ఆంధ్ర సాహిత్య చరిత్ర
(గీంథ్క్ ర
స్వర్షియ డా॥ పింగళి లష్మీకాంతం
(చుర ణ
ఆంధపదిళ్ నాహిత్య అకాడమి
కళాభవన్, నె ఫాబాద్ , మైదరాబాదు-500004.
తోలీపలుకు
స్వర్గీయ పింగళి లక్ష్మీకాంతం గారిని తెలుగు సారస్వత (ప్రపం
చానికి పరిచయము చేయవలసిన పనిలేదు. ఉత్తమ శేణి కవులుగా,
పండితులుగా, ఉపాధ్యాయులుగా వారిది విద్వత్ పపంచంలో సము
న్నత స్థానము. ఆంధ విశ్వవిద్యాలయములో 'తెలుగు విభాగానికి
అధ్యతులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేసినారు. వారి శిష్యులు
ఈ నాడు తెలుగు దేశములోని అనేక కళాశాలలలో ఉపాధ్యాయులుగా
ఉన్నారు. ఇంతటి శిష్యగణముగల ఆచార్యులు తక్కువ మంది అని
చెప్పవలెను.
స్వర్గీయ లక్ష్మీకాంతంగారి రచనలలో యీ సాహిత్య చరిత
విశిష్టమైనది. వారు ఎం.ఏ. తరగతి విద్యార్థులకు అనేక సంత్సరాలు
బోధించిన అనుభవముతో యీ సాహిత్యచరిిత వాసినారు.. కాని
దురదృష్టవశాత్తు యీ సాహిత్యచరి[ తను తమ జీవితకాలములో పూర్తి
చేయలేకపోయినారు. అంతేకాదు; ఈ చరిత వారి జీవితకాలములో
ము దణ కాలేక పోయినది.
వారు పరమపదించిన తర్వాత వారి కుమారులు అకాడమి
పజాన ఈ (గంథము (పచురిం చిన బాగుండునని సూచించగా ఇందుకు
అకాడమీ కార్యవర్గము అంగీకరించినది. వారు గతించి సంవ
తరము వగా గడచిపోయినది. కాగితము కరువువలన యీ (గంథ
ము[దణలో కొంత ఆలస్యము జరిగినది. ఈనాడు యీ సాహిత్య
చరితను ఆంధ పాఠకలోకానికి అర్పించగలుగు చున్నందుకు అకాడమీ
సంతసించుచున్నది. ఈ అవకాశము కలిగించిన వారి కుమారులకు
అకాడమీ పతాన అనేక ధన్యవాదాలు.
పౌదరాబాదు. దేవులపల్లి రామానుజరావు.
1-8-1974. కొ ర్య ద ర్శి.
న్
(w
సవిమర్శ
ఆంధనాహిత్య చరిత
కృతి సమర్పణము.
క్రోం (శ్రీధరునకు, నలమే లం
గాధవునకు, శేషశైల నాధథునకు, సురా
రాధిత పదాబ్దునకు, తే
జోధవళిత దిబ్ముఖునకు, నూర్యాత్ఫునకున్ .
ఉ॥ బాలికుడై ననాకు, నొకపాటి వివేక మొసంగి, గాలికిన్
తూ లెడు నాకు కాలు నిల|దొొక్కు_కొొనందగు దార్హ మిచ్చి, వౌ
, బాలుడ నై పొనర్చు నపచార సహస శతాపరాధ సం
తాళనచేసి యేలుకొను స్వామికి నియ్యది యంకితమ్మగున్.
కం॥ గురుడె వేంకటకవి, సాం
దరనందము స్వీకరి ది ధన్యత యొసగెన్
పరమెశ, కుమార వ్యా
కరణము నీకొనగి విబు గణ్యత గంటిన్.
కం॥ ఇది యింకొక కానుక నీ
మృదు పదముల నిడితి స్వీకరింపుము దీనిన్
సదమల కోమల కరుణా
స్పద శుభదాలోకనముల బరికింపు ననున్.
ఆంధ్ర సాహిత్య చరిత్ర
(గీంథ్క్ ర
స్వర్షియ డా॥ పింగళి లష్మీకాంతం
(చుర ణ
ఆంధపదిళ్ నాహిత్య అకాడమి
కళాభవన్, నె ఫాబాద్ , మైదరాబాదు-500004.
Il
ఉ॥ సారతరాం|ధవాజ్య్ఞయ విశాల జగత్సరిణామ కారణో
దార కోవీం![ద కావ్య పురుషార్థ నిరూపిత త_త్తదాత్శ సం
స్మార విలోక దర్పణ ముఖమ్మిది, యీ చరితమ్ము సాహితీ
మేరువులౌ బుధో త్రముల మెప్పుగడించెను మున్నె నీకృపన్.
గి॥ ఇది జనించిన నలుబది యెంశ్లనుండి
సరస సాహిత్య విజాన స్మత్రమనుచు
పజ
ఆ|శయింవని తెలుగు విద్యార్థి లేడు
చొచ్చి చూడని శెల్లు వ్యానుండు లేడు,
ఏ
రుం. లక్ష్మీ కొంతం
(పకరకాను[కమణిక
పుటలు
. (పస్తావన 1
కావ్య పరిశీలనము 6
|పొజ్నన్నయ యుగము 10
క విత్వావిర్భావము 12
మార్గ కవిత__దేశికవిత 25
దేశి కవితను పుట్టించిన చాళుక్య రాజెవరు? 84
. ఆం ధ భారత క_ర్హృత్వము 48
భారతాం|దీక రణ పద్ధతి 46
. శివకవి యుగము 69
భాష_పాతదనము 84
[గ్రంథ నమీక్ష 87
పండితారాధ్యుడు 110
పాల్కురికి సోమనాధుడు 119
సోమనాధుని |గంథములు 126
శ వశాఖలు 147
. తిక్కన యుగము 158
మత పరిస్థితి 155
భాషా వరిస్థితి 157
గోన బుద్ధారెడ్డి 158
చక్రపాణి రంగ నాధుడు 159
కవి [బహ్మ తిక్కన సోమయాజి 156
నిర్యచనో త్తర రామాయణము 195
భారతము=రచనా కాలము 206
హరిహరనాథ తత్వము 210
భారతాం్యధీకరణము
వర్ణనలు-చ్మితణము
భాషాన్ఫష్టి
తిక్కనగారి నందేశము
6, కేతన
T. కాచవిభుడు-విర్థలుడు
ర. మంచన
ల. యధావాక్కుల అన్నమయ్య
10. మారన-మార్కం జేయ పురాణము
11. ఎగా |పెగడ యుగము
రామాయణము
హరివంశము
లశ్షీ శనృగింహ పురాణము
భాన్క_ర రామాయణము
12. నాచన సోముడు
హరివంశ గాథలు
గంథ పరామర్శ
కవిత్య పరామర్శ
ఎబ్జన సోమనలు
సోముని నవీనగుణ ననాధత్వము
ఇతర కవులు.
18, (శ్రీనాథుడు
నై షధీయచరిత-విమర్శ
ఆనువాద పద్దతి
హర విలానము
భీమేశ్యర వురాణము
కీడాభిరామము
కాశీఖండము
14,
పోతన
. జనన
. అనంతామాత్యుడు
గౌరన మంతి
Ill
శివర్మాతి మాహాత్మ్యము
పలనాటి వీర చరిత
శ్రీనాథుని శైలి
శ్రీనాథుని ఆక్మీ యత
అనువాద సరణి
కవిత్వ వరామర్శ
తిక్క న_పోతన
భోగినీ దండకము
వీరభ[ద విజయము
దగుపలి దుగన
NN ౧ శే
కిల లమ |రీ కిన వీరన
౧7
జై మినీ భారతము
దూబగుంట నారాయణ కవి
బై చరాజు వెంకటనాథుడు
విడువ రి సోమన
నంది మల్రయ-ఘంట సింగన
కొరవి గోపరాజు
వెన్నెఅకంటి అన్నయ్య
20. (శ్రీనాథయుగ సింవోవలోకనము
దే,
రీక్ళ
ష్య "దేవరాయల యుగము
404
408
481
487
442
449
452
455
శీర్"
460
468
467
474
485
491
497
499
501
502
508
512
517
19
524
(C8
సావన
వాజ్మయ మనగానేమి? “వాక్” శబ్దమునకు, వికారార్థమున “మయట్ ”
పత్యయము చేరిన యీ పదమునకు గల అవయవార్థమును బట్టి విచారించినచో
శ బకృతములైన రచనలన్ని యు లక్ష్యభూతములగును “రచన” అన్నప్పుడు,
[వాయకపోయినను, నోటితో, నుచ్చరించు వాక్యములు(గూడ రచనలే అని
[గహింపవలెను. రచన యనగా కూర్చు అని యర్థ మేగాని. [వాతయనే యర్థము
లేదు. కూర్పు అనగా శబ్దములతో, గూర్చిన వాక్యరచన, ఊఉ త్రపొడి శబ్దములు
కూర్చు అనివించుకొనవు నోటితో ఉచ్చరించిన వాక్యములు రచన లగునా
యన్నచో అగును అని యీ [కింది తిక్కన సోమయాజి కృతవద్యము నిరపవాద
మైన నిదర్శనము కాగలదు. భీమ్మ(డు అంవశళయ్యమీద పరుండి వృషాకవి స్తవ
మనుపేర శ్రీ మహావిషువును స్తుతించినప్పుడు తాను భగవంతుని వాజ్మయాధ్య
డ నైతినని ఆత్మ తృ పీ కలించుకొ నెను. (వాజ్మయాధ్య
రార్చి) కొన్ వ్యావహారికముగా రచనయనగా వాసిన భాషకే వీ ర్లించుచున్నది.
లే! తపమునకు విద్యకుకు జనుస్థ్రానమైన(
జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాజ్య
యాధ్యరార్శితు( జేసితి నా జనార్జ
నుండు మద్భజనమున( [బీతుండుగాత. (శాంతిపర్వం)
కావున మానవుడు నోటితో మాటలాడెడి భాషను చేతితో |వాసినప్పుడు ఆ
వాక్యములు తాల్చెడి స్టిరరూపము వాజ్మయ శబ్దవాచ్యముగా వరిగణింపబడినది.
అయితే మానవుడు [వానిన (వాతలన్నియు వాజ్మయమనివించుకొనునా యంటే
“అవును” అని, వాటిలో వెలిపెట్టతగినది ఏదియు నుండదని హాలం (౫21126)
అనే యొక విమర్శకుడు సమాధానము చెప్పెను. ఈ నిద్ధాంతమును నిర్ణయ
ముగా ఖండించి (Charles L2mర్ర)పద్యరచనలే వాజ్మ యమగునుగాని తకి న
వేవియు ఆ విరుదుకు తగవని వేరొక సిద్ధాంతముచే నెను, వీరిర్యురును అతి
2
దులని నమబుద్దుల తీర్చు. [వా తబన్నియు వాజ్మ యమే యగుచో మనము నిత్య
కృత్యముగా [వాసికొను ను పద్దులు, ఉ తరాలు ముద వైనవి కూడ వాజ్మయ మేయె
మన మందరము వాజ్యయక రల అగుట మనకు నంతోష
దాయకమేగాని, వరులకు వ (తము హాస్యాస్సదుల మగుదుము. మరి పద్య
రచనలే వాజ్మయమనుకొని, తక్కిన ఛందోరహిత మహారచనలను వెలివెట్టి
నచో, ఆ రచయితలకును సారస్యతమునకును అవచారముబేసిన పాపమున
పోదుము. కావున వైనీద్ధాంతములు రెండును ఉపాదెయములుగావు. ఇక సమ
బుద్దులెన విమర్శకులు, వాజ్మయ శద్దార్లములైన రచనలకు కొన్ని లక్షణము
లను నిర్దేశించి, వాటిలో ఏ యొక్క ట్యుశ్న ను ఆ రచనను వాజ్మయముగానే
స్వీకరింపవలెనని సద్దాంతీకరించిరి.. వారు నిరశించిన క్షణములలో ముఖ్య
మైనవి రండు:- అందులో మొదటిది ఆ రచన మనకువి జ్ఞానము మును పసాదించు
నదిగా ఉండవలెననుట. రెండవది విజ్ఞానముత్ొ పాటు భావశాత్మక నిర్వ తిని
కల్లింపవలెననుట (Imaginative pleasure). కొన్ని రచనబలో కేవలము
జానబోధయే యుండవచు ఎను. కొన్ని ఆనందమునుమా[తమే క ల్లింపవచ్చును.
వాన్ని రెండు గుణ ములును కలవియై యుండవచ్చును. ఈ వివర
ణమును మననున పెట్టుకొనియే రాజశేఖరుడనెడి ఆలంకారికుడు సారస్వ
తమును, శాస్త్ర సారన్వతముః కావ్య _ సారన్వతము ఆని రెండు
భాగములు చేసెను. ఆ విభజన ప్రకారము మానవుఏ విజ్ఞాన సంపా
దనకును బుద్ధీఒికాసమునకును అక్కరకు వచ్చెడి తర్క వ్యాకరణ మీ
మాంసాది సమస్త శాస్త్రములు మొదటి విభాగమునకును, రామాయణాది కావ్య
ములు, శాకుంతలాది నాటకములు విజ్ఞానముత్ పాటు ఆనందమును గూడ
[పసాదించెడి రెండవ విభాగమునకును లత్ష్యభూతములగును. మరి యేవిధ
మైన విజ్ఞానలేశమును కల్గింవలేనీ వడములు కీర్రనలు మొదలైన చిల్చర రచన
లును ఊండవచ్చునుగదా ! విజ్ఞాన (వబోధము లేకున్నను చిత్తసుఖమును
కల్గించునేని ఆవికూడ కావ్యశాతిగానే పరిగజింవబడును. ఈ రెండవ విభాగ
మునే స్ముపసిద్ధ వాజ్మయ చరి తకారులు, తమ చరి; (తకు లక్ష్యముగా ౧ కొనుట
పవ వంచమున ఆచారమైనడి. కావ్య వాబ్మ యమును “పాళ్చాత్యులు “సాధారణ
వాజు శ్రియము” ‘(General Licerature) వుని పేర్కొందురు. మరియే భాషలో
నైనను కావ్యెతరములైన [గంథములు అసంఖ్యాక ములుగా ఉండునుగదా |;
వాటికి జాతివాచకమేమి ? అని అడుగుదుమెని వారు చెప్పెడి సమాధానమిది:-
ox
ర
(|
లగి
G
రవి
ల
గ
న
గ్ర
3
శాస్త్రములు ఆనేకములుగదా! |వతి భాషలోను, వీ శాస్త్రమున కా శాస్త్రమే అనేక
[గంథములుగా రచింపబడి యుండును. ఆ (గంథములనన్నింటిని కలివి
“తచ్చా స్త్ర వాజ్మయము” అని పేరు వెట్టవ లెను, వ్యాకరణ (గంథములన్నియు
కలిసి వ్యాకరణ వాజ్మ యముగా, తర. (గంథములస్ని యు కలనీ తర్క.
వాజ్మ యముగా, ధర్మశా స్ర్రములన్ని యు కలివి ధర్మశాస్త్ర వాజ్ముయముగా
పెర్కొనబడవచ్చును. ఆ యా శాస్ర్రశాఖలకు. ఆయా వాజ్బయముల పేరుమీద
చర్మితలను (వాయవచ్చును; నిజమే; కావ్య వాజ్బయములో మ్మాతము అనేక
శాఖలుండునుగదా ! ఆయా శాఖల చేరుమీడ పురాణ వాజ్మయమని, (ప్రబంధ
వాజ్మయమని నాటక వాజయమని వేరు వేరుగా అవాంతర వాజ్మయ చరి (తలు
(వాయవచ్చును.
అయితే ఏది కావ్యము ? వీది కాదు? ఆనే [ప్రశ్నకు నిష్క_ర్షమైన నిర్వ
చనము నొనగుట కష్టమైన పని. అందుచే కావ్య శబ్దార్లత కలిగి యుండవల
సిన |గంథమునకు ముఖ్యముగా మూడు లక్షణము లుండవలెనని పాశ్చాత్య
విమర్శకులు సిద్ధా-ఠీకరించిరి. అందు మొదటిది దాని నర్వజనానురంజకత్వము,
అనగా [గంథము నందలి విషయము (Subject Matter) నర్వుజనులకును
ఆమోదజనకముగా నుండవలెననుట రెండవది రచన ఆలంకారికముగా
(సుందరముగ) నుండుట. మూడవది ఆ [(గంథముయొక్క పఠనము వలన
గాసి, శవణమువలనగాని భావనాహ్లాదము కలుగుట. ద్రానిపేరే రసానంద
జనక త్యము= ఈ మూడు లక్ష్షణములును సమ్మగముగా నున్న (గంథము,
చిన్నదైనను వెద్దదైనను కావ్య మనివించుకొనును. ఎందేని ఈ మూడ్తు గుణము
లలో ర0డవదియైన సుందర శాబ్దిక రచన లోవించినను తక్కిన రండు లక్షణ
ములు మాత్రము. విధిగా ఉండి తీరవలయును. ఆ రెండును లేని యెంత
సుందర రచనయెనను కావ్య మనివీంచుకొనదు. ఈ లక్షణములు శాస్త్రమునకు
పట్టవు. శాస్త్రములోని విషయము తత్పరి శమ చేయువారికి, చేసిన వారికి,
అందు నిష్టాతులై నవారికి మా|తమేగాని యెల్టీరకును అక్కరకు వచ్చునది కాదు,
మరి ఆది భావనాహ్లాద జనకమును గాదు. పతంజలి మహాభాష్యము, ఆది
శంకరుల ఉపసిష ద్భాష్యము, సంన్కృృత భాషలో నుత్తమోత్రమమైన సుందర
రచనలుగా చెప్పుదురు. కాని ఆ [ంథములు వ్యాకరణళాస్త్ర పర్మిశమ చేయ
వారికి, వేదాంత కాస్తాభ్యాసము చేయువారికి మాత్రమే [పయోజనళకరము గాన్ని
న
4
మానవమా[తుల కెల్ణ్లరకును ఆక్క రకు రావు. మరి తత్పఠనమువేళ కల్లెడి
అనుభూతి భావనాహాద మనివించి కొనదు. అదేకాక ళాస్త్రకర్త తనకంటె
వూరమే- జగతున ఆవిర్భవించి, నిగూఢ మెయున్న సత్యములను దర్శించు
వా(డే కాని కొత్త వాటిని సృష్టించువా(డు కాడు. కావున ఆతడు ద్రష్ట. కావ్య
కర నష్ట, కావ్యకర్త, సృష్టికి అపర సృష్టి చేయగల (బ్రహ్మ. కావ్యము
నందలి విషయము శాస్త్ర విషయమువలె లోకమున తత్పూర్యమే ఆవిర్భవించి
నిగూఢమైయున్న వస్తువు కాదు. దాని జన్మస్థలమే కవి హృదయ క్నేతము.
ఇది నాది ఆని అతడు చెప్పుకోదగిన స్వంత ధనము. ఒకే ఇతిపృత్రమును
గైకొని యెవరెన్ని కావ్యములు రచించినను ఆ యన్నింటను ఆయా రచయితల
యొక్క (ప్రత్యేకత వేరువేరుగా గోచరించుచునే యుండును. తన నృష్టి తనదిగా
గోచరింపజేయలేని యే రచయితయు కావ్య నిర్మాత కాజాలడు. _ఆతనిదిగా
ఇతరులకు గోచరించెక ఆ పదార్థమునే ఆత్మీయత (Personality) అని
విమర్శకు అందురు. ఈ ఆత్మీయతము[ద గలవన్నియు కావ్యములు. అవి
పౌరుషేయములు (Subjective writings). ఆ ముద లేనివన్నియు కాస్త
ములు, అవి అపొరుషే శుములు (Objective writings),
వి.డితార్థ మేమనగా, సుందరమైన రచనయు సార్వజనీనమైన (పయో
జనమును కలిగి, భావనాత్మకమైన సిర్భృతిని ఇచ్చుచు కర్తయొక్క ఆత్మీయ
తను న్ఫురింప(జేయు [గంథము కావ్యము. అట్టి కావ్యములయొక )_ చరి తయే
సాధారణ వాజ్మయ చర్విత అని అంగీకరింపవలసి యుండును, ఇది పరిమి
తార్థమే అయ్యును అపరిహార్యము. వాజ్మయ స్వరూపమిది.
ఇక వాజ్మయ చర్మిత యనగా నేమి, ఏ చర్మితయైనను, తద్విషయ
భూతమగు, వదార్థముయొక్కగాని, జాతియొక్కగాని, దేశముయొక్క_గాని,
జీవియొక్క_గాని పుట్టుక మొదలు వర్తమానము వరకు జరిగిన ఉత్పత్తి వికాన
క్షయాది దశలయొక్క_ నహేతుక మైన వ్యాఖ్యానము. వాజ్మయ చర్మితకు
విషయభూతమైనవి గంథములు. కనుక ఆ గంథ సమూహముయొక్క_ ఉత్పతి,
వికాస క్షయాది దశలను వె నూూతానుసారము వ్యాఖ్యానించుటయే వాజ్మయ
రిిత [వాయుట.
[గంథకర లె౨ [గంథముండుట ఆసంభవము గనుకను, (గ్రంథకర్త
జీవితమునకు [గంథమునకును పోరానిపొత్తు ఉండును గనుకను ఆ కర్తల
5
యొక్క జీవిత గాథలును ఇచ్చట ఆవళ్యకమే యగును. కాని ఆ జీవితగాథలే
(పధానముగాగల చరితలు కవి జీవిత చరిత్ర లనివించుకొనునుగాని వాజ్మయ
చరిత లనిపించుకొనవు. కవి జీవిత చరిితలో కొంత భాగమే వాజ్మయ చరి
[తకు అక్కరకు వచ్చును. ఆతని జీవితమునకును, తత్కృత [గంథమున
కును కార ణబద్ధ మైన సంబంధమును నిరూవించెడి అంశములు మాతమె యిందు
[(గహింపబడును. మరియు అతని కాలమునందలి సాంఘీక, రాజకియాది దేశ
పరిస్థితులు ఆతని జీవితము మీదను, ఆతని (గంథముమీదను ఏమేని (ప్రభావము
నెరవినట్టు పొడకట్టినచో వాటి వరిశీలనము, వివరణము జరుగును. అంతేకాదు,
మహా [పతిభాశాలియైన ఒక కవి తన [పభావమునే తత్కాల సంఘముమీద
నెరవినవాడుండును. కష్టమున్నను లేకున్నను కాల [పవాహమునబడి కొట్టుకొని
పోవువాంరు ఆనేకులుండగా, దాని శేదురీది తాము చేరదలచిన ఒడ్డు ఎక్కిన
వారు కొందరుందురు. ఇట్టివారి పురుషకారము చరిత గతినే మార్చగల సామ
ర్ధ్యము గలది. కావున వాజ్యయ చర్మితలో కేవల (గ్రంథ నామముల నుదాహరించి
వ్యాఖ్యానించుటే గాక తత్కరలయొక్క_ (పతిభా విశేషములను, దానికిని దేశ
కొల పరిస్థితులకునుగ ల ఆన్యోన్య సంబంధమును, ఆ సంబంధము కావ్యమున (వతి
ఫలించిన విధమును, ఆ _పతిఫలమువలన ఆ రచనకు కల్గిన గుణదోషములను
వివరించి వ్యాఖ్యానించుట చర్మితాశయమై యుండును. పతిభాహీనులైన చిల్లర
కవుల విషయములో ఇంత పర్మిశమ అవసరము కాదు. కాని, (ప్రతిభా నంపన్ను
లైన మహాకవుల విషయములో వడెశు [శమ సభలమె వారి యాత్మీయతా
దర్శనమునకు వలసిన కనువెలుగు నొనగును, ఇట్టి లక్ష్యములతో చరిత
రచనకు ఉపుక్రమించెడి చర్మితకారుడు విధిగా విమర్శకుడై యుండును, కావ్య
విమర్శకుశలుడే యధార్థ మైన వాజ్మయ చరితకు పూనుకొనును. అట్టివాడు
రాగద్వేష రహితమైన సమబుద్దియె యుండును. కావున వాజ్మయ చర్మిత
కారుడు పాండిత్యము, పరిశీలనము, సమబుద్ధి, నిశితదృష్షి వ్యాఖ్యాన నై పుణి
గలవాడగుచో. ఆ చర్చిత విమర్శనాత్మక మైన చక్కని వచన రచనగా కూడ
వెలుగొందును. [పపంచభాషలలో ఉత్తమమైన వాజ్మయ చరి త్రలన్ని యు ఇట్టి
గుణములు కలవియేయై యున్నవి. ఆయితే కావ్య చర్మితయే వాజ్యయ చరిత్ర
కాదగి యున్నను, కావ్యేతరము లైన (గంథములను ఆవశ్యక మైనపుడు తడవక
తప్పదు. ఎట్టనగా ఇష్టములేని లిక సాక్షిని న్యాయ నిర్ణయార్థము న్యాయస్థాన
6
మునకు రవ్పించినట్లు, ఇందు |పవేశార్లతలేని యే కావ్యేతరమునైనను, ఒక
నిద్ధాంతముమ నమర్థించుటకో, వేరొక దానిని నిరాకరించుటకో సాక్ష్యముగా
స్వీకరించవలసి వచ్చును. మరి స్వదేశ చరితయందు ఆ జాగణిలో నెల్ఫరకు
ఆన యుండునుగదా : అట్టి సార్వ జనీనాదరముగల దేశ చరిత చక్కని చలిలో
రచింపబడినచో, అది వాజ్మయ చరితలో (గాహ్యమగునా ? ఆను (పళ్నకు
సమాధానమిది:- ఆ చారిత్రక [గంథములో చక్కని శెలియేగాక రనవత్తగూడ
ఉన్నచో అది కావ్యమే ఆనివించుకొని వాజ్మయకోటి కెక్కు.ను. సంస్కృతమున
హర్ష చరితము, వికమాంక దేవ చరితము అట్టివె, తెను(గున కృష్ణరాయ
విజయము, రంగరాయ విజయము మొదలగు |[పబంధములును, వలనాటి వీర
చరిత, కాటమరాజుకథ మొదలగు పదములును అట్టివె, అయితే చరిత
యథార్థ కథనము. చారిత్ర కేతి వృత్తమును కొన్న రచయిత రన నంపాద
నార్థమే కావ్య మర్యాదానుసారముగా కొన్ని కల్పనలను చేయవలసి వచ్చును.
అవి ఒక్కాక్కుయెడ సత్య కథనమునకు భంగము క ల్లింపవచ్చును. ఆ [గంథ
మును అసత్య కల్పనా భూయిష్టమని ఐతిహానికులు [తోసి పుత్తురు. సారస్వ
తులు దానిని తమదిగా చేరదీని వాజ్మయ కులములో చేర్చుకొందురు. కావున
మంచిశైలి యున్నంత మాతమున దెశచరి[త (గంథములు వాజ్మయము
కాజాలవు. అదీగాక చర్మితలో తనకు నచ్చిన ఏదో ఒక ఘట్టమును ఇతివృత్త
ముగా గైకొని రసవంతముగా రచించిన |గంథకర్త లుందురుగాని దేశచర్మిత
నంతను ఆర్లే వానిన వారుందరు,
కావ్య పరిశీలనము
వాజ్మయ దరి|త్రకు విషయభూతమైన కావ్యజాలము నఐతను నవిమర్శ
నుగా వ్యాఖ్యానింపవలెనన్నచో కావ్య వళనమునకు స్మక్రమమైన ఒక పద్దతి
నేర్పరచుకొనవ లెను. రసాస్వాద నార్థము కావ్య పఠనము చేయట వేరు.
చరిత్రార్థము కావ్యపఠనము చేయుబవేరు. రన పిపానువు తన ఇచ్చవచ్చిన
కావ్యమును, ఇచ్చవచ్చిన కావ్యభాగములను, ఏకాలమునాటి వెనను చేకొని చదివి
ఆనందింపవచ్చును. చార్మితకుడో తన కిష్టమున్నను లేకున్నను కాలానునరణ
పద్ధతిని, తులనాత్మక పద్ధతిని కావ్యముల నన్నిటిని పఠించి తీరవలయును.
7
1. కొలానునరణ పద్దతి యనగా కావ్యములను కవుల జీవిత కాలాను
సారముగా జ్యేష్టానుపూర్విగా చదువుట. అనగా వాఖ్కయములో ఆదికవి యొక్క
[గ్రంథమును తొలుదొల చదువుట. తరువాతి కవులవి ఆ వరుసలో ఒకదాని
వంట ఒకటి స్వీకరించుట. రిక కవి పెక్కు [గంథములు ర చించియున్న పుడు
వాటి రచనాకాలమునుబట్టి పూర్వావరములను నిర్ణయించుకొని ఆ వరునలోనే
చదువుట. దీనివలన వాజ్మయము ఏయే కవుల వశమున ఏయే కాలముల
వెంపు చెందినదో వ యే కాలమున ఏయే కవుల వశమున క్షీణించినదో అర్రే
ఏ యే కాలమున ఏయే మార్పుల నొందినదో (గహించుటకు తగిన యువవ త్తి
లభించును. మజీయు అనేక [గంథములు రచించిన కవుల (పతిభా విశేషములు
నానాటికి తరిగినవో వెరిగినచో [గహించుట నుకర మగును.
2. తులనాత్మక పద్ధతి: నమానేతి వృత ములుగల కావ్యములను, సమాన
ధర్మముగల కవులను, సమకాలికులైన కవులను పరస్పరము పోల్చి చూచుచు
తారతమ్య నిరూపణము. చేయవలెను. మజియు నే కావ్యమేని అనువాద మైనపుడు
దానిని మూలముతో పోల్చి అనువాదకుడు మూల కర్తతో ఎంతవరకు సాటి
రాగలడో, ఆ యనువాద మెంతవరకు మూల విధయమో, ఎంతవరకు న్వతం
తమో, స్వతం్యతమైనవుడు అమవాదమునకు గుణాధిక్యము గలిగినదో లేదో,
పరిశీలనచేసి ని ర్రళంవవలెను,.
ఈ పరిశ్రమలో పవర్వత(శణిలో శిఖరములవలె గుశాన్నత్యముచే వెలు
గొందు మహాకవులు కొందరు కానవత్తురు. వారినే యుగకర లని, శక కర్రలని
పేర్కొని, వారి పేరుమచ ఈ చరితను, విభాగములు చేయవలసి యుండును.
చరిత్రను విభజించుట పఠన సౌకర్యార్థము _ అని సాధారణమైన సమాధానము
చెప్పవచ్చును. కాని, అందులో అంతకంటె విశషమున్నది.
వాజ్మయమొక జీననది వంటిది. ఆ నది యెంత తరుకుకొనిపోయి
చూచినను కానరానీ, యొక అజ్ఞాత వదేశములో సన్నని ధారగ ఉత్పన్నమై
యుండును. ఆ పెని కొంత చూరము అది ఇరుకైన కొండ సందులలో పారి
పిమ్మట బయళ్ళలో |వవేశించి విశాలమైన |పవాహముగా వారుచు నము ద్రాఖి
ముఖముగా నడచును.
రి
మధ్యేమార్గమున దానికి కొన్ని ఉపనదులు చేరవచ్చును. _ దానినుండీ
కొన్ని శాఖా నదులు వెలువడవచ్చును. తీర భూములలో కొన్ని
ఘట్టములు తీర్థభూతము లగును. ఆప్టే వాజ్మయముయొక్క. _పుట్టుకయు, పరి
శోధనలకు అందని అత్యంత దూర కాలముననే జరుగును. నదీ [పవాహము,
కొండలను అడవులను దాటి జనపదముల (వ వేశించినప్పుడే నం సేవ్యమైనట్టు,
వాజ్మయముకూడ సాహిత్య భక్తులకు ఉపలభ్యమైన నాటినుండియే నం సేవ్య
మగును. వాజ్మయమునను తీర్గభూతు లైన కొందరు మహాత్ములుందురు. వారే
యుగకరలనియు శక కరలనియు వ్యవహరింపబడు మహా కవులు వారు
కవి వంశములో కులదీపకుల వంటివారు. ఆ కులదీవకులు ఆ వంశమున ఆది
పురుషులే కానక్కరలేదు ఆది మధ్యాంతములలో ఎచ్చట నైనను అవిర్భవించి
ఆ వంశమును ఉన్నతికి కొనిపోయిన చాలును. నూర్యవంశమునకు కులదీప
కులుగా వెలుగొందిన ఇక్వాకువు, రఘువు మొదలైనవారు అ వంశమునకు
కూటస్థులు కారు. ఆ వంళ చరితలో ఎప్పుడో ఆవిర్భవించి తదాదిగా తమ
పేరుమీద ఆ వంశమునకు (ప్రతిష్టను సంపాదించి ఉన్నతికి గొనిపోయిన మహా
వురుషులు. ఆకే వాజ్మయ యుగకర్తల విషయమునను, ఎవనిపేరమీద ఒక
కాలమున కవి వంశము (పతిష్ట సంపాదించునో, ఎవని నడచిన మార్గమును
అర్వాచీనులు శిష్య|పాయులుగా ననునరించెదరో, ఎవని అవతారమునకై ఆ
కొలమునందలి పూర్వక వుల సాధన తపః పాయమగునో, ఎవడు సూ తధారుడై
కావ్య నరన్వతిని నూత్న వేషముతో అలంకరించి రంగమున పవేశ వెట్టునో,
ఎవడు క్షీణదశళథ యందున్న వాజ్బయమును నూత్న మార్గముదొక్కి శకి మంతము
చేయునో అతడు యుగకర అనిపించుకొనును. ఆతని కాలములో ఆతడే
సాహితీ సింహాసనమున పట్టభ (దుడై యుండును. ఆయా కాలములయందు
వాజ్మయమున శైలిలో, (ష్మకియలో, వస్తు స్వీకారములో కలిగెడి రూప పరిణామ
మునకు ఆతడే కరయు కారకుడును ఆయి యుండును.
ఆ యుగ కర్రల చేరుమీద వాజ్యయ చరితను విభాగముచేయుట
సమంజనమైన పద్ధతి. రాజవంశముల చేరులమీదను, దేశ విభాగముల వేరు
మీదను, మరికొన్ని (పమాణములమీదను ఈ విభాగములు చేయవచ్చును గాని,
మహాకవుల పేరుమీదనే ఆ యుగములను విభజించి విలచుట న్యాయము,
౮్ర
అవనరమైనచో ఓక కాలమున నర్వోన్నతుడు అని చెప్పదగిన కవి
కానరాక సమస్కంధులు వెక్కురున్నప్పుడు ఆ కాలమునకు ఇంకొక పేరు వాడ
వచ్చును.
దేశ చరితయందువలె ఈ చరితయందును రాజవంశముల వేర్ణమీదనే
కాల విభాగములు చేయనేల? ఆ రాజులు పోయిరి, ఆ వంశములును ఏనాడో ఆ స్త
మించిపోయినవి. ఇక కవిరాజులు వారి [గంథరూపములలో సజీవులైయున్నారు.
వీరిని (తోసివుచ్చి గతించిన వారికై అన్వేషణలు జరుపుట భావ్యము కాదు. వారి
రాజ్యములకంచె వీది రాజ్యములు స్థిరములు, ఆజరామరములు. మణి ఆంధ
వాజ్మయ చరితను అనువాదయుగము, స్వతంత యుగము, అను పేర్లతో
గాని, వపరాణయుగము, [పబంధయుగము అను పేర్హతోగాని, ఆదికాలము, మధ్య
కాలము, ఆధునిక కాలము అనే వేర్ణతోగాని విలుచుట యు సార్ధక మైన విభజన
కాదు. ఏమన, అనువాదయుగ మనుకొన్న దానిలో న్వతంత్రములు పుట్టుటయు,
పురాణ యుగమనుకొన్న దానిలో [పబంధముళలు వుట్టుటయు కలదు. మరి
యీ విభాగములు ఒక్కొక్కటి కొన్ని వందల యేండ్లు సాగవలని వచ్చును,
అంత దీర్భకాలము ఒకే యుగముగా ఆంగీకరించినచో ఆ కాలములో వచ్చిన
ఎన్నో మార్పులు విన్మరింవబడును. అదియు న్యాయము కాదు. మరియు
నమ(గమైన సాధన సామగిగల భాషలలో వాజ్మయ చరిత్రల విభాగములు
అనతికాల పరిమితములె అల్ప పరిణామములను కూడ నిర్ణరించుచుండును,
మనకు అట్టి సాధన సామగి లేదు- మన భాషలో వుట్టిన (గంథములలో
సగము నశించి పోయినవి. ఉన్నవాటిలో సగము అచ్చువడి చేతి కందుటలేదు.
కవుల జీవిత చరితలు లేవు. అసలు కొన్ని (గంథములకు కవుల పేర్చి తెలి
యవు. కొన్ని పేర్లు వివాద్యగన్తములు- దేశచర్మిత సమ్మగమైనది లేదు,
సాంఘిక మత చర్మితలు [వాయుట మనవారు అసలే ఎరుగరు. ఈ పరిస్థితు
లలో ఆదర్శపాయమైన వాజ్మయ చరిత |వాయుట సాధ్యము కాదు.
ఆం[ధకావ్య పథము తీర్చిన మహాకవి నన్నయభట్టు అని ఆయన భార
తము పుట్టినది మొదలు నేటి వరకును అంధధులెల్టరును అంగీకరించిన చార్మిత
కాంశము. ఆయనకు పూర్వము ఆంధఖాష లేదా ? ఆంధ కవులు లేరా?
ఆంధ కావ్యములు లేవా? అనే (వశ్నలను పరిశీలనచేసీ ఆ కాలమునకు
10
పాజ్నన్నయ యుగము అని వేర్కొనుట ఆచారమైనవి. కాబట్టి యీ చరిత్ర
[ప్రాజ్వన్నయ యుగముతో (పారంభమగుచున్నది. అది కీ.శ, 1000 వణకు.
1. పాజ్బన్నయ యుగము డీ. శ, 1000 వజకు,
. నన్నయ యుగము |క్రీ, శ. 100౧._1:00 వణకు.
. శివకవి యుగము క్రీ. శ. 1100-1825 వజకు*
తిక్కన యుగము (క్రీ. శ. 1225-1820 వణకు,
ఎజా,వగడ యుగము కి. శ. 1820-1400 వణకు,
3A Lb
శ్రీనాథుని యుగము కీ. శ. 1400-1500 వణకు.
రాయల యుగము |కీ, శ. 1500-1660 వణకు.
౧౨-౫౩ రా రక [కూ ఈ nD
. దక్షిణాం యుగము
లేక || డీ. శ. 1600-1775 వజకు.
నాయకరాజ యుగము .
0. కీణయుగము డీ. శ, 1775-13715 వణకు.
10. ఆధునిక యుగము డక. శ, 15375 మొదలు,
(పాబ్బనయ యుగము
మన భాషకు తెనుంగు, తెలుప, ఆంధ్రము అనీ మూడు "పేర్లు కలవ.
ఈ మూడిటిలో తెనుగు, తెలుగు అనునవి రూపాంతరములే గనుక, ఆంధధము
తెలుగు అనునవి మాతమే పర్యాయ పదములుగా మిగులునని నా యూహ,
మజియు - ఈ రెంటీలో ఆం|ధము అనునది మొదట రాజవంశ వరముగ,
పిమ్మట ఆ రాజవంశముచే వరిపాలింవబడిన దేశ పరముగ, ఆపె ఆ దేశ
(పజల భాషాపరముగ [వపయోగింపబడి యుండెను. మజీతెలు(గు అనునది
మొదట ఈ భూభఖండమున జీ ఏంచిన పజల వరముగ, ఆ పిమ్మట ఆ భూఖండ
వరముగ, ఆపై వారి భాషాపరముగ వాడబడి యుండెను, ఒక జాతి పజలను
బటియే వారు నివసించు భూభాగమునకు పేరు వచ్చును, గాని భూభాగమును
బట్టి ప్రజలకు చేరు వచ్చుట చాలా ఆరుదు. ఈ భారతదేశములో తొలినాడు
ఇది తెలుగు దేశమని ఇది ఆరవదేశమని నిర్జన [ప్రదేశములకు పేద్ద లేన.
11
తెలుగువారు అరవవారు మొదలైనవారు సంఘజీవనయు మొదలిడి పల్లెలు, [గామ
ములు నిర్మించికొని వ్యవసాయము కొజకు కొంత భూభాగము నా[కమించుకొని
దానిని తమ సొత్తుగా ఆనుభవించుటకు మొదలిడినప్పుడు వారి యధీనములో
నున్న ఆ భూభాగమును దెలుంగు దేశమని, ఆరవదేళమని, కన్నడ దేశమని
పేర్కొ నుటఆచారమైనది. బారు దక్కించుకొన్న భూఖండములు. కాలక్రమమున
విస్తరించినంతవరకు అవి వారి చేరుమీదనే చెల్టుచుండును, అద్ది కాలవశముసన
వారి భూమిని ఇతరులు ఆ|కమించుకొని తమ దేశములో కలువుకోగా ఆ భాగము
ఆ విజేతలజాతి పేరుమీదను, మిగిలినదే వరాజితులజాతి వరముగాను వేర్దాన
బడును. అంటే ఒక [వజ తాము అనుభవించు భూమికి తమ పేరొనంగుట నహ
జము. ఆ భాషకు ఆ పేరు వచ్చుట ఆ (పజలను బట్టియే ః ఇది సర్వసాధారణ
మైన చారిత్రక ధర్మము. దీని ననునరించియే తెలుంగు అనునది మొదట |పజా
పరముగ, ఆ వై దేశపరముగ, ఆవై భాషావరముగ వాడబడి యుండునని
నేనూహించితిని. కాగా మేము తెలుంగువారము అనుకొన్న యొక నంఘ |వేజలు
మాట్టాడుకొన్న భాషకు వారినిబిట్టి తెలుగు అనే పేరు వచ్చినదిగాని తెలు(6గు
భాషను మాట్లాడు టబట్టి వారు తె.లుగువారు కాలేదు వ్యక్తి, భాష అను
రెండింటిలో వ్య | క్రి తరువాతనే భాష పుట్టుటయు, ఆ వ్యక్తి యే నంఘమునకు.
జెందినవాడో ఆ సంఘము పేరే ఆ భాషకు సం[కమించుటయు లోక ధర్మము,
ఈ సిద్ధాంతము ఆదికాలమునకు సంబంధించినది. యుగములు గడచిన కొలది
ఈ న్యాయము తారుమారై రాజులనుబట్టి దేశమునకు, దెశనులనుబట్టి [ప్రజలకు
(కొత్త పేర్పు సంకమించుచుండును. కనుక చరిత నిర్జేశింపలేని ఓక కాలమున
ఒక తెలుగు నంఘము తమలో తాము మాట్టాడుకొన్న భాష _ తెలుగుభాష
యైనది. ఆనాడు వారు నివసించిన ఆ కొద్దిపాటి (ప్రదేశమే ఆనాటి తెలుగు
దేశము, కాల్యకమమున ఆపజల సంఖ్యయు ఆ భూభాగముయొక క) వైశాల్యమును
ఆ భాషయొక్క._ విస్తృతియు వెరిగి నే ఆంధ్ర పదేశము, ఆంధజాతి, ఆంధ
భాషగా పరిణమించి నవి. కాబట్టి తెలుగు భాషను మాట్లాడిన మన జాతి కూట
స్టులు అని చెప్పదగిన ఆ చిన్న సంఘము మాట్లాడుకొన్న భాషలో ఏ నహృసాం
శమో, నేడు మనము వ్యవహరించు భాషలో మిగిలియున్న దిగాని ఆనాటి భాషయే
ఈనాటి భాషగాదు, అక్టే మన కూటన్థులు నివసించిన భూభాగము నేటి ఆంధ
| పదేశములో యే మూలనో యెక్కడనో ఉండునుగాని నేటి ఆం[ధదేశమంతయు
ఆదికాదు,
12
భాషయు, నాగరకతయు సంఖ్యాజీవితమునకు ఫలములు. జాతీ
సంస్కృతి ఈ రెంటికిని ఫలము. ఇవి అన్యోన్యాశయములు. మలీ వాటి
వెంవుకూడ [క్రమ పరిణతమెగాని ఆకస్మికము గాదు. ఈ స్నూతమునుబట్టి
తెలుగు భాష యే యే దశలు గడచి వాజ్మయ మనివించుకొనదగిన [గంథ
రచనకు అనువైన భాషగా పరిణమించినదో విచారింతము.
ఖాషయొక్క పుట్టుక కును వాజ్యయముయొక ,_ పుట్టుక కును సంబంధము
లేదు. ఆ రెంటికిని కొన్ని శతాబ్దుల వ్యవధాన ము9డును. “తెలుగులు”
అనిపించుకొన్న |వజలు ఏనాడు పుట్టిరో ఆనాడే తెలుగుభాషయును వుపైను.
భాషయే లేనిచో వారి జీపితమే సాగదు. ఒకరినొకరు వరుసలతో విలుచు
కొనుట, తమ పల్లెలకు పేర్చు పెట్టకొనుట, తాము చేసెడి వనులకు (క్రియలు
కల్పించుట, తాము తినెడి పదార్థముల రుచులు చెప్పుట, తమ కంటి యెదుట
కానవచ్చెడి మూర్త పదార్థములకు పేర్ల కల్పించుట, మొదలగు వాటితో ఆనాటి
సంఘ జీవితమున కాధారభూతమైన కొంత శ బ్దజాలము కర్తృ, కర్మ, క్రియ,
విశేషణాది పదములతో రూపము తాల్చి యుండును. ఇదియే [వజాభాష కాల
వశమున ఆ _పజలు తమకంటె బలసంపన్నులును, నాగరికులును ఐన రాజులచే
పరిపాలింపబడవలనిన పరిస్థితి తటస్థించినవుడు ఆ రాజులభాష వేరుగను, ఈ
(ప్రజలభాష (Popular language) వేరుగను ఉండును, ఆప్పుడు |వజా
భాషకు భిన్నముగ ఒక ఆస్థానభాష (Court language) వెలయును. ఈ
రెండునుకాక విద్వద్భాష అనే వేరుతో విద్యా పర్మిశమోచితమైన వేరొక |ప్రాబీన
భాష (Classical language) వ రెండింటినిమించి రాజాస్థానముల మీదను
విద్యత్పరిషత్తుల మీదను విద్యా సముపార్ణనాభిలాషకల [పజలమీదను తన (ప్రభా
వము నెజవుచుండును. ఇది సాధారణముగ అన్ని దేశములలోను పూర్వకాలమున
(పవ రిల్రిన సాంఘిక సంప్రదాయము,
క విత్వావిర్భావము
నంఘములో రసార్దర9 హృదయు డైన వ్యక్తి నుఖాత్మకమో దుఃథాత్మ '
కమోయైన తన వేదనను ఆవజుడై తనకు వచ్చిన కొలదిపాటి శబ్దములతోనే
ఒక పాటగ నోట వ్యకము చేయుటయే ఆ పాకనభాషణో కవిత్వము అవత
రించుట. భాషయొక్క పుr్దుక వలెనే అట్టి కవిత్వము యొక్క పుట్టకయు ఏ
13
పరిశోధనకును ఆందని అతి దూర కాలమున జరుగును, కవిత్వము రాజ్యముల
యొక్కయు సభ్యతలయొక్క్యయు పుట్టుకకుముందే పుట్టును. ఆయితే ఆనాటి
పాట గాలిలో పుట్టి గాలిలోనే అడగిపోవు ఆకు కవిత్వమేకాని భావి కాలమువారు
చదువుకొనుటకు అక్కరకు రాదగిన స్థిరూవము కలది కాదు. లివి అనెడి సాధ
నము లేనిదే కవిత్వమునకుగాని భాషకుగాని అట్టి స్థిరత్వము కలుగదు కావున
భాషకును దానితోపాటు ఆ భాషా క విత్యమునకును అక్షరరపితమైన దశ యొక
టియు, అక్షరబద్ధ మైనదళ యొకటియు రెండు, విధిగా ఏర్పడును. లిపి ఏర్ప
డిన విమ్మట గూడ వెంటనే అది కావ్య రచనకు అక్కరకు వచ్చునని చెప్పుట
సాహసమే యగును. ఏమనగా [పజాభాష అనునది ఆస్థానభాషగ సక రింబడి
అడియే విద్యా వర్మిశమకు గూడ తగినభాషగ వరిణమించినవుడుగాని ఆ లివిని
కవిత్వ రచనకు ఉపయోగింపరు. [వజలకును, [వభువులకును, పండితులకును,
ఒకేభాష సం సేవ్యమగుట ఈ 20౦0 వ శతాబ్దిలో గూడ [పపంచమందలి అన్ని
దేశములలోను సాధ్యము కాలేదు. లివి అనునది మొదట పరిపాలనా వ్యవప
రములకు వినియోగవడును. రాజులు తమ లెక్కలను, తమ శాసనములను
[వాయించుకొనుటకు ఆ లివిని ఉవయోగింతురు,. విమ్ముట కొంత కాలమునకు
వజాభాష, తక్కిన రండు భాషల నహాయమున పెంపొంది కావ్యరచనకు అను
వెన శబ్ద సంపన్నతను సేకరించుకొన్నవుడు ఆ లిపి [వజాసారన్వత సాధన
ముగ నపయోగపడును. ఈ ధర్మము ఇంచుమించు లోకములోని అన్ని భాష
లకును సాధారణమే.
ఆం(ధుల నాగరక సంఘ జీవితము ఏనాడు సుపతిన్షితమైనదో కను
గొనుటకు ఇంకను చార్మితక వరికోధనలు జరుగుచునే యున్నవి. నంఘ టీవి
తము నుపతిష్టితమగుటయే రాజ్యము నప్రాంగములతో పరిపాలింపవబడుట
ఇప్పటికి తెలియ వచ్చినంతవరకు శాతవాహన వంశవు రాజులు (వారు ఆంధులే)
ఈ ఆంధ్రభూమిలో పౌరాణిక కాలమునాటి మహారాజులవలె కీ. వూ. 2 శతాబ్ది
మొదలుకొని డీ. శ, 9,8 శతాబ్దుల వరకు ఇంచుమించు నాలుగదువందల
యేండ్డు (పజాహితముగ నుపరిపాలన చేసిరని తెలియ వచ్చినదిగదా ! వారి
కాలములో విద్వద్భాష నంస్తృతము, రాజభాష [పాకృతము; [వజాభాష ఆనాటి
తెలుంగు. వారి శాననములన్నియు సంస్కృత |పాకృతములలోనే యున్నవి.
ఆ లివికూడ ఆనాటి నంన్క్బృత |ప్రాకృతిభాషల లివియే. శెలుంగున్లు వార్ల
14
రాజభాషగ సీంకరింపలేడు. కాని తెలుగు [వజలు తమకు వచ్చిన భాషలో
పదములు, పాటలు కట్టుకొని పాడుకొసుచు, ఆడుకొనుచు నుఖముగ, నుందర
ముగ నంఘజీవితమును గడపుకొనుచుండిరి, వారి పాటలు మా|తము సంస్కృత
పాకృతములకలె లిఖితరూపనును తాల్చలేదు. శాసనములలోని లివితోనే ఆ
పొటలనుగూడ [(వాయగ అపి నళించిపోయినవో లేదా అవి [వాయదగినంత
(పౌఢములు కావని ఉపేక్షింపబడినవో తెలియదు. కాని అప్పటికి ప్రచార
ములోనున్న [పాకృత పద్యములను గాధలు అను వాటిని గాధా సప్తశతి ఆను
పేర హాలుడు అనే శాతవాహనరాజు సంకలనము చేసెను. ఆ గాథలలో కొన్నిట
ఆనాటి (పజలు పాడుకొను పాటల పేశంన కలదు. అవి పొలము పాటలు,
పెండ్రి పాటలు, శృంగార గీతికలు మొద లైన సరన జీవితమునకు నంబంధించినవి.
ఆ ప్రాకృత గాథలు [వాసినవారిలో కొందరైనను ఆంధ్ర కవులే అయి యుండ
వలెను. అనగా ఆంధ్ర భాషలో కవిత్యము చెప్పిఠని కాదు. తమ భాష కావ్య
రచనా గమర్ధము కాక పోబట్టి విద్వద్భాషయైన సంస్కృృతమును, రాజభాషయైన
పాకృ్చతమును అభ్యసించి ఆ భాషలలో క వితము చెప్పిన ఆంధకవులు. మరి
శాతవాహనుల కాలము లోనే గుణాఢ్యుడు ఆనే ఒక ఆం|ధుదు బృహత్కథ
ఆను పేర ఓక ఉద్గరింథమును వెశాచి భాషలో వానెశు. వచి భాషకూడ
ఒక |[పాక్చత విశేషమే. కాని శౌర సేనాదులైన ఇతర (పాకృత భాషలకంటె
తక్కువ పౌఢత్యము గలది. నేటి తెలుంగు భాషలో గాంధికము, శిష్ట వ్యవ
హారము, (గామ్యము అనే భాషా వేవములతో శిష్ట వ్యవహారమువంటిది పాక్ళ
సంస్కృత భవములును, వాకృత భవములును ఆయిన కొన్ని శబ్దములను
తనలో కలువుకొని కొంత విస్పృతిని చెంది యుండును. ఆతద్భవములు కాసాను
చేసెకివి కావు. ఆ మూల పదములు వాడు
కొనుటలో [ప్రజలు ఉచ్చరించిన వర్ణలోవ వర్ణాగమాదులైన మార్పులకు లోనై
(కొత్త రూపములో తద్భవములనే చేర అంగీకరింపబడినవి. ఆ మార్పులను,
వాటివల్ల శబ్దము లకు వచ్చిన [కొత్త రూపములను వ్యాక రించి సూ(తబద్ధముచేసి,
వెయాకరణులు తద్భవ శబ్ద నిష్పత్తికి ఒక కాస్త్ర [ష్మకియ వాని యుందురు.
మరియు శాతవాహనుల కాలమున బౌదమతము ఆంధ భూమిలో బహుళ
15
వచారమన ఉండెను. ఆ రాజులు |జబాహ్మణులయ్యు వారిలో కొందరు ఆ మత
మును ఆదరిందిరి; కొందరు అవలంబించిరి; కొందరు తాము వెదికి మతావలం
బులై యుండియు తమ శుద్దాంత జనము బౌద్ధమునే ఆశ్రయించుటకు ఆంగీ
కరించిరి అమరావతి, విజయపురి ఆ రాజుల రాజధానీ నగరము లగుటయే
గాక బౌద్దమత పళస్థానము లయ్యెను. ఆమత [ప్రబోధ (వచారములు పాళీ
భాషలో జరిగను, హిశీభాష అర్థమాగధి యనబడెడు ఒక [పాకృత విశేషము,
ఆ మతాచార్యులయొక్క_ బోధలను వినియ ఆ మత |గంథములను పఠించియు
చాలమంది |పజలు పాళీభాషా పరిచయము గలవారైరి. వారు ఆ నూతన పద
జాలమును వాడుకలో (వేళ పెట్టి ఆఎ(ధశబ్ద జూలమును మరికొంత విస్తృత
పరచిరి. అరవభాషకులేని, తత్సమ, తద్భవాత్మకమైన నంస్కృత [పాకృత
ఖాషా [ప్రభావము ఆంధమున |వసరించుటకు చారి[తక మైన కారణ మిదియే !
నంస్కృృత పాండిత్యము కలిగి [ప్రాకృత భాషను ఆస్థానభాషగా స్వీకరించిన
ఆంధ శాత వాహనులు చిరకాలము [పజాపరిపాలకులగసుట యు, వారి రాజధానీ
నగరమును కేందముగా జేసికొని బౌద్ధులు పాళీ భాషలో మత (ప్రచారము
చేయుటయు (వజలు మతము ద్యారా సంక మించిన పాళీ పదములను, (పభు
తము ద్వారా నర్యకమించిన [పాకృత పదములను తమ తాతలనాటి తెలు,
గుతోపాటు కలివి వాడుకొనుటయు అ కార్యకారణ పరంపర. శాతవాహనుల
రాజ్యము తూర్పుసము[ చమునుండి వశ్చిమసమ్ముదము వరకును దక్కను పేక
భూమిని ఆక్రమించి యుండెను. ఒకప్పుడు ఉత్తరమున మాళవా మొదలగు
దేశములను గూడ ఆక మించినను, దక్షిణమున వ్యాపి చెందినట్లు లేదు. ఆ
రాజ్యపుగడి దేశపు [పజలు (frontier area) సమీప దేశములకు నరిహద్దు
భూములలో ఉండుటచేత ఆ నమీవ దేశ [ప్రజల భాషా పదములను తమ తెలుగు
తోపాటు వాడుకొనుట కూడ సంభావ్యమే. కావుననే ఆం[ధులెయుండి, ఆంధ
రాజులచే పరిపాలింవబడు గడి దేశ [ప్రజలు తమకు సరిహద్దు భూముల భాషలైన
అరవము, కన్నడము, మరాటీ భాషా పదములను తమవిగా వాడుకొనుటయు
న్యాయ్యమే కనుకనే నేటికిని చిత్తూరు పాంతమువారు తెలుగుతోపాటు అరవ
మును, అనంతపురము వారు తెనుగుతోపాటు కన్నడమును, రాయచూరు
పాంతమువారు తెనుగుతోపాటు మహారాష్ట్ర మును, బరంపురము వారు తెనుగు
తోపాటు ఓ|ఢమును మాటలాడ నేర్చియుండుటయు, వారి సంభాషణలో ఆయా
16
భాషా వదములు [వయోగించుకొనుటయు జరుగుచున్నది. కేంద్రములో జరుగు
చుండిన భాషా పరివర్తనము గడే[పదేశములకు త్వరగా వ్యావించి యుండదు.
ఆ కాలమున |[పొక్ళత పదములు తెలు(గులోనికి చొచ్చినట్రే వెక్కు తెలుగు
పదములు [పాకృతములోను చొచ్చియుండును. రెండు భిన్న బాషలు పొత్తునకో
పోరాటమునకో తార సిల్లి చిరకాలము ఏకత మెలగుట తటస్థించినపుడు పరస్పర
శబ్ద వినిమయము తప్పదు. ఇట్టె కార్య పతికార్యములు(Action and Reac-
tion) భాషలలోనే కాక ఆచార వ్యవహారములలో కూడ కలుగుచుండును.
శాతవాహనులు తెనుగును రాజభాషగా స్వీకరింపలేదనుటకు నిదర్శనము
వారి కాననములన్సి యు పాకృతములో నుండుటయే. రొజ్య పరిపాలనా వ్యవ
హారములందైనను తెనుగు వాడబడీయున్న చో అది యేమ్మాత మేని శాననముల
కెక్కి యుండెకిదే, ఒకటి రెండు శతాబ్దుల పిమ్మట నేడు రాయలసీమ అని
విలువబడెడి భూబాగమును రేనాటిచోడులు అను వేర ఒరగెడి ఒకచోడవంశ
శాఖ వరిపాలించుచుండెను. వారు వేయించిన శాసనములలో తెనుంగుబాష వాడ
బడినది. వారి అస్థాన కబాష గూడ తెలుగే ఆయియుండవలెను. తెలుగు ఆస్థాన
కూష ల్రైనను కాకు: న్నను వారికిని విద్పుద్భాష సంస్కృత మే యెయుండును.
వమనగా మొన్న మొన్న టివరకు.నేటీకికూడ._. సంస్క రత మే భారత దేశమున
విద్షద్భాషగా నడుచుచున్నది. మత [గంథముల నంగతి అటుండగా ఇతర
శాస్త్ర (గంధములు పురాణేతిహాన కావ్యనాటకాదులైన ఉదాత సాహిత్య
మంతయు ఆ భాషలోనే “క్షి _ఫమె యుండుటచేత విద్వాంసులు కాదలిచినవారు
ఆ భాషనే సేవింకక త ప్పదు. దేశభాష, రాజభాషగ, సాహిత్యభాషగ పెంపు
చెందినను విద్వద్భాషగ సంస్కృుతమును (తోనివుచ్చజాలదు. ఆ కార్యము
ఇప్పటికిని జరగలేదు మనదేశ ములోవలెనే ఇంగ్లాండులో కూడ “భానర్”నకు
పూర్యము “లాటిన్” భాష విద్వద్భాషగా నార్మన్] ఫెం చిభాష రాజభాషగా,
ఆంగ్లో శాద్దన్ ” పజాభాషగా కొంతకాలము వ్యవహారము సాగెను, రెండు
శతాబ్దుల కాలము |పజశాణాషయైన + “ఆంగ్లో శాగ్దన్” తక్కిన రెండింటి పొత్తున
నతువ చేకూర్చుకొని, రాజభాషతో చెననులాడి ఓడించి ఆ-గద్ద తానెక్కెను,
కాని ““లాటిన్” భాషను విద్వద్భాషగానే శిరసావహించి నేవించెను. ఆంగ్లము
(పవంచ విఖ్యాతి గడిచిన తరువాత ఈ శతాబ్దిలో తానే విద్వద్భాషయు
నయ్యెను. నార్మన్ -ఫెంచి రాజభాషగా ఉన్నప్పటి ఆంగ్లో కాగ్గన్ రచనలు మన
17
శాసనాలలోని తెలుగువలె ఉండును. ఆది [పాత ఆంగ్లము, భారతీయ భాషల
చర్మితయు అట్టికే ! శాతవాహనుల పిమ్మట మూడు నాల్గు శతాబ్దులకు చాళుక్య
రాజులు మధ్యాం[ధదేశమును వరిపాలింప దొడగినది మొదలు (7 వ శతాద్ది
[ప్రారంభము శాసనము లలో నంస్కృతముతోపాటు తెలుగు విరివిగ ఉపయో
గింవబడినట్టు పొడకట్టును. భాషా చారితక పొధాన్యముగల వాటిలో జయసింహ
వల్టభుని కొలమునాటి విప్పర్సి శాసనము మొదటిది (క. గ్ 688.) మటికొన్ని
నాళ్ళకు మంగి దొగరాజు కాలమున వేయబడిన లక్ష్మీపవుర శాసనము రెండవది.
అపై మతి 50 ఏండ్లకు వేయబడిన (కీ9. శ 727) అహదనకర శాననము
మూడవది. వెని పేర్కొన్న శాననములను పరిశీలించి చూచినవారు ఇవి పూర్తిగ
తెలుగు శాసనములు కావనియు [పొకృత భాషా (పభావమునకు వశ మైన
తెను(గు వాక్యములు కలివీ |[వాయబడిన కాసనములనియు నిర్ణయించిరి. అవి
తెలు(గు శాననములే యైనను ఆ తెలుంగు ఇపుడు మనకు అర్థము కాదగిన
తెలుంగు కాదు. ఆ శాసనములు పుట్టిననాటికిని నేటికి ఎంతకాల వ్యవధాన
మున్నదో ఆ భాషగును నేటి మన భాషకును అంత వ్యవధాన మున్నది, అహదన
కర శాసనము విమ్మట నుమారు 125 సంవత్సరములకు నేటి తెలుగువారికి
ఎక్కువ భాగము బోధపడదగిన భాషతో అద్దంకి శాసనము వెలువడినది, ఇది
చాళుక్య రాజైన గుణగవిజయాదిత్యుని కాలమునాటిది (క్రీ. శ. 850 (పాంత
మున). ఈ శాసనము వూర శాననములవలె వచనరూపమునగాక పద్యరూవ
మున నున్నది. అది తరువోజ. ఆ వద్యము శుద్ధ దెశిచ్చందన్సు. పూర్వకాలపు
తాళ|పధానములైన తెనుగు పాటలన్నియుభందళ్శాస్తా౦ంనుసారముగ గణబద్ధము
చేసికచో తరువోజ, రగడ, దికిపద మొదలైన జాత్యుపజాతి పద్యములుగ
రూపొందుకు. పాట తాళానుగుణముగ నుండుటకై కొన్ని అక్షరములకు శబ్ద
స్వరూప విరుద్ధముగ కలుగు దీర్ణాదులు పాటను ఛందోగణానుసార ముగ మార్చు
నపుడు లోవించిపోవుటతప్ప పాటలకును తరువోజాది వద్యములకును వేరు భేద
ముండదు. శాసనములలో కానవచ్చిన మొదటి తెలుగు వద్యము ఈ అద్దంకి
శాసన తరుచోజయే : అప్పటికి 2 శతాబ్దుల పూర్వుము తవృటడుగులు వేయ
[వారంభించిన తెలుగు భాష 9 వ శతాబ్ది మధ్యకాలమునాటికి నిలదొక్కుకొని
సంస్కృత [పాక్సుతము లను బీర్జించుకొని పుష్టిచెంది స్తుతం్యత స్థితికి వచ్చిన
దసీ చెప్పవచ్చును. ఆ గుణగఎజయాదితు;ని కాలముననే వెలసిన ఇంకొక పద్య
2,
18
శాసనము ధర్యవర ళాననము. ఆందు గుణగ విజయాదిత్యుని సేనాధిపతిలైన
పండరంగని |వశంస కలదు. ఈ వరుసలో మూడవది గుణగవిజయాదిత్యుని
తమ్ముడైన యుద్ధమల్లుని బెజవాడ శాసనము. ఈ శాసనము మధ్యాక్కరలో
నున్నది. మొదటి అద్దంకి శాసనమువలెనే తరువాతి రెండు శాననములలోనుగల
పద్యములు దేశియచ్చందన్నున ఉన్న వె. ఈ మూడు ళాననములును కొంతకు
కొంతమనది అని చెప్పుకోదగిన తెనుంగు భాషకలవి. దైనందిన వ్యవహారములో
మా[తమే యువయోగవడుచు , ఆశువుగ పుట్టిన పాటలు, పదాలు, గాలిలో కలిసి
పోవుచుండ, నిలువుకొనదగిన శ కిలెక నిర్విజ్హమె వెచ్చనూర్చుచు కాలము పుచ్చు
చుండిన తెనుగు, చాళుక్య రాజుల ఆదరముచే-అందును గుణగవిజయాదిత్యుని
చేయూతచే_-పద్యరూపము దాల్చి ఆ నాటి తెబుగువారికి కనువిందొనర్చినది.
వెని ఉదాహరించిన ఆరుశాసనములలో మొదటి మూడును ఒక వర్ష
ముగా, రెండవ మూడును ఇంకొక వర్గముగా [గ్రహించుట లెస్స. ఏమన రెండిం
టికిని నడుమ సుమారు 125 సంవత్సరముల వ్యవధానముండెను, ఆ వ్యవధిలో
తెలుంగునకును, సంస్కృత ప్రాకృత ములకును జరిగిన నంఘర్షణలో కార్య (పతి
కార్యవశ మున చేకూరిన బలముతో తెలుస రాజభాషగా నెలకొని, స్వతంత
సితికి వచ్చెను.
C2
రేనాటి చోడుల శాసనములలో కానవచ్చెడి భాష తెలుగేయెనను ఆది మన
తెలుగుగాదు. మనభాషా ప్రాచీనతను కొనియాడుకొనుటలో నిదర్శనముగా చూవు
కొనుటకు ఆక్క_రకువచ్చు మాటలు మ్యాతమే ఆందుకలవు. ఇక చాపక్య కాస
నములలోని భావష-_వర్ణ క్ర మాది వ్యత్యాసములు, లివి భేదములు ఉన్నను-నేటి
తెలు(గునకు కూటన్థ భాషగా చెప్పుకొనదగిన సుపరిష్టృత భాష,
వెని పర్కొాన్న రెండవవర్గపు శాసనములు మ్మాతాగణబద్ధము లైన దేశీ
యచ్చందోరీతులై యుండగ మణి ఆ పె ఒక నూరేండ్డలో నంన్క్భతమునందు
వలె అక్షర గణబద్ధము లైన వృత్తములుకూడ శాసనములణో [వాయబడిన వి.
నంన్మ్భృతమునుండి తెలుగు కవులు అవలంబించిన వృత్తములలో మత్తేభ
శార్దూల చంపకోత్పలమాలలు ముఖ్యమైనవి. వీటిలో మ తేభ శార్దూలములు
యథాతథముగానే తెనుగున | వాయబకినవి, చంపకోత్సలముల పద్దతి సాంస్క ఎ
|
తిక మె యైనను గణవరి సంఖథా్యానములో కొంత భేదమున్నది. ఈ మార్చు
19
కన్న డములోనే తటస్థించెనట. తెలుగువారును దానినే అనుకరించి యుందురు.
నన్నయకు పూర్వమే ఈ సంస్కృత వృత్తములు తెనుగు శాసనములకు ఎక్సైను.
క్రీ. శ. 10 వందల (ప్రాంతమున పుట్టిన విరియాలకామసాని శాననము అను
దానిలో ఈ చంపకోత్సల మాలలు కలవు.
నన్నయకు పూర్వమే ఆం|ధమున మా(త్రాగణబద్ధములును అతరగణ
బద్ధములును అయిన పద్యములు తెనుగున విరివిగా వాయబడుచుండెననుటకు
(వత్యక్ష పమాణముగ ఈ శాసనములు ఉదాహరింపబడినవి విడి విడి వద్యములే
కాక ఆనాడు శాసన పద్య కవిత్వమువంటి కవిత్వములో_గంథ రచనకూడ
సాగుచుండెనని తలంచుటకు తగిన అనుమాన [పమాణములుకూడ ఉన్నవి. ఆర
వమున “యావ్పిరంగన్ అను ఒక ఛందశ్శాస్త్రములో (ఇది నన్నయకు
పూర్వకాలమునాటిటి) ఆ [గంథకర్త తాను వాంఛయ్య అను ఒక తెలుగు లక్షణ
వేత్త రచించిన [గంథమును చూచినట్టు ఈ కింది వాక్యములో చెప్పుకొనెనట.
“వాంఛియార్ నేయిదవడగు భందవుం” అనగా వాంఛయ్య చేసిన వడగు భాష
యొక్క ఛందము అని అర్థము. వడగు అనగా తెనుగు ఆ [గంథకర్త నాటికి
తెనుగులో వాంఛయ్య [(వానిన ఒక ఛందో గంథమున్నట్టు ఊహించుటకు నిర్భా
ధకమైన అవకాశమున్నది. వాంఛయ్య (వానిన ఛందోోగంథము నంస్కృృత
(పాక్సత పద్యములకు మ్మాత మేకాక తెలుగు పద్యములకుకూడ లక్షణముగలది
యగుచో ఆనాటికి తెలుగు (గంథ ములు దేశిచ్చందములో చాల వెలనీయుండ
వలెను, బహుసంఖ్యోక ము లైన లక్ష్యములు పుట్టిన విమ్మటనే లక్షణము పుట్టుట
సారన్యత ధర్మము. లక్షణము తరువాత లక్ష్యములప్పుడును పుట్టవు. మణియు
ఒకటి రెండు లక్ష్యములు మాత్రమే యున్నపుడు వాటిని ఆధారముచేసికొని
లక్షణ కర్త శాస్త్రమును వాయడు. కనుక వాంఛయ్యనాటికి వెక్కు తెలుగు
[గంథములు ఉండి యుండవలెను. అదిగాక పాల్కురికి సోమనాథుడు పండితా
రాధ్య చర్మితావతారికలో '“అనియతగతైః యతిర్వా |పాసోవా” అని మాతా)
గణబద్ధములైన పద్యముల గుణించి ఒక లక్షణ వాక్యమును ఉదాహరించెను.
(ఈ శాసనములన్నియు నేను పరిశీలనము చేసినవికావు. చరిత్ర పరిశోధకులు
సంపాదించి, చదివి, అర్గనిర్ణయముచేనీ (ప్రకటించి ఆం(ధులకు అర్చింవేగా అందరివ లె
నేను ఆ ఉమ్మడి సొత్తును కొంత ఉపయోగించుకొంటిని, శాననములకు చూడుడు; అను
బంధము 1.)
20
జాతు మ్మాతాను సంధాన గణపి
నీతులుగాగ 'అనీయతగపవై' ర
నియను, 'పాసోవా యనియు 'యతిర్యా' య
నియ జెప్పు ఛందోవినిహితో క్రి గాన,
పాసమైనను యతివై వడియైన
దేసిగా నిలిపిన యది |పాననియతి
తప్పకుండగ ద్విపదలు రచింతు.
ఆ వద్యములకు యతిగాని పానయతిగాని చెల్చుచుండుననియు అదిశా స్రసమ్మ త
మనియు అర్థము. అట్టి యతి చెల్దుచుండునవియె నేటి మన ఉపజాతి పద్యములు.
సోమన ఉదప “రించిన ఈ లక్షణ వాకు. తెలుయ కనిత్వమునకు సంబంధిం
చిన యొక రందక్మాస్ర్రయులోనిదై యుండును, ఆ కాస్త్రముకూడ తెనుగున శాస్త్ర
బద్ధము కేయదగినంత క విత ము వి సరించియున్న కాలముననే పుట్టియుండ
వలెను. కాగా కాస్త్రములకు లక్ష్యుములు కాదగిన [గంథములు పెక్కు వెలని
యున్నవన్న మాట. కాబట్టి పాజ్నన్నయ యుగములో తెనుగున పామర భాషలో
(వజలు పాడుకొనే ను వదములు, పాటలు మాత మేకా వే ఛందోబద్ధములైన దేశీయ
%
పదకములును సాంసన్మ_ తిక పదుంములును విరివిగ నుం జెనని యు పద్యమయము
లైన [(గంథములును కొసి చింషబడి యుండుననియు ఆ [గంథముల ననున
Al
రించి లక్షణ [1గంథములు వుట్టియుండుననియు నిర్ధారణ చేయుట సహేతుకమే
కాని సిరాధారము కాదు. భాషకు మహోపకారమంతయు చాళుక్య రాజుల
'సేవవలన కలిగినది. ఆంతకువూర్ణము మార్షకవిత్వ మనిపించుకొనెడి
సంస్కృత (పొక్కత [గంథములను చదువుకొనుచుండిన ఆంధ్రులు, చాళుక్య
రాజులు పుట్టించిన దేశీయ కవితలకు చదువుకొని అనందింప దొడగిరి.
శాతవాహనులకును చాళుక్యులకును మర్యకాంసుల్ మనదేశమును
చాలమంది ఆంధ్రేతర రాజులు పరిపాలించిరి. వారిలో పశ్చిమ చాళుక్యులు
మ ఖ్యులు- తూర్పు చాపక్కులును జాడిదాయూదుకే. నిజమునకు వీరును ఆం|ధేత
రులే అయినను ఆం[ధభూమిని తమ సంకేశముగ నభిమానంచి ఆం|ధభాషను
రాజభాషగ మాతృభాషగ క కూడ మన్నించి ఆం ధమునకుు, ఆంధ ప౦జలకు
మహోపకారముచేనిరి. పశ్చిమ చాళుక్కుల కాలములో కన్నడము రాజభాష
21
అయ్యెను. దేశ భాషాభిమానముగల సంస్కృత విద్యాంగులుకూడ రాజాదరము
కొబకో, | గంథ రచన కుతూహలముచేతనో, ఆ కన్నడమునే అభ్యసించి
కన్నడ పండితులైరి. ఆనాడు ఆంధ కన్నడ ములకు చెప్పుకోదగినంత ఎడము
లేదు. ఆ రెంటిలో ఒక భాషలో [పవేశమున్నవారు రండవదాసని నులువుగా
అభ్యానము చేయగలిగి యుండిరి. అయినను ఆంధముకంటె కన్నడమే ఓరటి,
రెండు శతాబ్దులకు పూర్ణము సాహిత్య భాషగా పరిణతి చెండియుండుటచేత
సోదరభాషయెన దానిని ఆం ధులు పఠింపసాగిరి.
ఆంగ్లేయులుకూడ తమ న్వభాషయైన “ఆంగ్లో శాగ్గన్” _ఆంగ్ర్లభాషగ
స్థిరరూపము, తాల్బక ముందు సాహిత్యభాషగ _ఫంచి భాషను అభ్య సించుచుం
డెడివారు. ఆదకాలమునాటి ఆఃగ్ర [గ్రంథములు కొన్నీ _ఫెంచి [గంథములకు
అనువాదములును, అనుకరణములును అగుట తటస్థించెను. అన్యభాషా పరిచ
యమువలన న్వభాషకు శబ్దజాలములోనేగాక కవుల మనోభావ సంపదలోకూడ
ఉన్నతి కలుగుచున్నప్పుడు దాసి నరికట్టుటకు భాషాభ్యుదంపము కో రెడి విద్యాంను
లెవ్యరును తల పెట్టరు; కావున వివేకవంతులైన | పొదీనాంధులు సంస్కృత
[పాక్సతములనే కొక కన్నడమును కూడ అలనరచుకొని బహుభాషా పాండి.
త్యము సంపాదించుకొని యుందురు. వంపడు, రన్నడు మొద లైనవేగి
నాటి కవులు కన్నడ భాషలో గంథములు |వాయుఓకు ఆది ఒక కారణము.
ఆకాలమున తెను(గు భాషకు మిక్కిలి పుష్టి చేకూర్చిన భాషలలో నంస్కృతము
మొదటిది, తత్సమతద్భవ రూపమున సంస్కృత పదజాలము తెలు(గున వవే
కించి దేశ్యపదములతో పాటు తెనుగు దనమునుతాల్సి ఆం|ధభా షయు సంస్కృత
భాషవలె ఉద్గ9ంథ రచనకు ఉచితమైన దవ్యముగా ఫలింపజే సెను, ఒక్కశ బ్బజా
లములోనేకాదు, (ప్రజల మనోభావ సరంవరలో కూడ సంస్కృత భాష కలిగించిన
పెంపు ఎంతో యున్నది. చిరకాల గముపార్షితమైన భారతీయ విజ్ఞానమునకు
నిధాగమెన సంస్క్యుత భాష నభ్యసించుటచేత నే ఓక్క. తెలుగుణారేకాక ఇతర
[ప్రాంతీయ (పజలును ఆధిభొతిక , బజున్యాత్మిన శాస్త్ర భర్మ్శములను, మర్మ్శ్మమఘములను
(గహించి త తద్భావానుగుణమైన ఆలోచనలతో మనోమయ, విజానమయ,
ఆనందమయకోశములను వికనేంవజేసికొనిరి. అన్నమయ |పాణమయ కోళము
లను అతిక్రమించి మానవుని ఆలోచన మనోమయకోళశ మును (పవేశించినప్పుడే
పశుత్వము నశించి బుద్ధిజీవి యగుట తటస్థించును. ఆపె పిజ్ఞానమయ, ఆనంద
22
మయకోశములు వికసించుటయే సంన్కృృతిగల మానవుడగుట, అట్టి సంసా
రమును భారతీయులెల్టరకు (ప్రసాదించిన భాష గనుకనే నంన్మృతము భరత
ఖండమునందలి ఎల్ట భాషలకు తలి భాషఆయ్యెను. నంన్కృతము. నుండియే
ఎల్లభాషలు పుట్టినవి అనెడి పూర్ణ భాషావేత్తల అభ్మిపాయము తప్పైనను ఆ
భాషలకన్నిటికి అత్యుత్తమ నంస్కతిమయమైన భావ పరంపరను (ప్రసాదించిన
తల్దిభాష యనుట ఒప్పేయగును. ఒక ఉదాహరణము చూడుడు. మానవ శరీర
ములో బహిరంతరావయవములగు ముక్కు, చెవి, కాలు, చేయి, పొట్ట,వీవు, కంద
నగాయ మొదలైన అచ్చ తెనుంగు పదములు సంన్కృత వదముల ఆవశ్యకము
లేకయ్మేగంథములయందును వ్యవహారము నందును వాడుకొనవచ్చును. సంస్కృత
మెరుగని |పాచీవాంధులు వాటినే వాడుకొనిరి అట్రే తోలు, నల్ట, ఎరచి,ఎముక
మూలగ అనే దేశ్యవదములు వరునగ రక్తము, మాంసము, అస్థి, మజ్జ అనెడి
తత్సమ పదముల ఆవశ్యకము లేకుండగనే తెలుగు వారి వ్యవహారమున చెల్లు
చుండదగును. కాని వాటికి పర్యాయ వదములైన తత్సమములను గూడ స్వీక
రించుఓచేత తెలుంగు శబ్దజాలము ఒకటికి రెండు రెట్టయ్యెను. దానిని స్వీకరించి
భాషను వెంపొందించుకొనుటకు మన పూర్వులు వెనుదీయలేదు అదిగాక మైన
చెప్పిన పదములన్నియు మూర్త పదార్ధములకు సంబంధించినవి. ఏ జాతిలో నైనను
ఏ విధమైన నాగరికతయు లేని ప్రాకృన మానవులు సైతము [పకృతిలో దృశ్యమా
నమగు మూర్త పదార్భములకు తమ తను బుద్ధికి తగినట్టు శబ్దములు కల్పించు
కొనుటకు సమర్థులయ్య ఉందురు. అట్టుకానిచో వారి నిత్యజీవితమేసాగదు. అమూర్త
వదార్థములకు శబ్దములు కల్పించుట వారికి దుర్హటమైన కార్యము, తెలుగులో
బుద్ధి, చిత్తము అహంకారము, ఆత్మ మొదలైన అమూర్త పదార్థములకు ఆనాడు
గాని, నేడుగాని దేశీయవదములున్నట్లు నేనెరుగను. అట్టి వదములును వాటికి
ఆనుషంగికము లైన ఆలోచనలును నంస్కృతమునుండియే మనకు సం|క్రమించి
ఆం| ధభాషను సుసంపన్న మైన భాషలలో ఒకటిగా తీర్చిదిద్దగలిగెను. కావున
సంస్కృతము తెలుగును అణచివేసి తానే రాజ్యమేలుకొనజొచ్చెనని వాపోవుట
తగనిపని, అయితే తత్సమ తద్భవ, దెశ్యములలో ఏది ఎక్కడ [పయోగించి
వాక్యమునకు, శెలికి వన్నె చేకూర్చవలెనో తెలియక తెలుగు మాటలతో పొత్తు
కలియని ఆపసిద్ధ, నైఘంటిక, నంస్కృత పద,పయోగముతో తెలుగు రచ
నలు చేయువారు తెలుగు భాషకేగాక తెలుగు [వజలకును అపచారముచేసినవారే
23
అగుదురు. మన పూర్వకవులలో ఏ ఒకరిద్దరో తప్ప అట్టి దుష్కార్యము కు
చేసిన కవులులేరు.
తెలుగు దావిడభాషా వర్గములోనిదే యని చరమ సిద్దాంతము చేయబడి
నది. ఇది సంస్కృత భవమనెడివాదము శాస్త్రీయముగ నిలువదు. ఆర్యభాషా
న్వభావమునకు భిన్న ములును, [దావిడభాషా కుటుంబమునకు సాధారణములును
ఆయిన లక్షణములు మనభాషలో చాలా కలవు. పుట్టుకను గూర్చి ఇది (దావిడ
భాషయే అని అంగీకరింవక తప్పదు. పోషణలో మాతము తెలుగునకు
సంస్కృృుతోవకారమే ఎక్కువ కలిగినది. మనభాష నర్వనంపన్నమగట
సంస్కృత శిక్షలో పెరుగుటవలననే ! నహజముగ దావిడ లక్షణములను బట్టి
సరళమును, సుకుమారమును అయిన తెలుగువాణి కాలక్రమమున సంస్కృత
నేవవలన గాంభీర్య పటుత్యముల నలవరచుకొని, తల్లికిని అక్క నెల్లెం|డకును
లేని క్రొత్త సొగనుదనమును కెసేసికొన్నది. పరన్సర భిన్నములైన ఆర్య
దావిడభాషలైన రెంటిని ఒక్కచో సమ్మేళన మొనర్చి సమరనభావము సాధించి
నది గనుకనే ఆం[ధము ఆ రెంటిని లేని గుణాతిశయమున విలసిల్దచున్నది.
కాకున్న “దేశభాషలందు తెలుగు లెస్స” అగుట ఎట్టు ?
భాష అనునది శ బమయము గనుకను ఆ శబ్దమును ముందు [గ్రహించు
నది [శవణేందియముగనుకను చెవికి ఇంపుగానుండు భాషను మానవుడు ఆరా
ధించుట సహజము. సంస్కృత భాషలో గాంఖీర్యమాధుర్యములతో పాటు పారు
ష్యము కూడ కొంత ఉన్నది. [దావెడ కుటుంబములోనుండి బయలునేరిన
తెలుగు, నంన్కృతముతో అధికముగ చెలిమిచేనినను, అందలి పారుష్యము తన
కంటకుండ, గాంభీర్యమాధుర్యములను మ్మాతమే జీర్ణముచేనికొని తన సహజ
సౌకుమార్యమునకు వన్నె పెట్టుకొన్నది. మేలివువ్వులను ఏర్చి కూర్చెడి నేర్పు
గల మాలకరి గూర్చిన దండవంటిది తెలుగు. సంన్కృతములో ఇట్లు శ్నీరనీర
న్యాయముగ కలిసిపోవు నేర్పు, మరి ఏ ఇతర భారతీయ భాషలకును కుదిరి
యుండదు. ఇతర కీటకములకు సారూవ్యమునిచ్చు [భమరము వంటిది తెలుంగు,
సంన్కృత (ప్రాకృత శబ్దములలో ఏవి తమ మెత్తని మాటలతో పోహళించుటకు
పనికివచ్చునో వాటినే ఎర్చుకొని, అవసరమైన నంస్కారములుచేని తనలో
కభిపివేనికొన్నది. కనుకనే తెలుగు కవీశ్వరుడు శుద్ధ సంస్కృత సమాస కల్ప
నము చేసినను, అది తెలుగు నమానమంత మెత్తగ చెవికి వినివించును,
24
“మేలిపసిండి గాజుల సమేళపు పచ్చల కీల్మ_ డెంపు డా కేలు”
ఆన్న తెలు(గు సమానము ఎంత మృదువుగానున్న దో-
“జలధివిలోలవీచి విలసత్కృలకాంచి సమంచితావనీతల వహనక్షమంబు”"
అన్న సంన్క్భృత సమాసముగూడ ఆంత మృదువుగానే యున్నది. మరి
సంస్కృత పదములను తెలుగు పదములను జోడించుటలో ఆంధ్రకవి చూవెడి
నేర్పు ఇంతకందెను ఎక్కువగ నుండును.
“' ఈసునబుట్టి డెందమున హెచ్చిన కోకదవానలంబుచే
గాసిలియడ్చె [పాణవిథు క దైదుటన లలితాంగి పంకజ
శ్రీసఖమైన మోమువయి చేలచెజగిడి;....004022. »
ఈ పద్యములో తెలు(గుపదములు సంస్కృతవపదములు భేదము తెలియ
రాకుండ ఒండొంటిని బెరసిగాన కళలోని రాగము వలె [శవణసుభగ మైన ఓక
ఆం|ధ శై లినిఆలవించినవి. తెలుగు కవల నంన్కృత నమాసములు సంస్కృత
భాషలో సంస్కృత కవులు గూరొన సమానములకంటె ఎక్కువ సరళముగ
మధురముగ ఉండుననుట నిస్సందేహము, తెలుగులో చేరిన సంస్కృత మునకు
పుట్టినింటలేని ఆ సౌలభ్యము తెలుగు పలుకుబడి యొక్క. సాహచర్యముతో
లఖించెనని చెవుటయు నిన్సందేహమే: ఈ సంస్కృతాం[ధ సమన్వయము
కాల క మమున మూడునాలుగు శతాబ్దుల పరి క మవల్ల జరిగినది గాని హఠాత్తుగా
రెండు భాషలయొక్క_ మొదటి సమావేశముననే జరుగలేదు. ఈ భాషా సామ
రస్యము ఆర్య |దావిడసామరస్యములో ఒక భాగము. ఆది మన నడవడిలో
ఆచార వ్యవహారములలో నభ్యతలో విశదమగుచుండును. ఇంత చక్కని
పొత్తు ఏ ఇతర రాష్ట్రములందును కుదరలేదని చెప్పుట అతిశయోక్తికాదు.
ఆర్యులైన జొ త్తరాహులకును, డావిడు లైన దాక్షిణాత్యులకును, మధ్యగానున్న
భూభాగము ఆది కాలమునుండియు మనకు ఉనికిపట్టగుటచే. ఆ రెండు జాతుల
సం పదాయములను చేపట్టి పదను చెడకుంద పాకముచేసి ఆంధ్రత్యమనెడి
ఆమృతమును చేసితిమేమో ఆనిపించును, అందుచే. గంగాయమునల మధ్య
(పదేశమైన ఆర్యావర్తము వైదిక విజ్ఞానమునకు వీఠమైన పవ్నిత షేతముగ పరిగ
ణింపబడినట్టు ఆర్య దావిడ విజ్ఞాన నుంయ్యవదాయ సమన్వయమునకు ఆం[ధ
భూమికూడలియెనది. బాహుళ్యముమీద చూచినచో
25
ముల మాట ఎట్టున్నను చార్మితక యుగమునుండి మతములో భక్తి పరాయణు
లనియు, దాక్షిణాత్యులు కర్మ వపరాయణులనియు న్థూలముగ నిర్దేశించవచ్చును.
కొన్ని కులములలోగాని, కొన్ని వ వంశములలోగాని కొందరు న్యక్తులలోగాని
ఈ సిద్ధాంతమునకు అపవాదనులుండినను ఇది సాధారణనత్యమ గ అంగీకరింప
వలెను. ఇక ఆం|ధులసంగ€. మనము ఏకాంతభక్తులము కాము. వాలాయముగ
కర్మనినులముకాము. శుద్ధ జ్ఞానమార్గ మవలంవిందినవారము గాము. యథోచిత
మైనభ క్రియ యథావకాళ కర్మయు యథాళ క్రి జ్ఞానమును కలిగి ఒక విధమైన
తాత్వికదృష్టితో జీవితమును గడుపుచు త్యాగ భోగములనునమముగా కొనియాడే
ఒక చితధర్మము మనమవలంబించితిమి. ఆ తాత్వికదృష్టితోపాటు మనకు
ఆత్మీయ యోగ కేమములవట్టను ఉదాసీనత వహించుట అలవా'వైనది. చరితము
(Conduct) మంచిదైనచో బహికాముష్మిక ప్రావ్తీ సుకరమగుననెడి భావము
మనలో నిరూఢ మైనది. (ప్రజలలో ఇట్టి తాత్వికదృష్టి ఏర్పడుటకు గల ముఖ్య
కారణము మన దేశము చిరకాలము బౌద్ధమత ప్రచార [వ బోధ క్నేత్రముగ వర్ధిల్లు
టయే అని నా యూహ., కావున భాషలోగాని మతములోగాని ఆచారములలోగాని
మనము సమన్వయ దృష్టి కలవారమగుట ఒక విశేషము. దీనివలన కొంత
మేలును కొంత కీడును అనుభవించితిమి, ఆది వేరు విషయము. ఇట్టి పవిత్ర
శేతమన వూర్వోదాహృతములైన ఆ భాషా సభ్యతలు రూవముదాల్చిన మొదటి
ఆంధ [గంథము నన్నయభట్టు రచించిన భారతము. నన్నయభట్టు ఆది కవి
కాకపోయినను ఆయన భారతము మా(తము ఆది కావ్యముగ అంగీకరింవబడి
నది. నన్నయకు పూర్వమే తెనుగున కొన్ని ఉగ్గ్భంథములు వెలసెనని కొందరు
చెప్పుదురుగాని అవి లభింపనపుడు. లభ్యమైన భారతమునే వధమ [గంథముగ
అంగీకరించుటతోపాప మెమియులేదు. నన్నెద్ కనిక హర సంభవము నన్నయకు
వూర్యకాలముననే పుట్టినది అనెడి (శ్రి మానవల్లి చొమకృష్ణ కవిగారి [వతిపాదన
పెక్కురుచేసిన చారో సక పరిశోధనల భవతముగ నిలుసలేరు. హరి సర్వ
దేవుడను ఒక కవి |క్రీ. శ, 10వ శతాబ్ద" ములో. అడి వృశాణమనెడి ఒక జైన
[గంథమును (వానినట్టును రగ గంధము నష్టమైసో యినట్టును అందలి పద్యము
లలో మూడు మాతము లభిం? కట్టు ను మరికొందరు చెప్పుదురు. అనగా భారత
మునకు వూర్వమ ఉద్గంం ౨థ రచన తెలుగుతో జరిగినదని భావన, మరి ఆ
నాటికి మన దేశమున జైనమతము క కన్నడ పశ మందువలెనే జనాదర పాత్రమై
26
వ్యావ్రి చెందియుండెననియు ఆ నర్వదెవుడను ఆ కన్నడకవి తెనుగున కూడ
ఆది పురాణము పేర ఒక మహా[గంథమును రచించెననియు అందుచే భారతము
మొదటి [గంథము కాదనియు కొందరు చెప్పుదురు. 10వ శతాబ్దిలో నర్వ
దేవుడను ఒక కన్నడ కవి నన్నయకు పూర్వకాలమున ఉన్నమాట నిజమే.
తెనుగున నించిపోయినదని చెప్పెడి ఆ ఆది వురొణమును రచించినవాడు ఆ
నర్వదేవుడే అని చెప్పుటకు తగిన ఆధారములు లేవు. సర్వదేవనామధే యులు
వివిధ కాలములలో పెక్కురుండవచ్చును. పురాణకరయైన సర్వదేవుడు కాక
నన్న యకు తరువాతి కాలములో ఇంకొకడు ఉండకూడదా? అను (పళ్నకు
నిరుత్తరమైన సమాధానము చెప్పుట కష్టము. అదియునుగాక జైనమతము
వ్యాప్తిలోనున్న కాలముననే ఆది రచింపబడినదనుటయు, యు క్తి నహముకాదు.
అలై యగునేని తిరుపతి వేంకట కవులు నిన్న మొన్న రచించిన బుద్ధ చరిత
బౌద్ధమతము _పచురముగనున్న కాలమున పుట్టలేదుగదా! మరి తిరుపతి వేంకట
కవులు బౌద్ధులును కారుగదాః కావున జె నమతాభిమానముగల ఒర నర్వదేవుడు
నన్నయకు తరువాత ఏ శతాబ్దిలోనైనను ఆ పురాణము వాని యుండవచ్చును,
ఆదియునుగాక ఆ [గంథము 10వ శతాబ్దిలో పుట్టి యున్నచో అందలి భాషా
ఆలి ఆ శతాబ్దిలో పుట్టిన శాసనముఆభాషను పోలియుండవలెను. కాని లక్షణ
దీవికలో ఉదాహరింపబడినవి అని చెప్పెడి ఆ పద్యముల శైలి ఆంధ |(పబంధ
ముల శ్రెలిని పోలియున్నది. ఓక పద్యము చూడుడు :
మ॥ నరసీజాత వియోగకారి పురయోషా వక్ష9హృద్యాతి సుం
దర కాంతిన్ దరిగించుబో యని మదిం దర్శించి దోషాకరున్
పురముద్దండ కరంబులెత్తి చరవన్ పొ త్రైనయట్టొవ్చ ను
ద్ధుర సౌధ్యాగ నిబద్ధ కేతువు మహాందోలాభి రామంబుగన్.
ఈ పద్యము యొక్క. తాత్పర్యమిది:.
పద్మములకు విరోధియెన చందుడు నుందరముఖులైన ఆ పుర న్ర్రీల
ముఖకాంతిని వారించునేమో? అని యూహించి ఆ పురము, దీర్షములైన తన
భుజదండములె త్తి చందుని కొట్టబోయినట్టుగా ఆ పుర సౌధ్మాగములయందు కట్ట
బడిన కేతువు (గాలిలో) ఆడుచున్నది.
27
ఇటువంటి అఆర్థముగల శ్లోకము శ్రీహర్గనైషధమున కలదు. దానిని
ర
శ్రీనాథుడు ఈ [కింది విధముగ తెనిగించెను.
శా॥ వేదాభ్యాన పవ్మిత పూతరసనావిర్భూత భూరి స్తవా
సాది [బహ్మముఖౌఘవిఘ్నిత నవస్వర్గ [కియా కేళిచే
ఆదిన్ గాధితనూజుచే సగము చేయంబడ్డ మిన్నేరు [పా
సాద స్వచ్చదుకూల కైతవమునన్ చాలంగ నొప్పున్ వురిన్,
ఈ వద్యమున కూడ ఆది పురాణ పద్యమునందు వలెనే (పాసాద్మాగ
కేతువు గాలి వళమున చలించుట ఉత్పేక్షేింపబడినది. ఇట్టి ఉల్పేక్షలు [వబంధ
శైలికి సహజములు. ఆ [గంథములు ఊతేశాతిశ యోక్తులతోనే నిండి యుం
డును. పురాణములు సాధ్యమైనంతవరకు ఆ వర్ణనలు చేయవు, వాటిశ్రెలి
కూడ నిర్మల శరత్కాల నదీజలములవలె పసన్నముగ (ప్రవహిఎచుచుండును.
కావున లక్షణ దీవికలో నుదాహరింపబడిన పై పద్యము |పబంధకాల కవిత్వ
చ్చాయలు గలదని నా యుద్దెళము. [వబంధయుగమున పుట్టిన పురాణములు
కూడ |పబంధ శైలిలోనే యుండును. దానికి యుగశైలి అని పేరు. కావచ్చు;
కాకపోవచ్చు. అదియునుగాక నేను వైని చెప్పినట్టు మనభాషా సభ్యతల నమ
న్వయ దృష్టి భారతమున ప్రతిఫలించినట్లు ఆ నర్వదేవుని ఆదివురాణమున
(పతిఫలింవదు. ఒకవేళ భాష నంస్కృతాంధ నమన్వయరూవము కలదియే
యైనను ఆ వురాణేతివృత్తము మృాతము ఆంధ సంస్కృతిని వ్యక్రము చేయ
నదిగాదు. ఇంతకు ఈ ఆది పురాణము మాట ఎట్టున్నను నన్న యకుపూర్వమె
తెనుంగున నుపరిష్కృతమైన భాషలో వద్యరచన విరివిగ సాగినదనియు, అట్టి
పద్యములు రచించిన కవులు వెక్క_ం డు కలరనియు, వారితో కొందరు
భారతము వంటివి కాకపోయినను ఏవో కొన్ని [గంథములు రచించియుందు
రనియు ఎల్లరు అంగీకరింవదగిన విషయము. కావున నన్నయ ఆదికవి
కాకపోయినను భారతము మాత్రము ఆది [గ్రంథమని ఇప్పటికి అంగీకరింపక
తప్పదు. నన్నయకు పూర్వము ఆంధ వాజ్మయ నాటక [పదర్శనము నకు
అనువైన సన్నా హమంతయు జరిగినది. రంగము అలంకృతము చేయబడెను,
(పస్తావసము జరిగెను. [పస్తావనాంతమున పాత పవేశనూచనయు చేయబడెను,
భారతరూసమున నన్నయ నూత్రధారునిచే ఆ పాత్ర ప్రవేశ వెట్టబడెను. భారత
28
రచనా | వేరణయశన్సు రాజ రాజ నరేం|దునకు దక్కినను, మాగ్గకవితను
సేవించుచుండిన ఆంధ్రులకు తెనుగు కవితను పుట్టించి రుచి చూవిన యశము
ఆతడు పుట్టిన చాళుక్య రాజవంశమునకు దక్కను. చార్మితక నిర్ణయము
చేయుటకు నన్నెచోడుడు తన కుమార నంభవములో వానిన ఈ [కింది పద్యము
[వబల సాక్ష్యము.
కం॥ ను మార్గకవిత లోకంబున వెలయగ దేశికవిత పుట్టించి తెనుం
గున నిలిపి రం|ధ విషయంబున జన చాళుక్యరాజు మొదలుగ
వలువుర్.
మార్శకవిత - దెశికవిత
మార్గ _ దేశి _ అనుపదములు రెండును సాహిత్యపరముగ ఏ అలంకార
(గంథమందును వాడ బడినట్టు కానరాదు. ఒకవేళ ఎందేని వాడబడెనేమో నేనెరు
గను. కాని ఇవి, గాన కళాపరముగ నంగీత దర్పణమునందును, నాట్యవరముగ
దశరూవకమునందును కలవు, నంగీత దర్భణమున మార్షదెశి విభాగమునకు
నందింధించిన ఈ (కంది లక్షణ వాకగములుకల శ్ఞాకములము వీరేశలింగ ము గారు
ఎత్తి చూవిరి.
29
అనగా నియమబద్దమ ను లక్షణ యుక్తమును శాస్త్ర సమ్మత మును ఐన సంగీ
తము మార్గము. ఈ లక్షణమే సంగీత రత్నాకరమున వను గలదు,
“దేశే దేశే జనానాం యద్
రుబ్యా హృదయరంజకం
గీతం, చ, వాదనం, నృతం
తద్దేశీత్య భిధీయతే''
అట్టి నియమముగాని, లక్షణముగాని లేక శాస్త్రముల కెక్క_క సామాన్య |పజా
రంజనార్థమై పాడెడి చిలరపాటలు, పదములు, కీర్తనలు మొవలైనవి దేశి సంగీ
తము. ఈ రెండు శాతులకును నమా నధర్మము గానము, లక్షణ బద్ధ మె శాస్తారిను
సారముగ పాడెకి నంగీతములో ఆనందదాయకమైన ఏ కళాంశము కలదో
శాస్ర్రబద్ధము కానట్టి సంగీతములోను ఆనందదాయకమైన అట్టి కళాంశమే
కలదు అదియే గానమనగ. ఐనను మార్గ సంగీతములో గానగర్భితమైన ఆ
గేయము లక్షణ యుకమైన ఒక రాగమునకు ఓక తాళమునకు అనుబంధింప
బడియుండును. ఆ గేయమును ఆ రాగలక్షణము చెడకుండ స్యర|పధానముగ
పాడుదురు. అట్టి సంగీతమునకు శాస్త్ర నిబద్ధత వలన “మార్గ” అను పేరు
ఏర్పడెను. ఆ గేయమును పాడు గాయకుడు ఆ రాగ లక్షణమును ఆ నర
గ్రామమును ఆ తాళగతులను శాస్త్రము చదివి తెలిసికొని శాస్త్ర విరోధము
లేకుండ పాడను మరి దేశి సంగీతమున కూడ ఏదో ఓక రాగము ఏదో ఓక
తాళము ఉండితీరును, రాగతాళములులేనిది సంగీతమే కాదుగదా । కాని ఆ
రాగముయొక్క_యు ఆ తాళముయొక్క.యు లత్షణమును దేశి పాట పాడువాడు
ఎరుగడు, కాక పోయినను (ప్రజలు పాడుకొనెడి కొన్ని పాటలలో ఏది యే రాగమో
వివరించి చెప్పుట నంగీత శాస్త్రజ్ఞునకును సాధ్యముకాదు కొన్ని పాటలలో రాగ
సాంకర్యము కలుగుచుండును. కొన్నంటిదిశాస్త్రమునకెక్క.ని ఏదోయొక రాగమై
ఉండును, త్యాగరాజ క్రీరన, సంగీత శాస్త్రము తెలిసినవాడు లక్షణ విరోధము
లేకుండ ఉద్దిష 'రాగతాళ పూర్వుకముగ పాడి, గాన క శాభిజ్ఞులను మెప్పించ
గలడు. అతని గానములో లక్షణ విరోధమే యున్నచో గాన కళాభిజ్జులు నిర
సింతురు. మరి శాస్త్ర పరిజ్ఞానము లేని సామాన్యుడొకడు ఏదేని జాన పద గేయ
మునో శృంగార పదమునో భజనకీరననో పాడునవుడు తాళము తప్పినను
రాగ సాంకర్యము కలిగినను (పజా సామాన్యము దానిని గుర్తింవలెరు గనుక
30
గురింవక పాటయందలి ఆర్థమునకును పొటగాని గాత మాధుర్యమునకును
క్ జ . ఈ పాటలు ఒక జాతిలోనే ఒక భాషలోనే ఒక్కొక్క
కముగ అసంఖ్యాక ములు- _పాడబడుచుండును, వీటినన్ని
టీన్ కోడీకరించి లక్షణములు కల్పించి కా స్త్రబద్ధము చేయుట పొనగదు. కామ
బార పవర్తనమె వాటి లక్షణము. లక్షణబద్ధముచేనితిమా | అవి మార్గ కళ్ష్యకే
కో కామచార (పవర్తిత్యం
డక రాగ స్మ లక్షణం
సియమే సతి చేత్త[త
మార్గత్వ మనులక్షీతం
(సంగీత రత్నాకరం)
పెకిళలో క్రీలు అప్పుశెంతల పాట పాడునవుడు శ్యామ శంకరాభరణ రాగ
మల సాంకర్యము కలుగుచుండును. ఇది లక్షణ విరుద్దము. ఐనను ఆ పాట
ఆలకించునవ్వటి వెండ్తిచారికి ఆదాల వ ్రెద్దము హృదయము దవీక రించి ఈష
డ్వషాడకఒలితమైన ఆనందమును పొందదుద. అ పాట కలిగించిన అనురం
జక ఫలమే ఈ అనుందము. ఆ పాట పాడిన ముత్తైదువులు ఆ రాగ మెరుగరు
రామదాను క రనలు పాడుచు రామభజన చేసిన భక్తులు
నము లేకయే పొడుచు భజన చేయుచు [పజలను భఖ క్రి
పాపే; _ పేతమ్మకు చే చేయి స్తే చింతాకూ పతకము రామచందా !
ఆ వతకామువనక్రు బట్టే పదివేలా వరాహాలు రామచం|దా !
ఈ వాట యడుకుల కాంభోజి రాగమున పాడుచున్నా మనిగాని, దాని లక్షణ
-డియని గాని ఆ భజన వరులెరుగరు, ఎరుగనక్కరను లేదు. ఆ పాట వినుట
ey పజానురంజనము కలుగుటయే వారి భజనకు ఫలము,
మరి కంగీత్ర రత్నాకరమునందలి ఈ [కింది శ్లోకములు ఈ ఆర్థమునే
నానాంయ దుచ్మా హృదయ రంజకమ్
ఇజ్
31
యేషాంకతి న్యర|గామ
జాత్యా డినియమోన హి
నానాదేశ గతిచ్చాయా
దేశరాగానుతే మతాః
కామచార (పవ ర్హిత్వం
దేశిరాగన్య లక్షణం
నియమేనతి చేత్మత
మార్గత్వ మనులక్షితం.
వివిధ దేశ | పజల అభిరుచియు హృదయ రంజనమును మ్మాతమే లక్షణముగా
కలిగిన పాట, నృత్యము మొదలగునవియే దేశి నామవ్యపదిష్టములని తెలియు
చున్నది. కావున తెలుగులో త్యాగరాజ కృతులకును జానపద గేయములకును
ఉన్న భేదమే మార్గ, దేశి సంగీత విభాగములకు గల భేదము. మరి ఈ భేదమే
దశ రూపకమున నృత్య, నృతవరముగ చెప్పబడినది.
కో ఆద్యం భావాశయం నృత్యం; నృత్తం తాలలయా శితం,
ఆద్యం పదార్థాభినయోమార్లో; దేశితథావరం.
నృత్య, నృ తములలో నృత్యము భావము నాశ్రయించి యుండును. ఆది
గేయములోని వదములయొక్క_ అర్జాభినయ వూర్వకము. ఆది మార్గమనివించు
కొనును. రెండవది తాళమును, లయను మా(తమే ఆ|శయించి యుండును.
ఆది నృతము అది దేిశియనివీంచుకొనును. నృత, నృత్య, నాట్యములకుగ ల
భేదమును, గాత విష్షేప విద్యా వరిణతిలో ఈ మూడింటికిగల స్థానమును,
నౌ [గంథములలో ఒకటి రెండుచోట్ట విశదీకరించితిని. ఆ వివరణమే ఇయ్యెడ
పునరుద్ధాటించుచున్నాను. నృతము, నృత్యము, నాట్యము అనెడి మూడు పదము
లను లోకము సాధారణముగ సమానార్థక ములుగా నే వాడుచుండును. అది పొర
బాటు. ఈ మూడును పర్యాయ పదములుగావు. అవి నిరూవించెడి ఆర్థముల
యందు, సామ్యముకందె భేదభావమే ఎక్కువకలదు. వీటిలో నృతము
తక్కిన రెండింటికంది ముందు పుట్టినది. తరువాత నృత్య నాట్యములు
వెలనినవి.
శోరీరావ మవ విషేవమును లయాన్వితము చేయ నెంచిన [పాక్తన మాన
వుడు మొట్టమొదట సృష్టించుకొన్న కళ నృతము. ఏ పటహ వాద్యము నో
32
కమునకు అనుగుణముగ లయశుడ్ధి యొవ్వునట్టు ఆతడుచూపిన
పాదన్యానమె నృత మునకు [వారంథభదశ, క్రమముగ దానిని ఆన్ని తాశముల
కును, అన్నీకాల లకును (1, బి, ల్ల కాలములు) అనురూపముగ |పవంచించి
వెంవుచేయవలెనని అతడు యత్నించెను. ఎంత యత్నించినను పాదన్యాసము
తాళమును తుదముట్ట అనుగ మింవజాల దు. హస్తనాడులకుగల లాఘవము పాద
నాడులకు ఉండడు "గనుక హస్తము చే వేయ తాళ గతులనన్ని టిని పాదముచే
చేయు నృత్తగతుంస్పి యు కేనుసరింవలేవు. కనుక నృత విద్య తాళముతో
కొంత దూరమే నడచినఏ. నృత్తముచేయునపుడు పూర్వావరకాయములకు
నమత కుదురుపకై వేరొకదళలో పాద పిక్నేపమునకు హస్త విక్నేపముతోడై
నది, (పారంభనః లోగాని ఈ దశలోగాని గడ్ మునకు శబ్దముతో డి సంబధథము
ఇంచుకయులేదు. అనగా నృతము చె చేయనవుడు తాళము మాత్రమే అ పేశ్షింప
బడునుగాని, గీత మసి బడదు. ఈ గాత విష్నేప విద్య తాళలయాన్విత
ముగ నుండుటయేగాక, శద్దార్థ నూచకముగను ఉండవలెననెడి యాశతో మాన
వుడు కల్పించిన |ప|కియాంతరము నృత్యము. నోటితో గీతము పాడుచు ఆ
గీతముకండలి భావమునకు అనముగుజ ముని శబ్దముల అర్థమును హస్తన్యాస,
న్మేతన్యానమలతో (వదర్శించాటి దాని ప్రధా ధానాకయము. ఆ పాడెడి గీతము
చుండుటు దానికొక అంగము. కావుననే నృత్యమునందు ఆర్థనూచకమైన హస్త
నా
తాగా
న్ ఫస మెకాక ఒకక యెడ తాళ్ళాశయమైన నృత్తముకూడ (పకటితమగు
సము. దీనికి తార్కాణము. కావున భావా
[శ యమును శబ్దార్థన సూచకమును ఆమిన నృత్యము పద్ధతాళశా శయమైన
నృత్తముకం ద గుణా ధికమై శాస్త్ర నిబద్ధమైనది. అందుచేతనే దానిని “మార్గ
యనియు, నృత్తముకు దెశియనియు ఆ౭ంకారికులు పేర్కొ_నిరి. దశరూపకమును
ఆంగ్లము లో అనువదించిన : పొ ఫెసర్ హాస్ స్ (Prof: Hass) అను విద్వాంనుడు
నృత్యమును ‘High style’ +, న్నతముకు ‘Popularstyle” అనియు అనువ
దించెను. ఈ అనువాదము పెపివగణమునందలి ఆర్థమునకు అనుగుణముగ
నున్నదనుట స్పష్టము. నృత్త నృత్యపదములకుగల ఈ ఆర్థభేదమును సాహిత్య
గై 2. చో తేతెశి సారాంశ్లమిది 3. నియమబద్ధమై శిష్ట సమ్మ
తమును శాస్త్ర సమ్మతమును అఎు ఉత్తమ ఫణేతిని రచింవబడినది మార్గ
H
వరము అన్వయిం చుకొ
on)
33
కవిత; నియమరహితమై శాస్ర్రమునకెక్కక శకేవల (పజానురంజన మునకై
రచింపబడినడ దేశి కవిత.
అయినచో పూర్వకాలమున మార్గ కవిత యుండగా చాళుక్యరాజు దేశీ
కవితను పుట్టించెనను మాట కర్ధమెమి ? అనివరకు శాస్త్ర నమ్మతమైన ఉత్తమ
కవిత్వ ముండగా దానిని తోసిపుచ్చి, పామర కవిత్వమును పుట్టించెననియా
నన్నెచోడుని యభి|పాయము? ఆరే యగుచో తెనుగువేశమున తెశుగును పతి
ష్టించుట ఎట్టగును? మంచి కవిత్వమును రూవుమావుట భాషా (పతిష్టాపనము
కాజాలదు. కావున భారతీయ సాహిత్యమున అన్ని దేశముల వారికి నంనృత
కవీత్యము మార్లి (classical): మరి ఆ యా దేశభాగలలో తతత్సంవదా
యానసారముగ (పవ ర్తిల్లు కవిత్వము దేశి (vernacular). చాపక్యరాజు
నాటికి ఈ దేశమున మార్గకవిత్వ మనివించుకొన్న నంస్కృతమే యున్నది.
అతడు దేశి కవితను అనగా దేశభాషా కవితను పుట్టిచెనన్న అర్థమే చక్కగా
పొనగును. దేశభాషా కవిత్వమే దేశ. ఈ |ప్రమాణమునుబట్టి నన్నయ భార
తము దేశి కవిత్వము. వ్యాస భారతము మార్గ కవిత్యము. నన్నయకు పూర్వమే
పాటలుగ, వదములుగ దేశీయ చృందన్సులో రచింపబడిన కవిత్యము దేశి కవి
తము కాదా? అది చాళుక్య రాజులకు పూర్వమే దేశ మెల్లెడను కలదుకదా ?
మరి చాళుక్యరాజే దేశ క వితము వుట్టించెశను మాట కర్ణ మేమి? అని ఒక [పశ్న
పుట్టును. నికి సమాధానమిది; ఆ పాటలు పదములు ఒక రాజుగాని ఒక కవి
గాని వుట్టించినవి గావు. వాటికి కారకత్వము ఉండదు. కర ఎత్వముండును
గాని ఆ కర్తల నామము[ద వాటిపై నుండదు. వారు కవియశమును ఆర్ధించి
ఆ పాటలు [వాసినవారు గారు. మరి విద్యావంతులును గారు. వాటి న్వత్వము
రచయితలతోపాటు [ప్రజల కెల్లరకును దక్కును. ఆ విధమైన దేశి కవిత్వము
నేటికిని తెలుగు పల్లె అన్నింటిలోను కలదు. చాళుక్యరాజు [పయత్న పూర్వుముగ
పుట్టించిన దేశి కవిత్వము కావ్యరూపము తాల్చగల ఒక (గంథ రచన, ఆ
గంథమే భారతము అని నేననుకొందును. ఆ భారతము నంన్కతము నెదుట
ఆనాటికి దేశి కవిత్యమనివించుకొనెను. దేశభాషలో వాయబకుట చేతనే అది
దేశి కవిత్వ మయ్యెను. ఆ తెలుగు భారతముతో నేడు మనము జానవద రచన
లనుపోల్చి చూచితిమేని భారగము మార్గ కవిత్వమును జానవద రచనలు కద్ధ
దేశి కవిత్వమును అగును. అనగా భారతము దేశభాషలో వాయబడినను రచనా
3
34
వద్దతీయంతయు మార్గక వి త్వానుక రణముగ [పౌఢముగ ఉండునుగాన దానిని
మార్గియనియే మనము భావింతుము. ఆ భారతము ఒక్క_టియేకాదు. తరువాత
తెలుగున వెలసిన వురాణేతిహాసములు, [పబంధములు, నాటకములు మొదలగు
(పౌఢ వాజ్మయమంతయు మార్గకవిత్యమే యనివించుకొనును. ఆ [గంథకర్త
లను మార్గానుయాయు (Neo-classicists) లని వేరొ_నదగును,
దేశి కవితను పుట్టించిన చాళుక్యరాజు ఎవరు ?
ఆ రాజెవరై నను అతనితోపాటు మరికొందరుకూడ ఆ ఉద్యమమున
పొల్గొనిరి అని నన్నెచోడుని పద్యములో చెప్పబడియున్నది. ఆ పలువురు అట్టి
ఊద్యమమున పాల్గొనదగిన అర్హతగలిగి, రోజు మన్ననపొందిన వారై యుండ
వలెను. అనగా పండితు లె, నూతన క విత్వావర్భావామోద కులై యుండదగుదురు
గాని సామాన్యులై యుండరు. అట్టివారి నహాయమున రాజు ఆ ఉద్యమమును
[ప్రారంభించి వారిలో మేటియెన ఒక కవిని ఆహ్వానించి గంథమును వాయించే
ననుకొన్నచో ఆ రాజు రాజ రాజనరేం|దుడనియు ఆయన నంకల్పమునకు
తోడ్పడినవారు నారాయణభట్టు మొదలైన విద్వాంనులనియు, అట్టి విద్వాంసులు
నభ్యులుగా గలవి ఆనాటి పరిషత్తులనియు, రాజుచే ఆహూతుడైన మేటికవి
నన్నయభట్టనియు ఒక పక్షమున ఊహింపవచ్చును. ఆల్లుగాక తెలుగుభాషను
రాజఖాషగ ఆదరించి శాసనముల కెక్కించిన చాకుక్య రాజు గుణగ విజయా
దిత్యుడుగ కానవచ్చుచున్నాడుగాన తెనుగు కవితను పుట్టించిన చాళుక్య
రాజు అతడే అనుకొనుట ఇంకొళత పక్షము. కాని నన్నెచోడుడు
కొనియాడదగిన తెలఇగు కవితగల [గంథమేదియు, గుణగ విజయా
దిత్యుని కొాలమునగాని. తరువాత రాజనరేం|దుని కాలమువరకుగల 200
నంవత్సర ములలో ఏకాలమునగాని లభింవలేదు గనుక నన్నెచోడుడు న్మరిం
చిన చాళుక్యరాజు రాజ రాజనరేందుడి యనియు ఆతడు పుట్టించిన తెలుగు
కవిత్వము ఆంధ భారతమే యనియు ఇప్పటికి అనుకొనుటలో వివతివత్తి
ఏమియు ఉండదు. అదియుగాక, భారతము పుట్టినదాచిగా భారతమే ఆది [గ్రంథ
మగునాయని అనుమానము పొడమిన నిన్న మొన్న టిదాక, నన్నయ భారతమునే
మొదటి కావ్యముగ పూర్వ కవృలందరును _పస్తుతించిరి. ఆంతకంటె (పాచీన
మైన [గ్రంథము లభించువరకు భారతముతోనే ఆంధ వాజ్యయము [పారంభమ
35
య్యెనని ఒప్పుకొని ముందడుగు వేయుట మంచిది. మరియు తత్పూర్వము
లోకమున ఎంత విరివిగ పద్యరచన సాగినను ఆ వద్యములన్నియు వాజ్మయా
రంభమునకు మూలభూతములు కాజాలవు. కావున నన్నయ ఆదికవి కాకపోయి
నను ఆది కాప్యకరృ, భారతమే ఆంధ వాజ్మయ సృష్టికి మూలనంభము.
నన్నయకు పూర్వమే పెక్కు దేశికావ్యములును, వాటిని పురస్కరించు
కొని లక్షణ [గంథములును పుట్టియుండెనని నిర్ధారణమైన విమ్మట నన్నయ
భారతమే [ప్రథమ కావ్యమెట్టగును ? అనే (వళ్నకు నిష్కర్షమైన సమాధానము
కుదురదు కాకి పోతే అవన్నియు పజాదరము లేకనో, రాజు మన్ననలేకనో
వస్తుతః వాటిలో జీవము లేకనో నశించిపోయి ఉండునని ఇష్టములేని తృప్తి
పొందవలసి ఉండును. జీవమున్న (గంథము ఎవరు చంపదలచినను చావదు.
భాసుని నాటకములవలె ఏ మూలనో ఒదిగియుండి కొలానుకూలత తటస్థించిన
ప్పుడు వెలువడి అర్హ పూజలను ఆందుకొనును. [(గంథ విషయములో ఉదా
త్తతయు, భాషా శెలిలో నిర్దష్టతయు [గ్రంథకర్త భావములలో గంఖీరతయు లేని
రచనలు ఇతరములైన సొగనులేవియున్నను చిరకాలము నిలిచియుండవు.
పూర్వకాలపు [గంథములు నశించిపోవుటకు వాటిలో ఆలోచనల
లేమియే కారణమై యుండవచ్చును. మరియు గయరూపమున
ఉన్న రచనలు, వాటిని లోకములో పాడుకొనుచున్నలతవరకే (బతికి
యుండునుగాని పాటగాడు లేనినాడు విన్నృతములగును. దేశీయచ్చందములో
వాయబడిన వూర్యవు రచన లన్నియు న్వభావముసుబట్టి చదువుకొనుటకుగాక
పాడుకొనుటకే ఆనువై యుండినచో వాటిని పాడగలవారి ఆభావము వలన
అవియు లోపించి యుండ వచ్చును. మరియు నంస్కృత భాషను నంన్క్భత
వాజ్మయమును లక్ష్యముగా పెట్టుకొన్న ఆనాటి ఆంధులు సంస్కృత భార
తముతో దీటురాగల ఆంధ్ర భారతము వుట్టిన వీమ్మట వూర్వవు దేశిరచనలపె
వెడమోము పెట్టి యుండవచ్చును. ఇవన్నియు ఊహలు. ఇదమిత్సమని ఏ నిద్ధాం
తము చేయుటకును చరితకారులకు ఆధారములు ఇంతవరకు దొరకలేదు.
నన్నయను ఆదికవిగ స్తుతించిన కవులందరు ఇట్టి చార్మితక చర్చచేని యుండరు,
“గతానుగతికో లోకః” అను న్యాయముచొప్పున ఒకరినిబట్టి ఇంకొకరు ఆయ
నకు ఆ బిరుదమిచ్చి యుందురు. కాని ఆంధ భారత రచనారూవమున నన్నయ
ఉత్తమ కావ్యవథ ము తీర్చినవాడు అసి వారు నమ్ముట సమంజసమే | కావ్య
36
వేథము తీర్చుట ఆనగా కథా నిర్వహ; దులో, భాషలో. శెలిలో ఆర్యా వీనులకు
మేలుబంతి కాదగిన ఆదర్శ [గ్రంథరచన వేసి చూపించుట. అది ఇతరులకు ఆసు
కరణీయమైనపుడు ఆ కవినే ఆదికవి యని వారు కొనియాడుకొనుటను కాదన
లేము. కొలని గణవతిదేవుడు తన శివయోగసారమున పూర్వకవి స్తుతిజేయుచు
నన్నయభట్టు ఆంధ కావ్యపధము తీర్చిన క పియనీ అభినుతిఐచెను.
“కర్పిద్రిసై వెల్లను సంస్కృత విమలవాణు
అస్తి [వళంసించి మ శేయును నం [ధకావ్య
వధము దిర్చిన నన్నయభట్టుగారి
నుభయ కబిమిత్రు, నెజ్లన నభినుతించి”.
ఈ పద్యమునకు కును నన్నయకును కంచుమించు మూడు శతాబ్దుల ఆంతరము
న్నది, ఈ గణపతిదేవుడు ఆ కాలమున లోకమున వ్యాపించియున్న జనళుతిని
బట్టి ఈ వాక్యము [వాసియుండును గాని చార్మితక పమాణమునుబట్టి వాని
యుండడు. భారతము పుట్టినది మొదలు ఈ గణపతిదేవునివరకు లోకమున
పరంవరగా చెప్పుకొనుచుండి నవ ఎతాంతమునే ఆతడును నమ్మి యుండెననియు =
అది లోక సిరూఢమగటచే ఆతని నమ్మకము నిరాధారము కాదనియు ఆనుకొన
వచ్చును, అంతకుపూర్వ మే 100 ఐండ్డనాడు తిక్కన శిష్యుడైన మారన తన
మార్కండేయ ప్తురాణమున నన్నయ ఆంధ కవితా గురువని స్తుతించెను.
ఉ॥ సాఠకథాసుధారన మజ!సము నాగళ పూరితంబుగా
నార గోలుచున్ జనులు హర్షరసాంబుధి6 దేలునట్టుగా
భారత నంహితన్ మును [దిపర్వము లవ్వ( డొనర్చె నట్టి వి
ద్యార మః ణ్యు నం|ధక బతాగురు నన్న యభట్టు( గొల్బెదన్.
పూర్వము తమిళదేశమున సంగములు ఆకుపేర కొన్ని విద్వత్పరిషత్తులు
ఊఉండెడివకు, వారు (గంథములయొక ,. మంచిచెడ్డలను వివేచించి శుద్ధమైన వాటిని
ఆమోదడిందెడివారట. బారి ఆమోదము పొందిన గంథముల కాషకు '“శందమిక్”
ఆని పేరువచ్చెడిదట. అనగా కద్ధమైన తమిళమని అర్థమట. వారు ఆమోదింపని
(*ంథములకు వాళ్థ వి వచ్చెడిదికాదట. వారు ఆమోదించినవాటి నన్నిటిని సంక
లనముచేసి కాలగర్భమున కఠిసిపోకుండ భదపరచి యుంచిరట. రాజనరేం
(దుని కాలముననో అతని తండికాలముననో మనదేశములోగూడ తమిళ సంప
37]
దాయానుక రణనుగ కొన్ని విద్వత్పరిషత్తులు స్టాపింపబకి యుండ వచ్చును ఆ
పరిషత్తుల |[పశంన నన్నయ కారతావతారిక లో ఎక్కువచోట్ట కలదు. కృత్యా
దినే ఆయన ఇష్టదేవతా నమస్కాారములతోపాటు పండిత నభలకుకూడ నమ
స్కారములు చేసెను,
చ॥ పరమ వివేక సౌరభ విభాసీత సద్గుణ పుంజవారిజో
తర రుచిరంబులై సకల గమ్యసుతీర్థము లై మహామనో
హర నుచరితపావన పయఃపరివూర్ణములైన సత్సభాం
తర సరసీవనంబుల నుదంబొనరం గొనియాడి వేడుకన్.
అని [|గంథారంభమునచెప్పి పర్వాను[కమణికలో “సభలనుతింపగ జెల్టును”
ఇత్యాది వాక్యములచే గూడ విద్వత్సభలను నుతించెను" రాజసరేందుని యాస్థాన
మందలి విద్వత్సభకు నన్నయ ఆధ్యక్షుదై యుండునోపును. ఆ పరిషత్తులు
శబ్దముల సాధుత్వాసాధుత్వములను చర్చించి నిర్ణయిం చెడి కార్యములో నన్నయ
యెక్కువ భారమునే వహించి యుండును. అందుచేతనే ఆయనకు “వివులశ'బ
కాసనుడు” అనెడి విరుదు కళిగియు3డనోపు,
నంస్కృుతమున వాల్మీకి రామాయణ ఘు (ప్రథమ కావ్యమై యుండగా
దానివి విడిచిపుచ్చి. రాజసనరేం[దు(తు భారతాంధీకరణమునే మొదట ఏలకోర
వలెను?
కృతిపతికి భారత శ్రవణాన క్రి, పార్వతిపతి వదాబ్దధ్యాన పూజా మహో
త్సవముతో పాటు సతతము మిక్కిలి ఇష్టమట, మరి ఆ కథ చం|ద|వపభవమెస
తన వంశమున |ప్రనిద్దులైన పాండవోత్తముల చర్మిత గనుక దానిని వినుట
ఆతనికి అభీష్టము. ఆది యట్టుండగా కన్నడమున వ్మిక్రమార్దున విజయమను పేర
సిద్ధి కక్కియున్న పంవ భారతమును చదివిచూచి అతడు తనివి చెంది
యుండడు. ఏమనగా ఆట్ వ్యానహో క్తమైన భారతమునకు సరియైన ఆను
వాదముకాదు. అందు భారత కథ యంతయులతెదు, పంపక నికి పోషకుడైన
వికమాదిత్యునకు భారత ఏరుడై నఅర్జుకునితో ఆభేదాధ్యవసాయము కల్పించి
ఆతని పర్మాకమాదులను వర్ణించిన [గంథము. తమిళమునకూడ 7,8 శతాబ్దుల
మధ్యకాలమున “వెరిందెవనార్ '* అను నొక కవి భారతమునుదేశిచ్చందములో
రచించెనట. చోళరాజ దౌహితు9డైన రాజనరేందుడు ఆ తమళ భారతమును
3
చదివి యుండవచ్చును. అదియు, వ్యాన భారతమువలె నుండని కారణమున
ఆతనికి తృప్పిగొలిపి యుండడు, కాగా ఆ రెండు భాషల భారతములకంటె
గుణాతిశయముచే మిన్నయై తెలుగు భారతము రాణింపవలెను అనెడి స్వాభిమాన
ముతో అతడు వ్యానభారతానుసారియైన భారత రచనకు కారకుడు కావలెనని
సంకల్పించి యుండును ఇది మొదటికారణము. అప్పట్ట ఉదాత్త కథాత్మక మైన
ఉత్తమ కావ్యముతో వాజ్మయ (పతిష్టైాపనము జరుగునని ఆతని యాళ.
వ్యాసభారతమును పురాణమనియో, ఇతిహాసమనియో, కావ్యమనియో
వరింపరాదు. ఆడి నన్నయభట్లు చెప్పినట్టు
ణ" టప ట్
సీ | “ధర్మత _త్వజ్ఞ్జులు ధర్మశాస్త్రంబని యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతీ విచక్షణుల్ సీ సితిశాస్త్రంబని కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ హమని యైతిహానికు లితిహానమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహింగొనియాడ”
దగిన విజ్ఞాన నర్వసము. “ఆ విజ్ఞానమంతయు అర్యజాతిదేగాని [దావిడుల
మైన మనజాతిదికాదు. దానితో మనకేమిపని” అనెడి భేదభావమును నంకుచిత
బుద్ధియు ఆనాటి తెలుగువారికిగాని ఆరవవారికిగాసి లేవు. ఆ సేతు శీతాచలము
ఒకే భూఖండమనియు ఆందుగల కులపర్యతములు, మహానదులు, వుణ్యకే!త
ములు అన్ని రాష్ట్రములవారికిని, ఆన్నిజాతులవారికిని నంసేవ్యములేయనియు
మన పూర్వుల ఉదారాశయములు. అందుచేత దాక్షిణాత్యులుగాని జొత
రాహులుగాని భరతభూమికి మాతృభాష అని చెప్పదగిన సంస్కృత |గంథ
జాలమును మొదట దేశభాషలలోనికి అవతరింపజేసిరి. భారతజాతికంతకు ఒకే
సంస్కృతి కలదనియు ఆది సంస్కృత భాషలో నికీ పమె యున్నదనియు
అంగీకరించిన దేశభాషా కవులు విజ్ఞానదాయకమును, ఉపదేశ పూర్వకమును
ఆయిన ఉత్తమ సాహిత్య రచనలకు దొరకొన్నప్పుడు ఆ నంస్క్భుత మహో
నిధులను [తవ్వి తమ డేకీయలకు ఆ ధనములను పంచి వెట్టుటకం టె తాము
[కొత్తగా సృష్టెంచేది ఏదీ ఉండదసి భావించియుందురు. వారు సంస్కతాను
వాదములను |పారంభింపక ముందు ఆయా భాషలలో కవులు లేక కపోలేదు; కవి
తము పుట్టక పోలేదు కాసి అది యంతయు బాల్యదళ. ఆ దళలోని కవిత్వ
మంతయు రమణియముగ అనంద జనకముగ ఉండవచ్చు. ఆనందజనక మై
39
నంత మా|తమున సారన్వత (ప్రయోజనము పూర్తిగా నెరవేరదు. అహ్హాదముతో
పాటు విజ్ఞాన బోధకత్వముకూడ ఉన్నప్పుడే సారన్వతము ఉత్తమ కక్ష్యకు
ఎక్కును నంగీతాది చితకళలు ఆనందదాయక ములే కాని విజ్ఞానదాయక ములు
కావు ఆ యుభయ సామర్థ్యములు కలది కావ్యము. తక్కిన సోదర కళలకు
దుర్గమ మైన భూములను సాహిత్య కళ మెట్టగలదు. అందుచేత మహాకావ్యము
లెప్పుడును విజ్ఞానోవదేశముతో విశ్యశేయమును కాంక్షించుచునే యుండును,
““విశ్వ(శేయః కావ్యం” అనెడి కారికకు ఇదియే అర్థము. మరియు అట్టి మహా
[గంథముతో [ప్రారంభమైన వాజ్యయమున అదియే ఆదర్శముగ, ఆ పోలిక
లతో తరువాతి [గంథములు పుట్టుచుండును. మంచికిగాని చెడ్డకుగాని ఇంకొక
ఆదర్శము [పాదుర్శవించువరకు తొలినాటి (గంథ ప్రభావము సాహిత్యమువె
నెగడుచునే యుండును. తెలుగు భారతమునకు అట్టి [వభావమే కలదు. మరి
[ప్రజలు ఎంత నాగరికులై యున్న , రాజులకు |వజా పరిపాలనము అంత నుక
రము, సంస్కార హీనమై జాంతవ స్వభావము పడలని [పజానమూహమును
రాజు దండించి శిక్షించి హీంసించి పరిపాలింపగలడు గాని ఆ పరిపాలనలో
ఆతనికి చిత్తశాంతి యుండదు. కావున [ప్రజా [శేయస్సునే కాక తన కోయ
స్సును కొంక్షించెడి రాజు ఉతమ పురుషుల జీవితములను, ఉత్తమ ధర్మములను
పజలకు ఆద ర్శములుగ నెలకొల్పి వారికి సన్మార్గ వర్తనము పరోక్షముగ అల
వరచుచుండును. ఆ కాలముననేమి, ఈ కాలముననేమి వభుత్యములు విద్వాంను
లను విద్యా సంస్థలను పోషించుట కదియే కారణము. అందు స్వార్థనును పరార్థ
మును రెండును కలవు. ఆంధ భారతావతరణమునాడు రాజరాజు ఆళించినది
ప్రజల విజ్ఞానమయ జీవితమనే నా నమ్మకము.
వ్యాసభారతము కేవలము కురుపాండవ యుద్ధమునకు సంబంధించిన
చరిత మాత్ర మేకాదు. అ యుద్ధము అంతకుపూర్వుము ఎంతోకాలమునుండి
భారతదేశములో వీజ్బంభించుచుండిన సాంఘీక దావాగ్నియొక్క_ పరిణామము,
ఆ దావాగ్నిలో పురాతన భారతియ విజ్ఞానమంతయు ఇంచుమి౨చు దగ్ధమైపోయి
నది. వేదములు తారుమారైనవి. ధర్మశాస్త్రములు విన్మృతములైనపి. ఆ నాడు
విజ్ఞానమంతయు [గంథరూవములోగాక [శుతరూపములో ఉండెడిది. ద్వాపరా.త
మున జరిగిన ఆ యువస్థవములో [శుతరూవమైన ఆ విజ్ఞానమంతయు మృగ్యమై
ఆనద్ధర్మములు, అనత్య సిద్ధాంతములు తలయె త్ర ఫొగినవి. ఇంచుమించుగా అస్త
4)
మించిపోయిన ఆ విజ్ఞానమును వునన సంస్థాపన చేయుటయే తన జన్మ [ప్రయో
జనముగ వ్యాసుడు అవతరించెను. ఆ యుగాంతములో యాదవ కృష్ణుడును,
కృష్ణ దె ఇపాయనుడును పుట్టియుండక పోయినచో భారతీయ నాగరకత కథావ
శెషమయ్యెడిది.
వ్యాను సుండు తద్విజ్ఞాన సంక తణకు వూనుకొనీ మొదటజేసిన కార్యము
వేదములను విడదీయట “ ఆనాటి వేదములు చిక్కుబడ్డ నూలుగుట్టవలిె పోగు
తీయుటకు పీలులేకుండ చతవట్టినచో తెగిపోయెడి స్థితిలో నున్నవి. ఆ నూలి
రాశివద్ద కూర్చు ండి పోగు తెగక్షండ ఆ చిక సరై కీని పడుగుగా చాబినవాడు
వ్యాసుఃడు. ఈ య యర్థ మునే న ఎరా | [వగ్గడ (ఓ (పోగుల యందును పోగేర్చడక
యున్న పతువ మున నోజ నూ, తపరిదె” అలి చక్కగా నంగహముగా
ధ్వని |వధానమైన వద్యపాదములో |పళసించెను. వేదములు విడదీసినంతనే
భారతీయ స సంస్కృతీ ఖవనమునక్తు దృఢమైన పునాది యేర ర్పడెను. ఆ వె ఆయన
భారతమును రచించుట, ఆ విజాన సౌధమును నిర్మించుట. కురు
పాండవ చర్మితను నిమిత్తమా;తముగ ,గహించి ఆ మవికవి కారతములో
ధర్మశాస్త్ర వాక్యములను ఆగమ తాతర్గాములను ఊవని 'ష్మదహన్యములను ఐ
హాసిక గాథలను పురాణ చర్మితలను రాజవంశ వర్ణనల లను-అది ఇదీ We
మన పాచీన సంన్కృృతిసారమంతయు రాశీభూతముచేసి ఏకత నిబంధించెను.
మీదు మిక్కిలి సర్యోపనిషత్ సారమైన భగవద్గీతను అందు నిబంధించి,
ఉపని అషదర్థములకు స్థిర వై మన వనతి కల్పించెను, ఇంచుమించు న నత్పుజాతీయము
కూడ అట్టిదే :
ఈ మహారచనవల్ణ చిపికి జేర్జించి పొవుచుండిన భారతీయత ఆరోగ్య
వంతమై నూతన యావనమతో వపంతోదానమువలె కలకలలాడ జొచ్చెను.
& కల్పవాటిక లో అభధింపని సత్చ్పదా దార్థమ లేడు, ఎవరు ఏ భావముతో సేవింతురో
ఆ భాపితార్థమె ఆందు వారికి లభించినచ. “ధర్యత త: జులు ధరంశా,న ౪9
అనెడి పద్యముతో నన్నయభట్టు చేసి
మునే నూత్రపారియముగ
ల్
pr
గ
౭
ల
$B
tn
ty
E
కట్ల
యి
8
eA
“ధర్మే చాకెచ కామేచ
ఆని వైశంపాయనుతన్నాడు., ఆయితే వారి వారి అభిమతములనుబట్టి సానా
మూరులుగా గోచరించే ఈ భారత సరస్వతియొక్క నిజన్వరూపమేమిటన్స
(పశ్నించినచో ఆది “ధర్మాద్ర్వైతమూర్తి” అని తిక్కన సోమయాజి చరమ
పరమ సిద్ధాంతము చేసెను.
కావున-సమన వేదవేదాంగ సారము కోడీకరించిన కోశము గావున-ఆ
మహా [గంథము పంచమ వెదమైనది,.
ఇట్టి వంచమవేదమును ఆంధులకు తమ భాషలో అర్పించుటకంటె ఆ
భాషకుగాని ఆ |పజలకుగాని చేయదగిన మహోపకారము మరియొకటి యుండ
దని ఆ మహారాజు తలచియుండును. ఇది రెండవ కారణము. ఆ తలంపు ఫలిం
చినదనుటలో సందేహమక్క_రలేదు,
అయితే నానా ధర్మ (వనంగ నమెతమును లక్ష కోక పరిమితమును
ఐన ఆ మహాభారతమంతయు వ్యాసర చితము కాదనియు మూడుదశలలో ఆ
(గంథ విసృతి జరిగినదనియు కొందరు పరిగోధకులందురు. వారి మతము
(ప్రకారము వ్యాసుడు తొలుత తనచేతిమీపుగా (వాసిన [గంథము 8800 శ్లోక
ముల వరిమితిగల జయము అను పేరుగలది. ఆది మొదటి దశ. రెండవదళశలో
వెళశంపాయను(డు జనమేజయునకు సర్పయాగ నందర్భమున వినిపించిన
[గంథము. దానికి భారతము అనిపేరు. అది 24,000 శ్లోకములు గలది.
మూడవదశలో సొతి శౌనకాదులకు నైమిశారణ్య నతయాగమున వినివించిన
[గంథము. దానికి మహాభారతము అని పేరు. అది లక్ష శ్లోక పరిమితము, కాబట్టి
ఈ [గంధమునకు మూడు [పారంభములున్నవసియు అందుచేత ఏకక ర్ర కము
కాదనియు కాలకమమున పెంపుచెందనిదనీయు ఆ మతము వారందురు. వారు
పమాణముగా చూవెడి ఆ శోకములివి వ్
1) “అష్టాశ్లోక నవాసాణి
ఆష్టాక్టోక శతాని చ
అహంవేద్మి శుకో వేత్తి
సంజయో వేత్తివానవా Il
42
2) చతుర్వింశతి సాహ్మసం
చ (కే భారత సంజ్ఞితం
ఉపా థ్యానై ర్వినాతావద్
భారతం (పోచ్యతే బుధైః ॥
లి) ఇదంశత సహ్మసాఖ్యం
శ్లోకానాం పుణ్యకర్మ ణః
ఉపాఖ్యానైః నహజ్జయం
(శావ్యం భారత ముత్తమం ॥”.
సం్యపదాయాభిజ్ఞులు ఈ వాదమును పూర్వుపత్షము చేయుటకు ఎన్నోయుక్తులు
చెప్పుదురు. అందు ముఖ్యమైనది వ్యానుడును ఆయన శిష్యుడైన వైశంపాయను
డును _పశిష్యుడైన సౌతియు ఒకేతరమువారు. కావున వ్యానుడు జీవించియున్న
కాలముననే ఆయన [(వానిన భారతము మూలస్వరూపము కానరాకుండ మార్పు
చేయుటకు ఆ శిష్య |వశిమ్యలు సాహసింపలేరు అనెడి యుక్తి. మరి రెండవది
వ్యాసభఖారతమ న 8,500 శ్లోకములు [గంథపరిమితినూచకములు కావనియు
ఆవి వ్యానునకును శుకునకును తెలిసిన గూఢార్థముగల శ్లోకములనియు చెప్పు
దురు. 24000 శ్లోకముల పరిమితిగల |గంథము ఉపాఖ్యాన రహితమును, అక్ష
కోములుగలది ఉపాఖ్యాన సహితమనియు వై శోకములలోనే చెప్పబడి యుండుట
బట్టి భారతము మహాభారతమనుట, ఆది యితర కర్త కము కాక వ్యాసకృతము
లోనే ఆధికారిక క థకును, న|పానంగిక క థకును సంబంధించినదనియు
పూర్వపక్షము చేయుదురు, కాని వ్యాసభారతము అను పేర మనకు లభించిన
గంథములో ఆనేక కాలముల అనేక (పత్ని ప్రములవల్ద వచ్చిన (గంథ విస్తృతి
చిరకాలమునాడే జరిగినదనియు సమబుద్ధులెన వరిశోధకులు వేరొక ఆభి ప్రాయ
మును చెప్పుదురు. ఆ వివాదముతో మనకు అంతగా (పన కిలేదు. నన్నయ
వ్యాసభారతమును చేవట్టు నాటికి అది లక్ష కోక పరిమితమైన [గంథముగానే
లోక విదితమై యున్నది. ఆ _గంథము కేవలము కురుపాండవ కథయేగాక సర్వ
ధర్మసార సంయగహముగ గూడ ఉండుటను బట్టియే దాని మహత్యము ఆం|ధ
మున |వదర్శించుటకు ఆయన వూనుకొనెను. ఈ [గంథము వ్యానకర్త కమా
కాదా? మూల్మగంథము ఎన్నిదశలలో ఎంత పెరిగినది? అనెడి మీమాంనలకు,
వరికోధనలకు ఆయన దిగలేదు. ఆయనకది ఆవళ్యకమును గాదు.
ఆంధ భారత కర్త ఫ్రత్వము
నన్నయ రచితమని మన మనుకొనుచున్న భారత భాగము నిజమునకు
నన్నయ [వాయలేదనియు నన్నయాదుల సహాయముతో రాజనరేం[దుడే దానిని
రచించెననియ ఒక వింత సిద్ధాంతము ఇటీవల బయలుదేరినది. దానికి ఉపపత్తిగా
రాజు రాజనరేం[దుడు వేయించిన శ్రీ కూర్మ శాసనములోని ఈ (కింది శోకమును
చూపుదురు:
శ్లో “తస్మాదభూత్ క్షితిపతి ప్రణుతాం ఘీ పద్మః
(క్రీరాజ రాజనృవతిః (పవిశాల కీర్తిః
యన్ఫూరి భిస్సహకిల న్మ తిజాలసార
మం,ధీచ కారవర భారత వంశవృత్తంి '.
ఈ శానన లేఖకుడు “కృ”ధాతువునకు ““లిట్”లో |పేరణార్థకమున వచ్చెడి
“కారయామాన” ఆను రూపమును ఎరుగకయో పొరబాటుననో “చకార” అనెడి
స్వార్థరూపమును వాడుటచే భారతమునకు రాజరాజే కర్తయనెడి సిద్ధాంతము
బయలుదేరినది. ఇయ్యెడ [క్రియాపదము తప్పినది. ఇట్టి దోషములు శాసనము
లలో తందోవతండములుగ నుండును. కానన వ్యాఖ్యాతలు వాటిని నవరించు
కొనియే అర్థమును సరి వెట్టుకొందురు. శాననార్గములను యథాక్షరముగానే
గహించినచో చరిత్ర నిర్మాణమునకే అనేక పతిబంధకములేర్చడును. అదీగాక
కొన్నియెడల ధనాళచే ఆస్థాన కవులు తాము రచించిన [గంథములకు రాజుల
పేర్లు వెట్టుట ఉండవచ్చునుగాని, రాజే తాను రచించిన | గంథమునకు ఆస్థాన కొవి
వేరు పెట్టుట వివరీత కార్యము. మరియు కొద్దిగనో గొవ్పగనో [గంథ రచనా
సందర్భమున నారాయణ భట్టు తనకుచేనిన సాయమునకు నన్నయ ఎంత కృత
జతాపూర్వ్యక ముగా అతనిని నుతించెనో చూచిన మనము అన్యకర్త క (గంథ
మునకు తన పేరువెట్టుకొనుటకు సమ్మతించెనని నమ్మజాలము. ఈ శాసన
కరకు రాజ రాజును స్తుతించుటే ప్రధాన పియోజనము గనుకను భారత రచనా
[పోత్సాహము ఆ (పళంనకు ఒక వన్నె పెట్టును గనుకను ఆతడు భారత
పని తెచ్చెనేగాని, భారతకర్శ రాజరాజు ' అని స్టావించటకు కాదు. ఇంతకు
ఈ శాసన క్లోకములో |క్రియాపద ప్రయోగము దుష్టమగుటదప్ప వేరు విశేషము
లేదు. అది యిట్టుండగా భారత రచనలో నన్నయయును,నారాయణభట్టును కలిని
జంటకవనము చెవ్పియుందురనియు దానినే నన్నయ “నహాధ్యాయుడు నైనవా
డభిమతంబుగతోడయి నిర్వహింపగన్ “ఆని యుదాహరించెననియు జంటకవనమే
44
నిచో తోడై నిర్వహించుట. అనుమాట పొనగదనియు మరికొంగరు చెప్పు
దురు ఆడి 'జంటకవనమే అయినచో నన్నయ తన పేరుమీదనే భారతమును
చెల్లించుకొనుటకు సాహసింవడు, ఆశ్యాసాంత గద్యము లన్ని € ట్టో నన్నయ
రచించిన క్రై కలదు కదా: అట్టి కృతఘ్నత ఆ పవ్మిత పర్తనునకు ఆంటగట్ట
రాడు. ఆయినచో నారాయణభట్టు చేసిన సాయము ఎట యుండును? భారతము
పంచమవెద మనెడి వళ స్తికలదగుటచే దానిని దేశ “భాషలో అనువదించుటకు
శో తియులు అంగీకరించి యుండరు. నాడేకాదు నేటికిని వేదములు దేవభాషలో
ఉండవలెనుగాని దేశభాషలో ఉండతగదని చాలమంది యలభి|పొయము, వేదము
లను తెనిగించినచో [ప పజలకు వెదారములు జోరవడెడు మాట నిజమేకాని, ఆ
a ed
అన్నీ వ్ "ఇన క్షే + ఇప 4 [pn a (4
తెలుగుసేతతో వేదమం, తముల మహత్యము మా[తము ఉండదు, ఇ ఎంత ముల
7
En
a అల్లో
సత్సలములును వాటి అక్షిద నం
వ
ళు
ట్రా
లో
యొక్క ఆలోొకి క్ష శక్తియు ఆ
టిలో, న్యరళ క్రిలో గర్భితమై యన్న విగ గాని ఆర్థములో లేదన అరవిందయోగి
a)
చేసిన ఉద్దాటనల్' చాల సత ము కి కలదని కు ద అభి పాయము. భారతములో
వేదమం[తములు లేకపోయినను, వేద శిరన స్పులసీ చెప్పెడి ఉవసషతుల సార
అలలే
Fatal
మైన భగవ సత అందు ఒక భాగమె ఉన్నది గనుకను, అనువాదమును ఉప్మక
టన్ను. బట్టా
ఇ A. A A ( న ఇల 1 అ ద శి IE :
మించిన కపి ఏ కై గ్ వ మును గూడ తెనింగింప వలసి CANDO EN యి గను క sD C2 Bt
Cra అ ne జ స్యాం ౯ య. వ్వ్ se We ఆ (| వయసు జమ en a ట్ లీ
గింపు పదములు తెనెింగించుటయు ఆగునని వారు భయపడి యుందురు. భార
నో ఇ క్క
గా ( జో | | నెల వ. భా శ 4 a ఉన్న డ్తే “శ. కో న.
తాంథికరణవ. వంటి మహాకార్యము శిన్షజన సమ్మతమెనపుడే నఫలమగునుగాని
ల్ pre] Geen,
జ్ నశ సెల్లో ్న | 4 ఖ్ ఫో oy ఉట
రాజాజ్ఞా మాత నిరతి త మైనంత మా్యతమున సఫఅము కాజాలదు, నిరంకుశుడైన
వ
రా జైనసు సదసద్వివేచనగల పౌరులకు సమృ తము కానటి కాన / మును తల పట్టి
డు
నో or స
జో వ a a శే ఆలో ws ణో A mt
నెగ్గలేడు. రాజనరేం్యదుడు అట్ట నిరంకుకుడై యుండడు, నన్న యథుము పండిత
గాదు. ఆ రాజుగాని ఆ కవీగాని దేశ
లంగ్
ఈఓ
yy
0
<3
అ.
ల
(BN
Ff
త్త
హో
ళా
£ f
ఫై
ల
శ్.
ఖే వరాల న. శ. శ 24 ఆవి జ్ లు జో నొ
నెరవేర్చ కుతూహలపడి యుందరు. ఈ ఊహా నిజసుయ్యెనసి పండితవర ములో
బి ( " “గ we
కొంతమందికి కలిగిన భయనుడేహములను వండిక సదన్సులలో తరించి
అటా గ
నర త
వారిని సమాధానపరతుటకు నారాయణభట్టువంటి బహుభాషా విజ్ఞుడును, ఉద్దండ
పండితుడును అయిన ఒక మృతుని సహాయము నన్నయభట్టుసకు ఆవళ
యుండును, ఆ వాగిివాదములలో పాల్గొని నారాయణభటు శిషజమలను సమా
బ బో
ధానపరచి నన్నయ పూనికిను సుకరవ ముచేసి యుండును. మత [గంథములు దేశ
45
భాషలలోనికి అవతరించుట తగదనెడి అభి పాయము వూర్యకాలమున మనదేశము
ననే కాక ఇతర దేశములలో కొన్నింట కలదు. ఇంగ్లండులో 16 వ శతాబ్దిలో
' "రోమన్ క్యాథలిక్ * మ మును “తోసిపుచ్చిన మత సంస్కారము జరిగినపుడు
బెబిలు [గంథమును re భాషలో ఆనువదింవవచ్చునని యు, అనువదింప
రాదనియు రెండువర్గములవారు పట్టుదలతో వాగ్యుద్దములు చేసిరి. అనువాదము
కు అన కూలమెన వర్గమునకు టిండేల్ (Tindale) అను నొక విద్వాంసుడు
నాయకత్వము వహించెను, మరి థామస్ మోర్ (Thomas More)ఆను ఇంకొక
విద్వాంనుడు బై జె బిలు ఇంగ్రీషులో అనువదించుట యనగా దానిని అవవి తము
చేయుటయే యని ఎదిరి వాదమును నిర్ణయముగ ఖండి-చెను. ఆ వాగ్యుద్దము ఖడ్గ
యుద్ధముకం టె కు మఘోరముకాగా టిండేల్ (Tindale) [వజల కోపాగ్నికి ఆహుతి
యయ్యెను అయినను 0వ హానీ (Henry Vin థామస్ మోర్ (Thomas-
More) కు మరణశిక్ష విధించి మత సంస్కా_రముతోపాటు బై విలుయొక్క.
ఆంగ్లానువా దమును కూడ [ప్రజలచే ఫరసావహాంవజేసెను. ఏ కాలమం దెనను, ఏ
దేశ మం దై నను జాతిభేదములు మతభేదములు ఎట్టున్నను మానవ స్వభావము
నర్వత ఒకటిగానే యుండునని తెల్పుటకు ఈ నిదర్శనమీయబడిన ది. పాలీన
కాలమున జరిగిన మహాయుద్ధములలో అనేకము ధర్మయుద్ధమ లను చేర మత
మును పురన్క_రించు కొని జరిగినవే. యథార్థముగ కొన్ని యుద్ధములలో మతము
మూలకారణము గాకున్నను మత సంరక్షణార్థమే పోరుటకు తారసిల్లినట్లు
రాజులు [పజలను ఉద్యోధించెడివారు. ముతావేశముతో యుద్ధము. జేసెడి. సేన
[పళశయకాలునివలె తాండ వించి శతు సంహారము చేయగలదు. కనుక మత
రక్షణార్థము, ధర్మ రక్ష ణార్ధము జరిగెడి వివాదములు కూడ చాల తీక్షణము
గానే యుండును. అట్టి వివాదము లలో ఎదిరి పక్షమును నమాధానవరచుట
సర్వతం [త న్వతం[తుడును నమర్థుడ కను సమద ర్శియును ఆయిన విద్యాంనునకే
సాధ్యమగును. నారాయణభట్టు అట్టివాడై యుండును. మరియు నారాయణభట్టు
చేసినది రచనలో ఏదో కొంచెవు మాట మాతపు నహాయమే అయినచో
ఊ॥ పాయక పాకశాననికి భారత మోరరణంబునందు నా
రాయణున ట్ల నా నారణ ధరామరవంళ విభూషణుండు నా
రాయణభట్టు వాజ్మయధథురంధరు (డుం దనకిష్ట(డున్ సవో
ధ్యాయండునై న వా డ భిమత స్థితి దోడయి. నిర్వహింపగన్”
46
అనెడి ఉపమానమే నిరర్థకమగును. ఈ యువమానములో ఇంకొక విశేషము
ఉన్నట్టు నాకు పొడగట్టుచున్నది. పాక్షశాసనికి నారాయణు(డు భారత
యుద్ధమున చేసినది ఆయుధము పట్టని సహాయము.
కం॥ “ఊరక నిరాయుధ వ్యాపారతమై నుండువాండ( బరమాప్తుండనై ”.
ఆది రథసారధ్యరూపమునను, నమయో విత హితోవదేశ రూపమునను నెరవేరి
నది. అట్లే ఇయ్యెడగు నారాయణభట్టు గంటము పట్టని సహాయమేచేసి సారధ్యము
నడ పెను. మూల భారతమును తెనింగించుటలో ఏ [పకరణమును ఎ త్రివేయ
వలెనో ఏ (పకరణమ:ను ఎంతవరకు తగ్గింపవలెనో ఏ అర్ధము ఎంతవరకు
చెప్పవలెనో ఏ వాక్యార్థమ. ను మార్చవలెనో ఇరువురును కలసి నంపదించు
కొన్నప్పుడు నారాయణభట్టు చేసిన సముచిత నూచనలను సంతోషవూర్వుక ముగ
స్వీకరించి ఆ (ప్రకారము నన్నయభట్టు రచన సాగించియుండును. (గంథా
రంభమునుండి కవికి ఆ సహాధ్యాయుడు చేదోడు వాదోడుగా నహాయపడుట
బట్టియే కృతజ్ఞతాపూర్వకమైన ఆ పై పద్యము నన్నయనోట వెలుపడినది. అది
యెంతయో సార్థకమైన వద్యము.
భారతాం[ ధీకరణ పద్ధతి
నన్నయగాని_తదువరి, తిక్కన, ఎజ్జనలుగాని సంన్క్బృత భారతమును
ఎంతవరకు ఆపుసరించిరో ఎంతవరకు అనువదించిరో తెలిసికొనుట చాల
దుష్క_రము ఏమన నంన్క్యృృత భారత [పతులు అనేక రాష్ట్రములలో అనేక
రీతులుగానున్నవి. వాటిలో ఉ త్తరదేశ | వతులకును దక్షిణదేశ [(పతులకును
చాల వ్యత్యానములున్నవి. ఉత్తరాది | వతులలోకూడ ఒండొంటికిని భేదమున్నది.
వాటిలోనుండు కొన్ని |పకరణములు, ఉపాఖ్యానములును వీటిలో కనబడవు.
అప్రే వీటిలో నుండునవి వాటిలో కానరావు. అందును ఇందును నమానముగా
నున్న భాగములయందై నను కోక సంఖ్య సరిపోదు. మూల భారతము పుట్టిన
విమ్మట గడచిన ఇన్నివేల సంవత్సరముల కాలములో (పతులు |వాసికొనువారు
ఎవరికి తోచినట్టు వారు కొన్ని శ్లోకములు కల్పించి, కొన్నిటిని తొలగించి కొన్ని
(పకరణములను పెంచి కొన్నిటిని తగ్గంచియుందురు. కావున సమగ [గంథము
మనకు యధాతధముగా దక్కలేదు. ఈ తారుమారు నన్నయ నాటికే జరిగినది.
47
ఎట్టనగా నన్నయకు పూర్వము కొన్నివందల సంవత్సరములనాడే జావాద్వీపము
నకు తరలిపోయిన భారతము, ఉ త్రరదేళ [పతులకంటె కొంచెము భిన్నముగా
దక్షిణదేశ |పతులలో కొన్న టిని పోలియున్నదట | ఇది సహజమే! బలి, జావా
మొదలగు ద్వీపములకు వలసపోయిన భారతీయులు పూర్వకాలపు కళింగాం[ధము
నుండి తూర్పు సము[దము తరించిపోయినవారేగాన, వారు తమవెంట గొని
పోయిన భారతము మనదేశమున అప్పుడు |పచారములో ఉన్న భారత పతికి
[పతియె యుండును. దానికిని నన్నయ పర్వసం[గహములో చెప్పిన శోక
సంఖ్యకును ఎక్కువ తేడా లేదట. మరి ఆరవదేశమున (గంధలివిలో కానవచ్చు
భారతమునకును దానికిని ఎంతో భేదము లేదట. నన్నయ పర్వనం[గహములో
గణకజేనిన కోక సంఖ్య లక్షకుమించి ఉన్నను (1,00,700) ఆనాటి తెలుగు
దేశమున [పచారముననున్న భారతము ఇంచుమించు లక్ష శ్లోకపరిమితమై
యుండుటబట్టి అదే ఎక్కువ (పక్షి ప్రములులేని మూల భారతముగ నన్నయ
స్వీకరించి యుండును. కవ్మితయము వారు ముగ్గురును దాక్షిణాత్యులే గనుకను
ఆం|ధులే గనుకను ఆంధదేశమున మొదట నన్నయకు లభించిన [పతీవంటివే
తక్కిన ఇరుపురకును లభించి యుండుననుకొనుటలో సామంజన్యముకలదు.
ఇటీవల వ్యాన భారత పాఠ నిర్ణయమును గూర్చి భారత దేశమున వరిశోధనలు
చేయుచున్న విద్వత్సంస్థలు నన్నయనాటికి తెలు(గుదేశమున పచారములోనున్న
తెలుగు భారతమే తకినవాటికంచి మూల భారతమునకు ఎక్కువ నన్ని
హీతముగ నున్నదని ఒప్పుకొనిరి. దానిని బట్టియే కీ, శే. P. P.5 శాస్త్రి
సంపాదకత్వమున నాగరిలివిలో వావిళ్ళవారు ఆచ్చువేసిన భారతము నన్నయ
గణించిన వర్యసం[గహ శోక నంఖ్యకు అనుగుణముగ వరిష్కరింవబడినది.
శ్రీ శాస్ర్రీ పరిష్కరించిన ఈ భారతవతి దక్షిణ దేశమునందు తెలు(గు
లిపిలో, [గంథలివిలో లభించిన _పతులన్నింటి తోడ్చాటుచే నిర్ణయింపబడినది
గావున తెలుగు భారతమును మూలముతో పోల్చి చూచునవుడు ఆ పతినే
ఆధారముగా గైకొన్నచో ఎక్కువ దారితప్పిపోకుండ నడువవచ్చును.
నన్నయ కథామ్మాత (పధానమును, యథోచితానునరణమును ఐన అను
వాదమునే (పారంభించెనుగాని, మూలవిధేయముగా యథాతథముగ తెని(గింవ
పూనుకొనలేమ. అట్లని మిక్కిలి న్యతంత్రించి మూలమునకు దూరముగ తొలగి
48
ఫోలేదు. నంద గర్భ! వశమున ఒక మూలక్షోకము రమణీయమని తోచబినపుడు
మురిపేముతో దానిని ఒక పడ మున తెసేింగింప పక పోలేదు.
నన్నయభట్టు (వ్రాసిన భారత భాగములో సుమారు నాలుగు వేల
వద్యములుగలవు, అ భాగము సంస్క ్చైతమున నుమారు పదునేడువేల శ్లోకము
లలో నున్నది. ఈ లెక్కనుబట్టి నన్నయ తన (గ్రంథమును నాల్గవ వంతునకు
సనంశ్నేవించెనేమోయని [భమపడరాదు. కథా (పాధాన్యమునకు భంగ మురాకుండ
(గంథము సంక్షి ప్రమెనమాట నిజమేకాని అది నాల్గవ వంతునకు తగ్గిప్ వుట
మా[తముకాదు, ఏమన మూలశ్లోకములకు యథా క్రమముగ అనువదింపవలెనని
గాని అనునరింపవలెనని గాని ఆయన సంకల్పించలేదు. మూలార్థమును గైకొని
కథను నడుపుచున్న ప్పుడు రెండుమూడు కోకముల అర్థము టక పద్యములో
ఇమిడిన సందర్భములును, ఆనేక ఖోకముల యర్థము ఒక వచనమున [వాయ
బడిన సందర్భములును కలవు. సంస్కృత క్రోకములు తెలుంగు వృత్తముల
కంటె చాలచిన్నవి గనుక అట్టు ఇముడుట సహజమే! మరి కథావళమున ఏదేని
యొక క్లోకార్థము ఒక నద్యమున కానవచ్చినపవుడు నర్వ|త్ర అభ్లే పతీ క్ఞోకవా
నకు (వతి పద్యము (పతిబింబముగా నుండుననియు అనుకో నరాదు. ఆ కోకము
యొక్క. ఇంపునకు మురిసి నన్నయ (పత్యేక కముగ దానిని ఒక వద్యముగ
(వాయును. మరికొన్ని యెడల రమణీయ ఏఎములైన క్షోకములను తడవక వదలి
వేయుటయు కలదు. ాకలేనిచోట | నడచువాడు దారి చేసికొనవలసివచ్చినపుడు
అటునిటు తీగలను పొద౭ను ఒత్తిగించి నడచుటలో కొన్ని వూతీగలు తెగి
పోవుటయు కొన్ని పూలు రాలిపోవ్యృటయు నవహజమేగదా! మరియు వరంవరా
గతములై తన పైవిసోకిన అనేక చరితము లను. ఆర్థవంతములును, సీతిదాయక
త్రోచినవాటినీ- సంవదాయ “నంరక్షణార్థము వురాతనేతి
సుడు భారత కథతో అతికి వాటి ఉనికికి స్థిరత్వము
చేకూర్చెను చిన్నవియు వెద్దవియనైన ఆ ఉపాఖ్యానముల మూలమున
పధానగంథము ఆవళ్యకమునకు మించిన వివులత తాల్చినట్లు పొడగట్టును.
అందును అవతారికా[హెయమైన మొదటి రెండుమూడు ఉపపర్యముల [గంథము
మహాగపానమువలె నీరంధ్రముగ అల్లుకొని ఉన్నది. భారత కథారంభము
నకును ఈ భాగములోని కొని పకరణములకును దూర బంధుత్వమేగాని
ములును అని తనకు
హాసములు ఆను పేర వా
యు
దగ్గరి చ ట్రరికమ లేదు. మరియు [బహ
శకోశమువలె ఇతిహాన ప్పరాణములు
49
నయితము శుతముగానే నేరఇబడి నందకింపబడవలనిన ఆ కాలములో (గంథ
నందర్భమునకు విషయ సూచిక కాదగిన అంశములుకూడ ఈ (గంథములో
అంతర్భాగములే కావలసిన ఆవశ్యకము కలిగినది. పర్యనం్య్యగహ వర్వాను
కమణికాడి కథనమంతయ ఆ జాతిలోనిదే. ముద్రణ సౌభాగ్యమెమగని మన
పూర్వులు [గంథనంరక్ష ణార్భము పడినపొట్టకు, పన్నిన ఉపాయములకు
ఇదియొక దృష్టాంతము. నన్నయభట్టు వ్యాసుని [గంథావకారికాగహనమును
చాలవరకు ఛేనించి మార్గమును సుగమము చేసెను. చూడుడు;
మూలమున ఉదంకుని చరిత ఆతని గురు పరంపరతో పారంభ
మగును. అతనికి పర మాచారుడైన అయోడదధౌమ్యుడు అనే ఒక బుషి తన
శిష్యుల భ క్రి శద్ధలను నిశిత ముగ పరీక్షించి దారీ అర్హతలను మెచ్చుకొని
ఆశీర్వదించి పంపుచుండును. ఆ గురుశిష్యుల చరితమును ఉగ్గడించుచు
వ్యానుడు మూడు కథలను (వాసెను. వాటిలో ఉపమన్వుడనెడి బాలుని కథ
ఆతిర మణీయముగ హృదయావర్ణక ముగ నుండును. నన్నయ ఆ భాగమునంతను
అనావళ్యకమను బుద్ధిదే ఎత్తివేనెకు. ఆ వినర్ణనలో రమణీయమైన ఉవమన్యుని
కథ ఫోవుచున్న దనెడి విచారము ఆయనకు కలిగియుండదు. అట్టుగాక ఇం పెన
ఆ కథను చెప్పబూనినచో మీకరాని ఒక క్లేశము తటస్థించును. అది ఏదనః
ఉపమన్యుడు వనములో గురుపుగారి గోవులు కాయుచు ఆకలి భరింపలేక
జిల్లేడాకులు తిని అందుడై ఒరనూరదిళోవడి . వెదకుకొనుచు వచ్చిన గురువుగారి
ఆదెశమున అశ్వినీదేవతలను స్తుతించి వారి అనుగహమున దృష్షిబడ నెను. ఈ
స్తుతి బుక్కులలో చే యబడ్డది. అవి వేచమం[తములు. తత్కథారామణీయక
ముచే వశీకృతచిత్సుడై న నన్నయ ఈ భాగమును తెని(గింవ పూనుకొన్నచో ఈ
బుకుు లను తేని(గించు బెట్టు? వేదమం తములను తెనిగింవరాదుకదా? తెని6గిం
చినచో పండితనిందతప్పదుకదా? తెని(గింవక “ అశ్విని దేవతలను సుతించి
దృష్టిబడ నెను' అని ఒక వాక్య ముతో దాటిపోయినచో ఆ కథకు మకుటాయ
మానమెన ఆ' బుక్కు_ల అర్థము జారిపోవునుగదా? ఉదంకుని కథకు ఆ
భాగము ఆనావళ్యక మనెడి ఆధి పాయమునకాక ఈ బుక్కుల యనువాద విషయ
మునగల కేశమును గుర్తించి నన్నయ దానిని ఎ త్రివేసెనని నేను అనుకొందును.
అల్లు సభావర్యమున పాండవులు దిగ్విజయముచేనిన ఘట్టమున నానారాజుల
వంశ ములును వారి చర్మితలుగు వివులముగ వర్ణింపబడియున్నవి. తెలు(గ్గ
4
50
భారతమున ఆ భాగమంతయు సంక్షి పము చేయబడినది. ఆ రాజుల చరి|[త
యంతయు. తెలుగున లేదు. కావున ఐతిహాసిక జిజ్జాసగలవారికి తెను(గు
భారతము తృ విసీయదు, ఇదియేకాదు; తెనుంగున వీ పురాణమును సంన్కృత
పురాణమువలె ఐతిహాసిక పరిశోధనలకు పనికిరాదు. భారతాది పురాణేతిహాన
ములు దేశభాషలో అవతరించు కాలమునాటికి ఆ చరితాంశముల ఆవశ్యకము
లేకపోగా అవి అ[వస్తుతములనెడి భావము కూడ ఆనువాదకులకు కలిగి
యుండును. నన్నయ ఆ సభావర్వ భాగమును చాల నం[గహవరచెను.
మూలమున ఉదంకుని నాగస్తుతి తొమ్మిది క క్రోకములలోనున్నది. వాటి
తాత్స్పర్యమును నన్నయ నాలుగు పద్యములలో చెప్పెను.
ఆ క్లాకముల వ్యస సవదములను గానీ సమ స్రపదములను గాని, ఆనుక
రించుటకును అనువదించుటకును ఆయన దపయత్నము చేయలేదు. నాగస్తుతి
పూర్వకములై న ఈ [కింది నాలుగు పద్యములు మూల కరావలంబమైనకు లేని
స్యతంత గమనము కలవి.
1) చ॥ బహు వనపాద పాద్దీకులవర్య తవూర్ణ సరనస్పరన్వతీ
సహిత మహామహీభర మజ్బననహసన ఫణాళి దాల్చి దు
సృహతర మూ ర్రీకిన్ జలధిశాయికి( బాయక శయ్యయెన య
య్యహిపతి దుష్కృతాంతకు( డనంతు(డు మాకు : (వసన్ను(డయ్యెడున్
2) చ॥ అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండ(గా
నురగుల నెల్లంగాచిన మహోరగనాయకు(డాన మత్సురా
నుర మకుటా, (గరత్నరుచి శోభిత పాదున కడినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు, (బసన్ను(డయ్యెడున్
8ి) ఉ॥ దేవమనువ్య లోకముల( దీమ్మరుచున్ వివులపతావ సం
భావిత శక్రి శౌర్యులు నపార విషోత్కట ౪ ోపవిస్ఫుర
త్పావక తావితాఖిల పిపక్షులువై న మహానుభావు లై
రావతకోటి 'ఘోరఫణి రాజులు మాకుగబనన్ను లయ్యెడున్
4) ఉ॥ గో తమహామహీ ధరనికుంజములన్ వివినంబులం గుర
క్నేతమున ఓం |బకామగతి భేలననొవ్పి నవోశ్యచేను(డై
ఏ1
ధాతి( బరి భమించు బలదర్చ్ప వరా|కమదక్షు( డీక్షణ
డో త విభుండు తకకు(డు శూరుడు మాకుబ సన్ను డయ్యెడున్.
పౌష్యోదంకులు పరస్పర శావములిచ్చుకొని శావములు ఉపసంహరించు
కొనవలసివచ్చినపుడు పొష్యుడు తనకు ఉపనంహారళ క్రి లేమికి కారణమును
నిర్దేశించిన ఈ క్రింది శ్లోకమును నన్నయ యథాతథముగ తెని(గించి తెలుంగు
పద్యమునకు మూలముకంటె ఎక్కువ నిండుదనమును సంపాదించెను, ఇట్టి
తెనిగింపు మూల క్లోకమునకు మురిసి చేసినది.
కో “యభానవనీతం హృదయం దాహ్మణన్య
వాచిక్షురో నిశిత స్వీక్ష ధారః
తదుళభయ మేత దిరపరీతం క్షతియన్య
తదేవంగతేన ళక్షోహం తీక్ష హృదయ
త్యాతం శావమన్యథా కరుం గమ్యతాంో
తెలుగుసేత- '
ఉ॥ నిండుమనంబు నవ్యనవనీతన మానము పల్కు దారుణా
ఖండల శస్త్ర )తుల్యము జగన్నుత వివులయందు నిక్కీ
రెండును రాజులందు వివరీతముగావున వి పుకోపు నో
పం డరిశాంతుడయ నరపాలు(డు శాపము [గమ్మరింపగన్,
పాండురాజు మరణమునకు హేతుభూతమైన మా[దీనంగమ సందర్భ
మున ఆ దంపతులు ఇరువురు విహరించిన వనంతోద్యాన కోభావర్ణనలో
నన్నయ మూలశోకార్థము నేమియు తడవక స్వయముగ తుమ్మెద రుంకార
ములును, కోయిల కూజబితములును, చెవిసోకునట్టి రెండు లయగాహి వృ త్రము
లను (వాసెను. ఇయ్యెడ నందర్భానునరణ మేగాని శోకానువాదము లేనేలేదు.
1) లయ(గాహి :
కమ్మని లతాంతములకు మనసివచ్చు మధుపమ్ముల నుగీత
నినదమ్ములెనగం జూ
తమ్ముల లనత్కి సలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు
ముదమ్మొనర వాచా
ఏ2
_ లమ్ములగు కోకిలకు లమ్ము లరవమ్ము మధురమ్మగుచు విన్చె
ననిశమ్ము నుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింకుక
వనమ్ములును నొచ్పెన్,
చందనతమాలతరులందునగరు|దుమములందు గదళీ వనములందు
లవలీమా
కందతరుషండముల యందు ననీ మీలదరవింద సరసీ వనములందు
వన రాజీ
కంచఖిత్ర పుష్ప మకరంద రసముందగులుచుం దనుపు సౌరభము
" నొంది జనచితా
నందముగ [బోషితుల డెందము లలందుర(గ మందమలయా
నిల మమందగతి వీచెన్,
కచుని గురు శు కూషె సందర్భమున నన్నయ వానినవి రెండు లోకో
త్రరములైస పద్యములు గలవు. ఆ రెండింటికిని ఆధారమైన మూల శ్లోకము
లును గలవు. కాని తెలుగు వద్యములు మూలార్థమునే గహించినను వాటి
కంచె పుష్టిమంతములుకు ఉజ్వుబములును అయి యున్నవి, ఇవియుకు కథా
వశమున విడిచి వెట్టరాని జోకములని భావించుటచేతనే ఆయన వాటిని తెని,
గించెనని యనుకొనవతెను. ఆ శ్లోకములు, పద్యములు ఇవి;
క్ళొ! ఆహుతంచాగ్ని హో ,త్రంతే | సూర్యళ్చాసం గతః [ప్రభో
అగోపాళ్చాగతా గావః । కచస్తాత నద్భశ్యతే॥
శో వ్యక్తం హతోమృతో వావీ | కచస్తాత భవిష్యతి
__ తంవినానచ జీవేయం , కచం సత్యం [బవీమితే॥
తెలుగు ;
ఊఉ! వాడిమయూఖముల్ గలుగువా (డవరాంబుధి, [గుంకె ధేనువుల్
నే(డిట వచ్చెనేకతమ నిష్టమెయిన్ భగదగ్నిహోతముల్
పోండిగ వేల్వంగాం బడియెం టొద్దునుబోయె( గచుండు నేనియన్
రాడు వనంబులోన మృగ రాక్ష న పన్నగ బాధనొండెనో,
ఏ3
శో యస్యాంగిరా వృద్ధత మః వితామహో
బృహస్పతి శ్వావ్ వీతా మహర్షిః।
బుషేః పుతం తవ శిష్యం కథంతు
వితర్ నళోచామికథం నరుద్యామ్॥
తెలుగు :___
మ॥ మతిలోకో తరు(డైన యంగిరను మన్మ౦ డా శీతుండా బృహ
స్పతికింబుత్తు) (డు మీకు శిమ్య(డు సురూప (బహ్మచర్యా శమ
వత(సంవన్ను (డకారణంబ దనుజవ్యాపాదితుండైన న
చ్యుత ధర్మజ్ఞ మహాత్మ యక్క_చునక కోకింప కెట్టుండుదున్ ,
కాని ఈ కథలో కచుడు దేవయానిని వీడ్రా గాని గురుకులమును విడిచి
పోవు సందర్భమున వారిరువురి సంభాషణలో మూలమున కానవచ్చెడి సౌకుమా
ర్యము తెనుగున కానరాదు. ఈ లోపమునకు గలకారణము వేరొకచో చెప్పె
దను,
ఈ గంథమంతయు నిప్తే అనువాదము నయ్యు కానట్టు స్వేచ్చగా
సాగిపోవును.
నన్నయ్య ౩ లి-భాష-ఆపత్మ్కీయత; శైలియను వదము భాషా
పరముగనే నెరిగిన ఏ అలంకార కాస్త్రములోనులేదు. ఇతర్మత ఎచ్చటనైన [పయ
కృమై యున్నదేమో నే నెరుగను. దానికి శబ్ద నిష్పత్తిని బట్టి “శీలవంతుని భావ
కర్మ "అని ఒక నిఘంటువులో నున్నది. ఈ నిర్వచనములో “శీలవంతుని "అనెక
విశేష వాచకమును సాధారణ వాచకముగా [గహించినచో మానవుని భావకర్మ
అని యర్థమగును భావకర్మ అనగా మానవుడు శారీరకముగా గాక మానసిక
ముగా చేసెడి వ్యాపారము. కాగా శైలికి మానవుని మనోవ్యాపారము ఆని
యర్థము వచ్చును. దానికే భావగతి యని పేరు. ఆ భావమును శబ్దరూపమున
వ్యక్తము చేయునవుడు ఆ భావగతి శబ్బగతిగా రూపొంది ఆంగ్రమున Style
అను పదము ఏ యర్థమున వాడబనుచున్న దో ఆ యర్ధమునకు సరిపోనవృసు.
కావున కల్పితమైనను ఇలియను పదము శాస్ర్రనమ్మత మే యగనని నా
తలంపు. ఇది బహుజనాంగీకృతమగుటచే వీమర్శకులు ధారాళముగా వాడు
చుండిరి. ఆంగ్లమున సాహిత్యపరముగానే గాక ఆ వదమును తీరు, సరణి,
రీతి మొదలగు ఇతరార్థములలో కూడ వాడుచుందురు.
54
సాహిత్యపరముగ శైలిని రెండు విధములుగ విభజింపవచ్చును. ఒకటి
“కావ్య సామాన్య నరణి; రెండవది పదగుంభన నరణి. మొదటిది వస్తు విన్యా
సమునకు సంబంధించినది. రెండవది శబ్ద విన్యాసమునకు సంబంధించినది,
మొదటి దాని వివరణమిద్ :_ వాజ్మయము అనివించుకొనదగిన [గంథజాల
మంతయు ఏ యే రూపములలో ఉన్నను అది (పేధానముగ మూడు శాఖలకు
చెంది యుండును. ఆ మూడిటిలో మొదటిది ఆఖ్యానము( Narrative), రెండ
వది నాటకము (Dramatic), మూడవది వర్ణనము (Description). కథన
రూపమున చెప్పబడిన కావ్యములన్నెయు ఆఖ్యానములు, వాటి సరణి ఆ కాన
శొలి. నంవాద రూవమున చెప్పబడిన కావ్యములన్ని యు నాటకములు. వాటి నరణి
నాటకీయ శెలి. కథనమునకు గాని సంవాదమునకుగాని ఆధారమైన ఇతివృత్త
_మేదియు లేకుండ కేవలము ఒక మనోభావము యొక్కగాని ఒక రమణీయ
పదార్థము యొక్క_గాని |పపంచనము కల రచనలు వర్ణనలు. అట్టి వర్ణనలతో
ఇతివృత ము వెంచి రచించిన కావ్యముల సరణి వర్ణనాత్మక లి.
ఈ మూడును ఒండొంటికి నంబంధము లేని (పత్యేక లోకములు కావు,
_ ఆఖ్యానములలో సంవాదములు గాని వర్ణనలుగాని యుండవని అనుకొనరాదు.
ఆరే నాటకీయ శిలిగల కావ్యమున ఆఖ్యానశలి యుండదనియు తలవరాదు.
ఏ కావ్యమున ఏ సరణి యెక్కువగా భాసిల్లునో అ [పాధాన్యమును బట్టి ఆ
లీని సూలముగా నిర్ధారణ చేయుటయే గాని కేవలము ఆ గుణము ఒక..కే
కలదని యభిప్రాయముకాదు. ఒక వ్యక్తిని నత్వగుణ పధానుడు అనిగాని
రజోగుణ | పధానుడు అని గాని తమోగుణ |పధానుడు అనిగాని అన్నప్పుడు
అతనిలో తక్కిన రెండు గుణములును తక్కువపాలు ఉండునను ఆర్థమే కాని
పూర్తిగా నశించిపోయినవని యర్థముకాదు. అందుచేతనే (పధానమను విశేషణము
వాడబడుచుండును. అక్ష కావ్య శెలి విషయమున కూడా.
.. రెండవదాని వివరణమిది , క్రావ్యక్ర క్ రించిన శబ్దములయొక్క. యు
ఆ శబ్దముల కూర్పుచే రచించెడి వాక్యములయొక్కయు. గుణమును వ్యక్తము
చేయునది వదగుంఫనసర ణి. పౌఠకునక్షు కావ్యపళసమువేళ కలిగెడి వికియ
(Reaction) కు కవియొక్క వాక్యరచవానరజియే కారణము. అలంకార
జ
శాస్త్రమున చెప్పబడిన గుణదోష[వకరణములు ఈ శబ్దవిన్యాస నరణిమీద ఆధార
5౨
పడి రచింపబడినవియే ఆ శాస్త్రములలో చెప్పజడినట్టియు, చెవ్పబడ నట్టే యు
కావ్యగుణము లన్నియు (1) బుద్దిగమ్యము (Intellectual) (2) భావస్సోర
కము (Emotional) (3) కర్ణపేయము (Aesthetic) అనెడి మూడువర్గము
లకు చెందియుండును. ఏ కావ్యమునందైనను ఈ మూడు వర్గముల గుణములు
సందర్భమునుబట్టి నమ్మిశితములై యుండుట నిజమే, ఆయినను [ప్రధానముగా
ఒకొక్క. కవికి ఒకొక. తెలి ఆత్మధర్మమై నెగడుచుండుట అంతకంటెను
నిజము. ఆ శెలినిబట్టియే అతనీ న్వభావముకూడ వ్యక్తమగు చుండును. శైలియే
శీలము. ఆల్మీయతలో అదియొక భాగము.
పై రెండులక్షణములబట్టి వరిశీలించినచో నన్నయది [వధానముగ ఆఖ్యాన
శైలియని చెప్పదగును. అక్కడక్కడ నాటకీయశైలియు కలదు. వర్ణనలును
కలవు. బకవధకు పూర్వము (బాహ్మణకుటుంబమున భార్యా భర్తలకు, తండి
కొడుకులకు జరిగిన సంవాదము చక్కని నాటకీ యరంగముగ దిద్దబడినది.
నభాపర్వమున మయనభా దర్శనానంతరమున దుర్యోధనుని అనూయా[గన
చిత్తవృ త్తియు నాటకీయముగానే [పదర్శింవబడినది. ఇది ఆంగ్రేయ విషాదాంత
నాటకములలో నాయకుని అకార్యాచ రణమునకు పురికొల్పెడి చితాందోళన ము
వంటిది. మరియు అచ్చటచ్చట నిక్లే క్వాచిత్మములైన వర్ణనలును కలవు.
ఇట్టివి యున్నను నన్నయశైలి నాటకీయము కాదు; వర్ణనాత్మకమును కాదు,
ఆయన ఉత్తమజాతి కథకుడు. కథాగమనమునకు క్రిష్టతగాని వకతగాని, ఆతి
సంకుచితత్వముగాని, ఆతి విన్ఫతిగాని కలుగకుండ (పనన్నముగ నిర్వకముగ
అనతి విస్తారముగ నడవగలడు. ఈ (_పజ్ఞనే
“సారమతింగ వీం[దులు _పనన్న కథాకలితార్థయు క్రి లోనారని మేలు
నాన్" అని తిజ్ఞగా పేర్కొని దానిని సార్థకము చేసినాడు. ఈ కథా[పసన్న
తతో పాటు ఆయన రచనలో చూడవలసిన రెండవ యంశము అర్థయు క్రి.
ఇత ఃవూర్ణము ఊఉదంకుని చరితలో ఉదాహరించిన నాగ రాజస్తుతి పూర్యక ము
లైన పవ్యములు మరల ఒకమాటు చదివిచూచినచో ఈ ఆర్థయు క్రికి చక)_ని
దృష్టాంత మేర్పడును. ఆ నాల్లు వద్యములలో ఉ న్న రహస్య మెమనగా :_
మొదటిపద్యము అనంతునిస్తుతి. అనంతుడు సర్పజాతిలో ముఖ్యుడు. ఆతడు
మహావిష్టునకు శయ్యయగుటయె గాక నపత్ననాముడును అయి, భూభారము
వహించి జగత్పూజ్యు డగుటచే మొదట (పసుతింపబడెను. ఆతని తరువాత
56
— ఏ నామ మము. వ్యా చెట
- oe - రవి స వ సంకా = es:
ల క. అతా ఆ మైన అం = arth Tet GER స eG
. న్ న న Fe న న
mu
J
ది,
ర
థి
తమైయున్న ఆ
లోనారని మేలు'అందురని నన్నయ
అందరు
థ్
నాలవది ఉదంకుని
నిదము
ధ
థ్
తనే అరము
a
మూడవపద్యములో
గా అంకితము చేయబడి
భి
నుకి శివునకు భూషణ
చోట కానవచ్చుచుండు ను,
ap)
నాగరాజవంశ ను
గా పద్యము విన్న
కారణములు. మరి [ప
రాచ ధారల్ భయం
దిశల్ నిండ బం
న్
ఇ 0
hg A న్స్ n3] 3 9 -3 og
జే లు
స్ లి ళ్ళి [ : gk 2. ha స ఇ ® on
[5 ఇ 3 3 9 YP 0 a2 a3 2 99 లి
- 1] జై గ భే Ya bo? p 9 fh "నో 433 YR Fa వ oy నె
fh Ya మై గం న ౪౮ 3 ఈ 3 త yy 9 am ౧ ౨౨౩౮
Sg ౧ A a న్ గ) గయ స ర వలం ని నం
3 qa 0 DM my] mg ఎ రై ఈ du స రీ జం తి తి Pp a
|.
f % on pF. జ ౯ న en) we ళ్ ఇ
wa సరై [6 న్ త wd A: స 3 so a [5] qr} ఓల జ గ గ్లో a] థ్] i గ నగి ఖా జ్ క్ట జే న
"= Po శ లీ న్ “a “a శ Nt * " చ : శ ల
గ A va a 9 4 3 “a pp Mu షీ ?] ఎవి ౪ nf why a శే వ.
ea ప పే i స య ॥ | ళ్ సళ్ళ i లై : a
a 3 న లే గ్, 5 ల్ «3 సై ( Fz సల్లే ఫ్ త్ గ్ లు ఓ _ 4 న్ x} aA శే శ! లీ + -ఖోకే
ft స్మ తా గ. జతే స్తో ఖు ౧ ఖ్ య పీ i ta ణి 1 ఖ్ ఇ . ఆ a శ ” జ ? 4 లె నా #¥ | న. శ క
ఎ 32 రశ wh * - క వ | ర "tT ల “oy my ఆ ః లి
4 3 1. ఎ 9 4 0 we wm 9 3 ud ih శ 0 1.” i nt
శ్, Fog ఇ = కూ లే E కే న ల క్ న జై
2 3 7 by శక శ Fl ఖే jin) ¥2 3 wo] ఖా 3 = 1 ల్ క్ి 3 vu జ న” | - ప
uo 0d a Ya pi = sy il 4 ‘ [| వ లె శి et - st ఇక
- - Cas 7 fs 3 కై శ క - శ్రే 3 క న శ న మజా శ జ శక
pt గ) వ్ nea Joh a wf sh f il a hs a wt ey వ్ a “3
న్ చ NA శ్ చక్ - స్యా ఖ్ అ కః "C3 శే . a న; జ కే వ్ గ్
జ్జ ఓ కె ఫ్ f 43 ta ల్ లీ wh శ west క్లే క క్ష _
13 (| శ నా EL wn ET: శె v3 క్ న zh శ ఇ = న్ {$9
౧౧ గ క. bh hh కట సం “4 ఎ యజ క జా లి, f Fp న | , పా lp |
a bh PP oO TIM, wt TD hy ip a a
p +} ల 3 ‘$4 4 ఫై ఫే ఎన్న తే =శీ
ఇక్క | t nh vp, టే ! fa nt fy CE 74 జ గ జ a7 =
[a @ xr} చే } నజ న స్నో | వః [షి TT] స శే శ ఏకె స్టే శౌ నే x? ఇ వాక్ జాకి
"a ఆకే వ్ 1 లకే wa id] + న్ + క్ సశ &ః షక వ ఎక ఓ. oe 1 శే క్
, “3 సే శీ A sd + గే రె జృళ్లీ ఇ gn క్డ al ఖే LB “క Bh sin 4 శల = క శక
EI ఇ on + "క క్ = * చ
2 ఖే 9 A కి a any బీ న్! స వే జ | వ్ జౌ
> క a న్న శ జ స ॥ జ
క శీ ity లో శై ra} ౧ | | మూ Aa a3 wt ॥ న జే జో లశ
i li sal ఆ వే ఓ శ = fg HH iW
57
పొంతటోము. నాచనసోముడు, పోతన, గ్రీనాథుడు తరువాతి [పబంధకవులలో
చాలమంది ఈ శబ్దగుంఫన నైైపుణిని నన్నయవలననే నేర్చుకొనిరి. అసలు ఈ
సమాసఘటనాచాతుర్యమును నన్నయయే కన్నడమున ఆదిపంపనిభారత మును
చదివి నేర్చుకొనెననియు ఈయన నమానమలు పెక్కు పంవభారతనమాసము
నకు అనుకరణములే గాక యధాక్షరములే యనియు కొందరు చెప్పుదురు.
భవతు!
అయినను నన్నయ సంస్కృతము నంతను అధ్యయనముచెనిన ట్రే తనకు
పూర్వము కన్నడమున వెలసిన పంపభారతాది [గంథములనుకూడ శ్రద్దగా
చదివి, ఆ భాషాపాండిత్యమును నైతము సంపాదించెననుట నిన్సందేహము.
నంస్కృత |గంథములువలెనే కన్నడ గంథములును_ ముఖస్థము లైయున్న పుడు
అందలి ఆర్థములును శబ్దనులును రీతులును బుద్ధివూర్వకముగా నో అ|పతరి త
ముగానో ఆయన రచనలో చొచ్చియుండును. బుద్ధిపూర్వకముగానే అయినచో ఆ
యనుకరణము పంవకవియెడ నన్నయకు గల గౌరవమునకు దృష్టాంతమగును.
దానివల్ల నన్నయకు ఏమియు న్యూనతరాదు.
సన్నయశ్రైలికి వచ్చిన గాంభీర్యమంతయు బహుళ సంన్క్భృత వద
[ప్రయోగమువలన. ఆయనవచేసిన విద్యాపరి శమమంతయు సంస్కృత సంబం
ధియే ఆయియుండుటయ ఆయనకు పఠథనయోగ్యము కొదగిన ఆంధ సాహిత్య
మేమియు లేకపోవుటయు దానికి [పధమకారణము. మరియు నన్నయ, రాజులు
రాజపురుషులు పండితులు మొదలైన అనాటి శిష్టజనవర్గములో మెలగిన రాజా
స్థానకవి. రాజధానిని రాజవంశమును విడిచి ఆవలకు పోయి [గామసీమల
యందలి |వజలతో కలనిమెలని తిరిగినవాడు కాడని నా యభి|పాయము,
అందుచేతనే కరువాతిక వులు. అందు దు ముఖ్యముగ తిక్కన-వాడిన లోకవ్యవహార
భాషను నన్నయ వాడలేకపోయె
ఆయన శైలి ఎంత తత్సమ పదభూయిష్ట్రమెనను అందు అర్థకాఠిన్యము
గాని శబ్దపారుష్యముగాని యుండవు. ఈ శబ్దగాంభీర్యమువలన రచనకు
ఉదాతతయు, ఠీవియు లభించినవి, ఎజ్జన నన్నయను భదగజముతో పోల్చుట
భారతపద్యముల నడకనుబట్టియె యని నే ననుకొందును.
రవీ
Gi. ఉన్న తగోతసంభవము నూర్జితన త్త్వము భదజాతి నం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్క_టమునన్ నరేంద్యపూ
కోన్నయనోచితంబునయి చెప్పుడు నన్నయభట్టకుంజరం
బెన్న నిరంకుశో క్రిగతి నెందును[గాలుట( |బస్తుతించెదన్ .”
తొ,టుపడుటగాని వరువెత్తుటగాని లేకుండ గంభీరముగా నడచుచు ఆటు
తై
; చన
సవ నవివేవములతో సాగిపో వురుండును. ఈ గాంీర్యమునకు కారణమైన
శబ్ద పయోగమునే ఆయన అఆక్షరరమ్యత అని తన కవిత్యమునకు రెండవ.
గుణముగ చెప్పెను. ఆక్షరమ్యతకై అనుప్రాసాది శబ్దాలంకారములను అతి
మాతముగ ప్రయోగించి వెనగులాడిన కవులు పెక్కురుందురు. అట్టిది కబ్దా
డంబరమసునుగాని అక్షరరమ్యత గాదు. నన్నయ కవనమునకు ఈ “ఆడంబర
దోషము పట్టలేదు, ఆడంబచమేమోయని [భమగొల్బెడి శబ్దజటిలతమా తము
అందు కలదు. (ఆడంబరము: Pomposity-జటిలత: Closeness) ఈ
జకజిలత ఆయినను మొదటి రెండుపర్ణములకందె మూడవ దానిలో చాలావరకు
తగ్గివోయినది. గోంథము సౌగినకొలది ఆయన శైలికి సాధుత్వముతోడి కొత
నన్నయ కృతహస్తుడయ్యెను. ఆడివపర్వమునందలి శకుంతలోపాఖ్యాన మును,
పండ లి గ్ఞానమును పోల్చి చదువుదురేని నా వివరణ
మక్కరలేకయే ఆ తారత మఃమును [(గహింపగలరు.
శబ్దసం గ హమునే కాక వాక్యరచన లోకూడ నన్నయ చాలావరకు
"ంస్ట్యాతన౭ ప పదాయమునే ఆసుకరించును. కారక ము. -కాంతకర్మణ్మీపయోగము
“గ దింధాస్థకయ యత్, తత్, మోగముతోకూడ్తిన వాక్థములు- వ్యవహీత విశేషణ
ప్శష్యములు-సకవాక్యగతము లైన అనేక సంబోధ నృపథమలుమొదలై నవన్ని యు
తెలుగ భా షాజాత్యమ. లు కావు.
59
అందరకవులవలెనే నన్న యకృత్యాదియందు తననుగురించి చెప్పికొనిన
విశషణములు కొన్నికలవు, ఆయన చాళుకరరాజవంశమున* కుల బాహ్మణుడు.
అనగా తాతతండులవలె తానును ఆ రాజవంశమునకు ఆ శితుడు; విశేషించి
రాజునకు అనుర క్షుడు; అవిరళ జపహోమతత్పరుడు సంహితాభ్యాసుడు.
(నిరంతర వేదాధ్యయనవరుడు), నానా వురాణ విజ్ఞాన నిరతుడు. ఈ విశేష
ఇ ములనుబట్టి స్థూలముగా నన్నయ నిష్కళంక బహిరంతర వవితమూ ర్తియని
కొంతకు కొంత (గహింపవచ్చును. స్వాధ్యాయ తపస్సునకు భంగము కల్లించెడి
యరాచారములలో వాచాలత యొకటి. అట్టి తపోభంగమును తనంతట తాను
చాోలిగించుకొనెడి లఘు చితవృతి కలవాడెననే తప్ప, నంవాతాభ్యాసులు సాధా
చఛొణముగ వాచాలురై యుండరు. అధ్యయన కీలుడు చాలా మితభాషిగ నుండును.
అుట్రవాడు కావ్యమే [వానినపుడు ఆతని యాత్మ స్వభావమే కావ్యమున (వతి
ఫలించును గనుక కావ్య గత జీవులచేతను మితముానే పలికించును. మితభాషి
మూనవ హృదయ సాధారణ ధర్మమైన భావావేశము లేనివాడని యనుకో
చూడదు. కాని ఆ యావేశమును యిచ్చ వచ్చినట్లు నోట మాటలలో వెడల
నీయక నిగహించుకొని పరిమిత వాక్యములలో ఆ భావమును వ్యక్రము చేయను.
కర్ణ జనన వృతాంత ములో నన్నయ కుంతికి ఈ యాత్మ గుణమునే ఆపాదించి
ఆ కన్యను వయస్సుకు మించిన ధీరత్వముకల దాసనిగా చి్మితించెను,
తరువోజ :
ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మం|త మిమ్మంతళశ కియే నెజు(గంగవేండి
యేల వుతకు(గోరి యంతయు భి నిను. దలంచితి( బీతి నిను'డును నాకు
నేల నద్యోగర్భమిచ్చె. గుమారు(డేల యపుడ యుదయించె నిం కెట్టు
లీ లోక పరివాద మే నుడిగింతు నింతకు నింతయు నెలుగరె జనులు.
వసంత తిలకము :
ఈ బాలు నెత్తికొని యింటికి. జన్న నన్నున్
నా బంధులందటు మనంబుననేమనా రె
ట్రీ బాలు నూర్యునిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధి పుట్టునని కన్య మనంబులోనన్.”
* ఈ శబ్దమునకు వేరొక అర్థము కలదట. దానిని భాస్మ రరామాయణ (వకరణ
మున చెప్పితిని. దానిని చూడదగును.
6౮
ఆయన ఆశమవాన జీపితమును వర్ణించెడి కథలను చె పృనపుడు కల్పిం
చెడి ఉద్దీపన విభావము తపోవనోచితముగ నుండి పాఠకుని ఆత్మను తపోవన
ముల విహరింపజేయును. భారతీయ చర్మితలో ఐతిహాసిక యుగమునకు
పూర్వము జరిగి పోయిన వెదిక యుగమును భావనచేసి చెప్పుటలో సన్న యకు
గొప్ప వైవుణి కలదు. ఆయు గమనే (బాహ్మణ యుగమని చారి (తకులు పేరు
పెట్టిరి. ఆ యుగమున పురోహితుడు మూ ర్తభవించిన [బ్రహ్మ వర్చసము అన
దగి యుండెడువాడు కాబోలు! ఈ భారతమున పురోహిత పాతను చ్నితించవలసి
వచ్చినపుడు గతించి పోయిన ఆ [బహ్మ తేజమును నన్న యపునఃసృష్టి చేయును.
మరియు ఈయన కఠోర ధర్మన్ష్ట కలవాడు. ధార్మిక జీవనము ఆయనకును,
ఆయన కవిత్వమునకు జ్లీవగజ్ఞ ధర్మా పేతమైన వాక్కును వినలెడు, వలుక
లేడు. కథా వశమున ఒక పా|త్రచే అట్టిది పల్కంవవలని వచ్చినపుడు ఆ వాక్య
మును లోకము వినుటకు (వాయునేకొని తాను మాత్రము చెవులు మూసికొని
వానెనేమో అన్నంత యుదాసేనముగా |వాయును, ధార్మి కేతరమైన వర్తన
మును శికించునపుడు నిర్ణయముగా శిక్షించును. అధార్మిక మైనను సరసమైన
కచదేవయాని కథ నన్నయ చేతిలో నీరసమై పోయినది. కచుని సంభాషణము
తెలు(గు భారతమునందుకం టె మూలమున సరసముగా నుండును. తెను(గున
నన్నయభపే కచుడై దేవయానికి నమాధానము చెవ్పినవాడుగా తోచును. కాని
యది కచుని వయస్సునకు, ఆతడు దేవయానితో చేసిన స్నేహమునకు ఆను
రూవముగా నుండదు. కచదేవయాసీ నంవాద శ్లైకములు సంస్కృతమున
ఉతర దక్షిణ పతు లస్నేటను కలవు అందుచేత అవి |వక్షివ్రములని (తోసి
పుచ్చుటకు వీలులేదు. వాటిలో రెండు మూడు శ్లోకములు అతి మనోహరము లై
హ్స్ దయమును [దవింప జేయుచుండును. నన్నయ వాటిని ముట్టక = ఐనర్తించెను.
విసర్ధనము దారి చెనికొని సడచువాడు (ప్రక్కకు ఓ త్తిగింపగా తెగిన తీగలు
కావు. మరి కాలితో మట్టగి=చి వసిన తీగలు. కనుక ఎంత సుందరము అనను
న
ధర్మేతరములైన వాక్యములు ఆయన మనన్నున కెక్కవు
సంహికాభ్యానుకుకు, అవవరత జవ హోమ తత్పరుడుగు అ] చెప్ప
కొనుట వలన ఆయన కర్మిష్టి యని తాత్పర్యము - వెదొకమైన న కర్యాచరణము
శాస్త్రమున ఉపదేశింపబకినది. నన్నయ ఇతర ఇ స్రమలతోపాటు పూర్వ
61
మీమాంననుకూడ అధ్యయనముచేని తదుపదేశములను యథాతథముగ ఆచ
రించి యుండును. కావుననే తత్కత భారతమును వఠించుటవలన ఐహికముగ
శుచి వర్తనమునందును, ఆముమ్మికముగా స్వర్గ|పావ్రి యందును మనన్సు లగ్న
మగును. అదీగాక నిరంతర నంహితాభ్యాన పరుడుగాన వేదము నందలి
[తిస్వర సంపాదితమైన గంభీర నినాదమునకు ఆలవాటుపడి తన పద్యములలో
అట్టి నీనాదము ధ్యనితముచే యట ఆయనకు సహజమైనది. కావుననే సో తాత్మ
కములెన కొన్ని పద్యములు వేద బుక్కులవలె నినదించుచుండును. ఉదంకుని
నాగస్తోోతము మరల నిచ్చటను ఉదాహరణమే |
నన్నయ భారత రచనా కాలము : భారత కృతిపతియైన రాజ
నరేందుడు1022వ సంవత్సరములో వట్టాభిషి కుడై1068 వరకు రాజ్య సరిపాలన
చేసెను. కాని ఆ వరిపాలనము అవిచ్చిన్నముగజరుగ లేదు. మొదటి ముప్పదిసంవ
త్సరములలో అతడు రెండు మూడుమార్జు సవతిసోదరుడైన వీష్ణువర్ధనుని చేతిలో
ఓడిపోయి పద[భషు డయ్యెను. తుదిసారి 1051లో కాబోలు అత్తింటివారైన
చోళరాజుల సాయమున సోదరుని మరల తల యెత కుండ అణచివేసి, సింహో
సనమెక్కి రాజ్యమును నుస్థిరము చేసికొనెను. ఆ వం్యడెండు సంవత్సరముల
కాలములోనే ఆతడు విద్యాపోషకుడుగా, అగవోర దాతగా |వ్రజా (శేయస్కాా
ముడుగా సుపరిపాలనముచేసి యుండును. ఆకాలముననే భారత రచనకు
నన్నయను నియోగించి యుండునని పలువుర అభ్మిపాయము. అది యట్టిదే
కావచ్చును. పట్టాభిషిక్తుడై నది ముదలు పట్టుమని కొంత కాలమైనను చిత్త నుఖ
మెరుగని ఆ రాజు సారస్వత కార్యములకు పూనుకొనుటగాని, అందు నిమగ్ను
డగుటగాని తటస్థింపదు. స్వస్థత చిక్కిన విమ్మట రాజ్యము చేసిన వం|డెండు
సంవత్సరముల కాలంతో వీ సంవత్సరము నన్నయభట్టు భారత రచనకు
ఉవ్మకమించెనో తెలియ దగిన ఆధారము లేవియు లేవు. కాని (గంథము పూర్తి
గాక నడుమనే ఆగిపోవుటనుబట్టి అది రాజరాజ నరేంద్రుని పరిపాలనా కాల
ములో చివరి భాగమున ఉప[కమింపబడి యుండుననియు, రాజు మరణముచే
నిర్విజ్ణుడైన నన్నయ [గ్రంథ రచన విరమించెననియు కొంద అనుకొందురు.
కాసి రాజనరేందుని జీవితము, భారత గంథము ఆను రెండింటిలో మొదటిది
ఏనాటికై నను నశ్వ్యరమే ! రెండవది ఎంత కాలమునకైన ఆనశ్యరమే ! “నల
సారము సంసారము అని యువదేశించిన నన్నయ నళ్వర వస్తువు నళించినదన్ని
62
వీలవీంచుచు ఆనశ్యర వస్తువును చేజార్చె ననుటకు నా మనస్సు ఒప్పదు,
తనుగున భారతమును అవతరింప జేయుటయే ఆయన పూనిన దీక్ష. ఆ [కతువు
విఘ్నమగుటకు రాజనరేందుని మరణముగాక నన్నయ న్వర్గ గమనమే కారణ
మని నే ననకొందును. నావలెనే ఈ యభిపాయము గలవారు పెక్కురు
ఉందురని నా నమ్మకము.
నన్నయ ఇతర కృతులు: భారతము గాక ఈయన చాముండికా
విలాసము, ఇంద్ర విజయము అను రెండు కావ్యములు [వానెనని లోకమున
వాడుకగా నున్నది.
చాముండికా విలానమునతే చ చౌ డేశ్వరీ విలానమని యింకొక పేరు కలదు.
ఇడి మూడాకాంసములును, దాదాపు 190 పద్యములును గల చిన్న పునకము.
మూడాళ్వానముల చివరను ఆశ్వాసాంత గద్యములు మూడు భిన్న విధములుగ
నున్నవి. ఈ మూడాక్యానములలో మొదటిదాని యందు నందవరీక (బబాహ్మణు
లను గూర్చియు, రెండు మూడు ఆశ్యాసములయందు దేవాంగకులములోని ఒక
శాఖకు సంబంధించిన కథలును గలవు, మరి గంథావతారికలో కవి తనను
గూర్చి చెవి, కొన్న యూ (కేంది పద్యము గలదు,
క్ి భల్దటుల చాల ఘనత నెంచి
నుక పీళ్ల్షంరుల నెల స్ పుగా వినుతించి
సర జనా శక్తి No మొనరించి
పార్థివ సభల వైభవముగాంచి
యాం ధ
( వాక్సానుశాసనం బతిశ యిల
జేసి కోకో వకారా ర్థ సిద్ధి( జెంది
మనత రాజనరే 0 చని కరుణ వడసి
నే మా త్తు ఉద
నట్ట న డు నన్న యభట్ట నేను.
63
గద్య భాగముల వెవిధ్యమునకు తోడు బాలీశమెన ఈ పద్య రచనకూడ
ఈ [గంథము భారత కర నన్నయ రచించినది కాదు అని విమర్శకులదాక
పోనక్క_ర లేకుండ ఏ విద్యార్థి యైనను చెప్పగలడు. రెండవదియైన ఇంద
విజయము సంగతి. ఆనందరంగ రాట్బందమున ఇంద విజయము లోనిదిగా
ఈ [కింది పద్యము ఉదాహరింపబడి యున్నదట,
చ॥ ఒక పలువా(తగొన్నకిటి యుందలలోనిడు కూర్మ భర నా
లి కలిరుగొన్న సీ(దరవు జేండు, వయోధరధారం బొట్ట వెం
చుకులనగాళి మూడు వతిజోడని యెన్న (గం గూడ దేరి కే
న్నిక యయాతియందె ధరణీ భరముండి చెలంగు దానికిన్.
4. 5 మాటలుతప్ప తక్కిన భాగమంతయు అచ్చ తెనుంగు పదములతో
కూర్చుబడిన యీ వద్యము నన్నయ శైలికి అనహజము మరి రెండవ పాద
మందలి “ల'' “అల యతి నన్నయ నాటికి ఈ భాషలో పుట్టలేదు. అదీగాక
“చెలంగు దానికిన్” అనెక పలుకుబడి నెల్టూరు మాండలిక జాత్యమెగాని
గోదావరి మాండలిక జాత్యము గాదు. ఈ పలుకుబడి తిక్కన భారతమున
తండోవతండములుగ గలదు. నన్నయ భారతమున ఒక్కుటియు లేదు. కనుక
ఈ రెండు [గంథములును నన్నయవి కావు.
నన్నయ సమకాలికులు: ఆధర్వణుడు, వేములవాడ, భీమకవి ఆను
ఇరువురు సుసనిద్దులు నన్నయకు సమకాలికులుగొ చెప్పబడుచున్నారు. సీరిలో -
1. ఆధర్వణాచార్యుడు:- ఇతడు నన్నయ కాలమువా డనుడకు ఒక
పుక్కిటి పురాణమే ఆధారము. నన్నయ భారతము పాయు దినములలోనే
అధర్వణుడు ఒక భారతము వాని తీసికొనివచ్చి చూపగా నన్నయ అనూయచే
దానిని తగులబెట్టించెనని ఆ పుక్కిటి పురాణముయొక్క_ సారము. ఈ పాపపు
కథ కల్పించిన వానికి వచ్చిన పుణ్య మెట్టిదో వానికే ఎరుక. అధర్వణునిచే
ఒక భారతము రచింపబడిన మాట నిజమే | సర్వ లక్షాణసార సం్యగహము,
కవితా చింతామణి, అప్పక ఏయము మొదలగు లక్షణ |గంథములు ఆ భారత
పద్యములను ఉదాహరించినవి. వాటి నన్నిటిని ఒకచోజేర్చి పరిశీలించిన శ్రీ
వీరేశలింగము పంతులు ఆ పద్యములు విరాటోద్యోగ భీష్మ వర్వముల కథకు
_నంబంధించినవనీ నిర్ధారణచే నెను. తిక్క నవలెనే అధర్యణుడు విరాటపర్వాదిగా
64
రచనకు పూనుకొని కొంత భాగము [బా వానీ యు డుననియు, త్రిక న రచీత మెన
సమ[గ భారతము నెదుట అధర్వణుసి అసంపూర్త [గంథము ని! కృరియోజస మె
లోకముచే ఏస్మ రింపబడిన దెమో ననియు విమర్శకులు ఊహించిరి. ఈ యూహ
నిజమెనచో అతడు నన్నయకు తరువాతి వాడగును గాని సమకాలికుడు గాడు.
మరి అధర్యణుసి పద మిద వికృతి వివేకము, |తిలింగ శబ్దానుశాన
గ
oy
నము, ఆధరణ ఛందన స్సు అను మూడు లక్షణ (గంథముల పేర్లు వినవచ్చు
చున వి వీటిలో ఆ ఆగర ఢా చ్చంద ము నుండి ఒక్ లక్షణ [గ్రంథ పులో [కింది
పద్యము తదాహరింవబడినదటః;
వభ
యురగణము
క
మగణం౭ బు గదిద
వగవక కృతి మొదట నిలుపు వానికి మరణం
బగు నిక్కు మండు? మడియండె
యగునని యిడి తొ ్స చంక ణాదిత్యుడనిన్.
ఈ పద్యము అధర్వణునిదే యయినచో అతడు నన్నె చోడునకు
పూరుడు కాడు. బట్లనగా మగణము [వ వక్క రగణముంచి క క్ర తి మొదలు
హీ
అ లో | Roem మెం న ww న బలి ్ల |
జట్టరాడు అసియు దనిని పొటింవకడ నసాస్రదిం న మగ ణము వే క రగణము
ఇ ల గా న టి మి సో వ ip me
సిలివిన వాసికి మరణమగు ననియు, ట్లు నిలీవీ అంక ఇకాదిత్యుడు మరణించె
ననియు ఈ పద్యము యొక )_ రకర కృత్యాదిని మగణము [పక క్క_ రగ
ము నిలిపిన కవి నన్నె చోడు: ఉట. కుమారనంభవ మంగళాచరణ పద్యము
eS దానిలో మగణము (వక్క రగణమే నిలుచును. ఆనిచేధమును
టింవక పోబట్టియే నన్నెచో రుడు మరజణించెనపి అధర్వణుని యభి[పాయము
కాటోలు వీమెనను 12 వ్ర శతాబ్ది మధ్య గాలమువాడైన నన్నాచ్ తుని తరు
వాతనే అధర్వణు తుండెననుటకు ఈ పద్యము నిదర్శ నము కాగలదు.
వేములవాడ ఖీమకవి;- ఇతని చరిత ఆధర్వణుని చరిత కంటె
నిరాధారము. ఇతనిని వుకన్క._రించుకొని కూడ నన్నయకు దుషీ_ రి నాపా
దించు కథ యొకటి అప్పకవి అల్లెను. ఆకథ సారాంశ మేమనగా “భీమకవి
రాఘవ పాండవీయమును రచించి రాజమపే వాందవరమునకు సోయి నన్న యకు
చూపగా దానిముందు, తాను రచించు భారతము నిలువదనెడి భయముచే
నన్నయ దానిని రూవు మావెనట. అంతట భీమకవి ప్రతీకారార్థము నన్నయ
65
భట్టు రచించిన ఆం ధళబ్ద చంతామణేని సనం గహించుకొనిపో యి గోదావరిలో
కలి వెనట,
1. తే॥ భారతము. దెనిటగించుచు( దా రచించి
నట్టి రాఘవ పాండవీయంబు నడణె
ఛందమునడంప నీఫక్కి సంగ(పొందె
నకుచు భీమన యెంతయు నడశణె దాని.
2 కం॥ ఆదిని భీమ క ఏం|దుడు
గోదావరిలోనం గలిపెం గుత్సితమున, నా
మీ(చదట రాజన నరేందద
ష్యాదయితునిపట్టి దాని మహా వెలయిందెన్.
(అప్పకవీఐ యము”)
ఆం[ధశబ్ద చింతామణినీ నన్నయకు అంటగట్టి ఆయనకులేని కీర్తిని
సంపాదించి వెట్టదలచిన ఆప్పక వి ఈ పావపు వృత్తాంతమును కు సండ్ర అతనికి
అంటగట్టి లేని 'దుష్మీ రిని సంపాదించి వెను.
ఈ కట్టుకథనే నమ్మినచో భీమకవి నన్నయకు నమకాలికు (డగునని
[భమ కలుగును,
ప్రాచీన కవులలో చాల మంది ఖీమ కవిని పూర్వ కవులలో ఒకనినీగా
స్తుతించిరి. లాక్షణికులు చాలమంది తమ నస్నూతములకు లక్ష్యములుగా ఆతని
[గంథములలోనివిగా కొన్నిపద్యములు ఉదాహరించిరి. ఆఐ అన్నియు నిజమెనను
కాకపోయినను వేములవాడ భీమకవి విన్మృత కవి వర్గములో చేరిన యొక
పాచీన కవి యని నమ్ముటకు ఆవి కొంత ఆధారమగును. అదీకాక శ్రీనాథుడు
కాకీ ఖండమున వేమారెడ్డి నోట వలికించినట్టుగా తన నానావిధ శెలీ విశేషము
లను ఉగ్గడించుకొనుచు చేముల వాడ నీమకవిని నన్నయ, తిక్కన, ఎట్జనల
కంటి (పథమముగ పేర్కొని యుండుటచే భీమన నన్న యకర'తె పాదీనుడేమో
అని ఒక నంశయము కలుగుటకు అవకాళ మేర్చడినది.
సీ। వచియింతు వేములవాడ ధీమనభంగి
నుదండ లీల నొకొ_క్ష్క.మాటు,
a
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్సౌ ఢి నొక్కొ_క్క_ మాటు,
66
వ్యాకుతు తిక్క యజ్వ |వపకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కొాక్కు మాటు
పరిఢవింతు (ప్రబంధ వర మేళ్వరుని రేవ
నూ క్రివెచ్చితి నొక్కాక్క మాటు
నైషధాది మహా ప్రబంధములు పెక్కు
చెవ్పినాండవు మాకు నాశితుండవనఘ।
యిపుడు చెప్ప( దొడంగిన యీ [ప్రబంధ
మంకితము సేయు వీరభ్యదయ్య పేర.
ఆ వే సుమారు నూట యిరువదియదు నంవత్సర ములకు విమ్మట వింగళి
నూరన తన రాఘవ పాండవీయమున పూర్వకాలమున భీమన రాఘవ పాండవీ
యము రచించెనన్న ఒక వదంతి కలదనియు అందు “ఏమియు ఏయెడన్
నిలుచు టివ్వరు కానరుూో అనియు చెప్పుట బట్టి ఆ (గంథము భీమకవి రచించెనన్న
సంగతి లోకమున వ్యాపించి యుండెననుట నిజము.
“ఫమన త కొల్లి చె చె ప్పెనను పెద్ద “ల మాటయె కాని యందు నౌ
డ్రేమియ నేయెడ న్చిలుచు పేవ్వరు, గాన రటుండ నిమ్ము న నొ
నా మహీత [ప్రబంధ రచనాఘన వ శుతి నీకు గల్లుటన్
నామది దద్ద్యయార్థక ఎ్రతి నె వుణియుం గలదంచు 'సెంచెదన్. క
(రాఘవ పాండ వీయము)
పెక్కు [గంథమ లతోపాటు అదియును నశించిపోయి యుండవచ్చును.
ఆ నాశమునకు కారణ మూహింపలేక అప్పకవి వైని చెప్పిన ఒక కట్టుక థ ఆల్లె
ననుమాట నిజము, సారాంశ మేమనగా [గంథములు పోయినను భీమకవి చేరు
మాత్రము నిలిచి యున్నది. అతడు నన్నయకు పూర్వుడా సమళాలికుడా
యనునది (వస్తుతాంశము. శ్రీనాథుని సినపద్య పాదమునుబట్టి పూర్వుడే యను
[భమ కలిగినను భీమన చాటు పద్యములను బట్టి పూర్వుడు కాకపోవుటయేగాక
నన్నయకు నమకాలికుడును కొడనియు అనంతర కాలము వాడనియు నిర్ధారణ
చేయవచ్చును.
భీమన చాటువులని చెప్పబడునవి లోకమున చాల పద్యములు గలవు,
కాని వాటిలో అతని చేరు కలవి మాతమే కాలనిర్ణయమునకు సాధనములగును.
తక్కినవి నిరవయోగములు. ఉవయుక్రములైన వాటిలో ఈ [కింది రెండు
67
పద్యములు మాత్రమే ముఖ్యమైనవి. వీటిలో మొదటిది తెలుంగాధీశుని దర్శింప
బోయినవుడు అతడు చెప్పినది; రెండవది రాజ కళింగ గంగును శ్లవించినది.
మ॥ “ోఘను(డన్ వేములవాడ వంశజు(డ దాక్షారామ ధీమేశ నం
దను(డన్ దివ్య విషామృత [పకట [వముఖ | నానాకావ్య ధుర్యుండ థీ
మన నాపేరు వినంగ. జెప్పితి, దెలుంగాదీశ |! క స్తూరికా
ఘన సారాది నుగంధ వస్తువులు వేగందెచ్చి లాలింవరా !
ఉ॥ వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగగంగు తా
సామముమాని కోవమున నందడి దీణిన రమ్ము పొమ్మనెన్
మోమును జూడ దోనమిశ ముప్పది రెండు దినంబు లావలన్
జామున కర్గమందతని సంపద శ్మతుల( జేరు. గావుతన్”,
వై పద్యములలో పేర్కొనబడిన తెలుంగాధీశ కళింగ గంగులు సమ
కాలము వారైననేతప్ప భీమకవి వారిరువురిని దర్శింప బోవుట తటస్థింపదు.
కాపున ఆ కవి ఆ యిరువురకు సమకాలమువాడై యుండవలెను. శ్రీనాథుడు
దర్శించిన తెలుంగాభీిప డొక్కుడు కలడసి అతని చాటు పద్యము వలన తెలియ
వచ్చుచున్నది.
ద్ద “అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాదీశ। క స్తూరికౌ
భికాదానము చేయరా సుకవి రాడ్బృందారక [ శేణికిన్
దాకారామప్తరీ వివోరవర గంధర్వాప్పరోభామ్నీ
వక్షోజద్వయ కుంభి' కుంభముల వె వానిందు( దద్వాననల్ ”.
ఈ పద్యములో శ్రీనాథుని పేరు లేకపోయినను కస్తూరిని యాచించుటయు
దానీ వినియోగమును గూర్చి బాహాటముగ వక్కా_ణించుటయు శ్రీనాథునకే
చెల్లును. కాబట్టి ఈ పద్య కర్తృత్వమును శంకింప నక్క_రలేదు. శ్రీనాథుని
తెలుంగాదీశుడును, భీమకవి తెలుంగాదీశుడును ఒక్కడే యయినచో ఆ కవులు
ఇరువురును నమకాలికులు కావలని వచ్చును. కాని ఆది యట్టిది కాదు. భీమన
గ్రీనాథునకు మిక్కిలి [పాబీనుడని (శ్రీనాథుని సీనవద్య పాదమే సాక్ష్యము.
కావున ఈ తెలుంగాధీశులు భిష్నులు. మొదటి పద్య మందలి “తెలుంగాదీశ'
అనెడి సమానము వ్యాకరణ యుక్తము కాదనియు దానిని “కశింగాదీశ' యని
సవరించుకొన్నచో వాాకర ణ యుక్త మగుటయే గాక రెడవ పద్యములో చెవృ
భట్టు రచించిన ఆయ్యధళబ్ధ చింతామణిని నంగ్రహించుకొనిపోయి గోదావరిలో
కలివెనట.
1. తే॥ భారతము. దెనింగించుచు! దా రచించి
నట్టి రాఘవ పాండవీయంబు నడ౦చె
ఛందమునడంప సీఫక్కి_ నంగ్మహించె
నకుచు భీమన యెంతయు నడంవె దాని.
2 కం॥ ఆదిని భీమ క ఏం|దుడు
గోదావరిలోనం గలిపె. గుత్సీతమున, నా
మీ(దట రాజనరేం[ద
జ్యాదయితుని వట్టి దాని మహీ వెలయించెన్.
(అస్పకవీయము"”)
ఆంధశ బ్బ చింతామణినీ నన్నయకు అంటగట్టి ఆయనకులేని కీర్తిని
సంపాదించి వెట్టదలచిన ఆప్పకవి ఈ పావపు వృత్తాంతమును కూడ అతనికి
అంటగట్టి లేని దుష్కీ రిని సంపాదించి వె'దైను.
ఈ కట్టుకథ నే నమ్మినచో భీమకవి నన్నయకు సమకాలికు (డగునని
[భమ కలుగును,
[ప్రాచీన కవులలో చాల మంది భీమ కవిని పూర్ణ కవులలో ఒకనినిగా
స్తుకిందిరి. లాక్షణికులు చాలమంది తమ సూ తములకు లక్ష్యములుగా ఆతని
[గంథములలోనివిగా కొన్ని వద్యములు ఉదాహరించిరి. అపి అన్నియు నిజమైనను
కాకపోయినను వేములవాడ భీమకవి విస్మృత కవి వర్గములో చేరిన యొక
(ప్రాచీన కవి యని నమ్ముటకు అవి కొంత ఆధారమగును. అదీకాక శ్రీనాథుడు
కాశీ ఖండమున వేమారెడ్డి నోట వలికించినట్టుగా తన నానావిధ శెలీ విశేషము.
లను ఉగ్గడించుకొనుచు వేములవాడ ఫీముకవిని నన్న య, తిక్కన, ఎజ్జనల
కంటె [పథమముగ పేర్కొని యుండుటచే భీమన నన్న యకం ప్రాదీనుడే మో
అని ఒక నసంథకయము కలుగుటకు అవకాశ మేర్పడినది.
సీ| వచియింతు వేములవాడ భీమనభంగి =
. నుద్దండ లీల నొక్కొౌక్ష్యమాటు,
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్సౌ9ఢి నొక్కొ_క్క_ మాటు,
69
ఈ పద్యము కవి జనాశయ పతులు పదింటిలో తొమ్మిదింట లేదు?
గద్యమున నిది '(శావకాభరణాంక' విరచిత మని కలదు. భీమన దీనిని
రేచన వేర జెప్ప నుద్దేశించినచో తాను రచించినట్లు పయి పద్యము (వాయుట
న్వవచో వ్యాఘాత మెకాక ఆశయ మిచ్చిన వాసిని మోసపుచ్చుటయు అగును,
అదిగాక, భీమన పరమ శైవుశు; రేచన జైనుడు 11 వ శతాబ్దమున శైవులకు
జైనులకు సాంఘిక యుద్ధములు త్మీవముగ జరుగుచుండగా భీమన దీనిని రేదన
పెర రచించుట పొనగదు. ఒకవేళ మత భేదముల నతికమించిన మైతి
వారిరువురకు నున్నను, నిందు జిన మత [పశంనచేయు విశేషణము లుండరాదు.
జినమత |వశంన కివి జనాక్రయమున విశేషముగా గలదు. కావున కవి జనా
(శోయమునకు భీమనకు నెంత మా|తమును సంబంధము గలదని చెప్ప వీలులేదు.
కాకతీయుల సామంతుడగు గోకర్దుడను ఒకరాజు కవి జనాశళయ కర
ఆనెడు (వతీతి కలదు.
ఆధర్యణుడును ఖీమకవియుకాక నన్నయకు సమకాలికులైన యితర
కవులు వెక్కురుందురు. ఇతరులమాట ఆటుండనిండు; ఆయనకు సహాధ్యా
యుడై భారత రచనకు తోడ్పడిన నారాయణభ బీ ఆం|ధ్రముతో నవా నానా భాష
లలో కవిత్వము చెప్పగలవాడుగదా | ఆట్టివా6 మశికొందరు [గంథక ర్రలుకాక
పోయినను కవిత్వము చెప్పిన వారును ఉండవచ్చును నన్నయ యుగము ఆని
చెప్పిన ఈ 11 వ శతాబ్దిలో ఒక్క. భారతము తప్ప వరొక [గంథము కానరాక
సోవుటచే ఆ యుగమునకు నన్నయకర్త యయినట్టుగానే ఆ భాంతము ఆ శతాబ్ది
వాజ్మయమునకు ఏకైక పాతిసిధ్యము వహించినది,
బీవకవి యంగముం
ర్రాజనరేందుని తరువాత రాజ్యమునకు వచ్చిన అతని కుమారుడు కుక
తుంగ చోళుడు వేంగీ రాజ్యమును న్వయముగా పరిపాలింపక తన (పతినిధుల
పొలనకు వదిలి, తన మేనమామల రాజ్యమైన చోడదేశము లభించుటచే ఆ
సింహాసన మధిష్టించి చాళుక్య చోళరాజ్యముల రెండింటికి చకవర్తియ దక్షిణ
దేశముననే ఉండిపోయెను. ఆతని కుమారులు ఇద్దరు ముగ్గరు రాజ్య (పతి
నిధులుగా వేంగి దేశమును వరిపాలించిరి. తరువాత తెలు;గు దేశమునకు
రాదగిన రాజవంశీయ లెవరును లేకపోవుటచే చాళుక్య సేనాధివతులలో ఒకడైన
70
గొంకరాజు అనెడి మహా వీరుడు చాళుక్య సామంత రాజుగా ధనద పురమను
నామాంతరముగల చంద వోలును రాజధానిగా జేసికొనీ, చాళుక్య రాజ్యమును
పరిపాలింప దొడగెను. ఈ గొంకవంళపవు రాజులు వెలనాటి చోపలమని పేరు
వెట్టుకొనిరి, రాజనరేం[దుడు వలు పొట్టుపడి రాజ్యమునకు కలిగించిన స్థిరత్వము
[క్రమముగా సడలి వెలనాటి చోళుల కాలములో సామంత నృపతుల పరస్పర-
అనూయాద్వెషములవళ్లి సా మాజ్యము ఖండ ఖండములై తుదకు చాళుక రాజ్య
మనెడిపేరే లేకుండపోయెను. ఆ స్థితిలో ఒకప్పుడు చాళుక్యులకు సామంతులైన
కాకతీయులు తమ పేరుమీద పక స్వతం[త రాజ్యమును స్థావించుకొనిరి.
[పథమ దళలో ఈ కాకతీయులు పమ రార లకు సాముతులుగ నుండి
తుదకు న్వతంతులై ఆం ధదేశమున చాల భాగమునకు ఆధివతులై స్మామాజ్య
మును స్థావించుకొనిరి, వారి ఆధివత్యము ఇంచుమీంచు 125 సంవత్సరములు
ఆవిచ్చిన్నముగ సాగెను (1200 మొదలు 1828 దాక). ఈ కాలములో
తెలుగు దేశమున ఆ వెదికములైన బౌద్ద జైన మతములనే కాక వెదిక మైన
అద్రై్వతమును కూడ తిరస్కరించుచు, శివుడుతప్ప వేరు దేవుడు లేడు అని
శివపారమ్యమును బోధించెడి శైవ మతము తలయెత్తి విజృంభింప సాగెను. ఆ
మతమును వాజ్మయముద్యారా విస్తరిల్ణ జేసిన తెలుగు కవులు ఆ శతాబ్దిలో
ముఖ్యముగ ముగ్గురు కలకు, వారే నన్నెచోడుడు,
పండితారాధ్యుడు, పాలు.
రికి సొ సోమనాథుడు.
రః మువ్వురిలో మూడవ వాడైన సోమనాథుడు 18ి వ
శతాబ్దిలో కూడ కొంత కాలము బీవించి (గంథ రచన చేసినను ఆతని జీవితాం
త్యమును నిర్భయించెడి యథార్థ చరిత లేకహోవ్చటచే సౌలభ్యము కొరకు రంగ
నాథ రామాయణమునకు పూర్వము ఈ శైవ కవితా విజృంభణమునకు ఒక
మేర యేర్పరచుట న్యాయమని ఈ యుగమును 12కికతో ఆవితిని, ఈ
మువ్వురిలో నన్నెచోడుడు, తక్కిన ఇరువురివలె శివాచార్యకత్వమును వహించి
మత |వచారకుడుగా వ రించినవాడు కాడు. అతడు శివాచార తత్సరుడును
జంగమ భకుడును అయినను మత [గ-థమును [వాయక కావ్య గుణముచే
వాజ్మయమునకు ఆలంకారము కాదగెన ఒక [ప్రబంధమును (వాసి ఇ వులకేగాక
అన్య మతస్థులకు కూడ కవిగా ఆదర ర్యవ్యాతు డయ్యెను. ఆతని [పబంధము
కుమారస౩భవము. 1910 వ ఎవత్సర [పాంతమున కీ.శే, శ్రీ మానవల్లి రామ
కృష్ణక వి ఈ | పబంధముయొక
క్త గై [వాత (పతిని సంపాదించి దానిని పకటించు
71
వరకును ఆంధములో ఈ పేరుగల కవి యొక డున్నాడన్నమాటయే ఎవ్వరును
నెరుగరు, (ప్రాచీన (గంధ సంపాదన పకటనములే సాహిత్యోపాననగా వ రిం
చిన శ్రీ రామకృష్ణకవి ఈ [గంథమును [వచురించికపుడు నన్నెచో డుడు
నన్నయకంటె పూర్వుడు అని ఒక సిద్దాంతమును చేసెను. అంతకుముందు
నన్నయయే ఆది కవియని, భారతమే [వథమ [గంథమని విశ్వనసించియున్న
ఆంధ సాహిత్య లోకమున శ్రీ రామకృష్ణకవి సిద్ధాంతము ఒక నంచలనము
కలిగించినది. తదాదిగా ఈ కవీశ్వరుని యథార్థకాల నిర్ణయము చేయుటకు
ఎన్నో పరిశోధనలు జరిగినవి. ఇప్పుడును జరుగుచున్నవి. ఇక ముందును
జరుగవచ్చును. ఏవో శానన పరిశో ధనలవల్ణ నేడు చేయబడిన ఒక సిద్ధాంతము
అచిర కాలములోనే వేరొక శాననాధారము వలన నిర న్తమగుచున్నది. పురాతత్వ
వరిశోధనలు జరిగినంత కాలము శాననములు లధభించునునే యుండును, ఆ
పరిశోధనలకును వాటి లబ్ధికిని అంత ముండదు. కాగా తెలుంగు కవుల కాల
మును, జీవిత చర్మితలను నిష్కర్షగా చెప్పుట సాధ్యము కాదు. కావున నన్నె
చోడుని విషయము కూడ ఇంతవరకు సాధ్యము కాలేదు. కాకపోతే ఆతని
పేరుమీద జరిగిన వాదోవ వాదములతో ఆతని [గంథము మీద జరిగిన విమ
ర్శనలతో చారితక విమర్శనాత్మకమైన ఒక [గంథ జాలము వెలసినది,
తెనుగున ఏ కవిని గురించియు ఇంత విమర్శ వాజ్యయము ౩ పుట్టలేదు. (శ్రీ
రామకృష్ణకవి ఇతనిని నన్నయకు పూర్వుడనే సిద్ధాంత మే చేయక పోయినచో
ఆయనగాని మరి యితరులుగాని నంపావించి (పకోటించిన పాచీన (గంధ
ములలో కుమారనంభవము కూడ ఒకటియై ఇంతమంది దృష్టిని ఆకర్షించెడిదే
కాదు. కృష్ణదేవరాయనిచే సమ్మానితుడై రాధా మాధవ బికుదమును నంపాదిం
చిన చింతలపూడి ఎజ్జనార్యుని రాధామాధవ మనెడి కావ్యము (శ్రీ నడకుదుటి
వీరరాజు పంతులు |వాసిన వీఠికతో మొన్న మొన్న _పరటితమగు వర్యంతము
లోకము దాని పేరైనను విని యుండలేదు. (వకటితమైన విమ్మట దానిమీద
వివాదములుగాని విమర్శనలుగాని బయలుదేర లేదు ఉతమజాతి కవి యెనను
ఎజ్జనార్యుని గురించి మహా కవృలలో ఒకనినిగా పేర్కొ ను వారును లేరు తాళ
పత్ర (గంథ భాండార పరిశోధకుల దయవలన పునర్జన్మలెత్రిన కవులు అట్టి
వారెందరో కలరు. వా రెవ్వరికిని రాని [పచారము ఈ నన్నెచోడునకు వచ్చు
టకు కారణము ఆతని కాలనిర్ణయ సమన్యయే | నన్నెచోతుసే[గంథ మున కవి
72
కొల నిళ్ణయమున నకు అక్కరకు రాదగిన చార్మితకాధారములు అంతగా లేవు.
వ్య కర్షయొక్క వంశ వర్ణనముగాని కృతివతివంళ వర్ణనముగాని వూర్వాంధ
కవుల ఆనున్న రణముగాని కః [గంథమున లేవు (గంథకర స్వ విషయమును
కొన పద్యములను బట్టి ఆతని తండి పేరు చోడ బల్లి అనియు, తల్లి చేరు
షా
త్రస ఆనియు ఆ తండి వాకనాటియందు ఇరువ వదియొక వేయి (గామముల
అశుడనియు తాను వెంక ణాదిత్యు డనియు మ్మాతము తెలియ వచ్చును. టెంక
ణాదిత్యుడనగా దక్షిణ నూ కార్యుడు. ఇది మొదట దక్షిణదేశ చోళరాజైన కరికాల
చోడుని బిరుద నామము. అతడు తమకు మూల వురుషుడని చెప్పుకొన్న చోడ
రాజులు పెక్సురు ఆ బిరుదమును తాము కూడ తాల్చిరి. నన్నెచోడుడు టెంక
జాదిత్యుడనవు చెప్పుకొనుటలోగల యర్థ మిసియే
ax
{5
" నే క నై స. న జ |
క్కతికకకు. సంబంధించిన వృత్తాంతము ఇంతమా[తమే ! మరి ఈ
బం nh ya జ సాలో భా [ '
యన శయనకు... కృతిపతి మల్లికార్జున యోగి యనెడి యొక శఇవాచార్యుడు.
కుతివతై క న్య
కొతికరకు కుత్ర ర్
ఖ్రతక రకు మతగురువే కాకుండ విద్యా గురువుకూడ ఆయి యుండు
కవి ఆ ఆచార్యుని ఇష్ట దెవముగా జీవితేశ్వురునిగా
జఆంశఛ ములకు ఆధారములైన పద్యము లివి;
ఊఊ: జంగమ మనిడాదుళు 1
| ఇ సా. బుక్ కార్డును నిసర్గ కవి స్తవనీయనూ క్రియు
లో బ్లో
గగాrయో సత విత్ర( గేనములే కనురకలైన
షాంగనం వక్క నేలిన మహత
తసి చలన మహత వము లోకమునం. (అనెది ణా
s&s PIAA బబంధము న్ దనబంధురంబుగాన్
fy
శ
“"
న
ల్ \
శ న
శక
ల
ty t
Fx
‘
దవన కిపవెవక్సు
వరముకు దస. రికికింగృతినెన్పి వుణ్యమున్
క్ట ముం బడయవ్చు జగంబుల నిశ్చయంబు మ
మ. ౪ హను ప న్ ఖు
గల్ల బప్టంవమును గూర్చునిజేవండు దాననాకు (గా
కొ wa కకునిశు. న అహా.
సీ సేపలునెయొక్కట * గారమరిన్నియన్నియన్.
73
శ్రీరామకృష్షక వి నన్నెచోడుడు నన్నయకంటె చాల పూర్వుడని న్ద్ధాం
తము చేయటలో ఆయన యుదాహరించిన ఉపపత్తులు రెండు తరగతులకు
బెందియున్నవి. ఒకటి కానన [పమాణము, రెండు భాషా [పాచీనత.
1. శాసన (పమాణము : అ యా పేర్కొన్న శాసనములు మూడు,
కుడుంబాలూరు శాసనము :-ఈ శాసనములో 900-950 మధ్యకాలమున
ఉన్న విక్రమకేనరి యనునొక చోళరాజు మల్లికార్జునుడనెడి ఒక యోగిని గౌర
వించి ఆయనపేర నొక మఠమును కట్టించెనట.
బీచుపల్లి శాసనము :- ఈ శాననములో చోడబల్లి దేవుడు అనెడి ఒకరాజు
002వ సంవ వత్సరములో కృష్ణా తీరమున విశ్వనాథ దేవాలయమునకు భూదాన
మిచ్చి నట్టు ఉన్నదట.
పేరులేని మరియొక శాసనము :- నన్నెచోడుడను ఒకరాజు పశ్చిమ
చాళుక్యలతోడి యుద్ధమున 94౧వ నంవత్సరములో హతుడై నట్టు కలదట.
మొత్తముమీద ఈ మూడు శాసనములలోని వేర్లు (గంథములోని తండి
కొడుకుల యొక్కయు, గురుశిష్యుల యొక్కయు పేర్లతో నరిపోవుచున్న వి.
కనుక ఆ మువ్యురే ఈ మువ్వురనియు 040లో యుద్ధమున చనిపోయిన నన్నె
చోడుడే ఈ [గంథకర యనియు కవిగారి సిద్ధాంతము.
2. భాషా (ప్రాచీనత : ఇక భాషా పాచీనత విషయములో శ్రీరామ
కృష్ణకవి [వానిన వాక్యములివి ;- నన్నెచోడుడు నన్నయ భట్టారకునికం టే
[పాచీనుడని, కుమారసంభవమునందలి వ్యాకరణ చ్చందో విశేషాత్మకా పూర్వ
పద (ప్రయోగములు సహ్మన ముఖముల ఘోషించుచున్న వి
పై సిద్ధాఐతమునకు ఈ (కిందివి ఉదాహరణములగును.
]. భందో విశేషములు :- ద్ర్చ ముమీది ఆరనున్నను నిండు సున్న చేని
నిద్ధానుస్వారపూర్యకాక్షరమ. తో పానను బెల్లించుట.
కం॥ వీండేమిసేయు( బంచిన
వాండుండ (గ సిక)_మునకు వధ్యు(డుగా నా
ఖండలు(డుగాక, యేసిన
వాండుండ(గ నేమి సేయు. బరికర మనిలోన్,
74
కములుందగ( గాచుచున్న వే
Et దేల్చినమ్మతిన్.
ఈ
నంను
అవాలి
అలాధిప్పు
wt
Tw helm
ఖా
ఇ
ము
మొదలూ
న్న
వానియున్న చో దీర్షముమీద నిండును
కవి |
చి
లొంగి ఆని
ల నంయకాక్షరమునకు రేవతో కూడని రెండవ
శో
ఖీ a
అక్షరముయొక =. డి
మ్మ యిన్
చు నచిఐ
౧
రహ కీన్ భోంటిం
.
స్టే
వ కో ఆ
క్ ఓక సర 6దులలర న్ నూత్నా శ
యు
ల్
జ
వాల్ 7
వదంబునన్ .”
ఇ
co మద్భాణ
లు: సాధ్యములుగా గాని, మ్మిశమములుగా
సమాసములు;
నంస్కృతాం ధ పదమటిత
ఫం
(3
7
“dé
#0
శ fh
గ fr
క కై"
dA
గ! ళు
స 3 ఇ
ia జ
ca fa
గ] కి
త్ే
శ!
3
పా
P
“3
హై
షె
x} వీ
(| hm
OR గ్య
ః Fs
ఇ శే
{క Fn
జే It
rAd కా
"కే ం శ
ఫే ఖ్!
1 ha
a పా కైక
శకి శ్ =
$2 a2}
75
చ॥ భ్రఢమిళ్రండుగ్ ధనాఢ్యు,డును భూరిబలుండును శౌర్యవంతుడున్
గడు దృఢపాణివద్ము(డునుగాక యొడంబడ దశ్వమే ధమిం
దడర(6గ(జేయు( దన్మఖము నందుల పుణ్యఫలంబులంద(గొ
నడుగడు గశ్వమెధమను నాజిమొనంజని చావుసేగియే. ""
$, అలంకార విశేషములు : ఉపమావాచక ద్విరు కి.
సీ॥ “వేలావనమునందు విలసిల్గు విదుమ
వల్లిక యుదయించు బోడున్రుబోలా
బూర్య దిక్సతి కతి న్ఫురణతో నుతనుధా
కరరేఖ యుదయించు కరణివోలా.”
శీ, అ(శుతపూర్య శబ్దములు, అర్థములు ;
1. అగుధాతువుయొక్క భావార్థక రూపము ““అగుటకు"”* బదులు
“అగుడు''
“దో, షారంభులు వర్ణనీయు రఅగుడది యరుదే”
“అతినత్తుల( గూడిబలియు లగుడ ది యరుదే”
9. కుందుధాతువునకు '“కుందిల్హు”' అను రూపము
"వనటం గుం దొల్లి చింతించుచున్ ”'
8. సమూహము అను అర్థమున నమూహీా
“శారద నీరద నమూపొ చాడ్పునంబోలెన్ ”
ఓ. (గహశబ్దమునకు తద్భవముగ (గ్రాము. (శేటి ప్రయోగము గాము.)
“పజతెంచి మగుడంబెట్టిన నజిముజీవలి (గాయవట్టినట్ట నలుడుమై.
ర. వరభాగ శబ్దమునుండి అతిళయిల్లు లేక ఆతిశయిల్దజేయు ఆను
నర్ధమున “'పరభాగిల్లు' అని నామ ధాతువును నిష్పన్నము చేయుట.
“ఉమామ హేశ్వురుల వురోభాగంబుం విరభాగిల్లుచు”
దానివంటి వే కావడించు, ఎంగిలించు అను ఈ కింది నామధాతువులు.
''పమథగణముద కుంబడ6గొట్టి కట్టుచు(
గాలు(జేయు బడియ( గావోడీంబి,”'
76
“మొనలావులించి వానస నల(జనిగొచ
రా
లేందేటగ ము లెంగులింన కుండ”
6, వెంటబడు, వెంబడించు ఆనునర్థ మున వెనుదెంచు
“| పజంరిల దిగజేం, దంబు వాశుదౌంబె దెరలగుహుండు.
(‘ ఎ రా శే U
7. ఆండురు = శ్రీలు, ఏక వచనము --. ఆలు
బేటము = అనురాగము, మేలిల్లు == శేష్టము.
'కేనము = ఆనూయ, కందవడము = = తెర.
కొలవేరు == వట్టివేరు, గోమెని =: లక్ష్మి
తలతంతము == "సేన
ఇవిగాక అనంక్ర్యాక కములై న కన్నడ పదములు, తమిళ పదములు
విచ్చలవిడిగా వాడబడియున్న వి.
ప
ంన్క్మ్యృత వుంలింగ శబ్దములు ఉత్సమములగు నపుడు ఉకార పూర్వక
“డు” ప్రత్యయము చేరును అని నియమము. దీనికి భిన్నముగ కాసనములలో
ఉత్వము మాాతమె విచి «డు చేరని రూవవులు అరుదుగానున్నవి. వ
వా.
యాచార మును బట్టియే గన్నయ పిచ్చు, మూర్చు, ము డు శబ్రములకు క్ ర్స” చేర్చు
అధ
కుండగ నె పయాగించెకు. నిన్నె చోడుడు అట్టిదేయగు కరికాలచోడు ఆను
జ డా Care phe] _ కాజా! »9
మహపతి మొలమూలగాంజు జుట్టి పాలించెంగలి.గ రికాలచోడు.
హమ్సు గానుట్టి “జి చేదం రూవము
దేవండు, ధీమండు. రామజ్ఞు, గరుడడు మొదలై నవి.
ఇట్టి వశష రూపములు నన్నయ భారతములో గాని తరువాతి గంథ
క wey శ చి సో
న్నయ న కోకి తెలుగుభాష అస్సి
విధముల నువకిషు_ తమై సియతిజెఎవనవనియు నన్నెచోడుని నాటికి అటి
లమ య కు
సంస్కారము జరు*తేవనిమము ఆహటెకి తెల్టుగు సోవరభాషలై న [దావిడ
క పపయిఖన్సు అర్థములను కొంత
మా
సస్య దుకు చం అం: లో వా
షదకు ర్ గలా రా వ wi |
ము పృటినదనియ ఆయన
(on
77
ఈ నిద్ధాంతములకు పూర్వవక్షము: కవిగారు చూపిన శాసనాధారములో
లిక దోషమున్నది. ఎట్టనగా =
చోడ రాజవంశమున నన్నెచోడ నామాంకితులు వెక్కురు కలరట. అబ్బే
చోడబల్లి, జల్లిదేవుడు అనే చేర్చును పెక్కుమందికి కలవట. శివాచార్యులలో
మల్టికార్టన నామధేయులుకు కొందరు కలరట. కావున ఏ శాననమునందైై న
డక నన్నెచోడ నామము కానవచ్చినంత మ్మాతమున ఆవ్య క్రి కుమాూరనంఖవ
క_ర్రయనిగాని, వేరొక శాననమున చోడబల్లి పేరు కానవచ్చినంత మ్మాతమున
ఆ పురుషుడు నన్నెచోడుని తం[డియనిగాని ఆ కాలముననే మల్లికార్డుడ నెడి ఓక
ఆచార్యుని పేరు కానవచ్చినంత మ్మాతమున ఆతడు నన్నెచోడుని గురువేయని
గాని వేగిరపడి చుట్టరికమును కలువరాదు.
శ్రీ జయంతి రామయ్య పంతులు, శ్రీ వేటూరి |ప్రభాకరశాన్రి ఈ
చార్మితక వివాదమును పరిష్కరించుటకు శాసన వరిశోధనలుచేని ఆ మువ్వురకు
అట్టి సంబంధమును నిరూపింపగల మూడు శాననములను (పక టించిరి. వాటిలో
రెండు వెదచెజుకూరు శాసనములు. వీటిని వేయించినవాడు మల్తిదేవుడనెడి
ఒక చోళరాజు. అతడు ఆ [గామమున వేంచేనియుండిన భీమేశ్వరస్వామికి
“పరిదంహపూడి' అకు (గామమును ఆర్సించుట ఈ శాసన విషయము. మరి
ఆ [గామదానము అప్పటి కాకతీయ చక్రవ ర్రియగు గణపతిదేవుని వుణ్య[పా ప్రి
కొరకు జరిగినట్టు ఆ శాసనముననే వ్రాయబడియున్నది. గణపతిదేవుని
రాజ్యకాలమైన 1193 నుండి 1280 వరకుగల మధ్యకాలములో ఈ శాసనము
పుట్టియండును, ఆది యతని చరమదశలో వేయబడిన శాననమని యూహించు
టకు వెదచెజుకూరు రెండవ శాసన మాధారమగుచున్నది. అదియు ఈ మల్లి
దేవుడు వేయించినదేః అందు గణపతివేనుని [వశంనలేదు. గణపతిదేవ చక్రవర్తి
ఆంత్యకాలమున ఆతని సామంతులు ఒకరొకరే న్వతం [తులు కాజొచ్చిరని దేశ
చరిితవలన తెలియవచ్చినది. కావున మొదటి శాసనమునాటికి సామంతుడుగా
నున్న మల్తిదేవుడు రెండవ శాసనమునాటికి న్వతంతుడయ్యెనే మోయని తలచు
టకు వీలున్నది. కాగా మొవటి శాననము 1250 [పాంతమున పుట్టి ఉండ
వచ్చును. అప్పటికి మల్లిదేవుడు గణపతి చృకవరికి సామంతుడు. ఆ శానన
ములో ఆ మల్లిదేవుని వంశవృక్షము ఈ విధముగా నున్నది.
రాజరాజమహిపతి---( ఇతడు నూరరాజు తమ్ముడట)
మల్రిదెవుడు (శాసనదాత)
ఈ వంశములో చోడ బల్లి కుమారు(డు నన్ని చోడండొకండు గలడు.
అత(డీ శాననదాత క్రైదుతరములు పైవాడు. పురావన్తు పరిశోధన శాఖవారి
సూత్రము[ప్రకార మొక్కొ_క రాజు తరమునకు 25 సంవత్సరముల చొవ్యన
లెకి.ంచుచు(బోగా నన్ని చోడ డీత్రనికి 125 సంవత్సరములు పూర్వుడు. అనగా
11265 [పాంతమువాడు. ఈ శాసనముతవ నోళరాజుల శాననములలో
మిం
ఎ లు
చోడ బల్లి కుమారుడు నన్ని చోడడని నిరూపించు శాననము మరొకటి యింత
దనుక దొరకలేదు.
2. కొప్పరపు కాసనము (1115) ** దీని దాత చోడబల్రి. ఇతడు
సోమేశ్య్వరమను [గామమును ధృతకాలాముఖ |వతుడును తత్త్యవెతయునగు
మళల్లికార్డునున కర్చించినట్టిందు గలదు. 1115లో చోడ బల్లిచే సత్మతుడయిన
మల్లికార్డు నయోగి 1125.80 (పొంత మున నన్ని చోడనిచేత గ్రంథ |వదాన రూవ
మున సత్కతు(డగుట చూడగా నీ మువ్వురు పురుషులకు [గంథ నూచితమగు
సంబంధ మే కలదని నిశ్చయముగా ( జెప్పవచ్చును. 1115 [పాంతముననే తన
తం్మడితోడి పరిచయముగల మల్లికార్డునయోగి యీ కవికి గురువగుట సంగతమ్మే,
79
ఇంతకంటె [పబలమైన యాధారము దొరికి యీ సిద్దాంతమును పూర్వవక్షము
చేయువజకు ఇదియే నిజమని యనుకొనవలెను,
ఇవిగాక (తిభువనమల్ద చ[క్రవర్తి (చలమర్తిగండనృవతి) రామేశ్వరుడు
అను ఒక శివయోగికి ఒక నూర్యగంహణ కాలమున భూదానము చేసినట్టు
1090వ నంవత్సరమున వేయించిన ఒక శాసనమున కలదు. శ్రీశై లమఠ
చర్మితమునుబట్టి ఆ మఠమున ఒకప్పుడు రామేశ్వరుడనెడి ఒక భ క్తకవి
యుండినట్టు తెలియవచ్చినది.
[గంథావతారికలో ఏ తెలుగు కవిని (పస్తుతింవని నన్నెచోడుడు [గ్రంథ
మధ్యమున ఒక రామెశ కవీం|దుని పేర్కొని ఈ (కింది పద్యమును చెప్పెను,
శా ''శ్రీరామేశ కవీశ్వరాదులెద నీ శ్రీపాదముల్ భ క్తితో
నారాధించి నమ స్తలోక నముదాయాథీశులై రన్న నం
సారుల్ దుఃఖనివారణార్థ మభవున్ నర్వేప లోక తయా
ధారున్ నిన్ మదింగొల్వ కుని. యుజవే దారిిద్య విదావణాః”
ఈ “'దార్మిద్య వి|దావణా 1” మకుటముతో బృహస్పతి పరమేశ్వరుని
స్తుతించినట్టు ఈ వరునలో పది పద్యములు గలవు. ఈశ్వరానుగహమునకు
పాతుడైన ఆ రామేశకవి విధిగా శివ కవియె యుండవలెను. ఆతడు శ్రీశైల
మఠ చర్మితలో పేర్కొనబడిన రామేశుడేయెన యెడల నన్నెచోడుడు 1090
సంవత్సరమునకు తరువాతివాడు కావలెను. ఈ శాసనము కూడ ఆతని కాలము
12 వ శతాబ్ది పూర్వభాగ మనుటకు తోడ్పడుచున్నది. అనగా ఈ కవి నన్న
యకు ఇంచుమించు 70-80 సంవత్సరముల తరువాతివాడని ఈ శాననాధారముల
వలన తేలినది. మరియు నన్నె చోడుడు “ సురవరులన్ [క్రమంబున ”---అనెడి
పద్యములో మార్గ్షనత్కవీశ్వురులను దే? సత్కవులను సంస్తుతి చేసితినని చెప్పు
కొనెను. కాని దేశి నత్కవి స్తుతి పూర్వకములైన వద్యములు ఈ (గంథమున
లేవు. అతడు మానసిక మైనస్తుతి నెరవి తృప్రిపడెనో, లేదా “మునుమార్షకవిత “
అను పద్యములో ఆంధ విషయంబున తెలుగు నిలివిన చాళుక్యరాజు మొదలగు
పలువుర నంన్మరణమే స్తుతి యనుకొని నరివెళైనో తెలియదు. అట్టి వానిని
పేరుపెట్టి న్తుతించినచో ఈ [గంథముయొక్క_ కాల విషయిక వివాదము
ఉండెడిదే కాదు. అదియునుగాక నన్నయకు పూర్వము శాననములలోను;
80
నన్నయ భారతము బోను కొనవుచ్చె ,డి డుధా ధ్యాక్కుర వ తములు కుమార నంభవ
మున ఓక్క టయనను లేదు, అతి సవ్య త్రము. దే కపితాదీక్ష వహించిన ఈ
కవి తరువోజూది ఇతర దేశి చాందములను ఆదరించి మధ్యాక్క_రను కన్నెతి
చూడక పోవుఓకు కారణము ఆ వృతము డ కవులకు రస్ హూ రిగా తగిపోయిన
కాల [ప్రభావమై యుండును, ఇదియు అతడు నవ, యకు తరువాతి వాడనుటకు
ఒక నీదర్శము. ఇంతకంటెను నియతోపకారకము కాదగిన శాసనము ఏదియైన
లభించి యీ కొల నిర్ణ యమును సవరించుటకు ఆధారమైనచో ఏమగునో చెవ్ప
కో వఠకు చార్మితకముగా ఇతని కాలము 12 వ శతాబ్ది పూర్వ
ch రా ౧
ల శ న్ నో ఇ mE .
భాగమున నుండి యుండునని తెలొను. అనగా నన్నయకు ఇంచుమించు సమ
తు వచ. ఆ 3 మె క ణా |
కాలికుడన్నమాట. మరియు. శ్రీ శ్రీపాద లక్ష్మీవతిశాన్రి ఈ కవి తిక్కనకు
శ వ్
తరువాతివాడని వేరొక సి ద్రాంతము చేసెను. సరవవాదముగ సత్య నిరూవణము
చేయలేని ఈ అరగొర శాసనములను సిరాకరించి, తిక గాన రచనలలోని పోలి
కలు కొన్ని. ముఖ్యముగా యుద్ధ వర్ణనలు - కుమారనంభవమున కానవచ్చు
చుండుటచేత నన్నె చోడు డు తిక్కన తరువాతివాడై యుండునని శ్రీ లక్షీ వతి
సిద్ధాంత సారము. ఇరువురి | గంథములయందు కానవచ్చే ఆ పోలికలు తిక్క_నయే
నన్నెచోడుని అనుకరించుటవల్ల త తటసించి యుండునని మె నీద్ధాంతమునకు [వతి
వాదము కలదు. కాని తిక్కన న చో ఎ యుద్ధ వర్ణన లలో కానవచ్చే వెక్టు
అర్థ సంవాదము లను, శబ్బసంవాదమః లను తీక_న నన్నెచో డుని [గంథమునుండి
ఆపహరించె ననుకొసుట అంత విశ్వాసయోగ్యము కాదు అయిదు పర్వుములలో
వునరు క్రిలకుండ పదునెనిమిది రోజుల కురు పాండవ యుద్ధమును వదునె)మిది
గంటలు చూడదగివ చలనచి తమువలె చితించి (పదర్శించిన తిక్కనకు కుమార
సంభవమునందలి రెండాశ్యాసముల యుద్ధ పర్ణనా ఖాగమునుండి ఎరవు తెచ్చు
కొనవలనినంత టి భాగకహీనత యేమి తటస్టించును? మీకు మిక్కెలి నన్నె
చోడుని కాలము. భావి పరిశోధనలవల్ల నికరముగా తేలినపుడు తిక్కన యుద్ధ
వర్ణనలె కుమారనంభవ యుద్ధ వర్ణనలకు మాతృకలని తేలునేమో! అయినను
అదియును నన్నెచ్ వోడునకు న్యూనతను కలిగింపదు. ఆదిగాక వారిరువురును
పాకనాటి సీమ వాసులు. ఆ మాండలిక పదజాలము వారిరువురికిని సాధారణము.
81
వారిలో ఒకరు రాజు, వేరొకరు మంతి. ఇరువురకును రాజధర్మ,
యుద్దతం [త పరిజ్ఞానము నమానము. కాగా ఒకరిని ఒకరు అనుకరించుటగాక
ఎవరికి వారే స్వతంత్రముగ అట్టి వీరవిహార వర్ణనలు చేని రనుకొన్నను తప్పు
లేదు. అసలు కవులలో ఎవరిని ఎవరు అనుకరించినను అనుకరణము దోషము
కాదు, తమకు పూర్వులైన కవుల భావములను పలుకుబడులను స్వేచ్చగా ఏక
కుటుంబ ధనమువలె వాడుకొనుట పూర్వాం(ధ కవుఐకేగాక సంస్కృత కవు
లకును ఆచారము. అట్టి యనుకరణ ములు, అనుసరణములు తమకు న్యూనతను
తెచ్చెడి [గంథ చౌర్య భావచార్థుములుగా వారెన్నడును భావించి యుండరు.
వాల్మీకీ వాగాలాసములు కాళిదాను [గంథములలో పెక్కు చోట్ల (పతిబి:బించు
చుండును. _ దానివల్ల కాళిదాసు ఘనతకు లోకమున ఏమియు లోటురాదు.
తెనుగున నన్నయ భారతమునందుకూడ దానికి మూలమైన వ్యాన భారత పద
బంధములే కాక కొళిదాన భారవి (పముఖ కవుల శబ్దములు, భావములు అక్క
డక్కడ కానవచ్చును. వాటి యునికి నన్నయకు అపకీర్తి హేతువుకాదు. ఒక
యుదాహరణ చూడుడు : అర్జునుడు పాశువతాస్త్ర సంపాదనార్థ ము తపస్సునకు
వెడలునపుడు దౌవది యతవిని “తన స్నేహలాలన విటోలాపొంగ విలోకనం
బుల వార్థుం బరిగృహీత పాధేయుం జేయుచు” అన్న వన్నయ భారత ములోని
వా కర్టమునకు మూలము భారవిలో ఉన్నది. ఆ జోకమిది:
“ అక్చతిచు [చేమ రసాభిరామం
రామార్చితం దృష్టి విలోఖి దృష్టం
మనః (వ సాదొాంజలినా నికామం
పూర్వకవులకు అనుకరణరూఎ పూజ చేసిన తెలుంగు కవులలో శ్రీనాథుని
మించిన భక్షాగేనరుడు లేడు. సందర్భము పొనగినవుడెల్ల కవి సార్వభౌముడు
కాళిదాస, భట్టణబాణ, మురారి, భవభూతి, మయూర (పముఖ సంస్కృత మహా
కవుల శ్లోకములను అనుకరించియో అనువదించియో తన [గంథముల నలంక
రించుకొనెను. తెనుగు కవులలో తిక్కన వలుకుబడులను వెకి_ంటిని [శ్రీనాథుడే
వేడుక పడి పయో గించెను.
గ
రి
అమే కుమారనంభవములో కాళిదాసాది కవుల అనుకరణములు చాల
ఉండును, కమారసంభవము లోని యనుకిరణములు తరువాతి తెలుగు కవుల
[గంథములలో అక్కడక్కడ కానవచ్చును. అంతమా[తమున అనుకారి అను
కార్యునికం టె తక్కువ వాడనికాని స్యయముగా ఆమాతవు భావమును ఊహింప
తేడనిగాని తలచుట, పూర్వ కవులయెడ అవచారము చేయుటయే యగును.
ఒకే భావము ఒకే కాలమునగాని అనేక కాలములగాని, ఆనేకి దేశముల అనేక
భాషలలో అనేశ కవృలకు స్ఫురింప వచ్చును. దీనిని బట్టియే శబ్దస్సోటతోపాటు
భావస్పోటయు కలదసి తార్మ్కికు లందురు. ఆ భావమును ఆయా కవులు
వ్యక్తము చేసెడి విధానమే వారి రచనా నైపుణి. వారి విశిష్టతకు ఆ కూర్చు
నేర్పే కారణభూతము.
“త ఏవ వద విన్యాసా స్తాయేవార్థ విభూతయః,
తథావీ నవ్యం భవతి కావ్యం [గంథన కౌళలాత్”.
కావున భావ చౌర్యమనునది లేనేలేదు. కాకపోతే అనమర్హుడై అధమ
కవిత్వము చెప్పెడివాని [గంథములలో. ఆట్టి అమకరణములు కానవచ్చునవుడు
ఆ కవిని యథార్థముగా చౌర్యము చేసిన “వాడనుటలో తప్పులేదు. సమర్థుల్లిన
కవులకు అట్టిది 'ఆపాడింపరాదు.
నేను మొదట చెప్పినట్టు ఈ కవీక్ణరుడు చేసిన పుణ్యమువల్ల ఇతని
గుతించి, ఇతని కాలమును గుజించి మరి కొంతకాలము [గంథము పెరుగుచునే
యుండును..
శ్రీ రామకృష్ణకవి చూపిన అపూర్వ ఛందోవ్యాకరణాది పయోగ విశేష
ములు కొన్నిన న్నయ తరువాతి గారి కపుల్ కూడ్ర కానవచ్చుచున్న వనియు అందును
ముఖ్యముగ పాల్కురికి సోమనాథుని రచనలలో విస్తారముగ ఉన్నవనియ ఆ
(వయోగ విశిష్టతయే నన్నెచోడుని (పావీకతకు నిదర్శన మగునేని సోమనాథ
| పభ్ళతులు కూడ నన్న యకంసె |పావీకులని చెప్పవలసి పచ్చునవియు రెండవ
వక్షమువారు క్రి నిదర్శవమును తోనివుచ్చి 6. ఈ [కిందివి వారు చూవిన ఊదా
హరణములలో కొన్ని:
“పాండు రాంగంబై న పడతి గర్భమున,
బోడిగా బెరుగుంయ ప్త! 'తుడీ క్రియను,
83
(ఇవీ పోండిగా ఆని కవి [వాని యున్నచో దీర్చ ముమీద నిండునున్న
నుంచినట్టగును. లేకున్నచో వూర్జ్ణార్ణబిందు పాన యగును.
- బసవపురాణము
వై రి పదములు;
“వుడ మీళశ్వర గొంక నృపతి భోగ నురేందా”
(మనుమంచిభట్టు - హయలక్షణము.)
“తిన వెచ్చ మేరాజు తీర్చంగలండు”
_(శ్రీనాథుడు
(1 [పాణ గొడ్డము” -నన్నయ
“ఆ పరంజ్యోతి స్వ్వరూపంబునకును
దీప కంభంబు లెత్తిం దిన యట్లు”
_ జసవపురాణము
“పడమీశ మీ ధనంబునకు. జేసాంప
నొడయల కిచ్చితి నొడయల ధనము”
_ఎబనవపవ్పరాణము
శాంత (పాసము।
“ నర్వజ్ఞ భ కి విరహితు-..
డెవ్వడు” _శివతత్వసారము
“'సర్బంబు వడగ నీడను
గప్ప వసించిన విధంబు” |
_సుమతిశత కము
దిగ్యాసుం డురువింఛ లాంఛిత శిభోదీర్దుండు వర్షావయో
ముగ్వర్జుండు నవాంబుజాహితలతా ముక్రాంగదుండున్ సుధా
రుగ్విస్మేర ముఖుం డనంగశత జిదూపాధికుం డగ భూ
వాగ్గర్వోద్భవ భూమి శ్రీవిభుడు శ్రీవత్సాంక వక్తుండునై.
= పాండురంగ మాహాత్మ్యము
4
క్షన్” _తిక్కు.న విరాటపర్వము
గారెడు నేతికి( బైవై
సీరలికిన యట్టు వోలె నివషృలమయ్యెన్ ”
కేతన దశకు మారము
ఇట్టివి కొ రచనలలోను కలవు, ఇట్టి వింత (పయోగములే కాక
“సమూపి, బేటము మొదలైన న అనారు పదములుకూడ పాల్కురికి రోమ
నాథుని రచ కలలో మిక్కిలి కానవచు + వచ ది
ళ్
PN
sp
(04
న
కము:- అకువదియేండ్హనాడు శ్రీ మానవల్లి రామ
కృష్ణక వి రః [(గంథమును ;: పకటించినవడు ఏ మా|తమేని సాహిత్యజ్ఞానము
కలిగి గంథ పఠనాభ్యాసముకల యువకులందరు చారితక చర్చల "వరకు
'ంథము శాసన భాషవలె దుర్చోధ మైపరనయోగ్యముగా '
నన్నయకంటె [పాచినుడను సిద్ధాంతమును
హింపలేని విద్యాంసనులు మతము దీవి జననకాల వరికోధనలకు పూనుకొని
కవిగారి సిద్ధాంతమును పూర్వపక్షము చేసిరి. (క్రీ మానవల్లి రామకృష్ణకవి ఈ
స వేయనపుడు ఆ [వాత పతి చక్కగా
| 'దించుటచెత ఈ గంధ మునకు సహజముగా
గది దావర్వాన పాఠకులకు ఆ భాష దురోధమైనది.
హోకుండ 3 శెలిసిబటి ఈ!
ఆన్
లదసి దీనియెడ విముఖులై
వ
ran
య
క పన్తక భాండాకములలోగాని ఇతర।తగాని లభించెడి [వాత
(పతులన్నియు అంచువించు మూడు వందల నంవతృరములకంటె వూర్వము
(వాసినవి కావు ము డణ యం తములు వెలసి
లసిశ తర్వాత పూర్వ (గంథములను
అచ్చు వేయ తల పట్టికవారు వాటిని నేటి వాషకు అనుగుణముగ వర్ణ [క్రమము
అను, వ్యాకరణ మెశషములను పూర్చి వాటియెడ పాఠకులకు సుము ఖత్వమును
గలిగించిరి. ఈ సంసాం_దములో దాక
ఫ్రారములో చాకరణ విషమిక భాగమునకు చిన్నయ
[5
సూరి వ్యాకరణమునే (ప్రమాణముగా గైకొని ఆ నూతములకు విరుద్ధములైన
[ప్రయోగము లన్నిటిని మార్చి మూల [గంధ కర్తలకే అవచారము చేసిరి. ఇట్టివి
పరమ [పమాణములైన భారతాది మహా [గంథములలోనే జరుగబట్టి మనము
మూల రూపములు ఎరుగక ఈ రూపములకే ఆలవాటుపడి ఇవే ఒప్పుగా తక్కి
నవి తప్పుగా నమ్మ బూనితిమి. శ్రీ రామకృష్ణకవి కుమారసంభవ (పతిని
భారతాదులను వలెనే నేటి భాషకు అనుగుణముగ సంస్కరించి ముదించి
యుండినచో ఈ (గంథమునకు ఇప్పుడున్నంత పాతదనము వచ్చెడిది కాదు.
ఇది పపాజన్నయ యుగమునకు చెందినదని స్థావింప దలచి కవిగారు అట్టి
నంస్కారమే చేసి యున్నచో తన |వతిపాదనకు భంగము వాటిల్లును గున ఆ
పనిచేయ తలపెట్టలేదు. మరి తంజావూరు మొదలైన స్థలములందలి వుస్తక
భాండారములలో కానవచ్చెడి [పాతకాలపు [వాత పశు లన్ని టిలోను దీర్చముల
మీద అరసున్న స్థానమున నిండు నున్నయు, ,_ప్రథమాక్షరము రేఫముగాగల
సంయుకాక్షరములో రెండవదానికి వలవలగిలకయ మొదలైన వూర్వకాలపు
వర్ణ క్రమము సర్య సాధారణముగ కానవచ్చును, ఆ రూపములు అచ్చు వెలసిన
తరువాత, నేటి వర్ణ్మకమానుసారము అచ్చులో సవరింవబడినవి, శ్రీ రామకృష్ణ
కవి ఇట్టి వాటిని కూడ సవరింపలేదు. మరియు, ఆయన తరువాత ఇటీవల ఈ
[గంథమునకు రెండు మూడు ముదణములు బడినవి. వీటిలో ఆయన (గంథ
మున కానవచ్చెడి “వనలచ్చి, మరహరుడు” మొదలైన వైరి నమాసములు,
కానరాక వాటి స్థానమున ““వసలక్షి, స్మరహరుడు” అని ముదింపబడి
యున్న వి.
ఈ పరిష్కృత రూపములు మూలమున నున్న వేకాని కల్పితములు కావని
మన మనుకొనవచ్చును. నత్యాన్వేషణ తత్పరములైన ఇట్టి పరిశోధనలవల్లనే
నన్నెచోడుని కుమారసంభవము అనాటి కంటె నేటికి కొంత నుబోధముగ
నున్నది అయినను ఇప్పటికిని ఈ (గంథము నులభ (గాహ్యము గాదు ఏ
[గ్రంథ మైనను దుర్చోధ మగుటకు రుదు కారణము లుండుకు. ఒకటి:. కవి
యూహించిన అర్థము (116) లోతుగ నుండుట, రెండు: ఆ యర్థముకు సర్వ
సాధారణ భాషలో తాను వ్యక్తము చేయలేకనో ఆభాష తన యర్ధమును
వ్యక్తము చేయజాలదను తలంపుచేతనో అసాధారణము లైన మారు మూల వదము
లను వాడుట. ఈ రెండింటిలో మొదటిదైన అర్థ గాంభీర్యము [గంథమున
86
(పతి పద్యములోను ఉండదు. ఉన్నచోట కవి అనమర్హుడెనచో రెండవడి తట
సించును. నన్నెచోడుని పద్యములలో కొన్నింట తరచి చూచినగాని తెలియని
అర్థ గాంభీర్యము కలమాట నిజమే! ఆ యర్గమును వ్యక్తము చేయుటకు
సర్వత్ర కాకున్న కొన్నిచోట్ల నయినకు అతడు అపూర్వ శబ్దములు [పయోగిం
చుటయు నిజమే. వీట్రివలనే ఆతని రచన దుర్చోధ మనెడి నిందకు పాత మైనది.
ఈ యపూర్వపద _పయోగములు కూడ సంస్కృత శబ్దముల యందుకంకు
తెలుగు పదములలోనే ఎక్కువ కానవచ్చుచున్న వి, అరవ కన్నడ పదముల
సాహచర్యము దీనిని మరి కొంత దూరము కొని పోయినది.
ఇతడు వాడిన పదములు నిఘంటువున కెక్క_క పోవుటచే ఆర్థావబోధము
నకు నిఘంటువులు కూడ నిరుపయోగములై నవి. నిఘంటువులై నను (గంథస్థము
లైన పదములనే స్వీకరించునుగాని (గంథస్థములు కాకుండ వాడుకలోనే యున్న
పదములను సక రింపవు. కుమారనంభపము నిఘంటుకారులు చూడలేదు. నన్నె
చోడుడు వాడిన దేశి పదజాలములో ఎక్కువ పాలు మాండలికము. అంధుల
అందరిభాష ఆంధ్రమే యనివించుకొన్నను ఈ దేశమునగల నానా మండలము
లలో నానా విధములైన మాండలిక వదములు ఉన్నవి. దేశి యనెడి పేరు
మీద ఆ మాండలిక వదములనే ఎక్కువగా |ప్రయోగించినవాని కవిత్వము
నిఘంటు నహాయము లేకుండ ఇతర (ప్రాంతములకు ఆర్థముగాదు. ఈ లక్ష
ణము ఒక్క. తెలు(గునకే కాక ప్రపంచ భాష లన్నింటిలోను కలదు. ఏ
(పాంతమువారు ఆ [ప్రాంతీయ పదములనే వ్యపహారమున వాడుకొనుచున్నను
(గ్రంథ కరలు మాతము బహుళముగా సాధారజణీ కృతమైన భాషనే వాడు
చుందురు. ఆం|ధ భా షయొక్క సాధారణీ కృతికి నంన;) గతము
ఎక్కువగా తోడ్పడినది. ఆందు చేతనే నన్నెచో డుని కఏీత్యములో సంస్క్యత
భాగము సుబోధము, దేశి భాగము దుర్భోధము అయినవి. ఆదియుగాక ఆంధ
సాహిత్య విద్యార్ధులు మొదట నన యే భారతము దారానే భాషా పరిజ్ఞానమును
నంపాదించిరి. ఆ, గంథమున కూడ ల మాండలికము లున్నను, అవి
తద్ద౦ంథ పఠనా భాాసము వలన పాఠకులకు ఏపరిచితములై కేవల మాండలిక త్మ
మును కోల్పోయినవి. కుమారం కమునకు భారతమువలె వకన యోగ్యత
కలుగకపోబట్టి ఆ భాష నేటికిని వింతగానే తోచుచున్నది. పాల్కురికి సోమ
నాథుడు నన్నెచోడునివలెనే ఎక్కువగా మాండలిక దేశి పదములనే వాడెను*
87
కాని ఆతని [గ్రంథములు భారతమువలె సాహిత్యవరు లందరకు నంనేవ్యములు
కాలేదు. దానికి కారణము - సోమనాథుడు కావ్యములనుపేర మత [గంథము
లను |వాయుట. ఆ మతస్థులు తప్ప ఇతరులు ఆ గంథములను సాహిత్య
సంపాదనార్థ మైనము చదువకపోవుట సహజమే! మరి నన్నెచోడుని
తర్వాత తిక్కన కూడ దేశ భాషను ను[పడిష్టితము చేయటలో కొంత
పాలు నెల్లూరి మాండలికము ఆని చెప్పదగిన దేశి పదములను, జాత్యమును తన
(గంథములలో వాడె ననుటలో నందేహము లేదు. అయినను అట్టి పదములు
నిఘంటు వులకు ఎక్కుటచేత , తెలియని యర్థ ములను వాటి దారా [గహింవ
గలిగొతిమి. అదియునుగాక తిక్కన భావములు ఇతర కవుల భావములకం టె
ఎక్కువ లోతుగలవి యయినను ఆయన ఇతరులవలె తాను వ్రేశవడక పాఠకు
లను క్ర వెట్టక స సుకరముగా ఆ భావమును వ్యక్తము చేయగలడు. తిక్కన
తరువాతనే దేశీ పదజాలముస మన భాషలో సాధారజీకం ఇత్ మేర్పడినది. కావున
మాండలిక వద పయోగమునే ఎక్కువగచె చెయు కవి దేశ వ్యాప్తమైన ఆదర మును
పొందలేడు. నన్నెచోడుని (గంభమునకు అట్టి స్థితియే పట్టినదని నా యభి
పాయము.
(గ్రంథ సమిత
తెలుంగు కవులలో కొందరు తమ [(గంథావతారిక లలో కావ్య కళను
గూర్చిన తమ ఆశ యములను, ఆదర్శములను నూత పాయము లైన కొన్ని లక్షణ
వాక్యములలో వ్యక్తము చేసిరి, ఆ లక్షణ నిర్దేశములో తమకు పూర్యమానగాని
సమకాలమునగాని రచింపబడిన కొన్ని [గంథములమ గూఢముగా ఆధిడ్నేవీంచు
టయు, అట్టి దోషములులేని తమ రచనా విధానమును నూచించుటయు గలదు.
ఆట్టి వారిలో నన్నెచోడుడు (పథముడు. సత్కవి కావ్యము ముఖ్యముగా ఈ
[కింది లక్షణములు కలిగి యుండవలననీ ఈ కవి యాశయము.
1, భావములు జాను తెనుగున సరళముగా వ్యక్తము చేయుట.
2, కావ్యముకలిగించెడి ఇంపు వెంవుతో విరిగొనియుండుట. అనగా రచన
హృదయమునకు ఇంపు నింపుటయే గాక చిత్తమునకు జొన్నత్యము కలిగించునది
కావలెను, అనుట. అట్టి బొన్నత్యము ఉదాత్తవస్తు స్వికారమున కలుగును,
క్ర
te
ఏ, ఇలి కర్ణర సాయనముగా నుండవలెను.
4. పె వె తళుకు బెషకులతో చూవరకు మిరుమిట్లు గొలివియ లో
ఉత్త గుల్బయైన (ప్రతిమవలె గాకుండ, ఉత్తమ కావ్యము చూచుటకు అన్ని ఎ
ముల సుందరముగా సుండుటయే గాక అంతరమున సారవంతమై, సాలథంబి
వలె నుండవలెను (Substantial).
ర్, కృతి చెప్త బూనినవానికి చతుష్షష్టి కా పరిజ్ఞాన ముండవలెను,
6. | గంథమున నవరనములు, ఆష్టాడశ వర్ణనలు ఉండవలెను. ఇవిగా
“మార్గ కుమార్లము, దేశియ
మార్గము, వదలంగ( దమకు మది గొల్పక దు
ర్మార్గవథవర్తు అనందగు
మార్గ కవుల దల(వ నలంతి మహీ సుకవులకుని ”
ఆను పద్యములో ఆనాటి మార్గ కవితాభిమానులను అతడు నిరసించిన నూచోః
కలదు, ఎట్టనగా చాళుక్యుల కాలమున డేశి కవిత్వము పుట్టి నన్నయ భారe
రూపమున సుప్రతిస్టితమైనవ , దానిని మెచ్చక మార్గ కవితయందే- సంస్క
తమునందే- ఇంకను
పక్షపాతము చూవెడి భాందనులను గూర్చి వలికిన
వాక్యము లిపి,
అంతేగాని నన్నయ భారతము మార్గ కవిత్వమనియు తదను
యాయులు తత్పక్షపాతులు మార్గ కవులనియు నితని యభి|పాయము గాదు.
అట్టే యగుచో ఆ ఆషేపణ తన (గంథిమునకును తగులును. ఎట్టన గా నన్నయ
కవిత్యమునకును తన కవిత్యమునకును సంన్య్యతాం[ధ్ర వదముల పాళ్ళలో
హెచ్చుతగ్గు లుండవచ్చు గాని పద్య రచనా విధానము రెండింటను ఒకటియే !
ఎక్కువపాలు డేశి వదము లుండుట తప్పు కుషమారనంభవముటతో మార్షకు భిన్న
మైన దేశితన మేమియులేదు. నేను ఇతః పూరంము చెప్పినట్టు ఆనాడు మార్గ
మనగా సంస “hy తమే దశ యనగా దేశ భాషే, కావున ఈ ఈ చద్యమండలి
మార్ష కవిత్వము సంస్కృత కి విత్వమ సు అతని యవి వాన మ యుండును.
PET a ళా a
దానినే ఆరాధించి దేశిని మెచ్చక హోవు: “కుమార అని యతని నింద.
(కుమార్గము జ మంచి వద్ధతి కాదు). ఈ పద్యమునకు
ద్ద ఇంతవదికు సరియన
ఆర్థము కుదరలేదు. పైడి నాకు తోచిన
ఆదరము,
థొ
89
(పస్తుతము మన దేశములో ఉన్నతవిద్యా బోధన మంతయు మాతృభాష
ద్వారా జరుగుట (శేయనస్మరమని కొంతమంది [పతిపాదించుచుండగా వెరొక్ర
వర్గమువారు ఆంగ్లము ద్వారానే ఆ బోధనము ఫల్మపద మగునుగాని మాతృభాష
ద్వారా బోధించుట తగదు అని వాదించుచున్నారుగ దా! "ఈ వివాద మెట్టిదో
నన్నెచోడుని నాటి కావ్యభాషా వివాదము కూడ అట్టిదేయై యుండెను కాబోలు.
ఇతని యాశయములలో [పధానమైనది=భావములను జాను తెష (గున సరళముగా
చెప్పవలెననుట, ఈ జాను తెనుంగు” అనెడి పదమును ఇతడే ముదట (పయో
గించినవాడుగా పొడగట్టును, జాను తెను. గనగా ఏమియో అతడు చెప్పక
పోయినను సరళమైన తెలుంగు అని పద్యతాత్పర్యమునుబట్టి యూహింప
వచ్చును. ఈ పదమును పాల్కురికి సోమనాథుడు తన [గంథములలో [ప్రయో
గించి దాని న్యరూపముసు గూర్చి కొంత వివరణమును చెప్పెను,
ఉరుతర గద్య పద్యోక్తులకంటె సరనమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వ సామాన్యమగుట కూర్చెద డ్విపదలుకోర్కి. దైవార,
(బసవ పురాణము,
ఆరూఢ గద్య వద్యాది _వబంధ హూరిత సంస్ఫ్భృత భూయిష్ట రచన,
మానుగా సర్వ సామాన న్యంబుగామి జాను తెను(గు విశేషము
[పసన్నతకు. (పండితారాధ్య చరిత)
వె ద్విపవలనుబట్టి నర్వ సామాన్యమైన భాష జాను తెను(గని ఆ
కవు లనుకొన్న ట్టు మనము భావింప వచ్చును. కాని “ఆరూఢ గద్య పద్యాది
(వబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన” అను సమానము నర్వ సామాన్య
మేనా? అని పళ్నించిన వారికి నా నమాధానమిడి: నర్వులు అనగా ఆబాల
గోపాలము, (ప్రజలు అని యర్థము కాదు. కొద్దియో గొప్పయో భాషా జ్ఞానము
కలిగి, పాండిత్యము లేక పోయినను ఇతర సహాయ్య మ వేక్షించకుండ, చదివెడి
[గ్రంథమును అర్థము చేసికొన కలిగిన ఆక్షరాన్యులను మాతమే అతడు ఉద్దె
రించెనని నేను భావింతుకు. ఆకగా స ంస్కు త్ భబ్దములమ వొడినను తెలుగు
వారికి నిత్య వ్యవహారమున నుపరిచితములై తెలుగు తనమును తాల్చిన శబ్దము
లైనచో అవి తెలుగు వదములతోపాటు నర్మ సామాన్యములే యగును. ఇంత
వరకు లెన్సగా నున్నది. కాని ఆ సోమనాథుడే తన వృషాధివ శతకమున జాను
తెను(గునకు ఉదాహరణముగా ఒక వద్యమును [వాసెను,
“య్
90
బలుపొడతోలు సీరయును బాపనరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల 'సేందుకుత్తుకయు నిండిన వేలుపు టేజు వల్గుపూ
సలు గలజేని లెంకనని జాను( దెనుంగున సన్ను తించెదన్
వలపు మదిందలిర్చ బసవాః బసవా! బసవా: వృషాధిపా!
ఈ పద్యమునుబట్టి జాను తెనుగనగా అచ్చ తెనుగు అని స్పురించుట
తథ్యము. ఆచ్చ తెనుగు పద్యములు కొన్ని సంన్మృృత నమాన ఘటిత పద్య
ములకం టె దుర్చోధముగా నుండుట అందర మెరిగినదే : అచ్చ తెనుంగు భాష
ఎన్నటికి సర్వ సామాస్యము కాదు. చాళుక్యరాజు మొదలగు పలువురు దేళి
కవిత్వమును నిలిపిననాడే తెనుగు తత్సమ సంయుతమై ఉతమ కావ్య రచనా
యోగ్యమయ్యెను. పోని, తత్పూర్వము ఎట్టి సంస్కృత (పాకృత శబ్ద సంక
మణములేని కాలమున అచ్చ తెనుగు వాక్యములు ఉండెనని చార్మితక ముగా
నిరూపిత మైనను ఆ వాక్యముల తెలుగు ఆతి [పాలీనములైన శాసనముల థాష
వలె మనము ఎన్నడును వినని ఏదో పరభాషగ వినబడునేగాని నర్వ సామాన్య
భాషగ వినబడదు. కావున సోమనాథుడు జామ తెనుంగు పేర అచ్చ తెనుంగు
పద్యము [వ్రాయుట సరియన యుదాహరణము కాదు: నన్నెచోడుని అభి పాయ
మునను జాను తెకుగనగా అచ్చ తెను(గుగాదు. అతని [గంథము అచ్చ తెను.
గున వాయబడ లేదు. పోతే అతని ఆభి|పాయము సోమనాథు(ని వివరణము
వలెనే సర్వ సామాన్య భాషయే జాను తెను(గై యుండవలెను. కాని [గంథము
నందలి భాష నర్వ సామాన్యమని చెప్పలేము. ఈ [గంథమున కొన్ని
కొన్ని పద్యములు, కొన్ని కొన్ని వాక్యములు నరళముగా, నుబోధముగా
నున్నను ఇంచుమించు నూటికి ఎబదిపాళ్ళు కఠిన ౩
రచనయే యనుట నత్యదూరము కామ. కావున నర్వ సామాన్యవై న
తనుగు రచన అతసికి ఆదర్శము మాతమే। ఆచరణ సాధ్యము
పోయినను ఉత్రమాదర్శములు పశ ంససీయములే!
ఈ జాను తెనుంగు శబ్దము వంటిదే ఇతడు వాడిన వస్తు కవిత యనెడి
అస్పష్టమైన యింకొక శబ్దము. అవతారికలో ఈ పదము నతడు పదేపదే
(పయోగించెను. తాను జంగమ మ మల్రికా ర్గున గురువు వలన వస్తు క విత్యమును
నేర్చెనట.
౮]
ఆః “నింగి ముట్టియున్న జంగమ మల్హయ
వరమునందు( గనిన వస్తు కవిత
దగిలి వారియందనె గడింతు రవికి దీ
పమున నర్చలిచ్చు వగిదివోలె.”
ఆ గురువునకు తన కుమారనంభవ వస్తు కవితను రవికి దీపమున- ఆర్భ
లిచ్చువగిది సమర్పించెనట. ఆనగా ఈ [గలథము వస్తు కవితా బంధురమని
మన మనుకొనవలెను, మరి ఈ గంథసునే అతడు |వబింధమని ఇంకొక
పద్యమున పేర్కొనెను.
ఉ|| “జంగమ మల్రికార్డునుని టవ లలల ట ళం 6021
+=. విన రించెద€ |బబంధము నదన బంధురంబుగాన్ ”*
ఈ _పబంధ కవిత్వమునే అతడు వస్తు కవిత్వముగా వేర్కొనెనని తలప
వచ్చును గాని మరి సంస్కృత కవిస్తుతి సందర్భమున వాల్మీకి రామాయణమును
భారవి కిరాతార్డునీయమును వస్తు కావ్యములుగాను, ఉద్భటుని కుమారసనంభవ
మును గూడ వస్తుమయ కావ్యముగాను [పశంనీంచెను*
కం॥ ““కవితామృతోదయాంబుధి
కవి సజనజనకు వస్తుకావ్యాబ్దర విన్
జ —_ జ
గవితారంభంబుల న
త్కవు లభినందింతు రాదికవి వాల్మీకిన్.
కం॥ భారవియు వసు కవితను
భారవియును బరంగి రుదయ పర్వత శిఖరా
గారోహణేంద కీల న
గారోహణ వర్ణనల జనారాధితు లై.
కం॥ [కమమున నుద్భటు(డు గవి
త్యము మెజయం గుమారనంభవమ్ము నలంకా
రము గూఢవస్తుమయకా
వ్యముగా హరులీల చెప్పి హరు మెచ్చించెన్,”
92
ఈ [పశంన చూడగా వాల్మీకియు భార వియు ఉధ్భటుడు మా(తమే
సంస్కృతములో పస్తుకవులనియు అందులోను ఉద్భటుడు గూఢవస్తు కవి
యనియు ఆనుకొనవలని వచ్చును. ఆతని కుమార సంభవము లభ్యముకాదు
గనుక ఆది ఏవిధముగా గూథమో మనము చెప్పలేము. బహుశా (పబోధ
చం దోదయమునందువలె ఆతని కుమార సంభవములో వాచ్యార్థ ముకాక ఆధ్యా
త్మిక అంతరార్థము ఏమైన ఉన్నదేమో ! ఇక భారచియు, వాల్మీకియు (ప్రత్యే
కము వస్తుకవులుగా పేనుతింపబడుట ఏ కవితా గుణమును బట్టియో మన
మూహింవలేము. భారవి వస్తుకవియైనపుడు మాఘుడు ఏల కాగూడదు ? భట్ట
హర్షుడు ఏల కాగూడదు ? కావున ఆ యిరువురనే ఇతడు పళంసించుటలో
విశేషార్థమేపుయులేదు. తన (గంథమును [ప్రబంధము అని చెప్పుకొన్నాడు
గనుక |పబంధ కవిత్యమే వస్తు క విత్యమని అతని యభిపాయముగా [గహీంప
వచ్చును.
అలంకార శాస్త్రములలో వస్తుళబ్బమును కథాపరముగాను, కథాంశపరము
గాను వాడిరి. వస్తునేతృ రసఖేదములనుబట్ట్ దళరూపకములేర్చడునని ఈ కింది
నూతమున కలదు;
“వస్తునేత్యరసా స్తేషాం రూపకాణాం హి భేదకాః'' (పంతాపరు, దీయం)
ఈ సూ తములో వస్తుపనగా నాటకశేతీ వృత్త తమనియే అర్థము. మరి,
“ యత్స్యాాదను చితంవస్తు నాయక స రనన;వా,
అవశ్యం తత్పరిత్యాజ్యుం ఆన్యధావా [పకల్పయేత్ ”'
( దశరూపకము)
ఈ కారికయందలి “వసు! శబ్దమునకు ఇతివృత్తములో ఏదో యొక
అంశమసి యర్గ మేగాని ఇతివృతమ తయ అసి యర్ధ నుకాదు. కథ యంతయు
అనుచిత మైనచో కపి దాసిని చేప లనే చేస సట్రైడు కావున ఈ రెండు కారికలను
మధా కథయెన శకుంతలా దుష్యంతుల
దాంవత్య నాథ వస్తువు అయిన పర్తి ఆ నాపకమునందలి జాలరి వ తాంతముగాని,
షో ఒల్లో ఖ 1
దుర్వానళ్ళాప వృతాంతముగాని, దుష్యంతుని మృగానుసర ఇముగాని వన స్తువులే
యగును, మానవ శరీరమువలె కావ;
3 శరీరముకూడ ఆనేకావయవనంయుత మై
యుండును, అవయవ వురిషప్త పుక్షియ జీ వయ వి పరప్పుష్టి ఏ ఆవయనవము క్షీణించి
బట్ట అభిజ్ఞాన శాముంతలమునం
93
నన అవయవికి అంగవైకల్యము రాకమానదు. కావున కావ్యములో [వధాన
కథను గుణాలంకార వర్గనాదులతో రనవంతము చేయు టేకాక తదవయవ స్థానీ
యమ.లై న ఇతర కథాంశములను సూడ ఆ విథముగానే పరిపోషించి రనవంత
ములు చేయుటయే పను కవిత్వము చెప్పుట. అదియే (ప్రబంధ రచన చేయుట
అని ఈ కవి యూహయని నేను ఊహింతును. నా యూహయే నిజమైనచో
ఇతని వస్తుకవితా శబ్ద పయోగములో నూత్న తిపాదన మేమియులేదు.
[వబంధ శబ్దము సంస్కృతములో ఏయే అర్గములలో వాడబకినదో,
తెనుగున ఎట్టి (గంథములు పబంధములుగా పేంన్నికగన్నవో ఆ వివరణ
మంతయు ఇంకొక (వకరణమున చెప్పబడును. (వస్తుతము కుమార సంభవము
(వబంధమగునా ? కాదా ? అను (వళ్నకు రచనా విధానమునుబట్టి ఇది [ప్రబం
ధమే యని అనందిగ్గ వె న సమాధానము చెప్పవచ్చును. కానీ (పబంధమునకుండ'
వలసిన లక్షణములలో ముఖ్యమైన వ స్వైక్యము మాత్రము ఇందులేదు.
మహా(సగ్గర ఎ సత్తి జన్మంబుస్ గణాధీశ్వరు జననము దక్ష
క్రతుధ్గంనముం బా
రతి జన్మంబున్ భవ్యోగ వత చరితయు దేవ
ద్విషత్ జోభమున్ శ్రీ
సుతసంహారమ్ము భూభృత్సుతత పము నుమా
సుందరో ద్వాహమున్ ద
(దతి థఖోగంబుం గుమారోదయము నతండనిం
దారకుంబోర( గల్వున్”.
అనెడి పద్యములో చెప్పబడిన కథాంశములలో నతి జన్మంబును, గణాధీశ్యరు
జననమును, దక్ష|కతు ధ్వంస మును అనెడి మూడింటికి ఉతర కథతో ఉన్న
సంబంధము ఆపరిహార్య కార రణబద్ధ ము కా దు. ఈ కావ్యము కుమారస్వామి సంభ
వమునకు నంబంధించినది. ఆతని “సంభవము తారకాసుర సంహోరార్థమే గనుక
తారకాసురవధ కుమారుని నంభవమునకు కార్యమైనది. కనుక కుమార సంభవ
కావ్యము కుమారుని సంభవముతోనే ముగియుటకంచె తారక వధతోనే ముగి
యుట కథా వీజారోపణమునకు అనురూవమైన ఫలము. ఉమామహేశ్ళరుల
పరన్పరాను రాగమె ఆ వీజము, ఆ అనురాగమునకు పార్వతి పూర్వ జన్మ
గాథను చెప్పుట వ సె _ఫ్వైక్యమును సాధింవదలచిన కవికి ఆవళ్యక ముకాదు. ఆ భాగ
వానే
94
మునందరి మూడంశములలో మొదటి రెండును వధాన కథకు, మూడ వదియెిన
దషాధ్వర ధషంనముకంచి, ఎక్కువ దూరమున నున్నవి. వాటినీ బలవంత
ముగా లాగికొనివచ్చి ఉమామ హేశ్వరుల కథతో అతుకుట పౌరాణిక పద్ధతియే
గాని ప్రబంధ వద్ద తికాదు, ఈ జొచితరము నెరింగియే కాళిదాను,
4 ur
శ అసు తరసా్యాందిశి దేవతాత్మా
హమాలయో నామ నగారి రాజక
అని పార్వతీ జనకుండైన హిమవంతుని వర్ణనతో కథను ఉవ్మకమింబెను. అంతే
గాక వబంధమునకు ఉచితముగానట్టియు వురాణములయందు మతమే చెప్ప
దగినట్టియ కథాంశములు కొన్ని నన్నెచోడుని (గంథమున గలవు. కుమారుని
జననమునకు వూరణము జరిగిన కార్యక లావమంతయు హౌరాణికమే గాని
పాబంధికముగాదు. కావున నన్నెచోడుడు పౌరాణిక గాథను పురాణముగా గాక
వర్గనాదులచే నలంకరించి [వపబంధముగా రచించెను. ఈ యర్థముననే ఇది
[పబంధము.,
కథా[పణాళిక
ఆశ్వాసము 1
(1) ఆదిశ కి దక్షుని పార్థనమీద ఆతనికి నత్తీదేవి యను పేర పతి
కయె జన్మించి కిపుసి వివాహమాడుట, (2) ఆ దంపతులు గజరూపధారులె
దిడింప్క గజాననుడు పుట
ష్టుట్. ల దక్షుడు కన వక్రత నలతానమునంతను
అశా్యనమ Il
(1) డతుడు వుని చూడనేగగా ఆయన ఇతర ఆల్లుం|డవలె మామను
గౌరవింవకపోవృట. (2) ఆ అవమావమునకు [పతీకారముగ దక్షుడు తానుచేయ
తల పెట్టిన యజ్ఞమున నకు శీవుని ఆహ్మాసింపక కుమా ర్రెను పిలివించుట.
(8) నతీదేవి తన భర్తను ఆహ్మానింవని తండిని అధిక్షేవించగా అతడు
శివనిందచెయుట. ఆసాధ్వి దుర్చరకోపముచే యోగాగ్ని దగ్గయగుట. (4) గజా
నకుడు [వమధులతో గూడి దక్షయజ్ఞధ్యంనముగావించి, ద.క్షుసీ కట్టితెద్చి
95
శివుసి|మోల వెట్టుట (5) శివుడు అతనిని క్షమించి అధర ఫలము [పసాడించి
(వజావతీగ నియోగించుటి.
ఆళ్వాసము 111
(1) సతీడేవి హిమవంతుని కూతురై జనించుట. (2) ఆమె యుక్త
వయన్కురాలైనవుడు నారదుడువచ్చి ఈశ్వరునకు వత్నియగునని యేష్యము
చెప్పుట. (కి) శివుడు ఏదో కాంక్షించి తవన్సు చేయుటకై హిమవగ్గిరికి రాగా
హిమవంతుడు ఆయనకు తగిన సొకర్యములను కలిగించి ఆయనకు పరిచర్యా
ర్థము పార్వతిని నియోగించుట.
ఆశ్వాసము 11/
(1) తారకాసురుడు దేవతలకు నానాబాధలు పెట్టుట, వారు (బహ్మతో
మొర వెట్టుకొనుట, ఆయశ శివపార్వతుల తేజమున ఉదయించినవాడె తారకా
నురుని సంహరింప సమర్థుడగునని యువదేశించుట. (2) ఇంయ్యదుడు మన్మధుని
తన కొలువునకు రావించి శివపార్వతులకు సంయోగమును కల్పింపుమనుట.
(క) మన్మథుడు నపరివారుడై ఈశ్వరునీ తపోవనమునకేగుట. (4) వనంతుడు
తహోవనమున [పవేశించి అకాలవనంతోదయమును కల్గించుట.
ఆశ్వాసము V
(1) వనంత పుష్పాథర ణాలంకృతయై నపర్యార్థమై వచ్చిన పార్వతిని
చూచి శివుడు చలీంచుట. (2) తన మనోవికారమునకు కారణమైన మన్మథుని
ఫాలనే తముతో భన్మముచేయుటు (8) రతివిలావము (4) ఆకాశవాణి నమా
శ్వాసము. (5) పార్వతీ విరహా రి (6) నఖుల శిశిరోపచారములు.
ఆశ్వాసము VI
(1) తండి యనుమతిగొని పార్వతీ తపమునకేగుట. (2) ఒక ముని
వల్లెనుజేరి అందున్న జంగమ మల్లికార్డునునివద్ద దీక్షగొని తపోవేషము దాల్చి
గంగాతీరమున నివాసమేర్పరచుకొని ఘోరమగు తవస్సు చేయుట.
ఆశ్వాసము VII
(1) శివుడు మాయ్యాబహ్మచారి వేషమున పార్వతి పరీక్షించి, మెచ్చి
సాక్షాత్మరించుట. (2) కన్యావర ణార్ధము స పర్గులను హిమవంతుని చెంతకు
వంప్పుట,
96
ఆశ్వాసము VII
(1) నప్రర్లులు వివాహ నిశ్చయముచేనికొని వచ్చుట. (2) శివుడు
బ్రహ్మాది పరివృత్తుడై పెండ్లికి తరలిపోవుట. (8) హిమవంతుడు భ క్రివూర్వక
ముగా ఎదుర్కోలు నెక స యాం Wy ఆ రాతి ఓషధీ ప్రస్థపురమున విజృంభించిన
గ
ఆశ్యానము 1X
) పార్వతీ పరమేశ్వరుల వివాహము. (2) తుంబురు నారదుల
8) రంభాదుల నాట్యము (0) దేవతల ప్రార్థనలు ఆలకించి శివుడు
న : పసికి రతిని అన్మగహించుట. (క) వనంతోత్సవము.
(6) జలకేకి (7) పాఠ్వతీ పర మేశ్యరులు రజతగిరి కేగుట, (8) వారి వివిధ రతి
ఆశాకసము ౫౪
మ్య గృహము (2) అకాలమున అందు [పవేశం
చిన అన్నమే శివుడు తన చర ధాతువును చల్లుట. టా (9) అగ్ని దానిని
ధరించిపోలు బుషివత్ను లమీద వి
చు కుమారస్వామి జనించుట, 3. (8) కలహకుతూ
౨ తేజో వికేషాదులను ఇ9(దునికి చెప్పగా
డెత్తివచ్చి ఓడివోయి ఈశ రుని మరుగుకొచ్చుట. (7) ఉమామహేా
వాడిది తమ బిక్తగా గుర్తించి తారకాసుర వధార్థము దేవసేనా
(౪) కొంచ పరం త భేదినము (9) వతలు బృహన్పతినుతు
డై కాసురునివద్దకు రాయబారము పంపుట (10) తారకుడు
దూతను నించించి వపింపబూన్వుటి (111 SE క్ల ధర్మో పదేకము, (12) దానవ
దూత దేవ సభకు వచు టట; Ey యుద నిరయ
ర్హయము. (14) శుకుడు తారకునకు
ము మాన్వనంచుట, తారకుని తిరసా_ రము,
బలనమేతముగా యుద్ధభూమి
97
ఆశ్వాసము ౫]
(1) సురాసురులలో [ప్రధాన వీరులు పరన్పరము నానావిధముల పోరుట్.
(2) కుమార తారకులు తారసిల్దుట. (క్రి) తారకాసుర సంహారము. (శ) దేవతల
అభినందనములు, జయ జయ ధ్వానములు. (5) విజయలక్ష్మీ ళోభితుడైన
కుమారుడు తల్రిదం్యడుఅను దర్శించుట. (8) పరమేశ్వరుడు కుమారునకు
ఈశ్వర తత్వోవదేశము గావించుట,
ఈ కథ |బస్మోండ పురాణములో ఉన్నదట. మరి ఇతర _శ్రెవ పురాణ
ములలో కూడ నుండవచ్చును. దీనికి [ప్రపంచ వ్యాప్తి వచ్చుటకు కారణము
కొళిదాను చేవట్టుట. ఆ కవికులగురువే కుమారనంభవము [వానియుండనివో
ఈ కథ గణపతి నంభవ కథవలెనే పురాణములలోనే యుండిపోయెడిది. నన్నె
చోడుని [గంథము కాళిదానుని కుమారనంభ వమునకు ఆం[ధీకరణముకాదు. ఒక
వేళ ఉద్భటుని కుమార సంభవమే ఈ తెలుగు [గంథమునకు మూలమేమో
యని ఆనుమానింనుట క్రైనను వీలులేకుండ నన్నెచోడుడు అవతారికలో ఒక
[ప్రమాణ వాక్యము |వానెను.
“అస్మదీయా నూన (పతి భార్లవో దీర్ణ రులిరవన్తు విసారితోత్తమ కావ్య
రత్నంబుో ఇది నా (పతిభా సము[దమున పుట్టిన కావ్య రత్నమేతప్ప ఎవవు
తెచ్చుకొన్న దిగాని, కొన్నదిగాని గాదని శకః వాక్యముయొక్ష తాత్పర్యము. అయితే
ఈ కావ్యమే అతని |వతిభా నముదమున వుట్టినదికాని, కథ మాత్రము కాదు.
పురాణములలోని కథను నిమిత్త మ్మాతముగా తీసికొని దానిని తా నిచ్చ వచ్చినట్లు
మలచి సింగారించి వన్నెలు చిన్నెలు కల్పించి ఒక చక్కని శిల్పమూర్తిసి
స్పష్టించినాడు. స్గతం|త రచన అనెడి మాటకు అర్థ మింతే. కథను గూడ
కల్పించినాడని కాదు. మరి కాళిదాసు కావ్యములైనను మూలముగా గైకొన్నా
డేమో అని యనుమానిందుటకు వీలు లేకుండ ఆతడు చేసిన (పతిజ్ఞ సందేహ
నివృత్తిని జేయుచున్నది. కాళిదాసుపై ఇతనికి ఎనలేనిభ క్రి, “భాసురమతి వాల్మీకి
వ్యాసాదులు చనిన జగతి వరకవితాసింహాసనమెక్కి కవీందుల దాసుల(గా
నేలె( గా?దాను(డు వేర్మిన్” ఇంత భ క్రిగలవాడు ఆతని కుమారనంభవమును
ఇతర సంస్కృత కావ్యములకం టె ఎక్కువ శ్రద్ధతో చదివి యుడుననుట
తథ్యము. ఊరక చదువుటయే కాకుండ దానిని చిరకాల మననము చేని తన
7
98
కవితాత్మను ఆ కావ్య సౌందర్య వాహినిలో నోలలాడించి యుండును. అందు
చేతనే [గంథ రచనవేళ కాశిదాసుమూ ర్రి ఇతనికి అడుగడుగునను సావాత్క-
రించుచునే యుండెనని తలపవచ్చును. ఆ సాషాత్కార [ప్రభావము ఈ [గ్రంథ
మున చాలవరకు నీడలారుచుండును. అందుచేతనే విమర్శకులు ఈ (గంథము
నకు కొళిదాను కుమారసంభవమే మూల మనుకొని దానీతో పోల్చి చూచుటకు
ఉద్యమించిరి, అది మూలము, ఇది పతికృతి అని పోల్చి చూచుటకంటె
ఈ రెండును న్యతం [త్ర గంథములుగ భావించి తారతమ్యము నిర్ణయించుట
సముచితము. ఎజ్జన, సోమనల హరి వంశమువలె ఈ రెండును తెలుంగు '(గంథ
ములే అయి యుండినచో అట్టు పోల్చి చూచుట కొంత నుకరమే యగును గాని
కొశిదానుది సంన్కృృతమును, నన్నెచోడునిది తెలుగు అగుటచేత వాటిని పోల్స్ని
చూచుట కొంత దుర్భటమైన పని. అయినప్పటికిని ఈ రెండు (గంథములలో ని
కథను, ఈ కవులు ఆ కథను నడవిన పద్దతిని, కవితా శక్తిలో చిత్త సంస్కార
ములో ఇరువురకునుగల తారతమ్య మును కొంతవరతైనను పోల్చి చూడవచ్చును.
నిజమునకు తెకుగుమాట అటుంచి సంన్మ్భృతములోనైనను కౌళిదాను చేపట్టిన
వస్తువును ఇంకొక కవి చేవట్టి యున్న చో- అట్టి సాహను(డు లేడు- కొళిదానుతో
ఆతనికి పోలిక ఏమిటి? అని యతని |గంథమును విప్పి చూడకుండగనే (తోని
పుచ్చవచ్చును. ఎందుచేత ననగా కవి కులములో కాళిదాసుని పేరు చెప్పిన తర్వాత
ద్వితీయుడుగా న్రైనను చెప్పుటకు వెంటనే రెండవవాని పేరు న్ఫురింపదు.
అందుచేతనే “ఆనామికాసార్థవతీ బభూవ” అన్న ఆభియుకో క్రి పుట్టినది. అట్టి
కాళిదాసుతో ఈ తెశుంగు కవినిపోల్చి చూచినపుడు ఇతనికి ఏమి న్యూనత కలు
గునో యనెడి నంకోచము కలుగుఏ సహజమే. కాని బరిమీద వదలి పెట్టినచో
గెలవక పోయినను కాళిదానుతో పెనగగల వాడేగాని మల్చిచరపు విన్నంతనే
భయపడి పారిపోవువాడు కాడనుమాట మాతము నిజము.
కాళిదాసు పెరుమీద చెల్లుచున్న కుమారసంభవములో ఉత్తర భాగము
(9 వ సర్గనుండి) ఆతడు వ్రాసినది కాదనియు |పతిభాశాలియెశ ఏ కవియో
దానిని పూర్తిచేసి యుండుననియు, నూక్ష్మదృష్టికి ఆ భేదము కానవచ్చుచుండు
ననియు కొందరందురు. మల్లినాథసూరి మొదటి ఎనిమిది సర్గలకే వ్యాఖ్యానము
(వాసి తక్కినవి విడిచి వెట్టుటవర్ణి ఆ మహా వ్యాఖ్యాతకు కూడ ఉతరభాగము
కాళిదాసు కృతము కాదనియే తోచెనని తమ యభిిపాయమును నమర్ధింతురు.
99
నన్నె చోడునకు కూడ ఇట్టి అభిపాయమే కలిగి యుండవచ్చును. ఇతడు పూర్వ
భాగమును అనుసరించి నడచినంతగా ఉతర భాగము వెంట నడకసాగింప లేదు.
నన్నెచోడుడు చేసిన అనునరణములు, ఆనుకరణములు, అనువాదములు పూర్వ
భాగమునకే సంబంధించి యున్నవిగాని ఉత్తర భాగమున లేవు. అందును
5 వ సర్గ తరువాత కాళిదాను దగ్గర సెలవు తీసికొని, తన దారిని తాను వరుగెత్తి
పోయెను, నప్రర్తులు క్యావరణార్థము పామవంతు నొద్దకు వెళ్ళి మనువు నిశ్చ
యము చేసికొని వచ్చిన 6 వ సగ్గను నన్నెచోడుడు ఎట్టు విన్మరింప గలిగెా?
యని నాకు విషయము కలుగుచుండును. ఆ సర్గలో కాళిదాను చితించిన ఆర్య
త్వము మన కుమారసంభవమున- ఛాయామ్మాతముగా నైనను - లేదు. భారత
జాతియొక్కయు భారతీయ క వియొక్కయు సంస్కృతి సంపన్నతకు నిధాన
మైన ఆనర్గను తెనుగున అకువదించుటకు గాని అఆనునరించుటకు గాని నన్నె
చోడుడు చాలడు. ఈ (గ్రంథమును కాళిదానునకు వినివించినచో అతడు ఓక
మారు తల యూచుచు, ఒకమారు పెదవి విరచుచు ఆలకించును.
సంస్కృత కుమారసంభవములోని కథ హిమవద్యర్గన తో పార్వతీ
జననముతో ప్రారంభమై కుమారుని తారకొనుర సంహారముతో ఆంతమగును.
తెను.గున పార్వతియొక్క_ పూర్వ జన్మ మైన నతీదేవియొక్క జననము, దక్షుడు
ఆమెను శివునకిచ్చి వెండ్లి చేయుట, ఆ పరమ దంపతులకు గజాననుడు పుట్టుట,
తం|డియెన దక్షుడు తన భర్తను అవమానించినందులకు నతీదేవి యోగానల
దగ్గ యగుట ఆ వై దకాధ్యర ధ్యంనము జరుగుట అనెడి అధిక కథ మొదటి
రెండా క్యాసములలోను కలదు.
మూడవ ఆళ్యానమునుండి నడచిన కథ మ్మాతము కాళిదాను కథా [కమ
ముతో నంవదించుచుండును. ఆడి మొదలు రెండు [గంథముల యందును కథా
(ప్రణాళిక సమానమే! ఆ |(వణాళికను ఉన్మీలనము చేయుటలో మాత్రము
నన్నెచోడుడు కాళిదాసుకంటి ఎక్కువ వెంవు చేసెను. ఆ వెంవు అనేక విధ
ముల జరిగినది. ముఖ్యముగా వస్తు వర్షనలోను భావ [ప్రవంచనములోను ఆది
ఎక్కువ ద్యోతిత మగును. ఈ భేదము ఒక్క ఈ యిరువురకే కాదు; ఇది
[పాచీన నవీన. కవి వర్గములకు ఉండెడి సర్వ సాధారణ ధర్మము, ఈ [పాచీన
నవీనత అనునవి కాలమునుబట్టి యేర్పడునవి కావు, ఆయా కవల రచనా
100
పద్ధలనుబట్టియ ఏర్పడును. [పాచీన కవిత్వమునకు సాధుత్వము, నహజ
సౌందర్యము, ఆలంకరణ విరళత్వము, బహువర్ణనా రాహిత్యము, కథా [ప్రాధా
న్యము, భావసంయమనము ముఖ్య లక్షణములు. నవీన కవిత్వమునకు శ్దా
డంబరము, అర్థ చమత్కారము, అలంకరణ దేచురత్యము, వర్ణనా బాహు
శకము, భావావేశము, ఇతివృత్త (పపంచనము ముఖ్య లక్షణములు. ఈ విభాగ
మునే ఆంగ్లములో Classicism and Romanticism ఆని యందురు, ఈ
యర్గములో మన [పాచీన నవీన కవులను ఆర్షకవులు, లౌకిక కవులు అనవచ్చును.
ఆర్ష కవులనగా కేవలము బుషి కవులనియే అర్థము కాదు. పైన చెవ్పీన లక్ష
ణానుసొరముగ పురాణేతివానములను కావ్యములను |వానీన కవులందరును ఆర్ష
కవులే యగుదురు. కుమారనంభవ కథగల [పాచీన వురాణములు చూచినపుడు
ఆ రచన ఆర్షమనియు దానితో హోల్చినపుడు కాళిదాసు రచనవై జెప్పిన లక్ష
ణములను బట్టియే కొంతవరకు లౌకిక మనియు స్పష్టమగును. ఆ కాళిదాసుతో
ఈ నన్నెచొడుని పోల్చి చూచినచో ఈ తెనుగు కవిత్వము లౌకికము ఆ కాళి
దాస కవిత్వము ఆర్షము అనివించును. అనగా లౌకిక మనదగిన నవీన కవిత్వ
లక్షణము కాళిదాను [గంథభమునందుకంటె నన్నెచోడుని |గంథములో అధికముగా
నుండునన్నమాట, ఈ వెంవు జరిగిన కొలదియు లౌకిక గంథము విస్తృతి
చెందుటయెగాక కొన్నిచోట్ల ఆ విస్తృతి, కావ్య శరీర నిర్మాణద్భష్టా్య అనావళ్య
కము కూడ అగును, మరి కొన్నిచోట్ల వ్యంగ్య |వధానమై సూచనా మాత్రముగ
ఉన్న యర్థము వివరణమువల్ల పలచబడును. ఓక యుదాహరణ చూడుడు:
“అఆవచిత బలివుష్టా వేది సమ్మార్గ దా
నియమ విధి జలానాం బర్హిషాం చోవనే తీ
గిరిశముపచచార (పత్యహంసా సుకేశీ
నియమిత పరిఖదా తచ్చిరళ్చందపాదై 8.”
ఈ శ్ఞై'కమునందు కాళిదాను, పార్వతి తవస్థితుడైన శివునకు చేసిన
థః స
వరిచర్యా స్వరూపమును నం|గహముగా, అంతకంచె ఆచేక్షణీయము లేకుండ
వ్య కీకరించెను.
ఈ ల్లై కములోని భావములనే ఛాయా మ్మాతముగా అనుకరించుచు నన్నె
చోడుడు మూడు వద్యములను (వానెను, మూడవ దానిలో పార్వతి నిత్యము
101
కోసి తెచ్చిన పువ్వుల (ప్రత్యగతను వివరించుచు రమణీయమైన యొక ఆర్థమును
కొని తెచ్చెను. “
సీ “ మొనలావులించి వాసననల్హ( బసిగొని
లేం దేటిగము లెలగు లింపకుండ
నడ నూజఈగొని వేచి నుడియు తెమ్మెరలచే
బొడము పుప్పొడి వొలివోవకుండ(
దరణి కూటమున మే యెరలి పద్మిని మేన
మొలతెంచు మధుమద మొలుకకుండ
మేల్కని గోమిని మెలంగి మై మురిసిన.
బొది గొన్నయకరువుల్ నెదరకుండ(
తే॥ దెలిసి జక)_వ లొండొంటి( గలయం? దారు
కలకలంబున రేకులు గదలకుండ
మున్న కొనివచ్చి గణికా సమూహితోడ
గిరిజ పూజించె. బసి(డి తామరల వరదు.”
ఈ పద్యమును కొశిదాసే చూచి యున్నచో వివ పాదముతప్ప తక్కిన
భాగమును నిజముగా నంన్కృతములో ఆనువదించెడి వాడేమో యని నాకు
తోచును. (ఆ పాదమునందలి యర్థము అనభ్యము ) కాశిదాసునే మురివించెడి
పద్యములు ఇట్టివి ఈ [గంథములో అక్కడక్కడ చాల కలవు. వాటిలో రెండు
మూడు ఉదాహరణము లిచ్చుచున్నాను:
“ను॥ వల రాజామని(బిల్చి వేగమెయి నీవాసంతి కానంద దో
హల మీకానన అక్షి కిమ్మనుడు నాహ్లాదంబుతో నెయ్యమ
గలమైయుండ వసంతకుండు దమ వై( గన్నిడ్డ గారాకు(6 గం
దలి రాకయ్యెనొనా( దలిర్చె వడి( గాంతారాంతరోర్వీ జముల్ .”
కం॥ కని కోపించెనా? కానక
మును గోపించెనొ మహో[గముగ న్నుగుడు సూ
చిన. గాలెనొ చూడక యట
మును గాలెనొ నాగ నిమిషమున నణ(గాలెన్,
102
కం॥ గిరినుతమై( గామాగ్నియు
హరుమై రోషాగ్నియుం దదంగజుమైను
ద్దుర కాలాగ్నియ రతి మై
నురు శోకాగ్నియును6 దగిలి యొక్కట నెగ నెన్.”
మన్మథుడు తన సఖుండైన వనంతునితోను, శంకిత స్వాంతయైన రతితోను
కలిసి ప్రాణము లర్చించి యైనను నరే, నెరవేర్చవలనిన కార్యము కొరకు
హిమవ త్పర్యతము మీది శివుని తపోవనమునకు బయలుదేరి వెళ్ళును ఆని
కెవ్పుటకు కాళిదాసు ఈ | కింది శోకమును వ్రాసెను.
“సమాధ వేనాభి మతేన నఖ్యా
రత్యాచ సా శజ్కమను పయాతః
ఆంగ వ్యయ పార్థిత కార్య సిద్ధిః
స్థాణ్వా శమం హైమవతం జగామ.”
ఇందులో ఆతడు వాహనారూఢుడై వెళ్లెనో కాలి నడకనే వెళ్తెనో ఆకాళ
శృెనో కదాను వివరింపలేదు. ఆగమన (పకారమును ఆవసర
మైనచో మనము ఊహించుకొనవలనినదేగాని దానిని వివరించి చెప్పుట ఆ కవి
కుల “రుని పద్ధతికాదు. నన్నెచోడుడు మన కా యూహించుకొనవలనిన
భారము లేకుండ వారి గమనమునకు ఒక వుష్ప రథమును నృష్టించి చూ వెను,
ఇజమునకు అది రథము కాదు, తెలుగువారి రెండెడ్డ బండి.)
fh
Fa నా
లో, మనమున a]
॥ పంక రుహంబులు బండి కన్నులు,
చంవకంబులు నొగ, లుత్సలంబు లిరును
గర వీరములు పలు(గాడి, జాదులు
నను(గాయ్య, లశోకముల్ గోడివీ(ట
సీందువార బులు సీలలు, గేతకుల్
మెట్టులు, మొలలు మెటుగుదెలు
ca థు
ములు మునుకోల, కో జా
కల, 5 కముల్వాహనములు
103
గా వసంతుండు సూతు(డై పూ(వుదేర
నెరయ( గుసుమాయుధంబులు నినివీ తెచ్చె,
రథమునకు చక్రాలు, ఇరుసు, కాడి మొదలైన ఎన్ని అవయవము లుండునో
అన్నిటికి అన్ని రకముల పువ్వులు సంపాదించి ఆ రథ నిర్మాణము చేసిన ఈ
శిల్సి నేర్పు ఎంతయో కొనియాడ దగినది. కాని ఆరథ నిర్మాణ మెంత
బాగున్నను చమత్కార భూయిష్టమె గాని రసవంతమని చెప్పదగిన రామణీ
యకతా భూయిష్టము కాదు. ఇట్టి చమత్కార వద్యమును వాయుట సంన్కృత
కవులలోనైనను ఉత్తర కాలమందలి శ్రీ హర్షాదులకు పరిపాటి యైనదిగాని
అశ్వఘోష కాళిదాసాదులనాడు లేదు. ఈ సంగతి యటుండనిండు. శివుని తపో
వనములో వనంతుడు అడుగు పెట్టగానే ఆకా౨ వనంతోదయ మైనది ఆ భట్ట
ములో కాళిదాను వాసిన శ్లోకములలో కొన్నిటిని ఇతడు యథాతథముగ
తెనిగించెను. మరి కొన్నిటిని ఇంచుక మార్పులతో అనుకరించెను చూడుడు:
“మధు ద్విరేఫః కునుమైకపా తే
వపౌ |వీయాం స్వా మనువర్శమానః
శృంగేణ సంస్పర్శ నిమీలితా శీం
మృగీమ కండూయత క్యష్టసారః,
దదౌరసా తృజ్మ్యజరేణు గస్టి
గజాయ గండూష జలం కరేణుః
ఆర్థోపభుక్తెన విసేన జాయాం
సంభావయామాస రథాజ్ఞనామా.
గీతా నరేషు (శ్రమవారి లేశైః
కించిత్సముచ్చా ఏసి తవ త్త) లేఖమ్
వుష్పా స వా ఘూర్జిత న్మేతశోభి
[పియా ముఖం కిం పురుష శ్చుచుమ్చే.”
సీ “క రియిచ్చె నరమెసి కరిణికి స్ప క్రి
పేలవ ములంబు పలవింవ
ట్ రా ap) _
మృగ మర్ధి( గబళించి మృగికిచ్చెనంచు ద్
ర్భాంకురంబులు చిత్త మంకురింప
104
హంస పెక్కువ యిచ్చె హంసికి నోర్నోర
నెలదూడు మొగముల నెలమి మిగుల
భృంగమ్ము దావితో భృంగికి దయనిచ్చె
విక నితాబ్ద మధువు వికసీతముగ(
గీ! గిన్నరుండు (గోల్చె( గిన్నరి వీనుల
రాగ రనము మేన రాగ మెనంగ
మధు విడంబనమున మగలును మగువలు
విరలి గొనిరి మదన పరవశమున.”
ఈ |పకరణమును కాళిదాను 9 శ్లోకములతో నరిపెట్టగా నన్నె చోడుడు
ఇరువది పద్యములతో గాని తృ ప్రి పడలేదు, ఈ వెంపు లౌకిక కవులలో భావ
న్మిగహముగల ఎవరికో తవ్వ _ తక్కిన వారందరికి సహజ లక్షణము. నన్నె
చోడునకు కాళిదానుమీద గల భ కి ఇంతంత యనరానిది. ఒక కుమారనంభ
వము నుండియే గాక, అవసరమైనపుడు కాళిదాను ఇతర [గంథములనుండి
కూడ మేల్తరములైన శ్లోకములను అనువదించుటకు ముచ్చట వడెను. ఒకమారే
చం|దాసమయము, సూర్యోదయము జరుగుచున్న (పకృతి నన్ని వేశమును
వర్ణించిన నన్నెచోడుని ఈ పద్యమును చూడుడు:
తే “అసగిరి( బొంద రా జుదయ్యాది నక్కా
నిను (డు, దేజస్వులగు వారి కెల్ల (పొద్దు
మానితంబగు నిల నొక్క_మాట పొందు
హాసి వృద్ధులు సూచించు నట్టవోలె,"
ఇది శాకుంతలములోని ఈ |క్రింది క్లోకమునకు ఆనువాదము,
శో యాత్యేకతోస శిఖరం పతి రోషధీనా
మావిష్కృృతారుణ పురస్సర ఏకతోఒర్క.ః
తేజోద్యయనస్య యుగపద్వ్య నవోదయాభ్యాం
లోకో నియమ్యత ఇవాత్మ దళాన్త రేషు.”
మొదట ఇది నృతం[త [పబంధమని కదా కవి చేసిన (పతిజ్ఞ, మరి ఈ
యనువాదము లేమి) ఈ యనుకరణములేమి? అని ఒక (పళ్న వుట్టవచ్చును.
105
అచ్చటచ్చట ఇటువంటి ఆనుక రణము లున్నను ఇది స్వతంత రచన మాత్రము
కాకుండ పోదు. ఆ మ్మాత మనుకరణమైనను లేకుండ [వాయవలెనని ఈ కవి
సంకల్పించనూ లేదు; వాయుగునని | పతిజయు చేయలేదు. ఒకవేళ (పతిజ్జ
చేసినను ఆది నెరవేరుట దుర్జపమా భక న ఆ మున నూడ్యునివలె
కొళిదాను దేదీవ్యమానముగా వెలుగ్గునుండగా ఆ రశ్మీ తనకు సోకకుండ నడవ
HOTU గ
గలనని ఎవడు ప్రతిజ్ఞ కో వన్ లేమ పెట్టుకొన్నను ఆ వేడి
నుషిర మార్గము వెంట ఒడలికి తా నీనునే యుండును. కొళిదాను శ్లోకములు
నందర్భవళమున జ ప్తీకి వచ్చినపుడు నన్నెచోడుడు వాటిని నమస్కార పూర్వ
కముగ స్వీకరింవక ఎట్టు ఉండగలడు? కొంచమో గొప్పయో కాశిదానునకు
తాను బుణవడు దునని బుణవడితినని యెరుగును. పూర్వకవి స్తుతిలో కవు
లందరును కాళిదానునకు నులే యని భ క పూర్వకముగా నమస్కారము
చేసియే-దోణా చార్యుల రిక్త వదక పారోతొయ యుద్ధమునకు తలపడిన
అర్జునునివలె-కావ్య రచనకు ఉపక్రమించి ఉద్దిష్టగు మ్యమును చేరెను,
కావ్యము రసవంతముగా నుండవలెనన్న జో (పనన్న ముగా నుండుటయే
గార బొచిత్యబంధుర మైకూడ ఉండ వలెను. ఈ దొచిత్య మనునడి శబ్దములో,
ఆర్థములో, వస్తువులో, వర్ణనలో, భాషణలో, నంవాదములో-అడి యిది యన
నేల..శ రిరమంతయు వ్యావించి యుండెడి ఓజన్సువలె కావ్యమంతట నిండి
యుండవలెను. కాళిదొను కవికుల గురువనిపించుకొనుటకు గల కారణములలో
యౌచిత్య పరిపాలనమొకటి. ఆ శ క్రి నంస్కృతకవులలోనే చాలామందికి లేదు.
తెలుగు కవులలోను మరి వెక్కుమందికి లేదు. ఆ లేనివారిలో నన్నెచోడు
డొకడు, వివాహనిశ్చయమునకు హిమవంతునివద్ధకు వెళ్ళివచ్చిన స_ఫ్రర్షులు,
వధువు చాల అందగ తై అని శవునితో, జగన్మాత కాబోయెడి పార్వతియొక్క
అవయవము లను వర్ణించి చెప్పుట యెంతమా తమును ఉచితముకాదు. (పబం
ధమునకు ద్రీరూవవర్ణనము ఓక అలంకారము గనుక కవి పార్యతీవర్గనను ఆ
బుషలనోట పలికించెనని నమాధానవడుద మనుకొన్నను పొనగదు. ఆ రూప
వర్ణన అంతకుముందే యొకమాటు జరిగినది, మరి అట్టి వర్ణననే ఇంకొకమారు
చేయట అనానశ్యమేగాక నందర్శ్భోచితమును పాతోచితమును కాదు. ఓక్ వేళ
కవికి ఆమె రూపమును మరికొంత వర్ణంపవలెననెడి కుతూహలమున్నచో రెండవ
106
పక్షముగా తావై తనమాటలలో వర్ణింపవచ్చును గాని, ఆ బుషిప్మా, తలకు ఆరో
పించరాము.
మరి శివుని తపోభంగమునకు బయలుదేరిన మన్మథుని వారించుటకు రతి
చేసిన హితోపదేశముకూడ జొచిత్యవుమేరను మీరుచునేయున్నది. భార్య భర్తకు
తముగరప్పట న్యాయమేకాని ఆ యుపదేశము అనునయపూర్వుకముగ మృదు-
భురమగ నుం ండవలెనుగాని తర్ణనపూర్య్ణక శాపవాక్యములుగా నుండరాదు.
ముక. కవి రతినోట పలికించిన వాక్యములన్నియు తనవేకాని, రతి
పాతవి కావు. కావ్మమలో కవి, తానే పాతయగుట యొకటి, పాళయే తా
నట యింకొక టి_ఆనెడి రెండువిధములుగా భాషించుచుండును. అనగా పాత
ఓ వలుకుటయొకటి, తన భావములే ప్మాతనోట వలికించుట
యింకొక టి. ఈ కెండింటిలో మొదటిది కావ్యధర్ముము, రెండవది కావ్యధర్మ
భింజకిము. తానే వా బా తయెనచో కవి పాతోచితమైన భావములు, వాక్యములు
ఇ క్షముచేయచుండును. హాతయే తానైన కవి ఆ యౌచిత్య మును విన్మరించి
తేన వాక్శములే వా తనోట వరలికించును. రతి హితోవదేశ ఘట్టమున నన్నె
చోవుతు ఈ కెంక్షవ పద్ధతి నవల9బించి పాత్రౌచిత్యమునకు భంగము కలి
యే
నావయవవర్ణనా కుతూవాలమును తీర్చుకొనుటలో స్థానాస్థాన,
వేలాడే? దరిజ్ఞగమునుకూడ 1 కోల్పోవుననుటకు ఇంకొక ? నిదర్శనము చూడుడు :
మకర వివాహానంతరము హమవంతుడు అల్లునకు అరణమొనంగి
కొలుపు సందర్భమ పున మేనయు ఉమాదేవియ ఒండొరులను కౌగలించు
కొందురు. అనమయమున వా రిరువురి హృదయములలో అమృతరనవూరితము
ప గములు పుట్టునో ఆడ వీల్చను అత్తింటికి సాగనం వెడి
దంపతు ఐందరును ఎకుగుదురు. ఆ సన్ని, వేశమును మహాకవియైనవాడు ఎంతో
వితము బం వన్నె చోడునకు ఆ నన్ని వేళ సౌందర్యమే గోచ
బువా 5 యాలింగనమును జుగుప్పావహమైన ఈ [కింది
J
ద్ర ోో కుక్కచా _గంబు లొంవా ంటినొత్తుదేర
నెమరు కౌంగిలింవంగ నను వెట్టుగాక
107
కెలని కొజంగుచు. గుచతటుల్ బలిమినొత్ర
నంది కేలెటకేనియు నందికొనిరి.”
ఇట్టి వద్యములు ఇయ్యెడనేకాదు సారన్యతమున ఎక్కడనున్నను
సరసుల మదికెక్కవు. అవి యీ కావ్యములకు కళంకములనుటకు సందేహింప
నక్క_రలేదు,
పరాకాష్టచెందిన ఇతని గురుభ కి యారాధనీయమే కాని ఆ గురునకు
పరమశివునితో అభేదమును పాటించెడి పారవశ్యము మ్మాతము నమర్థనీయము
కాదు. పార్వతికి శివమంతోపదేశము చేసిన బుషేశ్వరుని జంగమ మల్రికార్జునుని
పేర పిలిచినప్పటికంటె, శబరకాంతలు _వెదురుబియ్యము దంచునవుడు
జంగమ మల్లికార్జునుని పేరుతోనే పాడిన రోకటిపాటకంటె, చెండ్లికి తరలివచ్చెడి
శివుని చూడవచ్చిన పౌరకాంతలు చూచినవ్య క్తి జంగమ మల్లికార్డునుడే యని
వర్ణించుట సమంజసము కాదు, వరునగా ఆ పద్య ములివి:
చ॥ “కమలదళాక్ని సాల(ద మకంబున(గూర్చునిజేశు తోడ( జి
త్రము దనివోవంగా బహువిధంబుల(గూడిన హృద్దతానురా
గము వెలి/బేర్చునోయన నఖక్షతచుంబనరంజితాంగ వి
(భమగతి వచ్చిచూచె నొకభామిని జంగమ మల్లికార్డు కున్.”
ఉ॥ వాననగా శివాగమము వర్ణన కెక్క6 (్రయీసదర్ధముల్
దేసిగ నాత్మశిష్యులకు( దెల్పుచు సద్విధినున్న నిష్కళా
భ్యానమునందు లీనమగు భావము నిల్పి వెలుంగుచున్న న
ద్భూనుర ముఖ్య వ్మిపమునిపుంగవు జంగమ మల్లికార్డునున్
తే మగువ జంగమ మల్లయ్య దగిలిచూచి
యందకన్నుల మనమును నంటియున్న
నచల భావననిల్బ దానట్ల పరము
నభవు(గని జను లచలాత్ము లగుఏ యకరుదె?
చ॥ పటికవు రోటిలో వెదురు బాలొగిపోయుచు గౌరుకొమ్మురో
కట?గొని దంచుచున్ శబరకామిని వెక్కులు రాగముల్ మదో
త్మ, టముగ( వాడే( జుట్టిన మృగంబులు సోమ, మమష్యరూప ధూ
ర్లటి మునిముఖ్యలోకగురు జంగమ మల్రికార్డునున్.
108
భ క్రిపారవశ్య్శ్యము నానావిధభావావేశములలో ఒకటి. మితిమీరిన భావా
వేశముగల కవి కావ్యరచనా మర్యాదలను పాటించుట దుష్క_రము,
ఇతని సామెతలు, పలుకుబళ్ళు, జాత్యములు దేశీయముగా నుండుటయే
గాక కధకుసంబంధించినను సంబంధింపకపోయినను దేశీయము లైన ఆనాటి
సాంఘికాచారములుకూడ కొన్ని మూ (గంధమున (వవేశ పెట్టబడినవి. అట్టివికూడ
ఇతడు (పతినిచేసిన కావ్యరచనాదేశీయతకు కొంత సాధనభూతము లై యుండెనని
నా యూహ. యుద్ధమునకు పూర కము సేనాకటకమున వీరభటులు తమ తమ
పతావములను (పక టబించుట, త్యాగ భోగ పరాయణులగుట, [పియురార్యడను తుది
సారి వీడొ_నుట. (పియురాం|డు భావివియోగభారమును నహింపలేక [వియుల
కన్న ముందే (పాణములు పీడుట మొద లైన వీరళ్చ్ళంగార కృత్యములన్నియు
క్ష తియకులజుడును యుద్ధవిశారదుడును ఆయిన ఈ కవికి సాకాదనుభూత
ముల యుండును.
మరి రాజసేవకులకు పసిడిరాసులుబోసి జీతములిచ్చుటయు, యుద్దభటు
లలో [ముక్క డిమూకలకు జొన్నలు గొలుచుటయు ఆనాటి యాచారము
కాబోలు.
క॥ “భావజ విభుండలిశుకవిక
సేవకతతికెడరు దీర జీతముసేయం
గావెలింబోనిన పసి(డుల
[పోపులు నా(దమ్ములెలమి(బూచె బెడంగై.
చ॥ మునుయిడి వైరివాహనులముట్టి పడల్వడ,వేసిగట్టి కె
పున బయికెత్తువాహకుల పొంకమజందల కొంత
గోసి మున్కొానివడివాణు వండలను గోవుల నూ రెలందోలిమార్చు చే
ర్చునః బతికె_క్రికేల్లలన జొన్న లుగొన్న బుణంబు వీ(గుదున్,"”
రాజు ఓక అసాధారణ కార్యసిర్వహణమునకై ఒక సేవకుని నియోగించి
నపుడు ఆతసికి నతా, రపూర్యకముగ తాంబూలమొనంగుటయు ఆతడు దానిని
ఆంగీకారనూచకముగ గహింఛచుటయు ఆనాటి రాజసేవా మర్యాదలలో ఒకటియై
యుండును. ఆ మర్యాదయు ఈ కావ్యమున పాటింపబడినది.
109
వ॥ నాకు:దగిన కెలనంబు (Service) గంటి దీనికింతకు మెకొంటి,
దాంబూలంబు దయసేయుమని వవంతనహితలబుగా వలరాజు నురరాజుచేత
నపారసత్కా-రంబులుగొని వీడుకొనీ చను దెంచు నంతనక్కడ
కథ ఏకాలమునాటిదై నను కవికాలమునాటి ఆచారవ్యవహారములు కావ్య
మున చోటుచేసికొని ప్రవేశించును. అట్టివి కాలధర్మవిరుద్ధములని కవులు
శంకింపరు,
“ఓలినకడచన నలువది
నాలుగు విద్యలనునేర్పు నైనర్లికమై
వాలిన సుకవులకుం గా
కేలతరమె కృతులుచెప్ప నెవ్వరికై నన్.”
అనిగదా ఇతడు ఉత్తమకఏ కుుండవలసిశ విజ్ఞానమును నిరూపించెను.
ఇది ఆలంకారికులు కావ్య హేతువులుగ చెవ్పిన వతిభా, వ్యుత్ప తి, ఆభ్యాసము
లనెడి మూటిలో వ్యుత్వ తికి సంబంధించిన విజ్ఞానము. ఆ విజ్ఞానము నానావిధ
కా స్త్రసంబంధియు, నానావిధ కళానంబంధియు అయియుండి కవికి చక్కని
సంన్కృతినిచ్చును. అట్టి సంస్కృతిగలకవి పండితకవి యనివించుకొనుకు.
మన వూర్వకవులలో చొలామండికి అనేక శాస్త్ర పరిచయము తోపాటు సంగీతాది
కళావరిచయమును కలదు ఆయా శాస్తవిషయములను, కళానిషయములను
సందర్భము వొనగినవుడు వారు కావ్యములలో వదర్శించుటయు కలదు.
నన్నెచోడుడు అట్టి వండిత కవులలో ఒకడు. ఇతనికి కవిత్యముతోపాటు
చిత్రలేఖనము నాట్యము సంగీతము మొదలైన కళలనెపుణియ, అక్వళాస్త్ర,
గజకాస్త్ర, యోగశా స్త్ర యుద్ధతం తాది పరిజ్ఞానమును కలవి చెప్పుటకు ఈ
[గంథమున అనేక నిదర్శనములు చూవవచ్చుసు. ఈ పరిజ్ఞానమును ఆతడు
అవనరమునకు తగినంతగాక ఎక్కువగానే [పదర్శించుచుండును. మరియు
చితకవిత్యము, బంధకవిత్వము, ము[దాలంకారము మొదలైన కేవల పొండిత్య
(పదర్శక మైన రచనయందును ఇతనికి కుతూహల మెక్కువ. ఇట్టి రచనలు
ఆం|[ధవాజ్మయములో ఆవెకాలమున లేవు. అందుచేతనే ఇతడు నన్నయకు
[పాచీనుడు కాకపోవుటయే కాక అర్యాచీనులలో కూడ చాల తర్వాతికాలపు
వాడని కొంతమందికి నందేహము కలుగుచుండును. మొత్తముమీద చూచినచో.
110
ఈ కావ:ము రెండు వీరుద్దాంశ ములకు నంగమస్థానమే మో యనివించును. ఒక
వంక కాళిదానాడి కంస కకవ్పలయెక్కయ, తిక్క_నాది ఆం[ధకవుల
యొక్క ఆయు శిల్వలక్షణములును ఇంకొకవంక శీణయుగములోని ఆధమ[పబంధ
లక్షణములను ఈ 5 కావంములో రాకీణూతములెయన్న వి. ఆయినను నన్నె
చోడుడు ఆంధ్ర కవి(శేష్టులలో ఎన్న దగ్గవాడేగాని, సామాన్యుడు కాడు. అతి
స్వతం తమైన జుద్ధిమత్తయు అతి నిశితమైన భావనయు నానాశాస్త్ర ప పరిజ్ఞానమును
గల మహావ్య క్రియు నని ఉపచారపూర్వుకముగ కొనియాడదగిన కవీశ్వరుడు.
పండతారాధ్యు డం
ఈయనపరు మల్లికార్జునుడు. మహాపండితుడును, ఆరాధ్య [బాహ్మణు
డును ఆనుటిచేత ప ౨దీతారాధ్యడని పేరు [పళ స్తీ కెక్కినది. ఈ పేరు తదుపరి
రాధ బాహ్య జుల కుటుంబములకు ఇంటి వేరై నది,
ల
ఈయన వీకశైవ మత నంన్కర్తయైన బనవేళ్వరునితో తులతూగ గల
మాహాత్య ము కలవాడు. ఆంచుచేతనే పాలకురికి సోమనాథుడు బసవని చరిత
మును బసవ కరాణమకు పేక _ానినమ్త, ఈతని చరితమును వండితారాధ్య చరి!త
మదక ఒక మహో గంథ్రముగ (వానెను. పండితుడు బహు (గంథక ర రయట.
పండితారాధ్య చరితలో స కంకర వశమున ఆ [గంథములలో కొన్ని పేరా డైన
బడిచపవి. వాణిల్లో కొన్ని నంన్కృత కర్ణాట భాషలలో కూడ కలవట. కాని
కతడు వాసిన గంథములలో వీది తెలుగో ఏది కాదో నిర్ణయించుటకు వీలు
₹కుండ ఆవి యనియు నామమ్మాతావశిష్టము లయినవి. ఒక శివతత్వ సారము
ము కలిమి, శేషించి యున్నది,
సోమనాథుడు వండితారాధ్య వాద [పకరణములో పేర్కొన్న 'వెక్కు
[గ్రంథములలో *వతత్త్వ సారము త తప్ప తక్కిన వాటిలో ఏవి వండితుని రచనలో
“అత్ర ఇ భట్లు గైవారంబు నేయ
“తిః టంచో గద్యముల్ ” “రుద మహీమి”యేు
శతకంబు “కవత త్ర శసొరో మాదిగను
Wm" ww me
గద్య పదంబు లాకాంక్ష( జదువుచు
w
హృద్యం ముగా] నత్క వీశంరుల్ బొగడ
wf. జ
మదినున్చి సంస సౌర మాయా న్తవంబులొ
a
111
బదములు( దుమ్మెద పదముల్ (పభాత-_
పదములు బర్వతపదము లానంద.
పదములు శంకర పదముల్ నివాళి
పదములు వాలేశు పదములు గొబ్బి-
పదములు వెన్నెల పదములు నంజ-_
వర్ణన మజి గణ వర్ణన వదము
లర్జవ ఘోషణ ఘూర్జి లుచుండ (
బాడుచు నాడుచు( బరమ హర్షమున(
గూడి సద్భుక్త సంకుల మేయుదేర. (వం, చ, వాద)
పె వాటిలో తుమ్మెద పదములు గొబ్బి పదములు వెన్నెల పదములు
మొదలైనవి పండితారాధ్యుడు రచించినవై యుండవు. అవి వద కవిత్వములో
కొన్ని ఫణుతుల చేర్చు, నేటికిని సం[కాంతి పండుగ దినముల లో-
“పంచ పాండవులే తుమ్మెదా” అనియు
“గొబ్బియాడో గొబ్బియాడో” ఆనియు
పల్లె (పజలలో న్ర్రీలు జలముల గౌ పాడుట కలదు,
వండితుని శిష్యులు ఆతనివెంట. ఈ పదములు పాడుచు కోలాహలముగ
నడచిరని పాలుు_రికీ సోమనాథుడు చెప్పినదాని కర్థము. ఆవి తుమ్మెద పద
ముల, గొబ్బి వదముల ఫణుతులమీద శివపరముగ వ్రాయబడిన యేవో వద
ములై యుండను. ఆ శివపరములైన పదములు కూడ లోకములో ఆనాటికి
వచారములో నున్నవే కాని పండితారాధ్యుడు [వల్యెకము (వానినవి కావని
యనుకొనుట లెన్స:
ఢ్రీకంతుడను పువ్వు దుమ్మెదా! పర
మై కాంతమున వెల్లు తుమ్మెదా!
ఆం వేదాంతార్థమ గల రుక్ తుమ్మెద పదము ఇప్పటికిని అచ్చటచ్చట పాడు
చుండుట కలదు.
కాలము : ఇతని జీవితకాలము 1100-1170 కావచ్చును. ఇతడు
వెలనాటి చోడుని యాస్థాగమునకు వెళ్ళి అచటి బౌద్ధాచార్యుని, మత వివాదమున
112
నోడిందగా ఆ బౌద్దుడు శివనింద చేసెనట, _ శివునిగాని, శివ మతమునుగాని,
శె వులనుగా-?. ఇం దించిన వారిని హత్య జేయుట పాపము గాకపోవుటయే గాక
దానివల్ణి కెలాస్కపాప్రి కలుగుననెడి పండితుని మత పిశ్వాస |వపకారము ఆతని
శిష్యులు జల వెచ్ద వండితుని ఉపాంశువధ గావించిరట. దానికి వతీకారముగ
ఆ రాజు పండితుని వి కనులు తీయించెనట. ఈ భయంకర నాటకమున ఓక
పాత ధరించిన ఆ వెలనాటి చోడుని రాజ్యకాలము 1168-1180 అని చారిత్ర
కుల నిర్ణయించిరి. మరి పండితుడు వెలనాడుదాటి శ్రీశైలము మీదుగ బనసవే
శ్వరుని దర్శనార్థము కళ్యాణ కటకమునకు వయనమై పోవుచు మధ్యే మార్గము
నన బసవని కంమును గూర్చి విని ఆ వయనము మానుకొనెనట. బసవని
జు స్తా
toro bm 2
0!
నిరాణము 1167లో జరిగిన దమట చర్విత (పసిద్ధము. అప్పటికి పండితా
3 తనముడే శ్రీశైల పర్వత మెక్క_లేక అతని శిష్యుని ద్యారా
సామికి తన భరి? నిచేదించెనట, ఆ వె వయోభారము వల్లను, బనవని చూడ
లేక పోయిత్నను సిరే-దమువ వల్ల! ను, మరి రెండు మూడు "సంవత్సరములలో
తనువు కాలించెనట. కాగా ఇతడు 12వ శతాబ్ది [పారంభమున పుట్టి 1170
దరంంతము బడికి యుండెవని & నిర్ణయింపబడినది.
య
వత త్త్వసారమ : ఈ [గంథము కొద్ధి సంవత్సరముల క్రితమే
వక టిత మైనది, తళ్చూర ము దీనిపేరు సోదర [గంథములతోపాటు పండితా
౨ చకితకంగ వకవ ట్ మా[తముతోనే నరిపోయెడిది. పండితారాధ్య
చరితలో సోదనాథుకు “ “శతకంబు శివతత్త్వసార మాదిగను గద్యవద్యంబు
లాకాంక చడువుచుకు అన్ని (వాయుటబట్టి ఇందలి శతక శబ్దము శిపత త్వసార
మునకు విశపణముగా ఈ |గంథమును శతకముగ అంగీకరింవ హూనిరి. కాని
ఇందు శతక లక్షణ మేమియు లేడు. శతకమున కుండదగిన నంఖ్యా నియమము
గాని మకుట నియవముముగాని లేవు. మెగా |గంథమునగల 489 పద్యములును
ఏకిన్యూ త బద్దములునుగావు. ఆదియునుగాక లాక్షణికు లుదాహరించిన ;
“" ఆయతి( (చిపురాంతక దే
వాయని వెలుచుటయు గటక మంతయు వినగా
కాయకు కిన్నర బమ్మయ
కోయి యేలుగివె తొల్లి యురగాభరణా;”
113
అనెడి యీ పద్యము ఇందు కానరాదనియు ఇటువంటివే మరికొన్ని నశించి
యుండుననియు అందుచే ఈ (గంథము అసంపూర్ణమనియు కొందరందురు.
పాల్కురికి గోమనాథుని“శతకంబు శివతత్త్య సారమాదిగను” అన్న పంక్తిలో
సూచింపబడిన శతకము వేరుగా నున్నదనియు అజి“శ్రీగిరి మల్లికార్డునా” అను
మకుటము కల శతకమనియు ఇంకొక వాదమున్నది. శివతత్వ సారమునంద లి
(పకీర్ణతనుబట్టి ఇది విషయైక్యముగల గంథముగా కవి సంకల్పింపలేదని యను
కొనవచ్చును. దక్షాధ్వరధ్వుంసము వళయ వర్ణనము గణ తాండవము మొద
లైన కొన్ని శైవలీలలను, అద్వైత ఖండనము జగత్క ర్హృృత్వ విచారము పశు
వతి శబ్ద సమర్థనము మొదలైన కొన్ని శాస్త్ర మీమాంసలను, శివదీశ్నితులు
పాటింవవలనసిన ఆచార వ్యవహారములను వురాతన భక్తుల మహిమలను గూర్చి
విశదీకరించుచు తన భ క్రితో మేళవించి (వానిశ కొన్ని పద్యముల నంపుటిగా
మా[తమే ఈ [గంథమును [గహించుట లెన్స. ఇందులో తన భక్తిని ఈళ్వ
రుసికి నివేదించిన పద్యములు తప్ప తక్కిన భాగములో కొవ్యమునకు యోగ్య
మైన కవితా వదార్థ మేమియు లేదు. శివతత్త్యసార మనెడి పేరు పెట్టుటలోనే
శైవమత సిద్ధాంత నంగహముగా కవి ఊహయైనట్టు ద్యోతిత మగును. కావున
దీనిని శెవస్మృతి యనుట బాగు. కవిత్వ మనివించుకొన దగిన లక్షణ మేదైన
నిందున్నచో అది శైలిలో మాతమే కలదు.
ఇతర శివ కవులవలె జాను తెనుగు దీక్ష యితనికి లేదు. నన్న యవలె
ఇతడును చాలవరకు సంస్కృతవద భూయిష్టమైన రచనయే చేసెను. సంస్కృత
జటిలమైనను నుబోధకత్వము కలిగి అప్రసిద్ధ పద (పయోగముగాని అన్వయ
కాఠిన్యముగాని లేకుండ, నమతాగుణ శోభితములైన వాక్యములతో రచన నిండు
దనము గలిగి యుండును, ఈ [కింది పద్యములు కొన్ని యుదాహరణములు;:
కం॥ అవి కలదేవానుర నర
నివహనదా పూజనీయ నిత్యోత్సవ స
చ్చివలింగ పరాజ్ముఖ మా
నవ నంభాషణములెల్ల నరకార్థమగున్.
కం॥ నకలామర దెతేయ
పకర నదారాధ్యమాన పాదాబ్ది భవాం
తక నీ భక్తుల దుర్గుణ
శకలంబుల వెదకువా(డు చండాలు( డజా।
114
కం॥ పొజ్జులు వేదజ్ఞులు టో
కజ్జులు చేకొం[డై గత 9ఖా గాయ శీ
యజ్ఞోపవీత నాస్తి కు
లజ్ఞులు చేకొండుగాక య,ద్వైత మజా!
కం॥ ఆతి మూఢుం డతివతితుం
డతి దుర్జను డన(గ వలవ దతిశయ భకి
స్థితి నెగడునేని నాతం
డతి వండితు( డతి పవితు( డతి నుజను( డజా!''
ఇష్ట దేవతమీద కవిత్వము చెప్పెడి భక్త కవులు అందరికిని ఉండెడి ఆ
వేగము, ఆర్జిత, ఊష్మలత, ప్రవన్నత మొదలైన హృదయ ధర్మములు
ఇతని కవిత్వములో స్పష్టముగా గోచరించును.
చూడుడు :
కం॥ పూజింపుండు పూజింపు(డు
పూజిం(పుడు శివుని భ క్రిం బూజింపుడు మీ
రోజ సెడి నడవకుండు(డు,
రాజులురట్టక్ళు నగుట రావెల్రిటికిన్ .
కం1 దేవా సంసారాంబుధి
లో వెలువడ(జేసి వమథ లోకం బెటు(గన్
నావాండు వీడు నుండీ
నావే నన్నుంపవే గణంబుల నడుమన్.
కం॥ ఒండేమి మల్లికార్జున
పండీతుణడననుండుకం టె [బమధులలో నె
న్నండొకొ నీ యాజ్జోన్నతి
నుండ (గ గాంతునని కోరుచుండుదు రుదా.
కం॥ నేనొక న్క్చష్ట మను జు(డ
మానస వచసాతిదూర మహనీయ మహ
తాంనంద। నిన్ను. బొగడ(గ
నే నొతటివాంత సుర మునీం[దవరేణ్యాః
115
కం వన్నుగ లజ్జింపక శివ,
మత [గంథములు [వాయు వారందరకు పరమత నిరననము, న్వమత
స్థావనము అనెడి రెండు యుక్తి |పక్రియలు అవలంబనీయములై యుండును.
ఆ రెండింటిలో పరమత నిరనన యు క్రి, శాస్త్ర నమ్మతమేకాక నభా సాధువుగా
వాదమున సాధుత్వము చెడకుండగనే తీక్షత యుండిన
నుండ వచ్చును గొనీ వాక్ పారుష్యము మాాతము పండితులు మెచ్చరు,
అసాధువే గాక అనాగరకము కూడ. ఈ కవి పరమత నిరసనము చేయుటలో
చార్వాక మతము మొదలైన అవైదిక మతములను ఎంత నిర్ణయముగ తిరన్క
కూడ నుండవలెను.
నిన్నే6 బొగడెద ననంగ నేర్తునె దేవా!
విన్నపము వినుము సకల జు
గన్నాథ! యనాథనాథ:ః కరుణాంబు నిది!
రించెనో అద్వ్వైతమును గూడ అంత పరుషముగానే నిరసించెను;
కం॥ కలదన నోపక లేదని,
వలుక(గ నేరకయు మూక బథీరుల క్రియ ని
మ్ముల నై తులు తమ లో
పల వగతురు భువన భిన్న భావమున వా!
కం॥ ఆరాధ్యుం డొారాధకు
క్0॥
డారాధక మన(గలేని యడై ఇత దురా
చార కృత సరళ హన్యా
కార స్థితి నేమిసేయంగా వచ్చు శివాః
పాతకము సకల నాస్తిక
జాత నివాసంబు సర్వ సంకర మాత్మా
ద్ర్వైతంబన(గా జగ దు
త్పాతము దొరకొనునె యిట్లు పరమానందా!
కం॥ నిత్య మహాజన దూష్యము,
(వత్యవక్షాది (ప్రమాణ బాధా బాహ్యం
కృత్యా కృత్యాది శూన్య కీటకము శివా,
జ్జులు చేకొండె గత శిఖా గాయత్రీ
యజోవవీత నాసికు
లజ్ఞులు చేకొండుగాక యదై త మజా!
జ్జ వ్ర
కం స్వేచ్చా చారులు మిథ్యా
విచ్చేదన వేదశాస్త్ర విస్టవవాదుల్
(పచ్చన్నదోషు లజ్ఞా
నాచ్చాదిత దుష్టచిత్తు లద్వైతు లజాః”
ఇల్లు అదై్యైతమును నాస్తిక వతముగ దూషించుట, అంత మేటి పండి
తునకు తగని వని, ఆదె ఇత (వతిపాదితములై న జగన్మిధ్యాత్వము, జీవాత్మ
పరమాత్మల అభిన్నత్వము మొదలైన సిద్ధాంతములు కుతి వాక్య పామాణ్యము
చేతనే ఇతర మతాచార్యులు ఖండించుట కలదు. ఈ ౪ వాచార్యుడు కూడ ఆ
పద్ధతినే కొంత వరకు అవలంబించి వాదము వడవి యంతతో తృప్తిపడక
దూషణమునకు పూనుకొనెను. వె వద్యములు ఆ వాసన గలవి,
కం॥ తన తెగిన తలయు మడినిన
తనయుని. బుట్టింప(గావ( దారోపనీ యా
వనజాసన కేశవులకు
జననస్థితి క ర్తృత్వాది శకులు గలవే?.”
మొదట తనకుగల ఆయిదు శిరములలో ఒకటి తెగిపోగా దానిని మరల
మొలివంచుకొనలేక చతుర్ముఖుడుగానే ఉండి పోయిన [దైహ్మకు విశ్వమును
సృజించు శకి కలదా? యసియు, శివుని కంటబడి భన్మమై పోయిన తన
కుమారుని(మన్మ థుని) [బతికించుకొనలేని విష్ణువునకు విశ్వ రక్షణశ కి కలదా?
యనియు ఈ మళ్ళికార్డున కవికి కలిగిన సందేహము, అనగా బిహ్మ విమ్షువు
లకు నృష్టిస్టితి కారకత్వములు లేవని తాత్చర్యము,. ఈ [వశ్న చాలా చమ
త్కారముగ నున్నమాట నిజమేగాని పౌరాణికార్థ వాదములను వరతత్వ నిర్ణయ
వాదములలో సాధనములుగా ఉపయోగి-చుకొనుట సమబుద్ధులైన |ప్రాజ్ఞాలు
అంగీకరింపరు. 18 వేల గోపికా స్త్రీలతో (కీడించిన కృష్ణుండు దేవు డెట్టగునని
అనార్య మతస్థులు చేనెడి ఆక్నేవణకును దీనికిని భేద మేమియ లేదు. ఇతని
117
కోపావేళము భక్యావేశముకం'టె తీళ్లతరమైనది. తన పండిత బిరుదమునకు
కళంకము తెచ్చెడి ఇట్టి వాదము చేయరాదని ఆ యు, దేకములో ఆతడు మరచి
పోయెను కాబోలు. ఈ అన్య దేవతా దూషణము దక్షాధ్వరధ్వంనములో గణ
విహారములలో కూడ ఎక్కువ కానవచ్చును:
కం॥ మారారి [దోహునింటికి(
బేరంటము వచ్చి తనుచు( బెలుచను గోనెన్
వైరమున నదితి ముక్కును
భారతి నానికయు వీరభదు(డు రుదాః
కం॥ నరసింహుని కంఠంబును
నరుణ జటా కేనరంబు లంబిక పాదాం
బురుహమణి వీళఠమున. బొ
ల్పరుదుగ రచియించు నొక గణాధివు(డు శివా!
కొం। వారిజభవుని కపాలము
గోరి |తివికముని వీ(వుకో లెమ్ము తుదిం
జారుగతి నిలివి ఛత్రా
కారంబుగ( దాల్చియాడు గణనాథుండజాః
ఇంతకం వెను దుస్సహమైన విషయము ఈ [గంభమున ఇంకొకటి
కలదు. ఆది సంఘమున శివభక్తులు నడచుకొన వలనిన విధము నువదేశించు
నియమములకు నంబంధించినది.
కం॥ శివభక్తుండవగుమని పతి
కవిరతమును బుద్ధి చెప్పనగు శివభ క్రిం
దవిలిన నతి కత(డొడ(బడ(
డవునేనియ నతనిమీజనగు భ క్రిమెయిన్,
కం॥ కాదప్పు( గొన నప్పి(
గా దీం గొనంగాదు గాదు కనం దమలో నా
హైాదమున, బలుక(గాదు మ
హాదేవపరాజ్ముఖాత్ములగు వతితులతోన్.
118
కం॥ కాదు నమశయ్య. బొందం
గాదు సమాసనమునందు( గదియ! జరింపం
గాదు సహావాసమును మ
హాదేవ పరాజ్ముకాత్ములగు పతితులతోన్.
కం॥ [ధువముగ సర్వ |పాణుల
నవశ్యమును( జేయకుండునది హింస మదిన్
శివ నిందకులగు పావుల
నవిచారితవృ త్తి. జంపనగు నీళానా।
కం॥ శివనిందా విషయంబగు
నవమానము నెప్పునట్టి యప్పుస్తక ముల్
అవిచారంబున( గాల్ప(గ
నవు జెవ్పెడివాని( జంపనగు నీశానాః
కం॥ సంహృత రివః నీ భ క్రికి,
నంహోమతి వకులైన నప్పుడ ' తే
[ఘం హనవ్యా' యనుటను
సంహారించుటయ వథము జనకులనైనన్.”'
చె గురూవదేళ వాక్యములను ఆనాటి శివభక్తులు పాటించియే యున్నచో
వారి సంఘమును వారి మతమును శె వెతరులు ఎంతో గర్హించి యుందురు.
సంఘమున ఎంతో కల్టోలము పుట్టి యుండును. మతము పేర చెలరేగిన అట్ట
విషమును ఆణచవలసిన రాజులు కూడ మత పక్షపాత బుద్ధి గలవారగుటచే
సర్వ (పజావ్మేమమును కాపొడజాలని యస మద్ధలై ఉందురు,
ఈ కవికి [శుతి, స్మృతి పురాణాగ మాదులు ముఖస్థములై యుండుటయే
గాక అందలి వాక్యములను నులువుగా వాక్యయోజనకు భంగము లేనట్టు తెలుంగు
వాక్యములలో గర్భితము చేయగల నేర్పు గలదు:
కం॥ వనుమతి( జితము జితచి
తనంభవా “న కర్మణా న తపసా న జె
ర్న సమాధిభి” రవ్యయ నీ
య నదృశ భక్తికిని. |బియుడవగు దీశానా.
110
ఈ నేర్పు ఇతని నుండియే పాల్కురికి సోమనాథుడు [గహించెను.
తాను నమ్మిన సత్యమును [పబోధించుటలో లోకభీతిగాని, శంకాతంక
ములుగాని లేక (తికర ణళుద్ధిగా చాటి ఈతడు (పచారము చేయగలడు. ఆ
భక్యావేశమాయన ధర్మ (పచారమునకు( జాల నక్కకు వచ్చినది. మజి,
యీ భక్తి కాస్త్రజ్ఞానములేని మూఢభక్తి గాదు. ఆయన వెదుష్యము వేదవేదాంగ
విద్యాసంపన్నము-
కం॥ జ్ఞానజైేయజ్ఞాతృని
దాన తయమున నబాధిత పత్యయమై
నానాగతి నవగతమగు(
గాన జగద్భెద మెన్న(గా సిద్ధ మజా!
కం॥ భేదము దృష్టాదృష్టని
పాదకమై వెదికో కపథ దర్శన నం
పాదన నమర్థమటగును
భేదమ దర్శనము |వ్రమితి పిండితము శివా!''
వాల్కురికి సోవునాథుడు
ఈ కవి, వాజ్మయమునందును శైవ మతమునందును కూడ పండితారా
ధ్యునికం టెఎక్కువ పాధాన్యముకలవాడు. ఆతనీవలె |వాసినను ఈతని రచనలు
కావ్యత్వ కోధితములు కూడ ఆయి యుండుటచే ఉభయ తారకము లైనవి.
తెలు(గు కవులలో అగ శే9ణికి చెందినవాడ్రైనను ఇతని కవితా సృష్టియంతయు
మత పరిమితమగుటవలన, శె వేతర రసిక వర్గములలో రావలనిన కీర్రి రాలేదు.
దేశి కవితా వదమును కొంతవరకు సార్థక ముచేసినవాడీ సోమనాథుడు.
కఇతివృత్తము-భాష-ఛందన్సు-ఈ మూడును శుద్ద దేశీయము లైననాడే దేశికవి
త్వమనే పదము సార్ధకమగును. ఈతని మొదటి పెద్ద ([గంథమైన ఐనవ పురాణ
ములో ఆధీకారిక మైన బసవని చర్మిత కన్నడ దేశీయమే కాని తెలుగు దేశీయము
కాదు. ఆందుచే ఇతివృత్తము నిరవద్యముగా దేశీయమని చెప్పుటకు వీలులేదు.
అయితే ఆనాడు ఆంధ కర్ణాటకములకు సంఘమునందును, సారన్వతమునందను
గల నన్నిహితత్యమునుబట్టి కర్ణాటకులను సరులుగా భావింపరాదందురేమో ?
120
ఆగుచో భరతఖండమంతయు ఒకే దేశముగా భావించి అందు ఏ రాష్ట్రముల
ఏనాడు ఏ మహాపురుషుడు జన్మించినను ఆతని చర్మితను దేశీయముగానే
భావించి కావ్యేతివృత్తముగా స్వీకరించుటలో ఏమి దోషమున్నది? రామాదులు
సర్వ భారతజాతికి న్వడెశీయులుగానే వెలుగొందుటబట్టి వారి చర్మితలు సమస్త
భారతీయ నంసేవ్యములైన కావ్యములుగా వన్నె కెక్కి నవి. కావున దేశీయేతి
వృత్తము అనే పరిమిత భావన కావ్యసృష్టికి అంతగా మంచిదికాదు. ఒకవేళ ఆతి
వేలమెన ఆంధాభిమానము గలవారు దేశీయేతి వృత్తముగల కావ్యమే తమకు
సం సేవ్యము అగునని భావింతురేని వారికి విందు చేయదగిన ఇతీవృత్త్రములు
పొద్బలి కథ, కాటమరాజు కథ, కామమ్మ కథమొదలైనవి పదకవిత్వ జాతిలో
లభించును, ఆ వర్షములో తలమానికము వంటిది పల్నాటి వీరచరి[త కాగా
బనవ పృరాజేతి వృతము ఆం; ధులకు కద్ధ దేశీయము కాదు.
ఇక భాషా విషయము. దేశికావ్యములలో భాష దేశీయముగా నుండ
wr అ
వలెనన్న చె సంన్ముత పదవాసన సోకని శుద్ధ తెలుంగు మాటల కూర్పు కావ
ల౭కుగ దా! ఆబ్లిది ఏ తెలు కవికి తెలుగు భాష, కావ్య రచనకు ఎంతవరకు
ఉపకరించెనో, సంస్కృత సాహయ్యము తెలు(గునకు ఎట్టి మేలును చేకూర్చెనో
వూర? వకరణములలో సహేతుకముగా సోదాహరణముగా నిరూవించితిని. అది
యటుండుగాక. దేశికవితా వత దీక్షితుడైన యీ సోమనాథుడు కూడ తన రచ
నలో నూటికి బబదిపాళ్ళకు తక్కు వకాకుండ తత్సమపద [పయోగము చేయు
టకు వెనుడీయలేదు. ఆతని నోట తెలుగు వదములు ఎంత అ్య(వయత్నముగా
వెల్లీ విరిసవచ్చుచుండునో నంన్కృృత నమానములును అఫే పొంగి పొరలు
చుండును. వాటి నహజ (సాదుర్భావమును ఆతడు ఆరిక ట్టజాలడు; అదికట్టుటకు
| చేయడు. అట్టి సంనృతాం ధముల కలయికవలన తన రచ
నకు కలిగెడి నిండుదనమును మాధుర్యమును గాంధీర్యమును ఆతడు ఎరుగని
వాడుకాడు, అయితే మరి ఇతని భాషలో దేశీయత లేదా ఆందురేమో? లేకేమి
అష లముగి నునన, వలుకుబడిలో, జాత్యములో, కారకములో, సోమెత
లలో ఇందగల దేశీయత ఒక్క తిక్క_నభారతమునదప్ప మరెందును కాన
_వత్యంశము ఆనాటి యాం; ధుల నిత్య జీవిత
తముగా నుండునుగాని తద్వ్యతిరి కమై యుండదు,
రపోని బొట్టు వెట్టి కొపైలో పరుండబెట్టుట మొదలగు
121
తల్లుల నిత్యకృత్యములు మొదలు, బంతులు తీర్చి విందుతొనగేడి భోజన నమా
రాధనలవరకు గల జీవిత వ్యాపారములు వర్తించునపుడు సోమనాథుడు [వద
రించిన ఆంధ నం|పదాయము మరియొక కావ్యమున కానరాదు. ఆది యిది
యననేల? తెలుగునాటి చెట్టుచేమలు, మందులు, [మాకులు, పండుగలు, పబ్బ
ములు, భాషణములు, వేషములు, ఆతని రచనకు వస్తువు లైనవి. ఇదియే సోమ
నాథుని దేశీయత,
మరి ఛందోవిషయము. ఆదికాలమున తెలుగునాట. ఉద్భవించిన సహజ
కవిత్వమంతయు గేయ ప్రాయము. తాళ [ప్రధానమైన ఆగేయకవిత్వమును కొద్ది
పాటి హన్వ దీర్జాది నంస్కారములతో గణప్రధానముగా [వ _స్టరించినవుడు
ద్వివదలుగా, రగడలుగా, అక్కరలుగా రూపొందుకు. విటిలో ద్విపదవలె
తక్కిన జాతులు విపుల కావ్య రచనకు అంతగా నుపకరింవవు. సోమనాథుడు
దానిని చేవట్టి పామర కవిత్వమనుపేర పండితులచే ఆనాదరింపబడిన వదక వి
త్యమునకు వాజ్మయమున తిష చేకూర్చి ద్విపదకవితా శాఖకు |పథమాచార్యు
డుగా కీర్రికెక్కెను. ఈ ద్య్మివదకవిత్యమువదక విత్వమయ్యు పామర కవిత్వము
కాదు. పండిత కవిత్వమయ్యు దెశికవిత్వము కాక పోదు. కావున శిష్టకావ్య పధము
తీర్చిన గౌరవము నన్నయకు తక్కినట్రే ద్విపద కావ్యపధము తీర్చిన గౌరవము
సోమనాథునకు దక్కను. అయితే ఈ ద్విపదలు పద్య కావ్యములవలె నుఖ
పఠ నీయములుకావు. ఒకే ఛందస్సులో నడుపబడిన కావ్యమంతయు పఠనములో
వినుగువుట్టించును గాని సంతోషమును గొలువదు. వద్యకావ్యములలో ఛందో
వైవిధ్యముండును గాన ఆది చదివిన కొలది రాగ వైవిధ్యము, కీర్తన వైవిధ్యము
గల గాన నభలవలె చి తమునకు ఉల్హానము గొలుపుచుండును. కావున పద్య
కావ్యమువలె ద్విపద కావ్యపఠన సౌలభ్యము కలచి కాదు. కాక పోతే బొబ్బిలి
కథ, పలనాటిచరిి తము మొదలైన వీరపదములు రాగతాశ యుక్తముగా పాడ
బడుచుండును గావునను ఆ పాటలో కథకుడు మధ్య మధ? సంధివచనములః
నాటకమునందలి అర్థోవక్నేవకమ లవలె వ్యత్తవర్తిష్యమాణ క
వ్యాథ్యానించుచుండును గావునను ఆ పదములు ఎంత దిర్హములై కను విన
సొంపుగా నుండును. విసుగు గొల్పవు. ఆవికూడ (గంధస్థములై పాఠ్యములుగానే
సీకరింవబడినవుడు మరల ఈ ద్విపద కాప్యముల దుస్థితి కేవచ్చు ను. సంస్కృత
కావ్యములలో ఒక్కొక్క. సర్గ ఒకే ఛందములో నడుచునుగదా! ఆ కావ్యముల
122
పఠనవేళ విసుగుపుట్టదా? ఆని (పశ్నింతురేని దానికి సమాధానమిది:=_ సంస్కృత
కావ్యములందలి సర్గలు అనతి విస్రృతములై, నగటున ఒక్కొ.క్క నర్గ నూరు
శ్ఞాకములకు మించని వరిమితి కలిగియుండును. నర్గ నర్గకు ఛందస్సు మారు
చుండును. మరియు ఆ శ్లోకములను ఛందోనుగతమైన గితితో వరింతుమెని
పాటవలెనే (శవణ సుఖమునిచ్చుచుండును. ద్విపదములు కూడ రాగయు కముగ
పాడినపుడు వినసొంపుగానే యుండునుగాని కావ్యముయొక్క_ దీర్భతనుబట్టి ఆ
సొంపు ఆసాంతము నిర్వహింపబడజాలదు. అదిగాక కవి హృదయమున జనిం
చెడి భావములు కొన్ని తద్వ్య కికరణమునకు అనుగుణమైన పదబంధములను
స్వయముగా వరించుచుండును. ఆనగా ఆ భావము ఆ వదములలో కాక వేరు
పదములలో వ్య కముచేయుట దుష్కరము కాక పోయినను అనహజమగుచుం
డును భారతములో “వచ్చినవా(డు ఫలుణుడు”' అనే పదబంధము ఉత్పలమా
లలో తప్ప ఇంకొక వృత మున కెక్క_దు. ఆ వాక్యములో తిక్క_నగారు పాఠ
కునకు ఏ స్ఫురణ కలిగింపదలచెనో దానిని ఇంకొక వాక్యములో చెప్పుట కుదు
రదు. ఆపే పాండవ వీజయమున దుర్యోధనుడు.
“కాలము చేరువయ్యె కలకాలమురాజ్యముబెసిరె మహీ
పాలురు కాలక ర్మ పరిపాకము దాటదరంబె? కంఠమీ
వాలున |దుంచి రాకు [దిదివంబున జూపుము వారినెల్ల చం
డాలుడు ఫీముడేల కురునాథుని జంపవలెన్ ద్విజో తమాః”.
ఆని యశ్వత్థామను సంబోథించినపుడు వ్య క్తమయ్యుడి నిర్వేదము,
శతు తిరస్కారము, నిన్సహాయత ఆ వాక్యములోవలె ఇంకొక వాక్యములో
వ్యక్తము కాజాలవు. మరి ఆ వాక్యము ఉత్పలమాల పద్యములో ఇమిడినంత
సుఖముగ ఇంకొక వద్యమున ఇముడదు. ఇంకొక ఉదాహరణ చూడుడు!
“కృష్ణ చె ఇపాయన” శబ్దమును విధిగా (ప్రయోగింపవలనసి వచ్చినపుడు ద్విపద
కావ్యకర్త దానిని ద్వివదలలో ఇముడ్చలేడు. దాని వర్యాయపదములను కాక
ఆ శబ్దమునే వాడవలని వచ్చినవుడు వద; $ కావ్యకర ఆ శబ్ద (పయోగానుకూల్య
ముగల శార్దూల వృ త్తమును స్వీకరి= చును, ద్వివదక రకు అట్టి అవకాశ
ముండదు. ఆతడాళబ్దమును [ప్రయోగింపలేడు, కావున ఛందో వైవిధ్యము విను“
దలను పరిహరించుటకే కాక భావానుగుణమైన శబ్ద పయోగమునకు వాక కర చ
నకు కూడ ఆవశ్యక మగుచుండును. ఈ యోగ్యత ద్విపద కావ్యములకు
ఉండదు.
123
సోమనాథుని కాలము: కన్నడమున ఉద్భట కావ్యము రచిం
చిన సోమరాజు అనే కవి పూర్వకవిస్తుతి వకరణమున ఒక సోమనాథుని
స్తుతించెను. ఆ ఉద్భట కావ్యము |క్రీ, శ. 1292 లో [వాయబడెనట, ఆ స్తుతి
గల వద్యమిది:
“ పమథానీక కథార్ణవేందు హరిదెవాచార్యనం ధైర్యనం
నముదంచ ద్వ ఎషభ స్త వామర మహీజారామనం సోమనం
విమల జ్ఞాననుదీవికా స్ఫురిత చేత; నద్మనం నద్మనం
[కమ దిందంబలగొండు వేశ్వెనొసె దానీ కావ్యమం సేవ్యమం”.
ఈ పద్యములో హరిదేవాచార్యుని, సోమనను, పద్ముని గంథకర స్తుతిం
చెను. ఈ మువ్వురిలో సోమనకు వృషభ సవామరమహేీజారాము(డు అనే
విశేషణము కలదు. కన్నడమునగాని తెలుగునగాని వృషన్నవము చేసిన కవి
మన సోమనాథుడు తప్ప వేరొకడు కానరామిచే ఆ స్తుతి పాల్కురికి సోమ
నాథుని గురించియే అని వెక్కుమంది విమర్శకులు నిశ్చయించిరి. సోమనాథుని
వృషాధిప శతకమె ఆ వృషన వము. కావున సోమన కీ శ, 12922 సంవత్స
రమునకు పూర్వుడై యుండవలెను.
బసవ పురాణ రచనకు తనను ఆశీర్వదించి [పోత్సహించిన వెద్దలలో
కరస్థలి సోమనాథయ్యగారు ఒకరని సోమనాథుడు ఈ కింది పంక్తులలో
చేర్కొనెను.
“పండితారాధ్య కృపాసముద్దతుడు
మండిత సద్భక్తి మార్గ [పచారి
విలసిత పరమనంవిత్పుఖాంభోధి
నలి గరన్ధ్థలి సోమనాథ య్యగారు”.
ఈ కరస్ధ్థలి సోమనాధయ్య మల్రికార్డున పండితారాధ్యుని శిష్యుడు; మరి పాల్కు
రికి సోమనాథునకు కవితాశ క్రిని [పసాదించిన గురువు. మల్లికార్జున పండితుడు
కీ. శ, 1170 |పాంతమున శివెక్యము నొందెను. కావున ఆతని శిష్యుడైన కర
స్థలి సోమనాధయ్యకు సమకాలికుడైన పాల్కురికి సోమనాథుడు [క్ర. శ. 1170
సంవత్సరము నాటికి యువకుడై యుండును. మరి బసవ పురాణము 1170
124
నాటికి పూర్ణము రచింపబడ లేదు. కావున ఈ [గంథము 1170-1222 మధ్య
కాలమున రచింపబడి యుండవలెను. బనవపురాణమున బిజ్జలుని రాజ్యము
విచ్చిన్నమగుట ఉడదాహారింపబడినడి,
“ఆంత రాజ్యార్థమై అనిసేని ఆతని
సంతానమెల్ల నిస్సంతానమయ్యె
బసవని నత్యశావమున గాబేసి
పనజని కటకంబు పాడయ్యెనంత”
ఈ రాజ్య విచ్చిత్తి బిజ్ఞలుని మరణమునకు తరువాత 16 సంవత్సరములకు జరి
గను. ఆతని మరణము 116", రాజ్య నాశము 1158. కావున బసవపురాణము
1108 నకు పిమ్మట రచింపబడినది. మరి సోమన కాకతి రుదునకు సమకాలి
కు(డని రాచకవిలెలలోను, కథలలోను గలచు. కాకతీయ రాజులలో మొదటి
(పతాపర్ముదనకే కాకతి రుదుంతు అను నామాంతరము గలదు. ఆతని రాజ్య
కాలము 1185-1199. విఎన్నిటినిబట్టెచూడ బనవపురాణము 118కినకు పిమ్మట
నెప్పుడో 12వ శతాబ్దము ముగియక పూర్వుమో, 18వ శతాబ్ది మొదటి దశకము
లోనో రచియింపబడి యుండును. సయు క్రికమైన ఈ సిద్ధాంతము శ్రీ వేటూరి
[ప్రభాకర శాన్రి గారిది. నాకు ఇడియె సమంజసమని తోచెను. ఇది యిటుండ
సోమనాథుండు రెండవ [(పతాపర్నుదుని కాలమునాటి వా(డనియు, కాగా తిక్క
నకు తరువాతి యుగమువా(డనియు, ఎడ్జ్డావెగ్గడకు ఇంచుమించు నమకాలి
కు౦డనియు వాడించువారు కొందరు గలరు. ఆ వాదమును తదుపపతులను పలు
వురు అంగీకరింపలేదు. నేను ఆ య్య్మపస్తుతాంశముల నన్నిటిని వదలి [గంథ
స్థములైన ఒకటి, రెండు నిడర్శనములచేత సోమనాథుండు తిక్కనకు పూర్వు(డే
యని నిశ్చయించితిని. అవి యేవన, తిక్కన నిర్వచనోత్తర రామాయణావతారి
కలో ఆత్మ వ్యవస్థానార్థమును, కవిజనో పదేశార్థమును |వానిన ఉత్తమ కావ్యలక్ష
ణాత్మకములైన వాక్యములలో వాల్కురికి సోమనాథుని పరోక్షముగా అధిత్నే
పించిన యర్థములు కొన్ని గలవు. తెలుగు వాక్యమున సంస్కృృతమును
జొప్పించుట, సంయు క్రాక్ష రమున ఏకదేశమునకే [పపాసగూర్చి [పానభంగము
చేయుట (పాతబడిన మాటలు వాడుట మొదలైన అవలక్షణములు పాల్కురికి
సోమనాథుని రచనలోనే అధికముగా కానవచ్చును. వాటినే తిక్కన నిరనిం
చెను. కావున తిక్కన నిందకు లక్ష్యభూత మైనవాండు పాల్కురికి సోమనాథు(డే.
మజియు బసవప్తరాణములో_
125
“నారదుండను మునినాయకోత ము(డు
భూరి సర్వాంగముల్ భువిబొంద మొక్కి
ముకుళిత హస్తు(డె _మొక్కుచు మజియు
సకలలోకాలోక చరితంబులెల్ల
విన్నవింవగనున్న కన్నెర్లి శివుడు
వెన్నెలగలకంట వీక్షింపుచున్న” .
అనే ద్విపదలు గలవు. నారదుడు కైలాసమునకేగి శివునకు నమస్కరించి
భూలోక వృతాంతములు విన్న వింపదలంచు చుండగా శివుడు అతని మనస్సు
[గహించి ఆ బుషిని వెన్నెలగలకంట వీక్షించనట, ఇందు ఒక చమత్కార
మున్నది, ర్ వు (డు [తిలోచనుడే అమునను అగ్ని నేత్రముతో ఎవ్యరినీ
ఎప్పుడూ చూడడు. మజీయు మిగిలిన నూర్యచంద నేతములు రెండిటిలో
నూర్య నేత్రముగూడ దాహాత్మకమగుటచే దానితో వీక్షించుటయు మంగళ
[పదముగాదు. కనుక ఒక్క చం[దనేేతముతోనే ఆయన చల్లగా చూచెనని
తాత్పర్యము. ఇంతవజకు లెస్సగానే యున్నది. కాని శివుడు ఆ వీక్షణ వేళ
నూర్య న్మేతమును ముకుళించుకొనెనా? చేతితో కవ్పివేనికొనెనా? అని చమ
త్కారార్థ మావ్షేపించదలచినవారికి సోమనాథుడు చక్కని అవకాశ మిచ్చెను.
ఈ ఆకేపణావకాశము తిక్కనకుగూడ పొడగరైను. ఆయన తన భారతావ
తారికలో హరిహరనాథుండు పత్యక్షమై తనను వీక్షించునపుడు నూర్యన్నేతము
గూడ చం(దన్నేతమె యగునట్టుగాజేసి (పనన్నముగా నిరీశ్ని ంచెనని నిరాష్షేపక
ముగా ఈ [కింది పద్యమును (వాసెను.
“అను కంపాతిశయంబున(
దన దక్షిణ న్మేతమును సుధారోచియ కా
నను వింతలేక చూచి వ
దనమున దరహాసరనము దళుకొత్తంగన్”.
వెనపేర్కొన్న సోమనాథుని ద్విపదలను, ఈ పద్యమును జోడించి చూచిన
వారికి తిక్కన సోమనాథుని మనస్సున బెబ్బుకొనియే ఈ వద్యమును (వానెనని,
విధిగా న్ఫురించి తీరును. కావున సోమనాథుడు తిక్కనకు వూర్వు(డే. ఇన్ని
యుక్తులతో నవసరములేకుండగనే సోమనాథుడు తిక్కనకు పూర్వుండని బసవ
పురాణావతారికలోని చారి|తకాంశములే (ప్రబల సాక్ష్యము. కరస్థలి సోమ
126
నాథయ్యగారు వండితారాధ్యునకు శిష్యు(డై సోమనాథునకు పొత్రెషి యగుటయు
బనవవేశ రుని తండియెన మండిగ మాదరాజుగారికి శిమ్య(డగు గొబ్బూరి
సంగనామాత్యు/డు ఈ |గంథమునకు (శోతయగుటయ నిజమే గనుక వారికి
సమకాలికు(డగు సోమనాథుడు ఆ పండెండవ శతాబ్దిలోనివాండు గాక మరె
ప్పటి వా(డగును? బనవేశ్వరునకును, పండితారాధ్యునకును తరువాతి తరము
వా(డు సోమనాథు(డు.
అదీగాక ఈ సోమనాథు(డు పుట్టుకచే కర్ణాటకు'డనియు తెలుగు ఆత
నికి నేర్చిన భాషయనియు |వతిపాదించువారు కొందరు గలరు. అంతకంటే
అనాలోచితమైన సిద్ధాంతమింకొకటి ఉండదు. ఎంత కష్టపడి చదివినను
నేర్చిన భాష మాతృభాషవలె వశముగాదు. అందునను (గంథన్భమైన వాగ్గాల
మంతయు మనోవిధేయము గావచ్చునుగాని వాయువువలె స్వేచ్చగా నంచరించు
వాడుక భాష, యెన్నడును కొతవానికి అబ్బదు. సోమనాథుని రచనలలో
వానుతెను (గుగా వేర్కొనదగిన వచములు, పదబంధములు వాక్యములు
మాత మేగాక తెలు(గునాట కానవచ్చెడి సర్వవసు నిర్ణశకములైన నామములు,
తద్విశేషణములు, గుణములు [పజాభాషా సముదమున &ఓలలాడిన వానికేగాని
ఇతరులకు లభ్యమగునవి గావు. ఆతని వాక్కునకు సహజమైన తెలుగుదనము
తెలుగుతల్రి వెట్టిన యుగ్గుతో వచ్చినదేగాని నేర్చినదిగాదు.
సోమనా థుండు, కర్ణాటకు(డే అగునేని ఈ (గంధమును కన్నడ భాష
లోనే (వాసియుండవచ్చునుగదా! తెలుగున ఏల [వాయవలెః పదునాల్గవ శతా
బిలో భీమన అను కన్నడకవి ఈ [గంధమును ఆ భాషకు అలంకారముగ ఏల
అనువదించుకొనవలెను? కావున సోమనాథుని మాతృభాష తెలుగు, కన్నడమే
నేర్చిన భాష,
సోమనాథుని [గంథములు
ఇతడు సంస్కృతాం|[ధ కర్ణాట భాషలలో వెక్కు [గంథములు రచించె
నట. వాటిలో ఆంధ వాజ్మయ చరి[తకు ఎక _ద గినవి మూండుమాతమే.
(1) బసవవృురాణము (2) పండితారాధ్య చరిత (8) వృషాధివ శతకము,
127
(1) బసవపురాణము :- వండితారాధ్య చరిత్రలోను, వృషా
ధిప శతకములోను బసవపురాణ [పశంన గలదు. కావున ఈ పురాణము ఆ
రెండిటికం టే పూర్ణ రచన.
“మును బనవవురాణమున నెన్న బడిన
వెనుపారుజనులకు పెంపుడు కొడుక
బసవని పృుతుండ, బసవ గో తుండ” (పండితా. చ.)
“బసవడు (వేతి గెకొనియె భ క్రిమెయిన్ రచియించె సోముండున్
బసవపురాణమంచు మును (ప్రస్తుతి చేయుదురట్టుగాన సీ
యనమదయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్చకుండ నన్
బసగొని బోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!”
(వృషాధివ శతకము)
ఈ వురాణమునందలి ఆధికారిక వస్తువు వీరశెవ మత |వవ_ర్హకు(డగు బనవేశ్య
రుని జీవిత మాహాత్మ్యము. బన వేశ్యరునకు పూర్వమే ఇ వులలో వీరమా హేశ్వర
వతము గఅదనియు, బనవేశ్వురుండు వీరశైవమత నిర్మాతకాడనియు కొళదజు
కైవమతస్థులే చెప్పుదురు. ఆగుచోనతడు తన్మత వునః (పతిష్టాపకుండో,
సంన్కరయో యైయుండవలయును. మహనీయమైన ఆతని చరిత అసాధారణ
వి శేషాంశమయమై యుండుటచే దానిని కొనియాడదలచిన ఈ కవి [గంథమును
చార్మితక నత్యబద్ధముగా గాక, పౌరాణికవాసనా మయముగ నంతరించెను.
పురాణములలో చారి|తకాంశములు తక్కువగను, అలౌకికాద్భుతములు ఎక్కు
వగను ఉండును. కవి ఈ [గంథమునకు కూడ ఆ లక్షణము పట్టించి పురాణ
మని నామకరణముచేనెను. అనగా ఇంచుమించు తనకు సమకాలికు (డును,
చార్మితక పురుషు(డునునైన బసవేశ్వరుని పురాణ పురుషకోటిలో పరిగణించి
ఆతనికిగల నహజ ఘనతను ఎన్నో ఆతిశయోక్తులతో వెంపొందించి అవతార
పురుషునిగా |వదర్శించెను. మతి (వస్తుతములైనను కాకున్నను వురాతన శివ
భక్తుల కథలను కొన్నిటిని |ప్రానంగికములుగా చొవ్పింఛి పురాణ శబ్దమును మరి
కొంత సార్థకము చేసెను. ఇది జైన సం వదాయమట. జైన పురాణమున ఒక
తీర్ధంకరునిచర్మిత అధికారికమై యుండుటయు ఆ మతము నవలంబించి సిద్ధి
పొందిన ఇతర నిష్టాపరుల కథలు ఉపాఖ్యానములుగా చెప్పబడుటయు ఆచార
128
మట. జైనమతమునకు గర్భశ|తువైన పాలకురికి సోమనాథుడు జైనుల సంప్ర
దాయమునే స్పర్ణచే అనుకరించి బనవని చరితను వపురాణముగా వాసి
యుండును. ఆ ఉపాఖ్యాన కథానాయకులైన భక్కలలో కొంది [దోవిడులు,
కొందలు కర్ణాటకులు, కొందలు ఆం్యధులు, కొందలజు జౌత్తరాహులు గలరు. ఆ
కథలేగాక బనవనకి సమకాలికు(డైన అల్పమయ్య మొదలగు శివభక్తుల కథలు
గూడ వనకాను |వనక్షముగ ఇందు చేర్చబడినవి.
బనవేశ్వరు.డు:;- మండిగ మాదిరాజు, మాదాంబ అను [బాహ్మణ
పుణ్యదంపతులకు బసవేశ్వరుడు నందికేశ్ణరాంళమున జన్మించెను. చిన్న
నాటనే జ్ఞానిటై వర్ణవ్యవస్థను తిరస్కరించి ఉపనయనాది [బాహ్మణ కర్మలను
వర్జించి కేవల భ క్రి సాధ్యమైన శివపారమ్యము నుద్చోధించుచు తల్లిదండ్రు
అను వీడి, యిలువెడలిపోయి, కళ్యాణకటకమున బిజ్జలుని మం|తిగానున్న తన
మేనమామ యిల్లుచేరెను. ఈతని తల్టిదం|డులును, మేనమామయును శైవులే.
ఆయినను వారు [బాహ్మణ కర్మలను విసర్జించిన పీర శైవులుకారు, మేనమామ
కుమారెయగు గంగాంబకు బనవేళ్వరునకిచ్చి వివాహనుచేని, అల్జునకు
రాజాస్థానమ న నుద్యోగమివ్పించెను. మామగారి అనంతరము మంతింయె,
తనచే (ప్రవర్తితమైన పీరశ్రైవమత |పచారమునకు తన నర్వన్వమునేగాక రాజ
భాండారమునుగూడ వినియోగించిన మహాభక్పు(డీతడు, ఆనాడు శైవమునగల
నానా శాఖలకు ధర్మాచరణమున ఏకవాక్యత లేకపోవుటచేతను, వాటికి అవైది
కములైన జైన, బౌద్ధమతముల యొత్తిడి కలుగుటచేతను, అదే సమయమున
విష్ణుపారమ్యమును పతిపాదించెడి వైష్ణవము ఆరుముకొనివచ్చు చుండుటచేతను,
శివకేశవ భేదమును పాటింపని ఆదై ఇతము నర్వ మతసామరస్య వరాయణమై
యుండుటచెతను ఆ క్రైవశాభల స్థిరత్వమునకు వలసిన బలమును నమకూర్చి,
శివనా[మాజ్యము ఆం|ధ, కన్నడ భూముల నెలకొల్పుట కె యత్నించినవాండు
ఈ వీరుడు. ఈయన తల పెట్టిన నంస్కారములవలన ఆయా _౭వళాఖలకు
చాలవరకు ఏకవాక్యత కుదిరి వీర శైవమను చేర నూతన ధర్మము నెలకొనెను.
ఐనప్పటికిని వర్జవ్యవస్థను, కర్మ (పాధాన్యమును విడనాడలేక కొందణు
(దాహ్మణకైవులు విర శైవమున చేరకయే బసవేళ్వరుని యెడల భ క్షివపత్తులు
కలిగియుండిరి. శెవభ క్రి పారవశ్యము వీరశెవులకును, వీరికిని నమమే. వైదిక
కర్మలను _బాహ్మ్యుమును వీడ లేకపోవుట (బ్రాహ్మణ శైవమునకుగల విశిష్టత.
129
అట్టి వారుతప్ప, వైదిక కర్మాధికారములేని [బాహ్మజేతరులైెన నానా కులముల
వారు బనవని యువదేశములను శిరసావహించి వీరశైవ కుటుంబమును నలుదె
నల వ్యావిఎపబేసిరి. బసవేశ్వరుడు నహజముగ సంగీత సాహిత్య కళాకో విదు
డట. అతడు న్వయముగా రచించిన రసవత్తర గీతములను గొంతెత్తి గానము
చేయుచుండగా కృష్ణుని మురశీగానమును ఆలకించిన గోవీకాజశమువలె జనులం
దరు భక్రి వరవపలై ఆయన చుట్టును మూగుచుండిరి కాబోలు: ఈ గీతముల
నెడి అనుహానముతో తన నూతన మతమనెడి జొషధ మను ప్రయోగించి జను
లను దృుఢకాయులనుజేనిన భిషగంరుడు బసవేశ్వరుడు! కర్మానుష్టానమువలె
దుష్క్టరమును, దుస్సాధమును. కానట్టి కేవల భ క్రిమార్గము నర్వజన నం సేవ్య
మగుటచేత సుకరమైన ఆ మార్గమున జను లెల్టరును తొటుపాటులేక నడువగల్లిరి.
వర్ణవ్యవస్థ తుడిచివేయబడుటచే జనులలో న్యూనాధికత౬ఒలేక నూతనోత్సాహము
వెల్టిపిరి నెను. వీరశైవమళు పేర వారికానాడు గలిగిన ఆవేశము ఇన్ని తరములు
గడదినను నేటికిని చల్లబడలేదు స్వమత రక్షణార్థమె శూరత్వమును, భ కీ
[వదర్శనమున వీకత్యమును చూపువారగుటచేత వీరు వీర శైవులై రేమోయని
తోచును ఇదంతయు నొక యెక్తు. కానీ బనవేశ్వరుండు మతము పేర మిండ
జంగ ములను (పోత్సహించి హపోషించుట, రాజాజ్ఞను ధిక్కారించుట, రొజు ధనా
గారమును దుర్వినియోగము చేయట, మతము పేరను థ కి పేరను పరావర
జ్ఞతను పాటింపకుండుట. తుదకు వభుహత్యకు కారణమగట మొదలగు కృత్య
ములన్నియు ఎన్నటికిని నమర్థనియములు కొవు. అసలు మతమునందు భక్తికి
గల స్థానమేమి? జ్ఞానహీనమైన భక్తి అంధము, భ క్రిీహీనమైన జ్ఞానము
వంధ్యము .(Faith without wisdom is blind, and wisdom with.
out faith is barren) సిద్ధాంతము తత్యవేతలందరూ అంగీకరించినడి -
మతావేశ పరులకు నచ్చదేమోగాని ఇది పరమ వత్యము. బనవేశ్వరు(డు జ్ఞానియు'
భక్తుడును అనుటకు నందేహములేదు, ఆతని అనుయాయివర్గ్లములో చాలా
మంది జ్ఞానరహితులైన భక్తులనుటకును నందేహములేదు ఆనాడు శ వేతరు
శైనవారికి బసవని మతమునెడ ఏవగింపు గలుగుటకు ఆ అజ్ఞాన భక్తుల అను
చిత కృత్యములే కారణమై యుండును.
శివభర్తులు చేసిన ఆత్యాచారములు ఎంత ఘోరమైనవో నిరూపించుటకు
కక్కయ్య అనెడి భక్తుడుచేసిన ఒక మహాకార్యము బసవప్పరాణమునుండి ఉదా
9
130
వ్రరాణము చెవ్పచుందెను. ఆతడు వ్యాఖ్యానించుచుండిన పురాణము
విష్ణమహమలను వర్ణించెడి హరివంళమో, విష్ణుపురాణమో మరిఅట్టిదేదో
ఆయి యుండును. విష్ణువు నృసింహావతార మె త్రి హిరణ్యకశిపుని సంహ
రించుట, వామనావతారమున తివ్మికముడై ఒక పాదమును ఆకాశమున
కెత్తుట మొదలగు గాథలు నహింవలేక కక్కయ్య ఆ [బాహ్మఖణుని చితవధ
చేసి బనవేశంరునిచేత నే కొనియాడబడెనట, కక్క_య్యకు బొందితో కెలా నము
వచ్చినదేమో చెప్పలేముగాని ఏ శెవమునకు మాత్రము తిలోక నిందవచ్చిన
జల్
దనుటకు సందియమురేదు. పాపము ఆ _దాహ్మ ణభట్టు పురాణము చెప్పుటలో
చేసిక శివనింద ఏమియులేదు. ఆ గ్రంధమున ఉన్న వంక్తులకు వ్యాఖ్యానము
మా తము చేసెను. నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించుటకు [వతీకార
ముగ శరభావతారము ఆ నృసింహుని చీల్చివేనెనట. ఆ పద్యములు ఆనాడు
పు
రాణభట్టు చదువుచుండిన పురాణములో నుండియుండవు. ఉన్నచో అతడు
నినికూడ వా/ఖ్యానిం ంబెడివాడే! అందు లేకపోయినను ఆవృతాంతమును ఇందు
హెందుప చెప్పలేదని కక క్క్య్యకు కోవమువచ్చి యుండును. ఆంత మాతము
నకే కకు_యంకు అకు. నుష్త
టి శివమెక్కె ను.
క్త
లో క ఆ రా
కక్కయ్యచెసిన యీ రాక్షన కృత్యమునకు కూడలి సంగమదేవుడు.
“చె తజాంతకు భక్తి చెడనాడుఖలుల
మ ఎగర [తుంవుమీ బసవన్న :” +!
అని బసవని ఉపదెకించుట యు ఆతడు తదనుగుణముగ
పరనమయంబుల. బరిమార్చు బాస
వరవాదులను బట్టి భంబించుబాన”
చేయటయు (పతిజ్ఞచెయుట) తదనుగుణముగ ఆతని శిష్యులు వవ రించు
ఓయు ముఖ్య కారణము. మరి వారు చేసిన అన్యదేవతా దూషణకు ఏమి
శిక్షయో మనమెకునోమ్చు. బిజ్జలుని మం తిగానున్న కాలములో బనవేశ్వరుండు
నంకల్ప మాతమున కాన్నలను ముత్యములుగ మార్చుట, వంకాయలను లింగ
కాయలుగ మార్చుట, విషమును అమ్మ ఎత[పాయముగ (దావుట మొదలగు వెక్కు
మహిమలు జూవి తన అవాకృత శక్తిం వ కము చేనెనట కాని అతని ఆశ
131
యమునుకోరి కళ్యాణ కటకమును జేరిన [ముక్కడి మూకలు ఆనదగిన శివ
భక్తుల గుంపులవలన నగరమున రాజాజ్ఞా తిరస్కారము [వబలి అరాచక స్థితి
యేర్పడెనటి. తుదకు బన వేళ్వరుండు రాజ్మాగహమునకు పాశతు(డై, తాను
అత్మ రక్షణార్థమో, మజెందుకో నకుటుంబముగ నగరము వీడిపోయి కూడలి
సంగమున లింగైక్యము హొందెనట, తత్పతీకారముగా బనవేళ్వరుని యనుచరు
లిద్దరు బిజ్జ్ఞలుని వధించిరట. బసవపురాణమునుబట్టి యితర చర్మితాధారములను
బట్టియు (గహింవగల యంతవరకు ఆ మహావీరుని నం[గహ జీవిత చర్మిత
యిది.
బనవవేశ్మరు(డు [వానిన భ క్తి గీతములు నాలుగు లక్షలకు వెగా గల
వట. వాటికి “వచనమ.లు' అని పేరు. తరువాతి కాలమున తాళ్ళపాక అన్న
మయ్య |వానిన వేంక టేశ్వర పచనములు, కృష్ణమాచార్యుడు, [వాసిన
సింహా[ది నారసింహ వచనములు ఆ జాతిలోనివే! వీరందరు తమ యిష్టదైవ
ములమీవ భక్తి జ్ఞానమయముగ వాసిన స్తోతములవి. (పతి వచనము చివర
మకుటముగ వారి యిష్టదేవతా నంటోధనము ఉండును, తాళ్ళపాక వారి వచన
ములకు “వేంక చేశ్వరా:' ఆను నంబోధన మకుటము; కృష్ణమాచార్యుల వచన
ములకు 'నరనింహా” ఆను సంబోధన మకుటము, అక్ర బసవని వచనములకు
[పాయికముగ “కూడలినంగ మదేవరాః:” అను సంబోధన మకుటము. కూడలి
సంగమదేవు(డనగా కృష్ణా, తుంగభ[దానదులు సంగమించిన తీర్థ న్లలమున
గాని కష్టామలాపహనదులు సంగమిచిన తీర్ధనలమునగాని వెలనీయున్న నంగ
మేశ్యరలింగము. బన వెశ్వురునకు ఇష్టదైవమును గురువును ఆ కూడలి నంగ
మేశ్వరుడే: తుదకు ఆయన లింగ్రైక్యము బొందినదియు ఆ సంగమ నేత
ముననే.
గంథ (పయోజనము:- ఈ [గంథము (పాయికముగా శైవు
లకు పురాణముగా పారాయణ [గంథముగా [(వయోజనకారి యెనట్టు
ఇ వెతరులకు కేవల సారస్వత [గంథముగ ఎక్కువ విఫియోగపడదు.
మత పాధాన్యముగల యే [గంథమునకైనను నదియే స్థితి. తన్మతావలంబు
లకు దప్ప నితరులకది వీతిగొలుపదు. అంతేగాక ఇతర మతములను,
మతస్థులను ఉచితానుచిత వివేచనము లేకుండ దూవింబెడి [గ్రంథము
132
లకు వాజ్బయమున ఉత్తమ స్థానము లభిలవదు. ఏ భాషలోనైనను కావ్యము
సర్వమానవ నం సెవ్యమైనపుడే వఠనీయమును, ఆరాధనీయమును అగునుగాని
లేనిచో పరిమిత (ప్రచారము గలడియే యగును. తననుతిట్టినవానిని బాగా తిట్టితి
వని మెచ్చుకొనెడి మానవు(డు దుర్దభుండు. అందును ఆ తిట్టు పరుషముగా
నున్నచో చెప్పెడిదేమి? అందుచే [గంథకర్త నిందలకు భాజనమైన ఇ వేతరులు
సారస్వత పైతి చేతనైనను ఈ బసవవురాణమును చదవక పోవుట తటస్థవడెను.
అయినను ఇందు కొన్ని ఉపాఖ్యాసములు సారన్వత [వియులకుగూడ పరమా
నందమును కలిగించెడివి లేకపోలేదు. వానిలో ముఖ్యమైనవి: (1) గొడగూచి
కథ (2) బెజ్జ మహాదేవి కథ (కి) కన్నప్పకథ (4) సిరియాపని కథ. ఇందు
మొదటిదానిలో అమాయకురాలైన జాలికకు శివుడు నులభముగా (పనన్ను.డై,
- తనలో లీనమొనర్చుకొన్న యను[గహము వర్ణింపబడినది. రెండవదానిలో భక్తు
రాలు శవుని తనబిడ్డగా భావించి తల్లి వసిపావకు జేసెడి యుపచారములన్ని యు
నెరవ్వటలో గల మాతృ వాత్సల్యమును, భగవంతుడు ఆ [పేమకు వీతు(డై
చూవిన భక్తవాత్సల్యమును వర్ణింపబడినది. మూడవదానిలో ఆటవికు(డైన
కిరాతబాలు(డు ఆచార రహితమైన తన మూఢభ క్రి చేతనే, జ్ఞానులకు నహి
తము దుర్గభమైన ముక్తిని పొందిన విధము నిరూవితమెనది. నాల్గవదానిలో
చిజుతొండనంవి యనెడి కాంబీపురనివాసియగు ఒక భక్తుని దృఢ(వత మును
శివుడు మాయతవసి వేషమునవచ్చి పరీక్షించుటశకె, ఆ భక్తుని కుమారుని
చంవించి తన్మాంనమును విందారగించుటయు, తుదకు పరీక్షలో నెగ్గిన భక్తుని
యచంచల భ క్రి విశ్వాసములకు తృపుడైె విల్ణవానిని (బతికించి యిచ్చుటయు
మొదలగు నంశములు భయానక రమ్యముగ వర్ణింపబడినవి. అసలు ఆ విల్ల
వానిని ఖండించి ఆవయవ విచ్చే దములేని తిరిగి నలినలిగా నలగగొట్టి వంట
చేయుట అను మోర క్మత్యమును వీర శె వావేశముగల కవితప్ప ఇంకొకడు
కావన చేయలేడు. ఈ కథను చెప్పగా వినుటకే భ యకంవితులయ్యెడి నుకుమార
చిత్తులకు చదివి యానండించుట యెన్న టికిని పొసగదు. కాకపోతే కథాంతమున
మాయా తపసి యాదేశానుసారము తల్లి విల్లవానిని చేతులు చాచి యెలుగె త్రి
“నావడుగా రారా! నా కన న్నయ్య రారా! నా సిరియాళ రారా” ఆని విలుచు
నపుడు కట్టలు తెంచుకొని [పవపా: చెడి కరుణరన [పవాహములో కొట్టుకొని
పోదుము. ఆ విలువునందుకొని శివాన్ముగహముచే పిల్లవాడు సజీవు డై తల్లిని చేర
133
వచ్చెడి ఘట్టమున అనంద తన్మయులమగుదుము. కాని ఇందును సోమనాథుడు
తల్రినోట పలికించిన ఆ విలుపులో కొంత కృతకత్వమున్నది. ఆ సమాసములు,
ఆ శ్రాషలు దుఃఖపరవశయైన తల్రినోట పలికింపదగినవికావు.
మణి ఈ పురాణమున స్థూలముగ బసవని జీవిత చర్మితయు, తన్మహి
మలును, కొందణు భక్రుల గాథలును మాత మే కానవచ్చునుగాని ఆనలు బనవే
శ్వరుడు _పతిపాదించిన ఏరశైవ మత న్వరూవమిట్టిదని స్పష్టముగ గానరాదు.
అతని మహిమలును, ఆ భక్తుల నడవడియ మ్మాతమే తన్మత న్వరూవమని
తృప్తిపడుట మత [వవ రకునకును, తన్మతమునకును నవచారమ. చేనినట్టగును.
వీరశైవ నంవదాయమును గురించి తెలిసికొనగోరువారికి ఈ గంథము అంతగా
నువకరింపదు.
పండితారాధ్య చరిత: రెండవ కృతి
బనవవురాణానంతరము సుమారు వడి సంవత్సరములకు ఇడి [వాయబడీ
యుండును. ద్వివద రచన మొదటి దానియందుకంటె దీనియందెక్కువ ధారాళ
ముగా నడచినది. అందు చెప్పబడిన కొన్ని యుపాభ్యానములిందును వునరు క్రము
లైనవి. చః పునరు క్రిలో కథ కొన్నింట వీపురికృత మైనటువంటి సందర్భము
లును గలవు, బనవపురాణమున కుప్తముగానున్న 'కళియంబనైనారు కథ
పండితారాధ్య చర్మితలో చాలా పెరిగినది. ఈ భక్తుడు తనయి=టికి వచ్చిన
శివభక్తుని పాదమును కడిగి తత్పాదోదకము పానముచేయు నలవాటు గలవాడు
ఒకనాడు ఆయింటి వనికత్రెకొడుకు జంగమవెషము దాల్చి యజమాని
యొద్దకు రాగా అతడు వాని పాదములు కడుగుట కుద్యమించెను. అతని
గృహిణి కలరూపు [గహించి ఆయనుచిత కార్యము చేయవద్దని భర్తను నిరో
ధించెను అతడు రౌదావేశముతో ఆ యిల్హాలిని నానా డుర్భాషలాడి ఆమె
కాలుసేతులు బంధించి బాడితతో నరికి వధించి కాశ్ళకు (తాడుగట్టి చచ్చిన
గొడ్డును లాగినట్టు బయటకులాగి ఆవల పారవెచెను. ఈ కథయుతయు బనవ
వురాణములో వం|డెండు పంక్తులలో గలదు (8 ద్యివదలు). ఆరాధ్య చరి తలో
ఆది 160 వంక్తులకు పెరిగినది. ఈ వెంపంతయు భార్యచేయు నువదేశ వాక్య
ములలోను, భర్తచేయు దూషణ వాక్యములలోను, ఆపె ఆకులసతి వధ విధాన
ములోను జరిగినది.
126
నాథయ్యగారు పండితా రాధ్యునకు శిష్యు(డై సోమనాథునకు హపిత్రెషి యగుటయు
బనవవేశ్వ్యరుని తండియెన మండిగ మాదరాజుగారికి శిష్యుండగు గొబ్బూరి
సంగనామాత్యు(డు ఈ [గంథమునకు కోతయగుటయు నిజమే గనుక వారికి
సమకాలికుడగు సోమనాథుడు ఆ పండెండవ శతాబ్దీలోనివా(డు గాక మరె
ప్పటి వా(డగును? బనవేశ్వరునకును, పండితారాధ్యునకును తరువాతి తరము
వా(డు సోమనాథుడు,
అదీగాక ఈ సోమనాథుడు పుట్టుకచే కర్ణాటకు-డనియు తెలుగు ఆత
నికి నేర్చిన భాషయనియు వతిపాదించువారు కొందర గలరు. ఆంతకంటే
అనాలోచిత మైన సిద్ధాంత మింకొక టి ఉండదు. ఎంత కష్టపడి చదివినను
నేర్చిన భాష మాతృభాషవలె వశముగాదు. అందునను (గంథన్భమైన వాగ్గాల
మంతయు మనోవిదేయము గావచ్చునుగాని వాయువువలె స్వేచ్చగా సంచరించు.
వాడుక భాష, యెన్నడును . [కొత్తవానికి అబ్బదు. సోమనాథుని రచనలలో
వానుతెను (గుగా వేర్కొనదగిన పదములు, పదబంధములు వాక్యములు
మాత మేగాక తెలుగునాట కానవచ్చెడి సర్వవస్తు నిర్దేశ కములైన నామములు,
తద్విశేషణములు, గుణములు [పజాభాషా సముదమున ఓీలలాడిన వానికేగాని
ఇతరులకు లభ్యమగునవి గావు. అతని వాక్కు నకు సహజమైన తెలుగుదనము
తెలుగుతల్లి పెట్టిన యుగ్గుతో వచ్చినదేగాని నేర్చినదిగాదు.
సోమనాధుడు, కర్ణాటకు(డే అగునేని ఈ [గంధమును కన్నడ భాష
లోనే వానియుండవచ్చునుగదా! తెలుగున ఏల [వాయవలెః పదునాల్గవ శతా
బ్రీలో భీమన అను కన్నడకవి ఈ [గంథమును ఆ భాషకు అలంకారముగ ఏల
అనువదించుకొనవలెను? కావున సోమనాథుని మాతృభాష తెలుంగు, కన్నడమే
నేర్చిన భాష,
సోమనాథుని [గంథములు
ఇతడు సంస్కృ్భతాం[ధ కర్ణాట భాషలలో వెక్కు [గంథములు రచించె
నట. వాటిలో ఆంధ వాజ్మయ చరిత్రకు ఎక్య._దగినవి మూండుమాతమే.
(1) బనవపురాణము (2) పండితారాధ్య చర్విత (8) వృషాధిప శతకము.
135
ఈ వండితు(డు దాతారామ భీ మేశ్వరాలయవు పూజారి కుమారు(డు.
తత్సమివ |గామమగు కోటిపల్లి యందుండిన ఒక యారాధ్య దేవరవల్హ శాంభవ
దీక్షపొంది చిన్ననాటనే కులాచారమునకు విరుద్ధముగా శివభక్తుల పాదోదక
(పసాదముల యొక్కయు, విభూతి రుదాక్షమాలల యొక్కయు మహిమలను
చాటుచు, త్మత్చకారము తాను నడచుకొనసాగెను, మరియు (వతిన్మృతి పురా
ణెతిహాసాత్మకమగు మత (గంథజాలమంతను కృుణ్ణముగా పఠనముజేని అందలి
పరమార్థసారము శివపరముగా ' అన్వయింపసాగెను. ఈ పాండిత్య బలమే చతు
రంగ బలముగా వెంటగొని, సామాజ్య పతనానంతరము బలహీనులై , అచ్చట
చ్చట [పాభవహీనమైన రాచరికము చేయుచున్న సామంతరాజులవలె నిలిచి
యున్న బౌద్ధమత కేంద్రములవై దాడివెడలి వాటిని విచ్చిన్నము(జేయ నుద్య
మించెను, ఆనాడు ధనదవుర మన బరగిన నేటి చందవోలు రాజధానిగ వెల
నాటి చోళులు వేంగీదేశమును(. పాలించుచుండిరి. ఆ రాజు బొద్దమతావలంబి
కాబోలు. అతని యాస్థానమున నొక బొద్ధవండితుడు గురువీళ మలంకరించి
యుండెను. ఆ యాస్థానముపై దండెత్తి బౌర్ధవండితుని ఓడించి రాజునకు శైవ
దీక్ష నివ్పించినచో తన యుద్యమము నవూర్ణముగా ఫలవంతమగుననెడి
యాశతో పండితుడు ఆ రాజధానిజేరి ఒక బొద్ధచార్యునే గాక ఇకేర మత గుగువు
లనుగూడ సమావేశపఅవి నిండు నభలో ఆయా మతములనన్ని టిని ఖండి.చి
శివపారమ్యమును నిద్ధాంతీకరించెను. జౌద్ధాచార్యుండు తన ఓటమిని, ఆ శివ
పారమ్యమును నంగీకరింపక వండితునిం జులకన(జని వెడలిపోగా, దానిని
సహింపలేక పండితుని శిష్యులిరువురు ఆ బౌద్ధుని యేకాంతమున వధించిరి. రాజు
కోపాయత్తుండై కొలువునకు విలివించి యడుగగా, పండితుడు ఆ శివదోహిని
తానే చంవించితినని ఆ నేరము తనమీద మోవుకొనెను. రాజు ఆ దారుణ చర్య
సహింపలేక పండితుని కండ్లు పొడివించెను. ఆయన 'ఆ రాజ్యము నాశనమగు
గాక; యని శవియించి అటనుండి బసవేశ్వరుని దర్శింపవలయునను తహ
తవాతో |పయాణమై పోవుచుండగా మధ్యేమార్గమున, ఆ దండనాథుండు
కూడలి సంగమమున లింగైైక్థము పొందిన విషాద వార్త వినవచ్చెను. పండి
తుండు దుర్భర నిర్వేదముతో పలవీంచి పలవించి, ్రీశెలమునకు ప్రయాణమై
పోవుచు తత్సమీపమున నొక [గ్రామములో విడినెను. ఆప్పటికే వయనుమీరి
యుండబోలు, పర్వతమెక్కలేక తన భక్తిని మల్లికార్జున స్వామికి నివేదింపు
128
మట. జైనమతమునకు గర్భశ్మతువైన పాలకరికి సోమనాథుడు జైనుల సంవ
దాయమునే సృర్ణచె అనుకరించి బనవని చర్మితను పృరాణముగా వాసి
యుండును. ఆ ఉపాఖ్యాన కథానాయకులైన భక్తలలో కొందయు |దావిడులు,
కొందలు కర్ణాటకులు, కొందజు ఆంధులు, కొందయు జొతరాహులు గలరు. ఆ
కథలేగాక బనవస్త సమకాలికు( డైన అల్టమయ్య మొదలగు శివభక్తుల కథలు
గూడ వనకాను |వనక్షముగ ఇందు చేర్చబడినవి.
బనవెశ పరుడు: మండిగ మాదిరాజు, మాదాంబ ఆను [బాహ్మణ
పుణ్యదంపతులకు బసవేళశ్యరు(డు నంది కేళ్ణరాంళమున జన్మించెను. చిన్న
నాటనే జ్ఞానియె వర్ణవ్యవస్థను తిరస్కరించి ఉపనయనాది [బాొహ్మణ కర్మలను
కి సాధ్యమైన శివపారమ్యము నుద్చోధించుచు తల్లిదండు
లను వీడి, యిలువెడలిపోయి, కళ్యాణకటకమున బిజ్జలుని మం|తిగానున్న తన
మేనమామ యిల్లుచేరెను. ఈతని తల్లిదర్మడులును, మేనమామయును శై వులే.
ఆయినను వారు [బాహ్మణ కర్మలను వినర్జించిన వీరశైవులుకారు, మేనమామ
తన కుమార్తెయగు గంగాంబను బనవేళ్వరునకిచ్చి వీివాహమనుచేసి, అల్లునకు
రాజాస్థానమ న నుద్యోగమివ్పించెను. మామగారి అనంతరము మంతి9యై,
తనచే [పవర్తితమైన పీరశైవమత |వచారమునకు తన సర్వస్వమునేగాక రాజ
భాండారమునుగూడ వినియోగించిన మహాభక్తు(డీతడు, ఆనాడు శ్రైవమునగల
నానా శాఖలకు ధర్మాచరణమున ఏకవాక్యత లేకపోవుటచేతను, వాటికి అవెది
కములైన జైన, బౌద్దమతముల యొ తడి కలుగుటచేతను, అదే సమయమున
విష్ణుపారమ్యమును |వతిపాదించెడి వెష్ట్ణవము ఆరుముకొనివచ్చు చుండుటచేతను,
శివకేశవ భేదమును పాటింపని అద్వైతము సర్వ మతసామరన్య వరాయణమై
యుండుటచేతను ఆ శెవశాఖల స్థిరత్వమునకు వలనిన బలమును నమకూర్చి,
శివస్నామాజ్యము ఆంధ, కన్నడ భూముల నెలకొల్పుట కె యత్నించినవాండు
ఈ వీరుండు. ఈయన తల వెట్టిన నంస్కారములవలన ఆయా _శవశాఖలకు
చాలవరకు ఏకవాక్యత కుదిరి ఏర శెనమను వేర నూతన ధర్మము నెలకొనను.
ఐనప్ప టికిని వర్ణవ్యవస్థమ, కర్మ షపాధాన్యమును విడనాడలేక కొందు
(బాహ్మణ శెవులు వీర శెవమున చేరకయే బనవేళ్వరుని యెడల భ క్రివపత్తులు
కలిగియుండిరి. శెవభ క్రి వారవశ్యము వీరశెవులకును, వీరిక్షిని నమమే. వైదిక
కర్మలను |జాహ్మ్యమును వీడకేకపోవుట (వాహ్మణ శెవమునకుగల విశిష్టత.
క
కం॥
ద్వి॥
కం॥
కం॥
ద్వి!
137
కలదన నోపక లేదని
పలుక(గ నేరకయు మూక బధిరుల|క్రియ ని
మ్ముల నదై తులు దమలో
పల వగతురు భువన భిన్న భావమున శివా (శివత త్త)
కలదనంగా నోవకయును. లేదనియు
బలుక నేరక మూక బధిరుల క్రియను
బర (గుభువనభిన్న భావంబు (జూచి
యరయంగ నదై ఇతమనగ లావేది. (పండిత-వాద(పక)
ఒండేమి మల్లికార్జున
పండితు(డన నుండుకంటె. |బమథులలో నె
న్నండొకొ సీ యాజ్ఞోన్నతి
నుండ6గ6 గాంతునని కోరుచుండుదు రు[దా।ః (వత త
దేవా సంసారాంబుధి
లో వెలువడ(జేని [పమథలోకం జబెలుగన్
నావా(డు వీ(డుసుండీ
నావే నన్నుంపవేగణంబుల నడుమన్. (శివత_త్య)
ఊర్జిత _పమథాత్మ యొండేమి మతి
కార్డున పండితు(డనంగ నిచ్చోట
నుండుటకం టె నెన్నండొకో [ప్రమథ
మండలిలో భవన్మహదాజ్ఞ(జెసీ
యుండంగ( గాంతునొకోయని కోరు
చుండుదు నన్నట్టులును చ ( గదయ్య
వర! యూ నంసార తీవ దుఃఖాగ్ని
లోవెలి( |బమధథాదిలోకం బెలర్ప
నావా(డు వీ(డు నుండివేటుగా(డు
నావె నన్నుంపు గణంబులనడుమ.
(వండితారాధ్య-పర్య్వ[వ)
138
కం॥ జ్ఞాన జేయ జ్ఞాతృని
దాన త యమున నబాధిత [వపత్యయమై
నానాగతి నవగతమగు
గాన జగ ద్భేద మెన్నగా సిద్ధమజా! (శిపతత్ర్త్వ)
ద్వి! ఎతు(గంగ(బడువస్తు వెణి(గెడి తాను
నెణుకయు ననుమూ(డు తెజంగులు భుఏని
బర(గి యబాధిత [పత్యయమగుచు
నరయ నానాగతి నవగతంబగుట
హస్తామలక మెట్టులట్టను నువ
శస జగ ద్భేదసరణి సిద్దముగ (
దమకించి మజియ భేదమ పల్క_(చనునె. (పండిత- వాద)
వృషాధిప శతకము;:- ఇప్పు డువలభ్యములగుచున్న శతకము
లలో శతకమమను పేరు సార్థక మైన ముదటి శతకము ఇదియే యని చెప్ప
వచ్చును. వండితారాధ్యుని వత త్ర సారము కాక “శ్రీగిరి మల్తికార్జునా” అను
మకుటముగల శతకము ఒకటి యుండెనసి యొప్పుకొన్నను ఆవ లభింపలేదు
గాన వృషాధిప శతకమె నజీవము లైయున్న శతకములలో మొదటి3గా వేర్కొ
నదగును. శ్రీగిరి మల్లికార్జున శతకము లభించినపుడు వృషాధిప శతకము
రెండవది యగును. సోమనాథుడు ద్యివద కావ్యముల కే కాక తెలుగు శతకము
లకు కూడ ఒరవడి తీర్చిన (పథమాచార్యుడు, ఆంతేకాదు, బసవోదాహరణము
అనుస్తుతిని వాసి ఉదాహరణ కావ్యములకును అతడే ఆవెగురువై కన్పట్టు
చున్నాడు. ఈ శతకము ఆం(ధమునగల ఉత్తమోత్తమ భక్తి శతకములలో
నొకటి. దీనికి సాటిరాగల శతకము కంచర్లగోవక్నది మాతమని నా యుద్దే
శము. మతి యట్టివి ఎన్ని నశించిపోయినవో చెప్పలేము. సోమనాథుడు
ద్విపదలు ఎంత ధారాళముగా నడవగలడో వృత్తములును అంత ధారాశముగా
నడపగలడని ఈ శతకము బుజువు చేయును. “బనవాః బనవా! బనవా!
వృషాధిపా!” ఆను మకుటము చంపకోత్సల మాలా వృత్తములచే సంఘటిత
మగునుగాన ఈ శతమంతయు ఒకే వృతమునగాక రెండు వృత్తములలో
నడిచినది. -
139
Ma)
ఈ శతకములో సోమనాథుడు సమాసాంత్య పాసలు ముక్షపద[గస్త
ములు మొదలగు శణ్లాలంకార ములను [ప్రయోగించి పద్య్మమునకు ఆర్థగౌరవమే
కాకుండ, శబ్ద గాంఫీర్యమును కూడ నంపాదించెను,
తజ్ఞః। జిత పలిజ్ఞః యుచిత (ప్రమథానుగ తజ్ఞ! నమదె
వజ! కళావిధిజ! బఎవచ్చివ భకి మనోజ! దూత శా
క ణో యాః షో
స్రుజ్ఞః సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచ యజ్ఞః న
ర్వజ్ఞ! శరణ్యమయ్య బనవా! బసవా! బసవా! వృషాధిపా!
సురవర మల్ల | మల్పవిత సూత్ర సుధాంబుధిఖేలః ఖీలనం
గరకలకంఠ।ః కంఠమణి నాయకభీమ భుజంగ: జంగమ
స్టైరతరనాథ! నాథకనిధీకృరూవ! విరూప సమ్మతా
వర కరుణాబ్ధి: పోవు బసవా! బనవా! బసవాః వృషాధిపా!
శతకమున ఇంచుమించు ఆర్థ భాగము బసవేశ్వరుని సంబోధనలతో
నిండియున్నది. ఆ నంబోధనలలో అర్ధ పునరు క్రిగాని శబ్ద వునరు క్రిగాని
యుండదు. మరికొన్నింట బసవెశ్వురుడు జీవితములో చూపిన మహిమలును-
జొన్నలు ముత్యములు చేయట, చ ల్లలమ్ము గొల్పపడచు కాలుజారి పడపోవుచు
బసవాః అని ఎలుగెత్తి విలిచినంత ఆ పిల్పకు దూరమునుండియే చేయూతనిచ్చి
నిలవబెట్టుట మొదలగునవి-మరికొందజి భక్తుల ఆద్భుత చర్యలును సంగ్రహ
ముగ [(వశంసింపబడినవి. ఇంతమా[తమే కాదు, కవి యీ తెనుంగు శతకములో
సంన్క్బృత వాక్యమయమైన పద్య మొక టియు, దావిడ వాక్యమయమైన పద్య
మొకటియు కన్నడ వాక్యమయమైన పద్యమొకటియు మణ్మిపవాళ (మళ
యాళ వాక్యమయమైన పద్యమొకటియు, ఆరెమరాటి (మహారాష్ట్ర భాషా
శాఖ) వాక్యమయమైన పద్యమొకటియు, సర్యభాషామయమైన దింకోకటియు
రచించి తన బహుభాషా పాండితికి నిదర్శనముగ ఒక చిత (పదర్శనము
చేసెను. ఆ సందర్భముననే యచ్చ తెనుగు పద్యమొకటి రచించి దానిని జాను(
దెను(గనేెను,
“బలుపొడతోలు సీరయును బావసరుల్ గిలుపారు కన్ను వె
న్నెల తల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేజువల్లు పూ
సలుగలజేని లెంకవని జానుదెనుంగున సన్నుతించెదన్
వలపు మదిందలిర్చ బసవాః బనవాః బనవా। వృషాధిపా”:
132
లకు వాజ్మయమున ఉత్తమ స్థానము లభిలవదు. వీ భాషలోనైనను కావ్యము
సర్వమానవ నం సేవ్యమైనపుడే వళనీ యమును, ఆరాధనీయమును అగునుగాని
లేనిచో పరిమిత (ప్రచారము గలదియే యగును. తననుతిట్టినవానిని బాగా తిట్టితి
వని మెచ్చుకొనెడి మానవుండు దుర్గ్ణభుండు. అందును ఆ తిట్టు వరుషముగా
నున్నచో చెప్పెడిదేమి? అందుచే [గంథకర్త నిందలకు భాజనమైన ఇ వేతరులు
సారస్వత ప్రీతి చేతనైనను ఈ బసవవురాణమును చదవక పోవుట తటన్థవడెను.
అయినను ఇందు కొన్ని ఉపాఖ్యానములు సారన్వత (వియులకుగూడ పరమా
నందమును కలిగించెడివి లేకపోలేదు. వానిలో ముఖ్యమైనవి: (1) గొడగూచి
కథ (2) బెజ్జ మహాదేవి కథ (8) కన్నప్పకథ (4) సిరియాకని కథ. ఇందు
మొదటిడానిలో అమాయకురాలైన బాలికకు శివుడు సులభముగా పనన్ను (డై,
తనలో లీనమొనర్చుకొన్న యను[గహము వర్ణింపబడినది. రెండవదానిలో భక్తు
రాలు శివుని తనబిడ్డగా భావించి తల్లి పనిపావకు జేసెడి యుపచారములన్నియు
నెరవుటలో గల మాతృ వాత్సల్యమును, భగవంతుడు ఆ [వేమకు వీతు(డై
చూవిన భక వాత్సల్యమును వర్ణింపబడినది. మూడవదానిలో ఆటవికు(డైన
కిరాతబాలు(డు ఆచార రహితమైన తన మూఢభ క్రి చేతనే, జ్ఞానులకు నహీ
తము దుర్లభమైన ము క్రిని పొందిన విధము నిరూవితమెనది. నాల్గవదానిలో.
చిటుతొండనంబి యనెడి కాంవీపురనివాసియగు ఒక భక్తుని దృఢ[వత మును
శివుడు మాయతవని వేషమునవచ్చి పరీక్షించుటకై, ఆ భక్తుని కుమారుని
చంపించి తన్మాంనమును విందారగించుటయు, తుదకు పరీక్షలో నెగ్గిన భక్తుని
యచంచల భరి విశ్వాసములకు తృపుడై వెల్లవానిని (బతికించి యిచ్చుటయు
మొదలగు నంశములు భయానకరమ్యముగ _ వర్టింవబడినవి. ఆసలు ఆ విల్లి
వాసినీ ఖండించి ఆవయవ విచ్చేదముచేసి తిరిగి నలినలిగా నలగగొట్టి వంట
చేయట ఆను ఘోర కృత్యమును వీరశైవావేశముగల కవితప్ప ఇంకొకడు
భావన చేయలేడు. ఈ కథను చెప్పగా విశటకే భ యకంవితులయ్యెడి నుకుమార
చిత్తులకు చదివి యానండించుట యెన్న టికిని పొనగదు. కాకపోతే కథాంతమున
మాయా తవని యాదేశానుసారము తల్లి విల్లవానిని చేతులు చాచి యెలుగె త్రి
“నావడుగా రారా! నా కన్నయ్య రారా,! నా నీరియాళ రారా!” అని పిలుచు
నపుడు కట్టలు తెంచుకొని [వపపాంచెడి కరుణరన (పవాహములో కొట్టుకొని
పోదుము. ఆ వెలువునందుకొని శివాన్యుగహముచే విల్ణవాడు సజీవుడై తల్లిని చేర
141
ధ్యునివలె వెడిక శైవమత స్థుడు. వర్ణ వ్యవస్థను వేదవిపాత కర్మలను విడనాడ
కయే శివుడే పరత తమను విశ్వాసముగల [బాహ్మణుడు, ఇతని సోమనాథ
భాష్యమున వైదికాచార గర్హణము లేకపోవుటయ గాక తదావశ్యకత కూడ
ఉగ్గడింపబడినదట. బనవవురాణము రచించునాటికి ఇతనికి దానివై తిరస్కార
భావము ఏర్పడినది. ఆ మధ్యకాలమున ఇతడు వీర ఇవము నవలంబించి
యుండును. పండితారాధ్య చర్మిత రచన నాటికి ఆది దృఢమయినట్టు ఊహింప
వచ్చును. ఎట్టన, బసవపురాణమున తన తల్రిదం్యడుల "పేర్లు చెప్పుకొన్నాడు.
“భాజిష్టువగు విష్ణురామి దేవుండు
తేజిష్టువగు (శ్రియాదేవి అమ్మయును
గారవింపగ నొవ్వు గాదిలి సుతుడ
వీర మాహేశ్యరాచార్మవతుండ .”
పండితారాధ్య చరి|తమున పితృ దేవతా నామోచ్చార ణము నైనను చేయక
పోవుటయే గాక తన నర్యన్యమును, తానును బసవని ఆధీనమని చాటు
కొన్నాడు.
“ధర నుమా మాతా వితా రుద యనెడు,
వర పురాణజో కి సీశ్వర కులజుండ (
బసవని వుత్తుండ బనవ గోతుండ
బనవేశు శ్రీపాద పద్మ శేఖరు(డ
బసవని( బొగడ బాల్పడు క ఏం|దుండ
బనవన్నం బొగడ. బాల్పడు పాఠకుండ
బసవన్న దూత నే బసవన్న బంట
బనవన్నయిలు( బుట్టు బానిస కొడుక
బసవన్న లెంక నే బసవన్న లెంగి
బసవన్న పన్నల పన్న గావు నను”
కవిత్వ పరామర్శ :- కవిత్వమును గూర్చి సోమనాథుడు చేనిన (పతిజ్ఞ
లలో ముఖ్యముగా పేర్కొన దగినవి జానుతెనుగు సరణి యొకటి, అల్పా
క్షరముల అనల్పార్ధ రచన ఇంకొకటి. ఈ రెండవది మాట పొదుపు. దీనినే
142
పాశ్చాత్యులు Economy of wంrd అని యందురు. సోమనాథుని ఈ
(వతిజ్ఞలలో జాను తెను(గును గూర్చి పూర్వము కొంత చెప్పితిని. జాను తెను(
గనగా సర్వ సాధారణమైనభాషయే యైనచో ఈతని |గంథములలో జాను తెను(
గింత ఉన్నదో సంస్కృత భూయిష్టమె కేవల పండిత వేద్యమైన భాషయు
అంత యున్నది. మణియు కేవల సాహిత్య పరులకు అందని నిగూఢమైన.
శుతి వాక్యార్థమయ భాషయు అంత ఉన్నది. ఆ భాగములన్నియు జాను
తెను౯ గనుట పొసగదు. మణి రెండవ (పతిజ్ఞయైన అల్పొక్షరముల ననల్పార్థ
రచనను గురించి-_ వేమన అట వెలది పాదములో వలె- సోమన ఒక ద్వివద
పాదములో విపులమైన అర్థమును ఇమిడ్చి నం[గహ వాక్యమును [వాయగలడు.
మిత భాషులగు సజ్జనులవలె మిత వాగ్విలానులగు కవు లందరును కొచిత్యా
పేక్షచే ఈ వాక్య ధర్మమును పరిపాలింతురు. తెనుంగు కపులలో కవి [త్రయము
వారి సర స్యతికి ఈ లక్షణము తిలకాయమానము. అయితే సోమనాథుడు మిత
వాక్యములవలె మీత |పకరణములు [వాయలేడు. అల్ప్బాక్షరములు ఆనగా
ఉప లక్షణము వలన ఆల్ప వాక్యములు ఆసియ నర్థము చెప్పవలెను. అట్టి
వాక్యముల సమూహమే [వకరణము. ఆ |పకరణముల సమూహమే [గంథము.
వెసలు పొదువుజేని రూపాయలు విరజిమ్మిన సంసారివలె ఇతడు అక్షరములను
పొదువుచేసి ప్రకరణముల వాక్యములను దుర్భ్యయము చేయుచుండును. భావ
మును నిగహించుకొనలేక అతి చాలనము చేయు కవుల రచనలు అధిక [పవనం
గములయి బౌచిత్యమును కోల్పోవును. ఈ దుస్థితి సోమనాథుని (గంథ ములకు
పట్టినది. ఈతని ద్విపద కావ్యములు రెండింటిలో ఈ అధిక |పనంగములను
అతడు చాలవరకు సంగహ పరచి యుండినచో అర్థ హాని కలుగకుండగనే
[గ్రంథములు అధిక సమాదరణీయము లయ్యెడివి.
వీండితార్థ మేమనగా కావ్యశిల్ప ధర్మములనుబట్టి చూచినచో ఈతని
రచన అతి |పసంగ మయము అని చెప్పవచ్చును.
క విత్యమునకు భావా వేశము జీవగజ్జ. ఈతని కవిత్యమునకు అదియే
పంచ[పాణ సారభూతమై యున్నది. మతమున భ క్త్యావిష్టుడు గనుకను, కావ్యేతి
వృత మంతయు శివభ క్రి వరము గనుకను భావావేశ మతావేశములు ఒడొంటికి
తోడ్డె పరన్ఫర పోషకము లైనవి, ఏ కథ చెప్పినను శెవ చిహ్నము వర్ణించి
143
నను భి [పవాహమున ఓలలాడుచు శివమెక్కిన గణాచారివలె గంతులు
వేయును. శాంతముగా గాని చక్సగా గాని ఆతని నోటివెంట ఒక్క మాటయు
వెలువడదు.
నిదానించి ఆలోచించి తూచి (వానిన వాక్య మొక్కటియు నుండదు.
చిత పరవశ స్థితిలో హృదయమున పొంగి పౌరలెడి భావములను నోట పలు
కునుగాని పయత్న పూర్వకముగా వాక్యమును వాయడు. పయత్న రాహిత్య
మెంత యున్నదో (శ ద్ధారాహిత్యమును అంత యున్నది.
ఈ భావావేశమునకు నెచ్చెలియ నహజ (వజ్ఞకు రెండవ ముఖమును
అగు భావనాళ క్రి ఈ కవితలో అతి నిశితముగా నున్నది. ఏ పదార్థమును ఏ
సందర్భ మును వర్షింప దలచునో దానిని తన నికిత భావనతో మనో నేత్రము
నకు (ప్రత్యక్షము చేసికొని, ఆ సాక్షా ద్దర్శనమును వాస్తవికతకు న్యూనాధికతలు
లేకుండ యథాతథముగ చితింపగలడు, ఆ వర్ణనలు చదువునపుడు ఆ
మూర్తులు పాఠకునకు (ప్రత్యక్ష దర్శన మొనగుచుండును. ఇడి న్వభావ కవు
లకు సర్వ సాధారణమైన లక్షణము. స్వభావ [వదర్శనము వలన మనస్సునకు
ఇంపు కలిగేమాట నిజమే కాని, కవిత్వ ధర్మము మనస్సునకు ఇంపు నింపుటయు
వాస్తవిక లోకమును (పదర్శించుటయు మాతమే కాదు. మనస్సునకు ఇంపుతో
పాటు చిత్తమునకు వెంపుకూడ కలిగించి నవుడే కవిత్వము శిల్ప మగును. కాని
యెడల ఛాయ్మాగహణ మగును (Photography). సోమనాథుని రచనలలో
ఛాయాద్మితములు ఎక్కువగాను, శిల్ప చ్మితములు తక్కువగాను ఉండును,
తల్లి శిశువునకు ఉగ్గువెట్టి, నీళ్ళుపోసి, తొట్టిలో వెట్టి, ఊది, నిదవుచ్చి, అల్హారు
ముద్దుగా చెంచెడి లోక ధర్మమును ఇతడు ఎంత యథాతథముగ వర్టించెనో
చూడుడు.
“అనయంబు బెజ్జ మహాదేవి దాన
జననియె పరమేశు. దనయు. గావించి
తొంగిళ్ళవై నిడి లింగ మూర్తికిని
నంగన గావించు నభ్యంజనంబు
ముక్కొ_త్తు( జెకొ_త్తు ముక్కన్ను( బులుము
న కొ్కాత్తు( గడు పొత్తు నట పీ(వు నివురు
144
బెరు:గంగవలెవని తరుణి వీడ్రడ(గ(
జరణము ల్కరములు( జాంగంగ 6 దిగుచు
నలు(గులు నలుచు నర్మిలి గట్టి పెట్టి
జలములు వీ/పున( జజచు నసంతంత
వెగచి బెగడకుండ వెన్ను _వయుచును
నొగి మన్తకమున నీ రొత్తు దోయిటను
వదనంబు నొచ్చునో యుదకంబు లనుచు
నదుము( బొట్టను నోరి కడ్డంబు వట్టు(
జెన్నుగా. బనుపార్చి చేయు మజ్జనము
గన్నులు? జెవులును గాండంగ నూ(6దు
నంగిటము ల్లొత్తు నందంద వేల
దొంగిళ్ళంగా ర్నీరుదోనె త్తి మిడుచు
బడ(తిచే సీరం దూపొడిచి బొట్టిడును
మడ (తి యంగుష్టంబు మన్నింత మెదిచి
కడవ నంటినయట్టి విడుక విభూతి
యడర బుత్తు?ని నొన లారంగ(6 బూయు
నెత్తు [గుంగెడునని యెత్తంగ వెజచి
య _త్రన్వి తొమ్మున నక్కున నదుము
గాటుక యిడ నింత గన్నగుననుచు(
గాటుక యిడు మూడు గన్నుల గలయః
జన్నిచ్చు( బక్తుల జననీదు మీంద
నన్నాతి గొండొక వెన్న యు. బెట్టు(
జెక్కలి గీంటటుడు6 జెలంగి యేడ్వంగ
నొక్క వేలిడిపోయు నొక కొన్ని వాలు
ఉగ్గులు వోనియు ఉవిద నంపీతి =
నగ్గించు నొగియించు నట బుజ్జగించు
ముద్దాడు నగియిందు ముద్దులు వేడు(
నిద్దికొన్ వీరవ్వరయ్యరో యనుచు.
బన్నుగా నుదరంబు( బాన్నుగౌ( జేసి
కొన్న జోనజచుచు నన్నుతి( బాండు!”
145
ఇంకొక యుదాహరణ చూడుడు:-
జసవెళ్వరుడు వడ్డించిన విషమును శివ భక్తులు విందారగించుట.
“మారారి కర్పించి మహనీయ లీల.
జిందక [కోలుము నిక్క య్య దేవ!
సందడి సేయకు సంగయ్య దేవః
తెచ్చెద( జుమ్మయ్య (తివురారి దేవః
విచ్చేని కూర్చుండు విమలాత్మ దేవః
కాల కంఠయ్యకు( జాలదు లెండు
చాలు బోనీకు సిరాళ దేవయ్య!
వేగమింతేలయ్య విరుపాక్ష దేవః
యీ గరిపె(డు(జాలు భోగయ్య కింక
జాలదో తెత్తునా శంక రాదార్య!
గొనితెద్బి వడ్డింపః [గోలుచు భక్త
జనుల( దోతెండ6చు ననురాగ లీల
శివున కర్పింవుచు శివశివ యనుచు
నవధానవంతులై యారగింపుచును
జుక్టుజుజ్జ్ఞనంగొని సొగయుచు గల్లు
గట్టున [దెన్బుచు( గాళ్ళు సాయచును
నిక్కూచు నీల్లుచు నక్క_శింపుచును
జొక్కుచు సోలుచు( జక్కిలింపుచును
నకి,_లిపడి జెప్పలల్ల మోడ్నుచును
| గుక్కిళ్ళు (మింగుచు( గుత్తుక బంటి,
(గోలుచు నలరుచు( |గాలుచు నాత్మ
సోలుచు సుఖవార్థి( దేలుచు వేడ్క
[వాలుచు మెజయుచు వక్షంబులందు
నోలి( బశ్లెరము దిక్కాయ్యన మరలి
చూచుచు నించుకించుక వుచ్చి కొనుచు
లేచుచు జెలంగుచు లీలందలిర్ప
నాడుచు( గ ప్పెర లజచేత నొలయః
వాడుచు నుజుకుచు. బరువు వెట్టుచును.”
* ఈ విందారగింవు 120 పంక్తులలో వర్షింపబడిన ది.
10
146
ఈ వర్ణన ఎంత ముచ్చట గొల్పుచున్నను; వినుగుడలను కూడ కలి
గింవక మానదు.
అనలే ద్విపద కావ్యము విసుగు పుట్టించు గుణము కలది. అతిమ్మాతము
లైన యితని అతిస్వాభావిక వర్గనలవల్ణ ఆ వినుగుదలయే గాక వేసటయు
కలుగును. రౌతు వశము దప్పిన అశ్వము, నేలమీద కాలు మోపక ఎగిరి దౌడు
తీయుటకో ఈతని కావ్య గమనమును పోల్చవచ్చును. ఎంత [పయత్నించియు
ఆ పరుగును ఈతడు నిలువలేడు. ఈతని యనావశ్యకములు ననుచితములు
నయిన వాక్యములకు, వర్ణనలకు, కథాంశములకు ఈ యవశళత్వమే కారణము.
అదియే యీతని మహా క విత్వమునకు కళంకమైనది.
మతములోవలెనే భాషా[పయోగములో కూడ ఈతడు ఆతి స్వతం[త
వరన కలవాడు. నబిందు సిర్చిందు పానము, వెరి సమాసము, క్ర్వార్ధక ఇకార
సంధి, శాంత పాసము మొదలైన లక్షణ విరుద్ధ [ప్రయోగ ములు ఈతని రచనలో
కుష్పతిప్పలుగా కొనవచ్చును. ఇవి శివ కవులందరకును సాధారణ నంప
దాయమని కొంద రందురుగాని ఆ పాపమును ఉమ్మడిగా వారందరికీ అంట
గట్టుటకం టె తమనాటి వ్యావహారిక భాషకు అతి దూరము తొలగి పోకుండ
కావ్యములు (వాసిన ద్విపద కవులలో పెక్కుమంది లక్షణమే ఆది అనుకొనుట
మంచిదని నాయభి|పాయము. విశేషించి ఇతనికిని నన్నెచోడునకును పాతవడిన
మాటలు వాడుట అలవాటు,
మరియు ఆలాక్షణీకములై న [వయోగములు సోమనాథుని వృషాధిప
శతకమున లేవు. కావునద్విపద రచనలోనే అతడు వ్యావహారిక భాషా
భాయలుగల [పయోగములను చేసెనని తలంపవచ్చును.
(గ్రంథ (ప్రచారము = బసవ పురాణ పండితారాధ్య చరితములు
రెంటికిని కన్నడమునను తలు/౧గునను చాల (పతిబింబములు పుట్టినవి. తెలుగులో
మొదట( బండిత చరితను పద్యకావ్యముగ [వాసినవా6డు శ్రీనాథుడు. ఆ
[గంధమివ్వుడు కానరాదు. శ్రీనాథ యుగములోని వాడేయగు విడువర్తి సోమన
బసవ పురాణము పద్య [పబంధముగ [వా నెను. అర్వాచీనులలో తుమ్మలపల్లి
నాగభూషణ కవియు మహదేవారాధ్యుడును బసవ పురాణమును పద్య కావ్యము
లుగ వాసీరి గాని వారి (గంధములు [(పచారములోనికి రాలేదు. కందుకూరి
147
వారు తమ పావున బసవ పురాణము సనంన్క్భృతమున ,[వాయించిరి. [పాయిక
ముగా నంస్కృత [గంథములు తెలుం/గగుటే కాని తెనుగు (గంథములు
సంస్క్మృతమగుటకానము. ఈ గౌరవము దక్కించుకొన్న (గంధములు మన
వాజ్మయమున బసవ పురాణము, వనుచరి త, రఘునాథ రామాయణము
మాతమే! కన్నడమున బనవ వురాణమును ఫీమకవి యథా మాతృకముగా
అనువదించెను. ఈ యితివృత్తమునే యధేచ్చగా రాఘవాంకు(డను కన్నడ కవి
వృషభేం|ద విజయమను పేర ఇంకొక [గంథము |వాసెను.
ఇన్ని భాషలలోనికి ఇన్ని రూపములుగా పరివర్తనమొందినను ఈ
(గంథములకు ( దెనుంగునాట |పళస్తిరాలేదు. దీనికి కారణములివి:- ఇవి (పత్యేక
మతపరములైన [గంథములగుట, అందును బహు నంఖ్యాకుల మనస్సు
సొవ్చించు వరమత దూషణము బహుళముగా కలవియగుట. ఇంకొకటి సహజ
ముగా నఇవపదాయ విధేయమైన ఆం|ధ్రజాతి యితని భాషా స్యాతం[త్యమును
మెచ్చియుండక పోవుట. ఈ కారణములచే నతని [గంథము లనాదృతము
లయినవి,
లోపములమాట యటుంచి గుణములనే పరిగణించినచో పూర్వ [ప్రకరణ
ములలో చెవ్పినట్టు ఇతడు పదకవితఇమునకు సారస్వత గౌరవము నంపాదిం
చిన (పథమాచార్యుడు అని నిస్పంశయముగ చెప్పదగును.,
ఆయినను భాషాతత స పరిశోధనలను చేయువారును వాజ్మయ చరితలు
[వాయువారును తప్ప తక్కిన శైవేతరులు ఈతని [గంథములను నేటికిని
[పీతితో చదువరు ఎట్టి శిరోభారమానైనను సహింపగల వరికోధకులు నయి
తము ఈ [గంథములను ఆన్థతో తుదముట్ట చదువుట దుర్శటము.
శివ శాఖలు
ఈ శాఖల న్వరూపమెట్టిదో, మత స్వరూపమెట్టిదో మనము గు ర్రించుట
యీ యుగమున ప్రస్తావింపబడిన ముగ్గురు శివ కవుల [గంథములబట్టియే కాని
మత [గంథముల బట్టికాదు సారన్వత పరిశీలకులకుగల హక్కు ఆంత
మతమే. ఈ శాఖల కన్నిటికి నమాన ధర్మము శివపారమ్యము (శివుడే
పరముడనుట) కాని, ఆచార వ్యవహారము లంమను, ధర్మాచరణ మున౨దును
వారి కేక వాక్యత లేదు అందు;-
148
కాలాముఖులు ;_ (1) మఠాధిపతి ఆజన్మ బహ్మచాదిగా నుండవలెను.
నన్నిచోడ( డాళ్వాసాద్యంత పద్యములలో మఠాధివతియైన కృతివతియొక్క.
(బహ్మచర్య (వతమును మిక్కిలిగ నొత్తి చెప్పును.
(2) వీరికి శివారాధనముతో( బాటు శక్యారాధనయు కలదు. కుమార
సంభవమున శివశక్యభేదము |పతిపాదింవ బడినది.
సి జ్ఞాసస్వరూపు డై సర్వాత్ముడున్న.( దా
జాయ స్యరూపయై నెజసియుండు(
బురుషన్వరూపు డై పర మేశు(డున్న 6 దా
దికృతి స్వరూపమై పరగుదుండు
నూక్ష్మస్వరూపమై కుద్ధాత్ముండున్న. దొ
స్ధూల స్వరూపమై తోంచియుండు
నర్థన్వరూవుడై యమలాత్ము(డున్న దా
శబ్ద న్యరూవమై జరుగుచుండు
హరు(డు రుదరూపమై యున్న(దా నుమా
మూర్తిదాల్చి లోకములకు హీతము
సేయుచుండు( గాన శివశకి, భేధంబు
లెలు(గ నీకు జడున కెంతలావు,
హిమవంతుడు మేనకయు బిడ్డల కొకు శకి నారాధింతురు.
“కం॥ వారిరువురు సద్విధి క
క్యారాధన చేసి రతిశయ స్థిరభకివ్
కోరిక వదలక తమ కడు
పార సతీదేవి కూతురై జన్మింపన్.”
శా క్రేయలలో కొందరకు హింసావరమైన ధర్మమున్నది. కాలాముఖు9
కదిలేదు. నన్నిచోడండు కృతిపతియొక్క యహింసా 'వతము నతి మాతముగ(
జెప్పినాడు,
(8) వివాహాది శుభకార్యములలో కాబోలు మధుపానగోష్టి వూర్వకమైన
మండలార్చనయను తంతుగ లదు, పార్వతీ వివాహ సందర్భ ముననది వర్గం వ(
* బడినది,
149
ee. అంతనంద కొందు మధుపానగోట్టికిం జొచ్చి మండ లార్చనే
దీర్చి మూలజవృక్షజ గరుడ మధువిష్ట కుసుమవికారంబులగు సుగంధానవం
బులు గనక మణిమయానేక కనక ఛషకాదులన్నించి హర్షించి,”
“అమరులు [దావుచో నమృత మందురు దీని నహ్మివజం బజ
(సముగొని యానుచోనిది రసాయనమందురు భూనురౌఘ మా
గమవిధి సోమపానమనిశైకొని యానుదురెందు జ[కియా
గమునెడ వస్తువందురిది కౌళికు లీసుర పేర్మి వింతయే,''
“సురులకు దీనన యజరా
మరమయ్యెంగాక యమృత మధనమునకు ము
న్నెరియరె తెరల రె మృతి(బొం
దరె యని సురవొగడి పొగడి తరుణులు పీతిన్.”'
“ఆని యనేక విధ మాంసోవదంశకంబు లాస్వాదించుచు మనో
హృద్యంబులగు మద్యరనంబులు నద్యంబ సిద్ధరసంబునుంబోలె శరీరంబులం
న
వీరు వర్ణవ్యవస్థ నంగీకరింతురు. కృతిపతి [(బాహ్మణత్వ మొక
నశవవ గ మాటిమాటికి నిందు అ బడినది వర్ణరాహీత్య మొక చోషముగ
ఈ కింది పద్యమున చెప్పబడినది
“కం॥ నుత వర్ణాంతర నిమ్నో
న్నతతల నిఖిలోచ్చ సీచనానావస్తు
స్ధితి సమము జేసెగత గౌ
ర్త, చీకటి దుర్వివేకి రాజ్యము పోలిన”
“కులజు(డై వికమబలవంతుడగు రాజు |
బడసిన దేశంబు [పజయుఖోలె””
(ర్) ఇతర దైవతములను శివాంగ భవులందురు. అంతేకాని, తద్దూక
ణము చేయరు. నన్నెచోడుడు ఈ కాలాముఖ మతమువా(డు. కుమారసంభవమ
నుండి తలియదగినంతవరకు కాలాముఖ న్వరూసమిది.
పాశుపతము ;= శివతత్వ సారమునుబట్టి తలియవచ్చినంతవరకు ఇది
పండితారాధ్యుని మతము.
150
(1) పిపీలికాది (బహ్మ పర్యంతము సమస్త జీవులు పశువులు. సంసార
బంధ మీ పశువుల. గట్టివెచిన పాశము. ఈ పశురాశికింబతి, యీ పొశమును
సడలింపగల దక్షుడు, శివు(డు. అందుచే ఆయన పశుపతి. ఆయనను పరదైవత
ముగా సేవించువారు పాశువతులు.
(2) వైదికములైన భక్తిజ్లాన కర్మములనెడి మార్గతయములో వీరికి
భక్తియందు మక్కువ యెక్కువ. కర్మము విసర్జింపరు; జ్ఞానమును తిరస్క_
రింపరు; కాని భక్తికిచ్చిన ప్రాముఖ్య మీరెంటికి నీయరు. జ్ఞాన నముపార్దన
లేకయే కేవల భక్తి పారవశ్యమున నిద్ధిపొందిన మహనీయులను శివతత్త్వ
సారము వెక్కు_చోట్ల కొనియాడుచుండును. వీరిది వైదిక శైవము అనవచ్చును.
కాని వైదికులైన ఆదై తులను తీళ్షముగ విమర్శింతురు. ఆ ద్వైతమున “వక మేవా
ద్వితీయం (బహ్మ”, “తత మని” అనెడి ఉపనిషద్యచనానుసారముగ
[(బహ్మము తప్ప తక్కిన దంతయు “అసత్ అనియు జీవునకును [బహ్మమున
కును భేదము లేదనియు సెద్ధాంతీకరింపబడినది. ఇక వైదిక శైవమున జీవేళ్వరు
లకు ఐక్య మంగీకరింపబడదు. అదీగాక నిత్యసత్య పదార్థమైన ఆ పర(బహ్మ
మును శివస్వరూపమనియు వక్కాణింతురు. అదై తులకువలె వీరికి నన్యాసా[ళ
మము లేదు. అద్వ్వైతులును శివపూశాపరులేగాని శివకేశవ భేదమును
పాటింపరు,
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివన్యహృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం నివఃో
ఆదై తులకు ఇది వరమ లక్ష్యము. వైదిక శైవులకు కేళశవనామ
స్మరణమే వనికిరాదు.
(8) కాలాముఖులవలె వీరును వర్ణవ్యవస్థ నంగికరించువారే. శక్యారాధ
నము వీరి కర్మాచరణమున నున్నట్లు కానరాదు. కాలాముఖులవలె వర్షవ్యవస్గ
ణ థి
నంగీకరించుచు వీర శైవులవలె సర్వనమమైన భక్తినుద్చోధించుచు, తాము
వర్ణము నంగీకరించియు, దానిని నిర్మూలించిన బసవని కొనియాడుచు ఆనాటి
పాళశువతు లేవంకకు _మొగ్గలేక సమన్వయము కొజకో, నిరపాయనితి కొజకో
థి
మధ్యమార్గమును (దొక్కినట్టు కానబడును. వీరు సామరన్యమునకు యత్నించి
రనుటకు దృష్టాంత మే-
151
“భ క్రి మీందివలపు (బాహ్మ్యంబుతో(బొత్తు(
బాయలేనునేను బసవలింగ”
అని పండితుడు పలికిన వాక్యము. సూత పాయమైన యౌ వాక్యమే షాశళ్లు
పతుల మతనస్వరూ పము.
(4) ఇతర మతములను, అందును ఆదై ఇతమును నిందించుట యొక
గొప్పగా బదిగ ణించిరి.
(5) శివదూషకుల హింసింపవచ్చును. ఆ కారణమున తామును చావ
వచ్చును.
“శివనిందారతు( జంపిన
జవమతి తతా_రణమున(జచ్చిన సిరెం
డువిధంబుల నీ కారు
ణరవశంబున ముకి(బొందు నరు డీశానా.
(శివతత్వ)
ఈ ఆచారము ఏరశెవమునకు దగ్గజగాని, కాలాముఖ మునకు దగ్గ
కాదు,
(8) అచ, అశ౭ివుల దర్శన స్పర్శనాదులుకూడ నిషిద్ధములు
కం॥ “కా దప గొనంగ, నప్పీ(
గా దీం/గొనం గాదుగాదు కన? దమలో నా
హ్రాదమున (బలుక (గాదు మ
హాదేవ పరాజు కృ కాత్కులగు పతితులతోన్ .”
వీరశె వము ;_ పాలకురికి సోమనాథుడు ఈ మతస్థుడు. సంపదా
క
యకమైన శెవమునకు నూత్న సంస్కారరూపమె యా ఎన వము
వర్ణా(శ్రమ ధర్మములు లేవు. ఆ వ్య వస్థ ననుసరించియున్న కర
మార్గము వీరి మతమునకు( బ్రా౭సారము. లింగధార జము వశమై.
ధ
రమ్యా హింనకు పూనినను పక. దొాసగువామ వంవవాత కర్గను
నిరసించినను వారు కేవల కర్మరహితులు కారు, నిజ దుతా శుసార ముగా
152
దగిన నిత్యనైమి త్తిక కర్మలు వారికిని కలవు. భవిజనుల దర్శన స్పర్సనాదు
లను బరిహరించుటలో( బాశువతులు కూడ వీరికి జాలరు.
“'సంభావితు(డ భవిజననమాదరణ
సంభాషణాది నంపర్షదూరగుడ ” —(బనవవురాణము)
“భవికృతారంభ సంభవధాన్యనిచయ
భవి నిరీక్షణ రస పాకవితాన
భవిహస్తగత ఫలప త్ర్రశాకొది
భవి గృహతే తాది పథవర్దితుండ
భవి జన దర్శనస్పర్శ నాలాప
వివిధ దానాదాన విషయదూరగు(డ.
(వండితా.చ.)
పె వాక్యములు పాల్కు రికి సోమనాథుని భవిజన పాతికూల్య నిరూపక
(ప్రతిజ్ఞలు.
తిక్క. నయుగము
రాజకీయ పరిస్థితి
ఆం౦,ధదేశమును పరిపాలించిన చాళుక్యులు గాని చోపలు గాని ఆంధ్రులే
యని మనము సరి పెట్ట కొన్నను, ఆ రాజులు మేమాంధులమే యని చెప్పుకొ
న్నను, నిజమునకు వారు వరడేశీయులే కాని ఆంధులు కారు, అయినను, మన
దేశములో స్థిరపడి, [ప్రజలతో తాదాత్మ్యము కల్పించుకొని, వరుల మనెడి మెర
మెరలేకుండ, తెలుగు దేశమే కొణాచిగా జేసికొని రాజ్యమేలిన వారగుట చేత
[వజలకు వారి యెడను, వారికి ప్రజలయెడను అభేద భావము వర్ధిల్లైను. అయి
నప్పటికి యథార్థమైన తెలుగు సా[మాజ్యము కాకతీయ పరిపాలనతో _ ఏర్పడె
నని చెప్పవలెను.కాక తీయులు తెలుగుదేశ [ప్రజలలో బహుసంఖ్యాకులై న చతుర్ధ
కులమునకు చెందినవారు. ఆ నాడు చతుర్ధ కులజులలో రెడ్డి, కమ్మ, కాపు
మొదలగు శాఖాంతరములు నేటివలె పొత్తులేని వర్శములుగా స్థిర పడలేదు. శూదు
లలో ఉత్తమ కులజులు అనివించుకొన్న వర్గముల వారందరు విద్యా వివేక నంవ
న్నుల్తె తమలో తామే కాక, క్షతియులతో కూడ వివాహాది సంబంధములు
చేయుచు నచ్చూ[దులు అను పేర (పసిద్ధి కెక్కి_రి. ఆం|ధ [పజలలో వీరి
సంఖ్యయే బహుళము. ఈ కులజులే కాకతీయ రాజులు.
ఏరికి దేశ మెల్లెగల సంపన్నులగు భూస్వాములు బంధువులై యుండిరి.
ఆ రాజవంశము నెడ ఆ సంపన్ను లకును వారి నా శయించియుండు ఇతర
(పజలకును గల బాంధవాభిమానము [ప్రజలకు రాజ్యము నడ మమత్వమును
పెంపొందించి యుండును. పుట్టుకచే చుట్టరికముచే తమ వారైన దొరలగు కాక
తీయుల సా|మాజ్యమే (ప్రజలు మాదియను కొన్న సా[మాజ్యము, కాబట్టి యధార్థ
మెన ఆం[ధ స్మామాజ్యము తొల్రింటి శాతవాహనుల తరువాత మరల కాకతీయుల
నాడే యేర్చడెను. ఏ స్నామాజ్యమైనను సుస్థిరము కావలయునన్నచో (పేజా
నమూహమునకు సింహాననము నెడ భయముకంటె, ఎక్కువ భక్తి యుండ
వలెను. ఆభ కి ఆదర పూర్యక మును అధిమాస పూర్వక మును అయినచో ఆరాజు
154
పరిపాలనయు సుకరమును పజాజీవితము భదమును అగును. కాకతీయులలో
గణపతిదేవ చక్రవర్తికి అటువంటి భాగ్యము కలిగినది, అయినప్పటికిని ఆరాజు
ఎంత [పజారంజకుడైనను తత్పూర్వుము చిన్నచిన్న మండలములను న్యతం|త్ర
ముగా ఏలుకొను చుండిన రాజులు-కులమువారై నను నరే_తమ స్వతంత్రతను
కోల్పోవుటకు ఇచ్చగింపక సా్నామాజ్య స్థాపనకు ఆటంకములు కలీగించుచుండిరి.
అనగా వారు కాకతీయ సింహాసనము నకు సామంతుల గుట కంగీకరింపక విడివిడిగా
గాని పొత్తులు కలిసి గాని పతిఘటించుచుండిరి. దానికి తోడు దక్షిణమున
పాండ్యులును, పడమట యాదవులును, ఉత్తరమున ఉత్కళులును అదను
దొరకినపుడెల్ల నమీవస్థులగు కాక తీయసామంతులను బీలదీని సా[మాజ్య ధిక్కా.
రులను చేయటయు, లేదా తామే వారినణగ దొక్కి ఆ భూభాగమును తామా
శ్రమించు కొనుటయు మొదలగు శ తుక్కత్యములు చేయుచుండిరి. ఇట్టి సంకట
స్థితిలో బహుముఖ సమర్ధుడైన గణపతి చ[క్రవర్తి తన రాజనీతి ధౌరంధర్యమును
(ప్రయోగించి గడి దేశముల దుర్గములను గట్టి పరచి సామంతులకు విశ్వాసపా
తుడై ఆంధ సా్మామాజ్యమును సురక్షితముగను, ఆంధ |పజాజీవితమును
సౌఖ్యవంతముగను చేయ బూనుకొని చాల వరకు కృతార్ధుడయ్యెను. ఈ మహీ
[ప్రయత్నములో చ[కవరికి తోడ్పడిన ముఖ్య సామంతుడు నెల్లూరి చోడ తిక్క.
రాజు. తరువాత ఆతని కుమారుడై న మనుమనిద్ధి కూడ గణపతిదేవుని ఉద్యమ
మునకు తోడ్పడుచు ఆ చకవరి సాయమును వొందుచు చిరకాలము దక్షిణదిశ
నుండి వచ్చు పాండ్యుల బెడదను నివారింపగల్లెను, మరియు ఆ మన. మనిద్ధియె=
యువరాజు గనున్న కాలములోనే-గణపతిదేవుని పంవున ఉ త్రరదిశకు సేనలతో
తరలిపోయి ఉత్స కలను జయించి దక్షిణ కళింగమును ఆంధ స్నామాజ్యము
నకు ఉత్తరపు టెల్పగా స్థిర పరచెను. ఓరుగంటికి నెలూరికిని కలిగిన ఇట్టి ఆను
బంధ సంఘటనకు ఆ రెండు రాజ్యముల మంతుల దూరదృష్టి పూర్వకమైన
రాజనీతి పధాన చోదకమై యుండును. మంతి చెప్పిన హితకును పాటింప
లేని రాజు రాజ్యమును చేయలేడు. (ప ళా హితమును కోరనిమంతి మం,తిత్య
మును చేయలేడు నెల్లూరు రాజులకు అట్టి హిత మును గబజవి రాజ్యమును నడవిన
మహామం(తులు మంతి భాన్హూరుని పుతులును పౌతులును. తికరాజు నొద్ద
సిద్ధన్న మం[తియు (ఖడ్గ తిక్కన తండి), మనుమనిద్ధి నొద్ద కవి తిక్కనయు
మంతులుగా నుండీ సా(మాజ్య శేమమును, తమ రాజుల (శయన్సును వెక్కు
విధముల కాపాడిరి.
155
గణపతిదేవుని తరువాత సింసోనన మధిష్టించిన ర్ముదమదేవి కాలములో
స్రీ పరిపాలనమును సహింపని సామంతులు కొందరు మరల తిరుగుబాట్టకు
గడంగిరి. ఆ అదను చూచుకొని పరదేశీయులైన శతు రాజులు మరల దండ
యా[తలు సాగించిరి. అయినను రాజ్య పరిపాలన మందే కాక వీర విహార
మందును, తండి చేత నుిక్షితురాలైన ఆకుకూ ర్తి తం|డివలెనే రాజనీతిని,
యుద్ధ కౌశలమును (పయోగించి సా[మాజ్యము చక్కు చెదరకుండ కాపాడు కొన
గల్లెను, ఈ కధ యంతయు18వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత. సారన్యత చరిత్రలో
ఈ శతాబ్దియే తిక్కన యుగము. ఇంచుమించు గణపతిదేవ, రుుదమదేవుల పది
పాలన కాలమంతయు తిక్కన జీవితకాలముతో నరిపోవుచుండును. వారిరువురు
ఆ కాలమునకు ఆంధ్ర సామాజ్య చ్మకవర్తులు ఈయన నర్వకాలాం[ధ్ర సార
స్వత సామాజ్య చక్రవ రి.
164వ శతాబ్దిలో 20 ఏండ్లు గడచిన తరువాత కాకతీయ స్మామాజ్యము
ఆ స్తమించెను. ఆ దురదృష్టమునకు గురియైన మహారాజు రెండవ |ఫతాప
రుదుడు. తిక్కన, ఆ చకవర్తియొక్క_ రాజ్యకాలములో కొంత గడచిన
విమ్మట ఇహలోక యాత చాలించెను. అయినను తక్కిన కాల భాగములో
తిక్కన శిష్యుడు మారన కాకతీయ కటకపాలకుడైన నాగయ గన్న సెనానికి
మారు ండేయ పురాణమును కృతి యిచ్చుఓచె పరోక్షముగా తిక్కన కవితా
[పభావముతో పాటు, (ప్రత్యక్షముగా ఆయన గురుత్వ (వభావమును రెండవ
(పతాపర్నుదుని కాలములో కూడ నెగడు చుండెను. కాబట్టి సారన్వతమున
తిక్కన యుగమును, దేశచర్మితమున కాకతీయ యుగమును ఒక మారే అంత
ముందెను. అందుచే తనే తిక్కన యుగమును 1820 దాక పొడిగింపదగును.
మత పరిస్థితి
కాకతీయ చక్రవర్తులు మొనటినుండియు శ్రైవమతస్థులే వారు శివకేశవ
భేదమును పాటింపని శీవపూజా పరాయణులు. విర శెవులు కారు సామంతులలో
కూడ పెక్కుమంది అట్టివారే | కొందరు వైష్టవులును కలరు, సర్వ (ప్రజా సమా
మతముల జోలికి పోరాదు. కాకతీయులు ఈ ధర్మన్నూతమునే శిరసావహిం
చిరి. వారిని వీఠశ్లై వమున కలుపుకొనవలెనని వెక్కు (ప్రయత్నములు జరిగి
156
యుండుననుటకు సందేహము లేదు. కాని వారు దాని వంక కన్ని తియైనను
చూడలేదు. ఆ నాడు వీర శ్రైవమునకు (ప్రత్యర్థిగా అచ్చటచ్చట ఏర వైష్ణవము
కూడ తలయెత్త సాగెను. వం|డెండవ శతాబ్ది చివర భాగములో (1182) జరిగిన
పల్నాటి యుద్ధమునకు దాయభాగము |పధాన కారణమైనను ఆవై రమును (పజ్వ
లింవ జేసినది ఆ రాజ్యమున పుట్టిన మతవై రుధ్యమే! వలనాటి వీరులలో అగే
సరుడైన [బహ్మనాయుడు దర వైష్ణవుడు. అతడు ఆబాహ్మణపంచమము
అన్ని కులముల వారికి తీర్ధ (వసాదములిచ్చి ఏకముజేని, సహ పంక్తి భోజనాదు
లతో ఒక వీర వైష్ణవ సంఘ ప్యవస్థను ఏర్చర చెను. అతని కుమారులలో నానా
కులములవారు కలరు. అనగా వారందరు ఏర వైష్ణవులు. ఆ యుద్ధమున ఎదిరి
సక్షమునకు నాయకత్వము వహించిన నాగమ యనెడి వీరాంగన సం|పదాయక
శైవ మతస్థురాలు. ఆమెది కూడ వీరశై వముకాదు. ఆందుచేతనే ఆమె, బ్రహ్మ
నాయడు |ప్రతిపాదించిన వర్ణ రాహిత్యమును సహింవలేక ఆతని మీద వగ
బూనెను దానిఫలమే ఆపరభారత యుద్ధమనదగిన పలనాటి యుద్ధము అకారణ
కుటుంబ కలహముల వల్ణ సంభవించిన ఆ యుద్ధాగ్నిలో అనేక శూరవంశములు
ఆహుతి యయ్యెను. అప్పటికి ఇంకను కాకతీయ సామాజ్యము స్థిరపడలేదు.
తరువాత 18వ శతాబ్దిలో, 128వ శతాద్దినాటి మత _పేరిక యుద్ధములు జరుగక
పోయినను ఏరశైవమత (ప్రచారము మాతము సోమనాధాదుల ద్వారా ఆపతి
హతముగనడచుచునే యుండెను. మత _పచారమునకు సారస్వతము ఎంత బలిష్ట
మైన సాధన కాగలదో వీర తై వులద్వారా ఆ నాడే బుజువయ్యెను. వీరశైవ
[గంథములను ఆ మతస్థులు తప్ప ఇతరులు ఏవగించు కొన్నను వాటికి (పతీ
కారముగ అన్య [గంధములు [వాయుటకు పూనుకొను వారు లేరైరి. అనగా
భిన్నమతముల యొక్కయు భిన్నదై వతముల యొక్కయు అవధులను దాటిన
తాత్వికమైన పరమార్థమును (గ్రహించి దానిని కాలానుగుణమైన |గంథ సృష్టి
ద్వారా [వజలకు బోధింపగల మహాకవియొక్క ఆవిర్భావము ఆవశ్యకమై
యుండెను. మతవై షమ్యముల నణచివైచు శక్తి ఒక అద్వైతమునకే కలదు.
ఆ పరమ ధర్మమును సాహిత్యము ద్వారా కాకుండ శాస్త్ర గంధ రచనల ద్వారా
బోధించ వచ్చును గాని, [పజలకు కేవల శాస్త్రము సాహీత్యము వలె (గాహ్యాము
కాదు; రుచింవదు. ఆధర్మ మంతయు నంన్కృత భాషలో నిక్షి పమై యువ్నది.
ఆది (ప్రజలకు [గాహ్మము కాదు. నిజమునకు నకల ధర్మసారభూతమెన మహో
157
భారతమైనను తెనుగున [వాయ బడియుండెనేని [వజలకు వేదములు, ఉవనిష
త్తులు, ధర్మశాస్త్రములు, ఇతర పురాణములు చదువనిలోవము తీరెడిది. ఆలోవము
తీరుట మాత్రమే కాదు. పరన్పర భిన్నములుగా అన్యోన్య విరుద్ధములుగా కాన
వచ్చెడి మత సాంఘిక నైోతిక సిద్ధాంతముల కన్నింటికి నమన్వయ మార్గము
కూడ కానవచ్చెడిది. కావున వజల భాషలో ఆధర్మమును, శాస్త్రముగా కాక
కావ్యముగా రచించిననే తప్ప వీరశైవ కావ్యములకు (పతీకారము జరుగదు. అట్టి
కావ్యా విర్భావము జరుగు వరకు వీరశైవ సంకుచిత న్వరూపమును [పజలకు
బోధించు భారము వురాణ పఠన వ్యాథ్యానములద్వారా, పండితులు విద్వుత్సభలు
చేయుచుండుట ద్వారా తప్ప గత్యంతరము లేదు.
భాషా పరిస్థితి
పాలకురికి సోమనాథునితో ద్వివద రచనలకు (పాముఖ్యము వచ్చెను.
ఆది జాతీయ సరణి యనియు, భారతము వంటి గద) వద్యాత్మక చంవూ రచన
దేశీయము కాదనియు, అది మార్గపద్ధతియనియు కొందరు దీని యెడ నిరనన
భావము చూపిరి. దాని వలన దేశి రచనకు మార్గ రచనకు పతి భటత్వము
తటసించెను. మజియు, వాజ్మయమును మత నిరవేక్షముగ సేవింపలేక శివ
కవులును భవి కవులును పరస్పరము గర్హించుకొన జొచ్చిరి. దేశి రచన-
జాను తెనుగు అను వలుకుల |మోతయేకాని, దాని ఆవశ్యక మెట్టిదో అది
ఎంతవరకు సాధ్యమో ఎంత వరకు (గ్రావ్యమో ఊహించి తన రచనల ద్యారా
నిరూపించు అధికారము గల కవి లేడయ్యెను. జాను తెనుగు నెపమున
నంస్కృృతమును పరిహసించిన వారి యెడ సంస్కతాభి మానులకు ఏవము
పుర్టైను. మనుమసిద్ధి కొలువులో తిక్కన ఉభయ కవిమిత బిరుదము వహిం
చుట దీనికి నిదర్శనము.
ఈ విధముగా రాజకీయ మత సారన్వతాది జీవిత రంగములలో దేశము
బహునాయక మైన తరుణంలో ధర్మైక్యము లేక జాతిశ క్రి రిత వోవుచుండిన
దినములలో సమస్త వెరుధ్యములను నమన్వయించి అందరకు నుగమమగు రాచ
బాట వేయుటకు తగిన ఆధికార సంస్కారములు గల మహావ్వరుషులు-రా జులు,
మంతులు, కవులు వండితులు-చేనిన అమోఘ [ప్రయత్నము వలనే ఆ పదమూ
డవశ'తాబ్దిలో ఆంధత్వము యొక॥_న్వరూప స్వభావములుసు (పతిష్టితములై నవి,
158
వారికి పరమలక్ష మైన ఆదర్శములలో ఐహీకాముష్మిక ధర్మ సామరన్యము
ఒకటి. ఆముష్మిక వ్యాజమున ఐహిక మును ని సేజము, నిర్వీర్యము, దరిదము
నొనర్చుకొనుటగాని ఐహిక భోగలాలనులై పరము మిధ్యయనుకొనుటగా ని వారు
నిర్మింపదలచుకొన్న జాతీయతలో ఉండరానివి. ఆ అద్వైత భావమే వారు
మతమునను, సారన్వతమునను కూడ ఆశించిరి,
అంతకు వూర్యశతాబ్దీలోనే ఉత్తర భారతదేశమును తురుష్కు లా[క
మించిరి. ఆ వెల్లువ దక్షిణాపథమును కూడ ముంచివేయు జాడలు కన్పట్టు
చుండెను. ఆ చరిత నంతను సింహావలోకనము చేని చూసినట్టి 18 వ శతాట్టి
యందలి ఆంధ మహాపురుషులు స్వకీయ పరకీయ మహోప[దవముల నుండి
జాతిని రక్షింపగఐ ధర్మాద్వైత 1పబోధమునకు నానా విధముల ఉద్యమించిరి.
ఆ మహావురుమలలో తిక్కన సోమయాజి యొకడు. అట్టివాడు వాజ్మయ
చర్మితలో కూడ యుగకర యగుటచే తెలుగున ఏ కవికిని రాని చార్మితక
[ప్రాధాన్యము ఈ మహాపురుమనకు వచ్చెను. తిక్కన యుగమున మొదట పుట్టిన
(గంథము రంగనాథ రామాయణము. ఈ రామాయణమును రచించిన కవి
గోన బుద్దారెడ్డి,
గోన బుదారెడి
లా G
ఇతడు తన తండి విట్టల ధరణీకుని పేర ఆ [గంథమును వెల యించి
దానికి రంగనాథ రామాయణ మని పేరిడెను. ఈ యంశము [గంథావతారికలో
శిలాశాసనము వలె ఉదాహరింపబడి యున్నను ఈ (గంథ కరృత్వము వివాద
(గన్నమయ్యును. [గంథకాల క ర్భృతాంది నిర్ణయమునకు అక్కరకు వచ్చు సాధ
నములలో (గంథన్థ నిదర్శనము పరమసాధ నము, [గంథాంతర నిదర్శనములు
దాని అభావమున అనుమాన (వమాణములుగా వర్యాలోచింవ దగినవే కాని
స్వతః |పమాణములుగా [గహింవదగినవి కావు. కాని వాల్మీకి రామాయణముకు
వా త్రీ కియు, భాన్క్మర రామాయణమును భాస్క_రుడును వలె
ఈ రామాయణమును రంగనాథుకు రచించుట చేతనే రంగనాథ రామాయణ
మని పేరు వచ్చినదని కొందరి ఆభిపాయము. ఈ రంగనాథుడు గోన బుద్ధా
రెడ్డికి కవియశమును గడించి వెట్టదలచి అవతారికలో ఆతని పేరు పెట్టినను
నత్యము దాగదు కనుక, రంగనాథుని చేరనే ఈ [గ్రంథము జగ్శత్పసనిద్ధ మైన
159
దని వారొక యు క్రి చెప్పుదురు. రంగనాథుడు అనునొక కవి ఆం:ధకవి
లోకమున ఉండవచూను. 15 వ శతాబి నుండి అనం 3 దల
కొందరు గంధకరము, రంగనాథుని మేరు కరాలు
పెర్కొనిరి. కాని అతడే ఈ రామాయణ కరయనుట ఎటు పొనగును;
మరియు కొందరు లాక్షిణికులు ఈ రామాయణము నుండి లక్ష్యములు ఉదాహ
రించుచు “రంగనాథ రామాయణము నుండి” అని కొందరును, “రంగనాథుని
రామాయణము నుండి” మని మరికొందరును వానీరట. కాని ఆ లాక్షణి ఏలు
(గంథము పుట్టిన వీదవ 4 55 శతాబ్దుల తరువాతి వారు. వారికిని లోక
వదంతియే ఆధారముగాని వేరు చారితకాధారము లుండవు.
అసలు లాక్షణికులు లక్ష్య నలగహ వరా యణులే కాని చరిత పరిశోధ
కులు కారు. వారికా పరికోధనలలో ఆనక్తి లేదు. డిక్త గోంథములోని పద్య
మింకొక (గంథములోనిదిగా; ఒక కవి పద్య మింకొక కవివగా ఉదాహరించుట
లాక్షణికులకు పరిపాటి బహు [గంథ పరిశీలకుడని పేకు వడనిక అప్పకవికే
అట్టి లోపము తప్పలేదు. కనుక లక్షణ [గంథములు లక్ష్య సిరూపణ మాత్ర
[ప్రయోజకములు. వాటిని చారి,తక వివాదములలో సాక్ష్యముగా గై కొట
అంత భావ్యముకాదు, | |
చక్రపాణి రంగనాయఘిొడు
ఆంధ కవి లోకమున ఎంత వెదకినను రంగనాఘడను కవి కానరామిచే
పాల్కురికి సోమనాథునకు నమకాలికుడైన చకహెణి రంగన్న అను వాడే
ఈ రంగనాథుడని మరి కొందరి యూహ. ఇతనిది ఒక చ్మితమైన కథ. రంగన
అహోబల కేతమున కేగుచు దారిలోగల ్రీశెలమును దర్శింపకపోవుఓ
కన్నులు పోయెనట.. అంత అహోబలస్వామి ఆదేశము ననునరించి శ్రీశల
వానుని |పార్థింవగా పోయిన కనులు వచ్చి ్రీశెలము దర్శించెనట. దానిపై
ఆతడు ఆనందపారవశ్యముతో “నయన రగడ” అను చిన్న గంఫమును
చెప్పెనట. నయన రగడ అనెడి ఒక చిన్న [గ్రంథము తెబ(పలో చనువు
నిజము. అది అముదితము; ము[దణ భాగ్యము నందగల _ంశ విస్త
కవిత్వ గుణముగాని కలదికాదు.
లే
160
ఆది “శ్రీ శెలమును గంటి శిఖరమును గంటి కన్నులు గల సార్థకతను
నేగంటి.” అనెడి అర్థముగల రగడ మాలిక. ఆ వంక్తులకు శ్రీశైల దర్శనముచే
జ్ఞాన నేత్రము ఉదయించిననియో, జన్మసాఫల్యమైనదనియో అర్థము గాని
పోయిన కన్నులు వచ్చెననెడి అర్థము పొసగదు. ఈ కన్నుల కథను ఎవరో
కల్పించి దానిని సమగ్ధించుటకు [గంథాదిని ఈ పద్యమును |వాసీరి.
క॥ “శ్రీ పార్వతీప చూడక
పాపాత్యుడనగుచు బోవ పథమున చక్షుల్
దించు దృష్టి దొలగిన
శ్రీవతి నడుగంగ చెప్పె శివు కరనుగాన్.”
నానా దోష నంకలితమైన ఈ విచ్చి పద్యము అర్వాచీన కాలమున
ఎవరో రగడకు తగిలించియుందురనుట స్పష్టం. అయినను ఆణియాది గణపతి
దేవుని శివయోగ సారమును బట్టి పాల్కురికి సోమనాథునకు చక్రపాణి రంగ
నాథుడు సమకాలికుడు కావచ్చునని యూపాంపవచ్చును.
కం॥ అసమ శివభక్తి రనమా
నునిన్ పాల్కురికి సోమనాథుని కవిరా
టి సమున్నతయశు సద్యః
[పసాది నల చక్రపాణి రంగన దలతున్.”
(శివయోగసారము. 1-8)
ఈ చక్రపాణి రంగన పరమ శైవుడని నయన రగడక బట్టి నిరాక్నేవ
ముగా చెవ్పవచ్చును. ఆనాటి శైవులకు విష్ణునామ సంన్మ రణమైనను పాపావహ
మైన కృత్యము. ఈ రంగనాథ రామాయణము కేవలము విష్ణపారమ్యమును
పతిపాదించు వైష్ణవ [గంథము రామ కథ సర్వమత నమ్మతమైనదే అయినను
రంగనాథ రామాయణమున అది సాక్షాత్తు వైష్ణవ |వతిపాదక కథయే ఆయి
నది. ఈ ద్విపద రామాయణ కర్శ పడే పదే విష్ణు పాఠమ్యమును వాచ్యముగా
చెప్పుచుండును. మరి శైవుడైన ఆ చక్రపాణి రంగన ఈ [గంథమును [వానె
ననుట ఎట్టు పొనగును? పుట్టుకచే వైష్ణవుడై యుండి తరువాత మతము మార్చు
కొని శెవుడై యుండ వచ్చు ననుకొందము గాక! ఆ పక్షమున మరల రామా
161
యణ కర త్యమున కై వెష్టవము పుచ్చుకొనెననుట ఆనహజము కదా? రామా
యణదచనానంతర మే వైష్ణవము వుచ్చుకొనెననుటయు అసంభవము. పాల్కురికి
సోమనాథుని కాలముననే శైవము పుచ్చుకొన్నను ఆ కవి రామాయణ రచన
కాలమునాటికి జీవించియేయున్నచో శైవుడుగానే [బతికియండవలెను. కావున
ఈ రంగన కథ కేవలము కల్పితము,
ఇంతకును [గంథ నామమునకు ఉపపత్తి కుదురక ఈ వివాదము చాల
పెరిగినది. _పత్యక్షముగాగోచరించు ఆధారములను పురస్కరించుకొని ఈ పేరు
సమర్థింవవచ్చునని నేననుకొంటిని. ఎట్టనగా, ఈ ్యగంథమును బుద్దవిభుడు
రచించెను. తన తండి విట్టలని పేర (పఖ్యాతము చేసెను, విట్టలుడు పేరోలగ
ముండి వండిత సమక్షమున కుమారుని రామాయణ రచనకు నియమింపగా
ఆతడు తండ్రి యానతిని శిరసావహించి రచన కుష్మకమించెను. ఇది చాటు
మాట కాదు. కూట రచన కాదు (Forgery |.
బాలకాండ ౩: “వినయ నయోపాయ విజయ సుస్థిరుండు
ఘశకీ ర్రి విట్రల క్యాపాల వరుడు
రాజు నర్వజ్ఞుండు రాజ సింహుండు
రాజ శిరోమణి రాజ పూజితుడు
సకల జగద్ధిత చాతుర్య ధుర్యు(
డొకనాండు కొలువున నున్నతుండగుచు
బహు పురాణజ్ఞులు బహు శాస్త్రవిదులు
బహుకావ్య నాటక పౌఢ మానసులు
పొతులు మంతులు పురోహితులు నా|శ్రితులు
సుతులు రాజులు బహు [శుతులును గొల్వ
దీవించి భూలోక దేవేందు పగిది
నే పారి యున్నచో నింవు సొంపొంద
రనికులు భారత రామాయణాది
11
162
రనగోష్టి చెల్లింప రసిక శేఖరుడు
రామకథా సుధారసరకు డగుచు
నా మహాసభలోన నంద. జూచి
ర్రమణమె( దెనుగపన రామాయణంబు
[కమ మొవ్ప( జెప్పెడి ఘనకావ్యశ క్రి
గల కవు లెవ్యారుగల రుర్వి ననుచు
దలపోయ విర్ణల ధరణి పాలునకు
నున్నత మూర్తికి నురుయశళో నిధికి
విన్నవించిరి వేడ్క. విబుధులు గడ(గి
సీ తనూజన్ముండు నిపుణమాననుడు
ధూతకల్మషుడు బంధురనీతియుతుడు
నర్వజ్ఞు డనఘుండు చతురవరను(డు
సర్వ పురాణ విచార తత్పరుడు
కమనీయ బహుకళాగమ విచక్షణుడు
సుమనీషి పోషశోత్సుక నుఖోన్నతుడు
కవి సార్యభౌముండు క వికల్పతరువు
కవిలోకభోజుండు కవిపురందరుడు
(ప్రత్యర్థి రాజన్య బల వజపాణీ
(ప్రత్యర్థి నృపదావ పావకోజ్జ్యలుడు
భీకర నిజఖడ్గ బీంబిత న్యర్గ
లోకాను రక్త త్రిలోక దుర్గము (డు
వరసాధు జలజాత వనజాతహితుడు
పురుష చింతామణి బుద్ధ భూవిభుడు
నీ కతిభక్తుండు నిఖిలశ బ్దార్థ
పాకజ్ఞు. డత్యంత పాండిత్య ధనుడు
మ్లజియ రామాయణ మర్మ ధర్మజ్ఞ
163
డెబు(గు నాతని బిల్వుమీ కధ (జెవ్స
ననిన మజ్జనకు( డుదాత్తవర్తనుడు
నను నర్ధి( బిలివించి ననుగారవించి
భూమి( గవీందులు బుధులును మెచ్చ
రామాయణంబు పురాణ మార్గంబు
తవ్పక నా పేర దగ నంధ భాష.
జెవ్పి పథ్యాతంబు సేయింపు ముర్వి
నని యానతిచ్చిన నమ్మృదూక్తులకు
ననయంబు హర్షించి యట్ట కావింవ(
బని వూని యరిగండ భైరవ వేర
ఘను పేర మీసర గండాంకు పేర
లలిత సద్గుణ గణాలంకారు వేర
నలఘు నిశ్చల దయాయత బుద్ధి పేర
నాతతకృతి వేర నతివుణ్యు పేర
మా తండి విథల ష్మానాథు పేర
రాజులు బుధులును రనికులు సుకివి
రాజులు గోష్టిని రాగిల్లి పొగడ?
బదము లర్థంబులు భావము ల్లతులు
వదశయ్య లర్థ సౌభాగ్యముల్ యతులు
రనముల కల్పన |ల్పాన సంగతులు
నసమాన రీతులు నన్నియు( గలుగ
నాది కవీశ్యరు(డైన వాల్మీకి
యాదరంబున( బుణ్యులందటు( మెచ్చ,
జెప్పిన తెజ;గున శ్రీరామ చరిత
మొప్ప. జె వ్పెద( గథాభ్యుదయ మెట్టనిన.”
164
pp
(పతీ కాండాంతమునను గద్య స్థానీయము లైన దిర్రపద పంకులలో బుద్ధ
రాజ క రృత్వమే ఉద్దాటింవబడినది. (పతి కాండాంతమున.
అని యాం ధ్రభాష భాషాధీళ విభు(డు
వినుత కావ్యాగ మవిమల మానను(డు
పాలితాచారు' డపారదీశరధి
భూలోక నిధి గోనబుద్ధ భూవిభు(డు
దమ తండి విల ధరణీకు పేర
గమనీయ గుణ ధైర్య కనక్కాది పేర
నలఘు నిశ్చల దయాయత బుద్ధి పేర
లలిత సిర్మల గుణాలంకారు పేర
నా చండ తారార్క మై యొప్పు మిగిలి
భూచ[కమున నతిపూజ్యమై యుష్పు
నసమాన లలిత శబ్దార్భ సంగతుల
రసికమై చెలు వొందు రామాయణంబు
పరయగ నలంకార భావనల్ని ండ(
గరమర్ధి నీ (బాల) కాండంబు జె్పె*
[గంథమున గోచరించు ఆధారము లింత మాత్రమే: తండి పేర
(పఖ్యాతము చేయట యనగా ఆతని పేర రామాయణమును పిలుచుట యని
నా ఊహ! ఈ యర్థమున దీనికి విర్ణల రామాయణ మని యో వి ధ్ర లనాధ
రామాయణ మనియో పేరుండ దగును. కాని అటుల కాక రంగనాథ రామా
యణ మని యున్నది. ఆయినను ఇడి విర్ధల నామనూచక మే అని నే నూహిం
చితిని. విట్టలు డనుశది పండరివుఠమున వెలనిన పాండురంగ వి టల నాధుని
పేరు. అదియే ఈ విట్టలరాజు పూరిపేం యుండవచ్చును. దీనిలో ఉచ్చారణ
సౌలభ్యము గల "రంగి “నథి” అను నీక దేశములను రామాయణ శబ్దము
నకు లగించి కవి రంగనాథ రామాయణము అని వేరు వెట్టి యుండవచ్చును.
ఇ ది యొక పక్షము,
165
పేర వెలయించుట యనగా కృతియిచ్చుట అను ఆర్థము కూడ కలదు.
ఈ రామాయణమున ఉత్తరకాండ రచించిన బుద్ధా రెడ్డి కొడుకులు కాచవిభుడు
విట్టలుడను వారు [గంథమును తమ తండి బుద్ధభూవిభుని పేర వెలయించి
దానికి ' “రంగనాథ రామాయణ” మనియే పండరీ. ఇచ్చట చేర వెలయించుట
యనగా కృతియిచ్చు చే అని యర్థముగాని ఇంకొక అర్ధము పోనగదు. పేర
వెలయించుట అనగా కృతియిచ్చుట అనే అర్థమే తంజావూరు [గంథములలో
కొన్నిట కలదు. ఈ ఆర్థమున ఈ [గంధము విట్టలునకు అంకితమైన దనియు
దాసికి ఏ మేత దేవతాపరముగనో కవిపేరు చెట్టియండవచ్చుననియ నేనను
కొంటిని,
మొదట రంగనాథ రామాయణమన్న చేరు తొల్రింటి నుండియు కలదా?
మధ్యకాలమున వచ్చినదా? అని శంకింవగా నడుమనే వచ్చినదని కొందరందురు.
మరి తొలినాటి పేరేమైయుండునని యడిగినపుడు నమాధానము చెప్పలేరు.
ఎంత [పయత్నించి ప్రచారము చేసినను నడుమవచ్చిన పేరు తొల్లింటి "దానిని
1942వ సంవత్సరములో ఆంధ విశ్వవిద్యాలయ (పేచురణముగా నా పీశకతో
ఈ రామాణము (ప్రకటింపబడిన తరవాత (శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు నా పీకి
కను విమర్శించుచు 1048 సంవత్సరము మే నెల భారతిలో ఒక వ్యాసము వాసిరి,
అందులో నేను చేసిన యీనామ సమన్వయ సీద్ధాంతము రుచ వావిలా
గారి సిద్ధాంత మునకు అనువాదమని ఒక నింద మోపిరి, అ , ఈయూహానా
కాదనియు. (శ్రీ వేంక మేశ్వరశాత్రీగారి యాూహర అనుకరణమనియ వారి అభిప్రాయము,
ఇది సత్యదూరము.
శ్రీ వేంక బే బశ్యరశాస్ర్రగారి “కోన బుద్దరాజు- రంగనాథ రామాయణము” అను
వ్యాసము" 1940 సంవత్సరము ఆగు నెల భారతిలో (ప్రచురింపబడ్ చ్నవి,
నేను అంతకు ఐదేండ్డముందే 1885 సంవత్సరము మార్చి ‘Andhra Univer-
sity Telugu Association Bulletin’ అనెడి పత్రికలో ఈ యూహాను వ్యాస
రూపమున (ప్రకటించితిని. శ్రీ అనంతకృష్ణ శర్మగారు. నా వ్యాసమును చూచియుండరు,
నేను శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి (ప్రీత్యర్థమై ఆయన మెప్పుగొరి ఈ
నామసమన యమునకు గడంగితినని నా స్వభావమెరుగని మరికొందరు తలచికట నేను
ఇతరుల మెప్పుకొరకు చేయరాని పనులు చేయువాడను కాను, రామరింగారెద్దిగారితో నాకు
పరిచయము కలుగుట 1930వ సంవత్సరములో. అంతకు 14 సంవత్సరముల పూర్వము
5 As Er
ATTN
(1922.2 8) ఈ రంగనాథ రామాయణము నుండి ఒక భాగము యూవనెవర్స్చి
ఒక దానికి పాఠ్యమయ్యెను. దానిని నేను విద్యాజ్టలకు పాఠము చెప్పున పుడు ఈ సామ
శ అలు 2 కన "సతి రకా పర
సమన్వయ ము నూహించితిని, ఆనాటి న విద్యార్థులలో చాల మంద జఎటిచేని చలగా
వో
ఉన్నారు.
158
వారికి పరమలక్ష్యమైన ఆదర్శములలో ఐహీకాముష్మిక ధర్మ సామరన్యము
ఒకటి. ఆముష్మిక వ్యాజమున ఐహికమును నిసేజము, నిర్వీర్యము, దర్శిదము
నొనర్చుకొనుటగాని ఐహిక భోగలాలనులై పరము మిధ్యయనుకొనుటగాని వారు
నిర్మి ంపదలచుకొన్న జాతీయతలో ఉండరానివి. ఆ అద్వైత భావమే వారు
మతమునను, సారన ఫఏతమునను కూడ ఆశించిరి,
ఆంతకు పూర్వశతాబ్టిలోనే ఉత్తర భారతదేశమును తురుష్క. లా[క
మించిది. ఆ వెల్లువ దకికావథమును కూడ ముంచివేయు జాడలు క నృట్టు
చుండెను, ఆ చరి; త నంతను సింహావలోకనము చేని చూసినట్టి 18 వ శతాబ్ది
యందలి ఆంధ మహాపురుషులు స్వకీయ పరకియ మహోప[దవముల నుండి
జాతిని రక్షింవగల ధర్మాద్వైత [పబోధమునకు నానా విధముల ఉద్యమించిరి.
ఆ మహాపురుషులలో తిక్కన సోమయాజి యొకడు. అట్టివాడు వాజ్మయ
చర్మితలో కూడ యుగకర్త యగుటచే తెలుగున ఏ కవికిని రాని చార్మితక
(పాధాన్యము ఈ మహాపురుషునకు వచ్చెను. తిక్కన యుగమున మొదట పుట్టిన
[గంథము రంగనాథ రామాయణము. ఈ రాకాయణమును రచించిన కవి
గోన బుద్ధారెడ్డి,
గోన బుదారెడి
ధి “డి
ఇతడు తన తండి విట్టల ధరణీకుని పేర ఆ [గ్రంథమును వెలమించి
దానికి రంగనాథ రామాయణ మని చేరిడెను. ఈ యంశము [గంథావతారికలో
శిలాశాసనము వలె ఉదాహరింపబడి యున్నను ఈ [గంథ కర్తృత్వము వివాద
గస్తమయ్యెను. [గంథకాల క ర్రృత్వాది నిర్ణయమునకు అక్కరకు వచ్చు సాధ
నములలో |గంథన్థ నిదర్శనము పరమసాధనము. [గంథాంతర నిదర్శనములు
దాని ఆభావముస నుమాన్ [(పమాణములుగా పర్యాలోచింవ దగినవే కాని
స్వతః (వమాణములుగా [గహింవడగినవి కావు. కాని వాల్మీకి రామాయణముకు
వాల్మికియ, భాన్మర రామాయణమును భాస్క_రుడును వలె
ఈ రామాయణమును రంగనాథుడు రచించుట చేతనే రంగనాథ రామాయణ
మని పేరు వచ్చినదస్ కొందరి ఆభిపాయము. ఈ రంగనాథుడు గోన బుద్ధా
రెడ్డికి కవియశమును గడించి వెట్టదలచి అవతారికలో ఆతని పేరు పెట్టినను
సత్యము దాగదు కనుక, ంగనాథుని పేరనే ఈ (గ్రంథము జగ త్రనిద్ధమైన
167
అవతారికలో కవి వర్ణించుకొన్న యాతని వంశళవృక్షము ఈ (కీంది
రీతిగానున్నది.
గోనకాటభూవతి
|
రుద భూవతి
|
బుదభూపతి
ధే
విట్టలుడు
|
బుద్ధ భూపతి (రామాయణ కర్త)
పీరు, భూవిభులనియు భూపతులనియు వ్యవహరించుకొనుట రాచరిక
మునుబట్టి, వుట్టుకచే రెడ్డికులజులు. వీరువేయించిన శాసనములలో ఈ విషయము
స్పష్టముగా నున్నది. కాక తీయాం|ధ చ క్రవర్తులకు పీరు సామంతులె , యిప్పటి
రాయచూరు [ప్రాంతముల నేలుచుండిరి. ఈ వంశములో రామాయణ కరయగు
బుద్ధారెడ్డి యెప్పటివాడో సరిగా నిర్ణయించుటకు దగిన ఆధారములు ఈ [గంథ
మునగాని, ఉత్తరకాండములో గాని లేవు. అయ్యెడ శాననములే శరణ్యము. ఈ
వంశ్యనామ చిహ్నీతములై న శాననములు- కీ.శ. పదమూడవ శతాబ్దీవి- మూడు
కానవచ్చుచున్నవి. వాటిలో రెండింటికి బూదపూరు శాననములని పేరు.
ఈ బూదపూరు శాననములలో మొదటి దానిని బట్టి కాకతీయ గణవతిదేవ
చక్రవర్తి సైన్యాధివతులలో ““మల్యాలగుండ దండాధీశుడ”ను నతడొకడు
కలడనియు, ఆతడు గోనబుద్ధభూపాలుని పుతికయగు కుప్పమాంబకు భర్త
యనియు తెలియచున్నది. ఈ శాననము క్రీ.శ. 1259లో పుట్టినది.
రెండవ బూదపూరు శాననము కీ.శ, 1216లో ఆ కుప్పమాంబికయే
వేయించినది. అవ్పటికి ఆమెభర గుండ దండాధీశుడు పరలోక గతు డ్రైనట్టును,
అతని వుణ్యలోక (ప్రా ప్రీకై కుప్పమాంబిక శివలింగ |ప్రతిష్టచేసి భూదానాదులు
కావించినట్టును దానిలో వివరింపబడియున్నది. దీనియందును కుప్పమతంి
గోనబుద్ధ భూవిభుడుగానే పేర్కొనబడెను.
168
ఈ కుప్పమ, రామాయణావతారికలోని వంశవృష్షమున గానవచ్చు బుద్ధ
భూవతులిరువురిలో రంగనాథ రామాయణ కరయన బుద్ధభూవతి కేని, ఆతని
తాతయెన బుద్ధభూవతికేని వు[తిక కావచ్చును. రామాయణ కర్తకే కుమారై
యయ్యెనేని- ఈ (గంధ రచనా కాలము పదమూడవ శతాబ్ది వూర్వార్థ మై
యుండును. ఎట్టనగా కే శ. 1259 నాటికి అత్తింట కాపురము చేయుచు కానన
ములో (వసుతింపబడదగిన వయస్సులోనున్న కూతురుగల బుద్ధా రెడ్డికి ఆనాటికి
కనీసము నలుబదియైదు సంవత్సరముల [పాయమైశను ఉండవలయును.
రామాయణ రచన నాటికి ఆతడింకను చిన్నవాడు, రాజ్య మేలుచున్న తండి
ఆనతిని రామాయణ రచన కుష్మకమించిన ఆ కుమారుని వయన్సు ముప్పది
లేక ముప్పదియెదు సంవత్సరములై యుండవచ్చును. ఈ యూహ నిజమగునెని
యీ కవి |క్రీ శ. 1210 |పాంతమున జనించి |క్రీ.ళ. 1240 _పాంతమున [గంథ
రచన చేసియుండును.
ఆటుగాక, కుప్పమాంబ రామాయణక ర్ర తాతకే కుమార్తె యనుకొన్నచో,
తంగడికి సమ వయస్సురాలగు మేనతకందె ఈ కవి సుమారు ఇరువడియైదు
నంవత్సరములు చిన్నవాడై యుండదగును డీ. శ. 1259 నాటికి శాసనములో
(పస్తుతింపబడిన కుప్పమ్మకు, ఇరువడియెదు సంవత్సరములై నను వయస్సుండ
వలయును, అప్పట్టున రామాయణకర్త కీ. శ, 1260 పాంతమున జనించి
డీ. శ, 1290.95 [పాంతమున [గంథము రచించి యుండవలయును.
ఈ రెండింటిలో నాకు మొదటి పక్షమే నమంజనముగా తోచుచున్నది.
కుప్పమ రామాయణ కరకు కొమార్తై అనియు, రామాయణము కీ. థ్
1240 |పాంతమున రచింపబడినదనియు. ఏమన, ఈ పూర్వ రామాయణము
- ఆరు కాండలు తనకంటె మున్ను రచింవబడినవి కనుకనే, ఉభయకవి మితుడు
తిక్కన, తెనుంగున రామాయణమును పూ ర్రిచేయు తలంపుతో ఉతర కాండను
ద్వివదగా గాకున్నను నిర్వచనోత్తర రామాయణ మను పేర పద్య కావ్యముగా
రచించియుండును. లేనిచో రామాయణ రచనా కుతూహలముగల తిక్కన
ఉన్నట్టుండి పూర్వ కాడలను వదలి యుతరకాండనే చేపట్ట వలసిన
యావశ్యకత లేదు. ఈ నిర్వచనోత్తర రామాయణము (కీ.శ, 1260 పాంత
మున రచింపబడినదని చరిత పరిశోధకులు నిర్ణయించిరి. దాని వూర్వు రచన
169
యైన రంగనాథ రామాయణము ముందు చెప్పినట్లు కీ.శ. 1240 |పాంతమున
పుట్టిన దనుటలో విపతివత్తి యేమియు నుండదని నా అభి పాయము.
అటుగాక, రెండవ పక్షమునుబట్టి యిది |కీ శ. 1890 [ప్రాంతముల
బుకైనేని క్రీ శ. 1820 ప్రాంతమున పుట్టిన భాన్మర రామాయణమునకు చాల
సన్నిహితముగా నుండును. ఆ పద్య రామాయణము ఈ ద్విపద రామాయణ
మును అనుసరించినట్టు గుర్తులనేకములు కలవు అవి అన్నియు భాస, రాదులకు
బుద్ధారెడ్డియందు గల గౌరవమునకు నూచకములు. భాన్కరునివుటి ప్రౌఢ
కవిచే ఆట్టి గౌరవము పొందదగిన యీ ద్విపద ఆనాటికి 1 పాచీన (గంథముగా
దనిద్ధికి వచ్చి యుండవలయునుగాని, ఆతనికి ఇంచుమించు సమకాలిక మగుట
మాతము తటస్థింపదు. సన్నిపాతులకును సమకాలికులకును విద్యా స్పర్ధలు
మెండుగా నుండును గాని, యిట్టి గౌరవ |పతిషత్తు లుండుట అరుదు. అందురు
సమానేతి వృత్తములను రచించిన కవులలో అది మరియు శూన్యము.
ఈ అంశము లన్నియు పర్యాలో చించి చూడగా, గోన బుద్దా రెడ్డి యా
రామాయణమును పదమూడవ శతాబ్ది పూర్వ భాగముననే రచించినట్లు నిశ్చ
యింప వీలగుచున్నది.
ఈతని వుతులు రచించిన ఉ త్తరకాండలో ఏరి వంశమును గూర్చి
పొసగని వాక్య మొకటి కలదు. పూర్వ రామాయణమునుబట్టి బుద్ధారెడ్డి తండి
పేరు విట్టలుడు. ఈ యుత్తర రామాయణమున ఆతనివేరు గన్నారెడ్డి. దినిని
సమర్జించుటకు ఊహతప్ప మరియొక ఆధారము లేదు. నంవన్నులైన రెడ్డి
వంస్యలలో సాధారణముగా (పతి పురుషునకును రెండేసి పేరు లుండునట.
ఒక పేరు గృహమునను మరి యొకటి లోకమునను వ్యవహరింపబడుచుండునట.
విట్టలునకుగూడ గన్నారెడ్డియని రెండవ పెరు ఉండి యుండవచ్చును. లేదో
బుద్ధా రెడ్డికి విట్టలుడు-గ న్నారెడ్డి అను ఇర్వురిలో ఒకడు కన్న తం! డ్రియు , మరి
యొకడు పెంపుడు తం: డియు కావచ్చును, నిరపాయమైన యీ స్వల్ప విష
యమును మిషగా గైకొని ఉత్తర రామాయణ కర్తలు పూర్వ రామాయణ
కర్తకు కుమారులేనా యని సందేహింపరాదు. తమ తండి బుద్ధ భూ విభుని
ఆదేశానుసారమే తాము ఉత్తరకాండను పూర్తి చేసితిమని యీ సోదర కవులు
ఎలుగెత్తి యుగ్గడించిరి. దీనిని కాదనుట యెల్టు ?
170
“గోన కులార్జవ కువలయేశుండు
నొ నొప్పు గోనగన్న శ్నితీందునకు
ననఘాత్మ యగుచున్న నన్న మాంబికకు(
దనయుండు సాహిత్య తత కోవిదు(డు
దాన పనిద్దుండు ధర్మశీలుండు
భూనుతాచారుండు బుద్ధ భూ విభుడు
తెలుగున నొవ్ప(గా ద్విపద రూపమున
నలి పూర్వ రామాయణము మున్ను చెప్పి
అలం జతల 16004 మము బిల్వబంచి
నా కులదిపకుల్ నా గుణాన్వితులు
నా కీర్తి వర్ధనుల్ నా కూర్మి సుతులు
గాన నా పూనిన కథ యెల్ల జనులు
మానుగా6 గొనియాడ మధుర వాక్యముల
నెమ్మి( జెప్పుడు మీరు నిపుణులై యనుచు
మమ్ము( బంచిన మేము మా తండి |పతిన
చిరకీర్తు లెసంగంగ( జెల్పింప(గనుట
పరమ ధర్మంబని భ కితో, గోరి
రామావతారంబు రమణీయ మగుట
రాము పావన చరితము దివ్యభాష
లోకానురంజన శ్లోక బంధముల
జేకొని వాల్మీకి. జెప్పినజాడ
మా తండి బుద్ధక్షమానాథు పేర
నాతతనృప శై రవాప్పుని పేర
ఘనుడు మీనరగండ కాచవిభుండు
వినుత కీలుడు విన విఠల భూపతియు
నని జనుల్ మము గొనియాడంగ మేము
వినుత నూతనవద ద్విపద రూపమున
(బాకటంబుగ నాధ భాషను జెప్ప
గ్రైకొన్న యుత్రరకథ యెట్టిదనిన”
(ఉత్తర కాండావతారికృ
171
““భూ నుతుడగు గోనబుద్ధ భూవిభుని
నూను లుదారులు సుగుణ భూషణులు
ఘనుడు మీసరగండ కాచ భూవిభుడు
వినుత వుణ్యుండగు విట్ట భూపతియు
రబియించి రుత్తర రామాయణంబు
రుచిరమై నిత్యమై రూడి వెంపెనగ
నా చకవాళ శైలావనియందు
నాచంద తార్మారమై యొప్పుగాతో
(కాండాంతము )
ఈ కాచ విట్టల విభులు పూర్వ రామాయణ కరయైన బుద్ధ భూవిభుని
పుతులనియు, ఉత్తరకాండ రచయితలనియు స్పష్టమెకదా।ః
తెనుగునగల రామాయణము లన్నింటిలో రంగనాథ రామాయణము
మొదటిది. రెండవది భాన్మ్కర రామాయణము. అది బహు కర్భక మగుట
చేతను, అందును మల్లికార్జున భట్టాదులు భాస్క_రునివంటి పౌఢ కవులు గాక
పోవుట చేతను, ఆ రచన నర్వత్ర సమముగా లేక కొన్ని పట్టుల బాగుగా,
కొన్ని పట్టుల ఓగుగా అతుకులమారి కూర్చుగా పరిణమించినది. ఇక రంగనాథ
రామాయణమో ఆద్యంత మొక చేతిమీదనే ధారావాహినిగా నడచిన రచన
యగుటచేత నట్టి లోటు లేక |వ్రతి ప్రకరణ గుణాస్పదమై నెగడినది. మరియు.
వాల్మీకి రామాయణమువలె నిదియు “పార్యే గేయేచ మధుర” మై పాటగా
పాడుకొను వారికిని, కావ్యముగా చదువుకొను వారికిని సమాదర పాతమై
పండితులకేగాక పామరులకును వినియోగపడి సార్వజనీనమైన అనురంజన
మును గడించినది. ఈ రామాయణములోని కొన్ని _పకరణములను పాటలు;
పాడుకొను నారీమణు లిప్పటికిని కలరు. రామాయణ కథా |పదర్శనములవే
తోలుబొమ్మలవారు గానముచేయు [గ్రంథ మిదయే। -
అనలు దేశి కవిత్వము పాయికముగా గయ కవిత్వము. ద్వివద కావ్య
ములు గేయ భావమును నంరక్షించునవి యగుటచేత సామాన్య |ప్రజాలోకమున
వీని వ్యాప్తి వద్య కావ్యములకు లేదు. ఈ రహన్యమును గు రెరింగియ సోమ
నాథుడు తన మత [పచారమును ద్విపద కావ్యముల ద్వారా సాగించెను. వాటి
172
వ్యా వ్రీని అరికట్లుట యితరులకు దుర్భఓటమయ్యెను. ఈ డిపద రామాయణ
వ్యాప్తియు నక్లే అవతిహతముగా నేటికిని ఆంధ్ర లోకమున సాగుచున్నది.
అందును పక్సిమాం|ధులు సారస్యత మహోత్సవములలో బుదారెడికే అగ
అ G
తాంబూల మిచ్చెడరు. ఆ సీమలో రంగనాథ రామాయణము చదువని అక్ష
రాన్యుడు లేడు. ఒరులు చదువగా నైనను వినని నిరక్షరాన్యుడును లేడు.
శుద్ధదేశికవిత్వమున, “ఇతివృత్తము” “భాషి “ఛందన్సు" అనెడి
మూడును దేశీయములేయె యుండవలెను. దానికి గీకి ఆయువుపట్టు. అట్టి లక్ష
ణముగల వాజ్యయమే మన వదకవిత్యము. పామరకవిత్యమనవించుకొన్న ఆ
పదక విత్యమునకు ఏదో కొంత ,పౌఢవేషమువేసి నాగర మర్యాదలు నేర్పి సభా
(పవేశార్హత కలిగింపవలెనని పాటుపడినవారే ద్విపద కావ్యకర్తలు. వీరు ఒక
వంక తమ దేశికవితాధిమానమును, ఇంకొకవంక విద్యత వికీ ర్రి కాంక్షను
అణచుకొనలేక ఉభయకారకమైన మార్గము (తొక్కి కొంతవరకు చరితార్జులెరి.
సహజముగా [పాచీన ద్విపద కావ్యకర్తల చిత్తవృత్తి దేశికవితా పవ
ణము, కాని ఆ దారినే పోయినచో దృఢస్థానకమును విద్వల్లోక _పతిష్టితమును
వైన సారన్వతాలయము నకు వెలివారమగుదుమేమో యన్న భయముచే త్మత్పవే
శార్త తనిచ్చు సంస్కారములను కొన్నింటిని స్వయముగా చేసికొనిరి. ఆనగా
మందు పేర్కొన్న దేశికవితా లక్షణములలోో, ఏ యొకటి రెండింటినో పాటించి
మిగిలిన వాటిలో మార్గ శాఖానుయాయులేయె యిటు _పజాసామాన్యమునకును,
ఆటు సాహీత్యపరులకును ఇష్షులై వారి హృదయములలోను, వీరి కోశములలోను
స్థానములను దక్కించుకొనిరి. వీరిది పదకవిత్వమయ్యు పామర కవిత్వము
కాదు, వండిత కవిత్యమయ్యు దేశికవిత్వము కాకపోదు. ఇదియే ద్వివద కావ్య
కర్తలకు గల |వత్యేకత,
కాలమును బట్టి యో వర్గములో మొదటివాడు సోమనాథుడు. సోమనను
అతిశయించి (పథమ గౌరవము దక్క_ గొన్నవాడు బుద్దారెడ్డి, సోమన ద్విపద
కావ్యములు వ్యాకరణచ్చందో లక్షణాది దోషములచేతను మజీయు ఇతర కార
ణములచేతను బహుళాం[ధ జనమునకు ఎక్కువ ఆవరపా[తముల కావయ్యెను.
ఇక బుద్దా రెడ్డి ద్విపద కావ్యము లక్షణ యుక్తమును, సర్వుపూజార్హమగు రామ
చరితాత్మక మును అగుటచే వారు విరనక యొల్దరకును శిరోధార్యమయ్యెను.
173
అందువలన రామాయణములలో [వథమమగుటయే డ్రాక్ర ద్విపర వాజ్మయ శాఖలో
నైతము రంగనాథ రామాయణ మగగణ్యమే.
మరి ఇంకొక సంగతి సంస్కృత పురాణాం దీకరఠ ణమునకు అంకురా
ర్పుణముచేనిన నన్నయభట్టు భారతానువాదములో మూలకథా విధే మముగా
నడచెనే కాని తానై స్వతంతించి ఆ కథలో నెట్టి మార్చులును చేయలేదు.
ఒకచో కథ తగ్గించుట, ఒకచో పెంచుట, ఒకచో వదలుటయను పద్ధతి దాని
యందును కలదుగాని, అది మూల భిన్నమని చెప్పదగిన న్యతంత కల్పన
కాదు; అది రచనా సరళికిని అనుకూలముగా వేసికొన్న యనువాద మార్గము.
భారతము న్యతం|తానువాద మే యైనను, ఆ కవులు మూల భిన్న కథా కల్ప
నలు చేయలేదు, బుద్ధారెడ్డి అట్టివి చేయుటకు వెనుదీయశేమ. ఆంధ్ర వురాజేకి
హాస కరలలో ఇంత స్వేచ్చగా నూతన గాధాకల్పన చేసిన కవి యింకో
కడు లేడు.
ఈ రామాయణమునకు విశిష్టత నాపాదించిన అంశమే మూల భిన్న
గాథా కల్పనలు. అ గాథలు రామకథా (పస్తావముకల పద్మ వుకాణాదులలో
గాని నవవిధ రామాయణములలోగాని యుండిన నుండవచ్చు ప. ఉండుగాక,
కవి ఆ పురాజములనన్నింటిని వెదకి గాలించి యేర్చి యిందు కూర్చుకొనె నని
చెప్పుట కష్టము, ఆ కథల యు అ మార్గముననో యేనాడో ఆంధ (పజ
చెవులబడి వారినోట పదములుగా పాటలుగా కీరనలుగా నలిగి సంఘమున తేరు
నాటుకొనిపోయి యుండును. వాటి వదకవిత్య ఖనినుండియే ఈ కవీశ్వరుడు
కొన్ని జాతిరత్న ములను తీసీ సానలదీర్ని తన రామాయణ మహామాలలో కూర్చి
యుండును. ఈ కావ్యము నకు దేశితనము నాపాడించిన యింకొక లక్షణమిదియే!
అట్లుకాక దీక్షకొరకు యథా వాల్మీకముగానే కవి దీనిని తెనిగించియుండునేని,
పరిచిత వను రహితమైన ఆ రచన దేశీయులకు నాశాభంగము కలిగించెడిది.
కావ్యమునెడ వారు విముఖులును అయ్యెడిబారు.
“ఆది కవీశ్ణరుడైన వాల్మీకి
యాద రంబున(బుణుకులందలు మెచ్చ?
జెప్పిన తెజంగున శ్రీరాముచరిత
మొప్పః జెప్పెద. గ థాభ్యుదయమెట్లనిన”.
174
అని కవి పతిశచేసినను, తద్భిన్న ముగా (వతి కాండమునందును ఏదో
యొక అవాల్మీకాంశమును కల్పించుచునే కథ నడపెను. వాటిలో వెక్కులు,
కావ్యమునకు గుణసంపాదకములును తద్విశిష్టతకు హెతుభూతములు నై నవి,
వీటిలో కొన్నింటికి లోకమే యాధారమనుటకు నిదర్శనముగా స్త్రీల పాటలను,
పదములను, భజన కీరనలను వెక్కింటిని చూపవచ్చును. నేటి యీ పాటలే
ఆనాడు కవికి ఆధారము లయ్యెనని నేనజాలను గాని, యీ పాటల అర్థము
గల [పాచీన పదములేవో తప్పక ఐ యుండునని మాృాతము చెప్పగలను,
సంస్కృత పురాణములను వండిత కవులు తెనిగింపకమున్నే అందలి గాథలు
విడివిడిగా పదకవిత్వరూవమున తెనుగు దేశమున వ్యావించెనని చెప్పుట సార
న్వత ధర్మ విరుద్ధముగాదు.
కీర్తన
చరణము; “రాతినాతిగ( జేనె నీ పదరజ మటంచును ఖభ్యాతిగా విని
(పేతితో నెఅనమ్మి తిని నాపాతకము లెడబాపు తం|డీ!”.
ఆహల్యరాయిగా పడియున్నదనెడి ఈ యర్థముగల ఇట్టి కీర్తనలు తెశుంగు దేశ
మన ఎప్పటినుండి కలవో ఎవని కెరుక?
“ఆడరి గౌతము( డహల్యా దేవి. జూచి
వడ (తి పాషాణరూపము దాల్చి యిచట
కర ముగమగు నెండ, గాలి, బెంధూళి(
బొరలుచుండుము నీవు పొడగానంబడక”,
ఈ పంక్తులలో బుద్ధారెడ్డి (గహించినది ఆ కీర్తనల లోని ఆర్థమే.
ఈరామాయణములో మూలభిన్నములైన యిట్టి కథాంశములు, చిన్నవియు
పెద్దవియు వెక్కుకలవు. వాటిలో ఒక్కొక్క కాండలో గల చిన్న అంశములు
ఈ [కింద చెప్పబడుచున్నవి.
(1) ఇం[దుడు గౌతమాశమము చెంత కోడియె కూసి ఆబుషిని ఆకాల
న నదీ స్నానమునకు వెళ్ళునట్లు చేయుట.
మ ౧
(బాలకాండము,
175
(2) అహల్య భర శావవశమున రాయిగా పడి యుండుట.
(బాలకాండ ము)
(8) మంధర రాముని వై ఈర్ష్య వహీంచుటకు కారణము చిన్న నాడు
ఆయన దాని కాలును విరుగగొ బైననుట.
(అయోధ్య కాండము)
(4) అకంపనుని (ప్రోత్సాహము మీద సీతావహర ణార్భము బయలుదేరిన
రావణుడు మధ్యేమాగ్గమున మారీచుని ఉవదేశము వలన వెనుకకు మరలి
పోయిన వృత్తాంతము వదలి పెట్టుట.
(ఆరణ్యకాండము)
(5) కూర్పణఖా (పేరణయే రావణుని సీతాపహరణ |[వయత్న మునకు
ముఖ్యకారణముగ నిరూవించుట.
(ఆరణ్యకాండము)
(6) సీతానురోధమున పర్ణశాలను వీడిపోవు లక్ష్మణుడు ఏడు బరులు
గీసి వాటిని దాటి ఆవలకు పోవలదని సీతకు ఆదేశించుట.
(ఆర ణ్యకాండము)
(7) సేతు నిర్మాణ సమయమున ఒక ఉడుత తన తడితోకతో ఇసుక
రెణువులు తెచ్చి రాల్చి యధాశక్తి రామకార్యమునకు తోడ్చడుట.
(యుద్ధకాండ ము)
(8) రావణుని తల్లి కైకసి శ్రీరాముని మహిమను కుమారునకు వివరించి
చెప్పి సీతను రామున కర్పింవు మని బుద్ధి చెప్పుట.
(యుద్ధకాండము)
(9) రామలక్ష్మణులు నాగ పాశ బద్దలై యున్న వుడు నారదు డేతెంచి
రామునివిష్ణుత్వమును జ్ఞ ప్రికితెచ్చి ఆత్మ వాహనమైన గరుడుని న్మరింవ జేయుట;
గరుడుని ఆగమనము వలన నర్పములు విచ్చిన్నములై పోవుట.
(యుద్ధకాండము)
(10) శుకుని ఉపదేశముచే రావణుడు యుద్ధ విజయార్థము పాతాళ
హోమముచ్లేయుట.
(యుద్ధకాండము)
176
(11) రాముడు ఖండించిన రావణుని తలలును చేతులును మరల మరల
మొలజదు చుండుట, ఆ|వతీకార కృత్యముగి తోచిన రామునకు. “విభీషణుడు
రావణుని నాభియందు గల అమృత కలశమును ఇశకింపజేయు టే దానికి (పతీ
కారమని ఉవదేశించుట.
(యుద్ధకాండము)
ఇట్టి కొద్దిపాటి చేర్పులు మార్పులు మరి కొన్ని కలవు. ఇవియును
ఆవియునుగాక కావ్య సౌంద ర్య సంపాదకములై న మూడు ముఖ్య
గాధలు కలవు.
(1) అరణ్యకాండమున జంబుకుమారుని కథ
రావణుడు తన సోదరియైన శూర్పణఖయొక్క_ భ ర్రను విద్యుజ్జిహ్యు
డనెడి వానిని సంహరించి భ రృ మరణమునకు దురవిల్లు జ నూర్పుణఖను ఓదార్చి
దండకాటవిలో స్వేచ్చగా నంచరింపుము పొమ్ము అని అనుమతి యిచ్చెను. అప్ప
టికి గర్భిణిగా నున్న హర్పణఖకు జంబుకుమారు డుదయించెను. ఆ పిల్లవాడు
బుద్ధి తెలిసిన విమ్మట తన తండి మరణమునకు కారణమైన మేనమామను సంహ
రింవగల శ కిని సంపాదించుట కె సూర్యుని గురించి, వెదురు పౌదలను తపోవన
ముగ జేసికొని, ఘోర తపమునకు దొరకొనెను. తల్టి ఆ కుమారునకు (ప్రతిదినము
వేళకు అన్నపానములు తెచ్చి యిచ్చెడిది. ఒకనాడు ఆతని తపమునకు మెచ్చిన
సూర్యుని అనుగ హము వలన నిశితమైన ఒక ఖడ్గము ఆకనసమునుండి వెదురు
దలచెంత వడెప, అదే నమయమున ఫలంపుష్పాదులను సేకరించుటకు ఆచటకు
వచ్చిన లక్ష్మణుడు ఆ ఖడ్గమును చూచి దాని పదును పరీక్షించు తలపున ఆ
వెదురు పొదను నరకుచుండగా జంబుకుమారుని శిరముకూడ తెగిపోయెను.
నియత కాలమున ఆహార పానీయములు తెచ్చిన ళభూర్చుణఖ అచ్చటకు చేరి కుమా
రుని శవమును చూచి అడి ఆ [పాంతముల నుండు తావనుల పనిగా శంకించి
వారిని చంవబూన, వారు జరిగిన వ వృత్తాంతము చెప్పి, లక్షు ణుడు పోయిన
మార్గము చు చూవీరి. ఆమె కోధారుణ నేతములతో లక్ష్మణుని చంప రాముని పర్ణ
శాల [పాంతమునకు జేరి దిన న్య మోహన మూరియైన (శ్రీ రామచందుని జూచి
సమ్మోహితురాలయ్యెను, తరువాత కథ వనిద్ధమే !
177
కరుణారస భరితమును ఆనతి విసృ్రతమును అయిన ఈ చిన్న కథ
కూర్చుణథా (పవేశమునకు ఉపవ శ్రిని కలిగించి సార్ధకమయ్యెను. పరిహాస పాత
మైన ఆ రాక్షస స్రీ చరితము ఈ కధ వలన ళోచనీయమును దయనీయమును
అయ్యెను.
(2) యుద్ధకాండమున కాలనేమి వృతాంతము
యుద్ధ రంగమున మూర్చపోయిన లక్ష్మణుని పునర్దివితుని చేయగల
నంజీవ కరణీ నంపాదనార్థము హనుమంతుడు దోణా దికి వెడలెనని చారులవల్ల
వినీన రావణుడు ఆ [సయత్నమునకు విఘ్నము కల్పింప దలచి ఆ పనికి మారీ
చుని కొడుకై న కాలనేమి ఆను వానిని నియమించెను. ఆ మాయావి కల్పించిన
మాయల నన్నిటిని అతిక్రమించి వానిని చంవి హనుమంతుడు నంజీవ కరణిని
తెచ్చుచుండగా మరల రావణుని పంపున మాల్యవంతుడు ఆతనిని దారిలో ఎదు
ర్కొని కాలనేమి వలెనే హతుడయ్యెను. హనుమంకుడు నూర్యోదయమునకు
పూర్వమే యుద్ధ రంగ మును చేరి సంజీవ కరణిచే లక్ష్మణుని [బతికించెను,
ఆ గడియ దాటినచో ఓషధి వని చేయదు కావున రాక్షసులు పన్నిన మాయ
లన్నియు హనుమంతునకు కాలయాపన చేయుటకే !
ఇందు మనల నాళశ్చర్యమగ్నుల చేయునది రాక్షసుల్మపతి[క్రియాచతురత,
అది ఆటుండ రావణ శ క్రిచే మూర్భపడియన్న లత్మణుడెప్పుడు పునర్దిపితు
డగునాయని తహతహవడు పాఠకులకు ఈ అవాంతరకథవలన కలిగిన కాలయా
వన భరింపరాని ఉత్కంఠను గలిగించి దుర్భర సంశయాస్పద మైన పరిస్థితిని
సృష్టించి అంతమున చేకూరిన శుభమును ఇనుమడిగా ముమ్మడిగా ఆస్వాద
యోగ్య మొనర్చు చున్నది.
(కి) యుద్ధకాండమున సులోచనా వృత్తాంతము
సులోచన ఆదిశేషుని కుమా రె. ఇందజిత్తు భార్య. తన వతి లక్ష్మణునిచే
యుద్ధమున నిహతుడగుట విని నసహగమనము చేయదలచి ఆతని క శేబరమును
తెప్పించి యిమ్మని రావణుని వేడుకొనెను. మామగారు ఆది తనకు సాధ్యము
కాదనగా ఆతని నమ్మతిమీద తానే రణరంగమునకు పోయి వినయ మధుర
12
178
వాక్యములతో రాముని స్తుతించి మెప్పించి భర్త శరీరమును తెచ్చుకొని నహగమ
నము చేసెను. ఎందును అబ్బురపాటు యెరుగని రావణుడు
“ఆ యింతి తెగువకు ఆ యింతి తెలివి
కౌ యింతి సమబుద్ధి కొమహామహిామ
కొయింతి బతిభ క్రి కా యింతి వేగ,
గాయము తెచ్చిన |క్రమళ క్రియు క్రి
కేమన(జాలకి మహాళ్చర్య చకితుడయ్యెను,
సులోచన రావణుని యింటికి ఒక మాణిక్య దీపము,
వెన చెప్పిన అమూలక గాథ ఆట్టుండగా, స్వీకరించిన కథాంశ ములలో
నైనను ఈ రామాయణము వాల్మీకమునకు అనువాదమని చెవృదగినది కాదు.
కవిత్రయము వారి భారత రచనవలెనే ఇదియు యధోచితానునరణమే. మరి
అంతకంటెను న్వతం|త్రమని చెప్పదగినది. ఇందలి వర్ణనలు చాలవరకు న్వక
పోల కల్పితములు. మూలమున (పసిద్ధములై యున్న వర్తనములనైనను తెను
గున తెచ్చుటకు ఇతడంతగా |పయత్నింపలేదు. వాల్మీకమున వర్ణనలు, సంవాద
ములు సాధారణముగా విస్త తము లయియే యుండును. పురాణేతిపినములు
(వాసిన ఆర్షకవులలో వాల్మీకివంటి వర్గనా(వ్రీయు డింకొకడులేడు. బుద్ధా రెడ్డి,
వాల్మీకి వర్ణనలను చాలావరకు సంశ్నేవించి తానై కొన్ని వర్ణనలను న్యయముగా
చేసెను. కథా [పారంభమున ఇతడు వాల్మీకి ననునరించుటకు కొంత [పయ
త్నించినను పోను పోను ఆ వద్ధతిని విరమించుకొనెనేమో యని తోచును. ఇట్టి
మూలాతి |క్రమణము [గంధారంభమునుండియు [కమ క్రమముగా వెరిగి యుద్ధ
కాండమున వరిణమించెనని చెప్పవచ్చును. మూలమున మహేందగిరిమీద జరి
గిన హనుమంతు" సము దలంఘన [పారంభము కల (పథమనర్ష కథాభాగమును
కిష్కె_ంధాకాండాంతమున చేర్చుటచేతను, అచ్చటచ్చట మరికొన్ని వర్ణనలు
తగ్గించుటచెతను, ఈ రామాయణమున సుందరకాండ [గ్రంథ పరిమాణము
మూలముకంటే తగ్గినది. ఆ కాండమును శీ ఘగమనముతో దాటి కవి యుద్ధ
భూమిని విహరించుటకు తహ తహ పడుచున్న వాడువలె కన్పట్టును. యుద్ద
కాండమునగల పెంపంతయు తదనుగుణముగానే యున్నది. పుట్టుకచేతను
వర్తనచేతను శూరజన్యపవృత్తివరిచితుడు గనుక ఆ కాండమునందలి వీర
179
విహార ఘట్టములనన్నంటిని తనివితీర వర్ణించెనేమో యని తోచును. మవియు
రావణుని ఆప్తవర్గము అతనికి హితము గరవిన సందర్భములను, అమూలకము
లైన కాలనేమి వృత్తాంతాదులను చేర్చుటచేతను, ఆ కాండము మరికొంత పెంపు
వహించెను,
రామాయణరచనకు మూలభూతమైన వాల్మీకి శాపవాక్యమును, దాని తిను
గును చూడుడు:
“మానిషాద! (ప్రతిష్టాం త్వ
మగమః శాశరతీస్సమాః
యత కా మిథునాదేక
మవధీః కానుమోహితమ్”.
ద్విపద: ఓరి నిషాదుడ యోరి పాపాత్మ;
యోరి నీకేగ్గేమి యొనరించె తొల్లి
కామించి (కొంచముల్ గవయుచో నొకటి
నేమిటికై చంవి తిబ్బంగి కడగి
ఈ పాపమున నీవనేక దుఃఖములు
(పావించి తిరుగుము బహువత్సరములు”.
శాపము ఆశనిపాతమువంటిది. దానిని అల్పాక్షరములతోనే వ్యక్తము
చేయుట ఉచితము. అట్టుకాక వెక్కు మాటలలో తిట్టినపుడు శాపముయొక్కు
తీక్షత మందగించిపోవును. వె ద్విపద పంకులలోగల తిట్టవలన శాపము పేలవ
మైనది. ఈ రహస్యమును గురె ర్రింగియే కాబోలు భాను ర రామాయణమున
“మా నిషాద” అను శ్లోకము తెనింగింపబడక యథాతథముగ ఉల్లేభింవబడినది,
ఇంతకంటెను ఎక్కువ వేలవత్వము మరికొన్ని చోట్ల గూడ తటస్థించి సందర్భ
శుద్ధిని చెడగొద్దిను.
ధనుర్భంగ ఘట్టమున వార్మీ కమున ఈ కింది విధముగ నున్నది.
“విశ్యామిత సృ ధర్మాత్మా
[శుత్వా జనకభాషితం
వత్సరామ! ధనుః పశ్య
ఇతి రాఘవ మ బఏత్”,
180
(ధర్మాత్ముడైన విశ్వామ్మితుడు జశకుడు చెవ్పిసది విని “వత్స! రామ!
ఆ ధనువును చూడుము”, అనెమ) అ సందర్భమున విశ్వామిత్రుడు చేసిన
పనసంగ మంత మాత మే! రాముడు ఆ రాజర్షియొక ఆదేశానుసారముగ
“ఆరోవయిత్వా మౌర్వీంచ
పూరయామాన తద్ధనుః
తద్బుభంజ ధనుర్మధ్యే
నర|శేష్టో మహాయశాః’.
సందర్భోచితముగా, సంగ హముగా చెప్పబడిన యో యుదంతము ఈ
రామాయణమున పేలవమైన అతి [పసంగముగ పదిణమించినది,
బాలకాండము :
“అక్కజమగు శక్తి నా విల్గురాము
డెక్కు. వెట్టుచునుండ నెటిగి కౌశికుడు
హరుని చాపము రాము డతిసత్యయు క్రి,
బెరిగి నే డిదె యెక్కు వెట్టుచున్నాడు
అదరకు భూదేవి యాత్మలో నీవు,
కడు నే మరకుడు దికృుతులార మీర
లని యని పల్క_గ నా మెటి విల్లు
గొనయ మెక్కించి గైకొనక రాఘవుడు
తన బాహు సత్యంబు దర్పంబు మెరసి
జనకుని కనియె నా చావంబు చూచి
యిదీ చాల జులకన యిది చాల [బాత
యిది చాల నిస్పార మిది చాల నలతి
తెగగొన నిలువదు దీని నా యెదుట
బొగడితి పలుమాజు భూపాల యనుచు
సురలు ఖభచరులు భూనురులు గిన్నరులు
నరులును నృవతులు నలి బర్వి చూడ
నెడవక తన జయంబెల్లను జాటు
వడువృన విలు గుణధ్వని చెలగించ్చి
181
సీత గుణంబులు చెవి సోకదిగువ
వడి రక్కసుల పట్టు వదల నన్నట్టు
విడిపట్టు వదలిన బెకల పేచెతి
వెళ పెళ్ల ధ్వనులును బెట్ బట ధ్యనులు
కలయ దిక్కుల దువగా బలు విణిగి”
లా
ఈ |పగల్భ వాక్యములు వినయ సుందర న్యభావుడైన రాముని నోట
రాదగినవికావు, విశ్వామ్మితుని పల్కులును ఆ బుషి గాంభీర్యమునకును కళంక
ములే.
వేశ్యలు యుష్య శ్చంగుని ఎలయించి కొనిపోవు [పకరణమున గూడ
ఈ షదనొచిత్యము కలదు.
ఆర్షక వులకును లౌకిక కవులకును గల భేదమును, లౌకిక కవులు భావ
నిగహము లేక సందర్శ్భొచిత్యము చెడగొ్టైడి విధమును నన్నె చోడుని చరి
[తలో చెప్పితిని ఆ సిద్ధాంతమ ఇయ్యెడను వర్తించును.
ఈ ధనుర్భంగానంతరంబున జరిగిన సీతా వివాహ ఘట్టము వాల్మీక
మున అతి నం[గహముగా వివాహ కల్ప విధానాను గుణముగ, నిరాడంబరముగ
చితింపబడెను. బుద్ధా రెడ్డి ఈ యెడగూడ ఆర్ష కవిత్యమునకు తన లౌకిక కవి
త్వమునకు గల భేదమునకు మజియొక మాలు లక్ష్యభూతము కాదగినట్టుగా
కధాంశమును |పపంచించి వెండ్రి పందిరి వేయుట మొదలు ఆంపకాల వరకును
గల నాలుగు రోజుల వివాహమును ఆతి వెభవో పేతముగ చితించెను. ఈ వర్ణన
నిజముగా నంపన్ను లయిన ఆం[ధకుటుంబముల యందు జరిగెడి వివాహములకు
(పతిబింబము. ఇది మూలమును అతి క్రమించుటయే యెనను ఆకే పణీయము
కాదు. తెలుగు కవులు, విశేషించి |1పబంధ కర్తలు, ఇటువంటి రమణీయ దృశ్య
ములను తనివిదీర వర్షించి, యే తమ కావ్యములను కోభాలంకృతము లొనర్చిరి.
భావనా బలముచే లోకాంతర కొలాంతర వస్తుదర్శనము చేయగల (పజ్ఞాళాలి
యెనను సాధారణముగా, ఏ కవియు తన కాలమునాటి తన జాతి సంపదాయ
ములను, ఆచార వ్యవహారములను కథలో చొప్పింపక మానడు. అట్టి కల్పనలు
మూల కథకు భంజకములు కానప్పుడు హృద యంగ మములును ఆదరణీయ
182
ఈ రామాయణములో అవాల్మీకమెన ఇంకొక ముఖ్యాంశ ము రామపాత
చితణములో కలదు. వాల్మీకమాన శ్రీరాముడు విష్ణుదేవు నంశమున నవతరించె
నని ప్కుతకామెష్టి మొదలగు కొన్ని నంద ర్భములలో చెప్పబడినను కథా కార్య
మునకు రామవర్తనమునకును సంబంధించినంత వజకును వాల్మీకి శ్రీరాముని
ఉత్తమ పురుషునిగానే చ్చితించెను గాని పురుషోత్తమునిగా చితింపలేదు. రామా
యణమునకు (ప్రస్తావన [ప్రాయమైన నారద వాల్మీకి సంవాదమున వాల్మీకి అడి
. గిన వశ్న “ఇప్పటి లోకమున సర్వోత్తమ గుణ మహితుడైన పురుషు డెవరో
చెప్పము” అని, ఆ పంక్తు లివి:
కోన్వస్మిన్ సాం్యపతం లోకే
గుణవాన్ కశ్చ ఏర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ
నత్యవాక్యో దృఢ|వతః
చార్మితేరా చకోయు క్రః
సర్వభూతేషు కోహితః
విద్వాన్ కః కస్సమర్ధశ్చ
కశక ప్రియ దర్శనః
అత్మవాన్ కోబిత కోధో
ద్యుతిమాన్ కో ఒననూయకః
క స్యబిభ్యతి దేవాశ్చ
జాతరోషస్య సంయుగే
ఏతదిచ్భా వ్యహం[శోతుం
వరం కెతూహలంపా మే
మహర్షేత్వం నసమర్గో౬ని
జ్ఞాతుమేవం విధం నరం.”
ఈ (పశ్నలో పేర్కానబడిన గుణ విశేషములకు లక్ష్యభూతుడు కొద
గినవాడు రాముడే యని యెజిగి ఆయన చరితమును నారదుడు సంగహముగ
వాల్మీకికి చెప్పెను, వాల్మీకి, రామాయణము నంతను ఈ గుణ పరిగణన
నూత్రానుసారమే నడ పెను. వాల్మీకి శ్రీరాముని పరమేశ్వరత్వము నెజుంగక
పోలేదు. రామాయణమున అది ఆంతర్వాహనిగా నుండనే యున్నది,
183
ర్ ఇట్ల
ఇక బుద్ధారెడ్డి, (వన క్రి వచ్చినప్పుడెల్ల రాముని వైకుంఠధాముడనియే
వాచ్యముగా పేర్కొ_ను చుండును. ఈ కవి నిజముగ రామభకుడు. తన భ కి
పారవశ్యము పాతకు కూడ నాపాదించి శ్రీరాముని రాజుగాగాక దేవునిగా
వారిచే కొల్పెంచు చుండును, కావ్యములవలన లోకము [గహింపదగిన స్పీతులును,
ధర్మములును ఏమైన యున్నచో అవి మానవునకు ఆచరణయోగ్యములై
యుండవలయును, అందుకై కావ్యము స్వికరించెడి ఆలంబన విభావము
(పాత్రలు) మానవలోక మునకు అతీతమూ ర్రిగా నుండరాదు, అట్టివారి చరితము
లను దేవలోక చరితములుగా దూరముగా నుండియే నమస రింతుము గాని మన
నడ వడికి ఒరవడిగా (గ హించుటకు [పయత్నింవలేము. కాన ఆచరణ యోగ్య
మైన ధర్మోపదేశమునకు ఉత్తమ మానవుని చరితమువలె దేవతా చరితములు
అంతగా ప్రయోజన కారులు కాజాలవు. భగవన్నామకములైన పురాణములలో
రాణించినంతగా అవి మానవ నాయకములైన కావ్యములలో రాణింపవు. ఈ కవి
ఏవంవిధ కావ్య ధర్మమును విన్మరించినను పాఠకులకు శ్రీరామ పాద భక్తిని
దోసిళ్ళతో జూర గొననిచ్చెను.
వాల్మీకి దృష్టికిని ఇతని దృష్టికిని గల భేదమునకు ఇంకొక కారణ
మున్నది. సామాన్య మానవులవలె యోగులును బుషులును అవతారపురుషులను
చూచి విభమాశ్చర్యమ ల పొందరు. వారు పరమాత్మకు సన్నిహితులు. మనము
దూరస్థులము. లౌకిక కవులలో ఏ మహానుభావులో ఒకరిద్దరు తప్ప సామాన్యు
లెల్బరు ఆ యెడమును అత్మికమింపలేరు.
ఈ రామాయణమునకు విశిష్టతను ఆపాదించిన ముఖ్యవిశేషమింకొక టి
కలదు. బాలకాండమున ఆయోధ్యలో బయలుదేరిన రామకథ [క్రమముగ ఆర్యా
వర్త మును, దండకారణ్యమును, కిష్కి ంధారాజ్యమును, సము[దమును దాటి
యుద్ధ కాండమున లంకలో (ప్రవేశించి కించిదవళిష్టముగా అచటనే ముగియును.
ఈ తుది ఘట్టమునగాని పాఠకులకు రావణుని యొక్కయు అతని సంసారము
యొక్కయు స్థితిగతులను గూర్చి యథార్థ జ్ఞానము కలుగుటకు అవకాశ ములేదు,
అందుచే లంకా పట్టణము దయ్యాల కొఠారమనియు, రావణుడు దయ్యాల చైవ
మనియు [భమతో భయపడుదుము. వాల్మీకమును నూక్ష్మపరిశీలన చేసిన వారికి
గాని ఆ సంసార నిజస్వరూపము బోధపడదు. బుద్ధా రెడ్డి రావణ నంసారమును
184
వాల్మీకికంటె ఎక్కువ స్పష్టతరముగా చి|తించెను. ఆ నంసారములో రావణుని
తమ్ములును తల్పియు భార్యయు కోడలును తక్కిన బంధుకోటియు రాముడు
సాక్షాత్తు విష్ణువేయని ఎరిగియండుటయేగాక ఆతని మహత్యమును హనుమదాది
భక్తులతో సమముగా కీర్తించి రావణునకు హితము గరవిన సజ్జనులు,
ఆ రావణుని సన్యభావమైనను వైకి కానవచ్చునంత ఆనురముకాదు.
ఆతడు ఎంత లోకఖీకరుడైన శూరుడో అంత మహోదారుడైన వీరుడు.
క్షుదములైన [కౌర్యానసూయలచే కన్నులు మూసికొనిపోయి యెదిరి ఘనతను
మెచ్చని అంధుడు కాడు, [ప్రపంచము అరావణమో ఆరామమో కావలెనని గట్టి
వగబూని యుండియు, ఆ రాముని ధనుర్విద్యా కౌశలమును చూచినంతనే తల
యూచి మెచ్చి, బట్టుకెవడి పొగడిన గుణగహణ పారీణుడు,
“నల్పవో రఘురామ నయనాఖభిరామ ।
విల్తువిద్య గురువ వీరావతార
కరశరలాఘవ [కమకళానివుణ
సృురదుపచార సంశోషిత కృషణ
భుజసార దృఢముష్షి భువన విఖ్యాత
విజితరిప్వువాత విజయ నమేత
మానవ రాజకుమార కంఠీర
వాః నవ్య దివ్య శస్తాస్త్ర నంపన్న
స్పారః ఘోరాక్షయబాణ తూణీర
వీర్మాగగణ్య యో విశ్వశరణ్య
దావురే!ః రామ భూపాల! లోకముల
నీపాటి విలుకాడు నేర్చునే కలుగ
పాటించి పురములవైబడ్డ హరుని
చావ నిందు నీయేటొప్పు గాక”
ఈ పొగడ యా దైత్యవిభు మంతాలకు వెగటయ్యెను. “*పగవాని నీ
రీతి పంతంబు విడిచి” పొగడ రాదనియు *'పొగడిన, భయ మందబోలు
నటంచు'' *“పగవారు తనవారు పలుచగా జూతుిరనియు మందలించిరి. వారి
మాటలకు దశకంఠుడు నవ్వి “మేటి శూరుల పెంపు మెచ్చంగ వలదె?'' యని
సీత్రి చెప్పుచు అచ్చోటు వాసి పోయెను.
185
ఇంతమాత్రమే కాదు రాముడు సాశా ద్విష్టు స్వరూపుడని యెరిగిన మహో
జని యో రావణుడు. ఆ జ్ఞానమును మనమున నిగూఢముగ నుంచుకొని శతు
సాధనచే ఆ రాముని చేతిలో కడతేరి సాయుజ్య సుఖమును పొంద గోరిన
ముముక్షువు. హితము గరప వచ్చిన భార్యకు
“శ్రీరామ శరములచే జత్తునెనీ
నాకవాసులు మెచ్చ నా కోరుచున్న
వైకుంఠ మెదురుగా వచ్చు నిచటికి
లలన! నీవేటికి?; లంక యేమిటికి
దలకొన్న ము క్రి సత్పథము గ్రైకొందు”
అని సమాధానము చెప్పెను. అతనికి సనకసనందనాదుల కాప వశమున
రాక్షన జన్మ మెతిన జయుడనని స్మృతి కల్లెనేమో! రావణుని ఈ పలుకుల
అర్థములో ఈషద్భాగము సూచనా మాత్రముగా వాల్మీకమున ఇట్టున్నది. కాని
దాని నందర్భము వేరు.
“యశ్య వి|కమ మాసాద్య
రాక్షసాని ధనం గతాః
తం మన్యే రాఘవం వీరమ్
నారాయణ మనామయమ్''
ఎవని వికమముచే ఈ రాక్షను లందరు నిహతు లైరో వీరుడైన ఆ
రాఘవుని, నేను, అనామయుడైన నారాయణుడే ఆనుకొందును.
బుద్ధారెడ్డి పాల్కురికి సోమనాథునకు ఇంచుమించు సమకాలికుడు. ఈ
ద్విపద కావ్యకర్త లిరువురలో ఒకడు పరమ శెవుడు. ఇంకొకడు పరమ
వెస్టవుడు. బుద్ధారెడ్డి రామాయణము సోమనాథుని బసవ పురాణమునకు సార
స్వత లోకమున పతిస్పర్ధిగా జనించి జయము గొనెను.
సోమనాథుని రచనలోగల పాతబడిన మాటలు, లక్షణ విరుద్ధ ప్రయోగ
ములు ఈ రామాయణమున కానరావు. నిర్జుషమైన భాషలో ధారాళమును
(పసన్నమును ఆయిన శైలిలో నడచిన ఈ [గంథము ద్విపద వాజ్మ యశాఖలో
అ(గగణ్యముగ వన్నె కెక్కినది.
కవిబహ్మన తిక్కన సోమయాజి
వంశము - జీవితము
ది దేశమందైనను కార్యదకులై న మం(తులును, ఖడ్గ నివుణులైన హరు
లును, కావ్యనిర్మాత లైనకవులును, ధర్మోవదేష్టలైన ఆచార్యపురుషులును, త త్వ
జ్ఞాన సంపన్ను లగు ఆధ్యాత్మిక సాధ్రకులును ఉందురు. కాని యీ మహత్యము
లన్నియు ఒక పురుషునియందే రాశీభూతమై యుండుట మాతము అరుదు.
ఉన్నచో ఆ మహామహుడు తన జాతియొక్క పుణ్యవశమున అవతరించినవాడ ని
చెప్పదగును. ఆతడు తన నడవడిని తన జాతి అవలంబింపవలసిన నానావిధ
ధర్మవథములకు మార్గదర్శక మొనర్చి ఆ జాతి చరితమును తీర్చి దిద్దును. 1లీవ
శతాబ్దిని ఆంధ జాతిలో ఆట్టివాడుగా అవతరించిన మహానుభావుడు కొట్టరువు
తిక్క. నార్యుడు.
ఈ వంశము వారు పెక్కు తరములుగ దండనాధులుగ మం|తులుగ
ఉన్నత పదస్థులెయుండి ఆంధ్ర జాతిని సేవించి _పతిష్ట గడించుకొన్నవారు.
తిక్కన పితామహుడగు మంతి భాస్కరుడు “నృంటూరు విభుడు”,“సార
క వితాభిరాముడు.” ఆం|ధ్రపద్య కాదంబరిని రచించిన కేతనకవి, ఆ భాస్కరుని
కుమారులలో నొకడగు కేతన మంతియే కావచ్చునని పలువుర నమ్మకము"
అనగా ఈ కవి భారతకర్తయగు తిక్కనకు పెద్దతం[డి. మీ తిక్కన తండి
కొమ్మన, ““దండనాధుడు"", “సాంగవేదవేదిో. ఈ దండనాథుని అన్న కుమా
రుడే కదన భీముడని పేరుగాంచిన ఖడ్గ తిక్కన. ఈయన తండి, మనుమసిద్ధి
తం|డికి మం|తిత్యము నెజవీన నిద్ధనమం| తి, భారత కర్తయగు తిక్కన
గంటము పట్టుటలో ఎంత కుశలుడో ఈ కదన ఫీముడైన తిక్కన ఖడ్గము
పట్టుటలో అంతకుశలుడు. కాబట్టియె సపత్ననామములగు వారిరువురిలో ఒకరిని
కవి తిక్కన యనియు రెండవ వారిని ఖర్గతిక్కన యనియు లోకము పేర్కొ
నుట ఆచార మైనది. ఖడ్గతిక్కన కవిత్వము చెవ్పగలవాడొనో కాదో తెలియదు
గాని కవితిక్కన మాత్రము గంటమును ఖడ్గమును పట్టగల వీరుడేయని దళ
187
కుమార చరి[తకర్త కేతన వాడిన విశేషణములను బట్టి విడితమగును. తిక్కన
గారి మహోదార జీవితమును, ఆయన రమణీయ రూపమును దశకుమార
చర్మితావఠారికలో శబ్ద చిక్రిత మొనర్చి ఆ మహావురుషనివర్ణచిత్రము లేని
లోటును తీర్చిన మహోపకారి కేతనకవి. కేతన తన కృతిపతిని “తిక్క.
చమూప” “తిక్క దండాధిశా ” “దుర్గమశా తవపార్శ్వ భేది” ఇత్యాది విశేషణ
ములతో నంబోధించెను.
ఆ కాలమున రాజులును మంతులును వ్యూహ నిర్మాణ దక్షులై యుద్ధ
రంగమున సైన్యములను నడపగల సేనానులుగా వ ర్తించిరేగాని, తాము [పాసా
దములలో క్నేమముగా కూర్చుండి సేనలను రణ దేవతకు బలి యొనంగిన భీరు
వులు కారు. రాజునకు కాతమును వ్విపునకు [బాహ్మ్యమునుసహజ ధర్మము లే
ఆ విప్రుడు మంియే యైనచో “ఇదం (బాహ్మ్య మిదం కఇ్మాతమ్” అని ఉద్దా!
టించుచు ఉభయ ధర్మములను నిర్వహించుచుండును. కొట్టరువు తిక్కనయు
ఆయన తాత తం|డులును ఇట్టి విశిష్టతగల మంతులు. వారి యింటి మహిళా
మణులు సైతము పీఠ మాతలుగా, వీర పత్నులుగా, వీర వనితలుగా వెలుగొంది
మహా భారతము నందలి మహిళా మణులను తలపించుచుందురు,
నెల్లూరి తెలుంగు చోడులలో రాణ కెక్కినవాడు మనుమసిద్ధి తండ్రియెన
తిక్కరాజు. ఇతడు అరి భయంకరుడై రాజ్యమేలెననియు, పద్మభంశము
నొందిన రాజులకు సాయము చేసి వారిని తిరిగి నింహానన ,పతిష్టితులను చేనె
ననియు, చరిత్ర కారులు చెప్పుచుందురు, అట్టి శూరుడు నెల్లూరివై దండెత్తి
వచ్చిన పాండ్యుని రెండుమార్గు పరాజికునిచేసి మాడవమారు. (వతీకూల దైవ
వశమున 18259 వ సంవత్సరమున రణ విహతుడయ్యెనట. కొందరు ఆయన
రణ నిహతుడు కాలేదనియు వ్యాథి (గస్తుడై 1249-50 మధ్య కాలముననే మర
ణించెననియు చెప్పుదురు. తదుపరి అనతి కాలములోనే ఆతని కుమారుడు
మనుమసిద్ధి కాకతీయ చక్రవర్తుల సాయముతో పాండ్యుని నెల్హూరినుండి తరిమి
వైచి, తాను పెతృకమైన సింహాసన మధిష్టించెను. ఇది ఒక వక్షమున 1250లో
గాని, రెండవ పక్షమున 1859లో గాని జరిగి యుండవచ్చును.
మనుమసిద్ధి సింహాననారోహణమును తిక్కన మంతి వదవి స్వీకార
మును ఏకకాలికములే యని పలువురి అభ్మిపాయము., వెను వెంటనె, మనుమసిద్ధి
188
దాయాదుడు విజయాదిత్యుడు కొంతమంది రాజ వ్విదోహులను కూడగట్టుకొని
ఆతనిని తరిమివేసి సింహానన -మా|క్రమించెను. మనుమసిద్ధి చేయునదిలేక
కందుకూరు [పాంతమున ఒక పల్లెలో సకుటుంబముగా తల దాచుకొన వలసి
వచ్చెను. అట్టియెడ రాజభ క్రి వరాయణుడైన తిక్కన మంతి గణపతి
దేవుని వద్దకు రాయవారిగా వెళ్ళి, ఆ చృకవ ర్తినిబహువిధముల మెవ్పించి, ఆయనచే
పూజలంది, కాకతీయ సైన్యమును తోడ్కొనివచ్చి, శ తువును జయించి రాజును
పునః (ప్రతిష్టితున జేసెను. గణవతి దేవుడు 1262 వ సంవత్సరమున మర
ణించెను కనుక తత్పూర్వుమే మనుమనిద్ధికి సాయమొనర్చి యుండును.
మనుమనిద్ధికి మంతి కాక పూర్వమే తిక్కన తన వెదతం[డడియైన సిద్ధన
మంతి నియమించిన యేదో ఒక ఉన్న తోద్యోగము చేయుచు, తిక,_రాజు పరి
పాలనా కాలమున కూడ వన్నెయు, వానియు సంపాదించి యుండును. ఆ
యోగ్యత నుబట్టియె తిక్క_రాజునకు మంగియెన తన వెదతండడ్రివలె, తానును
మనుమసిద్ధికీ మం|తియై రాజ్య భారమును వహించెను, ఆనాటికి తిక్కనకు
ఇంచుమించు నలుబది, నలుబదియైదు నంవత్సరముల పాయ ముండును. వినా
డైనను అనుభవశాలియు పరిణత బుద్ధియు అయినవాడే మంతి పదవికి అర్హుడు.
దేశము అల్బకల్టోలముగానున్న ఆ కాలమున అట్టివాదే మంత్రి యగుట మజియు
ఆవశ్యకము. ఈ ఊహ నిజమైనచో తిక్కన 1205-1210 మధ్య కాలమున
జన్మించి యుండును,
ఆయన 1288 వ సంవత్సరమున దేహయా[త చాలించినట్టు ఒక శాసన
మునుబట్టి చార్మితకులు నిర్ణయించిరి. ఆగుచో ఇంచుమించు 18వ శతాబ్ది పథమ
దశనుండి తుది దశ వరకు ఆయన జీవితము విస్తరించి యుండెనని అనుకొన
వచ్చును. మరియు ఆయన సహ్మస్రమాన జీవి యనియు పూర్ణ పురుషాయష
భాగ్య మనుభవించిన వాడనియు పరంపరాగత మైన జన కుతి గలదు,
తిక్కన అవసాన కాలము వరకు మంతిత్య భారమును మోయుచుండే
నసుకొనుట సమంజసము కాదు. అంతకు పది, వం[డెండేడ్డకు ముందే లోక
వ్యవహార వాసనాస్పర్శ తగలని దీక్షతో భారత రచనా వ్యగుడై దానిని పూర్తి
చేసి యుండును. తిక్కన మరణానంతరము 1290లో మనుమనిద్ధి దుష్టుల
దుర్చోధలవల్ల నర్వ స్యాతం|త్యము సంపాదింవ వలెననెడి ఆడియానతో రుదమ
189
దేవిపై తిరుగుబాటు చేయగా ర్ముదమదేవి మనుమడగు |వతావరుదుడు నెల్లూ
రువై ఎత్తివచ్చి మనుమసిద్ధిని అంత మొందించి ఆతని కొడుకైన నల్ల నిద్ధిని
సామంత రాజుగా నెల్లూరి నింహాననమున కూర్చుండ బెస్టినట. ఇదే నిజమెనచో
కృతఘ్నతా ఫలముగా మనుమనిద్ధికి సిద్ధించిన ఆ విపత్తు తిక్కన కనులార
చూడవలసిన దుస్థితి వట్టలేదని సంతనింప దగును. ఇరువది ముప్పది సంవ
త్సరములు నిర్విఘ్నముగా సర్వతో భద్రముగా .మనుమనిద్ధిచే రాజ్య మేలించి,
తాను రాజోచిత వైభవో పేతముగా మంత్రిత్వము నెరవి కృతార్గ జీవనుడైన
తిక్కనగారి బహువిధ వురుషార్థములలో ఈ చర్మితకు కావలనినది మహాకావ్య
రచనా పురుషకారమే యెనమ ఆనుషంగికముగా తక్కిన మహాకార్యములను
కూడా వివరించుట కారణబద్ధ మే యగునుగాని అ|పన్తుతము గాదు.
తిక్కన మన వాజ్మ యమున నెంత (వసిద్దుడో చరి తయందును అంత
ను[వనిద్ధుడు. ఆయన సకల సాహిత్య విజ్ఞానమునకును గురువీఠమై విలనిల్లగా,
ఆయన గృహము ఒక మహా గురుకులముగ రూపొందెను. తమ కృతులు
వినివించి ఆయన మెప్పు వడయుటకు వచ్చు కవులు మంతాలోచనమునకై
వచ్చు నచివ వతంనులు, ధర్మతత్త మీమాంనలుచేయ నేతెంచు పండిత
పకాండలు మొదలగు [పముఖు£తో ఆయన [ప్రాంగణ మెల్చప్పుడును నిండి
యుండెడిదట. వైదుష్యము వల్లనేకాక మం(తిత్వ [పాభవము వలనను [పజల
కాయన మాటలయందు అధిక గౌరవ ముండెడిదీ. కావుననే ఆయన నిత్యము
తన యింట విద్వజ్ఞనులతో చేసెడి చర్చలు, వీతవలన తేలెడు సారాంశములు
దేశమున నలు దెనల శాసనములవలె వ్యాపించెడివి కాబోలు, ఇట్టాయన ఆచార్య
పీఠమున నధిష్టించి తానే ఒక సర్వ విద్యా నంస్థగా (an institution in
himself) నక ల రంగములందును శ్రేయో మార్గముల నుపదేశింప జొచ్చెను.
ధర్మ |పబోధమునకు సాహిత్యము చక్కని సాధనము. నరన సాహా
త్యము ద్యారా ధర్మతత్త ౪ విశేషములను [పజల కందించుట ఆతి పురాతనమైన
లోకాచారము. అట్టి భవ్యసాహిత్యనృష్టి, రాజులు, మంతులు మొదలగు ఉత్తమ
పదస్థులు దూరదృష్టితో పోత్సహించిననెకాని వర్థిల్ణదు. అందువలన తిక్కన
తన యొద్దకు చేరుముండిన కవులకు, పండితులకు ఉత్తమ సాహిత్య రీతులను
' వివరించి వారు సరసములు, | శేయోదాయకములు నగు కావ్యములను రచించు
190
టకు దోహద మొనరించుటయే కాక ఆ గంథములు సంఘమున పెద్దల ఆదరాభి
మానములు చూరగొను నట్టుగను, [ప్రజలయందు [పచారము నొందునట్టుగను
గోమలు, నభలు, నమావేశములు మొదలగు వాటి మూలమున (ప్రయత్నించి
యుండును. ఈ సారస్వత కృషిలో ఒక భాగమే ఆయన కవుల వలన కృతి
స్వీకారము పొంది వారిని సన్మానించుట. ఆయన కృతి పతిత్యమునకు నోచు
కొన్న (గంథములలో భాగ్య వకమున దశ కుమార చరితము మాతము మిగి
లినది. ఆ యదృష్టము కేతనదే కాదు, మనదికూడ, ఆ (గంథము సజీవమై
యుండ బట్టియే మహాపురుషలక్షణలక్షితమైన తిక్కన మహోదారమూర్తిని
_పత్యక్షముగా గాకున్నను మనో నయినములతో నైనను చూడగల్లుచున్నాము.
దశకుమార చరితము నంకితముగ గొను నాటికి ఆయన లోక సం[గహ
పరాయణుడై యెన్ని విదముల కృషి చేయుచుండెనో, లోకు లాయన మహనీయ
తను గుర్తించి యెట్లు పూబించుచుండిరో, దశకుమార చరితము నందలి వాక్య
ముల వలన (గహింపవచ్చును. అప్పటికే ఆయనకు ఉభయ కవి మితుడన్న
బవిరుదము రూఢ మయ్యెను.
కం॥ ““అధినుతుడు మనుమ భూవిభు
నభ దెనుగున సంస్కృతమున చతురుండై తా
నుభయ కవి మతు నామము
త్రిభుననముల నెగడ మంతి తిక్కడు దాల్సెన్.”
సంస్కృత పండితులును, కవులును దేశభాషా కవులను సరకు సేయ
కుండుట పరిపాటి. ఎవరో కొందరు ఉదార చితులైన పండిత కవులు తప్ప
సావారణయముగ కేవల శాస్త్ర పారంగతులైన వండితులు తెలుగు కవులను చిన్న
చూపే చూతురు. తెలుగు కవులా తిరస్క్మారమును సహీంపక |వతీకారాధి శే
పణలు చేయుటయు నహజమే! నంస్కృత పొండిశగము కల్లి ఉభయ భాషల
యందును కవిత్వము చెప్పనేర్చి దేశభాషా సాహిత్యావళ్యకతను గుర్తించిన
మహనీయుడు ఆ రెండు వర్గముల వారిని సమదృష్టితో చూచుచు సమముగ
నాదరించుచు పొరుపులులేని పొత్తుకు సంఘటింప గలడు. ఆట్టివా(డు ఉన్నత
పదస్థుడె మాట చెట్టబడి గలవా డైనప్పుడే అది సాధ్యమగును. అట్టి పాభవ
ముకు వడఏియు గలవాడు ఆనాడు తిక్కన ఒక్కడే: ఆయన (పావును
191
కోరి చెంత చేరిన కవులలో సంన్క్భత కవులును తెలుగు కవులును కలిసియే
యుండిరి. అప్పటి తెలుగు కవులు సైతము సంన్కృత మెజుగని ఆపండితులు
కారు. అయినను సంస్కృత కవులు వారిని మెచ్చక పోవుటకు కారణము
తెలుగు కవిత్వమునెడ వారికిగల చిన్న చూ పేగాని తెలుగు కవుల సంస్కృత
రాహిత్యము కాదు,
11 వ శ తాబ్టి మధ్యభాగమున ఆంధ భారతావిర్భావము జరిగినను
తత్పూర్వుము నుండియు సంస్కృతాభిమానులకు తెలుగునెడ గల నిరనన భావము
తిక్కన నాటికి కూడ శమింపలేదు కాబోలు! కావుననే ఆయన ఉభయభాషా
కావ్య రచనలచే, ఉభయ కవుల పోషణచే ఆ రెండు వర్గముల వారికిని వొత్తు
కుదుర్చవలనసిన భారము వహించెను. తిక్కనార్యుడు నంస్కృత [గంథములను
రచించి యుండు ననుటకు సందేహము లేదు. ఒక దృష్టాంతము చూడుడు.
కాకతీయుల ఆడవడుచును, బుక ),_రాయని కోడలును, కంపరాయని ఆర్థాంగియు
నైన గంగాదేవి తన భర్త తురుష్క నంహార మొనర్చి సాధించిన ఘన విజ
యములను “మధురా విజయము” అను పేర సరసమైన ఒక చార్మితక కావ్య
ముగా నంస్కృతమున రచించెను. ఆ [గంథావతారికలో పూర్ణ నంన్కత
కవుల నుతించు సందర్భమున ఆమె తిక్కనార్యుని కూడ స్తుతించెను. ఆ
న్లోకమిది:
“తిక, యజ్వ కవే స్పూకిః
కౌముదీవ కలానిథః
స తృషైః కవిభి స్పెరం
చకోరైరివ 'సేవ్యతే॥”
కవులు కళానిధియైన తిక్కన సోమయాజి కవియొక్క భాషణమును దవ్ని
గొన్న చకోరములు కళా౧ధియొక్క కౌముదినివలె నిరాతంకముగ ఆస్వా
దింతురు.
ఈ (ప్రశంసకు విషయభూత మైనది తిక్కనార్వుని సంన్క్బృత కావ్య
రచన అనుటకు నందేహపడ నక్కరలేదు. అట్లుగాక గంగాదేవి ఆయన భారత
మునే అట్టు కొనియాడెనని తలంప వచ్చునుగాని, నంన్కృత కవయ్యతి
102
సంస్కృత కావ్యమున నంస్కృతపూర్య కవి స్తుతిచేయు సందర్భమున
సంస్కృత కవియైన తిక్క_ననే స్తుతియించి యుండెననుకొనుట లెన్చ.
(త్యేక [గ్రంథ రచనలు చేయక పూర్వము నుండియు ఆయన చాటువు
లెన పద్యములను, శ్ఞాకములను రచించుచు [ప్రాచీన కావ్య,పౌఢిని వివరించుచు
సమకాలీన రచన యందలి గుణ దోషణములను విమర్శించుచు నత్కావ్య రచనా
గోష్టలను నిర్వహించుచు కవి కుల గురువుగా విలసిల్లి యుండును. అట్టి ఉప
దేశాచ రణము లవల్లనే నాడేకాక నేడును కావ్యానుకానన కర్తగా పూజ్యుడయ్యెను.
శాననములో ఒక భాగమే నిర్వచనోత్తర రామాయణావతారికలో నూచింపబడిన
ఉతమ కావ్య లక్షణములు.
వాటిలో కొన్ని సోమనాధాదులను విమర్శించెడి అధిషేపణ వాక్యములును,
కొన్న సార్యకాలికములై న కవితా శిల్ప మర్యాదలును కలవు. సోమనాథుడు
మాటిమాటికి తెలుగు వాక్యములలో నంస్కృత వాక్యములను-_|[శకుతి స్మృతా
గమాదులందలివి_చొవ్పించుచు శాంత ప్రాసమును కూర్చుచు 1 విశేషణ
విశేష్యములకు లింగ వచనములం దుండదగిన భేదము నొవ్పరికించుచు వళులు
పానలు పులిమి పుద్నును తన నిరంకుశ త్యమును (పకటించెను. ఈ దోషముల
నన్నింటిని తిక్కన నిరసించెను. ఒక భాషలో ఇంకొక భాషా వాక సములు
చొనువుట రచనా దోషములలో నొకటిగ ఆధునిక పాశ్చాత్య విమర్శకులును
వక్కాణించిరి. దీనినే తిక్కన ఆనాడు 2 జాత్యము కాదు అని సోమనాథుని
రచనలో తప్పు పళ్లైను.
తగాకాాానానినననననా నన లిన... నానన
1. ఇది సంస్కృత భాషా మర్యాద. సన్నయ తిక్కానాదులు దీనిని పాటించిరి.
“కథ జుగత్చరిసిద్ద గావున” ఆని తిక్కన (ప్రయోగము, ఈ వాక్యములో కథ అను
తత్సమ పదమునకు సంస్కృతమున “క థాఅనెడి ఆకారాంత త్రీలింగ శబ్దము మూలము.
కాని కి విశేషణమెన “ప్రనిద్ది శబ్దము ఆకారాంత త్రీలింగమే కావలయును. కావుననే
రథ జగ త్స సిద్ద అని (వానెను. ఈః స౦_పదాయము మన భాషలో వడియారవ శతా తాగి
వరకు నడిచెను. అప్పటినుండి మారి పోయెను, ఇప్పుడు మనము కథ జగత్చఏ9నీ ద్దము
అని [వాయుదుము.
ం * “జాత్యముగా ము నొప్పయిన సంన్క్బుత మెయ్యె ౧దే జొన్న” ఈ వార
వ
ఒప్పయిన అను పదము సంస్కృతము అను పదమునకు విశేవణము కాదు. అది
అప్మర్థక మైన అవ్యయము. “'“ఒప్పయినప్ప +టికి* అని దాని అర్థము. తప్పు గాక
సోయిీనను ఏ సొగసుగా నుండినను శాత్యము కాకపోవుబచేత తెనుగు వాఠళ్యమున సంస స్కృ
తము చొప్పించరాదని తాత్సర్యము., ఈ సిద్ధాంతము నంన్క్భత వాక్యమును అనుక రించు
టక (వాక్యాన్న మున “అను ధాతు (ప్రయోగము చేయుటకు) నంబం డించినది కాదు,
మటి యేక వాక్యములో కొన్ని పదములు సంస్కృత ముగా కొన్ని పదములు తెలుగుగా
(వాయుటకు నంబందించినది, పం డితారాధ్యుని (సకరణమున దీని కొక యుదాహరణము
నిచ్చితి, చూడుడు,
193
(పొతబడ్డ మాఓలు వాడుట, రసభంగము చేయుట, లక్షణ విరుద్ధముగ
వాయుట మొదలగునవి సార్వకాలిక దోషములుగానే పేర్కొనెను.
పాళ్చాత్య విమర్శకులు కావ్య రచనలో (పాతబడ్డ మాటలు [పయోగిం
చుట అనాగరక లక్షణములలో ఒకటి యని సిర్దేశించిరి (One of the
barbarisms of poetic art is the use of the Obselete}. ఆర్థము
నకు తగిన శబ్బమును వాడుట, వలుకు లొండొంటితో పొంది యుండుట, అలతి
యలతి పదములతో కాహళ సంధించిన విధమున వాక్యమును సంధించి ధని
వుట్టించుట మొదలగునవి ఉత్తమజాతి కవిత్వమునకు గుణములుగా ఆయన
పేర్కానచు.
వెసి పర్కాన్న లక్షణము లన్నియు ఉత్తమ కావ్య రచన చేయదలచిన
వారి కెలరకు సర్వ సొధారణోవడేశములు.
తిక్కనార్యుని మహనీయత కవిత్వ పాండిత్యములకు మాతమే వరి
మితము గాదు. ఆయన వైభవము, దాతృత్వము, వ్యవహార ధౌరంధర్యము,
కర్మ పరత్వము, జొదార్యము కవి వండిత హోషణము మొదలగు మహా రాజో
చితములైన మహా లక్షణములను వర్చించుచు కేతన (వ్రాసిన ఈ కింది పద్యములు
చూడుడు:
సీ '“'సుకవీం్యద బృంద రక్షకు డెవ్వడనిన వీ(
డను నాలుకకు. దొడవైన వాండు,
చి నిత్యస్థిత శివుం డెవ్వండనిన వీ(
డను శబ్ధ్బమున కర్థమైనవాండు,
దశదిశా విిశాంతయశు( డెవ్వండ నిన వీ(
డని చెప్పుటకు. బా[తమైనవా(డు,
సకల విద్యా కళాచణు( డెవ్వ(డనిన వీ(
డని చూపుటకు గుతియెనవా6ండు,
తే॥ గ మనుమసిద్ధి మహీశ సమస్త రాజ్య
భార ధారేయు. డభికూప భావభవు(డు,
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మి: సుతు(డు
దీన జనతా నిధానంబు తిక్కళౌరి॥
13
194
సీ! నరస కపీం[దుల సత్ప బంధము లొవ
గొనునను టధిక కీ రనకు( దెరువు,
లలిత నానా కావ్యములు చెప్పు నుభయ భా
షలయందు ననుట |వశంస (తోవ,
యర్థిమె( బెక్కూళ్ళ నగహారంబుల(
గా నిచ్చు ననుట పొగడ్త పొలము,
మహిత దక్షిణలైన బహువిధ యాగంబు
లొనరించు ననుట వర్ణనముదారి,
తే॥ గీ! పరున కొక్క_ని కిన్ని యు. _(బకటవృత్తి
నిజములై పెంపు సౌంపారి నెగడున టై
కొమ్మనామాత్యు తిక్కని కొలది సచివు
లింక నొక్కరు డెంన్నంగ నెందు గలడు”
ఆయన దశకుమారచరి తముగాక యింక నే [గంథముల నంకితము
గొనెనో యిప్పుడు తెలియ వచ్చుట లేదు. అచ్లే ఉతరరామాయణ, మహాభారత
ములు తప్ప తత్కృతములైన యితర గంథములును కన్పించుట లేదు. ఆ
కాలమున నవి యన్నియును ఆయన కీర్తి మకుటమున మాణిక్యములై విరాజిల్టి
యుండును. ఆయన బహువిధ యాగములను మహిత దక్షిణలతో గావించె
నని కేతన చెప్పెను గదా! ఆ యాగములలో సోమయాగముకూడ నూచితమై
యుండు ననుకొనరాదు. ఆయన అప్పటికి సోమయాజియె యున్నచో ఆ విష
యమును కేతన వర్ణింపకుండ వదలుట యెట్లు? సోమయాగమునకు వూర్యము
చేయదగిన [త స్మార్త [(కతువులు చాలా కలవు. కావున తిక్కనార్యుడు,
కృతి స్వీకారము నాటికి సోమయాజి కాక పోయినను హవిర్యాజియె యుండును.
మరియు, కృతి పతిత్వమునకు పిమ్మట అనతి కాలమునకే నిర్య్వచనోతర రామా
యణ రచన సాగించి యుండును.
దశకుమార చర్మితయందు, ఆ [గంథము [ప్రసావింప బడకపోవుట, వె
ఊహకు ఆధారము, పోయినవి పోగా, ఆ రామాయణమే తిక్క_నార్యుని (ప్రథమ
కృతిగా నిల్చెను గాన, దానినే స్వీకరించి తద్గుణ విశేషములను పరిశీలింతున్ను,
195
నిర్వచనో త్తర రామాయణము
రామాయణ రచనా కుతూహలనుగల తిక్కన ప్రధాన కథాత్మక మైన
పూర్ణ భాగమును వదలి వెట్టి ఉతరకాండను చేపట్టనేల? తిక్కనార్యుడు భావి
లోకమునకు కలిగెడి ఈ శంకను నివృత్తి చేయగల వాక్య మొక్కటియు అ
[గంథావతారికలో పలుకలేదు. మైగా
కం॥ “ఎతరినైనను ధీరో
దాత్త నృపోత ముడు రామ ధరణీవతి స
ద్వత్తము సంభావ్య మగుట
నుతర రామాయణో కి యుక్తుడ నైతిన్ [”
అని మనస్సులోని మర్మమును చెప్పకయే ఒక [తోపుచూట విసరెను. ఈ
వాక్యము చార్మితకులక తృప్తి గొలుపదు. కావుననే కొందరు తిక్కన తాత
గారైన మంతి భాస్కరుడు పూర్వ రామాయణమును రచించెననియ, అదియే
భాస్కర రామాయణ మను పేర బరగుచున్న దనియు, వానిని పూర్తిచేయ
తలంపు తోడనే ఉత్తర కాండను చేవర్సైననియ సమాధాన వడుదురు. ఆకే
యగుచో
తే. గీ॥ “సార కవితాభిరాము గుంటూరి విభుని,
మంతి భాస్క్లరు మత్పితామహుని. దలంచి
మైన మన్ననమెయి లోక మాదరించు,
వేర నాకృతి గుణములు వేయునేల॥"”
అని తాతగారి ప్రసంగము తెచ్చి పశంసించిన తాను ఆ సార కవితాభిరాముని
రామాయణ కర్భత్యము మరుగు పరచనేల? అడి ఆయన కర్శ్చృత్వమును
(పకటించవలసిన సమయమే కాని మరుగు వరచవలనిన సమయము కాదు.
మరుగు పరచుట తగదనెడి ధర్మము తిక్కన యెరుగని వాడుకాదు. కనుక
భాస్కర రామాయణము మంతి భాన్మరునిది కాదని నా తలంపు. కాగా ఆయన
ఉత రకాండనే రచించుకికుగల కారణము, దత్వ్పూర్యము గోన బుద్ధారెడ్డి రంగ
నాథ రామాయణము ఆరు కాండములను రచించి యుండుటచెే అసంపూర్ణము గ
నున్న ఆ మహా కావ్యమును ది్యపదలలో కాక పోయినను పద్య మయముగా
నైనను రచించి సమ్మగ రామాయణమును ఆంధ భారతికి అర్భించు సంకల్బమే
106
అని నా ఉదేశము. మణి సిర్వచనోతర రామాయణము రంగనాథ రామా
యణమునకు పూరకము కాదు, ఇదియు ద్విపదలోనే [వాయబడినచో నా
రెంటిని ముడివేయ వచ్చునుగాని, కానినాడు ఇది స్వతం్యత రచనయే।; రంగనాథ
రామాయణమునకు ఇది పూరకము కాదు కనుకనే ఆ శతాబ్ది చివరి భాగమున
బుద్ధారెడ్డి కొడుకులు కాచవిభుడు, విద్ధలుడు అనెడు సోదర కవులు తమ
తండి యానతిని ఉత్తర కాండదును ద్విపదలోనే రచించి ద్విపద రామాయ
ణము పూర్తి చేసిరి. వారి రచన రంగనాథ రామాయణమునకు యథార్థమైన
వూరణము; నిర్వచనోత్తర రామాయణము న్యతం తము.
తెలుగులో పూర్వ రామాయణము ద్విపదలో నుండగా నుత్తరకాండ
రచించి రామాయణమునకు నమగత సంపాడింప నెంచిన ఈ కవి ఉత్తర భాగ
మును కూడ ద్విపదగా రచింపక పద్య పబంధముగా నేల రచింపవలెను?
మీదు మిక్కిలి దానిని నిర్యచనమేల చేయవలయు ననెడి సందేహములు ఎవరి
కనను ఫొడ్రముట నహజము. దానికి నాకు తోచిన నమాధాన మిది; నన్నయ
ఊవక్రమించిన చంపూ పద్ధతి దేశి రచన కాదనియు, చంపూ పద్ధతిలో నెడ నెడ
వచ్చెడి గద్యలు పద్య పఠన ర క్రికి ఉపహతి కల్గించుననియు, పద్యమునకు
పద్యమునకు వాక్య సాంగత్యము చేయవలని వచ్చినచోట కలిగెడు న్రైశమును
చంపూకర్త రెండిటిమధ్య వచన వాక్యమును చొవ్చించి తన అనమర్ధతను కవ్చి
వుచ్చుకొన వచ్చుననియు సోమనాథ [పముఖ ద్విపద కవి వర్గముయొక
ఆక్నేవణలై యుండును, బుద్ధారెడ్డి సోమనాథునితో [పతిభటత్వము వహించి
తానును ద్విపద రచనయే చేసి బసవ పురాణమున కానవచ్చెడి లోపములు తన
రామాయణమున దొరలకుండ నిర్వహించి సోమనాథునికంటె తానే ప్రామాణిక
మైన ద్విపద రచన చేయగలవాడనెడి [వళ సిని నంపాదించెను. నిజమే. ఎవరు
వాసిననేమి? తిక్కనకు ట్విపద కావ్యము నచ్చదు. నిజముగా నది పాడుట
కను వైనదేగాని వథనమున కంతగా పనికిరాదు. చదువు కొనెడి వారికి అది
కలిగించెడి వినుగుదలయు, వేనటయు [గంథము నెడ విముఖత్వుము కల్గించును.
పద్య కావ్యములోగల ఛందో వైవిధ్యము పఠనమునకు రక్రిని కల్గించును. ఈ
విషయ మంతయు సోమనాథుని |ప్రకరణమున చెప్పితిని. ఒక పద్యమును
ఇంకొక పద్యముతో సంఘటించునెడ కలిగెడి కేశమును చంపూకవి, వచనము
వలన దాట గలడనెడి రెండవ ఆక్నేపణకు నమాధానముగా కాబోలు, తిక్క
197
నార్యుడు “వాక్య సాంగత్యము సేయుచోనై న గద్యము తోడుగ చెప్పి వెట్టో
అని |ప్రతిజ్ఞచేసి నిర్వచన |ప్రబంధమును రచించి అది ద్వివద కావ్యముకంటె
సర్వథా మేల్ తరమని నిరూవింప దలచెనని అనుకొనవచ్చును. ఈ |పతిజ్ఞను
ద్వివద కర్తల ఆశ్నేపణలను వరాన్తము చేయుటకు మాతమే పూని పాలించెను.
కాని తదుపరి భారత రచనావనరమున ఆయన దానిని ఆవరింవలేదు. కావుననే
భారతమును నన్నయ దారిని గద్యపద్యాత్మకముగానే రచించెను.
నిర్వచనోత్తర రామాయణము మనుమసిద్ధి పట్టాభిషిక్తుడైన విధప ఎంత
కాలమునకు రచింపబడెనో నరిగా చెప్పలేము. కాని దశకుమార చరితమున
ఈ [గంథ [పస్తావన లేదు గనుక దానిని కృతిగా వుచ్చుకొన్న విమ్మటనే దీనిని
తిక్కనార్యుడు మనుమ సిద్ధికి కృతి యిచ్చి యుండును. మరియును మనుమ
సిద్ధి, అద్దంకివద్ద సారంగపాణి అను పేరుగల మహారాష్ట్ర సామంతు నొకనిని
అవలీలగా జయించి, వాడెక్కి తిరిగెడి అశ్వరాజమును కైవశము చేసికొనెనట!
దీసిని ఆ దినములలో ఒక ఘన విజయముగా చెప్పుకొని యుందురు,
రాజధిరోహించెడి గుజ్బమునుకొనుట, అతని కిరీటమును దొలగ [దోయుట వంటిది
కాబోలు! ఆ యుద్ధ విజయమును తిక్కన తన (గంథావతారికలో ఇట్టు
వర్ణించెను,
థా “శృంగారంబు నలంగ దేమియును; (బ స్పేదాంకుర | శేణి లే
దంగంబుల్ మెజు(గేద వించుకయు, మాహారాష్ట్ర సామంతు సా
రంగుందోలి, తురంగం ముంగొనిన సంగామంబునం దృప్త స్
పాంగ సార యశుండు మన్మవిభు వంపై చన్న సైన్యంబునన్.”
ఈ యుద్ధము 1257 వ సంవత్సరములో బరిగినదట. మరి మనుమసిద్ధి
శ తువులు స్వాధీనపరచుకొన్న రాజ్యమును గణపతి దేవుని సాయముతో మర
సంపాదించిన యుదంతము ఈ [గంథమన పేర్కొనబడబేదు. కాన తతూ
రమే ఇది రచింపబడి యుండవలయును. ఆట్టుగాక ఈ రచన తరువాతన
యైనచో నది కృతివతికి ప్రతిష్టా హేతువు కాదని కృతికర్త విడిచిపుచ్చెననుకొన
వచ్చును గాని గణపతి చక్రవర్తి యెడ చూపవలనిన కృతజ్ఞతను తడవకుండుట
వేరొక అ(పతిష్టకు కారణమగునని ఉచితజ్ఞుడైన తిక్కన యెరుగకపొడు. “రాజ్య
198
నష్టము, పునః |ప్రావ్తీ, ఇత్యాది మాటలు లేకుండగనే గణపతి మనుమనిద్ధుల
మైత్రికి నూచకములైన ళబ్దములతో ఆ చక్రవర్తిని ప్రశంసింనవచ్చును, కావున
అద్దంకి విజయమునకును శ[తువుల వి|దోహ చర్యకును మ ధ్యకాలమున ఎప్పుడో
ఈ [గంథము రచింపబడి యుండును.
ఈ ఊఉ త్రర కాండాను వాదము భారతానువాదముకంటెను మిగుల స్వతం
(తము, ఈ ఆఅనువాదములో తిక్కన మొదట చూవిన ఆతి స్వతం్యతత పూర్వ
రామాయణ కథను అతి సం|గహముగ రచించి ఉత్తరకాండ కథా (పారంభము
నకు పూర్వరంగముగా నలంకరించుట. ఆ భాగమునందలి అయోధ్యాపుర వర్ణ
నము విమ్మట రామాయణ కథా సంగహము ఆయనదిగా మనకు లభించిన
ఆమూలక మైన న్యంత కవిత్వ [పకరణము. కధాంతమున రామ నిర్యాణమును
పరిహారించుట రెండవ స్వాతం్యత్యము. వీని వలన మంగళారంభము, మంగళాం
తము, స్వయం సంపూర్ణమునైన యుత్తమ రామ కథ ఒక తెలుగు కావ్యమగా
వెలసి నట్టాయెను.
అసలు ఈ ఉత్రర కాండము వాల్మీకీ కృతము కాదనియు . ఒకవేళ
తత్కృతమే యయినను ఆందు చాల (పక్షి వములు కలవనియు ఆధునిక విమర్శ
కులు అందురు. |పాచీనులలో సైతము కొందరు కొన్ని [ప్రతులలో కానవచ్చు
అధిక పాఠములను (పక్షిప్ర ఖాగములుగానే శంకించిరి. అది [గంధములో
నంచు మించు ఐదవవంతు ఉండును. తిక్కన మిగిలిన భాగములో సైతము
కొంత విసర్జించెను.
[ప్రాచీనులు కాక ఆధునికవిమర్శకులు ఊఉ త్తరకాండమున ఏయే భాగ
ములు (పక్షిప్తములని నిర్ధారించిరో తిక్కన విసర్జించిన భాగములు ఇంచుమించు
అవియే యగుట ఆశ్చర్యము. ఆ, పక్షీ పములనే గాక, మరికొన్ని భాగములను
వినర్దించుటయే కాక ఆయన చేసిన ఇంకొక మార్పు రాముని” ధీరోదాత్త నృపో త్ర
ముని” గానే చితించుట. వాల్మీకి రామాయణ పూర్వకాండములలో రాముని
విష్ణుత్యము అంతర్వాహినిగానే యుండెను గాన్కి ప్రస్ఫుటము కాలేదని రంగ
నాథ రామాయణ ,పకరణమున జెివ్చితిని. ఉఊ త్తరకాండమున తద్భిన్న ముగా
రాముని విష్ణుత్యము వాచ్యముగానుగ్గడింవ బడినది. ఇది వాల్మీకి కృతము కాదని
వాదిఎదెడి వారికి ఈ రామపాత్ర చితణములో కానవచ్చెడి ఖద మొక హేతు.వై
199
నది. నిర్వచనో తర రామాయణములో రాముని పురోషోత్తముడుగా గాక,
పురుషపుంగవునిగానే చితించిన తిక్కన తొలినాటి వాల్మీకి ఆశయమును ఆకుం
థితముగా పరిపాలించిన వాడయ్యెను, ఇంతేకాదు, రావణ పాతను సయితము
రాక్షసుడుగా గాక ధీరోద్దతు డైన నాయకునిగా చి[తించి ఆనాడు రామునకు (పతి
నాయకుడు కాదగిన హరుడే అనివించెను.
ఉతర రామాయణకథ రామునకు సంబంధించినంత వణకు వరమానము,
రావణునకు నంబంధించినది భూత పూరము. భారతమునకు హరివంశము ఎట్టి
అనుబంధ వురాణమో (ఖీలపురాణమో) ఉతరకాండము పూర్వు రామాయణము
నకు ఇంచుమించు అటువంటి అనుబంధము, ఇందు శ్రీరామ పట్టాభిషేకము,
సీతారాముల |ప్రణయలీల, సీతావివానము, రాముని అనుతాపము, రాముని ఆశ్వ
మేధము, కుశలవుల రామాయణగానము, సీతా భూ[పవేశము అనునవి మా[తమే
రాముని చరితమునకు సంబంధించిన ముఖ్యాంశ ములు. ఈకథా భాగము 1,8,9,
10, ఆ శ్వాసములలో నడిచెను. నీతా వివాసమునకు తరువాత జరిగిన కథ యం
తయు తుది రెండాశ్యాసములలో నున్నది. [వధమాశ్వానము పూర్యరామాయణ
కథా నంగహముతో ముగిసినది. మధ్యగల ఆ రాశ్యాసములు రావణుని వంశము
నకును అతని జీవితమునకు సంబంధించినవి. ఈ భాగములో ఒక్క హనుమం
తుని జనన వృత్తాంతము మ్మాతము పానంగికముగా చెప్పబడ్డది.
భారతమున కావ్యశిల్ప సంబంధములగు ఏ మహోదార విశేషములు
తిక్కన [ప్రతిభకు నిదర్శనముగా ఉదాహరింపబడునో అవి యన్నియు ఈజఉ త్తర
రామాయణముననే స్థిరరూపము దాల్చినవి. భారతము |వాయకున్నను ఆయన
కవితాయశ మునకు ఈ [గంథ మొక్క టియే చాలి యుండెడిది ఆయన కవిత్వ
మునకు జీవమని చెప్పదగిన శద్దార్శౌచితి, సంభాషణ కౌశలము, సజీవపాత
సృష్టి, నిశిత [పకృతి పరిశీలనము, తీక్షమనోనిదానము, అల్పాక్షరముల ఆన
ల్పార్థరచన మొడలగునవన్నియు భారతమునందువలె ఇందును వ్య క్తములగు
చుండును. మజియు ఇందుగల యే చిన్న ఉపాఖ్యాన మైనను భారతముల్
వలెనే న్వయం సంపూర్ణమును, కావ్యధర్మ శోభితమునునగు శిల్పఖండము 7
భాసించు చుండును. రామునకు సంబంధించిన కధాభాగములో సీతావివాస
ఘట్టము పధానాంశము. ( అష్టమా కారసము 92-186). రావణుని కధాఖాగ
200
ములో అతనిజైత యా తలలోకా నవచ్చెడి సూరలోళ సాధారణమైసపరా కమ
విజ్బంభ ణము కాక, ఆతని ఉద్దతదుష్కాము కత్వమునకు సంబంధించినవి ఆ-డ్సు
కథలు కలవు : అందులో నొకటి ఈ కావ్యమున రంభా రావణుల సంవాదము
(షష్టాశ్వానము 5% వ-76 పు అను పేర బరగు చున్నది. రెండవది వేదవతి
వృతాంతము (పంచమా శ్వాసము 4 ప-లితి ప)
(1) సీతా వివానఘట్టము :- ఈ కావ్యమునకు గర్భస్థాసీయమును
రామునిజీవితమునకు పళశయమును ఆయిన ఈ ఘట్టములో తిక్కన ప్రదర్శిం
చిన పాతానుగుణమైన భావములు, తదను రూపమైన వాక్యములు, సర్వతో
ముఖమైన ఆయన నాటకీయ (పతిభకు పరమ దృష్టాంతముగ వెలుగొందు చుం
డును. మేరుధీరుడైన రాముడు “అయ్యంగనకును నాకును నిదియవిధి అను
మానింపకుడు నిశ్చాయంబగు చోటన్” ఆని తన తమ్ములకు ఆదేశించు నపుడు
ఆయన తెగువ అనుల్లంఘనీయమైన రాజశాసనముగ శిరసావహింప దగినదని
వ్య క్రమగుటయే కాక సీతారాముల పుట్టుకయే దుఃఖ సంవేదన కొబకుఆని ఆయన
భావించినట్టు కూడా విడితమగును. భవభూతి నాటకములో “దుఃఖ నంవేదనా
యెవ రామే చైతన్య మాగతమ్” అని రాముడనెను. సీతారాము లిరువురును
దుఃఖ సంవేదనము కొజకే పుట్టిరని ఈ కావ్యమునందలి రాముడనుకొనెను, పుట
పాకము వలె హృదయమున శోకము మరుగుచున్నను ధీరతా కవచితమైన
చిత్తమున పొడమిన భావమునకు “అయ్యంగనకును నాకును నిదియ విధి"అన్న
వాక్యము శబ్దరూపము. ఇంకొక కవియెనచో ఈ ఘట్టము నింత గంభీరముగ
రచింపలేడు. లక్ష్మణుడు సీతను వనమునకు తోడ్కొని పోవు సమయమున
రాముడు స్వయముగా అటకు వచ్చి దహించుకొని పోవుచున్న తన హృదయ
తాపమును మాటలలోగాని, చేష్టలలోగాని ఇంచుకయు వ్యక్తము కానీ కుండ
ఆమెను రథమెక్కించి తుది వీడ్కోలు నొనంగెను. ఆతని ధెర్యమునకు చోర
పడుచు ఈ దురంత కార్యమెమగని ఆ ముద్దరాలి అమాయకత్వమునకు దు దుః
వడుచు చెంత నిల్చియన్న లక్ష్మణుని మొగమున ఆలిని నునోభావము ద్య క
మయ్యెనట. ఆశ్చర్య చింతాముదితమైన మజది మొగమును కన్నె త్రి చూచినచో
సీతకు కొంచెమేని అనుమానము కలిగి తీరును. రాముడు ఈ సంక టస్థితి
గహించి తనకు ఇష్టము లేకున్న న ను నిన్ను దూర భూములకు పంవుచున్న ందులకు
201
నామీద అలుక వచ్చి లక్ష్మణుడు మొగమును ఒక విధముగ పెట్టినాడు చూడు
మని సీతకు చూపెను, ఇక్కడ వర్తించిన ఆ మూడు పాతల చిత్రవ్య త్తి వివ
ర్రములు మూడు పద్యములలో వదర్శించి చూపిన ఆ నేర్పు నాటక ల రలకే
కాదు; నాటకము నభినయించు నటులకును సాధ్యము కాదు. అందును లక్ష్మణుని
ముఖవైఖరిని గమనించి, రాముడు దానికర్ణము చెవ్వట పార్యువ రియైన
పృాతయొక్క చేష్టను కథా కార్యముతో మేళగించుట అనెడి ఒక నాటకీయధర్మ
మునకు దృష్టాంతము [to attune the movements of the side
character to the main action of the drama |. ఈ |పజ్జ నేనెరిగి
నంతవరకు షేక్స్పియర్ నాటకములలో వెక్కు చోట్ట కానవచ్చును. తిక్కన
కావ్యమును నాటకీయముగ రచించునను సిద్ధాంతమునకు ఇటువంటి ఉదాహరణ
ములు పెక్కు. చూపవచ్చును. ఈ మూడు పద్యములు తధ్గుణ గరిష్టతకు
పాఠకులే [వమాణమనుదురు కాక.
ఉ॥ అక్కుట ః నాదు వేడ్క కుచితానుచితంబులు నూడతే విభుం
డొక్క. తలంపు వాఃడయి, సముత్సు కతన్ నను దవ్రుపుచ్చ6గా
నిక్కమ యియ్యకోలరయ నెయ్యముతియ ఫ్యముగాదె” యంచునిం
వెక్కగ6రాముడెంద ముడుకె క్కరథంబు లతాంగి యెక్కి నన్,
ఉ॥ ఆ_త్రణి నున్న ధైర్యమున కచ్చెరువందుచు, జీవితేశవహృ
ద్భృత, మెరుంగమిన్ మదిని దీనికి నమ్ముట కుమ్మలించుచుం
జిత్రము ఖేదమానసము(జెందిన మాన్స(గలేక, లక్ష్మణుం
డు_త్రల మందుచున్న విభు డుగ్మలి కాతని( జూవియిట్టనున్ ,
ఉ|| దూరమునాక, ఘోరవన దుర్గత లంబులః గేలినల్పగా(
గోరెడు భామలం, దియల( గోరినయట్టుల పుచ్చు రాజులన్
ధారుణి నెందు. గానమని తామును దీనికి నడ్డ పెట్టం నే(
బోరితమాడి యిట్లు నిను. బుచ్చుట కల్గినవా డు సూచితేలో
(2) ఇక రంభారావణ సంవాదము : రావణుడు ఇం దలోక ము
దండెత్తి సోవుచు కైలాస ము చేరువసేనల విడియించెను. ఒకనాటి వెన్నెల ర్యా,
ఆతడు పటకుతీరమున కావల ఒంటరిలై విహరించుచుండ, నలకూబరునింటికి
202
అభిసారికా వేషము దాల్సి పోవుచున్న రంభ యావృన్చికముగ నాతని కంట
బడెను. ఆ స్త్రీ ఎవరై నకు అగుగాక. అతడు నంకోచముతేక బలాత్కరించు
స్వభావము కలవాడు.వాడు ఆమెను నిలబెట్టి ఆమెపేరు, పోక మొదలగు (ప్రశ్న
లడిగి తాను త్రిలోక జేతయైన రావణుడనని తన గొప్పచెప్పుకొని తన వలపును
వెల్టిడించెను. రావణుడెంత యుద్ధతుడో రంభ అంత పౌఢ. ఆమె తన వాకా
తుర్యమును చూపి “పం కిముఖుండ వని నే నక్కట 1 నీకు కోడలగదయ్య !
తొలంగు తొలంగు “అని మందలించెను. తిరస్కార పూర్వుకమైన ఈ ఉపా
లంభమునకు ఇంకొకడై నచో సిగ్గుపడి సగము చచ్చిన వాడగును. ఆంతేకాదు
తాను లంజెయైనను నలకూబరునితోడి తన తమకము లంజియ కాదని ఆమె తన
అనన్యస క్రతను స్పష్టము చేనెను.కాని ఈ వాదములన్నియు వానిమది కెక్కవు.
వాని ఉదేకమట్టిది. జంకుగొంకులేక వాడా అవ్సరనను ఎంగిలిచే నెను. ఈ ఘట్ట
మున ఆ రెండు పాత్రల సంవాదమును నడపుటలో తిక్కన చూవిన నైవుణి
యటుండగా, జుగుప్పావహమైన రావణుడు చేసిన పనిని “ఎంగిలి చేయట”
అని |వాయుట బంగరు కిరీటమునకు రత్నము పొదుగుట వంటిది. అవమానిత
యెన ఆ వనిత వెనుదిరిగిపోక,
కం॥ “వెల వెల బాజుంచు గొంకుచు।
దలకుచు సడ దొ|టు వడుచు( దలకుచు( దనలో
బలుకుచు, నెడ నెడ నిలుచుచు,
నలకూబరు కడకు నాతి నలగుదు( జనియెన్.”
ఈయెడ ఆ అభిసారిక పొందిన చిత్త వెకల్యమును ఛాయా నమూూతముగా
ఆర్థభేదము గల |క్రియలతో వర్ణించుట తిక్కనకె తగును.
(8) వేదవతి :- ఈమె “కుళధ్వజుడొను ఒక మునీశ్వరుని వుతిక.
ఆమెను విష్ట్ణువునకిచ్చి వెండ్జిచేయవలయునని తండి సంకల్పము. ఏ వరుడు
వచ్చి అడిగినను ఆయన ఆమె నిచ్చుటకు ఇయ్యకొనలేదు. జంభుడను ఒక రాక్ష
సుడు నిరాకృతు డై ఆ మునీశ్వరుని వధించెను. ఆ కన్య దుఃఖము దిగమింగి
విష్ణునే వతిగా బడయుటకు తపము చేయగడగెను. రావణుడు దారి వశమున
ఆమె ఆశ్రమమునకు పోయి ఆమెను వలచి తన కోరికను చెప్పెను. ఆమె తన
కథ యంతయు చెప్పినను వాడు తన మనసును మార్చుకొనలేదు. ఆ తాపన
203
కన్య వాని మాటలకు రోసి “పో! పో! మతిలేదు నీకు” అని వానిని ఫగ్కొపైను,
తన తపః |పభావమును కూడ చూపెను. వాడంతతో ఆగక ఆమెను పట్టుకొన
బోగా “నేను విష్ణువునకే ఖార్యగా నీకు మృత్యువుగా మరు జన్మమున జనింతు”
నని చితి(జొచ్చెను. రంభ “నీకు కోడలగదయ్య తొలంగు తొలంగు ఆనుటి
ఆ [పౌఢాప్పరనకే తగును. “పో పో మతిలేదు నీ కొనుట ఈ మునికన్య కే
తగును. ఆ రెండు హితములను నరకు గొనకుండుట అఆరాక్ష్షనరాజున శే
తగును. తిక్కనార్యుని |గంథ మందెల్లడను కానవచ్చెడి ప్మాతోచితమైన భావము
లకు, భావోచితములైన శబ్రములకు ఇవి ఒకటి రెండు ఉదాహరణములు.
సీతా పరిత్యాగమునకు పూర్వము సీతా రాములు సలిపిన వన విహార
వర్ణనలో తిక్కనార్యుడు చూపిన సరసత్వము, చతురత, నాగరకత, మార్ష
వము, లాలిత్యము మనభాషలో ఇంకెక్క డను కానరావు, ఆ చితణ మంతయు
సీతా రాముల (ప్రణయ జీవితమాధుర్యము. (పెమనిష్టము, _పణయసుందరమును
అయిన, ఆ దాంపత్య మాధుర్య వర్ణన ఒక అమృత వాహిని, ఈ యెడనే కాదు,
మరి యెయ్యెడనై నను నాగరక ముదాలంకృత మైన దాంపత్య సౌకుమార్యమును
వర్ణించుటలో తిక్క_నతో సాటి రాగల కవి మరి యొకడు లేడు.
శ్రీరాముడు సీతాసౌందర్య లక్ష్మిని ఆరాధించుటకు చేసిన [ప్రణయ సేవా
సారన్యమును వర్ణించిన ఈ [కింది పద్యమును నూడుడు;
సే॥ “కలపంబు లభినప గంధంబులుగ గూర్చి
తనువల్రిగలయంగ దానయలదు
పూవులు బహువిధంబులుగగట్టి ముడికొక
భఆగిగా నెత్తులు వట్టియిచ్చు
హారముల్ మెజయ నొయ్యారంబుగా గుచ్చి
యందంబువింతగా నఅవరించు
మృగమదపంకంబు మృదువుగా సారించి
తిలకంబు వెట్టి నెచ్చెలికింజూవు
అ॥ జనకరాజతనయ మనము దలిర్పంగ
వివిధ నిపుణలీల వెలయ నిట్టు
చతురముగనొనర్చు సౌభాగ్యసారాభి
రామమూ ర్తి యగుచురామ విభుడు.”
204
ఇందలి సీతా రాముల విహార వర్ణనకు సంస,ృతాంధవవలలో సొటి
రాదగినది కాళిదాసు కుమారసంభవమున వర్ణించిన పార్వతీ పరమేశ్వరుల
నందనోద్యాన విహారము మ్మాతమే, అయినను ఇందు కాళిదాసానుకరణ
మేమియు లేదు. కాశిదానుతో సాటిరాగల కవి ఆంధనున తిక్కన ఒక్కడే.
మూలమున సైతము ఈ విహారము చెప్పబడినది గాని అందు వాల్మీకి చేతి
జాడయే లేదు. వరి, ఆది తిక్కన వర్ణనతో పోలికకు నిలువజాలదు. అయితే
తిక్కన చేసిన ఈ వి హార వర్ణన ము కొంతదీర్ణముగ ఉన్నదని నెవమెన్ను
వారుండ వచ్చును ఏ వర్ణన నైనను, ఏ కథ నైనను అనతి వి సృతముగ నడ
వెడి ఈ కవి ఈ యెడ ఆ మర్యాదను ఏల పాటింపలేదు? ఈ |వశ్నకు నాకు
తోచిన సమాధానమిది: సీతా రాముల దాంపత్యమునకు అది తుది దినము.
పూర్ణ రామాయణము విప్పి చూచినను అనలు సంపూర్ణమైన వారి దాంపత్య
సౌఖ్య మెట్టిదో మనకు తెలియదు. ఈ కాండమున ఆ దంపతుల [ప్రణయ
మధుర జీవితమును |ప్రదర్శింపదగిన అవకాశ మీ ఒక్క చోటనే కలదు, ఆ
అవకాశమును చే జార్చక పాఠకులు ఆ మాధ్యురమును ఆకంఠముగ గోలి
తృవిచెందునట్టు కవి దానిని పపంచించెను. పున్నమి వెన్నెలలో విహరించు
చకోరముల జంటవలె, ఆ పుణ్యదంపతు లిరువురును తనివి తీరుకంతకు విహ
రించి అలసి సొలసిరి. వెన్నెల విహారము చేసి అలసి వాలిన చకోర ముల
జంట వ్యాధుని దెబ్బకు గురియైనట్టు, విహారదివసానంత దము రసమయమైన
(పణయ విహార దివ్యలోకము నుండి పావవంకిలమైన వ్యావహారిక లోకమున
దిగిన వెంటనే మరునాడు ఆ పుణ్య దంపతులకు విది (పహారము వల్ల శాశ్వత
వియోగము కలిగను, ఆ సంయోగమునకు (పతియోగముగా ఈ వియోగము
తటస్థించట వలన ఆవి ఒండొంటికి పోషకములైనపి. ఆ నంయోగ వర్ణనమే
నంక్షిప్తమగునేని, బెట్టిదమైన ఈ వియోగము నందలి విషాదభాశము నువ్య
క్షము కాదు, అట్టి భావ భరమును మోయడగినడి ఆ విహార వర్ణ శా విన్హృ
తీయే: అనుయోగములైనను |[పతియోగము కైనను సంఘటనలు రెండును,
సమాన బలము కలవి లైనవుడే ఒకదాని బరువును రెండవది మోయగల్లును,
లేనిచో ఒకటి తేలిపోవును.
తిక్కన భారతమును రచింవక పోయినను, ఈ రామాయణము వల్లనే
ఆంధ సాహిత్య లోకమున శాశ్వత మైన యశమునకు భాజనమమయ్యుడి వాడు,
205
కాని భారత రచన వల్ల తెను(గున ఏ కవికి అందని _బహ్మ పదమును చేపట్టి,
కవి |[బహ్మ యయ్యెను. ఈ రామాయణము వల్లి అట్టి పదవి ఇభింపకున్నను
కావ్యశిల్ప పారంగతుడైన మహాకవిగా పేరు పొందెడివాడు. ఈ సామర్థ్యము
కూడ ఆన్య దుర్హభమే! ఈ వాజ్మయము వుట్టినది మొదలు నేటివరకు ఆయన
వలె నర్వవిధము ముల ల అనవద్యమైన కావ్య కళాసృష్టి చేసిన కవి లేడు. శిల్ప
హౌొఢిని పరీక్షించుటకు |గంథ నిస్తృతియు పద్యముల యొక్క సంఖ్యయ,
మేతము కాదు ఆయినను నిరచ నోత తర రామాయణము విన సతి యందును
అల్ప|గంథము కాదు, అందు ఒకటి కాదు, రెండు [పబంధములకు సరిపడు
[(గంథ మున్నది. వస్తుతత్వమును బట్టి, భారతమున కూడ అన్నీ రెడ లను
సాధ్యము కాని బహుముఖమైన కావ్యశల్ప చాతురి ఈ [గంథమునందు (పతి
పద్యమున గోచరించును. కావున ఇది తొలిరచన అఏియు భారతముతో సాటి
రాదనియ అపొఢ మనియు అనుకొనుట సాహీత్యమునకే అపచారము చేయుట.
తిక్క నకే ఈ [గంథమునెడ మిక్కిలి మక్కు._వగలదు. దీని తరువాత పది
వం డేండేండ్లకు పారంభించిన భారతములో ఇందలి పద్యములు కొన్ని సంద
ర్భము పొనగి నవుడు యథా తథముగ వాడుకొనెసు. తలచినచో అక్కడ వేరు
పద్యము [వాయగలడు, కాని ఈ [గంథముమీది మక్కువ ఆపని చేయనీయదు.
ఆ పద్యములలో కొన్ని ఇవిగో;
1. టశ్రావ్యంబై చెలగన్ గభీరమధురజ్యానాద ముద్దామ వీ
ర వ్యాపారనిరూఢతన్ (పతిశరారంభంబు మర్దించుచున్
నవ్య|పౌఢి దృఢావసవ్యగతి నాశ్చర్యంబుగా నేయచున్
దివ్యాస్త్ర య్ములబోరి రిద్దరును సాదృశ్యం బద్భుశ్యంబుగన్ .
(ని,రా.4. ఆ./1-భా.వి.5 ఆ 182)
ల. కలగన్తోయధి నప్రకంబు గిరివర్గంబెల్ల నూటాడె నం
దలతంబొంది వనుంధరావలయ మాళాచ[క్రమల్రాడె గొం
దలమందెం దిద శేందు పట్టణము పాతాళంబుఘూర్జిల్లె నా
కులమయ్యెన్ (గహతారకాకులము సంక్షోభించె నవ్వేధయున్.
(ని.రా.2 ఆ.56-_భా.వి.& ఆ 172
206
8. గుణమున ల న్తకంబునను కోటియుగంబునకేల దారీ
షణముగ నుప్పతిల్లి రభనంబుగరేగిన మాడి దీవమా
ర్లణనిక రంబులొక్కట నరాతిబలంబులగప్ప కార్డుని
క్యణనము రోదసీకుహర కర్పరముం బగిలింప నుగతన్.
(ని.రా.8.ఆ. 18.-భా.)
4. _ తిగిచి కవుంగలించి నరదేవకులోతము డక్కుమారు నె
మొగము మొగంబునం గదియ మోవు గరాంగుకులం గపోల మిం
పుగ బుడుకుం బొరింబొరి నపూర్వవిలోకనమాచరించు గ
ప్పగుమృదుమౌళి నుజ్జకలనభాంకుర చేష్ట మొనర్చునర్మి లిన్ .
(ని.రా.10 ఆ.4 భా వి 1. ఆ, బి47)
(ఈ పద్యములో ఒక్కపదము మా(తము మార్చుగలదు)
భారతము : రచనా కాలము
కాసెసర్వప్ప తన సిద్దేశ్వర చరితలో తిక్కన, గణపతి దేవునకు
భారతము చదివి వినివించి ఆయనమెప్పు వడ సెనని చెప్పి ఉండుటచే కాకతీయ
చ్మకవ రి సందర్శనమునకు పూర్ణమే తిక్కన భారతము రచించి యుండెనను
కొనుటకు ఆవకాశము కలదు. కొందరలే తలంచిరి. ఆరే యగుచో |262వ
నంవత్సరమునకు పూర్వము గణపతి దేవుడు మనుమనిద్ధికి సాయ మొనర్చుట
నిజమే కావున అప్పటికే భారతము రచింపబడి యుండవలెను. ఆ కాలము
నిర్వచనో తర రామాయణ రచనా కాలముగా చెప్పదగినదే కాని, భారత జనన
కాలము కాదు భారతము నిర్వచనోత్తర రామాయణమునకును గణపతి సాయ
మునకును మధ్యకాలములో రచింపదగిన అల్ప [గంథమును కాదు నిర్వచనోత్తర
రామాయణమునకు పూర్వము రచింపబడలేదనుటకు [ప్రబలమైన ఆధారములే
కలవు రామాయణము నాటికి ఆయన సోమయాజి కాలేదు. దాని గద్యలో
ఉభయ కవి మితుడనని చెప్పుకొన్న తిక్కన భారత గద్యలో “బుధారాధన
విరాజి తిక్కన సోమయాజి” అని చెవ్పుకొనెప. రామాయణమున ఆయన
మంతిత్వ |పస్తాకన కలదు. భారతమున డాని స్మరణయేలేదు. మొదటి దానిలో
“అమలోదాత్రమనీన నే నభయకావ్య |పౌఢిపాటించు కిల్పమునన్ పారగుడన్ "
207
అని తన (పజ్ఞనుద్దాటించు కొనుటకు సంకోచింపని ఆ కళావిదుకు రెండవ
దానిలో “నా నేర్చినభంగి చెప్పివరణీయుడనయ్యెద భకకోటికిన్” అనె
వినయ మధురముగా తన ఈశ్యరార్చాణ బుద్ధిని వెలార్చెను. భారత కథా
పవృతితో ఇంచుమించు సమానమయిన పరిపూర్ణ జీవితము గడపి, అవా ౫3
సర్యకాముడై ఫలము |బహ్మారణమన్నప్పటి రచన భారతము. ఆభిజ్ఞాన
గా కుంతల భరత వాక్యములో కాళిదాను
“మమాపిచ క్షపయతు సీలలోహితః
వునర్భవం వరిగతశ క్రి రాత్మభూ:ః!'”
ఆని తుది మనోరథముగా మోక్షపదవిని కోరినట్టు తిక్కన భారతాఎతమున
'“హరిహరనాథ! నర్యభువనార్చిత। నన్ దయజూడు మెప్పుడున్ ఆని [పవన్న
తాంజలి ఘటించెను. ఈ పద్యమునకు తరువాత ఆయన మరల కవిత్య్యము
[వాయలేదనియే నా తలంపు రామాయణము కంటి పూర్వము భారతము
వుట్టుట అనంభవము. అవకాశము లేమిచే ఉతర రామాయణమున నామ
మాత్రము (పదర్శితమైన ఆధ్యాత్మిక విజ్ఞానము భారతమున నవాసముఖముల
వవహించి, కవిబహ్మ నామమును సార్థకము చేసినది. ఆయన కవిత్వము
వలననేకాక, [బహ్మా విద్యోపదేశ ము వలనను సార్ధక బిరుద నాముడయ్యును.
అదికాక మం|తిత్యమువదలి యజ్ఞముచేసి, లోక వ్యవహార నంనర్లము లే దీక్షతో
నిర్విఘ్నముగా భారతము పదిహేను పర్వములు సిర్వహించి యుఎడును.
ఆయన జీవితములో నిట్టిమార్పును, ఆయన ఆత్మీయతలో నట్టి పెంపును
వచ్చుటకు రామాయణ రచనానంతరము అధమము పదిపవిహేను నంవత్సర
ములకాలము పట్టియుండునని నాయూహ. ఈ యూహ నిజమయ్యెనేని భారతము
1270 [పాంతమున (పారంభింపబడియుండును .
గణవతిదేవున కాయన భారతమును వినిపించినమాటే నిజమైనచో అది
నంస్కృత భారతమే కాని తెలుగు భారతము కాదు. అప్పటికాయన స3స్మృత
భారతమును పెక్కు పర్యాయములు చదివి అందలి విశేషములను వ్యాఖ్యా
నించుచు “భారత [వవచనమును తిక్కన నోజినుండియే వినవవలయు''ననెడి
క్రీ రిని గడించి యుండును కర్ణాకర్హిగా ఆమాటవిన్న గణవతి దేవుడు ఆయన
భారతము చదివించుకొని యుండ వచ్చును. సంస్కృత భారతమును పిడదాంభా
థు
b=
208
దినముల నుండియు పునః వునరావృ త్రముగా ఆయన వరించియుండునుగాని
అనువదించుటకు పూను కొనినప్పుడు మా(తమే ఆ [గంథమును వివ్పియుండ డు.
భారతమనగా భారతీయ విజ్ఞాన సర్వన్వము. ఆ సౌరమంతయు అమృతముపలె
చిరకాలమాస్యాది చిన వాడు కనకనే కవిబహ్మ దాని వినిర్మాణమునకు ఆశ
పడుటయేకాక అర్హ తకూడ సంపాదింజెను. ఇవన్నియు కాక;
ఊఉ “కావున భారతామృత ము కర్ణ వుటంబుల నార|గోలి యాం
(ధావళి మోదముంబొరయునట్టుగ సాత్యవతేయ నంన్మ తి
శ్రీవిభావాన్సదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ ధీ
ఇావిధినూని వద్యముల గద్యములన్ రచియింబెదన్ కృతుల్.
అనికదా ఆయన చేసిన పతిజ్ఞః భారతరచన కుషక్రమించినది మొదలు
తుదిదాక యజ్ఞ దీక్షితునివలెనే కవిత్వ దీక్షితుడై రచన వరిసమాప్రి నొందంచే
నన్న మాట. ఆది యెంతకాల మైనను కానిండు. దీకాకాలములో దీక్షితుడు అన్య
కార్ధములయెడ దృష్షిని |త్రివ్పుటకు వీలులేదు. అట్టి వ్యగతకే దీక్షయని వెరు.
మరి మం[తిత్వకాలమునందే తిక్కన ఈ భారతము రచించి యున్నచో ఆ దీక్ష
యెట్లు సాధ్యమగునుః రాచకార ములు ఆయన దీక్ష కెట్టు భంగము కల్గింప
కుండును? ఒకవేళ తాత్కాలికముగ మం|త్రిత్యమును దూరముగ నుంచి భారత
రచన కోనము దీక్ష వపించియుండరాదా అశ్నచో, అట్టు ఉండుట పొనగదని
నమాధానము. రాజ్యమును, రాజును కన్నాకువలె కనివెట్టియుండవలనిన మంతి
కొంతకాలము స్వకార్య తత్పరత్వముచే మంతి పదవిని ఉ పేక్షించుటకై నను
రాజు అంగీకరింపడు. ఆ మంతి చిత్తమును అంగీకరింపదు కావున నర్యలౌకిక
వ్యవహార వాననలు యజ్ఞరూవమున త్యాగము చెనిన విమ్మటనే భారత రచనా
దీక్షకు పూడకొనెననుట నహేతుకముగను నమంజనముగను ఉండును, ఈ
సిద్ధాంతమును పూర్తువక్షము చేయువారితో నాకు వాడము లేదు.
(గంథారంభము
భాగతము వ-చమ వేగమనెడు |వశస్తి యటుండగా, అది ధర్మాదై కత
మూర్తియని తీక్కనార్యుడు సార్థకమును, ఆద్వితీయము నైన నామకరణము
చేనెననియు, ఆ ఎశేషణమే చరమ నిద్ధాంతమనియు నన్నయోభట్టు _పకరణ
వ
ములో జెవ్చితిని నన్నయభట్టు రచన అరణ్యపర్వ మధ్యభాగమున నిలిచిఫోగా
నీ
209
గంథము వూ ర్రిచేయనెంచిన తిక్కన ఆటనుండి కొనసాగింపక తన కృతిపతికి
వట్టముగట్టదగిన స్థానము అదికాదని యెంచియే ఆ భాగమును వడలి విరాట
పర్వముతో (గ్రంథము (పారంభించెను. భారతము |పబంధమండలి యని తిక్క
నయే అనెను. అందొక్కాక్క- పర్వము ఒక్కక్క (పబింధము., దేవునకుగాని
నరునకుగాని కృతి ఇచ్చుట |పబంధాదిని జరుగును. కాని మధ్యభాగమున
జరుగదు. దానికే మంగళాచరణ పూర్వకమైన కృత్యాదియని పేరు. తిక్కన
నన్నయవలె రాజనరేం్యదునకే అంకితము చేయనెంచినచో భట్టారకుని రచనను
అందుకొని కొనసాగించవచ్చును గాని అట్టుకానినాడు ఆ భాగమును తడువరాదు.
రాజవరేందున కర్పితమైన ఆరణ్యపర్యమున హరిహరనాథుని (ప్రతిష్టించుట
పౌసగదు. ఆ పర్వము మొదలే నరాంకితమయ్యెను. కనుక పిమ్మట హరిహర
నాథున కర్పించుట ఆర్థభుక్తాన్నమును ఈశ్వరునకు నివేదన చేయుటవంటిది-
పోనీ, ఆరణ్య పర ఉత్తరభాగమును రాజనరేం[దునకిచ్చి విరాటవర్యాాదిని
హరిహరునకు పట్టము గట్టరాదా! యని యందుమేని, అది తిక్క_నయే కాదు యే
కవియ చేయరానిపని. ఈశ్వరునకు [గంథమర్పింవ దలచినవాడు (వతమును
భంగ మొనర్చుకొని కొంత భాగము నరాంకితముచేయు దోషమునకు బాల్పడడు.
కావుననే తిక్కన భారతమునకు విరాటవర్వము మొద టిడైనది. నన్నయ
పూరి గ మూడుపర్వములు రచించి యుండుటచేతనే తిక్కన విరాటపర్యమును
చేపట్టెనని చెప్పువారు కొందరు కలరు.
ఉ॥ “అదరణీయసార వివిధార్థగతిస్ఫురణంబుకల్లి ఆ
షాదశపర్య నిర్భ్యహణసంభృత మై పెనుపొందియుండ నం
దాడిదొడంగి మూడుకృతులాం! ధక విత్వ విశారదుండు వి
ద్యాదయితుండొనర్చె మహితాత్ముడు నన్నభట్టు దక్షతన్”
ఆను పద్యమును వారు ఆధారముగ చూపుదురు. ఈ పద్యమున తిక్కన
మూడు కృతులు అనుటలోని అర్థము స్థూలమేగాని గణితకాస్తాంనుసారముగా
లెక్క-బెట్టి చెప్పినదికాదు. అట్టు చెవ్పవలనివబ్చినచో రెండు వర్వముల మూడా
శాఇసముల నూటనలుబదిరెండు పద్యములు ఆని చెప్పవలెను. అది గణకుడు
చేయవలసిన పనిగాని, కవిచేయవలసిన వనిగాదు. నిజముగా నన్నయ మూడు
పర్యములే రచించియన్న చో చె పద్యమును చెవ్చిన తిక్కన నాల్లవ సర్యమును
14
210
| పారంభింవక ముందు, ఆ మూడు పర్వములును చదివియుండవలయును గదా।
ఆయనకు లభ్యమైన ఆసంపూర్ణ భాగము తదుపరి ఎజ్జన నాటికి లుపమైపోయె
ననుకొనుట హాస్యాన్పదము. అసంపూర్ణన్థితిలో అట్టిదుస్థితి సంభవించిన సంభ
వింపవచ్చునుగాని తిక్కన పదునైదు పర్ణములతో పూరియెన సమ్మగ [గంథ
ములో ఒక భాగము లుఫ్రమెపోనిచ్చు ఉదాసీనత ఏ అక్షరాస్యునకును ఉండదు,
కావున ఆరణ్యపర్యశేషమును తిక్కన వదలి వెట్టిన మాటయే నిజము. దానికి
కారణము వెన చెప్పినట్టు కృతి పతికి పట్టముగట్టదగిన స్థలము అది కాకపోవుట,
భారతము ధర్మాదె కత మూరియైనర్లే తిక్కనరచితభాగమునకు కృతి
భర అయిన హరిహరనాథుడును నర్యదేవతాదై తమూర్తి.
హరిహర నాథ తత్త వము
కల్పితములైన నామరూప ఖేదములచే భగవంతుని వేరను, మతము
చేరను దారుణ కలహములకులోనై అలజడి పొందుచుండిన ఆం [(ధులకు తిక్కన
(ప్రసాదించిన భగవత త్యము హరిహరనాథము.
హరిహరనాథ నామరూవములను గూర్చి ఆం్యధులలో భిన్నాభ్నిపాయ
ములు కలవు. [గంథావతారికను బట్టియు ఆశ్వాసముల ఆద్యంత పద్యము
లను బట్టియు నేను [గహించినంతవరకు ఆ హరిహరనాథ త త్యమును వివరిం
చెదను. ఆ తత్వము నుగుణమును సాకారమును ఐనప్పుడు శివకేశవాత్మకము.
నిర్గుణమును, సిరాకారమైనపుకు ఉపనిషత్సతిపాదితమైన పరమాత్మ. ఓం
కారము తద్వాచకము. ఆ తత్వము సుగుణాత్మకముగా సాకారముగా ఆరాధ
సీయమైనపుడు శ్రీయన గౌరినాబకగెడి స్రీతత్వము. అయ్యది నిర్ణణాత్మకమై
ఓంకారచాచ్యమైనపుకు [హీంకార వాచ్యమగును. ఈ ఆర్థమునే తిక్కన
షష్ట్యంత పద్యములలో నిట్టు వ్యక్త మొనర్చను.
కం ఓంకారవాచ్యునకు నన
హంకార నిరూఢభావనారాధ్యునకున్
[హీంకారమయ మనోజ్ఞా
లంకారోల్లాన నిత్యలాలిత్యునకున్.
211
కాబట్టి హారిహరుసి శివ కేశ వాత్మక మూర్తిగా భావన చేయుట ఆరాధ
నార్థము. అప వుడా దేవుడు భక్తి గము సడ. రయోగగముః కడైనప్పుడు హదిహరునకు
ఆకారము లేదు.! మరియు వ్యాసుని వాజ్మయ [ప్రపంచమునకు హరిహరనాధుడు
లక్యమట
కం ఫ్రీ సంపాది వదాంబుజ
నాసా గనివాన రనికనాదామృత ధా
రాసారరూప వేద
వ్యాన వ్యంజిత విహార హరినాథా!
ఇక్కడ వేదవ్యానవచన్సు అనగా (బహ్మనూ(తములు అని ఆర్థము.
కావున (బహ్మనూ,తములలో ఏవరతత త్వము సి సిర్రేశింపబడినదో ఆ పదార్థ రమే
తిక్కనార్యునకు లక్ష్యమైన హరిహర నాథ తత్త ము, అదియే ఉవసిషత్ర తి
పాదితము ఆ తత్ర పము జ్ఞానగ మ్యము, ఆంతేకాదు. ఆ దేవుడు “| కతుభూషణ
మణి. నిత్యాగ్ని హః శే త్ర పరతం[ తులకు, [కతుపరాయణులకు , ““అవూర్ర్రి'
మనెడి వేదవిహిత కర్మానుష్టాన ఫలమునొవగడి యజ్ఞపురుషుడు. కావున ఆ
దేవుడు పూర్వమీమాంసా ప్రతిపాదితమైన తత్త ముకూడ అగును.
యోగి భకుడుగా చేతులు శడోడించునవుడు, నాసా్శ నివా సమెన ఆ
నానో లా యెలా?
జ్ నో న్ Cory జ
హరిహర తత్త కము శివరెళ వాత్మ క ముగా సాకాత్కరించును. శివునకు కైలాన
మును, విష్ణువునకు వైకుంఠమును నివా న లోకములుగదా! మరి ఈ మురువురిలో
లోకమున ధర్మగ్రాని కల్గినప్పుడెల్ల వైషంఠ మునుండి భూలోకమున
విష్టనకు పరిపాటి. విష్ణువు తాల్చిన ఆవతారములలో తిక్కనకు ధ్యయమైకడి
శ్రి కృష్ణా వతారము, కావుననే యశోదా సన్యపానము చేసిన యమశందనుని,
వాలా హలపానము చేసిన పరమ శివుని ఒకనిగనే భావించి ఆయవ స్తుతించెను.
యకోద పాలు (తగిన ఆ బాలుడే కౌస్తుభాలంకారుడైన మహా విష్ణువు కైలాన
వాసియైన ఆ శివునకును వైకుంఠ వానియైన ఆ విస్ణునపను భేవము లేదు. ఆపే
వెకుంఠవాసియగు విష్టుశకును భూలోక వాని యగు కృష్ణునకును భేదము లేదు.
1. ““నాదామృత ధారాసార రూప్తడు' 3% ళ్ 66 నాసాఛ్రీనివాస రనిపడు ల ఇఓన్వేడ్ల
వ్యాసవచోవిభనలక్ష్య 1 హరిహర నాథా”
212
ఈ భేదములేని భ క్రితో ఆయన రచించిన ఈ [కింది శ్లోకమే భగవద్దర్శన
యోగ్యతను సంపాదించినది.
“కిమస్థి మాలాం కిము కౌస్తుభం వా
పరిష్మి యా యాం బహుమన్య సే త్వం
కిం కాలకూటః కిమువా యశోదా
సస్యం తవ స్వాదువద [పఖోమె॥”
న!
ఇంతేకాదు, శివ కేశవుల ఆభేద (పతిపత్తికి భారతమున అమోఘమైన ఇంకొక
రూవ కల్పన చేయబడినది. సైంధవ వధకు (పతిజ్ఞ చేసిన అర్జునుని చే శ్రీకృష్ణ
డారాతి పూజ నందుకొని ఆ వీరుని వి శాంతికై నిదింపుమని ఆదేశించెను. ఆ
నిదలో స్వవ్నమిషచే అతనిని కైలాసమునకు గొనిపోయి శివుని దర్శింప
జేసెను. ఇక్కడ జా[గ్రదవస్థలో కృష్ణు నర్చించునపుడు అర్జునుడు ఏయే గంధ
పుష్పాది పూజా ద్రవ్యములు నమర్చించెనో అవియే స్వప్నావస్థలో శివుని శరీర
మన కానవచ్చెను. మహాద్భుత మైన ఈ దృశ్యమే
“ని వాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివన్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్ ౦ శివః”
అను మంత్రమునకు రూప కల్పనము. తిక్కుననాడు ఆం[ధదేశమునగల
విషమ మత పరిస్థితులలో ఈ భావనయు ఈ సాధనయు ఈ యుపదేశములును
యెంత ఆవశ్యకము లయ్యెనో విజ్ఞులు [గహింపగలరు.
ఈ హరిహరనాథ తత్త్వము తిక్కనగారు కల్పించినది కాదు. వ్యానుని
భారతమునగల ఆనేక తత్త్వములలో ఒక తత్స ఇముగ నున్నది. మరియు
విష్ణుని అష్టోతర శత నామావశిలో “హరిహర రూవైక మూరయే నమః”
అన్నచోట పేర్కొనబడినది. ఇట్లు అనేక తత్త ఇములలో నొక టిగ అనేక
నామములలో నొకటిగానున్న ఆ నర్వదేవతా ద్వైత మూరియైన తత్త మును
తిక్కనార్యుడు ధర్మా ద్వైత మూరియైన భారతమున ఎకైక వరత త ముగా
పతికి తిషించెను. భారత కృతిపతి యిన హరిహరనాథుడు ఏడో ఒక [గ్రామమున
వెలనిన గుడి కట్టించుకొన్న దేవుడు కాడు. నృష్టి స్థితి లయములకు కరయైన
విశ్వమయుడు. సారాంశ మేమనగా హరిహరనాథుడు ఇవులకు, వైష్ణవులకు,
కర్మిఘలకు, జ్ఞానులకు, భక్తులకు, యోగులకు, మం(తో పానకులకు, తవన్యులకు ,
213
సాధారణ శరణ్యుడు. ఐహిక మనోరథములనుగాని ఆముష్మిక సుఖమునుగానీ,
మోక్ష పదవినిగాని, యోగ సిద్ధిని గాని (వసాదించెడి సర్వ ఫల్మపదాత. తిక్కన
భారత రచనావనరమున హరిహరనాథుడు సాక్షాత్కరించినపుడు “జన్మాంతర
దుఃఖముల్ తొలగునట్టుగ జేసి కృతార్థు జేయవే” అని (బ్రహ్మానంద స్థితిని కోరి
నమన్కరింపగా ఆ దెవుడు
తే॥ గీ॥ “జనన మరణాదులెన సంసార దురిత
ములకు నగపడరకుండంగ.( దొల(గు తెరువు
గను వెలుంగు నీ కిచ్చితి eee 400
9?
శకి ఆపి త శ ఏ 4 4 క శ 6 5 ఇ ఇ ఈ 9 ఫశ వ శ చి థి ఇ $ చి ప ఈ
అని వర మొసగెను. అనగా మోక్షమన్నమాట. తన జీవితయాత సార్ధక
మైనదనియు మోక్షపదవి నిశ్చిత మనియు ఎరిగియ అంతతో కర్మ సన్యాసము
చేయక లోక సం[గహార్ధమై భారత రచన కుష్మకమించెను.
ఖారతాం[ థికరణము
ఆంధ భారతము మూలవిధేయము కాక స్వతంత్ర రచనయే యైవనదనెడి
గౌరవము ఆ మువ్వురు తెలుగు కోవులకును చెందవలనినవే. యథా మాతృ కతా
పేక్ష వారిలో నెవ్వరికిని లేదు. అది ఫలములేని (వ్రతమని వారెరుగుదురు.
ఆందును తిక్కన పాలబడిన భాగము చాల దుర్హటమైనది. యుద్ధ పంచకమున
వర్ణనీయమైన విషయమంతయు నమిత వేగముతో నంచలించెడి దృశ్య పరం
పరామయము. దానిని వినుగుదలయు పునరుక్తి లేకుండ రసవంతముగా తెనుగు
నకు తెచ్చుట సుకరమైన పనిగాదు. ఆయన దానిని నిర్వహీంచిన విధమిట్టిదని
వర్ణించుటయు సుకరముగాదు. ఆ యా వీరుల స్వభావముల కుచితములైన
ఆ లాపములు, వరస్పర సంభాషణములు మొదలైన వాగ్వాపారములే కాక
రద రసానుగుణములైన వారి హస్తన్యాస ముఖన్యాస ఖడ్గచాలన పహర ణా
దులు సైతము నూమ్మాతి సూక్ష్మ వివరములతో వర్ణించి మన ఆత్మలను యుద్ధ
భూమిలో సంచరింపజేయును. ఆవై పర్వములలో శాంతివంచకము నా నా విధ
ధర్మ తత్త మయము. ఆ భాగములను నమ్మగముగా నర్థము చేసికొనుటయే
కష్టము. ఇంక వాటిని తెలుగులో చెప్తుట మిగుల దుష్కరము. ఇదీ యిట్టుండ
214
మై గుహ గతిగుహ్యూ మనివించుకొన్న భగవద్దితను దేశ
నియు ఎవరేసని అందులకు పూను నుకొన్నను, ఆ పూనిక సవ
లము కాదనియు పండిత లోకమున ఒక రూఢమైన అభిపాయము కలదు. ఆ
ఆధ్యాత్మిక రప న్యము ములు దేశ భాషలో ఉచ్చరించుట పాపహేతువనియు భావిం
చెడి వారును ఉందురు. ఠః సమస్య తిక గ్రాన పాలబడినది. ఆయన దీరు డె
న్వతంత ౯ ద్య వ్లైతో తన బుద్ధికి ఉచితమని తోచిన మార్గమున దానిని పరిష్క
రించెకు దాంత భాగములను తెనిగంవక విడిచినచో "తెలుగు భారతమునకు
వంచమవేవ గారవము పోవుటయే కాక భారతము ద్వారా ఆయన ఆం|ధావళి
గల ఆధ్యాత్మిక విషయ ముల ల నన్నింటిని తెనుగున యథా తథముగ చెప్పబూని
నచో ఆది తా నేర్నరచుకొన్న ఆనువాద |పణాశికకు అనుగుణము కాకుండు
ఏయే కాక రచనలో కావ్యశోభ కూడ మందగించును. ఈ సంకటావస్థరు దాటు
ఓకే ఆయన ఆ ఘట్టములలో కొన్నింటిని పరిత్యజించి, కొన్నింటిని నంగ పంచి
భారత నరన్వతీ భుజముల నుండి ఆ బరువు నెంత త గింపదగునో అంత
దనుక తగ్గించి ఆ మె క్రీశను సుకర మొనర్చెను. అయినను వను త త్త్యమును
బట్టి శాంతి ప చకమున అనివార్యమైన కొంత బరువును ఆమె మోయవలనియే
వచ్చె
ను. దాని నంతకంటె తగ్గించుట పొనగదు. సారాంశమేమనగా :- (తుత్యర్థ
ములను తెనిగింపరాదన్న నియమము ఆయనకు లేదు. తెనిగింపలేని అశక్షత
అంతకు మునే లేదు. ఒక మా రటు ఒక మారిటు చేసి ఆనియతము వర్తించెనని
లోక మాచ్మేవించునన్న నంకోచ మసలే లేదు ఆయన పెట్టుకొన్న నియతి
టబ
అయన భారతమును తెటనల క వినిర్మించుప 99 సాధ్యమయ్యెడిదే కాదు. సీరన
“కా
We pn ప నే MY Mw ఇద
ములను శ కౌ త్రై ఐపయికములును ఆయిన ఆ భాగములను కూడ ఆయన
we అంజలీ మే n
నమ చిత శజమటిత వాక విన్యాకములతో ప్పురించి రన హీనతను తొల
కంచె. బయలు య లు ష్ ర శ
| మూ 0 వన ద్య ఎటట చా ఆం యై త్తి ఆతా! ఆనే చ శంకకు సమాధానముగా శివుడు
వారల చెపి.న ఈ కింది ఎను గ్
జ ర్వళితో అను ట్ట See డం బ్ర వై సీధ్ధాంతమునకు నిదర్శనములుగా
చూవదనిక వెకి_ంటిలో నొకటి,
“తాతె-కమలెన జో పళ్ళ ఆ
క చ? న పం
శీ MW meee re. A ల్
చే అల లల లేవు వార ఆ! జీవునకు”
(ఆను. వ. వంచ ఆ, 187)
215
అట్టిదె కర్మ |పభావమును గురించి చెప్పిన ఇంకొక పద్యమును ఉదాహ
రించుచున్నాను. ఈ పద్యార్థములో నహజముగా కవితా వాననయే లేదు. కాని
వాక్య విన్యాన (పభావము వలన ఈ పద్యము మనోహర మైనది.
విను కర్మంబొనరించును
జననము మరణంబు, నదియ సౌఖ్యము దుఃఖం
బును గావించుం దన చే
సిన దానిం బడక పోవ శివునకు వశ మే!
(ఆను, ప. (ప, ఆ, లక్ష)
_ ఆయన నంక్నేవించిన ముఖ్యవేదాంత ఘట్టము భగపరద్గిత. భగవద్గీత
భారత శరీరమున హృదయ స్థానమున ఉన్నది. మానవ శరీరము నందలి ర క్ర
నాళము లన్నింటను [ప్రవహించు రక్తమునకు హృదయమె మూలము. అటి
నండి బయలు దేరిన రకమే నాళముల ద్యారా శరీర మంతటను [పసరించుచు
వుష్షిని, జీవమును ఒనగును. ఆవే భగవద్గీత నుండి (పనరించు ధర్మసారమే
భారతము నందెల్లెడ లను (పసరించుచుండును. “ర్మ ఉపనిషత్తు తెనిగింప గూడ
దనెడి మర్యాదకు కట్టువడియే ఆయన దాని సారమును నామ మాతముగా
చెప్పెనే గాని నిజముగా తెసిగింపలేదు” అనెడి వారు కొందరు కలరు. ఇది సార
హీనమైన వాదము. తెనిగింపరానిదే యైనచో దానిని తడవుటకే ఆయన అంగీక
రింపడు. ఆట్టు గాక యే కొలదిపాటి శ్లోకములు తెనిగించినను, ఆ |వతము చెడి
నప్టే యగును. వూనిన పతిన నామ మ్మాతముగ భంగవపజచుకొనుట కంటె
దానిని తుదముట్ట కొనసాగించుటయే మేలు. కావున ఆయనకు ఆ (పతిజ్ఞ లేదు.
దానికి భంగపాటును రాలేదు. ఆవశ్యక మైనంతవరకు గీతోపనిషత్తు ఆనువ
దింవబడెను, భగవర్షితాపరముగ నించు మించు అలువడి వద్యములు [వాయుట
దానిని వదలుట కాదు; నంకేవించి తెనిగించుట. ఆ సంక్షిపత తెనుగు నేత కై
ఆయన యేర్పరచుకొన్న (పణాళికకు ఆనుగుణమే కాని విరుద్ధము కాదు. భగవ
దీత యెంత ఉత్తమ (గంథమైనను ఆ ఊపదేశమంతయు ఉభయ. సైన్యములు
మోహరించియున్న ఆ యుద్ధ భూమిలో ఆ|పనుత మని విమర్శకుల యభి
[పాయము. ఈ కొ చిత్యమును [గహించియే తక్క_న తత్సారమును సందర్భ
మునకు పొందుపడునంత మాతము చెప్పి కథా గతికి నిరోధము లేకుండునంత
వరకు సంగహపరచెను.
216
మరి కొందరు శాస్త్రీయమైన శబ్ద నిష్కర్షత (Scientific Precision
of Word) నంస్కృతమునందు వలె తెను(గున సాధ్యముకాదనియు ఆ
అసాధ్యతను ఎజిగియే తిక్కన దానిని పూర్తిగా తెనిగింపలేదనియు ఆను
కొందురు. ఇది ఆయన వాక్కునకు గల శక్తిని ఎరుగక అనినమాట. తిక్కన
కవిత్యమునకు శద్దార్శ నిష్కర్షతయే జీవగజ్ఞ. తెనిగించినంత వరకు ఈ భగవ
గీత యందుగాని, శాస్తా౦ర్ధ (వతిపాదకములైన ఇతర సందర్భముల యందు
గాని ఆయన తెలుంగు నేతకు అర్భన్యూనతా శబ్దన్యూనతాది లోపము లేమియు
రాలేదు. శాంతిపంచకమునందు ఎన్నో వాక్యములు ధర్మశాస్త్ర నూ[తముల వలె
ఒక ఆక్షరమైనను ఆనావళ్యకమైనది లేకుండ సంపూర్ణ అర్థ స్ఫూర్తి కలుగునట్లు
రచింపబడినవి.
ఈ [కింది మూడు పద్యములు అందుకు ఉదాహరణము,
కం! ఆనఘ ।! యనులోమమున దో.
పును, |బతిలోమమున లయము వొందుటయును గ
లును సర్వత త్త్వముల కవి
యెనయక [బహ్మమును గలయు చే కత్వమగున్ .
(అను-ఆశ్వా శ్వీఎప 184)
తే॥ “హెదలు( దజుగుటకై, పొడ వొదవు( బడుట
క్రై, కడను జేరు బాయుటకై, జనించు
బొలియుటకు నె, సుఖంబును బొందు దుఃఖ
మందుటకు నై, పదార్థము లభిలములును,”
(అశ్వ. 2ఆ. వ 165)
తే! మాతకును, వేదమునకు, ధర్మంబునకును
బరములగు గురు, శాస్త్ర, లాభములు లేవు
తపము లేదు |ప్రవాన [వతంబుకంటె
నధిక మైనది యం;డు మవాత్ములనఘ. ”
ఇక భగవగ్గితను గురించి : గీతను సం్యగహ వరచుటలో తిక్క
నార్యుడు సారభూతములైన కొన్ని శ్లోకములను యధామాతృక ముగా అనువదిం
చెను,
217
కం॥ “పురుషుడు సెడునను వాడును
పురుషుడు నెరచునని పలుకు పురుమండును న
య్యిరువురు నవివేకుల య
ప్పురుషుడు 'నెరుపండు నెడడు భుజవీర్య నిధీ,”
ఈ పద్యము (కింది శ్ఞాకమునకు యథా తథాను వాదము:
“య ఏనం వేత్తి హంతారం య శై్ననం మన్యతే హతం,
ఉభౌతౌ నవిజానీతో నాయం హంతి నహన్యతే॥
(గీత-సాంఖ్య19-ళ్లో)
మరికొన్ని పద్యములలో ఒకటి రెండు కోకభాగముల ఆర్థములు ఏకోవ
దేశవాక్యముగ నంఘటింప బడినవి.
కం॥ “ఫలముల యెడ దహ్మార్పణ
కలనవరులడగుచు( గార్యకర్మము నడపన్
వలయున్; దత్త్వ జ్ఞానము
తలకొనినం గర్మశమము తానై కలుగున్ ”॥
ఈ పద్యములో “కార్యకర్మము నడపన్ వలయున్” అన్నంతవరకు
“కర్మణ్యే వాధికార స్తే మాఫలేషు కదాచన” అనే సాంఖ్య యోగములో గల
కోక పూర్వార్థమున కనువాదము. ఆటనుండి తత్స జ్ఞానము, దలకొనినం
గర్మశమము దానై కలుగున్” అను వాక్యమున
“ శేయాన్ [దవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలంపార్థ జ్ఞానే పనమావ్యతె”
అను జ్ఞానయోగములోని క్షోకముయొక్క. ఉ త్రరార్థము (గ్రహింపబడినది.
పద్యము స్వతంత్ర మైనది.
ఇంకొక విశేషమేమనగా కొన్ని యెడల తిక్కన భాష్య కర్తగా నయితము
వరించి నిగూఢ విషయములను పెక్కింటిని ప్రకాశింప జేనెను. శ్రీకృష్ణుని
విశ్వరూప (పదర్శనమునకు ముందు అర్జునునిచే ఆయన ఆనివించిన మాటలు
దీనికి తార్కాణము.
218
మ॥ “ఆతిగుహ్మంబిది, నీవు భూరికృవ నీ యధ్యాత్మమున్ గాన జే
సతి నా నాకిమ్మెయి వని. ( గొంత భమ వా సెన్, యోగిహృద్ధ్యాయమై శ
యతులై శ్వర్య విభూతినొప్పు భవదీయంబై న రూవంబు నూ
చు తలంవెతెడు(బోలునేని దయం. జక్షుః [పేతిగావింపవే”
ఈ పద్యము విశ్వరూప [పదర్శనమునకు హేతుభూతమైన అర్జునుని
విజ్ఞాపనము, గీతలో తత్పూర్వము విభూతియోగాంతము వరకు జరిగిన 'యవ
జేశమువలన అర్జునునకు మోహము పోయినదని చెప్పబడినది. (మోహో౭యం
మమ). ఆయినను విభూతి యోగమున వర్థింపబడిన విశ్యరూవ దర్శన
రాగాత తనకుగలదేని తనకు చూవమని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకొనెను.
నిజ మోరనినచో గతమోహునకు విశ్వరూప వర్శనమే అక్కరలేదు. ఈలోటును
గుర్తించియే కవిబహ్మ వై వద్యములో ఆ ఉవవతిని కలిగించెను. ఎట్టనగా
టికి. జరిగిన ఉపదేశమునలన “కొంత భమ” మాత మే
పోమెనగాని 1 హ్హ రగ మోహము శాలగలేదు. మిగిలిన [భమ విశ్వరూపనంద
దు, అప్పటి జరిగినది సిద్ధాంత [శవణము మ్మాతమే:
నది తదర్థ సాక్షాత్కారము. నేటి (వకృతిశాస్త్ర పాఠ
బోధనలోని కిద్దాక్తము విన్న శిష్యులకు ఉపాధ్యాయులు (పయోగములద్యారా ఆ
ఆర్ధ మును మబుజువ్పుచేని నిరూఢజ్ఞాన నము కలవారిన్గా చేయుటవంటిదే (theory
and Practicals) కృ పుడు అర్జునునకు చేనిన ఉపదేశమును, (పదర్శించిన
| వసువ కాలా, (రము జరిగిననేగాని వూర్ణజ్ఞానము కలుగదు.
ల ను డర్దునునకు విశ్వరూపము చూవెను. “కాంత భ్రమ
వా పెన్ అన్న ఐ వాక్యములో నింతయర్థమున్న ది.
| క. జ్ ట్లో
న్నే శ కలసాలు పరిత్యజ్య మామేకం శరణం [వజ
హంత్వాసరు పై పేభ్యో మోక్షయిష్యామి మాశుచః॥”
ళు వోకు అలు వ
శబా శ కమునకు చు వ్యాఖ్యాత యు తృ తక రమైన అర్థము [వాయలేదు.
ఈ ఫోక్ట లం
నా లు 1" hay
త్త క వొ జ జ. లో
We తొ సా గో
గతల పిక్రిచై చ్యఢంబుగ నేనొకండ్త
219
శరణముగ నా|యింపుము సక లదురిత
ములకు ( దొలగింతు నిన్ను |బమోవమంద”
అని తెనిగించి, పరిత్యజింపదగినవి ధర్మ వికల్పములుగాని ధర్మములు
కావు అని బోధించుట ఆచార్య పదమధిష్టించిన ఆయనకే చెల్చును.*
మటికొన్ని మూలాధారము ఏమ్యాతములేని న్వతం్యత పద్యములు
రచించి స్వానుభవ గోచరములైన రహస్యములను కొన్నింటిని ఉవదేశించెను. ఈ
(కింది పద్యమందులకు ఉదాహరణమ..
కం॥ “వైరమున నులిచితెంపక
కారాకులు డుల్లినట్టు కర్మములెల్రన్
దొర పెడబాయవలయుట
సారకృపన్ దెలియజెప్పె శెరియత నికిన్”
ఎత్తి వెచిన ఆధ్యాత్మిక భాగములలో ముఖ్యమైనది, భగవదీతతో సాటి
వచ్చునది, _కిప్రపంచములో జేరదగినది ననత్సుజాతీయము. గీతకువలెనే
దీనికిని శంకరులు భాష్యము వాయుట దాని మహత్వమునకు నిదర్శనము,
దీనిని వదలుటలో తిక్కన వహీంచిన అధికారము నిరుపషమానమైనది. ఈ
ఘట్టమువలన కధకు కల్గిన మెలేమియులేదు. ఆదియుండియు లేకయు నిర్వి
శేషమే. ఆ ఉపదేశము నాలకించు ధృతరాష్ట్రుడు భగవద్గీత నాలకించి యుద్దో
న్ముఖుడైన యర్దునునివలె ధర్మ మార్లోన్ముఖుడు కాజాలడ:. ఆతని చంచలతను,
కృ తిమబుద్దిని మరల్పజాలని ఆ ఉపనిషత్తు ని|ష్పయోజనముగా నుండుట
కంటె తొలగుటయే మేలు. అట్టు తొలగించుటవలన ఆమూల్యమైన మహర్షి
వాక్యము వ్యర్థముగాబోక ఆత్మ గౌరవమును కాపాడుకొన్నదయ్యెను. ఆ ననత్సు
* ఈ ల్లోకములో “ధర్మ శబ్దమునకు నేడు మనము వాడుకొనుచున్న “బాధ్యతి
(Responsibility) ఆనే అర్థమని నాకు తోచినది. ““నీ బాధ్యతలన్ని నాకు వదలి పెట్టి
నన్ను శరణు చొరుముూ అని శ్రీక్సోప్లుని యుపదేశము. బాధ్యతా నిర్వహ శణాలోచనలో
కలిగే క ర్రవ్యతామూఢత్వ్యమువల్లనే వికల్పములు క్రొందుకొనును. * “అట్టి ధర్మ వికల్పము
లను తొలగ|దోనీ నన్నాశ్రయింప్పిమని తిక్క_నగారి పద్యమునందలి రాత్సర్యము. చేను
ఊహించిన పె అర్థము వికల్పమునేకు పూర్వదశ. నన్నయ భారతమున యయాం
చరిత్రలో “ఆలును దానియున్ నుతుడునన్నవి పాయని ధర్యముల్ మహిన్” అని
శర్మిష్ట పల్కిన వాక్య ములోని ధర్మ శబ్దమునకు ఈ “బాధ్యత యనియే అర్థము,
220
జాతీయములోని విషయములు ఇటుగాక [గంధము నందచ్చటచ్చట కొన్నిచోట్ల
అనేక విధములుగ వివరింపబడుటచే దానిగి ఇట తొలగించుటవలన నష్టమేమియు
కలుగ లేదు.
భారతములో తాత్విక ఘట్టములు మూడుచోట్ట ఉన్నవి. అందు మొదటిది
భీష్మ పర్వమునందలి గీతోపదేశము, రెండవది ఉద్యోగ వర్వమునందలి ననళ్సు
జాతీయము. మూడవది కాంతి-ఆనుకాసనిక పర్వములలో భీష్ముడు ధర్మజు
నకు చేసిన విజ్ఞానోపదేశము. ఈ మూడింటిలో మొదటి రెంటినిగూర్చి ఇతః
పూర్వము చెప్పితిని. ఇక భీష్ముని ఉపదేశము:- పూర్వపు రెండింటివలె ఇది శుద్ధ
తాతిషకము కాదు. అది చతుర్విధ పురుషార్ధములకు సంబంధించిన నానావిధ
మానవ జీవిత (పవృత్తి విశేష ధర్మములను వివరించెడి విజ్ఞానకోశము. ఆ
భాగము న్మృశింపని భారతీయ నంస్కృతి విశేషమే లేదు ఆ ఉపదేశము చెసిన
గురువు భీష్ముడు. ఆయన యందు నం|పదాయైక వేద్యమైన [వతిన్మృతి పురా
ణజేతిహాస విజ్ఞానమంతయు మూ _ర్రీభవించి యన్నది. దాని నాలకించినవాడు
యుధిష్టిరుడు. ఆయన గురూపదేశానుసారముగ [పజాపాలనా భారము వహింప
నున్నరాజు. ఈ రాజునకు యుగములనుండియు వరంపరాగతమైన ఆ విజ్ఞాన
మంతయు రాజ్యపాలనావసరమున ఆత్యంతావశ్యక మైయుండును. ఆ ఉపదేశము
శ్రీకృష్ణుడుగాని, వ్యానుడుగాని, మరి యే ఆచార్యుడుగాని చేయటకంటె ఆతని
పితామహుడు చేయుటలో నెంతో జౌచిత్యమున్నది. వంశ |క్రమానుగతమైన ఆ
సం|పదాయమును, మనుమనికి తాత బోధించుట వితృవైతామహమైన నిధులను
ఆప్పగించిపో వుటవంటిది. ఈ భాగమున (పధాన పాతల సన్ని వేళ సంభాషణల
యందును ఎడనెడవచ్నెడి ఉపాఖ్యానముల యందును తప్ప తకి.నచోటుల
కవిత్వ పదార్థమే యుండదు. నీరసమైన ఆ భాగములను పునరుక్తులు తొలగించి
యథావకాశముగా తగ్గించి ఉపదేశసారమునకు లోపము రాకుండ తిక్కన
సరసముగా ఆనువదించెను, నీరసములై న ఆర్థములను కూడ శబ్దగుంభన నైపు
ణితో ఆయన మనోహరముగ రచించిన విధమును సోదాహరణముగ ఇతః
పూర్వము పేర్కొాంంటిని. ఆయినను ఆ భాగము కావ్యోచితవస్తువు తక్కువ
కలది యగుటచే దానికి పూర్వాపరములై న ఇతర [గంధ భాగములవలె కొంద
రకు ఇంపు నింపడు, కాని భారతము కేవల కథ్మాశవణ కుతూహలమును
తీర్చెడి | గంథమనియు, అందు (పతి |పకరణమును రనవంతముగనే యుండు
221
ననియు ఆశవడుట పొరపాటు. విజ్ఞాన సర్వస్వమనదగిన ఆ మహేతిహాన
ములో రసస్పర్శలెని కాస్త్ర్ట్రపసంగములు కూడ ఊండక తప్పదు. వాటిని
తెనుగున ఇంకను సం[గపహింఎచినచా తెలుగువారికి ఆ విజ్ఞానము ఆ మాతమేని
తెలుగున లభింవకపోవును దానిని సయితము ఆయన నిరఆంకారమును సహజ
సుందరమునునైన శైలిలో రచించెను. కథానిరోధక ములును నీరనములు నైన ఇట్టి
ఘట్టములు శాస్త్రకావ్యము లనివించుకొనెడి వురాణేతిహాసములలో ఉండితీరును.
ఆ భాగములను కవియెట్టు తెనుగున ఆనువదించెనా ఆవి చూచుట మ్మాతమే
పరీక్షాస్టానము ఆ పరీక్షకు శాశుట మాతమేకాక ఇంతకంటె ఈ అనువాదము
మెల్తరమగా చేయుట దుర్లభమనునట్టుగా తిక్కన రచించెనన్న మాట మరువ
రాదు. నూత పాయములైన ఆ శాస్త్ర వాక్యములకు ఆయన శెలి అనువైనట్టు
వేరొక తెలుగు కవి శైలి అనువుకాదు. ఆ ఉపదేశము చేయదగిన గురుత్యము
కూడ ఆయనకువలె ఇంకొక తెలుగు కవికి లేదు. ఈ శైలినిబట్టియెకాక ఇతర
యోగ్యతలను బట్టియు భారత రచనాధికారము తెలుగున తిక్కనకు తవ్ప
మరి యొక కవికి లేదని నిన్సంచేహముగా చెప్పవచ్చును.
ఇతిహాస రచనాధికారము :
భారతము వంటి విపుల కావ్య కర్తకు బుషి జనో చితమైన కాంత దర్శ
నము (pervading vision) అత్యంతావశ్యకము. మహేతిహాసము లందలి
యితి వృత్తము అతి విన్భతమై ఆనేక దేశకాల సమ్మేళనము కల్గియుండును.
కావునను, అందలి పాత్రల చరితము కథ వలెనే విస్తరించి వునః పునరావృత్త
మగుచుండును గావునను ఈ మహాలోకము నంతటిని నొక్కచూవుతో (గ్రహించి,
(పతి సూజ్ష్మాంశమును గను చెదరకుండ స్వాధీనము చేసికొని, యెచ్చటను
స్వవచో వ్యాఘాతముగాని, పాత స్వభావ వెరుధ్యముగాని దొరలకుండ, తుది
వరకు నిర్వహించు శక్తి గలవాడే ఈ రచనకు( బూనకొనవలెను. మటి స్థూల
మైన ఈ కథా భాగము నతి క్రమించి, యావల దానిని నడపుచున్న యీశ్వ్యర
చిద్వ్యిలానమనెడి శక్తిని గూడ ఆ చూపులోనే దర్శించుట, యీ [కాంతదర్శన
ములో నింకొక భాగము. మహాకవులు, కథా మాత నిర్యహ ణమ. తో దృ్నవ్రి
ఫౌందరు. కథ వారికి నిమిత్త మాతము. అది తెరమీ(ధి బొమ్మ. తెరచాటు
222
నుండి ఈ బొమ్మ నాడించు నూ త్రధారుని చేష్టితమును గుర్తించి (వదర్శించుటకే
వారు యత్నింతురు,
ఏవం విధ దర్శనమును, సర్యనుబోధములైన తెలుగు మాటల కూర్చు
తోడి కలియు, తెలుగు [గంథములలో భారతమునకు వలె మజే [గంథమున
కును ఆవ వళ్ల కముగాదు. ఆ భారతము (వానీన మువ్వురలో, వారి వారి రచనా
భాగములను బట్టి, తికునకే యా శక్తి సమ[గముగా వశమయినదని చెప్ప
వచ్చును . మజియ. నిజిహోస కర్రకు నర్వ సంవేద్యము, సులభమునై న శైలి
( పాఢ జటిల శైలి యక్కరకు రాదు. పాళ్చాత్యులలో ఆ శైలిని “pC
simplicity’ ఆని లాక్షణికముగా నందురు,
మజియు, మహేతిహాన కర మహోదార జీవితమును గడివినవాడు
కావలెను. (A really epic writer must have lead an epic life)-
ధర్మము కూడం తిక్కన యందు వలె మటియే కవి యెడను సార్థకము
కాక్క కథ డోడైనను నందలి విషయసారము మ్మాత్రము “కవిచే
స్వయముగ ననభూతము కావలెను. లేనియెడల రచనకు జీవము కలుగ
యి దానివలెనే తోనివేయరాని ధర్మము. ఈ పంచమ వేద
మును గవిమర,ముగా విభజించినవుడు అందు మూడే ముఖ్య విషయములు గోచ
౨. రొజొత ౨, యుద్దతం త్రము వీ. (బహ్మ విద్యోపదేళము.
పుటుకచేతను, నడవదెచేతన్సు, విజ్ఞానము చేతను ఈ మూ(డు మహాధర్మ
ములను అత్మ ధర్మములుగ గెర్వహించి అనుభవ గోచరములు చేనికొనిన కవి
తలుయ నాట తిక్కన యొక డే ఈ కారణములచే భారత రచనకు తిక్కన
యొక డే యత్ర్తమాధికారి యం చెవ్పనగును. ఈ యధికారము కేవలాను
వాదమునకు. అక్కరలేదు. తన రచన శేవలానువాదము కాదని తిక్కన
చెవ్పెకు
“తెనుగు బాన విని గిర్మింప దివురుటరయ
భవ్యపురుషార్థ తరు పక్య ఫలము గాదె”
223
త్రీ
యర్గముననే తిక్కన భారతము పునర్నిర్మాణ మయ్యెను, వద్ధానువాదము
కాలేదు భారతము యొక్క ఆంతరాత్మ ధర్మా ద్ర్యైత మూ ర్రియని తొలుత
గహించినవేత ఆయనయే. ధర్మనందేశము ద్వారా ఆ అద్వైత భావమును
నిరూపించి ర్హ, స్వరూప నిర్మాణమున కూడ దానిని సాధించెను భారత
మంతయు నొక [వబంధ మండలిగా, నందొాక్కా క్క పర్వ మొక్కొౌక్క
(పబంధముగా పర్వాంతర్గతములగు ను పాఖ్యానములు స్వయం సమ్మగములగు
కొవ్యములుగా నూహించి, అవయవమునకును నవయవితో పొత్తు చెడకుండ,
సర్వాంగ సౌష్టవమును దృఢబంధ మును గల భారతమూ రిని, శ్రీకృష్ణుని విశ్వ
రూపమువలె తీర్చి (ప్రదర్శించిన [(బ్రహ్మయ కవిబహ్మ. కర్ణ పర్వాంతము నందలి
ఈ |కిండి పద్యమును చూడుడు.
విసిర్మించుట యనగా విశిష్ట రూపమున నిరించుట అని యరము. ఈ
థె
అలో
చ॥ అనలుడు భాస్క_రుండును నుధాంకుడు నధ్యర సంవవర్తకుల్
వినుము నరే-ద ఈ క్రతువు విష్ణుమయం విది నిర్వహించి ర
రునుడను కర్గుడునీ సమర రూపమునన్ దగ సీ |పబంధ మిం
వ
నొనర వరించినన్ వినిన నొందునరున్ జిర న ఖై సంవదట్ ”
ఈ పర్వ మొక [్రబంధమసియు అది పరినమావ్తి నొాంచెననియు చెప్పు
టయే కాక దానిని విన్నను వఠించినను చరసౌఖ్య సంపదల పౌందునని ఫల
శ్రుతిని కూడ పల్కెను. తిక్కన ఒకొక పరసిము నొక్కాక్క (ప్రబంధ
ముగా భావించెననుటకు ఈ నిదర్శన మొక_ డిచాలును. మజియు తిక్కన
భారతములో (పతి చిన్న ఉపాఖ్యానమును సయం సంవూర్ణ మైన యొక కావ్య
ముగా రచించుట [బాహ్మణ సమారాధన చేసెడి యొక గృహస్తు భోజనమునకు
వచ్చి అసంఖ్యాక బాహ్మణులకు సాముదాయకముగా ఆతిధేయ మర్యాదలు
జరువుటయే గాక |వతిబాహ్మణుని (ప్రత్యేకము ఆనాటి కాఒక్క.డే అతిధిగా
భావించి శ్రద్దతో ఆదరించి పూజించుట వంటిది.
నాటకీయక :_ సాహీత్యపరముగ్ శైలిని రెండువిధములుగ వివరింవ
వచ్చుననియు, అందు మొదటిది కావ్య సామాన్య సరణియనియు, రెండవది వద
గుంభన నరణియనియు మొదటి దానిలో ఆఖథ్యాన, నాటకీయ, వర్ణ నాత్మక
224
జేదములు డు ననియు, రెందవదానిలో బుద్ధిగమ్య, భావ
ర పేయములనెడి మూడు భేదములుండుననియు న న్నయ [ప్రకరణ
ఆ (పవ మాణములను బట్టియే తిక్కనశై లి నాటకీయ మనియు
బుద్దిగమ్య మ మనియు + నిర్ణశింపవచ్చును
ఏ కథయెనను కథనరూపమున ఉన్నపుడు ఆఖ్యానమనియు, సంవాద
రూపమున నున్నవుడు నాటకీయమనియు అనిపించు కొనును. కథన రూపమున
నడచిన కథ కొంత కవివశమునను కొంత ప్యాతవళమునను వర్తించును. నం
వాద రూపముననున్న కథ కేవల పాతవశముననే వర్తించును. ఇదియే దృశ్య
శమ్మ కావ్యములకు గల ముఖ్యభేదము. అయితే నంవాదమే నాటకీయత గాదు.
ఆది ఆంద లో ని నొక్షభాగము మాతమే ! నాటకీయతకు [పాణము పట్టు అని
చెవ్వదగినడ వ్ పాత నృష్టి. అనగా పాతలు కవిచే వర్ణింపబడక తతద్లుణ కర్మా
సనారముగా నయం ఎవ్య క్రములగుట. పాత నృష్టిచేయ కవి వాటిని న్యయం
వుకములనగు నరాః నర్చుటలో నికితముగా వాటి చి తవృ త్తి తి పరిశీలన మొనర్చి
భామ క మాటలను, చర్యలను వాటి కాపొదించును. పా; [తల వ ర్తనమే
కథ్రాగమనమనును. కావున [గంధము సంవాద రూపమున నుండుటయు, చిత
రిశీలూను గుణమముగ పాతర్ళష్టి జరుగుటయు, సజీవమైన ఆ పాతల
కధా మనమ,
ర్ట
లు, ఇర లక్షణములు సమ్మగముగాగల |గంథము నాటకము, భవ్య
మడ కూడ్త సజీవవాత త నిర్మాణము జరుగవచ్చునుగాని అట్టి సందర్భ
౨చిత్క్మ ముల గానే ఉ-డును. ప్మాతలు కవిచే వర్ణింపబడుటయే ఆ జాతి
కావ్యముల లడణము. ఈ రై కొన్ని [శ్రవ్య కావ్యములలో 'సంవావ రూపమునను
a,
క “కుడకనకుగాని క కథనమే వాటి పధాన లక్షణము. పాతను వరించుటను
అల్లి | ww ర అ
(వత్యర్ష వర్దె సె యనియు (Direct method) పాతను స్వయం వ్యక్త
మొనర్బుటను వరోక్షవ
తి[ Indirect method )అనియు విమర్శ పరిభాషలో
తలలో ఉతన్య ముండదు.
ts
లః అ
ఖా
లము ర రచన్నాకమమును బట్టియు, వసు స్వభావమును బట్టియు
a కావ్యమగాని దృ లళ్యకావ్యముకాదు అనగా ఆభ్యానజాతికి చెందిన విష్ళల
225
నజాతిలో |వబంధములు కొంతకు కొంత నాటకీయ నరణిలో
నడదన నడువవచ్చునుగాని వుగాపతిహాసాదులై న ఉడ్డంంథములు ఆసరణిని
నడువజాలవు, అట్టు నదుపుటయు కష్టమే. ఈ [గంథములయందు పాతచ్నిత
కాది నాటక లవణముల4 ఆనింపరాదు ఆ లక్షణములు లేకుండుట ఆ (గంధ
మునకు కళంకనుకు కాదు. కాని వీదిసిగూడ అనువైకంత వరకు నాటక లక్షణ
ముడితములను జేయగల కవి ఉన్నచో ఆతని రచనానరణనే నాటకీయము
అందును. ఆశడై నను సంద ర్యాను హైనగినపుడే నాటకీయ పద్దతి ననుసరించును
గాని గంధమంగ సు ఆనజిణినే వడువజాలడు. ఈ లక్షణములను బట్టి తిక్కన,
స్థలక్షణ శోభితమైన [పబంధముగా
నొనర్బుటయే గాక, ఆపబంధమును నాటకీయముగా గూడ నంతరించెనని సహ
దయులకు విదితము కాక మానదు. అదియే, ఆయన సరణి నాటకీయముి
అను మాడ లోగల తాత్పర్భము. ఇట్టమటచే అయన చేతిలో భారతకథ కథన
రూపమున నడవనేదని గాని ప్యాతలు ఎచ్చటను వర్థింపబశలే వని గాని అను
కొనరాడు. కాని అటి అభ్యాన క్షణముల కంటే నాటకీయ లక్షణములే ఆయన
అక్ష మ్ ఇళ యస! ర టం 1
పురాణమసిపించు కొడదగిసన భారతమును కావ
Wr ఉల్లి
స పల వ్ వ్ శ ఆ రే వా లో గ
భారతమున. మిక్సు ముత సుంద మరియ నజీవ పాతసృక్షిలోను దాని
ప
లీ
గ్ మె శు ert we అలి రాగి జు న ఇ అ ఫ్ ఇ
కాధారమెన పాతదుక భై వరికిఎంకలోను ఆయనకు గల [పతిభ నాటక
Chretien
rE
ఎత్తూ, అదన దొ సజు టో అ జ అం అగ? అ స్తే
ద్ర రల అ మా DD Th మస న స జ్ఞశకంద్ద తబ సంగతి చెప్ప అ 2
వే Pn వ్ “7 Pa,
ణు ౯
చొ ఇ అ నవపాంం త భై జం కే ఖా వ్ శ pa Mma డా - ఇ జ్
Fan నఖ నత YY Ne ల = Hx. Tis | "
యో య (గ nw ఫీ Taf Ws యు బో సలి ఎ) సతో జీ మ్... ఛో ఫో ఇళ అం లం
జో pe)
ఖలీ జ స. OR ళ్ Tan జ = నా అహి సో mm & ఇ జే
[ప్రపం వముబ పూట ఎుట్టుక్ను కు పురాణ కహాసాదులకు నాటక లక్షణము
ళా
ఇచ Me ల. య Aa టీ వ « వల గ వసా
పతంచిన కవి తెపుసనన ఇంకొకడు ఇశు, ఆయన నాటక మునంచదువలత రం [ఎ
మును, అభినయ నూదనపప, జవాంతెక సంగత ఘంఎను, పాత పవేశ నిప్ప
స. యె శ ళ్ వల్ల చ్ చ శ లే "టే ou లో
మజిము లను, జాతం అవయవ పవ్వపయములనునైచము (పవర్శించుము, స్వభావము
గా ఇ.
_ కే కచ వ న్ వల్ ఆ రోం శో mf |
చేశ ఆయన నాటకకత్త కావలపిపవాదు. కాని ఆఖ్యాన రచనచే యటచే ఆ లక్ష
డ్)
ణములను దింయంను గవ ెది తన చన హాటతయవరణి అని అనివించుకొనెను,
కావుననే ఆయన భారళముకు చదువుకున్న వ్ర శు కథను చదువృచున్నట్టు గాక
నాటకమును హా: చున్న గ్రా నవ కల్లును. అవగా రసాస్వాదన జవ్యమైన ఆఅవం
మ సీ Ly
దము కల్లుకు. ఆసలు సాహిత్య పఠసమునకు ఫలముగా చెప్పబడిన రసాస్వా దము
నాటక [(పవర్శనము చూచుచున్నవుడు సామాజ్లిషలకు కల్లెడి ఆశందానుభ్ధవ'
19
226
వరముగ భరతునిచే చెప్పబడెను, (శ్రవ్య కావ్యమునకు గాని (వదర్శనార్హత
లేని దృశ్య కావ్యమునకు గాని, భరతుని సిద్ధాంతము ము అన్వయింపదు. దర్శన వేళ
కాక (శ్రవణ పఠనవేళల యందును కావ్యములు ఆనంద. దాయకము లగుచుండు
టను గుర్తించిన అలంకారికులు తరువాతి కాలమున ఆ రససిద్ధాంతము (శ వ్యకావ్య
ములకు కూడ అనువ ర్తింప జేసిరి, అట్టుచేయటలో వారు [శవ్యకావ్యముల
నన్నిటిని లక్ష్యములుగా [గహింపక వత న్ శల్పములై న వాటియందు మామే
రసోదయము కోల్లునని ఒక మేర ఏర్పరః [ప్రత్యక్ష కల్పము ” అనగాభూత
పూర్వమైన వా తాం ఎతము ఇంచుమించు ma తదముగా మరల కంటి యెదుట
కానవచ్చుట. నాపకధర్మమిదియే కదా! ఏనాడో, : ఎక్కడన్ జరిగిన యొక
వృత్తాం తమును ఈనాడు మన కంటియెదుట జరుగుచున్నట్టుగా చు+పుటయే
నాటక (వదర్శనము. అందుచేతనే కథ భూతకాలికమైనను నాటకరచన పర్త
మాన [కియా[పయోగముతో రచింసబడును. నాటకేతరమైన కావ్య వఠన వేళను
రసోదయము కావలెనన్నచో కథానంవిధానము నాటకమునందువలె (ప్రత్యక్షము
కావలని యుండును, పాతల మానసిక భావవివ ర్తములను, శడిరావయవ విశ్నేవ
ములను, గాత స్వర కాకువులను భావించి వ వా తానుగుణముగ సందర్భాను సార
ముగ చి: (తింపగలకపులకే కావ్యమును ను పత్ణక్షగోచర మునర్చు ట్ సాధ్యమగును.
అట్టి కావ్యములే రసవంతములు అగివిదు కొనును. తెలుగుకవులలో కూలం
కష నాటకీయ (వజ్ఞగల మహాకవి తిక్కన. |పబంధక వులలో అట్టి (పజ్జక లవారు
మటికొందరు కలరుగాని వారుతిక్సన తరువాతనే పరిగణింపదగినవారు. మరియు
ఆ |1పబంధములు భారతమువలె ఆతివి స్పృతి కల కథలు కావు. అవి పరిమిత
పరిమాణము కలవి. ఆందు వరించు పాతలును పరిమిత సంఖ్య కలవి. ఇక
భారతమో, అసంఖ్యాక పా తలతో నడిచెడి అతివిస్ప్రత వస్తువవంచము.
విపులతర మైన పటముమీద చి, (తీంవఐడిన మూర్తులలో నూక్ష్మ రేఖలు మరుగు
వడు ననుట చ్మితలేఖన కళాధర్మములలో నొకటి. అట్టే సాహిత్యమున కూడ
విపులతరమైన వస్తు [ప్రపంచములో సూక్ష్మ వివరణములు కవి భావనను తప్పించు
కొసి పోవును. భారతములో అట్టి సూక్ష్మవివరణ విస్మరణ మెయ్యెడను జరుగ
లేదు. ఈ సిద్ధాంతమునకు (గంథమ ంతయు ఉదాహరణమే. అయినను ఒకటి
రెండు ఉదాహరణములు చెప్పెదను, (1) దె దొవడి నైరం। ధీవేషమున విరాట పురము
చొచ్చునవుడు సైరం(ధీజాతివేషమున కుచితమౌనట్టు జడను వివ్వుకొని “ “వల
227
వలి దిక్కు న కించుక మలగునట్లు”కొవ్చు వెట్టుకున్నదట. (2) నుధేష్టను చేర
బోవు నప్పుడు “తల సీరయరసి” వినయ వైభవముతో చనియెనట. (కి) గాంధారీ
ధృతరాష్ట్రంల వెంట వనవానమునకు పోవ సంకల్పించిన కుంతీదేవి ఆ తలంపు
మానుమని వేడుకొనిన ధర్మజునకు తనతలంపు మారదని చెప్పునపుడు-
“నిజన్మంధంబుననున్న గాంధారి కరంబు( గరంబు నయంబున. బావి
ఆతనిదిక్కు మొగంబై ”
కం॥ “నీవేమియ ననకుము, నహ
దేవుని నేమరక యరయు, దినకర నుతునిన్
భావమున దలవు, మే నాదేవ
నముని పుట్టు వడచితిం గవటమునన్” అనియెను
(1) దౌవది కీచకుని వలన తాను పడిన భంగపాటు భీమున కెరిగించు
నదియె రాత్రివేళ మహాననశాలకు పోయి నిదలో నున్న ఆతనిని మెల్లగా సంబో
ధించెనట. అతడు మెల్కని చీకటి గావున వ్యక్తిని గుర్తుపట్టలేక “యెవ్వరిది:”
యనెనట. ఆమె “నేను” ఆని బదులు చెవ్పినదట. ఆ యెలుంగును బట్టి అతడు
ఆమెను దౌవదిగా (గహించెనట. ఇట్టి శాదీరక చేష్టలు, వాచిక కాకువులు, నాటక
(పదర్శవమున నటులు చేసెడి అభినయ విశేషములు. వాటిని కూడ కథా వర్త
నమున ఇముడ్చుట చేతనే కావ్యార్థము _పత్యక్ష కల్పమైనది. దాని ఫలితముగా
విషయ [(వధానమైన ఈ యితిహానము నాటకముగా రన (ప్రధానమైనది. నిర్వచ
నోతర రామాయణ [పకరణమున నే నుదాహరించిన సీతా వివాన, రంభా రావణ
నంవాదములు ఇయ్యెడను ఉదాహరణములు కాదగును. మరి అట్టివి వేన వేలు.
౩ లిలో రెండవ అంశ మైన పదగుంభన సరణి
శబ్బవిన్యాన సరణిని బట్టి ఒక కవి యొక్క శైలి భావస్ఫోరక మో
(ఆవేశ జనక మో) కర్ణ పేయమో బుద్ధిగ మ్య మో అయి ఉండుననియు, ఈ గుణ
ములు సందర్భమును బట్టి ఒక్కొాక్కయెడ సమ్మిశితములై యుండుట కల
దనియు, అయినను [పధానముగా ఏదో ఒక గుణము ఒక్కోక్క కవి శైలికి
ఆత్మధర్మ ముగా నెగడుచుండుననియ ఇతః పూర్ణము చెప్పితిని. ఆ [ప్రమాణ
మును బట్టి తిక్కన శైలి (వధానముగ బుద్దిగ మ్యము ఆని చెప్పవచ్చును.
228
ఆలంకారికులు కావ్యగు: 52 ములు గా వెర్కొన్న వాటిలో ఆర్ధ వ్య క్రి (Propriety)
సమ్మితత్వము (Precision) సంక్నేపము (Brevis), సమత (Balance)
మొదలగు గుణములన్నియు బుద్ది గమ్మమైన శైలికి లక్షణములు. కేవల కర్ణ
వేయములై న గుణములను తిక్కన ఎచ్చు టను ఆదరింపలేదు, భావస్పోరకము,
బుద్ధి గమ్యములైన గుణములలో సందర్భోచితముగా ఒక్కొక్క దానికి [పాధాన్య
మిచ్చి హృదయార్షఏతను, బుద్ధివికానమును సమముగా కలిగించును. భావా
వెశము గల ఘట్టము లంచును బుద్ధి గుణములకే ఎక్కువ ఆధికారమిచ్చును
గాని, ఆ ఆవేళ వవాహమున బడి మన్య. లువైచుదు దు కొట్టుకొనిపోడు. తత్సలిత
ముగా కావ్యశిల్ప అశ్మక అములలో + కరోభూషణ మనదగిన జొచిత్య పరిపాలనము
ఆయన రచనలో |వతివాకమునందును రు యన్ఫుటవగుడుండును. జీవితములో
అయన మహామేధావి. ఆ మేధావితడయు ఆయన శైలికి ఆత్మధర్మము.
ఈయన రచనలో అర్జము ననుసరించి శబ్దము నడచును గాని శబ్దము
తీసిన దారిని నడచి అర్థము (భంళముకాము. ఏ కవికేని తన భావమునకు గోత
రిందినదంత యు రచించి చూపుట దుర్శభము. కుద్ద భావనా [ప్రపంచమున
సంబందించిన ఆతసి యూష మూర్త డక "దదమకదగిన థబ్దములో అవత
నప్పటికి ఆనక సంకటములకులో నై పవమిత రూవముతోనే వ్య క్ర మగును.
సాధారణ కవు లందరు శద్దాధికార సంకటములకు లోనయి యివి నడవిన దారినే
తమ భావముల పోనిచ్చి యా యీషత*,లముతోనే తృవిపొం ౭దెదరు. భావ
[భంశము నంగీకరింవని మహాకన్తలు ళబ్దమునే భావమునకు లోనుగావించి
చు విధముల (తివి మలచి నడవెంతురు. వీరే వశ్య
భావానుగుణకు గ దానిని వః
వాక్కులు. ఈః కావ్యము తీక్క్తున వలె నివంహించిన తెలుగు కవి మరియికడు
లేడు. మరియు ఈయన రచనలో నొక్కాక్క యెడ ఒకే పద్యమున కార్య
కారణ నంబజంధము గల ఆనక వాకముల డును. ఈ వాక్యముల సంబంధము
"I జలు జ్యా a అభీ జ్
లను మణ మూహించుకొశవలపళ2 గాసి అయ చెపాడు,
చం! కళ యుద గెంచు ళం ప్ర యము కుం బ్ లన; ఆడంగునే వగన్
మిగత్తి ద దలంచినన్ బగకు మేలిమి ల వంబు కేశవా”
229
ఈ పద్యమున “వగ ఆడగించుట లెన్ని అని ఒక సిద్ధాంతము చేయ
బడినది. ఆ ఆకగించుట [కౌర్య రహీఠతముగ జరుగవలెనని ఇంకొక నంకేత
వాక్యము చేర్చ ల డద, ఈ రబడు వాకాములకు నడుమ ఒకదాని నొకటి పూర్వ
పక్షము చేయుచు మూడు వాక్యములున్నవి. ఆ మీమాంసావరితము గా [కౌర్య
రహితముగా పగదీర్చుకోనుట సాధ్యము కాదు గనుక అనలు పగ బూనుటయే
అకార్యమని నిశ్సయిందబడినది, అర్థ సంవాదము కలిగి సమాన బలము గల
ఇందలి వాక్యములమ ఇంకొక. కః యెనచో ఏ సీసవద్యముననో వివరముగ
[(వాసియుండును. తీక;_నడి ఆ పద్ధతి ౩ కాదు. మరియు సిద్ధాంత మును నయు కిక
ముగా సమర్థింపుచు తర్క. సహా హము చేడముట ఆయనకు వరిపాటి, “అమలోదాత్త
మనీష” కలవాడు కనుక తర మునకు తాళజాలసి యె సిద్ధాంతమును చేయడు,
ఒక్ పద్యము నుదాహరించెదను.
గ!
@-
“పలనధికంబుగా గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం
దుల నొడగూర్చు నెర్చి, తనుజడోషము లారయు శ క్రికల్లి యా
రులకు జికిత్స చైయదుడ, రోగము హాయమిలేదె? వారు రో
గులగుట కాన మెట్ట? (పతిహల విథిన్ నరు నేర్చుక్ చదునే?”
ఈ పద్యములో నరుడు తన (పజ్ఞచే (ప్రతికూల విధిని ఆత్మికమింప
జాలడను సిద్ధాంతము చేయబడినది. దానికి, నమర్హుడెన వైద్యుడు చికిత్స చేసి
నను రోగము పోకుండుట దా ్రృష్టాంతముగా సీయబడినది. వైద్యుడు ఆసమర్థుడే
యైనచో ఆ దృష్టాంత మే అసమర్థమగును. కావున సమర్థుడైన వైద్యుడే (గహింవ
బడెను. వెద్యుని సామర్థ్యమును సిహాపిళచుటకు అయిదు లక్షణములు పేర్పాన
బడినవి. వాటిలో మొదటిది కాస్తారభ్యసనము, రెండవది మందులు చేయు నేర్చు,
మూడవడి రోగనిదానము, నాల్గవది చికిత్సా కౌళశలము, అయిదవది “వలను”-
అనగా ఉపాయమని సాధారణార్థము, సమయోచితోపాయము ఆస్ విశేషార్థము
(Resourcefulnessy}; చికిత్స చేయునవుడు ఎవ్పటి కప్పుడు తటస్థించు
బెట్టిద ములను తొలగు దోయు నేరు. ఈ లక్షణములలో నేదిలేకున్నను వైద్యుడు
సమర్ధుడే కాజాలడు. వాటిలో ఉపాయము అతిముఖ్యమగుటయే కాక కాస్తా
భ్యాసమునకు పూర్ణమే వెద్యుడు కాదలచిన వాసికి ఉండవలసిన సహజ లక్ష్మ
ణము. అందుచే నది మొదట పర్యా _నబడెను. నులభముగా నున్న ఈ పద్య
ములో తర్క. మయమైన ఇంత విపులార్థమున్నది. ఇందు అర్జాతికాయియమైన
230
శబ్దముగాని శబ్బాతిశాయియైన ఆర్థముగాని ఎచ్చటనులేదు. ఇట్టివే ఆయన శైలికి
గల లక్షణములు. ఈ శ్రైలియే బుద్ధిగమ్యమని చెప్పదగినది.
మరి కొన్నిచోట్ల భావము యొక్క_ లోతును బట్టి అర్థమునకు రుటితి
న్ఫూ ర్తి కలుగదు. అనలు ఏ కవి రచించిన వద్యమునకై నను అర్థము చెప్ప
బూనెడివాడు ఆ కవి ఆ పద్యములో చెప్పదలచిన భావమేదియో మునుముందు
ఊహించి అవగతము చేసికొన్న నేగాని ఆర్థము చెప్పజాలడు. కవి హృదయము
గోచరము కానినాడు ఆ పద్యమునకు అర్థమే చెప్పలేడు. అనగా వ్యాఖ్యాత
కవికి గల భావుకత్వము కలవాడై యుండవలె నన్నమాట. ఒకటి రెండు ఉదా
హరణములు చూడుడు :-
కం॥ “పరిచారికాత్వ రేఖా
పరిణతి తనమేన ఆచ్చువడు భావనకున్
తిరమై తలకొను నంతః
కరణముతో పురము దృపదకన్యక సొచ్చెన్,”
ఇది |దౌవది సుధేష్టయొద్ద నెరం|ధ్రిగా వర్రింపబోవు సందర్భమున
చెప్పినది. ఆమె ఒక మహారాజునకు పట్టమహిషి. కాలవథమున వపదిచాదిక
కాబోవుచున్నది. ఎంత నేర్పుతో వేషము మార్చుకొని నటింప బూనినను ఆమె
రూపరేఖలు సహజ [పాథవమును వెల్లడించుచునే యుండును. వేషమే గాక రేఖ
సైతము పరిచారికాత్వ స్ఫురణ కల్లింపనిచో గుట్టు బయటపడును. రేఖను
మార్చుకొనుటకు శరిరవర్ణమును మార్చుకొన ఓటవలె ఆతి దుర్భటము. కాని
భావితాత్ములై నవారు త్రికరణశద్ధిగా భావన చేసినచో ఆత్మీయ రేఖను గూడ
మార్చుకొనగలరు. అట్టి భావన చేయుటకు, అంతః కరణము ఆచంచలమె
యుండవలయును. ఈయెడ పాంచాలి తన శరీరమున వరిచారికాత్వ రేఖ
పొచ్చెము లేకుండ ముుదితమగుటకై తాను చేయ భావన స్థిర మైయుం డదగిన
ఆంత౩కరణముతో పురము సోచి ౧నదనీ ఈ పద్యముయొక్క “భావము. ' “భావన
వలన రేఖ మార్చుకొనవచ్చును అనెడి యోగళాస్త్ర రహన్యమును అర్జునుడు
బృహన్నల యయ్యెడు నందర్భమున కూడ తిక్కన వ్య కపరచెను. ఆ వాక్య
: “వదనంబు కొమరు భావనచేని వేరుగా” అర్జునుని ముఖ సౌందర్యము
భావన వలన మారిపోయినదట. అగాధమైన ఇట్టి ఆర్థగాంభీర్యము నూహింపలేని
231
వారికి ఆయన పద్యములు విన్నంతనే అర్థ ములుకావు. ఈ గుణమును [గహింప
లేక తిక్క న కవిత్వము నకు (పస సన్నతా గుణము తక్కుువయని కొందరను
కొందురు. ఆర్థగాంభీ క్యమును ఆపనన్నతగా తలచుట అశిక్షిత బుద్దులకు
సహజమే!
ఇంకొక ఉదాహరణము చూడుడు,
“నశ్రీయెన చెలువున నెజసిన లోకర
క్షణ మనంగగళంబు చాయదోవి'
హరిహరనాథుడు తనకు [వత్యక్షమైనవుడు తిక్కన చేసిన ఆ రూప
వర్ణనగల పద్యములోని పాదమిది. కాలకూటము _మింగిననాడు ఏర్పడిన
గళంబుచాయ ఆ దేవుఫ్ కంఠమున కానవచ్చెనట. ఆనాడు లోకరక్షణార్గమె
ఆయన హాలాహలమును |మింగానుగాన ఆ ఛాయయే ఇక్కడ లోకరక్షణముగా
అభేదాధ్యవసితమైనది. అయితే ఆ నల్దనిభాయయే ఆడర్శ ప్రాయమైన సౌందర్య
ముతో నిండియున్నదట. ఈ అర్ధమునకు తిక్కన వాడిన వాక్యము ““గుజీయైన
చెలువున నెరసిన (filled wth ideal beauty) అని, ఈమూడు అచ్చ
తెనుగు మాటలలో ' “ఆదర్శ ప్రాయమైన సౌందర్భముతోనిండిన”అన్న వాక్యార్థము
ఇమిడియున్నది. ఇది గహింపలేన వారికి ఆయన కవిత్వము అ|పనన్న ముగ
తోచుట వింతగాదు. మరి ఆధ్యాత్మికము లైన కొన్ని ఘట్టములలో వెదాంత శాస్త్ర
పరిజ్ఞానము యోగళాస్తాినుభవము లేనివారికి ఎంత ఆలోచించినను ఆర్థముగాని
వద్యములున్నవి, అల్లే ధర్మశాస్త్ర [పసంగములు వచ్చినవుడును అట్టివే కొన్ని
పద్యములు గలవు. వాటినైనను ఆపనన్నతాదోషజుష్షము లనరాదు. కావ్యము
లలో కాస్తారిర్థ | 'పనంగము వచ్చినవుడు తచ్చాస్ర్ర వరిజ్ఞానము లేనివారికి అవి
దుర్చోధములగుట సహజమే: దానికి మన విజ్ఞానలోపమే కొరణముగాని కవి
రచనా లోపము కారణము కాదు.
ఆర్థమునకు మందు విన్నంతనే చెవికి ఇంపును, మనస్సునకు హాయిని
గొల్పెడి వద్యములు తిక్కన రచనలో చాల ఆరుదుగానుండును. క్యాచిత్క_ము
లైనవి కొన్ని ఉండవచ్చును. ఆవియైనను కేవలము ఆక్షరరమ్యతనాశించి
వానీన పద్యములుగావు, భారతమున ఇతర భాగములందును భాగవతాది ఇతర
[గ్రంథ సములందును సందర్భము నుండి వేరుపరచి ఇంపుగా చదువుకొన దగిన
4 ల. a na, అరి a etn a Ff al అదం టు
పద శ్టిముల నకములుండును. తిక్కన భారతమున ,వతి పదమును సందర ఖి
అధ ్య శ. నఖ వ సొ po త. we Er వ. కంల క జ జు ఆన మ గ
సంకీలిత మై అవయవితో విడరాసి పొతుము కలిగియుండును గా వ దానిని వెరు
ఇ స ఒల్లో స్య అప మర్
పర వి ముచ్చటగా చదువుకొని ముకియుట పొనగదు.
“చిచ్చరకన్ను మూసికొని చేతి|తికాలము డాచి లీలమై
ఆ oo ma
వచ్చిన రుడుచందమున |వాలెద వీవసిలోన నొర్యగా
వచ్చునె నిన్ను నెట్టి వ మగ వారికి సే కృపన్మాశయింవగా
వచ్చితి మేగతిన్ గలువవచ్చు మహాత్మ యెరురగ జేయ చే”
ఇత్యాది వద్యములు కొన్ని సందర్భ మునుండి వేయుపరచి చదువు కొను
టకు అన్ను వూ a నుండుసుగా గాని ఆవియునను క్ కలసియ యున్నప్పటి
చిత సుఖమును విడిగా కలిగంపలేవు. అనగా ఉక_స | స్యారచనావరా మణుడు
కాడు; కావ్యశిల్బ్ప పరాయణుడు; ఆ కిలుములో ఏ సాశమున వీ పద్యము వీ
వాక్యము ఆవశ్యక మగునో దానినే ఘటించి మూ రి శవమును రసన ని
కలిగించును. ఆవయవి నుండి విడదీసిన వీ అవయవమును ఇంపు గొలువదు.
ఇంకొక విశేషము
ఆంధవాజ్మ యములోన సంస
(0%
గ్
టో
౮
పైక
ర్త
ప్ర
te
స్క త్ త
రమ; రము, భావాతిశాయిశ బ్దము, నైఘంటికము ఆయిసే శ లియొక టియు, దేశ్య
పదఘ టెతమ్ము నాతిసమానభూయి ఎష్టము టోళ ప్యవహార సిద్ధము ఆయిన లి
యింకొకటియు రండు భిన్నమార్గములుగా తొలినాడే యేర్పడెను. దీనిలో
మొదటి దానికి నన్నయయు రెండవ డానికి తిక్క నయు గురువులు, ఈ రెండు
తెలుగు భాషలో నాటినుండి నేటికిని విడివిడిగా సాగుచునే యున్నవి. ఆర్యా
చీనులలో నన్నయ శెలిని ఆనుకరించి కృ ఎ్రతేక్యుత్యులయిన క
కలరు. శ్రీనాథపోతనాదులు, ఆ శెలికే మరికొంత వన, స వెట్టి గురువునకు
a
పులు చాలమంది
హూ “ on శ
ఇ ॥ నగ ఖీ గ Be wan A Tm EN చ / షి
వత్యుపం్థలు ఇ అఆనదగినవారుగా గణన కరే, తిక్కనను అనుకరింన జూచిన
i జర 9 it a WY లే గా Amani, Ww తా వాక తొ
1 | న pe స ర. తల బతి ఖో జః న. క్తి
మం | ల పజల (| “క. మే par (1 ళ్ ర్త న! గ్ ీ
"గా హూ
a
న్ని
గ
యాలో
చా ఖే ఇల్ల శే జ ర అ ళో మడ గ ఇ” or స్ wm ఎట్ల న
ఇవి శక స్తో వవ me 3 MOE ange I Se rt he శ
యీ కోరు ములను న ఖో అవి జు యజ అనగా అంచును. స్లైటై అస్పుక త ణి సావు ము
ములు
చు జో వట మై న. వజ నా లి క య.
కాదు, MET భాద ఆ red ఇన్ మానా ఓవ క్రాసగ్తవ్వుపై అంగీక రింతుమేని
ఒకని శైలి మరియొకనికెన్న డును అనుకరణీయముకాదు. అది ఆతని ఛాయ
న్నా
అ Ta హో శ్లో ల స్ట ఇ ల షె గో లో తో
వంటిది. ఇచ్చట [పస్తావింవబడిన అనుకరణీయక బాహిర మైన శబ్బగతికి
233
సంబంధించినది మాత్రము, తిక్కన శెలి ఆననుకరణియ మన్నవ్వుడు ఆయన
శాబ్దిక శై లియు అసాధ్యమే అనుకొనవలయును. ఆయసనవలె లోక సాధారణ
భాషలో జీవవంతములైన వాక్యములు [వానిన కవి ఇంకౌకడు లేడు.
వర్హనలు-చి తణము
కావ్యమునందలి వర్ణనలు వస్తువర్ణనమనియు రూపచ్మితణమనియు భావ
చితణములనియు మూడు విధములు. రమణయములైన సూర్యచం దోదయాది
(పకృతి దృశ్యములును, పాత్రలు వర్తించు రంగస్థలాది నన్న వశములును,
వస్తువర్ణనలగును. మది ఆ రంగమున (ప్రవేశించు ప్యాతఐ టూపరేఖలను, మనో
భావములను వర్ణించుట రూపచి తణమగును. అలంకార శాస్త్రమున ఏటిలో
మొదటి వర్గమున కుద్దిపన విభావమనియు, రెండవ
మనియు పేర్లు_కధలో ఒక వీివాహఘట్టము సందర్భిందరిసపుడు ఆ వివాహ
మళటపమును అందలి వేదిని నానావిధ మంగళదవ్య సముచ్చయ స్టితిని బంధు
మిత్ర జననమావేశమును వర్షించట వస్తువర్ణనము. వెండ్రిిటమిద ఆసీనులైన
నూతన వధూవరులను వర్ణించుట రూపచి తణము. మరి వారి మధురమనోభావ
నంచారమును వర్ణించుట భావచ్శితజము. ఈ మూడును విడదీయరాని పొత్తు
కలిగియుండుట నిజమే కాని, వాటికిగిల ఈషద్భేసమును గ ర్రించుట
మా్యతము విమర్శధర్మము. ఈ మూడును ఉత్తరోత్తర చతురతరములు,
అందును మూడవది (భావవర్ణన) క వియొక్క_ అంతర జగద్దర్శన నిపుణతకు
పరీఇా స్థానము. నజీవపాత సృష్టికి ఆ దర్శనమే మూలభూతము. సాధారణ
ముగా ఈమూడు విధములను వర్ణనలనియ చెప్పుచుందుము. అందు త ప్పేమియు
లేదు. తిక్కనగారి సన్ని వేళ వరనలును, మూ రి వరనలును, భావ వర్ణనలును
దానికి ఆలంబన విభావ
(3) తాటి భు
పరన్పర పోషకములై రసోచయము కలించుచుండును.
ఆయన చేతబడిన భారత భాగమున యుద్ధభూమియు, అందు నంహార
తాండవమొనర్చు వీరుల మూర్తులును [పథాన వర్ణసీయాంశ నలు, యుద్ధ వంచ క
భాగమునగల కథ యంతయు ముఖ్యముగా ఈ రెండంశములతు సంబంటించినవె,
ఈ భాగమును యుద్ధభూమిని [పవపాంచెడి రక్తవాహినులవలె రౌ చభయాగనక
రసన, పవాహములను వెల్టీనిరియించి తిక్కన రిమఐమయభయంత ర మైన ఒక
234
ర్శించెను. అయన యుద్ధభూమిలో రుదునివలె ఆనంద
ర వశ ము తాండవించ చుచు అయిదు వర్వముల వీరగితము దేవతలు ఆల
చవి చలుగతి పాడనా? ఆని యనివించును. ఆ వీరగీతముయొక్క_ తుది
క అప్పటికి గఓించిన పదునెనిమిది రోజులలో పోరిపోరివీర
విన శూరుల క శేబరములను, ఆవి చివరికి జీర్ణించి గుర్తుపట్టరానీ
స్వర్లమలంక రెంచి
అంగవైకల్యముతో పడియున్న స్థితిని చితించుటలో ఆయన చూపిన సునిశిత
మైన భావన ఊహిఎపవలసినదే కాని ఉగ్గడించుటకు సాధ్యముకాదు. యుద్ధము
లను వర్ణించిన యున్ధపంచకము లో పవపాంచిన 5 రద భయానక రనముల
చ వరమున కురుకాంత ఇ అ,కుజంముతో బాటు కరుణబీభత్స
కియుదుండును. భర్త లశవములమీదబడి విలపించు వీఠపళ్చ్నులు,
పుతులి శవముంమీదజడి విలపించు వీరమాతలు దుఃఖపరవళశలై. చేయు ఆ|కోళ
నినాదములు సీరవమైన నాదముతో పాఠకుల హృదయముల లనే కాక ఆత్మలను
గూడ డపింపజియుడుండును. ఆవర్యములో అక్షుణ్ణములై న కొన్ని వృత్తములు
వాడబకినపి. అవి గయ, హియములు. పఠన సామర్థ్యము కలవాడు వాటి గేయ
మనినటు చదివిన యెడల ఆ కరుణరనము ద్విగుణీకృత
{9
ముగా అనుభ పించబడుకు. కావ్యకళ లో కరుణమునకును గీతికిని సహజ సంబం
లేకపోవుట యేకాదు ఛాయ్మాగాహకియం[తముకూడ (గహింపజశజాలదు.
ag సం వా పర్ ఇ క g
అుౌ అరి లి చ తీక3_న పత? కితముగా శబ బదితిత మొనర్చిన నేర్పు ఆయనకే
ళు
wr) చ
చెల్లును. ఒక ఉదాహరణ చూడుడు ఇది శల్యుని శవ వర్ణన,
గీ॥ పోరిగ
డె చూచితె శల్యుండు వెడలియున?
పా ఇల్లీ వ రా. , జ అప క్ట
జహ్యదనియెడి వాయన, శేణి కృష్ణః"
శ మం nf i శల అలో య ఇ క
గ ఐసు "= ద గ కా రూపములను స్వాభావికముగా చిితించు
ఓల ఆమయనకునల కొళలము భారత వై
eas LIE ig th om ap స | et p మెలి! 3
“క్ క్తిడిలను కానవ చ్చును, ఇంకొక ఉదా
ను వో నము వ MR జు మె వ pe స న్ లల న
మ
రాజపుతి + ప ర aM కకం కొక
పళ్ళు ఆదర పూర్వకముగా “రమ్ము” అని చేరదీయుట ఇందు వరింప
ణు
235
“కనుగొని గారవంబును మొగంబు(స; గేల బురః [పసారముం
నువున నమభావమును డంతమరీచుల సామి నిర్ణమం
బును దనలో( గడల్కానగ భూడితరాదర రేఖ నిందు ఈ
మ్మనవుడు నంతనంత [దువదాత్మ జచేరి ప్నీతి సిల్చినన్ ”
సుధేష్ట, గౌరవభావము తోచెడు మొగముతో చాచిన చేతులతో, లేచి
నపుడు నగమువంచిన శరీరముతో, చరునవ్వువలన కొంచెయి వ్యకమైన దంత
కాంతులతో మిక్కిలి ఆదర భావము సూచించుచు ““ఇందురమ్ము"” అస చేరబిలి
చినదట. పాంచాలి అంతంతజేరి వినీతితో నిల్చినదట. ఇంకొక కవియైనచో
నుధేష్టజూవిన ఆదరభావమును ఆమె ఆఅవయవచేస్టా వివరములతో వనిలేకుండ
గనె స్థూలముగా ఒక. వాక్యములో చెప్పి ముగించును. ఆ వాక్యమువలన
నందర్భ తాత్సర్యమే బోదవడునుగాని (ప్రత్యక్షమూ ర్రిడర్శనము కలుగదు.
మనచే ఆ మూ ర్రిదర్శనము చేయించుటయె తిక్కనగారి. శిల్పలక్షణము
సంస్కృత కవులలో భట్టుబాణుని కాదంబరి ఈ రూపచితణ కౌశలమునకు
[పథమోదాహరణము. ఆయినను అడి వచనరచన కనుక కొంచెము నుకరమే
యగును. తెలుగులో ఈ (ప్రజ్జక లవారు ముగ్గురు, నలుగుడు మ్మాతము కలరు.
వారిలో తిక్కన కాలమునుబట్టియకాక [ప్రతిభను బెట్టియు [ప్యృపధముడు,
మరియు మూర్తి చితణములో స్థిరరూవమును వర్ణించుటకం దె చరరూపమును
వర్ణించుట కష్టమైనపని రూవగతమైన సహజ సౌందర్యము. దాని చలనవస్థలో
ద్విగుణీకృతమై మోహనమగును. ఆ చలనావస్థను వర్ణించు నేర్చు ఎగిరెడి
వక్షిని కొవైడు విలుకాని నేర్పువంటిది. తిక్కన క్లేశతరమైన అట్టి చరరూప
మును వర్ణించుటకే కుతూహలవడును. దీనివంటిదె [పాణుల ఆకారములకం టె
తన్మనోభావముల వర్ణించుటలో గల క్షళము. ఆకారము బాహిర [ప్రపంచమున
సంబంధించినది; ఇంగతము ఆంతర వపంద..గకు సంబంధించినది. ఉభయా
త్మృకమైన రూపము వర్చింపబడినవ్వు గె దాసి ఆత్మ వ్యక మగును. తిక్కన
రూపచితణలో ఆకారము, దాని చలనము, తదంతఃకరణ |వవృత్తి కలిని
రాశీ భూత మై సమ్మగ సౌందర్యమును వెలార్చుచుండును,
ఖాషాసృష్ట
కావంరచనకు యోగమెన ఆం|ధభాషలేని రోజులలో శీషమెన భాషను
S$ pee ట్ర
నిర్మించుకొని కావ్యరచనను నిర్వహించిన నిద్ధసంకల్పుడు నన్నయ- ఆయన
236
చేతలో తత్ర" వ సంజాలమువతె శుద్దాం[ధ్రము పెం eras భణేదు. తతా, రణము
నన య. పకరణమున చిపిఇతీని, అచ్చ తెనుయున కాగెరవము తెచ్చినవాడు
హ్ [am
శ కియు సంవన్నతయు, ఆది వ్య_క్రముచే యు భావ
6భీరతను బట్టి తెలియవచ్చును. అచ్చ తెనుంగు భాష
హూజ్మాతి హూమ్మములైన మనోభావములను వ్యక్తము చేయుటయందును ఆతి
క్త పరమార్థములను నిష రగా వివరించుట యందును కూడ
పయోగముచే లో మునకు చూవినవాడు తిక్కన. అట్టి
యా భాష అంతయు ఆయన సృష్టించుకొన్న దే ఆ భాషా సృష్టిలో కొంతవరకు
శూ a MUO ow ul శ ఎస, అట్లీ ల యాం క్
నాటి వాడుక పదముల సహాయము చాల కలదు. ఆయన వాక్యములు వ్యాకరణ
ఖై
ఖా! * అల గా
ఒశ్నణానుసారముగానే ఉన్నను, భాష అంతయు వ్యావహారిక భాష. అందును
నెల్లూరు మాండలిక పదపయోగములు ఆఅమితము*గా కలవు. దేశ్యమైన
తెలుగుభాషను పాల్కురికి సోమనాథుడును విస్తారమువాడెను. కాని అతని
భాషకు తిక్కన భాషవలె సాధారణీకృతిరాలేదు. దీనికి కారణము సోమనాథుని
[వకరణమున వివకించితిని, ర చూడదగును. ఆ వ్యావహారిక భాషా పదము
లకే పద్దదాపమును | ER వాణము నిచ్చి ఆయన భారతము రచించెను.
“ఒక కపి యొక _ రచనా సామర్థ్యమునకు పరీక్షా స్థానము కియావద
ప్రయోగము . use of the verb)” అని ఆరిస్టాటిల్ ఒకచోట నిరే
పు క!
ము: మానవ వర్శనమే క విత్వమునకు వకృతి. వర్తనమును
ట్
కము డే : చేయునది కియారూపమె గాని తక్కిన భాషా భాగములు కావు. అవ
సయ (క్రియకు ఆంగొభూతమలు. కావున వాక్యములో [కియాపవము
హణము. మరియు శారీరక వర్తన నమను సూచించు క్రియాపదములు లభించి
ఖ్
ల ME , సమ i ల స! | - a సి We ఆ ఇ ఆర
నంత వచురముగి మానసిక వ్యావాఠమును నూచించునవి లభింవవు. ఆంచును
చి కియలలో ఛాయా మాతముగ అర్థభద
Babs woth Puls జ oa తులు Pie ఆల! త్ర న కియా
గో
వయోగము చేయలేని కవి తనకు న్సురిం
వయో గించి పులిమ పుచు*ను.
చి ది చలీ ల జ Mant, uf
Wa wie మీ వామును టై
సఖ hin LM)
వం జా
అరం మవ వనిఇలకు, పలుకకుందుము అను మాటలు ఇతర ,పాంతము
a శో జం Nim పను అయం కిరి ప జ చి క్
Pi, జ మ న 4 య ల
అల అందం వహి ఊిరరుండు యు అని వాడుదుకు, అపే* “వచ్చి నదానికి, యినదానికి'”
గా
pe am కశ"
Crane (es చ న. క, * ఫీ age)
షు . మసి ౧) మర్ష క్ని Or mmm a త వలం వి ర
$$ wu జ న్్! (| ఏ జ
అజ్ఞ ఇ పై ఎ వొయాం అదును =u గంతుయ, (ప్రశ్నార్థకమున
wy WE అం.
i టట TY Van Wm
= & కర జాం చే a ae) తుది శ
కశ 3
యు ఎవురావా ఎట్ల అనినవీవు రావాఏమి? అని
జ స్ 1. ॥| న a er PE డ్ . క Tw క.
వై ఆ ట్ లలు వ్ అమున తంది తండములుగా సున్న వి,
237
ఈయన, ఒకే వ్యాపార ములో ఇణాయా మాత భేదము గల ఆంశయు
లెన్నియుండునో వాటి అన్ని టికి ఆర్ధ చ్బాయ హ్ భేదము గల (కేయాపవములన్ని
(పయోగించి నిష్కర్షమైన అర్థమును వ్య కీకరించును. ఓక ఉదాహరణము
చూడుడు.
ద్రౌవది కీచకు నింటికి నురను లేబోవు - సందర్భమున ఆమెకు కలిగిన
భయ నందేహములలో ఎట్టి భావాంతరములు కలవో ఆవన్పియు భాయా మాత
భేదము గల [క్రియలలో వ్యక్తము చేయ ఈ [కింది పద్యము చూడుడు.
ఆ॥ “తలకు పుకై గొంకు కొలదికి మీరె వె
స్ఫాటు దోచె ముట్టుపాటు దొడరె
వెజగు పాటు దసికె నెజనాడె నొవ్స? నె
వ్వగలు వగలు సీనె దిగులు వొదివెలొ
రావణునిచేత ఆవ మానితయెన రంభయొక్క చిత వైకలం;
చిన పద్య మిటువంటిదే. దాసిని ఆచ్చట వపివరించితిసి. మరియు ఒకే అర్థమును
పలు మారులు చెప్పవలని వచ్చినప్పడు ఆయన భంగ్యుంతరముల చెవ్పును గాని
పునరు కి దోషము సొంత బోడు. [దోణపర్వమున గల షోడళ మహం జ చర్విత
కథనము దీనికి దృష్టాంతము. ఆ కథనమనుతో, ఎంతెంత గొప్ప ః బతుకులు
(బతికినను ఆ వది యారుగురు మహవారాజులును తోకాంతరగతులగసట తపః
లేదు-ఆని చెప్పవలని వచ్చెను. ఒక్కొక్క. మహారాజును గురించి “లోకాంతర
గ తుడ య్యెను”ఆను వాక్యార్థమును థంగ్యంతరమున పది యారు పద: ఇములిలో
పదియారు విధముల |వాసెను.
క్క_న గారి సందేశము
ఇట్టి మహాకవి తన రచనల ద్వారా లోకమునకు చేసిన ఉపదేశమేమి =
కవిగా ఆయన మన కిచ్చిన సందేశమేమి?ః ఆని ఎవరైన a
భారతమున చెప్పబడిన ఉవదేశమే ఆయన నందేశము అ? నదాస్మాధానమేు
చెప్పవచ్చును. “అయితే ఆ భారతము తన సందేక వత: ర్ధము ఆయన
స్వతం[తముగా [వాసిన [గంథము కాదు; ఆది వ వార్రసకృతము. ఆఅ వలి
జూ జీ
దేశము వ్యాసుడు చేసినట్టిదె కాని తిక్కన చేసినట్టికాదు. ” అపి భాద
238
నంయముగా బోథింప
తన జారికిని అనునరణీయమును,
లో
bY
లీ
గాన
త మును వూర్ణపక్షము చేయవచ్చును.
డనిని తీక
ద
ము
3
ర్
కొనను, అనువాదకుడెన
rn
కథాచమతారము గాని
శ
iad
జ
హతుకొనినపుడే
మాల్లో
హృదయమునకు
గానీ లేనిచో దానిని చేవటడు
* కావున
యి
ము అనెడి మూడంగములు తిక న
హృద
కగా గక
_ధర్మ
న
ల బకరా
m7
జాల
మ.
కలో
మ.
అష్టక
స్త
శ్చ
భారతము నందలి
మాతృ
జై
ణా
టీ
so
ఇట్ల
భ్
దాసిని తన రచ
*3
Fe
fa
9 నై
“ fa స
ష్య 9D
2 క్ల
hb
EM
“a జె
é3 9)
భక |
యత్తే [సై
న. స్
a శ్ర
2 5
అనగా ఒక
ము చెప్పితిని.
సంబంధించినది. అనువాద
ందరము గాని మూలమున లేవనుట
లి
bl జే
pee
గుజాన వినిర్మించుట”
ఛ్ఖీ జ
తె
ఓ
౧
భు
చేయుటయే అని ఇతఃపూ।
ఘీ
ay
పల్నమువకు
సడల న్
అలీ.
లో
శ్ర
" a Frm
a VERS న్
Vo మె మె
hy,
వారది ఇల్లీ జే
మూలాను
ములై నమన్వయకు
ఖ్
$.
ఆ
ము ఇందు మించు
ta]
డ్డి
వికిర
ణు
గుణముగా భారతమును తెను
ఎననేకాక ధర్మ సమన్వయము
కాడను ఆయనను వ్యాసబుషి
ల్
శ
జ
de
శ
సి
i
a
వను శిల్ప
జమ
న
య ఇ న
ర పద్య నే
జో
వ
నో
న.
ey
ఆ ఇం Toa Wad Tho
A
ale
|.
గా
wm my
ha aurtadheiid ర ie ౪
శ ఆ,
We te
io
లా
ళా
మం 2
జు.
ఎట
తము
మటు (
ణో
॥ ప కస Fa
ap
#
i
ఖో జ అలీ
చు
ప్,
ఈ.
క్
ఖు సల
పవతెను, అయితే మూల
యగును గాని, తానె తన
| గ కాం
స
భాష్యక
యమ
పదేశించినవాడు కాజాలడు. కావున
ముగా రచించిన [గంథ
ము
షే
ర్త
నాడే
డే
చుటకు ఆయన న్వతం్యత
_శేదములేని
కావ్య రసాస్వాద తపన్సుచే
షమగు వరనచే
మారని
౧ ఆ
అర అద
యి
రు
రాకారత్వ లను గూర్చియు
Po
రా
Ch
అజ్,
ho
239
అ దేవుడు నానా విధముల ఐహికాముష్మిక సుఖమును కోరు వారికి దీ కైక
శరణ్యుడనియు హరిహదనాథ త త్తంనిరూవణ సంద! ఏమున చెవీ-
గారు కర్మజ్ఞాన భక్రియోగాది మార్గములలో నేదో యొక దానిని అవల
తక్కిన వాటిని ఉపేక్ష చేసిన నంకు చిత దృష్టి కలవాడుకాడు. అవన్నియు
సోపాన పరంపరా[కమమున మోక్షప్రాప్తికి కారణములసియు అన్నియు శమ
ముగా సంసేవ్యము అనియు [గహించుజటే కాక తదనురూవముగా తన జీవిత
యాతను సాగించి పూర్ణపురుషుడుగా ముక్తిని పొందెను. హరిహరనాథుకు
సర్వ దేవతా దైఇతమూ ర్తి యెకే తిక్కన సరఇభ ధర్మ మార్లాదెః
వెలుగొందెను.
9
a
న
త)
చళ్ళ
{
ఈ సాధనను మిషగాబెట్టుకొని ఐహికమును నిర్వీర్వ్యము-నిసే
కన్ను చేద మనస్సు కలవాడు కాదు, మం(తెగా, రాజనీతి వికారదుడు
వైభవో పేతుడుగా, మహాకవిగా, మహాదాతగా, బహువిధ జీవిత రంగములలో
గణనకెక్కి ఐహిక జీవితమును నవల మొనర్చుకొన్న నంసారయోగి* తనకు
శ్రీమ_త్వము, ఆయుష్మత్వము, సుధీమత్తుము భగవడను.గహలబ్ధిములని
థ్ క్రితోస్వీకరించి భోగియు, త్యాగియునై ఆ సంపదల వ్యామోహమున బడక
నిర్హివతతో మెలగిన బహ్మజ్ఞాని. కావున తిక్క_నగారు లోకమున కిచ్చిన
నందెశము అద్వైత మార్గానుసారియైన వూర్ణయోగసాధన.
ఇదంతయు ఆయన పారతొకిక్ష సాదనకు సంబ దిచచిన ధర్మాచర ణము.
కసే
స
ధీమత్వ పద. కటాక్ష దీపిత భక్త
Se. సనకారికులలో మొడటి పేర్కొ న దగినవాడు మూలఘటిక
వ్ ॥ మాటి లి శ
కతన; ఇతడు సోమయ జికి అతంంత న న్నిహితుటగుటయే కొక, ఆయనకంకిత
నం
బ్ర
మిచ్చిన దశకుమార చకిత పీఠికలో ఆ మహాపురుషుని మహోదారమైన బహి
j pa
రంతర మూరి చి.తింది లోకమున కొనంగిన శిల్పి,
అనాలో (an
ఇ re) ల ర్త
కతన డెంగి డశమునందలి“ చెంటిరాల” అనే అ|గహారమునకు అగణి.
ఆనన ఆప వకతే లెదా గామణియో? ఆ |గామము నేటి ఏలూరునకు
గమీదమున ఊండడివట ఆడినములలో నెల్లూరు పట్టణమున సారన్వత వీఠాధి
ఒకరు అనెక విధముల కది పండితుల ఆదరించుచున్న తిక్క_న్ననుజేరి
టు మహీ రాడు తన కదితం పాండిత్యములకు ఆమోదముద సంపాదింప
జగ నెబూరు చేరియుండును. అంతేకాని కేవలము ధన
లా
సంవ గా జం. వణ ల అడ ఏళ లలని జి 3 చే
అరలో లము. వళ్ళు దబంపిడు, ఆఅగహారముమున క్యగణియగుటచ అటి
వో
జ అ? ం _
అందరము ఉంచి యులందద్చు.
పతక యూ గంధమును తిళ్టున కోర్మి మిద గాక, తత్పూర్యమే
క్ల స్య సంకల్పముతో వినివింవగా ఆయన సమ్మతించి
నషం ఒ ఆస ప నై ల్
యు:డును, వట క ఆఅడిషింతుకొని, కృతి పదానము చేసినట్టు, కవులలో
ఉన చ అ +
నట వా Wm జ్ ఇ శ. చ్ బల్ లో దరు
వల నం క్రుప ప్ర త భినవద ద
we కట్ట క wed క్రైం
u న వ జున్ తిక న అ న్పిక్రి యు డి వి
లా ఎప -
pry మ నా 1. శ (1 భో 3
Bh a) wre ఇ అరు రుం న ఐక కాల ద్ర
| We ait సేపు సు అప Pls | Cog ముక్తం దక్
షు
ఖ్ఖే లై ళా ళో
మ wl ఆట ల ఇ షా '
యు కీ ధి న్ దుర 3 ఐఎలీడాలను చేద్ర
p=)
aa fT mm ఆభ ఇట్ల ఇ శ్, కళ ఇల్
చట ఆ అకు ఆ; చమునక్తు
న
ల $6
మ చు వన మె5నవాని......
241
అను విశేషణములనుబట్టి ఆ వీరుదము ఆతనికి తత్పూర్వుమే ఉన్న టుంతోచున
కాని అది సిక) న |పహూడిందినదియే అసియయు, ఈజపతారెక కంతిపీకారముసకు
ఇ
తిక్కన అనుమతించిన పిమ్మట [వాయబడినదసియు నా ఉద్దేశము, ఈ
సం|పదాదగము కూడ కవిలోక సాధారణమే |
కృతి (పదాతగా కేతన తిక్కనకు బంధువగుఓయే కాక, ఆయనకు
ిమ్య్మడనని చెప్పుకొనుటకు చనవుకూడ నంపాడించెను. ఇతడు రచిం
చిస అండ
భాషాభూషణ”మను తొలి తెలుగు వ్యాకరణ గద్యలో కాను రెక_న సోమయాజి
శిమ్యడనని ఈ విదముగ ఇవ్పకానెను.” శ్రీమదుభయకవి మిత కొమ్మ శామాత;
పు[త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి వర, ససాద కవితావిలాస వేడ
శ
శాస్త్ర వురాబేతిహాన కళాకోవిద మానస. ,....కేతనామాత్ణ (పబితందై నో
తిక్కన నెరపిన ఆగురుత్వము ఏ విధమైనదో చెప్పలేముగాని ఆయన ప
వలన కేతనక కవిత్వ కళలోను, సాహిత్యములోను, ఆనేళ శాస్త్రము లలోను పెకు?
రహస్యములు గహించి తన ప్రతిభకు మెరుగులు శిద్దుకౌని తనకు కలిగిన
ఆ మెలునకు ష్యుడనసి చె చెప్పికొని ౮ యుండును. భ,కూష అనగా
వై గద్యలో తిక్కనను | సోమయాజి అని పేర్కొన్న కేతన దశకుమూద
రితమున అయనను ఆమాత్యుడు గానే పేర్కొ _నెమ, కావున దశ
నాటికి తిక్కన యజ్ఞముచెసి యుండలే కేదనియు ఆం'ధభాషా చూవణము తిక్కన
సోమయాజి మైన విమ్మట రచింపబడెననియు తలంవ వచ్చును. కాప్ దశ కమాక
fa]
య్య
ఫోస్
ని
ర్డ
ఓకే
4
fn
టన
అ
“మహిత దక్షిణ.లైన బహు విధ యాగంబు
లతొనరించుననుట వర్ణనము చొవ్చు''
ఆగి [వాయుట బట్టి తిక్కన సోకుయాగము చేసిన తరువాతనే తత తి
స్వీకారము చేసెనని భావింపరాదు సోమయాగ మునకు పూర
దగిన శౌతస్మార్ర ర |కతువులు వెక్కుగలవు. అవి యన్నియు యాగములే 1
వాటిలో సోమపాన విధానమ.ఐడదు
“వైదిక మార్గ? నిష్టమగు వర్తనమున్ తగ నిర్వహించు చంది తక న
నోమయాగమునకు పూర్వమే అట్టె కతువులు వెక్కు_కే యుండుడు
బాటన,
వ ఈ గద్య కొన్ని వాత (నతులలో లేవట, కొన్నిఏ నున్న చాలు. జ.
16
242
కావున దశకుమార చరిత నాటికి ఆయన సోమయాజి కాడు, మరి
ఈ గంథమున భారత |పసావన లేకపోవుటయే గాక _నిర్వచనో త్తర రామా
యణ (పశంసయు లేదు. తిక్కన (గంథరచనా (పళ న్తిని తడవిన ఈ (కింది
వద్యముననై నను దాని వేరె త్రలేదు.
కం॥ కృతులు రచియింవ నుకవుల
కృతులొప్ప గొనంగ నొరునకుం దీరునె ? వా
కృతిసిభుడు వితరణ శ్రీ
యుతు డన్నమనుతు(డు తిక్కడొకనికి దక్కన్.
భారత నిర్వచనో తరరామాయణములు కాక తిక్కన రచించిన ఇతర
కృతులను మననున పెట్టుకొని కేతన ఈ పద్యమును (వాసియుండును. నిర్వచ
నో త్తరరామాయణమే ఆనా టికి పుట్టియన్నచో అతడు దానిని [పళంసింపక
విడువడు. ఈ కారణములబట్టి దశకుమార చరితము నిర్వచనోత్తర రామాయణ
మునకు పూర్వరచన యని నేనే గాక పలువురు భావింతురు ఈ విషయమంతయు
తిక్కన [పకరణమున చెప్పితిని.
తెనుగున [గంథావతారికలలో ఏ అవతారికకును లేని _పాధాన్యము
దశకుమారచరితా వతారికకు కలదు. అందు కృతిపతి యైన తిక్కన
యొక్క మహనీయమైన బహిరంతర మూర్తి వర్ణ్షనచేయబడెకు. మనకు యథార్థ
మైన కవుల బీవిత చరితలు లేవు. వారిని గురించి జీవిజాంశములు వాయ
తల పెట్టిన చరితకారులకు ఉపకరించు ఆధారములు సైతము చాల తక్కువ.
రాజాంకితములై న |గంథముల అవతారికలలో ఆయా రాజులయొక్క_ చరిత
కొంతవరకు కానవచ్చును గాని అదియు రాజకీయ చరిత వర్ణనమేగాని కృతిపతి
యొక్క ఆత్మీయతా వర్ణన గాదు.
దశకుమార చరిత ఒక మహాకవి యొక్క. లోకాతిశాయి యెన న్వరూప
న్వభావములను శబ్దములతో చి తించీ ఆయన వర్ణది తములేని లోటును తీర్చెను.
అంతేకాదు తిక్కన వంటి కారణజన్ముడు ఆవిర్భవించుటకు అర్లకేతమైన
కొట్టరువు వంశమును మూడు నాలుగు తరముల వూర్వమునుండియు. వర్జించి
తిక్కన చర్మితమును (వాయువారికి ఆధారమును కల్సించెను, తిక్కన తానై
243
భారతమున గాని, నిర్వచనో తర రామాయణమునగాని తన వంశమును
కొనని లోటుకూడ ఈ “మూలము గా డీరెను,
దండి దశకుమార చరిత్రము వసిద్ధ ములైన
నంన సత గద్య కావ్యము
అలో రెండవది. మొదటిది భట్టబాణుని కాదంబరి. దినిని కూడ శ్రేశనకాలము
లోనే ఇంకొక కేతన పద్య (ప్రబంధవ ముగా తై! ఎగించినట్లు సంకలన [గంథములలో
నున్నది ఆ కేతన కొట్టరవు కితనయనసియే పలువురి ఆభి పాయము. ఆడి
యటులుండుగాక. ఒకే శతాబ్దిలో ఆ రెండు గద్యకృతులను ఇరువురు కవులు
చంపూకావ్యములుగా పరివర్తనము చేయుట చూడగా ఆకాలము వారికి ప పద్య !వబం
ధములవై గల ఆదరము _ కేవలగద్యకృతులమీదలేదని తలప వలసి వచ్చును.
గద్య పద్యాత్మక ములైన చంపువులు ఉభయతారకములగు నన్న నిబ్బరము
చేతనో గద్యము పద్యమువ లె ధారణ యోగము కాదను అనుమాన నము చేతనో
పద్యమువలె గద్యము క్రీ రి కారణము కాదనెడి నిరసన భావముచేతనో మన
వూర్వ కవులు పత్యేక గద్య రచనల నాడరింపరై రి. కావిచో కాదంబదీ దశ
కుమార చరితలు ఉత్తమ గద్య [ప్రబంధములుగానె తెలుగున ఆవతరించి యుం
డును. తెనుగు దశకుమార చర్మితలో ఏవచన భాగమునైనను మూలముతో
హపోల్చిచూ చినపుడు ఆ అనువాద నరణిని బట్టి పై పె అభ్మిపాయము నిజమనిపించుకు.
సంస) గా ్భతమున దండి దశకుదూర చర్మిత కిక చితాభ్యాయిక. ఇదె కేవ
లము కలిత ముకొడనియు ఇందలి కథాపణాశిక కథా సరిత్సాగరములోని మృగాం
కదత్తుసి చరిత్ర (ప్రణాళికను ఎ టోలియున న్నది యు ఈ కథలలోకొన్ని అందలి కథ
లతో నంవదించ చు=డునని యు శ్రీ వేదము వేంకటరాయ ళా, డ్రైవారు ఒకచో
ననిరి. ఆ పోలికలున్నను దండిరచనా విధానమంతయు స్వతం:తమే: ఈ
(గంధముస కథా (పణాళిక ఈపివముగా నుండును.
కథా[పణాళిత
మగధ దేశాధీపడైన రాజహంసు డను రాజు మాలవాదీకుడగు మానహె
రునిచే యుద్ధమున ఓడిపోయి భార్యతో, నలువ్తరు మవ: తులతో, వారి కుటుంబము
లతో వామదేవముని ఆ|శ మము చేది ఆయన (పాపున అందు నివసించుచుండెను
యుద్ధకాలమునాటికి అంతర్వత్నిగ నున్న ఆతసి భాభ: వసుమతి, ఆ ఠా
మమునే ఒక కుమారుని (పసవించెను. ఆ శికవునకు వా వామదేవముని జాత కర్మా
సంసా రములుచేసి రాజవాహనుడని పేర్రిడెను. ఆనతికాలములోనే నలువుకు
మం|తులకు నలువురు కుమారులు పుట్టిరి. పూర్ణము దేశాంతర గతులైన రాజ
244
హంనువ మంతుల కుమారులు ముగ్గురు భాగ్య వశమున కారణాంతరములచే
యా మముననే నొద్దకు చేరిరి మానసారునితో జరిగిన యుద్ధమున
రాజహంగునకు సహాయపడిన (పవోరవర్మ యనెడి మిథిలానగర రాజుయొక్క
కవలవిల్లలు ఆటపికుల చేతులలోపడి అదృష్టవశమున |పాణములతో రాజహంనుని
చెంత 3 చేరిరి. తన ప్పుతు తునితో వదుగురైెన ఆ కుమారులందరిని రాజహంనుడు
వవీణుల జేసెను. ఆ కుమారులు యుక్త వయన్కు_లు కాగానే
వామదేవుని ఉవదేశమున రాజు వారిని జ తయాతకు ఆదేశించెను ఆ
య్యాతలో ఒకచోట వారందరు వ్మిశమించి యుండగా రాజవాహనుడు మతంగు
డను ;బాహ్మణునకు సహాయము చేయుటకు మ్మితులకు తెలుపకుండ వెడలెను,
మిగిలిన తొమృండుగురు రాజవాహనుని వెదకుటకు మరునాడు నానా దిక్కు
లకు వెళ్ళిరి. ఆ వదుగురును దేకాంతరములలో చేసిన సాహనకృత్యములే
వారందరు [వియ సాహనులు. వీరి వికమ విహారమే వారి జీవిత
శిత పక్షపాతము వారి వ్రతము. ఆత్మ రక్ష కూర్థము, ఇతర
ధర్మము. ఆశ్త
వాణి రడణార్థము పాప వణ శం శంక లెక ఎట్టి సాహా, కములనైన చేయుటకు
& జ్ ణి
వెకదయరు. వలచిన కన్యలకు ఎట్టి ఇక్కట్టులపనై న లోనై చేవట్టి తీరుదురు,
ఖు వ మనా
చ
ఆ౭జనావ దిదంలచే నిధులను కనుగొనుటలో ఎంత నేర్వరులో ఆ ధనరానులను
ఆవనరము కొలది వికజిమ్ముటలో కూడ అంత యుదారులు. కన్న ములు
చేయుట, జాడమాడుట మొదలగు కళలలో నిష్టా
తులు. వీది కృత్యము లన్ని యు ధర్మశాస్త్ర విరుద్దము లైనవ్ప టికి “సాహసే
అత్న్మే౯” అను నీతీ వాకం౭మునకు లశ క్యభూతములై యుండును. ఈ కథ
లన్నియు దశవిథ రూవకములలో భాజము, ఈహీ మృగము, |వహననము
డన చిల్చరనాటికలకు వసువ్లగా పనికివచ్చు స్వభావము కలవి. వీటిలో
వేయుట, కం చజాలములు
Pi
tar
fx
౧
(వాముకము; కొన్నిట కంగారో వీర రన భావములును కొన్నిటి హాస్యాద్భుత
కరుణ కన నావములుము ఆపరిపుష్టమైన రూవమువ వ్యక్ష ముగుచుండును ,
Pe Pw my కాస్త చు ర. న క న
వ ఇ స్ ణా నాన రసమయ సాహన కృత్యములు విడివిడిగా చేసి తుదకు అంద
రును ఒకచో జేరి తమ తమ సాహన కృత్యములను చెప్పుకొనిరి. ఆ కథలలో
రాజవాహసపసుకు అ
వంతి నుండరిని వెండి యాడుట [పధాన కథ,
ళా
245
అవంతి సుందరి రాజహంను" శతు వెన మానసారుని కుమారై. ఆ
మానసారుని కుమారుడైన దర్పసారుని సంహరించి రాజవాహనుడు తకు వల
చిన అవంతి నుందరిని వివాహమాడి ఆ రాజ్యమున కభిషిక్తుడై మృితులతో కలిని
తలిదండుల వద్దకు వచ్చెను. రాజహంసుడు తన శతు రాజు యొక. రాజ్య
లక్షేయే కాక అపరలక్ష్మియైన అతని కుమార్తె కూడ తన కుమారునకు
లభ్యమైనందులకు పరమానంద భరితుడై కుమాదుని తవ రాజ్యమునకు అభిషి
కునిజేసి చరితార్థడాయెను.
దండి సంస్కృత భాషా శైలి చాల ఉజ్జ్వల మెనది. సంవాదములు మ్కి లలి
సహజముగానున్నను వర్ణనములు నానా విధమైన ఉల్పె9క్షలతో, ఆతిశ యోక్తులతో
ఆను పాసాది శబ్దాలంకారముఐతో ఎంతో (పాఢముగనుండును. ఆ శబ్రములను
యథాతథముగా పయోగించిననే తవ్ప ఆ ఉజ్జలక తెపుగునరాదు. కేతవ ఆ
పయత్నము చేయలేదు తెలుగు దశకుమార చరిత, కథా మృాకాను సరణమే
గాని వాక్యానువాదము కాదు ఈ కథలను తెనిగించుటలో కేతన కొన్ని యెడల
భారత కవులవఠలె న స్యతం, తుడయ్యే వర్తించెను. కథా పారంభము వనే కుసుమ
పునవర్ణనను, వసుమతీవేవి సౌందర్య వర్ణనను నామమాత్రమువ న్కరెంచి విడిచి
చెళ్టెను. చెలిక త్తెలతో ఉద్యానవనమున 'వవేశిం చిన అవంతి సుందరి రూవముకు
సమయ సిద్దము లైన ఉపమానములతో ఉత్స్రేక్షలతో దండి నఖశిఖ వన
ఆంగ (వత్యంగ 'దీర్ణ వర్ణనలతో చితింపగా కేతన దానిని న
మరొక కథలో శయ్యేమీద నిదించుచున్న ఓక కన్యను దండి వర్ణించిన
నము చి|తకారునికి కూడ దుస్స్పాధమేమో, యని క్యమనటులున్ను ది కేతన
దానిని ఎందుచేతనో విడిచిపుచ్చెను. దీనికి శ క్రిచాలమి. హేతు వనుటకంటె ఇతర
సందర్భములలోగూడ వర్ణనలు సంత్నేపించుట కలదు గనుక వర్ణవలయెడ
ఆతనికి అభిలాష తక్కువయని అనుకొనుట మంచివి. ఒకవేళ పరాాప
శ క్రిలేదే అనుకొందము. ఆయినను ఆ వాక్యములను అనువదించుట అసాధ్యము
కాదు. ఏమనగా ఆ వదములతోనే తెలుగు వా వాక్యములు ! వాయవచు్యుునుకదాః ఆ
వంతీ సుందరి కథా పారంభమున దండి చేసిన దీర్త వసంతము ఎతు వర్ణనము
కేతన మనసుతోనై నను స్ప ఎశీంపక రెండు స్వతం; తము కైన పద్యములతో
సరిపుచ్చెను,
“*జంపతులకు నింపు పెంపార విరహుల
కంతరంగతాప మతిళయిల్ల
246
సకల జీవులకును సం|పీతిగా మనో
హారియగు వసంత మరుగుదెంచె.”ో
“వేకువ గమ్మతెమ్మెరలు వీవగ మావులనెల్లిదం వు గా
రాకులపాటు డెందముల నాకులపా టొదవింపజొచ్చె ళో
భాకరవల్రవ [పచయ మంగ జపహ్నశిఖానరూ వతం
గకొని వంతజేసె బథిక (పకరంబునకున్ వనంబులన్”
ఈ అనువాద పద్ధతిని, సాధు సరళమైన శైలిని, ఉచితానుచిత వివేచన
గల యీతని సంసారమును తిక్కన మెచ్చియుండె ననుటకు సందేవాములేదు
కావుననే
“కవిత చెవ్పి యభయ కవిమితు మెన్సింప
నరిది [బహ్మకైన నతడు మెచ్చ
వరగ దశకుమార చరితంబు చెప్పిన
(ప్రోడ నన్ను వేర పొగడనేల.”
(ఆంధభాషా భూషణము)
అని కేతన నగర్వముగా చెప్పికొనెను. మన భాషలోగల కథా వాజ్మయ
శాఖలో కేతన దశకుమార చరిత [పథమ |గంథము.
కేతన ఇతర (గంథములు i=l, ఆం|ధభాషా భూషణము వై, విజ్ఞాన
శరీయము. వీటిలో మొదటిది ఆం|ధభాషను గురించిన మొదటి వ్యాకరణము,
గంథము చిన్న దైనను, ఆంధభాషా స్వరూపమును తేటతెల్లముగ (ప్రదర్శించిన
(గ్రంథము.
రెండవది (విజ్ఞానేశ్వరీయము) ధర్మశాస్త్రము. ఇది మితాక్షర వ్యాఖ్యాన
సహిత యాజ్ఞవల్క్య స్మృతికి తెనిగెంపటి,
కాచవిఖభుడు-విట్టలుడు
రంగనాథ రామాయణము: ఉ తరకాండము
ఈ సోదరకవులు, ద్విపద పూర్వ రామాయణము రచించిన గోన బుద్ధా
రెడ్డి కుమారులు. తండి యానతిని శేషభాగమైన ఉత్తర కాండమును రచించి
రామాయణమును పూర్తి చేసిరి. ఆ పంకులను బుద్ధారెడ్డి [పకరణమున ఉద
హరించితిని. మరి ఆ తండి ఈ కాండమును కూడ తానే రచింపక కుమారు
లకు వదలి పెట్టనెల: అనే ఆ శంకకు సూచనామాత నమాధానము కాదగిన
కొన్ని పంక్తులు ఈ ఉత్తర కాండమునందు కలవు. పూర్వ రామాయణము
వూర్తి చేసిన పిమ్మట బుద్ధా రెడ్డికి శ్రీరాముడు స్వప్నములో సాక్షాత్కరించి
శస భక్తికి మెచ్చితిని. సీ వింక నన్ను జేరుము. ఉత్తరకాండమును సీ కుమా
రులు పూరి చేయ గలరు” ఆని ఆదేశింప భగవదాజ్ఞాసారమున నాతడు ఈ
కాండ రచనా భారమును కుమారులకు వదలి చె పైనట
న. వంక జోదరుడు
మానసంబున దోచి మహితవాక్యముల
నీవు నా కెంతయు నెజయ భక్తుడవు.
సీవు పుణ్యుండ వు నీవు మాన్యుడవు
కావున నీ భ క్రి గెకొంటి మేము
నీ విక మముగూడి నెమ్మి నేతెమ్ము
సీ వాలభితార్థంబు నిర్వహింపంగ
సీివరనందనుల్ నిపుణమానసులు
వారి నియోగింపు వారు నీ కోర్కి
గారవంబున చేయ గలవారుమీద.”
అని బుద్దారెడ్డికి అభయ మిచ్చెను. బుద్దారెడ్డి పూర్వ రామాయణము వాసి
ఉత్రరకాండమును పారంభింపకముందు జ నీవయా త చాలింపవలసి వచ్చినదనియు
రామాయణము ఆసంపూర్ణ ముగ నున్నదనెడి చింతతో ఆతడు మనసున బాధ
248
పడుచుండగా, శ్రీరాముడు |వత్యక్షమై వైన చెప్పిన రీతిగా ఆదేశించి ఆతనికి
సద్గతి కలిగించెననియు భావింపవచ్చును. వూర్ణ రామాయణము 1240 [పాంత
మున రచింపబడి యుండుననియు అప్పటికి బుద్ధా రెడ్డి ముప్పది సంవత్సరముల
వయస్సు కలవాడై యుండుననియు బుద్ధా రెడ్డి 'పకరణమున నయ క్రికముగ
నిరూవించితిని. అవర వయస్సున అతడెప్పుడు మృతి నొందెనో చెప్పలేము
గాని, అప్పటికి అతని కుమారులు [గంథ రచనానుకూలమైన |పొఢ వయస్సు
కలవారై యుందురని చెప్పవచ్చును, బుద్ధారెడ్డి ఆపర వయన్సునగాక పూర్వ
వయస్సుననే ఈ కుమారులు జన్మించి యుందురను కొన్నను, వీరికి 1270
[పాంతమునగాని [గ్రంథ రచనకు అనుకూల మైన [పౌఢ వయన్సురాదు. తత్పూ
రము ఏ్ కొద్ది సంవత్సరముల [కితమో బుద్ధా రెడ్డి పరమవదించి యుండును,
కావున ఈ ఉత రకాండము తిక్కన నిర్వచనోత్తరరామాయణమున కర్యాబిన
మును, భారతమునకు సమకాలికమును అయి యుండును. 1290 సంవత్సర
ములో రృుదమదేవి పరిపాలనా కాలమున పశ్చిమ దిశను=డి దేవగిరి యాదవ
రాజులు కాకతీయ సామాజ్యమునకు ఉపదవము కలిగింప బూనగా విట్టమి
డనెడి కాకతీయ సామంతుడు నసైన్యముగా బళ్ళారి మండలమున ప్రవేశించి
యాదవులను అణచి వైచెనని చరి!తకారులు చెప్పుచున్నారు. ఆ విట్టలుడు ఈ
కాండ కరలలో నొక డెమో? అగుచో, పైన నేను నిర్ణయించిన [గంధరచనా కాల
మునకు ఇంకొక ఆధారము కల్లినట్టు అగును. ఎటులైనను ఇది నిర్వచనోత్తర
రామాయణమునకు వమ్మట కొంత కాలమునకు రచింపబడిన దనుట నిక్కము.
తిక్కనగారు రంగనాథ రామాయణమును పూర్తి చేయక పోవుటను ఈ సోదర
కవులే అందులకు వూనుకొనుటకునుగల కారణములను నిర్వచనోతర రామా
యణ సందర్భమున జెవ్పెతిని. రంగనాథు డను కవియే మొదటి ఆ ఆరు
కాండములను విమ్మట ఏడవ కాండమును రచించి ఒక భాగమునకు బుద్ధా రెడ్డిని
ఇంకొక భాగమునకు ఆతని కుమారుును క రలుగా నిలివి యుండునను వాదము
పరమ హాస్యాస్పదము. ఈ రెండు భాగములకును కాలవ్యవధానము చాల
కలదు, మరియు శైలిలో చాలభెడమున్నది. పూర్వ భాగమునగల ధారాశతయు,
సారళ్యమును, భావావేశమును, ఊత్తర భాగమున లేవు. ఉత్తరకాండ కర్తలు
ద్యివద రచనా సమర్థులేగాని పూర్వుభఖాగ కర్తవళ భ కాచేశము కలవారుకాదు.
మరియు కథా కథనములో ఆతడు పాటించిన బొచిత్యము వీరికి లేదు.
249
లబ అక నిర్. క అనే క ట్ ల రిట్ అదో ణా. షి
తీష్కానగారు ఎగుచ్చించిను ్ఞుగములను కూడ ఏకు సక్ రించి మూలమున
న ww ల షో జం ట్ క జో చి జ్ ల ఆందో
కథ నంతను ఆనువదించీత, నిర్యచనో తర రామాయణమును వీత చదివియే
యుందురనుట కొక నిదర్శ మిచ్చుచున్నాను. తిక్క నగారు అభిసారికద్దై;
ంభను ౩ వర్ణించిన ఈ “చ వంముల ని కొన్ని పచములు ఉతరకాండ ద్విపదలలో
శశ ణం |
మ॥ అప్పడొకర్తు గొంచెమ్ప నాభరణంబులు, నన్న వూతయుం
“కొలది భూషణములు కొమరాంర బూని
కొన్నియు విరులొవ్వ' గొవ్వున దుజిమి
నన్నపునునుబూత దోదునుగోబూ రాసి
ద్ కట్టన న పుట్టంబు కప్పుదడన్గప్పు,
ఈ ద్విపద పంక్తుం కర్త తిక్కన పదంషును చడిపియుండు ననుటకు
నందేహము లేదు. మూలములో
చేయుచు, [గంథమును పూరిచె చేసిరి. ఈ |, గంథమునకు చారితక పాధా
న్యమేగాని సారస్వతిక (ప్రాధాన్యము లెదు.
2
UK
ల
ల
ఢం
0
Fen
క ల్, *
uJ
a et,
ER
sed
cA
(3
Gy
e)
0
శ్
మంచన
కియూరబాహొు చరిత
కాలము; మంచన తన కేయూరబాహు చరిత్రను నండూరి గుండయా
మాత్యునకు ఆంకితమిచ్చెను. ఈ మంతి నెల్లూరు తిక్కరాజు చేతిలో నిహతు
డైన వలనాటి పృ ఫ్రృశ్వరునకు మం|తియగు నండూరి కేతనకు మనుమడు
ప్యృచ్వశ్వరుడు 1210 సంవత్సరములో చనిపోయెను కావున గుండయ మంతి
పదమూడవ శతాబ్ది ఉ త్తరార్థముననుండి యుండును. ఇది యటులుండ మంచన
వి స్తుతిచేయుటలో నన్నయ తిక్క_నలను మాత్రమే [పస్తుతించుటచేత
తిక్కనకు తరువాత వాడు కావలయును. లేదా, తిక్కనను సమకాలిక కవులు
సైతము |పస్తుతించిరి గాన మంచనయు అట్టి ప్రస్తుతి చేనినవాడేయని ఆను
న్నబో ఈతడు తిక్కనకు నమకాలికుడే యగును. కావున ఈ |గంథము
వదడమూడ్రవ శతాని చివరిదశలోగాని పదునాల్గవ శతాబ్ది _పారంభమునగాని
రచింపబడి యుండును కృతివతియగు గుండయమంతి
ష్
ర్మ
fr
డి
కం “స్థాయిరనము శృంగారం
బైయలవడ, గథలు నీతులై యెడనెడ రా
గేయూరబాహు చరితము
సేయుము నీవాం ధభాష శిల్పము మెజయన్.”
అని కోరుటనుబట్టి ఈ కావ్యమున పెక్కు. నీతికథలు చేరినవి,
కథాసంగహము - సమీక్ష ;
కకింగదేశమును కేయూరజాహుడను రాజు పాలించుచుండెను. ఆయన
కి రత్ననుందరి, ఆతడు భార్యాలోలుడై రాజ్య కార్యములయెడ ననాదరము
జూవుచుండుటచే, ఆతని మంతి భాగురాయణుడు రాజు మనస్సును మరల్బుట
యెటులనా, ఆని ఆలోచించుచుండగా దేశాంతరగతుడై న చారుడొకడు వచ్చి
| wy we శ్ mae wt
ర్ వృడారితము Bea మి బృతాంతమిది
251
“లాటదెళాధీపడును రత్ననుందరి పినతల్లి భరయునగు చం్యదవర్మకు
పు[త సంతానము లేమిచే ఏకపుతికయగు మృగాంకావ వళికి పురుషవేషము వేసి
మృగాంక వర్మయను పేరుతో పెంచుచుండిరి. మజి ఆ కన్యకను వివాహమాడిన
వాడు సామాజ్యాధిపతి యగునని సిద్ధాపదేశము కలదు. మహారాష్ట్రాధిపతి
అదను దొరికినప్పుడు లాటదేశము మీద దండెత్తునేమోయని చంద్రవర్మ భయ
పడుచుండెను,.” చారుడు చెప్పిన ఈవా ర్ర ఉప్మళుతిగా భాగురాయణువకు భావి
కార్యము స్పురించెను.
భాగురాయణునకు సోమదత్తుడు అను మేనల్లుడు కలడు. అతడు
మంత తం|తములందు మేనమామకు తోడ్పడగల బుద్ధిశాలి, భాగురాయణుడు
అతనితో ఆలోచించి ఒక ఉపాయము పన్నెను. తదనుగుణముగా చం్యదవర్మను
ఒప్పించి మృగాంక వర్మను తన దగ్గరకు తెవ్పించుకౌనెను. చం|డవర్మ శతు
ఫీతిచే తన కుమారుని ఈ పురమునకు పం వెననియు అకపికి తనయింటనే రాజ
కుమారోచితములగు సమ సోవచారములు జరుగునని యు, ఒక వరిచారికను
మాతము ఆంతిపురము నుండి పంవుమనియు రాణిగారిని అడిగెను. రత్న
సుందరి తన పరిచారికలలో నెల్ల మిక్కిలి నిపుణురాలయిన కళావతియను
దానిని భాగురాయణుని యింటికి బంవెను. భాగురాయణుడు ఆ పరిచారికతో
ఏమియు దాచక రహస్యమంతయు వివరించి మృగాంకావశళికి చెలిక త్తెగా
వ ర్రించునటుల నిలివెను. నమయము వచ్చినవుడు మృగాంకావ- రహన్యముగ
రాజుగారి శయనమందిర ము చొచ్చుటకు వీలగునట్టు ఒక యపూర్వ యంత
గర్భితస్త ంభ కుడ్యములతో రాజ పాసాదమున జక సుందర మందిరమును
నిర్మింపజేయగా రాజు ఆ సుందర మందిరమును తన శయన గృహముగా
జేసికొనెను.
౮
న
లో
భాగురాయణుని వంవున కళావతి, రాణికి ఇష్టురాలయిన మేఖలం
చెలికత్తెను పరాఖథవించుటకు రాజుగారి వెదూషకుడగు చారాయఃు శవం
వగా అతడు ఒక పరిచాదికకు పురుషవేషమువేసి మేఖల
ఆ మరునాడు తనకు జరిగిన వంచనను మేఖల రాజ
నివేదించి మొజవెట్టుకొనగా, రాజుగారి (పోత్సాహముననే చారాయణుకటుఐ చే
యుండుననియు, తన (వాయన సఖికి జరిగిన పరాభవము కనే. జడరిగికటులగు
ర
ళ్
కిరు
నిజాంత
252
య
“EE
తనచెంశకురామిబచే రాజు నిరహోరుడె
ల ద్వారా ఎన్ని ఎన్ని అను:
యిం
చ
లన. hm
కాని!
తి భాగురాయణున
ఇ
చె
ల్లో
Fa
%
లో
అడు
ర్న 5
రత
కళావతీ సహాయ
న
శయనాగారముజేరి అతడు మేల్కానునంత
ఇల్ల
ఛి
ల
మ*గాంకొా
జ్ టీ
మున
డినంతనే తన మెడలోని ముత్యాల
రుం
యో అని నమన్క_రించెను.
[గహింపనుంకింవ “వలదు
అతు”నని తప్పించుకొని యం|తకు 5g
ఈ పదకమంతయు భాగురాయణునివ
౧౮
ని
ఉదయమున రాజు
చెప్పకొని ఆ అపూర్వ
చుటకును హేతువుగాని
మరునాడు
A 3
08 దా
గ్గ్గి
ణ్ |
3
AE గ్గ
bg
P Bg
AH x< 2
35%
v3
3 ho
ఏ 9
క్ న
bm
Eb
ue) శ
ఈ సై స
వ
x} వే UG
ka t
ఖీ
i m= uD}
mn ఈ ర
|; న ta
3 Ta |
f b2
. స్తీ
లీ #4 =
శ ల .
bb నే
తి పీ ర్స్
అ
Cu)
ఆమె దానిని
ను వె;డిహాతురుగా
నెను, మృగాంకావళినే శ్రీరూ
చి, కళావతి ఆ కన
అమున మేఖ
"తంతు జరుగుచుండగా రాణిగాది
ము
ంచి రాజుగారి | పేర
రాణీని దర్శి
ఇక. స్య
'త్రఃపుర
న
శె
థి
న ఆ
గం
జగ
న్నా
తలి
యణ
జో
6౧౮
చా
ర
wa Bh
గ
We]
వాడు సార్వ
ల్
న
, ఆ కన్యకు తగిన వరునిజూచి వివా
ఓ
శె అమెను బఐవాహమాశ్తి
253
హముచేయు. భారము వహించవఐసినదనియు (వానినలేఖ రత్న సుందరికి
అండినది. రాణి ఆది చదువుకొని మోన ఒ చేయబోయి మోనపోతినని వగచిన
దయ్యును, తాను నంపాదంచుకొను న్న సవ పశ్న తన తోబుటి ట్టు వే యగుటయు,
ఆమెను చేపట్టిన తనభర్త చృకవర్రి కాబోవుటయు ఎజిగి వగ వుమాని సంతోష
భరితురా లై కన్యను పుచ్చుకొనుటకును తానే యధికారము కలదై
శుభకార్యము పూ రిచెనె
ఇంత మా[తమే ఈ కావ్యములలో గల (పవానెతి వృత్తము. ఈ కధ
[(గంథమున మూడింట ఒకపాలు మా(తమే యున్నది. తక్కిన లెడు పొళ్టను
పంచతం త హితోపదేశములలో గల కథలవంటి సీకి కథలతో నింపబకినవి,
అవి రెండవ ఆక్యాసమున భాగురాయణుడు సోమదత్తునితో సంపదించు సంద
ర్భమున చెప్పనవి కొన్ని యు, రెండు మూడా కా శ్వానములలో అంతఃప్పుర వరిచా
కలు ముగ్గురు తమలో తాము రహస్యముగా ఇష్టగో ప్రిగా మాటలా కుకొను
నప్పుడు మేఖలా చారాయణుల కలహమును సరించియ తరువాతి కపట
స్నేహమును గురించి రాణిగారి కోపమును నురించియు చెవ్పుకొనినవి కొన్నియు,
నాల్గవ ఆశ్వానములో చొారాయబుడు విరహోర్తుడై న రాజునకు చెప్పిన" క్రొ యు
కలవు. జవియస్నియు మొత్తము మీద నుమాచు ఇ
కొన్ని మాత్రమే నందర్భోవితముగ నుండును. తక్కినవి అనావశక ములగు
టయేగాక, ఉమ్మెత్తపూవు దొంతరవలె ఒక దాని న
ముగా వ్యాపెంచి (పథాన కథకు సహింపరానె ఆంతరా యము కలిగించుసు. కొని
ఏ కథకు ఆ కథయే ముచ్చటగా నింపుగొలుపుచుండును.
<2
టో
©
న్
ర
(7
ఓట
యై
th
a
శ
చత
మూ
ఈ
మంచన శలియు ఇతర |పబంధ కవుల శెలివల గాక ఆదే కథలు
చెప్పుటకు తగిన సొకుమార్యము సౌలభ్యము కలది. వీటివల్టనే కేయారబాహు
చరిత ్మపబంధ కోటి కెక్కి_నది గాని లేనిచో అల్పవరిమాణ మగల ఆ [గంథము
ఆ పేరునకే తగియుండదడు. ఉద్గంంథ రచనయే కవి యళమునకు ఆధారముగా
భావింవబడు ఆ కాలమ.న, ఈకవి తన కావ్యముకు నానావిధ కథా బృంహి
తము జేని ఉద్గషింథ కరలలో నొకడయ్యను.
మతీ ఈ కథ నాటకోచితమెనదే కాని వబంధోచితమైన ద్ కాదు. నాటక
కథ పాతల వర్తనమునకును, [ప్రబంధ కథ కథకుని కథనమునకును అనుకూ
254
లించును. ఈ ఇకివృతమున కథ నానుకూల మైన నందర్భములు చాల తక్కు వ.
ఏ కావుములో నైనను ౩ వర్తన భాగము సెతము కథనము ననుసరించి వచ్చున
డిలు దాడియం క్ కథన భాగముతో బాటు వర్ణన భాగమును తగ్గిపోయి
నదె, ఇతర పజంధములలో వలె కథ మోయలేని వర్ణనలు ఇందులేమికి ఇది
యొక కారజము. రెండవకారణము కవి సందర్భ శుద్ధియెజింగిన వివేకి యగుట:
Uy
ఇందుగల నాలు గాశ్వాసములలో “ఏకైక దిన సంవృత మ్ ఆను నాటికా
లక్షణమను బతి మొదటి మూడాశ్వానములును మూడు అంకములుగా సంథొ
(on)
సింపజడినవి. నాలవ ఆశ్యానమున మా|తము రెండు దినముల ఇతివృత్తము
a)
నం! ay,
కమిడియుండుటచి, ఇది అంకనంవాది కాదు.
దాతలు, పాతల సంవాదము, పా[తల వరనము . (వధానాంశము లై
నాటకోచితముగా నడిచెడి కధను ween కావ్యముగా మలచుట చాల
a ne mw
Saks నీలీ & వ్యమగా నొనరు+ టు దుష్క_రము ఇది శ్రవ్య
దక కారం భెద డొరూపకమెన ఒక సారనంత ధర్శము. ఇది యిటుండు
గాక్ష
ఈ కావ్యమునకు కథానాయకుని గురించి-
wn ఈ" క జల్ అటి
కామమును బటి కయూర బాహువు కథానాయకుడును నాటక కార్యమున
క్ష కు
వధాముడును కావలయును. కాని ఈ కావ్యమందలి కథయంతయు మంతి
జో న.
సత్తముగి మేధా సంపత్తి మీదను ఆతని రాజ్య మేమాభిలాష మీదను ఆధార
డి యుుతనందున భాగురాయణుడు (పమ ఖపా[త్ర యనియు, మిగిలిన వారం
దరు ఆమ: పన్నిన ప్యైాహమున, ఆతడు సంకల్పించిన విధమున చరిం
చిన వారనియు తోచక మానదు. అటులనే అనేక సన్నివేశములను
జే అర
నె సంఘ్! జునకు చేదోడయిన కళావతి న్రీప్మాత
_నుఐదరీ కయూరబాహువులు - నామమా[త
“రస (పధానములయిన వెక్కు సంన్క్మృృతనాటిక
డను, ఈ కావ్యమునకు రా ౪శేఖరుని విద్ధ
మూలమని ఒక వదంతి కలదు. ఆ నాటిక
ఆధారభూతమె కాని మాతృక కాదు. నాటక
రండు ఇందు స్వీక రింప బడినవి ఆ నాటి
255
కలో రాజునకు మృుగాంకావళితో పాటు కువలయమాలయను ఇంకొక రామా
రితో ఏకకాలముననే వివాహము జరుగును. ఇందు ఆ రెండ. వెండ్రి పడిహరింప
బడినది ఇట్టిభేదము లింకను కొన్ని కలవు. రాజశేఖరుని వలెనే మంచన కూడ
ఏ కథాసరిత్సాగరము నుండియో ఈ కథను (గ్రహించి యుండవచ్చును. ఆది
గాక రాణిగారిసి మోసపుచ్చి రాజు రెండవ వివాహమాడుట రత్నావళి, వైటు
దర్శిక, మాళవికాగ్నిమితము మొదలగు సంన్కృత నాటకములలో క
కావున విద్ధసాల భంజికయే దీనికి ఏకైక మాతృక యకట పొనగదు కం
బాహు చరితమున గల నీతికథలలో నౌక్కటియ సంస్కృత నాటిక లోలేదు;
ఉండుటయు తగదు. నాటకములలో ఉపాభ్యానములును,నీతి కథలును ఉండవు
కదా! కావున ఈ కావ్యమువట్ట విద్ధసాలభంజికా మాతృకత్వము సార్థకమగు ఆవ
కాళము ఈషణ్మా[తము. కొందరు విమర్శకులు ఈ కావ్యము, ఆంగ్రముగే
వెలసిన సంస్కృత నాటకానువాదములలో |వథమమని కూడ అనాలోచితముగా
చెప్పదొడగిరి.
తిక్కన యుగమున పుటిన కథాకావ ములలో కేతన “దశరముమార
డు
చరితము మొదటిది. ఈ కేయూరబాహుచరితము రెండ వది. ఆ కథలు సాహ
కథలు; ఈ కథలు నీతి కథలు.
గా ఈ శత
సల ఎటన
య్
డ్త
ళీ
య్
ది
అనాలో
కొంచెమువెద్దవాః!
mp ఆల్
ఆ ఫల మ.
లీ
స
th, ౪లో
టే న
నంకాళదివ్యాన్న పొ
*:
f
కు నుధా
దేం|డియ ధాగంత దు
nh బ్య
ల్లో
జ
గతి
Noose
ంబజెన మీ
తవ
గ
న్
లీ
ge
హా సొః
ఓ
క.
వ:
ఓ
| లో
త
Ki pe,
డవలయు
స fi at i ౯
al
ల DY టో
లన్ rae
ర
శ
క.
(Rs)
|
#4
న!
గ్రా
x
జ
f
మనా
న్
(1
రికి
కాక,
థై
సంపాదనార మే
hn
సాహిత;
త్
ఉక్క ష్
టు
gn వే
ha
Wm
ఆస ఓ
Ww
rar
శ
SEU
వర
ముగ ధు
wy
Te
జు
1౯.
ళ్
న!
సతత
చూ ఆల చై ఎ
v Brno ॥ i
ద్న్వవ
అందు
౬
el
లె వీరఠశె వృడు వ్!
My ల్లో
RED
al
ee
బర ల
tid
థి భావము
త యంద
am
i న!
(a
చ
"య
డు
ర సో,తం బన
Pa
rk
పీఏ
“py న
San
ది ట్ర:
ఖీ అల దే
Tu నీ
on
ne
మ
లా
స్త్
లా
« se Te
ఖా ట్
4 క్యా ర
VE) శ wt
vi hh ds
i yi yl
“ రా సం
౧? గై!
ఖ్
న.
Cree
Ea
జ
ఖు
my
Fey i
par
Nae (a
బీ
wt
ఆతని
257
సార్థకము చేయదు. అసలు తెలుగు శతక కర్తలలో కొందరు
"మకుట నియమమునే తప్ప సంఖ్యా నియమమును పొటింపలేదు. [(వసన్న
రాఘవ శతకములో £00పద్యములు కలవు. అయినను ఆది శతకమే అనివించు
కొనెను. ఆపే అన్నమయ్యది కూడ శతకముగానే పరిగణింపబడెను.
అన్నమయ్య స్తుతికి ప్మాతమైన ఈ సర్వేశ్వరుడెవరు z (బ్రహ్మ విష్ణు మహే
శ్వరుల కతీతుడును, విశ్వాత్మకుడును అయిన వర|బహ్మత తమును సర్వే
శ్వర శబ్ద వాచ్యముగా ఆద్ర్మెతులు నుతింతురు. అన్నమయ్య సర్వేశ్వరుడు
(తిమూరులలో నొకడగు మ హేశ్యరుడు. ఆయన లింగాకారుడు ఆ లింగము
యొక్క గర్భ నమ్ముదమున |బహ్మోండములు బుద్భుదముల వలె పుట్టుచు నణ
గుచు నుండును, హరిబహ్మోది దేవతలందరును ఆ బుద్బుదములు నివానముగా
కలిగి వాటితోపాటు వుట్దుచు ఆజగుచు నుందురు. ఈ అర్థమును ఆయన ఈ కింది
పద్యమున స్పష్టీకరించెను.
మ॥ జలజాత |వభవాండ బుద్భూదము లశ్రాంతంబునుం బుట్టుచుం
గలయం (గాగుచునుండు నీ పృథుల లింగస్స్ఫార గర్భాట్టి త్రో
పల( దద్భుద్భుదగర్భవానులు హరి[బహ్మాది దేవాతియం
గలదే? వారికి సీ మహ త్య మెరుగంగా శకి, నర్వేశ్వరా 1"
ఇతడు పరమ శివ భక్తుడనియు, అన్మదేవతా వరాజ్మాఖుడనియు,
ఈ శతకము శివార్ననగానే [వాయబడినదనియు ఎవ వేర చెవృనక్కరలేదు. ఇతడు
పండితారాధ్య మార్గానుయాయియైన శెవుడు గనుక కర్మాచరణమును తెగ
నాడక జ్ఞాన సముపార్ణనము నుపేక్షింపక భక్తి పాధాన్యమును కొనియాడెను*
ఆ భక్తి ఈశ్వరుని యెడనే కాక శివభక్తుల యెడను చూపవలయుననియు, శివ
భక్తుల పాదోదకము సర్వతీర్థ మహిమ కలదనియు పండితారాధ్యుని వలె ఇత
డును ఉద్చోధించెకు. పీరశైవులకును, ఆరాధ్యులకుశు గల సమాన ధర్మము
లలో ఈభ క పాదోదక సంసేవన మొకటి. లింగార్చనతో జంగ మార్చనయు
[ప్రధాన ధర్మా చరణముగ చెప్పుట కూడ ఆతని జంగమ భ క్రికి ఇంకొక నిదర్శ
నము. ఈ శతకములో అన్యదేవతా దూషణము చేయకపోయినను అదై ఇత దూష
ణము మాతము చేయబడ్డది.
17
256
శా॥ మోహధ్యాంతములో మునింగిన మహా మూఢుం డతిభష్టుడై
సోహంబంచు దొడంగి నీకు గడు దూరాత్ముండగుంగాని దు
షాహంకార గుణంబుమాని మది సౌంపొరంగ సద్భ క్రి దో
సోవాంబన్న భవత్పదార్చకుడు సీ వై యుండు సర్వేశ్వరా |
ఇందులో ఆతడు ఉద్దేశించిన మహా మూఢుడు అద్ర్వైతి. అద్వైతియే
“గం హంిఆనుకొనెడివాడు. ఈతని అనుభవమునుబట్టి చూచినచో భ క్రియోగము
లోకులనుకొనునంత నులభము కాదనియు, అది అష్టాంగ యోగాదిసాధనల
వల్ణను మం(త జపము వలను, లభ్యమగునది యనియు ఈ కింది పద్యము
వలన ఊహిందనగును,
మ “అనుబం ధే డియభూ తవర్గము యమాద్యష్టాంగ మంతోరుసా
ధన ముచ్చాటన సేసి, బాపి, గురు నద్వాక్య [పకాశో తమాం
జన దృష్టిం బరికించి యేర్పరచి వాంఛంగోరి సాధించి చే
కొను చిడ్మూ ర్రికిగాని భ క్తి విధి గీల్కో దెందు సర్వేశ్వరా 1"
యోగమే ముకికి పరమ సాధనముగా చెప్పినను అన్నమయ్య
| ధ్యానమార్శములను సమముగానే అనుగమించి ఈశ్వరాన్మ్నుగహ
డనిన తవస్వి యనక తప్పదు. తాను కవిగనుక ఈశ్వరుని వువ్వులతో
జ చేయట వంటిదే పద్యములతో స్తుతియించుట యనియు, ఆ పువ్వులు గాని
వద్యములుగాని భ క్రిభరిత హృదయు డర్పించినవుడే ఈశ్వరుడు స్వీకరించు
ననియు ఈ [కింది పద్యములో [వాసి ఆంత ప్మృద్ధి లేని పూజలును, కవిత్వ
ములును వ్యర్థములని సూచించెను.
ము
“ఆమితామోద నవ [వసూనముల నిన్నర్చించుచో గద్య ప
ద్యము లూహించి నుతించుచో, వివిధ గీత వాతము లాడు చో
నమృతాహారము లిచ్చుచో నిపుణుడై యాటాడుచో నందు జి
త్తమునన్ భ క్రియె నీవు జేకొను పదార్లం బెల్ల సర్వేశ్వరా
థి రా
కవి జన సహజమైన ఈతని ఆర్థ్ర9 హృదయము ధ్యాన యోగనిష్టమె
యున్న పడుపు, రనమయ దృళ్యముల భావించుచుండునేమో అని ఊహింపదగిన
భావములు కొన్ని ఈ శతకమున కలవు. వాటిలో ఈ క్రింది పద్యమొ క టి.
259
శ్రా “పారంభి చి చకోర పోతము మహీయ జ్యోత్స్న యం దుత్కవ
శ్రీరంజిల్లెడు వేడ్క-నుండుగతి, నాచిత్తంబు నీ దివ్య శృం
గార ధ్యానము నం దహర్నిశము జొక)_ం వేయవే దేవ (్రీ
గౌరీ లోచన నర్రకీ నటనరంగస్థాన ! సర్వేశ్వరా 1”
పద్యముల శైలి [పాయికముగా సంస్కృత సమాస భూయిష్టమైనను,
(ప్రసన్నమై నిండుదనముకలిగి, చెవికిని చిత్తమునకును సుఖము కలిగించుచుం
డును. తెలుగు పద్యములలో సంస్కృత వాక్యములు చొప్పించుట ఇతనికి ఆల
వాటే కాని పండితారాధ్య సోమనాథుల వలె అనుధాతృుపయోగములేని మణి
(పవాళశైలి ్మవానినట్టు పొౌడగట్టదు: సంస్కృత బాకళిమయమెన ఈ కింది
పద్యము చదువుచున్న వుడు రుదాభిషేక సమయము నందలి నమకమును
దెచ్చును.
జు(వికి
రః ల
శా॥ (శ్రీ కంఠతాయ నమో నమో, నతసురజ జ్యే షాయ రు|దాయ లిం
గా కారాయ నమో, నమో విగత సంపొరాయ, శాంతాయ చం
దౌ కల్పాయ నమో, నమో దురిత నంహారాయ తే” యంచు ని
న్నాకాంక్షం (బణుతించు మానవుడు నీవై యుండు సర్వేశంరా £
జ్ఞాననిష్టమెన భక్తి | పతిపాదన యటుండ కవిత్వ నంవదను బట్టి చూచి
జో సంజనా oe lh,
నను ఈ శతకము తెలుగు శతకములలో ఆగ శేణికి చెందినదని నిస్పందేహ
ముగా జెప్పవచ్చును.
మారన - మార్గండేయ పురాణము
మారన తిక్కన సోమయాజికి సాష్షాత్ శిష్యుడు. ఆ మాట మార్కం
దేయ నురాజ గద్యలో “్రీమదుభయ కవిమి(త్ర తిక్కన సోమయాజి |వసాద
కరన్వతీపాత తిక్కనామాత్యవు త మారయ నామధేయ (వణీతంబైన
ర “దేయ పరాణంబు” అని భక్తి వూర్వ్యుకముగా ఉగ్గడించుకొనెను.
ఈతని తం డిచేరుకూడ తిక్కనయేనట. ఈ తిక్కన భారతక ర తిక్క నకాడు,
ఆ కాలములో తిక్కన నామభేయులు చాలామంది కలరు. [పాయికముగా వారిది
వెల్లూరు. మండలము అయిజ! న్నట్టు పొడగట్టును ఈ పేరు “తిగక్కన్”
(2 కంట శష్టభవిమనియు, శ్రీ కాళహ సీశ్వరుడు “తిగక్కన్ శబ్దవాచ్యు
డనియు, చెప్పుదురు. ఆగుచో ఆ దేవునిచేరు ఆ మండలమున పెక్కుమంది
/ హస్టులు తమ బిడ్డలకు వెట్టుకొనుట సహజమే. భోజరాజీయ క రయెన
ంతామాత్యుని తండ్రిపేరు తిక్కనయే. అతడు కృష్ణాతీరమువాడు. ఆ చేరు
ఆ మండలమున వాడుకలో నున్నది కాకపోయినను అనంతామాత్యుని తాత
బయ్యన మంతి తిక్కన సోమయాజిని దర్శించి “భవ్యభారతి” అనెడి బిరుదుతో
నన్మా నింపబడెనట. మరికొన్ని ఉవకారములు కూడ పొందియుండవచ్చును.
ఆ భవ్యభారతి, తికన సోమయాజి యెడ తనకుగల కృతజ్ఞతకు నూచకముగా
కుమారునకు తిక్షన నామధైెయము వెట్టేయుండును.
ల
ధ్
మా
మారన ఈ ; ోంథమును ఓరుగల్లు కటకపాలకుడైన (00106 Com.
missioner) నాగ న్న మం; (తికి కృతియిచ్చెను. నెల్లూరు మండలము
వాడైన ఈ కని కృతివతికోనమ అంతదూర్ము పోనేలా? 'అనే శంకకు నాకు
తోచిన సమూధానమిద
వ అ రాజ జము కాక సేయ సా మాజ్యములో లీనమై
జా Mf ఇ
జా శయమను కోరెకి మారనాది వెన్నాతీర నివాను లైన కవులకు
ము మె యుండనోపు. తిక్షనగారి శిమ్యుడనెడి ఖ్యాతితో
త్ర
uf,
నకు మర్యాదలు జరుగుననెడి ఆశతో మారన
t
9
261]
ఓీరుగ ల్లునకు [ప్రయాణము కట్టి యుండును. మరియు తిక్షనగారి కాలమునగానీ,
తదువరిగాని నాగయగన్న మంతితో పరిచయము లభించి యుండుటచే ఆతని
(పావును కోరియైనను రాజధానికి వెళ్ళియుండవచ్చును. కృతివతియైన ఈ నాగయ
గన్న సేనాని (పతాఫర్ముదునితోపాటు 1828 (పాంతమున తురుష్షులచే బందీ
కృతుడై ఢిల్లీకి కొనిపోబడెనట. ఆతడు పదస్థుడై యున్న కాలముననే ఈ
(గంథము రచింపబడినదగుటచే 1810-1820 మధ్య నెప్పుడో రచింపబడి
యుండును.
నిజమారసినచో తిక్రన సోమయాజి |పసాదలబ్ధ సరన్వతీ పాతుడైన
మారన భారతమునకు అనుబంధరూపమై ఖిలపురాణమను పేర నొవ్వు హరి
వంశమును రచింపవలనినవాడు. గురుకృత మైన [గంథమునకు పరిశిష్టభాగ మైన
(గంథమును రచించుటకంటె శిష్యునకు వేరొక గర్వకారణము కాని ధన్యతగాని
యుండదు. మరి మారన హరివంశమును ఏల చెవట్టలెదో చెప్పలేము. బహుశ 8
గురువుగారి ప్రక్షన నిలబడుటకు సాహసింపలేదెమో? ఆ భాగ్యము ఎజ్జనకు
ద కైను. ఇంతకంటె [ప్రబలమైన కారణము వేరొకటి యుండవలెను. ఆది యిట్లై
యుండవచ్చు:-
మారన [పొఢకవిగా తలయెత్తు నాటికి సంన్క్బృత పురాణములో నేదియు
తెనుగున ఆనువదింపబడలేదు. భారత రామాయణములు వెలనినను ఆవి పురాణ
ములలో వరిగణింపబడవు అవి (పత్యేకము ధర్మ |వబోధముగాని మత్కవబా
రముగాని చేయుటకు పుట్టినవికావు. రామాయణమున విరళముగాను భారతమున
[పచురముగాను ధార్మిక [వసంగములు, తా త్రిక మీమాంసలు ఉన్నను, ఆ భాగ
ములు |పసంగవశమున చెప్పబడినవే కాని ఆధికారికములుకావ్రు. అందులో రామా
యణము రాముని సాంసారిక చరిత|పధానము, భారతము కురువంశ సాంసారిక
చర్మిత్మపధానము. ఇక వురాణములో (ప్రత్యేకము ఒక పురుషువి గురించిగాని
ఒక వంశమును గురించికాని కాక, సర్యమానవలోక మునకు నర్యకాలములకు
నంబందించిన విజ్ఞానమును వర్థించు (గ్రంథములు. పురాణమనెడు శబ్దమునకే
వూర్వు చరిత యనిపేరు. పురాణ [గంథములయొక్ష రచన ఆధునిక ముగానే
పౌడగట్టుచున్నను చెప్పబడు విషయము మా|తము విశ్వ సృష్టినుండి పొరంభ
మగును. అందుచేతనే పురాణము సృష్టి, (పతినృష్టి; వంశము, వంశానుచరితము
262
మన్వంతరములు ఆను వపంచలక్షబములు కలది అని నిర్వచింపబడినది. అనగా
లచ[క్రము [ప్రవ రితమెన నాటినుండియు కథా కాలమునాటికి ఎన్ని సృష్టులు
జరిగనో, ఎన్ని [పళయములు వచ్చెనో, ఆయా కాలములయందు ఏయే రాజ
వంశములు తలయెత్తి [వజాపాలనము చేసెనో, ఏమే మనువులు ఏయే కాలముల
నుద్యవించిరో నిర్ణశించును. అంతేకాక వేదళాస్త్రములలో విహితమైయున్న
విజ్ఞానమంతకును పురాణములలో స్థానము 'కల్పింపబడుటచే అవి చరితలు అని
గాని కావ్యములనిగాని చెరుపొందక, జ్ఞానవిజ్ఞానకోశములను పేర బరగు
చుండును. మరి ఈ పురాణములలో కొన్ని వెష్ణవములని కొన్ని ఇవములని
వీవిధ దేవతా మహంత్యముల నుగ్గడించునవి యైనను, అన్నియు కలిని పురాణ
నంహితయను పేర వేద సంహితవలె నర్వలోకసం సేవ్య ములై యుండును,
య
అప్టాదళ మహాపురాణములలో నేడవడియెన ఈ మార్కండేయ పరా
వ వైష్ణవాడులైన ఏ మత కాఖకును నంబంధింసక ఎల్రరకును ఆరాధ
3
మై యుండుటను బట్టి మారన, గురువు నడచిన. నర్యమత నమన్వయ
మార్గమునే అనుసరించి ఈ పురాణమును స్వీకరించి యుండును. ఈ (గంథ
మలో దేవినప్రశతి యను వేర మహిషానుర మర్దన మొనర్చిన వరదేవతయొక్ళ._
మహత్యమును వర్ణించిన భట్ట మొకటి కలదు. మహిషానురమర్దని, దుర్గ, శక్తి,
మొదలైన శెవమత నూచక నామములతో విలువబడినను ఆ దేవత [తిమూర్తు
ఒలకు అతీతమైన స్థానము నలంకరించెడి పరాశకి యనియు,
మన్యంతకములలో ఆ యా పురాణములందు వీవో కొన్ని కొన్ని మ్మాతమే
ఇవ (a . భా తా
వర్జింపజిడి యుండుకుగాని అన్నియు అన్నిటనుండవు. అందులో ఈ పురాణము
"ఈం ww
ఐదు దది మన్గూంత రములు వర్టి ంవబడినవి, అందుచే ఇన్ని మనుజన్మల కథ
జ మంకొకటి లదు, ఆదియుగాక [గంథకర తన కవితా [పతి
బట్టుటకు కారణమై యుండవచ్చును. ఆంధ వాజయమున
కమిన వెళనిన స్వారోచిషమనుసంభవమునకు, హరిశ్చందో
263
పాఖ్యానమునకు, కువలయాశ్య చరితకు మూలము ఈ మా ర్కండేయ
వురాణమే.
అష్టాదళ పురాణములలో మార్క_.౦డేయ పురాణము (బ్రహ్మర్షి నామమున
(పనిద్ధమైనది. ఆనగా పురాణ నంహితలో నీ [గ్రంథము పరమపూజ్య స్థానము
నలంకరించినదన్న మాట. హరివంశము కంటే ఇన్నివిధముల గుణాధికమై
న్వతంతమైన ఈ పురాణమును తెనిగించుట కవిలోకమున తన విశిషతకు
హేతువగునన్న ఆశచే మారన ఈ అనువాదమునకు పూనుకొని యుండును.
ఈ |గంథములో ఏనిమిది ఆశ్వాసములు కలవు. వీటిలో నాల్గవ ఆక్యా
సము నుండి యధార్థముగా పంచలక్షణ సమన్వితమైన పురాణము |పారంభ
మగును. ఆ అయిదు ఆశ్యాసములలో వర్ణింపబడిన సృష్టి క్రమము, |[వళయ
విధానము, సూర్య చందాది రాజవంశ చరితము, (పసకాను (పన క్రముగా అందు
వచ్చెడి ఇతిహాసములు మొదలైన విషయమంతయు మార్కండేయ మహార్షి
కోష్టుకి యనే ఒక మునికి చెప్పిన క్రమమున శైమినిమునికి వింధ్యపర్వత
నివానులగు ధర్మ పక్షులు జెప్పును. పస్తుత వక్కలు ధర్మపక్షులైనను, తొతి
నాడు మార్కండేయ మహర్షి |పవచించిన పురాణ మగుటచే, దీనికి మార్కం
డేయ పురాణ మను పేరు సార్ధకమైనది మొదటి మూడాశ్యాసములలో ప్రథమా
శాసనము ఇష్టదేవతా స్తుతితో పారంభమై షష్ట్యంతములతో ఆంత మగును,
రెండు మూడాశ్వానములు ఈ సురాణమునకు నంబంధించినవికావు. అయినను
పురాణ కోతయెన జైమినియే ఈ [గంథ భాగమున గూడ (పధానప్నాత అయి
యుండుటచే రెండు భాగములకును ఒక విధమైన బంధము కల్గినది.
భారత పఠనానంతరము జైమినికి నాలుగు ధర్మనందేహములు కల్లిశవట.
1. ఆదిమధ్యాంత రహితుడైన పురుషోత్తముడు (్రుకృష్ణ రూవమున
మర్మ జన్మ నొందుటకు గల కారణమేమి?
9, పుణ్య చర్మితయైన పాంచాలి పంచభ ర్హృక యెట్టయ్యెను?
ఓఏ. బలరామునకు బ్రహ్మ హత్యాపాతక మెట్టు సంభ వించెను? వానికి
నిష్కృతి యెట్టుక ల్లెను?
ఓ. [దౌపదేయలు వివాహమైనను కాకముందు చిన్న తనముననే యేల
మృతినొందిరి?
377
గాని తదితర (గంథములవలె శ్రీనా థుని కాన్యక ళా | పొగల ల్భృరను నకు అమ్యభూత
ములు కాదగిన (గంథము కాకపోవుటచే. దానిని ఆదర
తలంపు లేక పోవచ్చును, కొవున హరవిలానము నెషధమునకు పూర్వముగాని
న
కాశీఖండమునకు తరువాతగాని రచింప బడియుండుట సొ
[గ్రంథ సమ్క
శ్రీనాథుని ఇతరకృతులతో బోల్చిచూచునవు డీ హరవిలాసము శైలి ఆ
(గంథవర్గమున కంతటికి వెలిగా (వత్మేకముగా కానవచ్చును. వానిలోని
సమాసభూయిష్టతా జన్యమైన శబ్దగాంధీర్య మిందులేచు. అందు _పదర్శితమైన
యీతని నానాళాస్త్రవరిజ్ఞానమును ఇందులేదు. కాని, వానికంటె నమ సంస్కృ
తాం ధ పదమయమయి, (ప్రసన్నమయి, సుకోధమయి హకవిలానము శ్రీనాథ
పండితుడుగాక (శీనాథకబవి (వాసినట్టుండును. ఈ కావ్యమున నేయెడను
రసవత్తకు మాము లోటురాలేదు. ఇది దేకిని అనువాదము కాకపోవృటచే,
(శ్రీనాథుని స్వతం్యత రచనకు దృష్టాంతమయి ఆ [పొఢకా, హ్యములలో లేని
స్వతంతతను కొన్నది.
ఇది వురాణమునుకాదు, కొవ్యమునుకాదు, కావ్యముకా కాదగిన వస్త్విక్య
మిందులేదు. కథలన్ని యు శివనంబంధ ము గల్లియండుటయే దీనగల యెక్యము.
దాసిని వ స్వ్రైళ్యమనలేము. ఈ కథలన్నియు ఓక దారముతో విడివిడిగా ముడి
వేయబడిన వూవులదండవలె ను సృఐగాని అనునూ తములుగాలే శ స్ప, సీరియాలుని
కథ, గారీ కళ్యాణము, దారుకా వనవిహారము, హాలాహల భక్షణము, కిరాతా
ర్హుసియము ఇందలి కథలు. వీనిలో మొదటిది బనవపురాణమున కలదు గాని
పాతల నామములలో రెండింటికిని కొంత భేదముకలదు. బనవపురాణమున
సీరాలగ ర్యభంగము కథకు అంత్యాసుబంధముగా నున్నది, దానికి మారుగా
నిందు చిడుతొండని పూర్వజన్మ కథనము క థకాద్యుపోద్దాతముగా నున్నది.
కథానాయకుడైన చిబుతొండనంబి పూర్వజన్మ లో తుంబురుడను పేరుగల యొక
పమధుడు. అతడొక కారణమున దుర్వాసుని కోపమునకు పాతమై మానవ
జన్మ యెత్తునట్టుగా శోంబింపబడి ఆ బుషి యను గహముచేతనే వరమ మహే
శ్వరులయింట సిరియాళుడుగా బుకైనట,
265
సంసిద్ధి కల్లున ట్లనుగహించెను. ఈ వివరముఐను తెలిసికొని జైమీణి ధర్మ
పకులకడ కేగెను.
ధర్మపతులు జైమినికి పొడమిన నందేహములకు నమాధానములు చెప్పు
టలో [దౌవదేయుల అకాలమరణ ములకు నిమిత్తము హరిశ్చం ద్రో పాథఖ్యానములో
నుండుటచే ఆ మహారాజు విశ్వామి్మితుని వలన నానా కష్టములు పొండిన
వృత్తాంతమంతయు చెప్పబడెను. విశ్వామితుడు హరిశ్చం[దుని ఆతని [పజలను
నిర్ణ్యయముగా దండించుటే కాక పట్టమహిషియైన శైబ్యను కఠినముగా హింసించు
చుండగా దుస్ఫహమైన వారి బాధలను చూడ లేక విశ్వే దేవతలు; పుణ్యసాధ్విని
హింసించుచున్న ఆ బుషికి పుణ్యలో కము లుండవని దేవతలు ఉద్దాషించిరి.
ఆ సులభ |కో ధుడు, వారు పనిలేని వనిగా కల్పించుకొన ఏ జోక్ళమును నహింప
ల
లేక మర్ఫులుగా జసింతురుగాక యని శవించి వారి ప్రార్థన మీద వారి మనుష
Toye
త్త్యము కొలది కాలమునకే తరిపోవునని శాపావసానమును నిరేశించెను. ఆంద
a]
చేతనే వారు ఉపపాండవులై పుట్టి చిన్నతనముననే మనుష్య త్యమును వీడి వెడలి
పోయిరి.
ఇందలి హరిశ్చం[దుని కథకు", ప్రసిద్ధమైన గౌరన హరిశ్చ చద కథ
కును కొంత భెదమున్నది ఆది స్థలాంతరమున ప్పెదను. ధర్మపములు తన
నందేహములను తీర్చిన ను జైమిని "తనివి చెందక ధర్మపత్షులను పాణి యొక్క
జనన మరణములకు సంబంధించిన మరికొన్ని (వశ్నలడుగుము. ఆ పశ లివి:-
1. జంతువు తల్లి గర్భమున నెట్టిబాధ నొందుదుండ ను?
లి. తలి తిను ఆహారము విండమున కెట్టు దక్కును?
C3
8. పాణిపుట్టి యెట్టు వర్ధిల్లును?
4. మఠణవేళ (ప్రాణికి నిజజ్ఞాన మేమైపోవునుః
ర. మరణానంతరమున జీవుడు ఎచ్చట ఎట్టు పుణ్య పాపముల ఫల
మనుభవించును?
భూత సర్గ సి తిలయములకు సంబంధించిన ఈ ప్రశ్నలకు నచాధాడము
చెప్పుటలో ధ ధర్మపక్షులు జం డోపాఖ్యానము కథనము చేయును. అందు జంతూ
త్పత్త్తి (పకారము, బహువిధ నరకములు, పూ ర్వజన్న కృత వ air SS Am 5
966
వలన కలుగు జన్మములు మొదలగు వరమార్ధము లనేకములు బోధింపబడును
ఆ సందర్భముననే దతా|తేయ జన్మకథనము, కువల యాళ్య చరిత చెప్ప
బడును. కువలయాళ్వుడను రాజకుమారుడు మదాలస యనెడి కన్యను వివాహ
మాడును. ఆతని వరోక్షమున మాయావి యైన తాళకేతుడను రాక్షనుడు ఆమె
సపహారించి పాణములు తీసెను. అశ్వకరుడను గంధర్వరాజు శివుని మెప్పించి
మదాలనను |బతికించి నాగలోకమున నామెను వుతికగా 'వపెంచుకొనుచు, ఒక
సందర్భమున నాగలోకమున కెగిన కువలయాశ్వునకు ఆమె నర్పించెను.మదాలసా
కవలయాశ్వలకు ఉత్తమ నంతాన [పా పీకలుగును, ఆమె తన పుతులకు
వర్ణాశమధర్మ ములు, అతిధి పూజా విధానములు, నిత్య నైమిత్తిక కర్మలు మొద
లగు మతధర్మ ములను ఉపదేశించును, పర మబిజ్ఞాను వైన జైమిని ఆపె పక్షు
లను మరికొన్ని (పశ్నలడుగును. వాటికి సమాధానముగా వక్షులు జగ దుత్ప త్తి త్రి
స్థితిని గురించి, సూర్యం వంశములను గురించి, మన్యంతరములను గురించి,
కల్ప విభాగములసుగురించి తొలినాడు మార్కండేయుడు కోన్టుకియను మునికి
పవ్చిన క్రమమున నవి స్తరముగా బోధించును. ఈ కథన మంతయు అయిదవ
ఆక్వానమునుండి |పౌరంభమగును. మన్వంతర కథనములో స్వారోచిష మను
రో
సంభవము మొదట |పస్తుతింప బడెను. దీనినే ఆంధ కవితా పితామహుడు అల్ల
సె వెద్దన నతన న వబంధమునకు మాతృకగా స్వేకరించి వన్నె చిన్నెలతో సింగా
రించెను. ఈ విధముగా ఉతర కాలమున రదింపబడిన మూడు [పబంధములకు
మానము అర్య _ండేయ పురాణము మూలమగుటచే మారన ఆ (పబింధకవుంకు
ఇతివృ త్త వ దానము చేసి గురువయ్యెను. శ్రీనాథుడు “నూనూగు మీసాల
నూత్న యౌవనమున రచియించితి మరుత్త రాట్బర్మిత” అని తన కాకీఖండ మున
చెప్పుకొనెను. ఆ మహాకవి బాల్యమందు రచించిన ఆ మరు తరాట్బరి[తకు
బహుశః, మార్కండేయ పురాణమున గల మరుత్తుని కథ మూలమై
యుడునేమో | "ఈ వురాణమున గల సొగ సె సెన ఉపాఖ్యానములలో
మరు త్రరాజ్చురిత ఒకటి, మరుత్తుడు కరందముడు అనేరాజునకు మనుమడు,
ఆవేక్షితుడను నాతని కుమారుడు. ఆతని తల్లి వైశాలి, విదిశా దేశాదీవని
కూతురు. ఆవేశ్నితున కామె గ్వయంవరలర్ధ స్వ యంవరమున |
267
చర్య దీక్ష వహించెను. వై శాలిభర్భృ భోగ్యము కాని తన జీవితమును నిందించు
కొనుదు అడవులకేగి తపోనిష్ట పూనెను. ఎంతకాలమైనను తన మనోరథము
తీరని కారణమున శరీర విసర్ణన ప్రయత్నము చేయుచుండగా, ఒక దేవదూత
ఆరుదెంచి ఆమెను ఆత్మహనన _పయత్నమునుండి వారించి ఆమెకు పు తపాప్రి
కల్లుననియు, ఆ కుమారుడు దిగంత విశాలయశు డన చక్రవర్తి కాగలదనియు,
ఆశీర్వదించి పోయెను. భర్త బ బ్ర హ్మచార్య వతదీక్ష వడలని కఠో _చతుడు.
దేవదూత అమోఘ వచనస్కుడు. తాను అవెక్షితుని తప్ప ఇంకొకని కన్నెతి
చూడని వతివత. పరన్పరాను కూల్యము లేని ఈ స్థితిగతులలో తనకు పుత
(పావ్తి కలుగుట ఎట్టని ఆమె ఆందోశిత చితయై యున్న నమయములో ఒక
రాక్షసుడు అకస్మాత్తుగా ఆ తపోవనమున కేతెంచి ఆమెను చెనక నుద్యమింపగా
నామె ఆక్రోగించెను. ఆదే సమయమున ఆ [పాంతమునకు వేటకై యరుడె=చిన
యవేష్షితుడు ఆ స్రీజనా క్రంద నము వినవచ్చిన దెసకు పరుగు వరు
ఆ యువతిని బలాత్కరించుచున్న రాక్షసుని సంహరించి ఆమెసు రక్షించె!
త పోమహిమచే కల్గిన నూత్న తేజముతో వెలుగొందు నాయువతి నారాజు తన
భార్యయని గు ర్రింపలేని సమయమున ఒక గంధర్వ రాజట కే తెచి కం దూప
ఎరిగించి వారిరుపురను గంధర్వలోకమునకు గొనిపోయి అచ్చట విధియుక్త
ముగా వివాహము జరిపికొన్నాళ్ళుంచుకొనెను, ఆ దంపతు లాలోకమున నుండగా
జనించిన ప్వుతుడే మరుకుడు. అవేక్షితుడు గంధర్వరాజు ననుజ్ఞ కొని భార్యా
ప్యుత నహితుడై తండ్రిని దర్శించి సంతోష భరితుడైన ఆ వృద్ధరాజు నాశీర్తా
దము వడసెను. ఈ సంఘటనమునకు పూర్వమే, అవేక్షితుని తల్లి విరాదేవి ఆను
నామె “కిమిచ్చక [(వతము "అనెడి ఒక |[వతము నెజవి | వతోద్యా పన దినమున వవ
రేది కోరిన నది ఇచ్చువానిగా కుమారుని దాతృ స్థానమున నిల్పి భర్తచే వత
ముఖదర్శన వరమును యాచింవజేనెను. దాతృ స్థానముననున్న వేక్షితుడు,
తధాస్తు అని వాగ్దానము చేసెను. కాని ఆనాడు ఈ వాగ్దానము క చేసినను ఆవేషి
తుడు తన బహ్మచర్య నిష్టను వదలనే లేదు. ఇది ఈ కథలో సో ఇక లమ
తెచ్చి పెట్టిన సంఘటన. ఆచిక్కులన్నియ తీరి కథ కరందముని వెత ముఖి
దర్శనముతో సుఖాంతమయ్యెను,
కరందముడు ఆవేక్షితునకు రాజ్యాభిషేకము చెయ తలవెష్టగా ఆతి
దాని నొల్చక మరుత్తునకు చేయించెను. ఈ (క్రొ త్తరాజు వర్తాకమ ఇ" మ
En
జ్
జ
268
డనియు దుష్ట! క్షణ శిష్టరక్షణ పగతం[తుడనియు అచిరకాలముననే దిగంత
వాస ప్తమెన కీ క్ ర్రగడించెను. ఇట్టుండగా జొర్యా్రమ వానులైన కొందరు బుషులు
నాగులచే వధింపబడిరను వా ర్రరాగా ఆతడు నాగ నంహారార్భము వెడరిపోయి
నాగలోకము మీద ఒక దివ్యాస్ర్రము [పయోగించెను. నాగులందరు ఆ అస్త్ర
జ్వాలలకు ఆహుతి కాజొచ్చిరి. వై శాలి తపః స్థితయె యున్న కాలములో ఒక
నాగరాజు ఆమెను పూజించి ఎన్నడేని ఆమె కుమారుని వలన నాగలోక [పళ
యము నంభవించునేని ఆమె వారిని రక్షింవవలెనని అర్ధించి ఆ వాగ్జామును పొం
దెను. మరుత్తుడు నాగులను నంహరించుచుండగా వైశాలి భర్తను (పేరేచి తాను
నాగరాజుకు చేసిన వాగ్దానమును తెల్పి, శరణాగత _తాణము కొరకు కుమారు
చక్షు మారొడ్డ పంచెను. దుష్ట శిక్షణార్థము కుమారుడును, శరణాగత
రక్షణార్థము తండ్రియు య ద్ధభూమి లో (పపత్యర్భలుగా తా రసిల్రి
ఒండొరులు పరస్పరవథకు పూనుకొనగా దేవతలు (పళ్యక్షమై
వారికి సమాధానము కుదిర్చిరి. నాగులు తాము వధించిన బుషులను (బతికించిరి.
_బహ్మ చర్యము, తపస్సు మొదలగు సార్వజనీన పరమధర్మములే
కాకుండ దుష్టశ్క్ష క్షణము, శరణాగత రక్షణము మొదలైన క్షత్రియ ధర్మము
లును నిరూపింపబడినవి. కథాంశములలో ఒండొంటికి పొందిక యుండక పోవు
ఖా కార్యము నడచు మార్గము ఆ/పతర్శి_ తమై పాథకునకు ఉత్కంఠ
ంచుచుండును. ఈ ఉపాథ్యాన కథనరచనలో మారన తన కథన కౌళ్లల
శంసా గానాతముగా 7 నిర్వహించెను. ఇందే కాదు, హరిశ్చంద ద కథలోను
కథన శిల లకు ne శిష్యునకు తగినట్టుగానే యున్నది. మారన శైలియు
రాజ రచనకు అనుకూలమైన సారశ్యము. సౌలభ్యము, నంయమము కలిగి
యుండుటయే కాక, కావ్ వ్యోచితమైన రసవత్రయు, (పనన్నతయు నిండుకొని
యున్న డి. తిక్కనార్యుని జీవిత కాలములోనే ఇది రచింపబడి యుండునేని
ఆ గుపవు ఈ *ష్యుని (వతిభకు ఎంత నంతసించెడి వాడోః తిక్క_నగారి పలుకు
బడులు, భావబ్చాయలు, అర్ధచ్భాయలు, ఈ రచనలో చాల కలవు.
269
ఇతర కవ్పలు
ఈ యుగమున [శుతనాములైన మరి కొందరు ఇతరకవు లున్నారు.
వారి నిచ్చట [వస్తావింతును.
బద్దెన := ఇతడు “నీతిసార ముకావళిని రచించెను. ఆది రాజనీతి వర
ముగ చెప్పిన కొన్ని నూకుల సంపుటి. ఈ [కింది పద్య మా[గ౦థము లో
నొకటి.
“ఎ త్రిన కాలెగాని సిరికెన్నడు నిల్చిన కాల నిల్వగా
చితములేదు కాన సిరి చెందిన నాడె పరోపకారముల్
హత్తి గడంగజేయు డెడరైన పదంపడి వేడికొందమన్
చిత్తమెగాని ఇత్తమను చిత్తము పుట్టద యెట్టివారికిన్”
ఈ వద్యమును బట్టి ఈతని శైలి నాచనసోముని ైలివలె వ్యకోక్తి
పధానముగా నుండునని చెప్పవచ్చును.
ఈ సీతిసార మకావళిలో తాను నుమతి శతక కరనని చెప్పుకొన్నా
డనియు, ఇతడే ఆ శతక కర యనియు కొందరి తలంపు. మరికొంద రా
పద్యము |వక్షి ప్రమందురు. నిజము దేవుని కెరుక. ఆ పద్య మిడి :=
“శ్రి విభుడ గర్వితారి
ఇ్మావర దళనో పల్ధి జయలక్ష్మీ
సంభావితుడ సుమతి శతకము
గావించిన (పోడ( గావ్యకమలానకుడన్ ”
ఈ పద్యము బద్దెన చెప్పినదే యైనచో నీతిసార మక్తావి రాజనీతి
పరముగను, నుమతి శతకము సామాన్య ప్రజానీతి బోధకముగను ఆతడు
రచించెనని చెప్పవచ్చును. అట్టుగాక ఇది (పక్షిప్తమే అయినచో ఆ ఊహా నిలు
వదు. ఇంతకు సుమతి శతకము నందలి భాషా జాత్యము బద్దెన కాలము నాటిది
కాదని నా ఉద్దేశ్యము. మరియు-
“* అధరము కదలీ కదలక
మధురములగు భాషలు డిగి మౌన,వతుడౌ
అధికార రోగవీడిత
బథీరాంధక శవము జూడ బాపము నుమతీః"
270
ఈ వదుము “శ్రీ విభుడును గర్వితారిష్మావర దళనోవలబ్ద జయలక్ష్మీ
సంభావితుడును' అయినవాడు వాసీనది కాదు. ఎవడో ఒక సామాన్యుడు కార్య
వశమున ఒక అధికారిని దర్శింపబోయి ఆతడు తన యెడ చూవిన అనాదరము
నకు బౌదాపే న్యమునకు కనలి తన ఆక్క_సు దీర ఆ అధికారిని తిట్టినట్టి పద్యము.
మై
నిషాదవ్రతిషాత్య మగమ శాశ్వతీస్సమాకో అనే
కేకములో వాల్మీకి లోక సంతప హృదయ మెట్లు ధ్వనించుచుండెనో ఈ పద్య
చే చులకన చేయబడిన సంసారి పరిభ వాగ్ని అట్టు జ్వలించు
చుండెను, బద్దెన- _భూవతియు మండలాధిశ్యరుడు ఆయిన మాట నిజమే యెనచో
రాదో? | మోలకు పోయి ఆతనిచే చిన్న చూపు చూడబడుట తట
స్టింవడు, మరియు ని శతకము [వానిన సంసారి ఒక [గామ కరణమై యుండు
నసి యూహించుటకుకు ఆవకాశము కలదు. ఇతడు కరణముల నంగతి నాలు
ఆరి
బదు పదము లలో ఒతి చెపె పెను. ఇవన్నియు పర్యాలోచింవగా సుమతి శతక
కర్ర బద్ద భూవకి కాడని నా యుద్దేళ శ్యము,. నాటకములో శ తువు |పత్యక్షముగా
ఎదుట నున్న బ్లు థా.ఐచి పరుషోక్తు లాడెడి పా[తవలె, వై పద్యము (వాసీన కవి
తగన ఆవమానికరలిన అధికారిని తన యెదుట నున్నట్లు భావించుకొని శపి
యించుచున్న ట్ల కనుకును. ఈ ప పద్దెము బద్దెనది కొక పోయినను తక్కిన శతక
ఛా త
మంతయు ఆతు వాసియుండ వ? యు ను గదా అనెడి అనంగత వాదము చేయు
న కర్త యెవ రైననేమి? సంస్కృత విద్యార్థులకు బాల
రామాయణము వలె తెనుగువిద్యార్థుల కీశతకము |ప్రథమపాఠమై వన్నె
క మనెక్షి కామశాస్త్రము తెనునులో బద్దెన తరువాత కొన్నివందల
యుంద్తకు పుపైను, ఆది సం ంస్హతమున గల 'రతికళా విలాస' మనెడి [గంథ
మునకు తెలు కావన నుమతి శతక కర్త కొక్షోకము తెలుగున వెలసిన
271
శివదేవయ్య : ఇతడు కాకతీయ సామాజ్యమునకు తన బుద్ధిబల మే
వజకవచముగా నొనర్చి, గణపతి దేవునకు రుదమాంబకు మం,తిత్తుము నెర
పిన మేధావి. అంతేకాదు; ఆ చ|కవర్తులచే గురువుగా, హితుడుగా పూజలను
మన్ననలను పొందెను. ఈయన పురుషార్థ సార మనెడి ఒక సీత్మిగంథమును
రచించెనట. 14వ శతాబ్ది మధ్య కాలమున సకల నీతి సమ్మతమనెడి సీతిషద్య
సంకలనము చేసిన మడికిసింగన అనే కవి ఆ పురుషార్థసారమనెడి
గంథము నుండి ఇంచు మించు వంద పద్యము లుదాహరించెనట. కాని ఆ
పద్యములక ర శివదేవయ్య అని ఎచ్చటను ఆతడు చెప్పలేదు. ఆది ఆటు
లుండ శివదేవ కవి ఆత్మనంబోధనతో '“శివదేవ ధీమణీ!' అనే మకుటము గల
ఒక శతకమును కూడ రచించెననెకి యొక వదంతికలదు ఆ శతకము నేడు
లభింవపదు. ఆయినను ఒక పద్యము మాత మెట్టో వరిశోధకులకు లభిచినద్,
ఆ పద్య మిది :
చం॥ ఆరయగ వన్ననాట సిరియాళుడనై యెల|బా య మదు సుం
డరుడను నంవినై వదను తప్పిన గుండయగారి చండమై
ధర జరియింపగల్షిన తథాస్తు; వృథా పరిపాకరూ చు
ష్క_ర జననం బడేమిటికి కాలువనే కివదేవ దీమణీ!
ఈ మకుటమును బట్టి ఈ శతకము ఆయనయే |వాసెశని సిర్మివాద
ముగ జెప్పుట కష్టము. ఎవడేని ఒకకవి శివదేవయ్యను సంటోధించుచు ఈ శత
కమును |వాసియుండ వచ్చును. ఆనలు ఇటువంటి వద్యములు నూరు వాసి ఆ
కవి గాని శివదేవయ్యగాని శతకముగా రూపొండిరచిరని చెపుట యు
మరియు శివదేవయ్యయే ఈ పద్యమునకుగాని లేదా సంపూర్ణ
నకుగాని కర్తయే అనుకొన్నచో ఆత్మసంబోధనలో ధీమబీ యనెడి ఆత్మ
[వశంసా వాచక మైన శబ్దమును వయోగించియుండునా యని నా సందేహము.
అధర్వణుడు :- ఇతడీ యుగమువాడేనని తలవబడుచున్నది. ఇతనిన్
గురించి నన్నయ |ప్రకరణమున కొంత (వానెతిసె. ఇతడు నన్నెచోడునకు తిక్క
నకు మధ్య కాలమువాడై యుండవలయును.
లకక ప్రెగడ యుగవుం
1828 వ సంవత్సరములో ఢి ల్రీ నుల్తాను ఓరుగల్లు నగరమును స్వారీ
నము చేసికొని [పతాపరు దుని బందీగా కొనిపోవుటచే కాకతీయ సా|మాజ్యము
అస్తంగతమయ్యును. తత్పూర్యము కొలది కాలము [కిందటనే ఆ మహ్మదీయ
రాజు ఓరుగల్లువె దండెత్తి వచ్చి |ప్రతావరుద్రుని చేతిలో [పాణమ్మాతావళిష్టుడె
పాజీపోయెకు. ఆ యుద్ధములో సామాజ్య రక్షణార్థము శ్యతుసంహారార్థము
చక్రవర్తికి బాసటగా వచ్చి నిలచిన సామంతులందరు విజయోత్సాహముతో
తమ తమ మండలములకు సేనలతో తరలిపోయిరి. వారే కాకతీయ వరిపాల
నలో నాయకులని పెరు పొందినవారు. అట్టివారు [పతావరుదునకు విధేయులై
డెబ్బది ఇద్దరుండెడివారట, వారి కందరికి (పత్యేక సేన లుండెడివట. యుద్ధ
సమయముల ఆ సేనలతో వచ్చి వారు చకవ ర్రికి తోడ్పడుచుండుటయు, శతు
విజయానంతరము తమ తమ మండలములకు పోయి [పజాపాలనము సొగించు
చుండుటయు ఆచారమై యుండెడిదట. 1820 పాంతమున ఢిల్లీ సుల్తానును
తరిమికొట్టిన వమ్మట ఆ నాయకు లందరు ఆచారరీత్యా తమ తమ మండలము
లకు పోయి సామాజ్యమున శతుభికి తొలగినదనెడి వపరవసముతో వ్యవసా
యాభివృద్ధి, వాణిజ్యాభివృద్ధి మొదలగు వజాక్నేమంకర కార్య|కమములలో సీమ
గ్నులై యుండిరట. ఆ అదను చూచుకొని ఢిల్తీ సుల్తాను ఆకస్మాత్తుగా మర్ల
నోరుగల్డువై దండెక్తివచ్చి ఆనహాయుడైన |ప్రతాపరుదుని బందీకృళతుని చేసెను.
కాకతీయ సామాజ్య పతనములో ఢిల్లీ నుల్తానుకు తోడ్చాటొసంగిన హేందడవులు
లేకపోలేదు. కాకతీయ రాజ్యము కానన్నరాజ్యమైన యాదవరాజ్య మేలు
చున్న దేవగిరి (ప్రభువు మహమ్మదీయునకు వపడై ఆతనికి నానావిధ సహాయ
ములు చేనెనట. కాకతీయ రాజ్యములో తమకు పూర్వకాలమున నెగడుచుండిన
[పాభవము తగ్గుటచే జైనులు కూడా కొంత దేశ దోహ చర్యకు పూనుకొనిరట.
ఇందులో వింత ఏమియులేదు. ఏనాడుగాని భారతదేశమునకు కలిగెడు కీడు
బహిళ్ళ(తువుల వలన కంచె అంతశళ్శతువుల వలననే యనుట పరమసత్యము,.
273
ఓరుగల్లు నాకమించిన ఢిల్లీ సులాను చిరకాల మా సింహాననమును
దక్కించుకొనలేక పోయెను. _వతాపర్యుదుని సామంత నాయకులలో శౌార్యపరా
కమములు గల మునునూరి [పోలయ, కాపయ అనెడి నాయక సోదరులు
తక్కిన నాయకులతో మంతాలోచన చేసి వరాక్రాంతమైన దేశమునకు విమోచ
నము కల్లించుటతై వారి వారి సేనల నాయత్తవరచి ఓరుగల్లును స్వాధీనము చేసి
కొని సుల్తాను పరిపాలనము నంత మొందించిరి. ఆ యుద్ధ విజయానంతరము
సా(మాజ్యము నంతను ఏకచృతముగా ఒకడే పరిపాలన చేయుట ఉచితమును,
సాధ్యమును కాదని యొంచి కాబోలు ఏకకార్యార్థమె పూనుకొన్న నాయకులలో
పెక్కురు ఆంధదేశమును కొన్ని భాగములుగా వంచుకొని స్వతంత్ర వరిపాల
నలు చేయదొడగిరి, ఆ విభజనలో కృష్ణానది ఉత్తరభాగమున ఓరుగల్లు రాజ
ధానిగా ముసునూరి సోదరులు కొంతయు, రాచకొండ, దేవరకొండ రాజధాను
లుగా రేచెర్ల వెలమనాయకులు కొంతయు, కృష్ణకు దక్షిణమున రెడ్డి రాజులును
సంచుకొనిరి. తదుపరి పదియేండ్లకు హరిహరరాయలు ఆనెగొందిమండలమున
విజయనగర రాజ్యము స్టావించెను. రెడ్డిరాజుల రాజ్యము కృష్టా గోదావరీ నదుల
మధ్య భాగముననే కాక, సింహాచలము వరకును వ్యాపించెను. కొంత కాలము
నకు తిరిగి ఢిల్లీ సుల్తాను ఓరుగల్లు నాక్రమించుకొనుటకు రాగా ఆవుడు సింహా
సన మధిష్టించియున్న ముసునూరి కాపయ నాయకుడు ఆ మహమ్మదీయునితో
నంధికావించుకొని గోలుకొండను ధారపోసి తా నోరుగల్లు (పాంతముతోనే
తృప్తిపొందెను. కాని పొరుగున నున్న రాచకొండ వెలమరాజులు ఆతనితో
పొందు పొసగి యుండలేకపోయిరి. అవ్పటికే బీజాపూరులో బహమనీ రాజ్య
మును స్థాపించిన మహమ్మదీయరాజు వెలమరాజులను (పోత్సహించి కావయ
నాయకు నంత మొందించెను. ఇది కాకతీయ రాజ్య వతనానంతరము ఆంధ
దేశమున జరిగిన స్థూల చరిత. ఆనాడు పెలసిన న్యతంత రాజ్యములలో
ఎక్టువగ రాజకీయ |వభావము, సారన్వత |పాభవము నెజివినది రెడ్డి రాజ్యము.
ఆ రాజ్యమునకు [పధమమున ఆద్దంకినగ రము రాజధాని. ఆ రాజ్య నంస్థావకుడు
పోలయ వేమారెడ్డి. ఆతడు 1825 మొదలు 1ల5లి వ సంవత్సరము దాక వ్రజా
"క్షే మంకరముగా శ|తుభయంక రముగా రాజ్యపాలన చేసెకు. ఆరాజు ఆస్థాన
క వియే ఎజ్జావెగ్గడ. దేశ చరితలో రెడ్డి యుగము అవిర్భవించినర్ల వాజ్ఞయ
చరి|తలో ఎజ్టా (వెగ్గడ యుగము ఆవిర్భవించెను.
18
274
ఎజ్జన, తిక్కన సోమయాజి నీర్యాణము జరుగుటకు సుమారు పది
వంవత్సరములకు పూర్ణము (1280 [పొంతమును జన్మించి 1860 వరకు
ఇహలోకయా[త సాగించియుండును. ఆ సుదీర్హ జీవితకాలములో ముప్పది
యేండ్ల వయస్సున [గంథ రచనా వ్యాసంగమునకు ఉప్మకమించి యుండును,
ఆ పదునాలుగవ శతాబ్దిలో చివరి భాగమున శ్రీనాథుడు జన్మించినను ఆ శతాబ్ది
చివరి వరకు యుగక_రృత్వము ఎజ్జన పేరననే చెల్లదగియుండును,
అసలు ఎజ్జావెగ్గడ పేరుమీద (పత్యేక మొక సారస్వతయుగ మేల 1
అతనిని తిక్కన యుగములో చేర్చరాదా? యని (పశ్నించెడివారు కొందరుందురు.
ఆ పద్ధతి సమంజసము కాదని నా యుద్దేశము. తిక్కన తరువాత శకాధికార
మొప్పుకొన దగిన వెద్దకవి యెవడును పుట్టియండనిచో ఆయన యుగము
మరి యొక శతాబ్దివరకు పొడిగింప వచ్చునుగాని ఎజ్జన, భాన్క_రుడు, నాచన
సోమన మొదలైన మేటి కవు లవతరించిన ఆ శతాబ్దిని తిక్కన యుగములో
చేర్చుట భావ్యమకాదు. మఠి అంతమంది మేటికవులు తల యెత్తిన ఆ యుగము
నకు ఎజ్జా,వెగ్గడనే యేలక ర్రను చేయవలె నందురేని నా నమాధాన మిది :
తెలుగు సొరన్యతమునకు కవ్మితయము వారు [తిమూర్తుల వంటివారు,
వారి తరువాతనే, ఇతర కవులు ఎంత మేటికవులైనను పేర్కొనదగిన వారు.
ఆం|ధభాషా [ప్రపంచమునకు భారతము వలె ఆం| ధక వి [పవంచమున కామువ్వు
రును గురు స్థానీయులు. వారితో ఒండొరులకు భారతక రలుగా కొంత తర తమ
భేదభావమున్నను, పృథక్పరిశీలన చేసినప్పుడు ఎవరికి వారికే పత్యేక |పాధా
న్యము కలదు. కావున పృథ|క్రాధాన్యమును భారత క రృృత్వ గొరవమును కల
కవితయము వారి పేరుమీద మూడు [పత్యేకయుగములుండుట న్యాయ్యమని
నే ననుకొంటిని. ఆ శతాబ్దిలో భాస్కరుడు, సోమన మొదలై నవారు మేటికవులే
గాని ఎజ్జనను తోసి వుచ్చి గురుపీళ మెక్క_దగినవారు కారు. మరియు వాజ్మయ
ములో ఆఖ్యానవద్దతి, నాటకీయ పద్ధతి, వర్ణనాత్మక పద్ధతియనెడి మూడు విభా
గము లుండునని పూర్వ పకరణములలో చెప్పితిని. ఈ మూడింటిలో వర్ణనాత్మక
పద్ధతిని |వవేశ వెట్టిన వాడు ఎక్టా(వెగ్గడ, దైవికముగా నన్నయ తిక్కనలు
తక్కిన రెండు పద్ధతులకును ఆదిగురువు లై నట్టుగా, ఏజ్జన మూడవ పద్ధతి నవ
భరింవ జేయుటచే భారత క ర్ర్రృత్వముననే ః కాక రచనా సంవదాయము 'నంధున్ను
275
ఓక [వతేకతను నంపాదించుకొని స్మతం|[త స్థానమున కర్తుడయ్యెను. మరియ
తెలుగు భాషలో పలుకుబడి యందేమి, కారక మునందేమి, కియరూపము లందేమి
ఆధునికతా నూచకముగా కలిగిన మార్పులు ఎజ్జస [గంధములలోనే (పారంభ
మయ్యెను. తత్పూర్య [గంధములలో కానవచ్చెడి [పాతదనము ఎట్జన [గంధము
లలో కానరాదు, మజియు నన్నయ శైలికిని తిక్కన శెలికిని ఉన్న భేదమును
తొలగించి, ఎక్లావెగ్గడ శబ్బగతిలో నన్నయను, భావగతిలో తిక్కనను ఆనున
రించి రెండు గతులకు సామరస్యము కుదిర్చి తన పేరుమీదనే ఒకశెలిని నెల
కొల్చెను. దానినే [పధమదశలో (క్రీ నాథుడును, తరువాత వేరొకదళలో |పబంధ
కవులును అలవరచుకొని వర్ణనా పాధాన్యముగల పబంధరచనలు చేయ
సాగిరి. ఇతి వృతమును వర్ణనలచే ఆలంక రించెడి నూత్న పద్దతికి నూత
ధారుడగుట చేతనే ఎజ్జన పబంధ పరమేశ్వరుడయ్యెను. ఇట్టి మహాకవిసి యుగ
కర్తగా నంభావింపక పోవుట ఆధర్మమని నే ననుకొంటిని,
ఎల్జన కృతులలో లభ్యములై నవి మూడు - హదివంశము, భారతారణ్య
పర్యభాగము, లక్ష్మీనృసింహ పురాణము, నామమ్మాతా వశిష్టమైన రామాయ
ణము నాల్గవది. ఇవికాక ఇంకేమి [వానెనో తెలియదు. ఈ నాలుగింటిలో రామా
యణము మొదటి రచనయనియు, హరివంశము, భారతారణ్య పర్వభాగము,
నృసింహ వురాణము క్రమముగా రామాయణము తరువాత ఒకదాని వెంట నొకటి
రచింపబడె ననియు నే నకుకొందును.
_ హరివంశావ తారికయందు రామాయణ రచనా |పనంగము కలదు.
“నా తమ్ముండు ఘనుండు మల్చరధినీ నాథుండు నిన్నాతత
శ్రీతోడన్ నముపేతు జేసి యెలమిం జేవట్టి మా కిచ్చుటన్
జేతోమోద మెలర్ప రామ కథ మున్ జెవ్పించి యత్యుత్తమ
క్యూతిం జెందితినింక నేను దనియన్ కావ్యామృతా స్వదనన్
(పోలయవేమారెడ్డి తమ్ముడైన మల్లారెడ్డి ఎజ్జావెగ్గడకు తొలుత వరిచి
తుడై ఆ కవీశ్వరుని తన అన్నగారికి ఎరిగించి ఆశ్రయ మివ్ప్ంపగా, వేమా
రెడ్డి ఆయనచే రామాయణము చేప్పించుకొని కృతిపతిత్వము వలన ఖ్యాతి నొంది
అంతతో తనివి చెందక హరివంశ మును రచింపుమని ఆర్థించెనట, వై పద్యము
లోని తాత్సర్యమది.
276
మరి నృసింహ వురాణావతారిక యందు భారతారణ్య పర్యశేష రచనా
[ప్రసంగము కలడు.
“ఉన్నత సంస్క 3తౌంధ చతురో క్రి వదంబుల కావ్యక రవై
యెన్నికమై || 'వబంధ పరమేకు డనంగ నరణ్య వర్వశే
షోన్నయ మం[ధభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహంచి తా
నన్ను భట్ట తిక్క కవినాథుల కెక్కిన భకి చెంపునన్
న తాతగారైన ఎజపోతనూరి (ఆయన పేరు ఎజ్జన మనుమని
భావంబున నావిర్భవించి నృసింహ పురాణము చేయుమని (పోత్సహించెనట*
చె పద్యమా నందర్భములోనిది. కావున హరివంళమునకు వూర్యరచన రామా
యణ మనియు న నృసింహపురాణ మునకు పూర్వరచన భారతమనియు తేలినది:
అంతే కాని ఈ రెండుజంటలలో ఏది మొదటి జంట అనే [ప్రశ్న ఈ [గంథ
తేలదు. దీనికి కహ తప్ప వేరొక యాధారము లేదు. నా యూహ
వెదను; పొజ్జు లాలోచింతురు గాక.
మొదటి జంట అనగా రామాయణ హరివంశములు రెండును, నరాంకిత
ఉట భారత నృసింహ పురాణములలో మొదటిది స్వార్థ నిర పేక్ష
మైన మ కర్మ.
ED
6
cy
గ
ఫ్
రెండవది పారమార్ధిక చింతతో చేసిన ఈశ్యరార్పణము (అహా బల
లక్ష్మీనృసింహస్వామి కంకితము). మానవ స్వభావమును బట్టి యాలోచించినచో
రొజా శయమును ధనార్జనమును అఆశించిరచించిన జంట మొదటిదనియు, దుహిళ
థోగచింతలేని హారమార్ధికదృష్టితో రచించినది రెండవ జంటయనియు విశద
మగును. ఆట్టుగాక భారత నృసింహ వురాణములే మొదటిజంట యెనచో ([గంథ
కర్ర ఆధ్యాత్మిక సాధనచే ఈశ రపదనన్ని ధానము వరకును [పాకిపోయి
ఆటనుండి వతీతుడై రాజపదనిధానమున వడిన భాగ్యహీనుడనబడును. ఇట్టి
అథమ వర్తనము కలవారును ఉందురు కాని శంభుదానుని వంటి ఆత్మ విజ్ఞాన
ధనులకు అట్టి పతనము సంభవింపదు.
మరి ఏ కారణముననైన నేమి తిక్కనకవి యంతటి మహాకవి వదలి పెట్టి
హోయిన వార తారణ పక్వథా కాగమును [పాథమిక రచనగా చేవట్టుటకు ఆత్మ
జ్ఞారెక య యే కవియ సాహసి-ంవడు. వస్తుమహ తత్త్వము నటుంచి చూచినను ఆరణ్య
277
పర్యభాగమును కృతహస్తుడైన కవియు చేవట్టుటకు నందేహించుట సహజము.
ఎట్టనగా నన్నయ ఆరణ్యపర్య భాగమును [వాయుచు నడుమనే మృతి చెందె
ననెడి కవిలోక భయానక మైన వదంతి ఆ నాడు కలదు. దానిని స్పశించుట
అశుభ మనెడు ఖీతి కలదన్నమాట. తిక్క_నగారు ఆ భాగమును ఏ ఉద్దేశముతో
వదలి పెట్టినను _ తన ఉద్దెశము నాయన లోకులకు చెవ్పియండడు - లోకము
మ్మాతము అ భాగమునకు గల ఆపభత్వ శంకనే ఆయన కాపాదించి
యుండును. శకునములను, స్వప్నములను, దీవనలను, కావములను, శుభా
శుభసూచకములుగా నమ్మెడి ఆ కాలమున మంచికో చెడ్డకో అట్టి విశ్యానము గల
యింట జనించిన ఎక్టాపెగ్గడ కవిత్వము నేర్చితిని గదాయని చేసేతల ఆరణ్య
పర్యభాగమును మొదటి రచనగా స్వీకరించెనని యనుకొనుట అవివేకము.
మరియు ఒక వంక నన్నయ భారతము, ఇంకొకవంక తిక్కన భారతము రస
తరంగితము లైన మహానము[దముల వలె నుద్దోషించుచుండ గా నడుమ నొక
జలసంధిని [తవ్వి రెండు సముదములను ఏకార్టవముగా రూపొండిందుటకు సిద్ద
హస్తుడు కాక పూర్వము ఏ యువకుడు సాహనించును?
మరియు నృసింహ పురాణ రచనా కాలము నాటికే ఎజా, పెగడ ; వబంధ
Sq |
పర మేశ్వరుడని _పసిద్ధి కెక్కె_ను. ఆ విరుదము ఆరణ్యపర్య శిష్ట భాగ రచన
మాతమున వచ్చునది కాదు, ఆంతకంచి స్వతం। (తమైన ఓక టిరెండు ఉద్దరంధ
రచనలచే లభింవదగినది. ఆ ఉద్గంంధ ములే రామాయణ హరివంశములు. రచన
విధానమును బట్టి చూచినను ఆ విరుదమునకు అర్హ తనిచ్చు నవి ఆ రెండు (గ్రంథ
ములే. అరణ్యపర్వము అంతకు చాలదు. కావున "అరణ్యపర్వ నృసింహ పురాణ
ములే రెండవ జంట.
ఎ
నృసింహ వురాణావతారికలో “కతివయాక్షర పరి(గహజనితం బైన
నె నర్గిక చాపలంబు కతంబుని.
అ
“మించిన వేడ్క_ఏనులకు మిక్కుటమై మధువృ వ | గమ్మ రొ
యంచలు కూయ( [గౌంచమును నావల( గూయంగడంగు భంగి బౌ
ఢాంచిత శబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశ య గీ
లించిన కీ ్రినంగనుఖ లీలకు యేనును గాంక్షజేసితిన్”.
278
ఆని కవీ తన నిరహంకృతిని వినయనుందరముగా వ్య క్తముచేని యుండుటచేత
ఈ పురాణమే ఆయన తన పేరుమీద వెలయించిన |పథమరచనయియుండు
నని ఒక యుక్తిని చెప్పువారు కొందరు కలరు. ఈ యు క్తిలో సారములేదు.
ఎటనగా ఆ అవతారికలోనే తన తాతగారైన ఎఅపోతనూరి తనను గుటీంచి
చేసిన [పశంనలో
కం॥ “గురు భజన వరాయణు(డవు
సరస బహుపురాణ ధర్మశాస్త్ర కథా వి
సర వేదివి వినయోదయ
భరితుండ వతులానుభావభవ్యుడవు మహిన్.
కం॥ కావున |బబంధ రచనా
(పావీణ్యము సీకు సహజ పరిణత సిద్ధం
బై వెలసిన యది యొక కృతి
గావింప జగద్ధితంబుగా నేం బనుతున్”.
అనెడి వాక;ములలో ఎణావెగ్గడ తనకు గల నానాళాస్త్ర పరిజ్ఞానమును సహజ
పరిణత సిద్ధమైన (ప్రబంధ రచనా (పావీణ్యమును ఉగ్గడించుకొన్న క్లే యగును
కదా! ఆడి నిరహంకృతి కాదుగదా! కావున కతిపయాక్షర పరి గహ చావపలము
అనేది ఆతనికి గల నహజ వినయ సంపదకు నూచకమే గాని |పాథమిక కావ్య
రచనా సూచకముకాదు. అదియును గాక వినయ సంపద వయను మీరినవానికి
ఉన్నంతగా వయసులో ఉన్నవానికుండదు,
తీక,_నగారు నిర్వచనోత్తర రామాయణములో “అమలోదాత్తమనీష నే
నుభయ కావ్య పౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్” అనియు, విరాటవర్వావ
తారికలో “నా నేర్చిన భంగిజెవ్చి వరణీయుడ నయ్యెద భకకోటికిన్”
ఆనియు, వానికొనుటలో మొదటి దానియం దహంకారమును రెండవ దాని
దు వినయ గుణమును (వన్ఫుటమగుచున్నవి గాన ఈ రెండింటిలో విరాట
మే మొదటి రచన యని వాదించుట మెచ్చదగి యుండునా? ఇంకొక విష
ఏ, హరివంశమున పూర్వకవిసుతిగా ఎజ్జన నన్నయకును, తిక్క_నకును
వేర వేర చెరియొక నమస్కార పద్యమును వాని స్త స్తుతించెను. నృసింహ పురా
అవున ఇకువురను ఒకే ఒక వ ద్భమున మాత్రము సన్నుతించివదలెను.
270
ఈ [కింద హరివంశ పారంభమున సలిపిన నన్నయ తిక్కనల
నంస్తుతి పద్యములను చూడుడు.
Gi ఉన్నత గో|త నంభవము నూర్జిత స త్రము భద జాతి నం
పన్నము నుద్ధతాన్యవరిభావిమదోత్క.టము న్న రేంద పూ
జోన్నయనోచితంబునయి యొప్పెడు నన్నయభట్ట కుంజరం
బెన్న నిరంకుశో క్రిగతి నెందును [గాలుట (వస్తుతించెదన్.
మ! తనకావించిన నృష్టితక్కారుల చేతంగాదునా నే ముఖం
బునదా( బలి_న పల్కు లాగ మములై పొల్పొందు నావాణి థ
రను నీతండొకరుండ నా 6జను మహత్తాప్తిన్ గవి|బహ్మ నా
వినుతింతున్ గవి తిక్క యజ్వ న ఖిలోర్వీదెవతాభ్యర్చితున్
నృసింహ పృురాణమున-
ఉ॥ భాసుర భారతార్థముల భంగులు నిక్క_ మెలుంగ నేరమిన్
గానట వీసటే చదివి గాథలు [దవ్వు తెనుంగు వారికిన్
వ్యానమునిపణీత పరమార్థము తెల్లగ జెనినబ్ది య
భ్రానన కల్పులం దల(తు నాద్యుల నన్నయ తిక్క_నార్వులన్ .
ఆ మహా కవులిరువురను విడి విడిగా (పత్యేక పద్యములలో నమస్క-రింవ
వలె ననెడిబుద్ధి ప్రాథమికునకే పొడమును. ఆవైఆతడింకొక కావ్యము (వాయు
నపుడు పత్యేక పూజ పూర్వము జరిగినటిగదాయనెడి నిబ్బరమున వారిరువ్చురను
ఒకే సద్యముతో నారాధింపవచ్చును. ఇంకొక విషయము. ఆరణ్య పర్వాంతమున
గద్య స్టానీయమైన పద్యములో “భవ్య చర్మితు డాప స్తంభసూ తుండు" గుడ్తూరు
నెలవుగ గుణగరిష్టత నొప్పుధన్యుడు న. ఎజ్జనార్ష్యుండు సకల లోశైక
విదితుడయిన నన్న యభట్ట మహాకవీం[దు సరస సారన్వతాంశ వళ ని తన్ను
జెందుటయు సాధు జనహర్ష సిద్ధిగోరి ధీరవిచారుడు తత్త వితా రీతియు గొంతతోవ
ద|దచనయకా నారణ్య పర్వ శేషము వూరించె గవీంద కర్ణవుట పేయముగాన్ ”
అని ఉండుటంబట్టి అద్దంకిలో (ప్రోలయ వేమారెడ్డి యాస్థా నమును చేరకముందు
స్వగామమైన గుడ్డూరులో నున్నపుడు రచించినది భారతమనియు అవియే హరి
వంశముకంటే పూర్వ రచనయని ఇంకొక యు క్తి చెప్పుదురు. ఇదియు బలహీన
మైన యుక్తియే. ఎజ్జస వేమారెడ్డికి ఆశ్రితు డైనను నకుటుంబముగా గుడ్దాూరు
280
వదలిపెట్టి అద్ధంకిలో నివానమేర్చరచుకొనెనని చెప్పెడి చరిత్ర ఏదియులేదు.
వేమారెడ్డికి కృతులిచ్చిన మాత్రమున ఆ రాజధానిలోనే కాపురముండవలసిన
ఆవళ్యకతయు నాతని కుండదు. అదీగాక, ఒకవేళ రాజ్నాశయ కారణమున
ఆద్దంకిలో ఉండినను స్వ్మగామమైన గుడ్డూరును పేర్కానుట వింతగాదు,
ఉద్యోగ రీత్యా ఏ |పదేశమున నెంతకాలమున్నను, తమ ఊరిపేరు చెప్పవలసి
వచ్చినపుడు చిన్ననాటి న్యగామమును పేర్కొనుట అభిజనాభిమానముగల
వారందరకు సహజము.
ఇంకొక విషయము. హరివంశము భారతమునకు పరిశిష్ట భాగము. ఈ
పురాణములోగల హరివంశ పర్వము భవిష్య పర్వము అనెడు పేరుగల రెండు
వర్వములతో కలనియే భారతము శతపర్వసంయుతమగును. ఈ విషయమును
పర్వ నంగహ |వ్రకరణమున నన్న యభక్తే చెప్పెను. తిక్కన విరచితమగు
భారతము ఆ నూరింటిలో 98 పర్వములతో ముగియును. ఎజ్జన, భారత గోపుర
మునకు శిఖర ప్రాయమైన ఆ రెండు పర్వములను రచించి పూర్తిచేసిన విమ్మటనే
నడుమ అరణ్య వర్వములో మిగిలిపోయిన భాగమును చేపట్టి యుండును. హరి
వంశ రచనతో ఆయనకు మహాభారత శ్నేత్ర పవేశార్తత కలిగినదనెడి ధైర్య
విశ్వాసములు కలిగియుండును.
రామాయణము లభింపలేదు గనుక తక్కిన (గంథముల సంగతి తల
పెట్టక, తక్కిన [గంథములను పరిశీలక బుద్ధితో చదివినచో హరివంశపు _₹లి
కందెభారత లియు, దానికంటె నృసింహపురాణశైలియుమేల్రరముగా నుండు
ననుట సత్యదూరము కాదు. అంతేగాక వాజ్మానన వ్యాపారములు కవికి పరి
పక్యమెన దశలో (వానిన కావ్యము నృసింహ పురాణమని ఆందలి యే పద్యమై
నను దృష్టాంతమగును. కావున రామాయణ హరివంశములు రచించిన విమ్మటనే
శంభుదానుడు భారత నృసింహపురాణములను రచించి చరితార్జుడయ్యెనని నా
తలంప్ప,
రామాయణము
గణపవరపు వేంకట కవి తన [వపయోగరత్నాకరములో “ఎజ్జావెగ్గడ
సంకేప రామాయణమునుండి” అనీ ఈ (క్రింది పద్యము నుదాహరించెను.
281
కం॥ “ఆ దశరథ నూనుడు వ
యోధి జలము నింకజేసి యొక శరమున [గ
వ్యాదవిభు దునిమి సీతను
మోదంబునజేకొని కవిపుంగవుతోడన్”.
దీనినిబట్టి ఎట్జన సంపూర్ణ రామాయణముగాక ఏవో కొన్ని పద్యములలో ఆ
కథను ముగించి నంకేప రామాయణమని పేరిడెనేమోయని అనుమానము
కల్గును. కాని అది అట్టిదే యెనచో హరివంశమున ఆ రచనను కవి ఆంత
గొవ్పగా సేర్కొనుటగాని _పోలయవేమారెడ్డి దానికి కృతివతియె అత్యుత్తమ
క్యాతిజెందితినని మురియయుట కాని పొనగదు.
కావున ఆది సంకేప రామాయణము కాదు. ఎజ్జిన వంశీయుడైన చదల
వాడ మల్రయకవి తన వ్నిపనారాయణ చరితమున తన వంశక ర్తయైన ఎజ్జనను
[వశంనించుచు “వల్మీకభవువచో వైఖరి రామాయణంబు నాధ [వబంధంబు
చేసె” అని కొనియాడెను. దీనినిబట్టి ఎబ్బన [వాసినది వాల్మీకిని అనునరించిన
సంపూర్ణ రామాయణమే గాని సంషేప రామాయణము కాదని బుజువగును.
ఇంత మాత్రమే కాదు. కూచిమంచి తిమ్మకవి తన నర్వలక్షణసార
సం|గహములో ఎజ్టావెగ్గడ రామాయణములోనివని ఏడెనిమిది పద్యము లుదాహ
రించెను. ఆ పద్యములు కథలో (వపత్యేకము ఏదో ఒక [పకరణమునకు సంబం
ధించినవికాక వికీర్ణములై యున్నవి. వాటి అర్థమును పరిశీలించి ఏ పద్యము
రామాయణ కథలో యే పకరణమున [వాయబడి యుండునో ఊహించి విమ
ర్శకులు వాటిలో కొన్ని బాలకాండలోనివిగా నిర్ణయించిరి,
ఆ పద్యములివి:
“సందడి యధ్వర్మకియ కసంగతమేని బలంబుతోడ బెన్
[గ్రందదియేల యేన తగ గార్ముకహస్తుడనై కడంగి మీ
ముందజ నిల్పెదన్ [గతువు ముట్ట్టయుండ (బచండ దైత్యరా
జిం దగ దవ్వుదేల వెన జించెద బెంచెద మీకు మోదమున్ో.
ఇది దశరథుడు విశ్వామి[తునితో యాగ నంఠక్షణార్థము తానే వత్తునని విన్న
వించునదిగా తోచుచున్నది.
282
“లాబం గాగిన నేల తపంలర బాతాళంబుదాకన్ జనం
దూజం జల్మిరి మున్ను దాకి తరగల్ తోరంబు లై నల్లడల్
పాజం జెల్లుగ నేలు లుబ్బర ముగా బె వెన నీరెక్కి ద
వాజన్ జెర్వులు చెన్నుమీరె నఖిల [పాణుల్ ముదంబందగాన్”
ఇది గంగావతరణ నందర్భముననో లేదా బుష్యశృంగుడు అంగరాజ్యమును
'వవేశింద నప్ప వర్షాగమ నందర్భముననో [వ్రాయబడి యుండును.
క॥ నూలు చెలుంగుల నెజనులు
మీఆగ నీవిభమములు మెజయించి మునిం
గాయగ జేయుము మేనక
చూజకొనడె యతని తెలివి సొమ్ములు మున్నున్”
ఇడ వికా మ్ త తపోభంగ మొనర్చుట కిందుడు రంభను పంవునవృటిదై
యుండును.
“చెజకుం దోటలబెంచి శాలిమయనుకేతన్థలు ల్నించి య
క్క జలేకండగం బూగనాగ లతికా కాంతాదము ల్బో9చి యే
_త* నంతం గుముదోత్పలా? వనవాటీకోటి బాటించి వె
న్లైజువుల్ ఎ*ల్బెబురంబు నర్జెనల బన్ఫీతాంబుపూర్ణస్థి తిన్ ”
ఈ పద్యము బాలకాండలో ఆయోధ్యావుర వర్ణమునందలిది కావచ్చును.
ఇవిగాక పాచ్య లిఖిత పుస్తక భాండారమునందు ఒక తాళవష్యత
సంపుటి ముంద ౬ (ప శీర్ణవద్యములలో రామాయణ కథకునంబందించిన మువ్పది
ఒన్యము లొకి చోటనే వరునగా నున్నవి. ఆని భాస్కర రామాయణాదిె
రామాయణ స ంవము లలో కానరాక పోవుటచే ఎడ్జా(వెగ్గడ రామాయణములో
సి పరిశీలకు లూహించిరి. ఆ పద్యములలో వెక్కు యుద్ధకాండము
సుందరకాండలో కొన్నియు ఇతర కాండలలోనివి కొన్ని
పద్యము హనుమంతుడు సీతతో నంభాషించునప్పటి
2563
“ఖలుని గబంధునిన్ నిశిత కాండములన్ దునుమాడి వాని ప
ల్కులు విని బుష్యమూకమునకున్ జని భానుజుగూడి వాలీ ను
జ్వలబలు గూల్చి యర్క_సుతు వానర రాజ్యమునందునుంచి య
య్యలఘుడు పంపె భూమి తనయన్ వెదకన్ కవివీర కోటులన్.”
తక్కినవి యుద్ధకాండమున విభీషణ శరణాగతి మొదలుకొని భీరాముని
అయోధ్యా వునః [పచేశము వరకుగల కథకు సంబంధించినవిగా నూహింవ
వచ్చును. ఆందులో విభీషణుడు (శ్రీరాముని దర్శించుటను గూర్చిన పద్య మొక
టియు, సీత అగ్ని |వవేశము చేయు సందర్భమునందలి పద్య మొకటియు,
శ్రీరాముని అయోధ్యా |ప్రవేశమునందలి పద్యములు రెండును ఉదాహరించు
చున్నాను.
'“అనిలజ రావణానుజులు హస్తములన్ గయిదండ గొంచు( (గ
క్కుున జనుదెంచి భానుజుడు గొల్వ సుఖంబుననున్న రామచం
దునిగని పాదముల్ శిరముతో నొజయ నృఏణమిల్లి లేచి ని
ల్పినయెడ నెమ్మొగమ్ము విక నిల్లి విభీషణుడుం (బియంబునన్,
సవితృడు చం[దుడు స్టిశలు సంధ్యలు రేలు బగళ్ళు( గాలమున్
భువియును నాదిగా నకలము న్గను సాక్షులు వీరెజబుంగ. నే
(బవిమల సద్దుణోత్తర ధురావరిభూషిత నై తినేని హ
వ్యవహుడు నన్ను నిప్పుడు దయాయత చిత్తత |బ్రోచుగావుతన్.
నిరుపమూరి రామ ధరణీపతి శోభనవేళనాడి ర
చ్చరవువు బోండ్డు కిన్నరులు సారెకు బాడిరి దేవదుందుభుల్
మొరనెను ధాత్రి సన్యములు మోహనలీల వహించె వృక్షముల్
వరసురభీ [పనూన ఫలవర్గముల న్విలనిల్లై నెంతయున్.
అని కొనియాడుచు నలరుహాక్షులు సేనలు మీద జల్చగా
ననఘ చరిత! రామ! సుగుణాకర। వర్ధిలుమంచు బౌరు లె
లను దనచుట్టు( గొల్వంగ నలంకృతమైన రథంబుపై ముదం
బున భరతా గజుండు రఘుపుంగవు డీగతి వైభవంబులన్ =”
284
నానా [పదేశముల నానా విధముల ఈ విధముగ వికీర్ణము లైయున
ఎక్టావెగ్గడ రామాయణ పద్యము లన్నింటిని కలివి చూచినగో ఆయన బా
కాండము మొదలు యుద్ధకాండాంతము పరకుగల వూర్య రామాయణ
నంతను రచించె ననియే ధువపడుచున్నది. మరి గణపవరపు వేంకట క
పేర్కొన్న సంక్షేప రామాయణ విషయము సంగతియేమి? వాల్మీకి రామాయ
మన కథా |పారంభమునకు ముందు నారదుడు వాల్మీకి బుషికి రామాయ
కథ నంతను నంగహముగ జెప్పెను. ఆ నారదోవదేశమే బాల రామాయ
మనుపేర కొన్ని శ్లోకములలో వాయబడి యున్నది. ఎజ్జా_వెగ్గడ ఆ భా
మును కూడ రచింవ వలసినవాడే గనుక దానిని సంకేవ రామాయణ మ
పేర |వానెనేమో! కాన గణవవరపు వేంకటకవి పద్యమా సంక్షేప రామాయ
పద్యములలో ఇముడ దగినట్లు పొడగట్టదు. అప్పట్ల ఎవరో రచించిన పద్యవ
నా వేంకటకవి ఎజ్జన కాపాదించి యుండునని భావింపవలెను. లక్షణ కర
కది పరిపాటియ :
ఈ రామాయణము ఆ యుగముననే బయలుదేరిన భాన్క_ర రామాయ
(పౌఢితో దీటుకొనలేక అస్తమించిపోయి యుండునని కొందరు తలంతురు. ఆ
అసమించి పోయినమాట నిజమే కాని భాన్క.ర రామాయణము ముందు నిల
లేక తొలగి పోవుట మా|తము కల్ప. భాస్కర రామాయణ కరలలో భాస్క
డౌక్క_డే కవిత్రయము వారి నరసన నిలువ దగినవాడు. అదియైనను ఎ
తరువాత చెప్పదగినవాడే కాని ఆతనికంటె (శేష్రడుగా చెప్పదగినవాడు కాడ
మరి ఆ రామాయణ కరలలో తక్కిన మువ్వురు మహాకవి (శేణిలో చేరద/
వారే కారు. కావుననే ఆ |గంథ శైలి ఆద్యంతము [పౌఢముగా నుండక ఉత్త
మధ్యమాధమగుణ సంయుతముగా కానబడును.
ఎజ్టా,వెగ్గడ రామాయణము లభించిన కతిపషయ వద్యములబట్టి చూచిన
భాస్కర రామాయణముకంటె మెల్తరమైన రచన యని నిస్ఫంశయము
చెప్పవచ్చును, ఆది యట్టుండ, భాస్క_రాదులు రంగనాథ రామాయణము
అనుకరించెడి తలంపుతో ఆమూలకములైన కథాంశములను బుద్దారెడివ౪
© Ch
తామును (గంథమున (పవేళ్ల వెటిరి. ఎజావెగడ
॥ చి ర్ గి
“వల్మీకభవు వచో వైఖరి రామాయ
ణంబు నాం|ధ (పబంధంబు జేసె”
285
అని చదలువాడ మల్లయ్య చెప్పి యుండుట బట్టి ఆ రామాయణము యథా
వాల్మీకమై యుండును. అందు [వజానురంజనార్థమై మూల విరుద్ధములైన
వృతాంతములు చేరి యుండవు. అట్టి మూలానుసరణము సరసుల మది కెక్కి
నను సామాన్య (పజలను మెప్పించెడి వింతలు, విశేషములు లేకపోవుటబట్టి
భాస్కర రామాయణమువలె లోకమున [పచురమై యుండదు.
మం.
ఇది యిట్టుండగా ఈ నాలుగు [గంథములలో ఎజ్జున ఆరణ్యపర్వ శేష
మును రచింవనేలేదనియు, నన్నయ మూడు పర్వములు నంవూర్ణముగా రచిం
పగా మూడవ వర్యమునందు నగము భాగమునుండి శిథిలములై పోయిన
పద్యములను పదములను పూరించెననియు, కావున ఆయన చేసినది శిథిలభాగ
పూరణమే కాని శేషభాగ రచన కాదనియు కొంతకాలము [కిందట ఒక వాదము
బయలు దేరెను. దానిని గురించిన వాదోపవాదములు పెక్కు జరిగినవి. తుద
కొవింత వాదము పరా న్రమయ్యెను. దాని నిపుడు స్మరించువారుకు లేకు.
అయినను దాని స్వరూపమును స సూలముగా కొంత వివదించేదను.
ఆ నూతన నిద్దాంతమును (పతిపాదించిన వారి యుక్తు లివి:
1. తిక్క నార్యుడు “మూడు కృతు లాంధ కవిత్వ వికార దుండు
విద్యాదయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్" అని విరాట
పద్వాదియందు చెపటయు, తదనుగుణముగా నాలవదియెన విరాట పరము
నుండియే ఆయన తెనిగించుటయు నన్నయ సమ|గ ముగా ఆరణ్మపర్వము
రచించె ననుటకు |పబల నిదర్శనములు.
ఇన
9. “ఇక్కడనుండి ఎజ్టాపవెగ్గడ కవిత్వము అని ఆరణ్యపర్వమున
నన్నయ ఎజ్జనల కవితారాజ్యములకు సరిహద్దుగా కానవచ్చెడి శీర్షిక కొన్ని
త్న
(వాత (వతులలో లేదు. అది [పక్షిప్షమయి యుండును. ఆర్త వర్యాంతమున
“గుడ్రూరు నెలవుగ గుణ గరిష్టత నొవు
ధన్యుడు ధర్మెక తత్ప్సరాత్యు
డెజ్జనార్యుండు సకల లోశకైక విదితు
డయిన నన్నయభట్ట మహ కవీందు
నరస సారస్వతాంశ (పశసి దన్ను
జెందుటయు సాధుజన హర్షనిద్ధి గోరి
286
ధీర విచారుండు తత్కవి
తారీతియు( గొంత దోంవ. ద|దచనయ కా
నారణ్య పర్వశేషము
పూరించెః గవీం[ద కర్ణవుట పేయముగాన్”
అనెడి పద్యములు కూడ కొన్ని (వాత ప్రతులలో లేవు. ఇదియు (ప్రతి ప్ర
భాగమే ఆయి యుండును.
తి. ఎజ్జన రచితమని చెప్పబడు అరణ్యవర్వు శేష భాగమునందలి అనేక
పద్యములు నన్నయ రచితములైన పూర్వభాగ పద్యములను పోలి యుండుటయే
గాక ఆందలి పదములకు పదములే అనేకములు ఇందు కానవచ్చుచుండును.
ఇంతేగాక ఆ పండు భాగముల యందలి శెలికిని భేద మేమియు కానరాదు.
4, ఎఖ్లన తన హరివంశాదుల యం దెచ్చటను మధ్యాక్కర పద్యమును
[వాయలేడు. భారతమున ఒక్క నన్నయ రచిత పద్య భాగములందు మాతమే
అట్టే రచనలు కలవు ఆర ణ్యపర్యము ఉతర భాగమున ఆ మధ్యాక్క_రలు
కాననగుచున్న వి, వాటి ఉనికియే ఆ భాగము నన్నయ రచించె ననుటకు (పబల
సాక్ష్యము,
ఏ. ఎజ్జనకు సన్నిహిత కాలము వాడైన శ్రీనాధుడు భీమ ఖండమున
నన్నయ తిక్కనలను
“నెట్టుకొని కొలుతు నన్నయ
భట్టోపాధ్యాయ సార్వభౌముని కవితా
పట్టాభిషిక్తు భారత
ఘట్లోల్రంఘన పటిష్ట గాఢ |వతిభున్
వంచమ వేదమై వరగు భారత సంహీత్ర నాం ధభాష గా
on =
వించె బదెను పర్వములు విశ్వజగద్ధిత బుద్ది నెవ్య డ్
క్కాంచన గర్భ తుల్యున కఖండితభ కి నమస్క_రింతు ని
ర్వంచిత కీర్తి వెభవ విరాజికి దిక్కున సోమయాజికిన్”
287
అని భారత కర్తలుగా (వస్తుతించి ఆ వరునలో ఎక్ట్యావెగ్గడ పేరైనను తడవ
లేదు. ల
వని పేర్కొన్న ఆ యుక్తులు ఈ [కింది విధమున వరుసగా పూర్వ
పక్షము చేయబడినవి:
1. నన్న యభట్టు మూడు పర్వములు పూరిగా రచింప లేదనియు,
తిక్కన అరణ్యపర్వ శేషమును వదలి పెట్టుట కృతివతిత్య శంకచేత ననియు
తిక్కన _(పకరణమున '(గంథారంభము' ఆను శీర్షిక క్రింద జెప్పితిని. వివరము
లందు జూడదగును.
2. “ఇక్కడనుండి “ఎక్హావెగ్గడ కవిత్వము” అన్న శీర్షిక మొదట ఆ
సత్యము నెజిగినవాడే (వాసి యుండవలయును గాని మధ్యకాలమున కల్పిత
మైనది కాదు “ఇక్కడనుండి” యని నిష్కర్షగా సరిహద్దు నేర్పజచుట సత్యము
నెతీగిన వానికిగాని సాధ్యపడదు. మరొక డైనచో ఏదో ఒక కథాంతముననో,
ఏదో ఒక ఘట్టము తుదినో ఆ వాక్యమును చొవ్పించి యుండును. అరే
పరారంతమునందలి పద్యములు (వక్షివ్వము లనుట నమంజనము గాదు. ఆ
పద్యములు ఎజ్జన కృృతములే యని లియే చెప్పుచున్నది స్యార్థర హితముగా
నన్నయ పేరుమీదనే [గ్రంథమును సాగించి ఆశ్యాసాంత గద్యములు భట్టారకుని
చేరనే రచించి స్వకీయనామ పరిమార్జనము చేసికొన్న ఎజ్జా_వెగ్గడ (గ్రంథము
ముగియు వేళకు ఈ షద్యశోలుబ్బుడె యుండ వచ్చును. ఇది కవిలోక సహజమైన
హృదయ దౌర్చల్యము. ఆ శీర్షికవలెనె ఈ వద్యములును కొన్ని వాత [పతు
లలో లేకపోవుటకు కారణము-అవి కథా భాగమునకు నంబంధించినవి కావు
గనుక. (పతులు (వాసికొను [వాయనకాం(డు వానిని వదలి యుండవచ్చును.
కొన్ని [ప్రతులలో లేకపోవుట ఒక పక్షము వారికి ఎంత బలమైన ఉపపత్తియో,
కొన్ని [ప్రతులలో ఉండుట రెండవ పక్షము వారికి ఆంతకందె బలవత్తరమైన
యువప త్తి.
8. నన్నయ శ్రెలికిని, అరణ్యపర్వ శేషభాగ శైలికిని పోలికలు కలవని
వాద సౌకర్యార్థము అం గికరింతము. ఎక్టా(వెగ్గడ వట్టుబట్టి బుద్ధిపూర్వక ముగా,
ఆ భాగము నన్నయ రచితముగా ఉండవలెనని ఆయనను ఆశుకరించుటచే
శైలిలో ఆ పోలికలు తటస్థించుట తప్పదు. ఆరిగాక ఆ అనుకరణము శబ్ద
288
నంబంధియేగాని భావ నంబంధి కాదు. లి యను వదము శోబ్దగతికే గాక
భావ గతికిని వర్తించును. ఎత్జా(వెగ్గడ శబ్దగతిలో నన్నయను భా వగతీలో తిక్క
నను ఆనుసరించిన శిష్యుడు. కావున అరణ్యపర్వ మందలి రెండు భాగముల
కును గల పోలిక పదముల కూర్పులో మ్మాతమే. భావగతిలో ఆ రెండింటికిని
నంబంధము లేదు.
4. ఈ వాదములో మధ్యాక్కరల [ప్రసంగము తెచ్చుట ఆ పక్షమువారు
ఆత్మ హానిని చేసికొనుట. ఎట్టనగా మధ్యాక్కరలలో నాలుగు గణములవై
విశమ ముండును. ఆరణ్యపర్వ శేషమందలి మధ్యాక్కరలతో మూడు గుణ
ములపై నుండును
(1) అతీథల్సు వచ్చిన [బాహ్మణున్ బీవితార్జిన్నై నాకు
( నన్నయ ఆదిపర్యము)
(1) అనద్భశ తేజుండు బాహ్మణానీక సహితుడై కడగి
(ఎజ్జిన ఆరణ్యపర్యము)
మధ్యాక్కర యతిస్థానమే ఆ భాగము ఎజ్జన రచితమని కలకాలము
నూచించెడి జయ స్తంభము. మజియు తన ఇతర (గంథములలో మధ్యాక్కరలను
(వాయని ఎక్షాపెగ్గడ ఈ భాగమున [వాయుటకు కారణము “త్మ దచనయకా”
పౌడకట్టుటకు; మరి యతిస్థానమును మార్చుట “తత్కవితా రీతియు గొంత
దోవ ను వాక్యమును సార్థక పజచుటకు, ఈ రండు వాక్యములలో మొదటి
దానిలోని తచ్చబ్దమునకు నన్నయ యనియు రెండవ దానిలోని తచ్చబ్దమునకు
ఎజ్జన యనియు నర్థము.
ఫీ. భీమ ఖండమున శ్రీనాథుడు ఎజ్జనను భారత కర్తగా స్తుతింవక
పోవుటయేగాక కవిమ్మాతునిగానై నను ఆయనవేరు తడవలేదు. ఆందుచే ఎజ్జిన
కవిత్వము నెడనే శ్రీనాథుశకు గౌరవము లేదని అనగలమా ? ఆడది యట్టుండ
నిండు. సీమ ఇండమునకు పూర్వ రచనయిన నెషధమునందును ఆపర రచన
న కాశీఖండమునందును (శ్రీనాథుడు ఎజ్జునను తక్కిన భారతకర లిరు
తో గలిపి “కవి తయము” ఆను నర్థము స్ఫురించునట్టు స్తుతించెను. ఎట్టి
ను కవితయములో ఒకనిగా భావించియే ఆ మువ్వురను ఒక వద్యములో
[నప పేర్కానెను. ఆ పద్యము లివి;
281
కం॥ “ఆ దశరథ నూనుడు వ
యోధి జలము నింకజేని యొక శరమున [గ
వ్యాదవిభు దునిమి సీతను
మోదంబునజేకొని కవిపుంగవుతోడన్”.
దీనినిబట్టి ఎజ్జన సంపూర్ణ రామాయణముగాక ఏవో కొన్ని పద్యములలో ఆ
కథను ముగించి సంకేప రామాయణమని పేరిడెనేమోయని అనుమానము
కల్లును. కొని అది ఆట్టిదే యెనచో పారివంశమున ఆ రచనను కవి ఆంత
గొప్పగా పేర్కొనుటగాని [పోలయవేమారెడ్డి దానికి కృతివతియై అత్యుత్తమ
క్యూతిజెందితినని మురియుట కాని పొనగదు.
కావున అది సంకేప రామాయణము కాదు. ఎజ్జన వంశీయుడైన చదల
వాడ మలక వి తన వి|పనారాయణ చర్మితమున తన వంశక ర్రయెన ఎజ్జనను
వశంసించుచు “వల్మీక భవువచో వెఖరి రామాయణంబు నాంధ [పబంధంబు
చేసె” అని కొనియాడెను. దీనినిబట్టి ఎజ్జన (వాసినది వాల్మీకిని ఆనునరించిన
సంవూర్ణ రామాయణమే గాని సంక్షేప రామాయణము కాదని బుజువగును.
ఇంత మా|తమే కాదు. కూచిమంచి తిమ్మకవి తన సర్వులక్షణసార
సంగహములో ఎత్హావెగ్గడ రామాయణములోనివని ఏడెనిమిది పద్యము లుదాహ
రించెను. ఆ పద్యములు కథలో (పత్యేకము ఏదో ఒక [పకరణమునకు సంబం
ధించినవికాక వికీర్ణములై యున్నవి. వాటి అర్థమును పరిశీలించి ఏ పద్యము
రామాయణ కథలో యే వకరణమున (వాయబడి యుండునో ఊహించి విమ
ర్శకులు వాటిలో కొన్ని బాలకాండ లోనివిగా నిర్ణయించిరి,
ఆ పద్యములి ఏ:
“సందడి యధ్యర క్రియ క్ సంగతమేని బలంబుతోడ బెన్
[గందదియుల, యేన తగ గార్ముక హస్తు హసుడనై కడంగి మీ
ముందజి సిల్చెదన్ [(గతువు ముట్టక యుండ [(బచండ దైత్యరా
జిం దగ దవ్వుదేల వెన జించెద “జెంచెద మీకు మోదమున్”.
ఇది దశరథుడు విశ్వామిత్రునితో యాగ నంరకృణార్థము తానే వత్తునని విన్న
వించునదిగా తోచుచున్నది.
200
వీలులేదు. అఆదిగొక దేశమున నలు మూలలనున్న అన్ని [పతులలోను ఒకే
భాగమునందు కొన్ని పద్యములు, కొన్ని పద్య భాగములు, కొన్ని వాక్యములు,
కొన్ని అక్షరములు సమముగా ఒకేమారు శిథిల మగుటయు తక్కినవి అన్ని
[వతులలోను సమముగా మిగిలి యుండుటయు ఎట్టు తటస్థించును ?
మరొక్క విషయము;
స్యభావముచేత ఎజ్జనడి వర్ణనాత్మక మైన కవిత్యమనియు, వర్ణన లనగా
(పకృతి వర్ణనలేకాక రూప వర్ణనలును, భావ వర్గనలును వర్ణనా జాతికి చెందినవే
యనియు ఇంతకుముందు తిక్కన [పకరణమున చెప్పితిని. వర్ణనాత్మక మైన
రచనలో చిన్న కథాంశ మైనను పాతల వివిధ భావ చాలన వ్య క్రీకరణమువలన
వివుల మగును. ఆ భావ వ్యకి కరణము పాత చి్మితణమునకును, రన పరి
పాలనమునకును హేతువగును. ఎజ్జన అరణ్యపర్వములో (వాసిన కర్ణ జనన
పృత్రాంతము ఈ నిద్దాంతమునకు ఒక నిదర్శనము. అయ్యెడ కుంతీ కన్య
లోకావవాద, పత వాత్సల్య సంఘర్షణవలన అనుభవించిన మనోవ్యధ హృదయ
విదొారకముగూా వర్ణింపబడినది. ఈ వృతాంతమునే ఆది పర్వములో నన్నయ
కూడ రిచి.చెను. ఆ రెండు రచనలను పోల్చి చూచినచో ఎజ్జనది వర్ణనాత్మక
కవిత్వమనియు, ఆరణ్యవర్వుములోని రచన నన్న యభట్ట కృతము కాదనీయు
నామాన్య వాకకునకుగూడ విశదము కాగలదు. వ్యాస భారతములో సైతము
న
"అనే
వి ఎములోది కర్ణజనన వృత్రాంతమునకును ఆరణ్యపర్వములోని దానికిని
ఇష్ట భద మున్నమాట నిజమె. కాని నన్నయయే రెండు నందర్భములను అను
దించి యన్నచో తన రచనా వద్ధతినిబట్టి ప్రథమ నందర్భ రచనకు విరోధము
లేకుండ రెండవ దాసిని కూడ సవరించి యుండును, భావ చాలనము ఆయన
వద్దతేకాదు, అది యట్టుండ ఆది వర్ణముతో కర్ణుడు నద్యోగర్భమున జనించె నని
యుండగా అరణ్యవర్యమున కుంతి ఆతనిని వది మానములు మోసీ కన్నట్లు
చెప్పబడినది. ఈ అరణ్యవర్వ భాగమునుకూడ నన్నయయే రచించి యున్నచో
ఈ విరోధమును తప్పక పరిహరించి యుండెడివాడు.
ఆన్యకవి కృతమైన వూర్య్ణ వర్ణ కథాంశమును తాను ఉతర వర్వ
నంఘటవము చేయవలని వచ్చినపుడు మొదటి దానినే అనుసరించ
గక రలేదనియ
యు, తనకు ఉచితమని తోచిన రీతిని రచింవధగియుండు ననియు
తిక్కన విరాట పర్వావతారికలో నొక 'పతిపాదనము చేసెను. ఆ పద్యము ఇది;
201 :
కథ జగ్మత్పసిద్ధ గావున బూర ప
రా౭రయు కి చేయు నటి యెడల
ఏథి టె
యత్నమించుకంత యయినను వలవదు,
వలనీనటు చెప్పవచ్చి యుండు”
C3
ఈ పద్య తాత్సర్యమున కనుగుణముగానే తిక్కన సౌపర్ణోపాఖ్యానమును,
కర్ణ జనన వృత్తాంతమును రచించుటలో నన్నయను అనువదింపక తన కుచిత
మని తోచిన రీతిని ఆ కథలను తీర్చెను. ఎజ్జనకు తిక్క_నార్యుని ఆ వద్యమే
గురూపదేశ వాక్య మయ్యెను. కావున కర్ణ జనన వృత్రాంతములో నన్న యను
అనువదింపక_కథ జగ (త్పసిద్ధమె గావున-తన కవితా న్వభావానుగుణమైన భావ
చాలనముతో వస్తువును విపులీకరించెను. ఆరణ్య పరఇశేషమందలి సావి, తు
పాఖ్యానము మొదలైన కథలలో ఎజ్జినకు నవాజమైన వర్గనాత్మకత (_పత్యక్ష
ముగా గోచరించుచుండును. కావున ఆర ణ్య పర్వ*వ జ్ఞ్యావెగ్గ
కృతమే.
'పయోగించుటయు సహజమని భాషావే త్ర తలందరు ఆంగ్ రించిన సాధారణ
సిద్దాంతము తెలు6గు భాషసెతము ఈ సిద్ధాతమునకు ఏెదేయముగానే వరిణ
మించెసు నన్నయ కాలమునాటి కొన్ని విశేష్యములు, విశేషణములు, (క్రియలు
మొదలైన శబ్దములు ఎతా_వెగ్గడ కాలమునాటికి మార్పుజెంది ఆ మారిన రూవ
ములే ఆరణ్య పర్వశేషమున |(ప్రయు క్రములై కానబడుచుండుటచె ఆ భాగము
నన్నయ రచితము కాదని నిర్ధారించుటకు ఉపోద్బ్చులకము లగుచున్నవి ఆ మారిన
రూపములనే ఎజ్జిన తన ఇతర [గంథములలో (వమయోగించి యుండ్రుటచే అవి
సకృత్పతితములు కావనియు అతనికి సమ్మ స తములైన కాల పరిణత రూపములే
యనియు విదితమగును. డా॥ చిలుకూరి రారాయణరావుగారు భాషా విషయక మైన
ఈ పరిశోధన చేసి ఆ [పయోగ విశేషములను తమ “ఆం; ధభాషా చరితమి'న
వివరించిరి ఇది సారన్వత చర్మిత గనుక నందర్శొచితిని పాటించి వాటిలో
కొన్నిటినే నేను పేర్కొ.నుచున్నాను.
292
“నన్నయ కాలమున డుమంతములుగా [పయోగింపబడిన మహద్వాచకము
లయిన మిత, పాత శబ్దములు ఎట్జన కాలమునాటికి “మితము, పాతము” ఆని
మువర్ణ కాంతములుగా మారినవి,
అంభోరుహ మితున్ (ఆది:1-22); కూర్చు మి(తులన్ (ఆది:2- 190)
రోగార్తునకు. ..వరమ మి|తంబులు (ఆరణ్య పర్వ శేష: 7-489)
రాజను వేరి కొక్కాడున్ బెనువగు పాతమయ్య
(హరివంశ వూర్వభా:1-1 19)
2, నన్నయ మహదర్థమున 'ఒకరుడు అనియు అమహాదర్థమునకడు'
ఆనియు [పయోగించెను. అచ్చుుపతులలో ఈ రూపములు తారుమారు చేయబడి
నవిగాని ప్రాబీన తాళష్మత గంథములలో ఇళ్లు కలవు.
(1) వియత్తల మను కంబ మొక్కడున తాల్పగ(సభావర్వ: 1-80)
(11) ఆది నవకార మొక్కుడ యైన నదియు (ఆరణ్య పర్ణ:1-21 9)
నన్నయ తరువాతి కాలమున “ఒకడు'ను మవాద్వాచకముగా వాడుట
వాడుకలోనికి వచ్చినది.
(1) చానవనందన నఖుడగు భూనురు డొకడు (ఆరణ్య శేష:4- 149)
(11) వాడొక డనాధుడు కాశ్వుత సౌఖ్యసిద్ధికిన్ (నృనింహవురా:1 66)
ఆరణ్య వర్వశేషరచనా కాలమునకు “ఒకడు” అమహద్వాచకముగా
వాడుట తగ్గి “ఒకటి” అను జౌవవిభ క్రికము అమహద్వాచకముగా వాడుకలోనికి
వచ్చినది.
(1) ఇతిహానం బొక్కటి చెప్పెద (ఆరణ్య. శేష; 4-192)
(1) తద్వ్భృ త్త మొకటి గోరట వడకుండ (హరి.వంశ.పూ.భా.1-50)
ల. నన్నయ “తదర్థము' ఆను వదబంధమును మధ్య మోతమ వురుష
లలో నీతదర్థము, నాతదర్థము అనిచతుర్థి విభ క్యర్థ్ధమున (పయోగించెను.
సర్వశబ్దముతో “ఎల్లిను కల్పి “సర్యజనుల కెల్లను అను రీతిని పయో
గించెను. ఇట్టి [ప్రయోగములు ఆరణ్య పర్య శేషమున కానరావు,
293
4. నన్నయ రచనయందు సంబోధన (పధమలో ఓ,ఓయి,ఓరి మున్నగు
నవి కానరాలేదు ఇవి ఆయన తరువాత వాడుక లోనికి వచ్చినవి.
డీ పాప లార! (హ. వం. పూ. భా. 6.184)
ఓయి సమీర ! (నృ. పురా, 4-147)
ఓ రోరి యింకెందు బోవచ్చు (ఆరణ్య శేష, 6-245)
ర్, నన్నయ కాలమున నమాసములందు సంఖ్యా వాచకములు ఉదంత
ములుగా నుండియే విశేషణార్థమును తెలుపుచుండెను. ఆతని తరువాత ఉకారము
నకు అకార మాదేశమై ఆ విశషణార్థ మేర్పడ జొచ్చెను.
పం|డెండు వేల దివ్య వర్షంబులు (ఆరణ్య. శేష, 4.242)
6. నన్నయ కాలమున ఉపధలో చకారముగల కొన్ని ధాతువులు ఉప
ధలో యకారము గలవిగా ఎజ్జన నాటికి మార్చు నొందినవి.
తోచు. త్రోయు-_ త్రోయుదున్ (నృ. వు. 4-188)
[వేని తోని (ఆరణ్య. శేష. 6-177)
7. తొడగు, కడగు ధాతువులను నన్నయ సకర్మకములుగా [వచురము
గాను ఆకర్మకములుగా విరళముగాను (వయోగించెను, ఎట్లిన కాలమున కివి
ఆకర్మక [కియలుగానే ప్రాచుర్యము నందినవి. అందు 'కడగు' ధాతువునకు
ఎజ్జన రచనలలో సకర్మకత్వము లేనేలేదు.
ఈ తపంబె తొడంగెద (ఆది. 2.168)
దానిన కడంగుము (అరణ్య 2_224)
పలుకం దొడంగి (హ. వం, పూ. 1108)
కడగి ధర్మము తోడ (ఆరణ్య. శే. 4.169)
8. ఛందో విషయమున నన్నయ ఎట్జనల మధ్యాక్కరలకు లక్షణము
లలో గల తారతమ్యమును ఇదివరకే చెప్పితిని.సీనపద్య రచనయందును వారిరు
వురకు కొంత భేదము కలదు. నన్నయ సీన పద్యరచనలో కొన్ని నియమముల
నేర్పరచుకొని వాటిని ఎయ్యెడను (భంశము కాకుండ యథావిధి పాటించెను.
ఆరణ్య పర్వ శేషమునందలి సీస పద్యములలో కొన్నిచోట్ల ఆ నియమోల్టంఘ
294
నము జరిగినది. ఎబ్బనకు ఆ నియమ పరిపాలనమునందు అంతగా దీక్ష లేదను
టకు ఆవి దృష్టాంశములగును. ఆ పద్యములు నన్నయయ (వాసియున్నచో అస్సి
నియ మోల్టంఘనము చేసి యుండడు.
- హరివంశము
నంన్కృత హరివంళమున హరివంశపర్వము, విష్ణు పర్వము, భవిష్య
పర్వమని మూడు భాగములు కలవు. ఈ మూడిటిలో మొదటిదాని యందు
(పపంచ సృష్టి.కమమును తరువాత రాజవంశ వంశానుచరితములును వర్ణింప
బడినవి. యదువంశము ఆ వంశాను చరితములో నొక భాగమే కనుక శ్రీకృష్ణుని
జననమునకు పూర్వమునగల తద్యంళ చరితము నంగ హముగా జెవ్స బడినది,
ఈ |గంథములో హరి యనగా శ్రీకృష్ణు డనియే ఆర్థము. ఆ వంశవర్ణనకు
పూర్వ పీఠిక్రగా విశ్యసృష్షియు ఇతర రాజవంశ చరితలును వర్ణింప బడినవి,
రెండవ భాగమైన విష్ణు పర్వమునందలి విష్ణు శబ్బమునకును, శ్రీకృష్ణ
డనియే అర్థము. ఈ వర్యమున శ్రీకృష్ణుని జననము మొదలు ఆయన జీవితము
లోని ప్రధాన ఘట్టములన్నియు భాగవతము నందువలెనే వరుసగా వర్ణింప బడి
నవి. కాని శ్రీకృష్ణునకు సంబంధించిన కొన్ని జీవిత వృత్తాంతములు భవిష్య
పర్వమున చెవ్పబడినవి. వాటిలో ముఖ్యమైనవి: శ్రీకృష్ణుడు సంతానార్థియె కైలాన
మునకు తవమున కేగుట. ఆ యాతలో మధ్యేమార్గమున బృందావనమున విడిని
ఘంటాకర్ణునకు మోక్ష|పదానము చేయట, కైలానము నుండి తిరిగివచ్చి తన
పరోక్షములో ద్వారకను ముట్టడి వేనియున్న పౌం|డక వానుదేవుని సంహరిం
చుట, హంన డిభకోపాభ్యానము. ప్రద్యుమ్నుని జనన వృత్తాంతము. దీనిని బట్టి
మూలమున భవిష్య వర్వములో భవిష్యత్కాలిక వృత్తాంతములే కాక భూత
కాలిక ఉదంతములు కూడ చేరియున్నవని న్పష్టమగును.
ఎక్టా_వెగడ తన హరివంశమున ఈ విభాగములను యథాతథ ముగా
పాటింవలేదు. ఆసలు ఈ మూడు పర్యముల వేళ్లను ఎజ్జన గైకొనలేదు, ఆయన
తన [గంథమును పూర్వో తర భాగము లని రెండగ విభబించెను. అందు
పూర్వ భాగమున తొమ్మిదాశ్వానములును, ఉత్తర భాగమున పది యాశ్యానము
లును గలవు. అదిగాక ఎజ్జనకు లభించిన హరివంశము మూడువర్వములు గలది
గాక పూర్వభాగము,ఊ త్తరభాగము అనెడి రెండు విభాగములు కలదియై యుండు
295
శేమో యని నందేహించుట కవకాశము కలదు. ఆ రెండు విభాగములలో మొదటీ
దానికి హరివంశ పర్య మనియు రెండవదానికి భవిష్య పర్యమనియు చేరుడిండి
యుండును భారత పర్యానుక్రమణిక లో చివరి రెండు పర్వములకు ఆపేరు
3
కలవని ఇతః పూర్వము చెప్పితిని,
ఎట్టన పూర్వుభాగమున నాలుగాశ్వాసములలో హరివంశ పర్వక థా సంద
ర్భమును ముగిఎచెను. ఆటనుండి ఐదవ యాళ్వాసము మొదలుఉ త్తరభాగములో
ఎనిమిదవ ఆళ్యాసమువరకు శ్రీకృష్ణుని జీవిత చరితను క్రమముగా అభివర్జిం
చెను. అవన్నియు సంస్కృతమున విష్ణు పర్వమునందును భ విష్యవర్వమునం
దును గలవి. వ్యాసుడు భ విష్యపర్వమున చేర్చిన కృష్ణసంబంధి కథలను (హంస
డిభకోపాఖ్యానము తప్ప) ఆటనుండి తొలగించి శ్రీకృష్ణుని జీవిత చర్మితలో
వాటికి గల అర్హ స్థానమున నిల్చెను. వాటిలో హంన డిభకోపా ఖ్యానము ఎందు
లకో తడవలేదు. మరి విష్ణు పర్యములోనిదే ఆయిన వ|జనాభ వధయనెడ్ _పభా
వతీ[పద్యు మో పాథ్యానమును కూడ ముట్టలేదు. హంసడిభకో పాథ్యానమును విన
రించుట కేమి కారణమో చెప్పలేము. రెండవదియైన [ప్రభావతీ (వద్ముమ్మో
పాఖ్యానము ఇంచుమించు ఉషావరిణయ కథవంటిదే కనుక దానిని వదలి వెట్టి
యుండవచ్చును. ఇక మిగిలిన భవిష్య పర్వమును చాల సరగహించి తుది
రెండాశాషాసములలో ముగించెను. ఈ హరివంశానువాదము భారతానువాదము
వలెనే క థామాతానువాదమై న్వతంతముగా నడచెను. కావ్యశిల్పమున కనుకూలిం
చెడి ఘట్టముల నన్నింటిని రనభరితముల నొనర్చి మూలమునకు వన్నె పెద్దెడి
రచనా నైవుణిని _పదర్శించెను. ఉషావరిణయకథలో ఆ నూతన దంపతుల
(వథమ నమాగమవేళ వారనుభవించిన వణయమాధుర్యమును ఆతి సుకుమార
ముగా, నాగరకముగా, చిత్రించి భావగతిలో తాను తిక్కనకు పరోక్ష శిష్యు
డనెడి (పశ స్తిని సార్థకము చేసికొనెను.
సీ॥ “కలలోన నొండొరుం గలసిన యప్పటి
యానంద పూర్ణ థన్యత్వములును
బెరసి యొండొరులపై( ,బేముడి నలిపిన
సంతాప బహుళ దకాంతరములు
296
నెమ్మి నొండొరులకు నెచ్చెలి కతమున
నబ్బిన యనమ భాగ్యాతిళ యము
[గియల నొండొరులకు( గీలొొన నొదవిన
యౌవనోచిత కళావ్యాప్తి విధము,
గీ॥ జెన్నుమిగుల నొండొరులకు( జెవ్పికొనుచు
నద్భుతంబులు భయములు నాదరములు.
గొతుకంబులు( బొదలాడ(గా( బియుండు6
దియయు( (గోలిరి నూతన | పేమరనము”
(హరివం. ఉత్తర ఖా. 7-204)
గోపకులు సకుటుంబముగా వేసల్లైె వీడి బృందావనమునకు వలనపోవుట
బృందావనమున మందలకు దొమ్మ (డిఫ్తీరియా) గాళ్ళుమున్నగు వ్యా ధులు
వచ్చుట మొదలగు వృతాంతములు వర్ణించునవు డెజ్జన తనకు గల జానపద
జీవిత పరిజ్ఞానమును అచ్చవు తెనుగుదన ముట్టిపడునట్టు వదర్శించెను.
సే బండ మెట్టింపవువై బరువు లెక్కింపు మీ
దళ్లను బూన్సు కావళ్ల నునుపు
పదిలంబుగానేతి పనంటులు కొతగో
నియల బియ్యము వడ్డు నెమిలి వడు
నొదివిరి [పాలును నొనరంగ. బోసి చాం
పలు మంచములు మీద బలియ గట్టు
దామెనలును పల్లి తాళ్ళును దలుగులు
గవ్యము లొడవలి కత్తి నూండు?
గీ॥ గొడువు వాదోళ్లు మొదలుగా జెడకయుండ
వలయు ము ధ్రిల్ల( దమ్ము కంటలవు బెడ
నాయితము సేయు ముదునళ్ళ నా(డువారి
గంప మోపులు ముందర( గదలు మనుము”
వ. అని మజియు బెక్కుభంగుల యెలుంగుల నొక్క కోలాహలం
జెసగ మంద యంతయు నొక్క పెట్ట కదలి లావు మానునులు కదువులం
297
గోని ముందరంబోవ( బిలుంద బండ్లును బండ్లజాడం దక్కిన వేజయును
నడువం దరుణ తరుణీ జనంణు లొండొరులతోడి మేలంపవు టాలాపంబులం
[బ్రమోదకరంబు లగు వినోదంబుల నదటుమీటణి కడది చనం బంగ్యంధ జరఠ
ప్రముఖులు (గుస్సి యోలాకు పడ నెడనెడం గావలియై తగువారు నడవింప
నవ్విధంబునం జని బృందావనంబు (వవేశించి యుచిత [పదెశంబులు నివేశంబు
లుగా నిరూపించి గోపాల ముఖ్యులు నిలువ”
(హరివం, వూ భా. 6.22, 28)
చ॥ “వడుకుచు రోమకోటి నిలువంబడి మేనులు దూల గన్నులం
దుడుగక బావృముల్ వడియచుండ( దలల్ దిగవైచి నోర! దే
గుడు దొరుంగంగ నెంతయును [గున్పి ఖురంబులు (వస్సి పుర్వులు
గడువుగ గాజ( దద్దయును గాజీయ( బొందె [వజంబునం బసుల్ *
కం॥ కడలను నెత్తురు' బాజం
దొడ(గెం గొన్ని యతిసార దున్తర బాధన్
బడి పేవులు సిక్క_( దునిసి
పడకుండునె యన6గ నెత్తువడె నెల్లెడలన్.
ఆ. నరిడి వుప్పు కప్పనావురు గడుపూంద
యదురు( (దిక్కు యనంగ నడరి మజియు(
దెవుశు లెన్నియేనిం దవిలి యెంతయ మహో
[గంబులయ్యె( బపగణంబునందు,
హరివం. పూ. భా. 6-44, 45, 48
ఇక్లే వానలలో గోగణము పొందెడి బాధలు- పత్యశానుభవము వల్లగాక
ఊఉ హరు ఆందనివి- ఎంత [పత్యక్ష కల్పముగా వర్ణించెనో గమనింపుడు:
క అట్టి నమయంబున నిరంతర ధారాపాతంబునం దడిని నలుదెనలం
బఅచి[వేయు వాయువున( గొందలపోయి యొండొంటి చాటున కొదింగి కడ
గానక నిలువంబడియు( గొమ్ములొడ్డి కన్నులు మోడ్చి కడతజెప్పల నీళ్ళుగాఆం
దలలు డిగ్గవైచి నెమరు లుడిగి మూర్చలు వోయినట్టుండియ వడంకు సొచ్చి
యజఅచు 'కేపుల ముంద ట( బెట్టుకొని గంగడోళ్ళుం. బొదువుకొని యంభార
298
వంబుల నా[కందించియు వెల్లువ కతన డెంకిలేక నిలువుగా లుండి యుండి
యోటటీ కాళ్ళు వడంక సెరణ దవ్పి నెజిదవృం బెనురొంది లోనం (దెళియు
జెలుచ మెఅచు మెటుంగులం జెదరి యదరంట నుజుము పేరుణుముల బమ్మెర
పోయి మంద పట్టు విడిచి యిట్టు నట్టునుం దెరల( డిరిగియు నాహారంబు లేక
యీదచాటువడి మేయం జాలక యెత్తువడి తెవులుగొంట్లు ముదునళ్ళును మడియ
బలవంతంబు లైనవియు( జేవ దక్కియు( బసులు పెక్కుబాధలం దల్లడిల్రై”
శ్రీకృష్ణుని బాల్య విహారములకు రంగస్థలమైన గోకులమును గోప జీవిత
మును వర్ణించిన ఘట్టములు (ప్రత్యేకము ఒక pastoral poem గా చదివి ఆనం
దింప దగియుండును. గోపికా యశోదల సంవాదము, యశోద ధూ ర్రగోపాలుని
మందలించుట. మున్నగు సాంసారిక సన్ని వేశములలో హరివంశముభాగవతము
కంటె గుణోత్రరమని చెప్పిన తప్పుకాదు. ఇందుకు పాూరివంళ పూర్యభాగమున
ఐదవ ఆశ్వాసము చూడుడు,
లక్ష్మీ నృసింహ పురాణము.
కథా నం్యగహము :-
గాలవుడను ముని నానా తీర్థముల సేవించుచు ఆహోబలమునకు వచ్చి
యచ్చట బుషిగణ పరివృతుడై యున్న దేవ[శవుని తల్ష్మైత మహాత్మ్యమును
గూర్చి యడుగగా ఆ మహర్షి చెప్పిన విధము :
1. &రసాగర మధ్యముననున్న శ్వేత దీవమున వెకుఠవట్టణము విరా
జిల్లుచుండును. ఆ పుర పరిపాలకుడు శ్రీహరి. ఆయన ఉజ్ఞానెకాదశినాడు యోగ
నిద నుండి మెల్కాంచిన సమయమున సనక సనందనాది (బహ్మర్హ లాయనను
దర్శింవ నేతెంచిరి. (ఈ సందర్భమున శరదృతువు వచనమున ఆతి రమణీయ
ముగా వర్ణింపబడినది.) విష్ణు మందిర ద్వారపాలకులగు జయ విజయులు వారిని
లోని కేగనీయక అడ్డగింపగా ఆ మునులు వారిని రాక్షసులుగా జన్మించుడని
శపించిరి. విష్ణువు “ఇది యంతయు నేను మాయా బలంబున మీకు [శేయః
కారణంబుగా కల్పించిన యుపాయంబు ఆని జయ విజయుల నూరడించెను.
ఆ ద్వారపాలకులే హిరణ్యకశిప హిరణ్యాకు లను దైత్యులుగా జన్మించిరి,
_ 299
ఏ. అందగజుడైన హిరణ్యకశిపుడు (తిలోకాధిపత్యము వడయుట
కొజకు గంధమాదన నగమున [బహ్మ నుద్దేశించి కఠోర తప మొనర్ప దొడ
గెను. ఆతని కోరిక నెటిగిన దేవేందుడు ఆతని తపమును విఘ్న మొనర్చుటకు
తిలోత మాద్యపృరసలను పంపగా వారు ఆదైత్యరాజును తమ విభమ విలాసము
లచే లోగొన జూచిరి గాని వారి యత్నము వృథ యయ్యెను. అతని తీవ తపము
నకు మెచ్చి పర మేష్టి (వత్యక్ష మయ్యెను, ఇందపదవీ కొంక్ష నుండి యతనిని
మరల్చి యతడు కోరుకొనిన వేరొక వర మన్మగహించెను దాని వలన హిరణ్య
కశిపునకు చరా చర విశ్వమందలి ఏ వస్తువు చేతను, దేవ వితృదైత్య నరముని
నంఘములలో నెవ్వరిచేతను భూమిమీద గాని, అంతరిక్షమునగాని, పగటివేళ
గాని, రాతివేళగాని ఏ ఆయుధము చేతను చావు లేకుండుట నిద్ధించెను. ఆవై
వరగర్వితుడైన హిరణ్యకశిపుడు విజృంభించి ముల్గోకముల బాధించుచుండెను.
ఇం|[దాది దేవతలు బృహస్పతి ఉపదేశాను సారము నారాయణుని దర్శింప
నేగిరి,
లి, అట్టు బృందారకు లెల్లరు వైకుంఠమున కరిగి యందు సభామంటమున
కొల్వుదీరియున్న శ్రీమన్నారాయణుని సందర్శించి వేనోళ్ళ స్తుతించిరి. (ఇప్ప
ట్టున్న నుదీర్హమైన విష్ణు శరీర వర్ణన వచనము గలదు.) దేవతల దుర్దశ నాల
కించిన విష్ణువు తాను ఆతుల నరసింహ భవ్య దివ్యావతారమును ధరియించి
యా దైత్యుని శ్రీ ఘకాలమున తుదముట్టింతునని వారి నోదార్చి పంపెను. ఆ
రక_సుడు త్రిజగములను గెల్చి స్వెర విహార మొనర్చుచుండెను. ఇట్టుండ
నా హిరణ్యకశిపుని దేవేరి యొక వెన్నలరాతి భర్తతో వనవిహార లిలానుఖ
మనుభవించి అలసి సొలసి ని|దించిన విమ్మట యొక వింతన్యవ్నమును
గాంచెను. ఆది శుభా శుభ నూచకము, జలదనీలవర్దుడు, శంఖ చక్రధారి, వన
మాలాలంకృత వక్షుడు, పితా*బరుడు నగు నొక |[బాహ్మాణుడు చిరునవ్వుతో
నామెకు సంతాన ఫలము నొనంగి యామె కంఠ మందలి హారమును నీజనభాం
కురములతో తిగిచికొని యేగను. మరునాటి [పాతఃకాలమున నంతఃవురమున
కరుదెంచిన శుక్రునకు ఏకాంతమున నామె యా కలను వినిపించి ఫలమడుగగా
నా దైత్య గురువు ఆచ్యుకు డాయమకు వుత్తు) నొనంగెననియు, ఆయనతో
విరోధము వెట్టుకొన్న రాక్షన రాజునకు మేలెట్టును గల్లదనియు ఫల మెరిగించి
300
చనెను. ఆమె గర్భవతియై యొక భభలగ్నమున కుమారుని గనెను. తం్కడీ
యా శిశువునకు |ప్రహ్లాదుడని నామకరణము చేసెను.
4. విష్ణుభక్తి వరిపాకముతో జన్మించిన యా బాలుడు ఉవవీతుడై తండి
పంవున గురు కులమునందు విద్యాభ్యాన మొనర్చుచుండెను, హిరణ్యకశివు డొక
నాడు కొడుకు నేర్చిన విద్యను వినగోరి కొలువున బిలివించి సుభాషిత ము నొక్క
దాని నుపన్యనింపుమనెను, (పహ్హాదుడు తండికి విషఘ్టమహత్వమును వివరించెను.
హీరణ్యక శివుడు ఆ బాలుని కులాంగారకముగా నిశ్చయించి యనేక బాధలకు
బాల్బఅచెను. చివరకు నాగపాశముల బంధింపజేని సముదమున [దోయించెను.
5. ఎన్నిబాధలు పెట్టినను చావక పోవుటేగాక నొవ్వక విష్ణు మహిమచే
తలేజరిల్లుచున్న యా |పహ్హ్లాద కుమారుని దైత్యరాజు కొలువు కూటమునకు
రావించి “ఓరీ! నిత్యము ఎల్లెడల నుండునని సీవు పల్కు ఆ హరి ఇందు
గలడా?” అని గద్దించుచు (పక్కనున్న స్తంభమును ఘోరకరాహతి (వేసెను.
అపుడా స్తంభముగుండి శ్రీ నరసింహ రూప మావిర్భవించి యా దైత్యుని
సంహరించెను. (ఈ యెడ శ్యతుభయానకమును భక్ర్తాహాదకరమును బున
నారసింహవపుఠర్వర్హన స్వంభోదృవగద్య యను పేర ఉజ్జ్వల సుందరమైన
వచనమున వర్ణింపబడినది.) విమ్మట నృనింహమూ ర్తి ధ్యాన విధేయలీల తేజ
రిల (పహ్హాదు నూరడించి, తన బలమును సురలు మునులు అహోబల శబ
పూర్వకముగా [వశంనించిన చోటగు ఆ మహనీయ తీర్థమునకు అహోబల
మనియు, తానధివసించిన యా _శిలమునకు గరుడ్యాది యనియు, ఆ నమయ
మున నట కవతరించిన మందాకినికి భవనాశినీ నది యనియు నామకరణము
చేసెను. శ్రీదేవి ఆసమీప వనమున నవతరించి వచ్చి నృసింహస్వామి వామాం
కము నలంకరించెను. [బహ్మాదులు తన మాహాత్మ్య మును కొనియాడు
చుండగా లతే నృనింహదేవుడు ప్రహ్లాదుని వట్టాభిషికుని గావించి యభీషము
లొనంగి య యహోబల కేతమున నెలకొని విశ్వలోక రక్షణము గావించు
చుండెను.
భాగవతమున వర్ణింనబడిన (వవాద చరిితకును ఈ కథకును స్వల్ప
భేదములు కొన్ని కలవు, వాటీలో ముఖ్య మైనవి:_
301
1. హీరణ్యకళిపుని భార్య పేరు ఇందు లేదు. భాగవతమున ఆమె పేరు
లీలావతి.
11. హిరణ్య కశిపుడు తపస్సు చేయబోయినపుడు ఇఎ|దుడు లీలావతిని
అపహరించి కొని పోవుచుండగా నారదు డాతనిని మందలించి ఆమెను తన
ఆ_శమమున నంరక్షించుటయు నారదోపదేశమున గర్భన్గుడెన శికువునకు విష్ణు
భద్రి ఆజన్మ సిద్ధ మగుటయు మొదలగు కథాంశములు ఇందు లేవు.
111. భాగవతమున హిరణ్యాక్షుని వధానంతరమే హిరణ్యకశిపుని వధ
జరిగినట్లున్నది. ఈ [గంథమున హిరణ్యకశిపుని వధయే ముందు జరిగినది.
ఈ [గంథమునకు నృనింహవురాణ మనెడు పేరు లోకమిచ్చినదేకాని
కవి వెట్టినదికాదు. ఇందు పురాణ లక్షణము లేమియు లేవు. ఎత్సాపగ్గడ
దీనిని 'నరసింహావతారంబను వురాణ కథ' యని | గంథావతారికలోను ఆశా
సాంత గద్య భాగములలోను పేర్కొనెకు. పౌరాణిక లక్షణముగల కథ గావున
కవి దీనిని పురాణ కథ యని నిర్తశించెను. నృనింహావతార కథ |బహ్మాండాడి
పురాణములలో 'వెక్కింట కలదు. వాటిలో [బ్రహ్మాండ పురాణోకమైన కథను
ఎజ్జన [పధానముగా గ కొనెను,
నృసింహావతార కథ (బహ్మాండ వురాణమునుండి [గహించినదేకాక తాను
వెద్దలవలన విన్న అంశములతో కూడ ఇందు పొందుపరువబకినది ఆని కవి
చెప్పుటచే కథలో కొంత భాగమునకు పురాణము మూలము కాక పోవచ్చును
శ్రీ నరసింహావతారమునకు రంగస్థలము అహోబల మగుటచేత ఈ
[గంథము తుది భాగములో తల్టేత సంస్థావనము, మహత్యము కొంత చెప్ప
బడినవి. దీనినిబట్టి యిది పాండురంగ మాహాత్మాగదులవలె మేత మాహాత్మ్య
మని పరిగణింపబడవచ్చునేమో అనుకొన్న అదియు పొసగదు. ఏమనగా ఇతర
మేత మావోత్మ్య్యములయందు వలి ఇ.దు క్షేత్ర మహిమా నిరూవకములైన
ఉపాఖ్యానములుగాని తల్లైత నంసేవనము వలన పవితులై తరించిన పతితుల
కథలుగాని లేవు. కనుక ఇది స్ధల పురాణమును కాదు. 'నృనింహావతారము'
అని పేరిడుటలోనే ఎజ్జిన ఈ నూచన యొనర్చినాడు.
నృనింవావతారమునకు కారణభూత మెన (పహ్హాదుని చరితమే యిందు
కావ్య వసువు. ఐనను (ప్రహ్లాద చరిత యంతయు ఇందు వర్ణింపబడలేదు.
302
న్య నింహావతారమునకు (పహ్హాద రక్ష్షణమునకు ఆవళ్యక మైనంత _వహ్హాద చరిత
మాతమే కలదు. కావున (పహ్హాద రక్షణ రూపమైన నృసింహావతార మే ఇందు
(పధానేతి వృతము. ఈ రహన్యమును (గవాంచియే కవి ఈ [గంథమునకు
ఆ నామకరణము చేసె
ననకసనందనాదులు విష్ణుని ద్వారపాలకులైన జయవిజయులను రాక్షన
జన్మ మెత్తునటుల శపించుట యీ కథకు బీజము. ఈ వృత్తాంతము కారణ
మగా ఉప్మకమింపబడి హిరణ్యకశిపుని దుర్వరనముతో విజృంభించి (వహ్హాదుని
రక్షణముతో పర్యవసించిన ఈ కథ నృసింహావతారమునకు కారణ భూతమును
కార్యభూతము. ను అయిన పూర్వో తర కథాంశములతో సునంఘటిత మై యున్నది.
ఆందుచే ఈ [గంథమున, ఉత్తర కాలమున |పబంధము లను పేర (వనిద్ధి కెక్కిన
వాటిలో వెక్కింటవలె వ_స్వైక్యము సాధింపబడినది
ఇట్టు ఈ కావ్యములో 1. కార్యకారణ నీ బద్ధత 2 వ స్టెక్యము అనవద
ముగా నిర్వహింపబడుటకు తోడుగా పురాణములకు మేత మావాత్మ్యములకు
అనావళ్యక ములు [పబింధోచితములునై న అష్టాదళ వర్ణనలలోని చెక్కు. వర్ణనలు
ఇండు కావ్యాంగ ములుగా అలంక రింపబడినవి. సము[ద వర్ణన, దేశవర్ణన,
పురవర్తన, పొౌరవర్ణన, నాయక వర్లన, బుతు వర్లన, ఉద్యాన వర్ణన, గర్భిణీ
అ ఈ] ర ణు యు
వర్షన, వుతోదయ వర్తన అనునవి ఆ వర్తనలలో ముఖ్యములు ఇట్టి వాటిని
ణు సో ణి అ లట
సాధారణమ'గా పురాణ కవులు వర్చింపరు. ఆ కౌళలము (ప్రబంధ కవులదే.
ఈ వర్ణనలన్నియు యథాభావరసావస్థముగా, కావ్యమూర్తికి సుందర అవయవ
ములుగా తీర్చబడ్డవేగాని బలాత్కారముగా కథలో చొవ్పీంవబడినవి కావు.
తెలుగు వాజ్యయములో ఈ [గంథమునకు పూర్వము ఇట్టి సనునంఘటిత మైన
కావ్యము లేదు.
“'వబంధ” నిర్వచనము మాట యెట్టున్నను [ప్రబంధ శబ్దమునకు లక్ష్య
ములుగానున్న [గంథములను పరిశీలించి చూచినచో బాటిలో రన పోషణము,
వర్ణనా బాహుళ్యము, వ స్ర్వైక్యము ఆనునవి (పస్పుటముగా నుండును. నృసింహ
పురాణము ఈ లక్షణములకు చక్కని [పథ మోదాహరణమని చెప్పదగును.
కాని మను చరిత్రాది | పజంధములకు దీనికి ఒక ముఖ్య భేదము కలదు.
అ (వబ౭ధమ.లలోని నాయకులు మానవులు; అందలికథ సాంసారికము. ఇది
303
దేవతా నాయకము. ఆనాయకుడు శ్రీ మహావిష్ణువు. కనుక ఇది మానవ
నాయకములు, సాంసారికేలి వృతములునగు | పజంధములలో చేరదు. ఇదియే
దీని విశిష్టత.
ఇంకొక విషయము, (వహ్హాదుని చరితలోకూడ ఇందు పూర్యభాగమే
కాని ఉత్తరభాగము లేదు, తండి యనంతరము రాక్షన రాజ్యమున కాధిపత్యము
వహించిన (పహ్హాదుడు తనకు ఆజన్మ నిద్ధమెన విష్ణుభక్తి పరాయణత్యమును
కూడ (తోసి పుచ్చునట్టి రాజ్య విస్తరణాభిలాషతో దేవతలమీదికి దండెత్తి
వెళ్ళుట, ఒకచో విష్ణువునే ధిక్కురించుట మొదలైన రాజస కృత్యము లొనరించి
“పహ్హాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక ఖష్మదాల్భ్యాన్
రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాది
పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ న్మరామి.”
అని భక్తి పూర్వకముగా మనము సంస్మరించుకొనెడి ఆ [పహ్హాదు డితడేనా? అని
లోకము నంశయింప దగినట్టుగా (ప్రహ్లాదరాజు అప్పుడు (ప్రవ ర్తించినట్టు ఆతని
ఉత్తరకాల జీవితము విదితము చేయును ఈ కథా భాగముగల [ప్రహ్లాద చరి
తను హరిభట్టు అను నొక కవి ఎజ్జనకు తరువాత చాలకాలమునకు రచించెను,
ఎజ్జన (ప్రహ్లాద చరిత్ర నంతను [వ్రాయ దలపలేదు-కనుక ఆ భాగమును
స్మరింవలేదు. కావున ఇది ప్రహ్లాద చరిత్రము కాదు నృసింహపురాణమును
కాదు. మట్, నృసింహావతార కథ. వురాణేతిహానములు అనువదింపబడుచున్న
కాలములో [వబంధ లవణ శోభితమై వెలసిన మహా కావ్యము. రామాయణ
హరివంశ రచనలచే [వబంధ పరమేశ్వర బిరుదమునకు అర్హత సంపాదించు
కొన్న శంభుదానుడు ఈ |గంథ రచనచే ఆ బిరుదమును ఆధిక్నేవణలకు, ఆకే
పణలకు అవకాశము లేనిరీతిగా నొనర్చి సార్థక బిరుదనాము డయ్యెను.
భాసరరావూయుణ ము
ఈ యుగములో ఎజ్జనతోపాటు (పనిద్ధికెక్కిన వెద్ద కవు లిరువురును
ఆతనికి నమకాలికు లగుటయేగాక యాదృచ్చిక (పతిభటత్వమును, అవిరోధ
స్పర్థయును గలవారగుట ఒక విచితమైన దైవఘటన. వారిలో మొదటివాడు
రామాయణ కర్తయైన భాన్కరుడు. రెండవవాడు ఉత్తర హరి వంశకరయెన
నాచన సోముడు. వీరిలో [పథముడైన భాన్క_రుని పేరుమీదనే భాస్కర రామా
యణ మను [గంథము వెలసినది. ఈ రామాయణము సాహీణి మారన ఆశ
యమున రచింవబడెను. ఈ సాహిణిమారన ఎక్జాప్రగడ కాశ్రోయ మిచ్చిన
ప్రోలయ వేమారెడ్డివలెనే మొదట కాకతీయులకు నాయంకరుడును సామంతు
డునై యుండి ఓరుగల్లు పతనానంతరము న్యతం[తుడైన ఒక బ్రాహ్మణ
పభువు. ఆ కాలమున మంతులకు, సేనావతులకు, నాయంకరులకు, సామంతు
లకు (పతివత్తిలో విశేషభేదము లేదు. మంతులు నేనాను లగుటయు, నేనా
నులు సామంతులగుటయు కలదు. ఇతడు వరిపాలించిన చిన్న రాజ్యము
పలనాటి [పాంతమునదయి యుండునని ఐతిహాసికు లూపాంచిరి. చిన్న దన
నేమి, వెద్దదైననేమి? ఇతడొక రాజ్యమున కథిపతియే. అదిగాక ఇతడు నువ
నిద్దులెన ముప్పది యిద్దరు మం|తులతో ఒకడుగా |వస్తుతి కెక్కె_ను:
“కొనియె భాన్కరునిచే. దెనుంగు రామాయణం
బారూఢి సాహిణి మారమం(తి”
ఈ 'సాహిణి ఆతని యింటిపేరు కాదు. ఆ పదమునకు అశ్వదళాధ్యక్షు
డని యర్థమట. ఇతని యింటి చేరు నిశ్శంకవారు ఐ యుండును,
రెడ్డిరాజధానిలో ఎజ్టా పగడ రామాయణమును రచించుచుండె నన్న
వార్త విని దానికంది ముందు తాను (పోత్సహించిన రామాయణము పూర్తి
కావలె ననెడి ఉత్కంఠతో సాహీణిమారన భాస్కరుని హెచ్చరించగా ఆ కవి
తనకు తోడ్చాటుగా తన కుమారుడైన మల్లికార్జునభట్టును, మారన కుమారు డైన
కుమార ర్నుదదేవుని ఆ కార్యములో నియోగించి తన కృమారునిచే బాల,
305
కేషి_ంధౌ, సుందరకాండములను, మారనకుమారువిచే అయోధ్యాకాండమును
(వాయించి తాను ఆరణ్యకాండ మును యుద్ధకాండ మును గెకొనియుండును. ఈ
యూహయే నిజమైనచో ఎజ్జున రామాయణము, భాస్కరుని రామాయణము
ఒండొంటిని గడవ వుడెము వేనికొని వరుగె త్రియుండును. పావము! భాస్కర
రామాయణము ఏకారణమున నో యుద్ధకాండ. మధ్యభాగమున నిలిచిపోయినది.
ఆ మిగిలిన ఖాగమును దేవరకొండ వెలమ వభు వెన వెదవేదగిరినాయని కాల
మున ఆతని క్యాశితుడైన ఆఅయ్యలార్యునిచే (1890 ప్రాంతమున పూ పూ ర్రిచేయ
బడెను,
ఎబ్బన రామాయణము ఇతరుల తోడ్పాటులేకుండగనే పూరియై పందెము
గెలుచుకొనెనా యనివించును. ఈ రెండును సమకాలిక రచనములే కానిచో ఒక
పద్యరామాయణము వెలసి యుండగా ఇంకొకటి తలవెపైెడి కవి ఉండుట
అసంభవము. మణి ఈ రెండు |గ౧థములకును వూరఇము రంగనాథ రామా
యణము వెలసి యుండెనుగదా, ఈ కవులు మరల రామాయణ రచనకు ఉపష్మక
మింపనేల ? అనెడి ప్రశ్నకు నమాధాన మిది : మన భాషలో మొదడినుండియు
ద్విపదకావ్యములు వద్యకావ్యమలుగా వరివ ర్రనచెందుట ఆచారమైనది. పద్యము
నకును దిపదకును పఠన గవణనొ లభ్య ములో గల తారతచ్యుమును పూర్వ
(పకరణములలో చెప్పితిని. ఆ కారణముచేతనే ఎత్తాప ప" డను |పోఆయ వేమా
రెడ్డియు. భాస రుని సాహాశిమారకయు రామాయణమును పద? పబంధముగా
రచింప అర్థించి యుందురు. భాష రరామాయణము రంగనాథ రామా యణమును
చాలవరకు ఆసుసరించియే రచింపబడెను. ఆ వివరము తరువాత చెప్పుడి
ఎజ్జన రామాయణము లభింపలేదుగాన రంగనాథ రామాయణమునకును దానికిని
ఏమేసి హోలికలు గలవేమో చెప్పలేము గాసి చదలువాడ మల్పయ:
“వల్మీకభవు వచోవైఖరి రామాయ
శ
అంబు నాం్యధ (వబంధంబు చేసె
టే నా! అ
ఆని యెజ్జనను (పస్తుతించి యుండుటవేత అది రంగనాథ రామాయణ మువలె
ళం
మూలాతి. క మణములేని యథా వాలీ జమ అయియుందును.
Pa
ఇది యిట్లుండ తనపేక రామాయణమును చెల్లించుకొన్న ఈ భాస్కరు
డెవరు ? అనెడి (పశ్న ఆం[ధవిమర్శక లోకమున నేటికిని ఎడతెగని సమస్యగా
20
306
నెగడు చున్నది. యుద్ధకాండమును వూ రిచేనిన ఆయ్యలార్యుడు యుద్ధకాండ
పూర్యభాగ మును హుళక్కి భాస రుడు రచించిన ట్లు చెప్పినాడు.
“అమర హుళక్కి భాస్కర మహాకవి చెప్పగ సున్న యుద్ధకాం
డము తరువాయి చెప్పె |బకట|పతిభాషణు. డవ్పలార్యన
త్తమ సుతు? డయ్యలార్యుండు కృతస్థితి నార్యులు మెచ్చునట్టుగ
హిమకర తారకా రవి మహీ వలయ స్థిరలక్షి చేకుజన్”
(యుద్ధకాం. 2698)
దీనినిబట్టి ఆరణ్య కాండకర్త ఈహుళక్కి_ భాస్కరుడే యని చిరకాలముగా
లోకము విశ్వసించెను. కాని ఆ కాండాంత గద్యలో భాన్మ రుని యింటి పేరులేదు,
ఐననేమి ? మన కవులలో చాలమంది యింటిపర్దు చెవ్పకొన్న వారు లేరు. వారి
(పనంగము వచ్చినపుడు ఇతరులు ఆ యింటి వేరును చెప్పుటయు కలదు.
భాస్కరుడు.
ఈ భాస్కరుడు తిక్కనార్యుని వితామహుడై న మం|తి భాన్మరుడనియు,
ఆయన సార కవితాభి రాముడని తిక్కన (పస్తుతించెను గాన ఆయన రామాయ
ణము పూర్తిగా ఆరుకాండలను రచించ చుట జట్టియే తిక్కన నిర్వచనో తర రామా
యణ మనుచేర ఉత్తర కాండను చేపటై ననియు, సాహిణి మారన నాటికి
ఆరణ్యకాండము తక్క తక్కిన కాండలు ఉత్సన్నము అయ్యెననియు ఒక అభి
పాయము లోకమున నే నటికిని ఉన్నది. తిక్కన ఉ త్తరకాండను చేవట్టుటకు గల
కారణమును నిర్వచనో తర రామాయణ |వకరణమున చెప్పితిని. దానిని అయ్యెడ
చూడదగును. మరి మంతి భాస్కరుడు పూర్ణ రామాయణము నంతను రచించి
యుండునేని ఇగంకమలో ఇ ఆరణ్యకాండము
కును భాన్టర రామాయణ ఆనిర్భావ మునకు
ప్పత తక్కినకాండలు ఉత్సన్న
చును ను? తిక్కన నిర్యాణమున
40-45 సంవత్సరముల కంటె
ఎక్కువ వ్యవధి లేదు. ఆ మధ్య 5 కాలములో, మారన, ఎబ్బన మొదలైన మహో
కవులు తలయె త్రియుండగా తిక_నగారి భారతముతోపాటు తతి త్రార్డిత మైన
మంతి భాన్మ_రుని రామాయణము కూడ భ|దముగా పరిరక్షింవబడి యుండును
గాని నష్ట మె యుండదు,
త
కీసిం
థి
ను
మంతి భాస్కరుడు రచించినది ఒకఆరణ్యకాండ మే అనుకొంద మన్నను
అదియు పొనగడు. పుజ్యువపదమైన రామకధారచనమున కువ[కమించిన
307
క
క యు కావ్యమ్' అనియు, “మంగళాడీని మంగళమ
ధ్యాని మంగళాంతాని కావ్యాని' అనియు. శిరోధార్యములై న కాస్ర్రవాక్యములను
విసయున్నవాడు-అమంగళ | పదమును, దుఃఖహేతువును ఐన ఆరణ్య కాండ
మును ఏల మొదలిగును? ఆదియుగాక ఆ కాండమును మం! 'తిభాస్క రుడే రచించి
యున్నచో ఆ రచన నన్నె చోడుసకును పాల్కురికి సోమునాధునకును మధ్య
కాలమున జరిగి యుండవలెను గదా ? ఆనాటి భాష నేటి మనకు తిక్కన భాష
కంటెకూడ [పాతబడిన భాషగా భాసించుచుండవలెను. కాని ఆరణ్యకాండము
నందలి భాషలో అట్టి [పాతదనము లేదు సరికదా తిక్కనగారి తరువాత ఎక్టా
(పగడ నాటికి ఆధునిక కత్వ్వ్రము వహించిన తెలుగు రావగానే చెవిసోకుచుండును.
అదియుగాక ఆరణ్యకాండ కర్ర తిక్కన భారతమునందలి భావములను, పలుకు
బళ్శను భ _క్రిపూరగక ముగా ఆహ క రించి. నిదర్శనములు 'వెక్కుకలవు, ఒక
ఉదాహరణ మిత్తును చూడుడు: |దోణపర్మమునందు తిక్కనార్యుడు |వానిన
యీ [కింది పద్యమును వ హో తెన పద్యము ఆం, ధ్రనాజ్మ యమున కరుణరన ఘట్టము
లలో ఎచటను లేదు.
మంతి కాస్కరుడు వి!
WI నును, ధర్మ డాబు తనయా యను, నన్నె డం బాయ సీకు/జ
న్నేయను(, దరలినేందం జను వేయను 6, నంమండు ఎ-డెవచ్చె,రా
న్ అట్ల Ln)
వేయను, శొంటి చోళ తగచేయను, నేగతిం బోవువాండడనే
| వా 5 కాజ
నో యభిమన్యుంయడా యను( 'దియోకుల నుత్తర( దేక్పవే యనున్
((దోణ-2-2142)
దీనిని ననుకరించిన పదములు తెలుగు సారన్వతమున చాఎకలవు. వాటిలో
క.
ఆరణ్య కొంగమునందలి యీ [తింది పద్యుము (శేష్టము.
శక గో కో a టి క అ అక ట్ శ్రి నే
హాయను, చేంజ్ సాను, హారమఘుకుంజర నఖ జు” రా
ee
వేయను, నెంతదూరమున కేగతొ క ్యయను, వాయెలుంగు విం
< పం క
చేయను, విన్న సీళరము లీతల లింకు (దుంచివైవకు
ఇక కోరి? పాఫలియించె ఖు me కు, దైవమా యనున్”
(ఆరణ్య కాం 8.112)
308
మటి ఈ ఖాస్కరుడు హుళక్కి.భాన్క్మరుడని అయ్యలార్యుడు చెప్పిన
దానిని బట్టి నిస్సందేహముగా వెక్కురంగీకరించిరి. కనుక యుద్ధకాండ వూర్వ
భాగము రచించిన హుళ కీ. భాస్కరుని పేరు మీదనే ఈ రామాయణము
భాన్మర రామాయణమని విలువబడిన దనియు ఈ భాస్కరుడే ఆరణ్య కాండ
కర్రయు అగుననియు నా వలెనే తలంచు వలువుదు కలరు. ఆరణ్య కాండము
నకును యుద్దకాండ పూర్యభాగము నకును రన నంపాదనలో ఏదేని భేదముండు
నేని ఆది ఆ రెండు కాండములలో గల ఇతివృత్త స్యభావమును బట్టి గోచరించు
నదే కాని భిన్నక రకము లగుటచే కల్గినది కాదు, ఆరణ్య కాండము చాలవరకు
కరుణ రసభరితము, ఆది యుద్ధకాండ ముకం టె రసవతరముగా నుండుట
సహజమే, హృదయమునకు దవింవజేయుశ క్రి కరుణమునకువలె వీరమునకు
లేదు,
మంతిభాస్కర వాదులు తమ వాదమునకు ఉపోదృలకముగా చెప్పెడి
మతిరెండు యుక్తులు కలవు. ఒకటి: ఆర ణ్యకాండము యుద్ధకాండములో సగ
మైనను లెకపోయినను అది రండాశ్వానములుగా విభజింవ బడుటయు యుద్ధ
కాండము ఏకాశ్వాసముగానే యుండుటయు అవి 'ఏకక రృకములు కావనుటకు
నిదర్శనము,
ముదిత (పతులలో యుద్ధకాండ మేకాశ్వానముగ నున్నను, కొన్ని వాత
[పతులలో యుద్ధకాండాంతమున “సర్వంబును షష్టాశ్వానము సంపూర్ణము అని
కలదని ఆ|వాత పతులు చూచినవారు చెప్పిరి, కావున అదియు ఒక ప్పుడు ఆశ్వాన
ములుగా విభ క్రమయియే యుండును.
రెండవది : మల్లికార్జునభట్టు తన గద్యలో “ఇది (శీమదష్టభాషా కవిమి|త
కులవకి[త భాన్య_ర సత, విపుత్తం మల్లికార్జునభ ట్ట వణీతంబై ని అని [వాని
కొనెకు. ఇక ఆరణ్య కాండాంతగ ద్యలో' ఇది సకల నుకవిజన వినుత యశన్కర
భాస్కర పణీతంబై న'అని కవ్వివాసికొౌనెను. కావున ఆరణ్యకాండ క ర్తమల్రికార్డున
భట్టునకు తండి కాడనియు, ఆతని తండి పరముగా వాడిన విశేషణములు
ఆరణ్యకాండ రచయిత తనకు వేసికొనిన విశేషణములతో నంవధించుట
లేదనియు చెవ.:దురు.
309
ఈ యుక్తికో వాదపొఢి యేమియు లేదు. మల్రికార్డున భట్టుగానీ,
ఆర ణ్యకాండ కర్తగాని [ప్రయోగించిన విశషణమనులు మార్పు చెందరాని సంజ్ఞా
వాచకములు కొవు. ఆలంకార సంపాదనార్థము ఒకరు “పుత్ర శబ్దమునకు
అను పానములుగా మిత, పవి, శబ్దము ఆను (పయోగింవగా రెండవవారు
భాస్కర శబ్దమున కనుపానముగా యశన్మర శబ్దమును వాడిరి. వైగా ఆ
విశేషణములుగాని, ఈ విశేషణముగాని భాన్క్మరునకు బిరువములు గావు.
కుమార రుదదేవుడు ఆయోధ్యా కాండాంతమునందు తాను (వాసికొనిన
గద్యలో తనను గూర్చి యిట్లు చెప్పుకొనెను.
“ఇది నకల కళా విశారద, శారదాముఖ ముకురాయమాణ సారన్వత
భట్టబాణ, నిశ్శంక వీరమారయ కుమార కుమార రు,దదేవ [పణీతంబు"
ఈ వాక్యములో 'నిశ్శంకి అను విశేషణము మాతము ఆతని యింటి
వేరు అనుటకు సందేహ ముండదు. మతి యీతని తండిపేరు వీరమారయ.
ఇందులో వీరశబ్దము విశేషణము; మారయ శబ్దము విశేష్యము ఆనుట స్పష్టమే
గనుక ఈ కవి నిశ్శంక మారయ కుమారుడైన నిశ్ళంక కుమార రు;దదేవుడు
అను పేరు గలవాడని నమర్థించుటకు ఎక్టువ పాటుపడ నక్కరలెదు. నిశ్శంక
వారు |బాహ్మణులు,. శ్రీనాథుని కాలమున రాజమహేందవర రెడ్డిరాజుల
ఆశ్రయమున శివలీలావిలాస మనెడి కావ్యము రచించిన నిశ్శంక కొమ్మనా
మాత్యుడు ఆ వంశమువాడే. కాబట్టి ముప్పది యిద్దరు మంతులలో పేర్కాన
బడినట్టియ, భాన్మర రామాయణ రచనను (పోత్సహించినట్టియ. సాహిణి
మారన యింటిపేరు నిశ్శంకవా రెయె యుండును. అతడే వై గద్యలో చెప్ప
బడిన వీరమారయ. ఆతని కుమారుడే ఈ అయోధ్యాకాండక ర్త.
పూర్వకాలమున [పభుభక్తి పరాయణులైన మంతులును సేనానులును
తమ యేలికల పేర్లు తమ బిడ్డలకు వెట్టుకొనుట ఆచారముగా ఉండెడిది. ఆ
సం పదాయమును బట్టి (పతావరుదునకు మంత్రియు, చేనానియు, సామంతు
డును ఆయిన మారన తన కుమారునకు కుమార రుదదేవుడని పేరుపెట్టి
యుండవచ్చును. మరియు ఆ కుమారునకు హుళక్కి భాస్కరుడు విద్యాగురువై
యుండ వచ్చును. ఆగుచో భాస్కరుడు తన శిష్కుడైన కుమార రుద దేవునకు,
పుత్తు) డైన మల్లికార్జున భట్టునకు రామాయణ రచనా పుణ్యకార్యమున కొంత
310
పాలు కల్పించి, వారి సాయమున ఈ గంథ రచన సాగించి యుంశుననుటలో
వ్మిపతివత్తి యేమియు లేదు,
అతి పాచీన కాలమునాడు సైతము ఒక విద్యా సంస్థకు కులపతిగా
నిర్వాహకత్వము వహించిన ఒక బుషి తాను కూటన్థుడుగా నిలిచి ఆ సంస్థ
యందు సమర్థులైన తన శిష్యులనో మితులనో సహాయులుగా చేకొని తనతో
పాటు వారికిని కర్భుత్వ యళము దక్కునట్టుగా శాస్త్రములో వురాణములో
[వాయించు ఆచారము ఉండెకిదట, ఈ భాస్కర రామాయణ కర్తయు తదుపరి
బమ్మెర పోతరాజును ఆ ప్రాచీన సంప్రదాయమునే పాటించి తమ [గంథము
లలో కొన్ని భాగములను ఆప్పులైన ఇతరులచే రచింప జేసిరని నా యూహ,
కుమార రుదమేవుడు భాస్క_రునకు సమకాలము వాడె యుండుట పై
ఊహకు ఇంకొక ఆధారము. అయ్యలార్యుడు యుద్ధకాండమునువలె ఆతడు
భాన్క_రుని తదనంతరము డేళాంతరమున రామాయణపూరణము కొటజకు
అయోధ్యాకాండ మును చేపట్టిన కవికొడు. అసలు బాలకాండము మొదలు యుద్ధ
కాండ పూర్ణ భాగము వరకు ఒకే కాలమున రచింపబడినదే, కావున
అయోధ్యాకాండము మిగిలి పోవుటయు తరువాత ఎవ్వుడో పూర్తి చేయబడుటయు
అనునవి తటస్థింపనే తటస్థింపవు. భాస్క్రరునకు కుమార ర్ముదదేవునకు గల
ఛష్యోపాధ్యాయికనుగాని, సాహిణి మారనకు కుమార ర్ముదదేవునకుగల పితా
పుత్తం సంబంధ మునుగాని శంకించువారున్నను వారు కూడ ఈ [గంథము బాల
కాండమును మొదలు యుద్దకాండ పూర్వుభాగముదాక ఏక కాలమున రచింప
బడినదే యని యంగికరింతురని నే ననుకొందును.
ఇది యిటులుండ నిండు, ఇటివల (శ్రీ అనుముల ను[బహ్మణ్యశా న్రీగారు
కుమార రుద్రదేవుని గురించి తమ బహుకాల చారిత్రక పరిశోధనను పురన్క
రించుకొని కుమార రుదదేవు డనగా రెండవ పతావరుదుడే యనియు, ఆతడే
కొమార దశలో కుమార రుద దెవుడు అను నానుమున బరగుచుండెనని య,
ఈ అయోధ్యాకాండ కర్ర ఆ రే: వరాజై యనియు, సాహణి మారన ఆ యువ
రాజుని తండియే యనియు ఒక సిద్దాంతము చేసిరి, అనణా రు: దమదేవి తన
సామంతుడో సేనానియో ఐన సాహిజి మారనకు తన పెద్ద కుమా ర్రెయైన
ముమ్మడమ్మ నిచ్చి వివాహము చేసెననియ, ఆ దంపతులకు జనెంచినవాడే.
(పతాపర్నుదుడనియు దాని తాతృర్యము.
311
సాహిణి మారన యింటిపేచు ప. ఆతడు (దాహ ణు
డనియు ఆంగీకరించినవారు ఆతి హా ము
tr
ర
Ef
ర్న
హ్
౬
i
/
బ్రో
(౮
Oo
అ
UX
రింపక పోవచ్చు. కాని యా దంపతులకు గల జాకతివేవము ఆ జాందవమునకు
ఓక (పతిబంధకము కాదు. రు దమదేపి తన రెండవ కూతురై
ఇందులూది అన్నయమం తి యనెడి బాహ్మణున కిచ్చి వివాహము చేయుట
చరిత (పసిద్ధమె గనుక ఆమె వెద్ద కుమార్తెకు కూడ అట్టి సంబంధమే చేసి
యుండవచ్చును.
డ్ర్
al
al
క
fh
పూర్వకా అమున రాజులు తమ ఆడు విల్లలకు తగివ రాజ సంబంధము
దొరకనప్పుడు తమ రాజ్యమున ఉన్న పదస్థుడైక ఓక (జాహ్మణున కిచ్చి
వివాహముచేసి ఆతనికి రాజ భోగానుకూలమైన "స్ప పదను కల్గించి చి కుమార లను
బ్రాహ్మణు నింటికి కావురమునకు బంపకుండ అతనినే తమ ౩ బుల్చటపు టల్పుడుగా
గౌరపించుచు ఆ ఆల్టుని కుల (బాహ్మబణునిగా చెప్పుకొనెడి వారట * కావున
రి
ముమ్మడమ్మ భర్త (బాహ్మణుడైన సాహిణి మారన ఐన కావచ్చును.
కాని కుమార రు|డ దేవుడు (పతాపర్నుద దేవుడే యెనచో కాలమునుబట్టి
ఆతడు హుళక్కి భాస్క_రునకు శిష్యుడగుట సా దేహాన్వ దము. అఆదియుగాక
(వతావ రు్రదదేవుని యౌవరాజ్య కాలములో నే భాన్మ_ర రామాయణము రచింప
బడి యుండునేని తరువాతి శతాబ్దిలో ఎక్జావెగ్గడ్ ఇంకొక రామాయణము
రచించుటకు హేతువు కానరాదు. ఇది యిట్టుండ న్నుబహ్మ్యజణ్యకరా శ్రైగారి సెద్ధాం
తములో ఇంకొక లోపము ఉన్నది.
శాసనాద్యాధారములనుబట్టి ముమ్మడమ్మ భర్త మవోదేవ రాజ కాని
సహెహిణి మారనకాదు. కనుక సాహిణి మారన కుమారుడగు కుమార రుద
దేవుడు కుమార [పతాపర్నుదుడు కాడు.
ఈ నలుగురు కవులలో భాస్కరుడు మేటి. ఆతని వెనుక జెప్పదగినవా
డయ్యలార్యుడు. యుద్ధ కాండ భాగముల టోల్చి చూచినపవు డికువుప నమాన
(పతిభాశాలురుగనే కన్సింతురు. పీరిరువును భారత కవుల యౌచిత్య వరివాలన
మనెడి సుగుణమును కరతలామలక మొనర్చుకొసెరి.
లో హం వ్ pry వన్
ఈ ఈ సంగతి సు(నిద్ది ఉరిత పరిళోధపద్కు గా అరటి ఈ శే ధావరాజు
"పేంకట కృష్టారావు చెప్పగా నేను విన్నాను.
312
భారత పద్యములను ఒజివడిగ బెట్టుకొని భాస్కరుడు రచించిన వద్యము
లిందు చాల కలవు. భార తొచిత్యము వీరియందు బాగుగా గలదు. మల్లికార్జున
భట్టు కవిత్వము గుణమున తండి కవిత్వము వంటిది కాదు. కవులకు (ప్రారంభ
దళలో నుండెడి యభిరుచులు, పోకడలు అన్నియు నితని కవితలో కాననగును,
ఇతనికి శబ్ద జటిలతాభిమానము మిక్కుటము. అయినను ఇతని కవిత్వము
ఒక విధముగ రామాయణ కావ్య రచనకు ఆర్హ మెనదే యగును. కావున ఈతని
కవిత్వము మధ్యమజాతి దన వచ్చును. భాన్స_రునిది నర్వధా ఉ త్తమజాతి
కవిత,
ర్ముదదేవుడు మల్లికార్జునభట్టు తరువాత చెప్పదగిన వాడు. సందర్భోచిత
మైనను గాకున్నను ఉ|దేకమును వెల్లి విరియించు స్వభావ మీత నిది. రామపట్ట
భంగ కథ వాల్మీ కమున తాల్చిన గంభీరత, నిర్భరత యీతని చేతులలో వలుచ
బాజీ ఆవేశ (పవావమున గొట్టుకొని పోయినది. ఐనను రన పోషణ లోవను
రాలేదు.
భాస్రర రామాయణము రంగనాథ రామాయణమువలెనే కొన్ని అమూలక
గాథలను స్వీకరించి, ఆ ద్విపద రామాయణముతో నంవదింప దలచెనే మో
ఆనుటకు సిదర్శనములు గలవు
అట్టి అమూలకములైన కధాంశములలో ఆ రెండు రామాయణములకు
గల పోలికలు, భేదములు ఇచ్చట ఉదాహరించుచున్నాను.
బాలకాండ :
ఆహల్య ఎ పాషాణముగా వడియున్న దనుట రెండింటను కలదు. కాని
ఇం|దుడు కోడియె కూని గౌతముని ఆకాలమున ఇల్లు వెడలించినట్టుగా భాస్కర
రామాయణమున లేదు.
అయోధ్యాకాండ :
మంధరకు రామునిపై ఈర్ష్య పుట్టుటకు కారణము చిన్ననాడు అతడు
దాగి కొలు విరుగగొట్టుట యని రంగనాథ రామాయణములో నుండగా భాస్కర
రామాయణములో మంధర రాము నివలన. పొందిన చరణ తాడన భంగము
కారణమని చెప్పబడినది.
313
ఆరణ్యకొండ :
1, జంబు కుమారుని వృత్తాంతము రెండింటను కలదు.
2. లక్ష్మణుడు సీత పలికిన దుస్సృహములైన ఉపాలంభన వాక్యములు
వినలేక ఆమెను ఒంటిగా విడిచి వెడలిపోవు నపుడు పర్ణశాల ముంగిట ఏడు
బరులుగీచి వాటిని దాటి రావలవని సీశకు హితము గ అవినట్టు రంగనాథ
రామాయణమున గలదు. ఆది భాన్మర రామాయణమున లేదు.
యుద్దకాండ వ
1. సేతు నిర్మాణ ఘట్టమున రంగనాథ రామాయణమున పవేళ పెట్ట
బడిన ఉడుత పా|త భాస్కర రామాయణమున లేదు,
బి రావణుసితల్లి కైకసి కుమారునకు హితము గజివుట భాన్తర రామా
యణమున లేదు.
లీ. రామ లక్ష్మణులు నాగపాశ బద్ధులె యుండగా నారదు డేతెంచి
రాముని విష్ణుత్యమును తలవించి ఆయనచే గరుత్మంతుని న్మరింపజేయగా గరుడు
డేతెంచి నాగపౌశములను విచ్చిన్నము గావించుట రెండింటనునమానము_.
4. కాలనేమి వ్యతాంతము రెండింటను కలదు,
5. శుకోపదేశముచే రావణుడు పాతాళహోమము చేయుట రెండింటను
సమమే.
6. రావణుని నాభియందు నిగూఢమై యున్న అమృత కలశ రహస్య
మును విభీషణుడు రామున కెజిగించుట రెండింటను సమము.
7. నులోచనా వృతాంతము భాస్కర రామాయణమున లేదు.
ఏీటినిబట్టి చూడగా భాస్క_రాదులు వాల్మీకమునే గాక రంగనాథ రామా
యణమును సైతము చదివియే ఈ [గంథమును రచిం నట్టు కనబడును. ఆసలు
చదువకుండుట యెట్లు ? రామాయణ రచన కుషకమించిన భాస్కరుడు తనకు
పూర్వము తన భాషలో అవతరించియున్న రామాయణమును శ్రద్ధతో చదివి
యుండునని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఆవాల్మీకములైన ఇట్టి కథాంశములేగాక ద్వివవ రామాయణము నందలి
కొన్ని పదములు, పద బంధములు, వాక్యములుకూడ భాన్కర రామాయణమున
314
స్వీకరింపబడిన వనుటకు నిదర్శనములు చాల కలవు. వాటిలో ఈ [కిందివి
కొన్ని :-
బాలకౌండ :
1. దేవతలు రావణుని యౌద్దత్యమును గూర్చి [బహ్మతో మొల సెట్టు
కొనుట
రంగనాథ రామాయణము
“వాండన్న, గులగిరుల్ వడవడ వడకు
వేడిమి చూపంగ వెజచు భాస్క రుడు
పీ(క్రత్రో నతండున్న వీట నెన్న(డును,
దేకువచెడి గాలి తిరుగంగ వెజచు
నన్నిశాచరుంగన్న నాటోవ మెనగ
ముస్నీరు కడలొత్తి [మోయంగ వెఅచు”
భాస్కర రామాయణము
“కడలెత్తి మోయ వెజచును
జడసిధు లినుడెండగాయ శంకిలు వానిన్
బొడగను నెడ వాయువు తో
వడి వీవక యడ(గు గిరులు వడవడ వడకున్”
2. విళ్వామ్మితుడు వనిష్టునివై (బహ్మాస్త్ర మపయోగించిన సందర్భము.
రంగనాథ రామాయణము
సకల గీర్వాణులు సకల నంయములు
సకల గంధర్వులు నకల పన్నగులు
సకల భూతంబులు సకల దిక్పతులు
నకల తార్శాగహచం[ద నూర్వులును
సకల లోకంబులు చలనంబు నొంది
భాస్కర రామాయణము
నకలామర గంధర్వులు
సకలోరగ నకల భూత సకల దిశాపా
315
లక నకల [గహ తారక
సకల భువన నకల మునులు( జలనము. బొందన్.
అయోధ్యాకాండ :
యజ్ఞదత్తుడు దశరథ బాణముచే మృతినొందిన కుమారుని గూర్చి
దుఃఖించు సందర్భము:
రంగనాథ రామాయణము
“దీర్ణాయువని నిన్ను దీవింతు(గాని
నిర్దాత పటుదాణ నిహతి వలి తినె'”
భాస్కర రామాయణము
“దిర్ద్హాయు వనుట కర్ణము
నిర్ధాత పటిష్ట బాణనిహతియె పుత్తాంః
కిష్కి౦ధాకాండము :
(శ్రీరాముడు సీతావియోగబాధ ననుభవించు సందర్భము.
“ఇది యేమి యుత్స్నాత మిదియేమి చంద
మిది యేమి యీ రాతి యిను(డేల పొడిచె
నామేని తాప మిన్మడి గాగ జొచ్చె
సౌమి|తి నను దరుచ్చాయల( జేర్పు
మనిన జందుండుగాని యర్కుండు గాండు
జననాథ ! హరిణ లాంఛన మదే చూడు
మని లక్మణు(డు పల్కు హరిణాక్షిపోయె
నని సీతం బేర్కొని యట మూర్చవోవి
ఈ ద్విపద పంక్తులకు మూలము జయదేవుని | వనన రాఘవ నాటకము
ళ్లు చరా
నందలి రామలక్ష్మణ సంవాదాత్మక మైన యీ [కింది శోకము:
““సౌమి|తే! నను సేవ్యతాం తరుతలం చండాంకు రుజ్జుంభతే
చండాళోర్నిశి కాకథా రఘువతేః చం[దోఒయ మున్మీలతి
వత సత ద్విదితం కథం ను భవతా: ధత్తే కురంగం యతః
క్వాసి _పేయని! హా కురంగనయనే! చం|దాననే। జానకీ!"
316
ఈ శ్లోకము ద్విపద రామాయణమందువలెనే వద్యరామాయణమునను
తెనిగింప( బడీనది చూడుడు:
'“తపనుండు వేంవ( జొచ్చెనను(. దమ్ము(డ! వృక్షము [కింద బెట్టునా(
దపను(డు రేయిలే(డు వనుధావర! చందుడుగాని చం) దునిన్
నృపసుత: యొళ్తెణింగితివి నీవు? మృగాంకము చూడనున్కి హో
చపల మృగాశి! చం|దముఖి! జానకి! యెక్కడ నున్న దాన వే?"
(ఆరణ్య కాండము:జి- రిక)
కాని ఇది భాన్క్మర రామాయణమున ఆరణ్యకాండ మున గానవచ్చుదున్నది. ఆది
ఆ పద్య ముండ వలసిన స్థానము కాదు. దాని స్థానము కిష్బి_ంధాకాండ మే. మ
కాండమునందలి పద్యమును [పతులు (వాసికొను వారెవరో ఆరణ్యకాండ మునకు
తరలించి యుందురు. ఆ నందర్భముననే రామలక్ష్మణ సంవాదాత్మ కములైన
మరి రెండు పద్యములును గలవు. వాటికి మూలములు ఏ సంస్కృత నాటక
మునం దైనను కలవో లేక స్వతంతములో నేను చెప్పలేను.
ఇవి యిట్టుండ, రామపాత చితణమున ఈ రెండు రామాయణములకును
ఖ్యమైన భేదము కలదు. బుద్ధారెడ్డి రాముని పురుషోత్తముడనియే వాచ్యముగా
దే వదే వర్ణింవగా, భాస్క_రాదులు వాల్మీకి మతానుసారముగా రాముని ఉత్తమ
రుష పుంగవుసిగానే చితించిరి. ఉదా;-
రని EA
శ
1. రామ లక్ష్మణులతో విశ్యామితుడు వామనా(శ్రమమును దర్శించి
నపుడు వామనావతార కథ చెప్పుటలో ఆ మహర్షి రామునితో “ఆ వామనుడవే
నీవు' అని ఉగ్గడించుట రాముని విష్ణుత్వమును సాక్షాత్తుగా చెప్పుట:
“సివె వామనుడవై నెగడి త్రివిక
మావతారము దాల్చినట్టి విష్ణుడవు
నాడును నిది నీ వనంబు శ్రీరామ।
నేడును నారీతి నీవనంబయ్యె'
భాస్కర రామాయణమున ఇట్టి | పశథంన లేదు.
శ్
2. మతంగా పోమమున శబరి అగ్ని పవేశను చేయబోవునవుడు కవి
రామునకు వాడిన విశేషణములు విను వరములే:
317
“పరము పరంధాము వరమకల్యాణు
వరిపూర్ణు పరమాళత్ము వరమేష్టి వినుతు
నవ్యయు నవికారు ననిలాంతరాత్ము
నవ్యకు నఖిలేశు నాద్యంత రహితు
భవ ముఖామరవేద్యు భవరోగ వెద్యు
రవి కులాంబుధి చందు రఘురామచందు(
దనమది నిలివి యితటి వల గొనుచు
వినుతించి శబరి యా విభుని సన్ని థిని
ననలునియందు రామారృణంబుగను”
—ఆరణ్యకాండ ము,
కాసన్క_ర రామాయణములో నిది లేదు.
8. రంగనాథ రామాయణమునందు తార వాలికి హీతము గజప్పటలో
రాముని విష్టుత్వమే యుగ్గడింవబడెను:
“ఆ రాఘవుండు విష్ణుః డంబుజోదరుండు
వెరంబుగొని గెల్స వశముగా దతని'
—కిషి,_ంధాకొండ ము.
భాస్కర రామాయణములో ఆ విష్ణు (ప్రశంస లేదు సరికదా రాముని మానవ
మాతునిగా నెంచి తార, గాంధారి కృష్ణు శపించిన నట్టుగా శవించుటయు కలను.
“పోల బత్మివత( గావున. నోలిం బొబియన్ శవింవ నోవుదు నీ వి
ట్లాలిం గోల్పడివగలం, (గాలెదు నిను వేజ యేల కడగి శవింవన్.
నరవర।ః యి ట్టకార ణము నా పతిం జంవీతి గాన యీవు బం
ధుర భుజక క్రితో మహిజ డోకోొని వచ్చిన సీత నీ కడం
జిరతర కాల మింపుగ వసింపక నీవతి దుఃఖపాటుతో
నెరియుచునుండ భూమి( జొర నిమ్మనుచున్ శవియించె( గిన్నతోన్ ”
(కిష్కింధాకాండము 804 & 805)
ఈ శావ |పనంగము వాల్మీకమున సైతము లేదు.
ఆదియుగాక ధనుర్భ=గ ఘట్టమునందు రంగనాథ రామాయణమున రామ
విశ్వామిత్ర పా|తలలో కొన వచ్చెడి గాంభీర్య లోపము భాస ర రామాయణ
318
మున వాటిల్లలేదు. అర్రే సీతారాముల వివాహ వర్ణనము కూడ రంగనాథ రామా
యణమున ఎక్కువ లౌకిక తంతుతోను, భాసర రామాయణమున ఎక్కువ
వైదిక కల్పానుసారముగను నడచినది.
మొతముమిద భాస్కర రామాయణము రంగనాథ రామాయణమువలె
వాల్మీకమునకు ఎక్కువ దూరము పోలేదు. మరి అమూలకములైన గాథలను
రంగనాథ రామాయణమువలెనే స్వీకరించుట అవి తత్పూర్వుమే ఆం[ధమున
[వజాదరమును పొందియన్న కథలగుట వలన వాటిని విసర్జించినచో తమ
[గ్రంథము లోకమునకు తృప్తి గొల్పదని భాస్క_రాదులు సందేహించి రేమా.
సులోచనా వృత్తాంతము అట్టి వాటిలో ఒకటి యెనను ఏల వదలి వెట్టబడెనో
చెప్పలేము, బహుశః కొందరు పరిశోధకులు తలంచినట్లు ఆ కథ రంగనాథ
రామాయణమున [ప్రవేశము కలుగుట భాస్కరాదుల తరువాత ఎప్పుడో జరిగి
యుండును.
నాచన సోముడు
కాకతీయ స్నామాజ్య పతనానంతరము, తురుష్కుల పాలై పోయినది
పోగా మిగిలిన యాం_ధ భూభాగమున అడ్జంకిలో రెడ్డిరాజ్యమును, రాచకొండలో
వెలమరాజ్యమును, విజయనగరములో విజయనగర రాజ్యమును స్వతంతముగా
వెలసినవని పూర్వుపకరణములో చెప్పితిని, వీటిలో రెడ్డిరాజ్య స్థాపనకు
వఏిమ్మట సుమారు పది సంవత్సరములకు వెదభాష్య కర్తయైన విద్యారణ్య యతీం
[దుల యాశీస్సులతో హరిహరరాయ బుక్కారాంయ లనెడు నోదరులు తుంగభదా
తీరమున విజయనగర రాజ్యమును స్థాపించిరి. ఈ రాజ్యమే [కమముగా దకీణ
భారతము నంతటను వ్యాపించి విజయ కగర మహాసామాజ్య మను పేర శతు
దుర్నిరీక్ష్యములైన తేజోబల పర్మాకమములకో వర్థిల్లైను.
రెడ్డిరాజ్యమునకు (ప్రథమాస్టాన కవి యెజ్జా చెగ్గడ యెకట్టు, విజయ
నగరాస్థానమునకు [పథమ కవి నాచనసోముడని చెప్పవచ్చును. కాని యెజ్ఞగ
తన రాజైన వేమారెడ్డికి [గంథమును కృతియిచ్చినమ్లు, నాచనసోముడు హరి
వార రాయలకుగాని బుక్కురాయలకుగాని గంధ మదియును కృతి యుచ్చినట్టు
కానరాదు. (పనిద్ధమైన యాతస్ యుతర హరివంశము హరిహరినాథునకు కృతి
యోయబడినది. ఆస్థానమున నున్నంత మాత్ర మున కవియైనవాడు తన [గ్రంథ
ములను ఆ రాజునకే అంకితము నీయవలయునను నియమము లేదు గనుక
నోమన తదాస్థానమున పదస్థుడె యుండియుంగ వచ్చును. [గంథము కృతి
యివ్వకున్నను ఆతని శాస్త్ర వైదుష్యమునకు మెచ్చి బుక్క. దేవరాయ లొక
యగహారమును దానము చేసెను, దానిని జట్టియే నాచనసోముడు విజయనగర
రాజ్య ప్రథమాంగ్రకవి యని చెప్పుకొనుప పరిపాటియైనది.
అగహార [పదాన సమయమున బుక,దేవరాయలు వేయించిన శాసనము
నకు రెండు (పతులు కలవు. అగహారదాన సంవత్సరము తారణ సంవత్సర
మని మాత్రము రెండింటను నమానముగా నున్నది. కాని శాలివాహన శకాబ్ది
సంఖ్యలో ఆ రెంటికిని భేదము కలదు. ఒక దానిలో “ళన భూ కయనేందుభిః
320
శకసాబే అలంకాతే తారణా జే చెతమా సే” అని కలదు. అనగా రనభూ
నయనేందు నంఖ్యా నంకేతితమెన నంవత్సరము. అది శాలివాహన శకము 1216
(క. శ 1294) అని యర్థము, రెండన దానిలో “రసా భ నయనేందుభిః శక
శకము 1206 కీ. శ. 1994. ఈ రెండింటిలో తారణ సంవత్సరము 1206
లోనే సంభవించును. గనుక రెండవ పాఠమే నఠియైనదని తోచును. కాని
అదియు పొనగదు. ఏమనగా క్రీ, శ. 1886 లో స్థావింపబడిన విజయనగర
స్మామాజ్యము నేలిన బుక్కరాయలు |కీ, శ. 1264 లో శాననము వేయించుట
అసంభవము, కాబట్టి యీ రెండు పాఠములును తచ్పేయని యూహించి
శ్రీ వేటూరి (పభాకరశకాశ్రిగారు ఆ సంవత్సర సంకేత వాక్యమును “రసర్తు
నయనేండుభిః” ఆని నవరిందిరి. అనగా శా. ళ 1286కి (1260 78 = 1844
డీ. క) ఆది తారణ సంవత్సరమే. ఆది విజయనగర సా[మాజ్య స్థాపనా
నంతర మెసిమిది సందత్సరములకు వచ్చును. శ్రీ ప్రభాకర శాస్త్రిగారి నిర్ణయ
మును పండితు లందరు అంగీకరించిరి. శాశన కాలము నాటికి రాజ్యమేలుచున్న
వాడు హరిహరరాయలు. బుక్కరాయలు యువరాజు మాతమే, ఐనను సర్వ
నమర్థతతో ఆన్న గారికి కుడిభజమై రాజ్యపాలనాదికమున పా భవముతో
బ్లొనచుండినవాడు గాన ఆ యువరాజు ఆ యగహార [పదానము చేయుటయు
ఆతని పేరు మీదనే కాననము వేయబడుటయు న్యాయ్యమే. ఈ శాననమును
బట్టి యుతర హరివంశ రచనా కాలమును నిర్ణయింపలేము ఈ [గంథమున
కును ఆ శాననమకును ఏమియు నంబంధములేదు. బహుశః ఈ మహాకావ్య
రచనా నముపార్టిత మైన యశస్సు వ్యాపించిన విమ్మటనే సోముడు రాజుచే
సమ్మానితుడై యుండవచ్చును. ఆగుచో ఈ [గంథము కీ. శ. 1840 [పాంత
మున పుట్టియండును. ఈ యూహ నిజమగునేని ఎజ్జిన హరివంశము కంటె
సోముని హరివంశము వయనున సుమారు పదేండ్లు చిన్నది. కాననకాలము
నీ
EP
జ ఇకో Hg జ ఇల్ల జ ళో
నాటికి ఉద్దండ వండితుడుగా _పసిద్ధికెక్కి రాజసమ్మానితుడైన నాచన సోముడు
ఆ శతాస్ది యారంభమున జన్మి ంచియుండ వచ్చును, కాగా ఎత్తాపెగడ కంటె
డు N
సుమా రిరువడి సంవత్సరములు చిన్నవాడై యుండుకు
(స వూ.
ఇతని కవితా యశన్సునకు కారణభూతమైనవ ఉతరహదరివంశము.
ఇతడు హరివంశ్రమున్వు, పూర? హరివంశము ఉతర హరివంశము అను సేరతో
ఇలాటి ధ్యా
321
రచించియుండుననియు నందుమొదటిది ఉత్పన్న మైపోగా నుత్తర హరివంశము
మా|తమే మిగిలినదనీయు కొందరనుకొందురు, వారియూహ కాధారము లివి :-
(1) ఈ ఉత్తర హరివంశ మునకు ఇష్టదె వతాస్తుతి కృతి [పదానాత్మక
మైన అవతారి కాభాగములేదు. (2 కథా |పారంభము నందలి యీ [క్రింది
రెండు పద్యములు పూర్వభాగమును న్మరింపజేయునవిగా నున్నవి.
శ్ర
కం॥ హరివంశ [పథమ కథాం
తరమునం గల వింత లెల్ల? దప్పక మడిలో.
దిరమయ్యె! గదా ముందట
నరవర! యే కడలొకో? విన బియ మనుడున్ (1-8)
కోం॥ జనమేజయు. డిట్లను న
మ్మునితో; బకడేవ్ర లావు మను విసి మజియుం
దనియదు మడి ముద మొడవంగ .
వినగోరెడు+ జెప్పవే వివేక నిధానా! (1-4)
కాని ఈ యుక్తులంత బలమైనవి గావు. ఏమన ఈ [గంథమునకు అవ
తాదిక అనావళ్యక మనియు వ త్రిక. న సేమయా బి కత భణారతమునకు పది
నిషభాగముగా గహంవబడవలెననియ కవి భాప్: చినట్టు గద్యమున ఈ పంక్తులు
దు
కలవు.
“వది శ్రీమదుభయకవిమిత్స9 కొమ్మనామాత, పుత్ర బుధారాధన
బరాజి తిక్కన సోమయాజి |వణితంబై న (శ్రీ మహాభారత కథానంతరంబున
భ్రీమత్సకల భాషా భూషణ సాహీత్య రనపోషణ సంవిధాన చృకవ రి సంపూర్ణ
కీ రి నవీనగుణ ననాథ నాచన సోమనాథ | వణీతంబైన యుతర హరివంశ ందబు
నందు. (బథమాశ్వాసము. ” నంన్య్యుతమున హ హరివంశము భారతమునకు పూరక
మైనట్లు తెనుగున తన గంథమే తిక్కన కవికృత భారతము“కు వూరకముగా
భావింపబడవలెనని కవి మనోరథము, మజియు తిక్కన తన భారతమును
హరిహర నాథున కర్పించిన టై తానును ఆ దేవువకే తన [గంథమును ఆంకిత
మిచ్చుట వై ఊహను బలపరచుచున్నది. అటై టిచో
అనావశ్యక మని కవి భావించుట సహజమే.
గ్
Fy
శ
ర్
Et
లెగ్
ణో
(|
ఫ్నీ
ki
tr
21
322
నిజమునకు సోమన యెలా (వెగడ వలెనే హరివంశము నంతను
పూరిగా (వానియండునేని యందలి రెండు భాగములకు పూర్వభాగము,
ఉత్తర భాగము అని పేళ్ళు వెట్టవలయును గాని పూర్ణ హారివంశము, ఉతర
హరివంశము అని వ్యవహరించుట తగదు, మజీయు తాను కృష్ణావతార మహి
మలు కొన్నే చెప్పదలచితిననియు, తాను చెప్పక విడిచిన వాటిని ఇతర పురాణ
కథల వలన తెలిసికొనవలయుననియు కవి యీ కింది పద్యమున చెప్పెను.
కం॥ హలపాణి మహిమ చెప్పం
గలవారవ్వరు పురాణ కథలన్ మరియుం
దెలిసికొనుము నేం జెప్పక
నిలిచిన చొటులు వివేక నిర్మల బుద్ధిన్. (1-11)
దీనిని బట్టి తాను కృష్ణునకు నంబంధించిన కొన్ని కథలే చెప్పదల చినట్లు
కవి నృష్టముగా వ్యక్తము చేనెనని యనుకొనవచ్చును. మజి ఆ చెప్పదలచిన
కొన్ని కథలకు “ఉతర హరివంశము” అని పేరు వెట్టనేల? యని యందు
మేని అందలి కథలన్ని యు హరి వంశము నందలి యుత్తర భాగమునకు
సంబంధించినవి గనుక-_ అని నమాధానము. ఆందుదే ఉత్తర హరివంశము
ఆనుఓలో తప్పులేదు. మరి యితడు పూర్వూభాగమును రచింవలేదనియే పలు
వురి యభ్నిపాయము. పూరుభాగమున బాలకృష్ణలీలా కథనము తప్ప తక్కిన
భాగమంతయు నీరసముగా పౌరాణిక విషయ భూయిష్టముగా నుండును.
సాహిత్య రనపోషణ నంవిధాన చ్మకవ_ర్రి యనిపించుకొన్న సోమన ఆనీరన
ట్రములను గైకొని తన బిరుదమును సార్థకము చేనికొనలేడు. ఆయనది రసన
t క ధోరణి. ఆ ధోరణికి విషయ [పధానములు,
దేశ మాత [వయోజకములునైన ఘట్టములు వనికిరావు.
యీతని చిత్త వవృత్తి కూడ వాటిని అంగీకరింపదు.
రవణీయారమతోనో ws క! me a
రె=చి కావ్యము తయు 'హృదయావర్గకముగా ద ద a
డు ఇట్టి రసావిస్లుకైన కవి పొరాజిక భాగములను రడవంపో [ల
౬ జా | వుట
323
ఈ [గంథమున గల కథలన్నియు హరివంశోతర భాగము నందలి
వగుటచే దీనికి ఉత్తర హరివంశ మను పేరే తగియున్నది. అ ఉత్తరభాగము
ఎత్బా_వెగ్గడ [గంథము నందలి యుత రభాగ మే యని యనుమానించుటకు
కొంత ఆవకాశమున్న ది సంస్కృత హరివంశము హరివంశ పర్వము, విష్ణు
పర్వము, భవిష్యపర్యము అను మూడు భాగములు కలది. ఎబ్బన ఆ మూడు
పర్ణములను అనువాదములో వూర్వోతర భాగములుగా విభజించెను. సోమన
రచించిన ఉత్తరహరి రివంశమునండలి కథ లన్ని యు నెజ్జన యుత్తర భాగము
నందలివియే యగుటచే దానినే యీత డనునరించెనేమో యని యనుకొనవచ్చును.
ఎథ్టిన రచన |పకారము సరకాసురకథ కుండిన నగరమున రుక్కిని సంహరించి
బలరాముడు ద్వారకకు వచ్చిన పీన్ముటి జరిగినట్టున్న ది, సోమన హరివంశ
ములో సైతము నరకాసుర కథకు పూర్వవృత్తాంతముగా రుక్మిమారణయె (వస్తా
వింపబడినది.
కం॥ అనుటయు నాజనమెజయ
జనపతి యిటనియె రుక్షి సద్చిన మగుడం
యా EN
జని యాదవ నగరంబున
జనార్తను ండేమి సేసె గ నౌజన్యనిధీ ?
కావున ఎడ్జావెగ్గడ భాగమునే యీతడు తన రచన కాధారముగా గైకొని
వ
మరియు నెజ్జా_పెగ్గడ యుతర భాగమున నరకాసుర కథకు పూర్వము
జరాసంధుడు మధుర వై దండెతుట, ద్వారకా నీర్మాణము, బలరాముడు కాళిం
భేదనము సేయుట, రుక్మి ణీ కల్యాణము, బలరాముడు రుక్కిని చంపుట యను
మూడు |నధాక కథలు కలవు. ఆ మూడింటిని వదలి సోమన నరకాసుర
కథతో తన గంథమును ఉప్మకమించెను. ఆ మూడును ఉత్సన్నమెై పోయిన
దని తలంవబడెడు పూర్ణ హరివంశమున ఉన్నవేమో యని నందేహించుటకును
వీలులేదు. ఏమనగా ఎజ్జనకును సోమనకును లభించిన మూలహరివంశము
మూడు పర్యములు కలదిగా గాక పూర్వోత్తరము లనెడి రెండు భాగములు కల
దియే యగునేని నరకుని కథకు పూర్యమున గలవని పైని పేర్కొన్న మూడు
కథలు ఉత్తరభాగము నుందలివియే కాని, వూర్వభాగమునందలివి కావ.
324
కాబట్టి బలరామ కృష్ణుల చర్మితలో గల రనవద్దట్టములలో కొన్ని మా(తమే
గైకొని యితడు ఉత్తర హరివంశమును రచించెననుట సత్యము. రు క్మిణీ కల్యా
ణము అట్టి రనవద్దట్టమే. సోమన దాని నేలవదలి పెస్టైనో తెలియదు.
ఎన భవిష్యవర ము చాల సం[గహించెనని యాతని [పకరణమున
చెప్పితిని, ఇతడు దానిని తడవ లేదు, కావున ఇతడు ఉత్తర భాగమునైనను.
ఆది సంస్కృృతోత్తర భాగమై ననుకావచ్చును, ఎజ్జన యుత్తరభాగ మైనను కొవ
ఓ ట్ర ల CRN
చ్చును-పూరి గా ఆనునరింపలేదు; అనువదింపలెదు.
హరివంశము నుండీ యీతడుగైైకొన్న కథ లాలు.
1. నరకాసుర వధ ([పథమాశ్వాసమ్రు
నరకాసురుడు ల డెర్విజయయా(ర్రా కుతూహలియె స్వర్గము పెకి దండెత్తి
ప పొరదోలుట-డై త్యభటు లమరావతిన కొల్లగొట్టి చివీజ
కొంతలను ఇనజట్టటనరక డ డవ గరోరత్న మైన ఊర్వశిని పిలిపించి తన్ను
పొందువని యభ్యర్థించుట_ ఆ జొణ తెచ్చుకోలు సమ్మతి నటించి యిం|దాదుల
వలె హవిర్భాగార్హ త నంపాడించి యిం[దపాభవముతో తన్ను గైకొనుమని
యాళ వెట్టుట-నరకుని ఆదేశమున దైత్యభటులు యజ్ఞ భాగ హరణార్థమై
బదిరికావనవానువైన బుషులగు బాధించుట_ భార ద్వాజాది బుషులు ద్వారక కేగి
తమపాట్టు శ్సీక కృష్ణుని సుకు విన్నవింయట-అదేనమయమున సిం|దుడును శ్రీకృష్ణుని
దర్శించి తన పరాజయమును నరకు నొద్ధత్యమును విన్న వించుకొనుట- శ్రీకృ
పుడు సత్యభామా సహితుడై న కనిపెకి యుద్ధము సేయబోవుట-యుద్ధమున
శ్రీకృష్ణుడు నొచ్చి మూర్చిల్టగా సత్య విల్పందుకొని నరకునితో పోరి యల
యించుట - శ్రీకృష్ణుడు తేరి, చషకముగికొని నరకుని నంహరించి అతని
కుమారుడైన భశదతువకు _పాగ్యోతిషము నెనంగుట_ నరకుని తల్రియగు
భూదేవి తను: చేరవచి. దుఃఫింవగా శ్రీకృషు డామె నోదార్చి జయలక్ష్మీ
ల
porn
కకకు తిరిగి వచి? బంధు జనులతో నుఖంబుండుట, ఇది
325
వి, మృతుడై న యొక _్రాహ్మణ బాలుని (శ్రీకృష్ణుడు (బ్రతికించుట
(ద్వితీయాశ్వాసము)
ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఏకదినక్రతు దీక్షితుడై యుండగా నొక విప్రుడు
దుః ఖపరవకుడై వచ్చి తనకు రానున్న యాపదను తొలగించి రక్షించుమని
కృష్ణుని ప్రార్థించి తన యాపద నెజిగించుట-(ఆ [బాహ్మణునకు తత్పూర్వము
మూడు తడవలు ముగ్గురు మగబిడ్డలు పుట్టి పుట్టుకలోనే మరణించిరి. ఇపు
డాతని భార్య ఆనన్న [పసవయై యుండెను. ఈ బిడ్డయెనను దక్కునో
దక్క_దో యను భయముచే వుట్టబోవు శికువు యముని బారి పడకుండ కాపాడు
మని కృష్ణున కాతడు చేసిన విన్నవము)-కృష్ణుకు |క్రతుదీక్షితుడు గాన వివ
నిన రక్షణార్థ మై యర్హునుడు ససైన్యముగ |జాహ్మణు నింటికి పోవుట-అర్జుముని
సమక్షముననే యమ భటులు అప్పుడేజన్మించిన బ్రాహ్మణ శిపవును హరించుట-
(బాహ్మణు డర్జునుని యనమర్థతకు నిందించి మరల కృష్ణుని జేరి మొజ పెట్టు
కొనుట-కృష్ణు డర్దున సారధికమైన రథము మీడ విిపసహితుడై యుత్తర
దిశకు పయనించుట. సాగరుడు శ్రీకృష్ణుని రథయానమున కనువైనంతమేర
కిలాసన్నిభముగా జలమును ఘనీభవింవజేయట--ఆన్హు సమ్ముద తరణాశంతరము
కానవచ్చిన జయంకాది సప్తగిరులు కృష్ణు? రథమునకు _తోవముచ్చుట- రథ
నిరోధ మొనర్చిన కాజు చీకటిని కృష్ణుడు భేదింపగా తేజోమయా కారుడైన
యొక పురుషుడు కానవచ్చుట-కృష్ణుడు రథమును తోడి వారి నచట నిలిపి
యొంటరిగా తానే తేజఃపటలములో (పవేశించి వివుని నల్వుడు మృళబాలకులను
నజీవులగా తెచ్చి వారి తండి కొసగుట..
కి. (శ్రీకృష్ణుడు సంతానార్థియై క్రై లాసమునకేగి శివునిచే వరము పొందుట
(తృతీయాశ్వాసము,
సపేక్షించి యా భాగ్యమును క ల్లింవ వినయ సుందరముగా [పియాలావములతో
శశ. 0 జ నట కొం వాం
(వియుని ఏకాంతమున వేడుట-- శ్రీకృష్ణుడు (వనగ్నుడై యామెకు వరమిచ్చి
(rate ప
ఇటో టి
తపమొనర్చ కెలాసమున కేగ నంకల్పించుట_తన పరోక్షమున యాదవ గర్భ
శతు వెన పౌండ్రక వాసుదేవుని వలన నగరమునకు (ప్రమాదము సంభవింప
కుండ బలదేవ సాత్యకి ప్రముఖ యాదవ నాయకులకు నగర రక్షణా. కార్య
326
నీర్వహణమునకు తగిన ఉపదేశములు చేసి వెడలుట- దారిలో బదరి కామ
మున విడిసి యందలి బుషులు సమర్పించిన సవర్యల స్వికరించుట- విశాచ
నాయకుడును తన భక్తుడునైన ఘంటాక ర్లు నను|గహిాంచి దివ్యత్య మునంగుట.
కైలాసమున కృష్ణుని తపను_ పరమశివుడు (పత్యక్షమగుట- బుషులు హరి
హర నామాత్మకమైన ఆ తేజెొద్యయమును న్తుతించుట- శివుడు కృష్ణునకు
పుత్ర) పాపి వరమిచ్చుట- శ్రీకృష్ణుడు ఈశ్వరుని వీడ్కొ_ని ద్వారకకు మరలుట.
4. పౌండ్రక వాసుదేవుని సంవారము (చతుర్ణాశ్వాసము)
శ్రీకృష్ణుడు శివుని వరమును పొంది ద్వారకకు మరలి వచ్చుచు మధ్యే
మార్గమున బదరికావనమున కొంతకాలము బుషులతో నిష్ట కథా గోస్టిని
కాలము పుద్చుచుండగా పౌండ్రక వాసుదేవుడు ద్వారక వై నొకరాతతి దండెత్తి
కోటను ముట్టడించుట- సాత్యకీ బలరాములు చతురంగ బలములతో తలపడి
శతు సైన్యములతో పోరుట-పౌం్యడునకు సహాయుడుగా వచ్చిన యేకలవ్వుడు
యాదవ సైన్యమును కలగుండువరచి దైన్యము నొందించుట_బలరాముడేకలవ్వుని
తోడ, సాత్యకి పౌం[డునితోడను ద్వంద్వయుద్ధము చేయుట-_ తెల్చవారు నరికి
శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి యుద్ధమునకు దిగుట- పౌండకుడు సాత్యకిని
వీడి భ్రీకృష్ణునిపై తన చక్రమును (పయోగించుట- కృష్ణుడు [పయోగించిన
సుదర్శనము పౌం్యడకుని శిరము [దుంచుట-_ ఏకలవ్యుడు బలరాముని గదా
పహారమునకు తాళలేక నమ్ముదమున బడి మోదుకొనుచుపోయి యొక లంక?
జేరుట- శతు సంహార మొనర్చి విజయోత్చాహముతో కృష్ణుడు కొలువు తీరి
తన కైలాస యాతా విశేషములను యాదవుల కెజింగించుట-ఆంతఃపుర మున
కేగి రుక్కిణీ సత్యభామలతో ద్యూత్మకిడా నుఖము ననుభవించుట_ పొండకుని
మిత్రుడైన కాశీరాజు ద్వారక వై కృత్యను పయోగించుట-ఆది మంటలు [గక్తుచు
వచ్చు యాడవులను వీడించుట-బలరామాదు లంతఃపుళమున కేగి ఆ ఆపద
నెజిగింవగా నాయన ద్యూత[కడా సుఖము ననుభవించుచునే దాయ, వచ్చిన
చోటికే పోగలదని ఉ పేషా భావముతో ననుట-ఆయన వాక్పభావము వలన
నాకృత్య ఆకాశమార్గమున మరలి పోవుచుండ కృష్ణుడు దానివ నుదర్శన
మును _పయోగించుట-కాశీ నివానియగు నీళ్వరుడు ఆ పట్టణమును వీడి కొంత
దూరమున గల తాళవనమున విడియుట-కృత్యఛయ విహ్యలయె పోయి తనను
395
ఆగ న్యుడు నానాతీర్థములు సేవించుచు స్వామి మలతీర్థమున కుమారస్వామిని
దర్శింపగా కుమారస్వామి అగన్త్యునకు కాశీత్మైతమునందలి నానాతీర్థఘట్టము
లను, దేవతలను వివరించిచెప్పుట గల భాగమే కాశీఖండమనెడి ఈ [గంథ
నామమును సార్థకము చేయుచున్నది. ఆ కథనములోని భాగమే వ్యానుడు
కాశినిబాయుట యనెడి ఉపకథ, కావున ఈఖండపురాణమందలి కథా [ప్రణా
లికను వింధ్యపర్వత విజృంభణము, అగస్త్యుడు కాశిసబాయుట , అగ స్త్యుసిదక్షిణా
వథతీర్థ సేవనము, కుమారస్వామి కా? మహాత్మ్యమును వర్ణించుట, వ్యాసుడు
కాశిని బాయుట అనెడి అయిదు శీర్షికలుగా పేర్కొనవచ్చును. మధ్య మధ్య
రెండు మూడు ఉపాఖ్యానములు కలవు వాటిలో కుబేరవృతాంత మను పేరు
గల గుణనిధిచర్మిత మిక్కిలి రమణీయమైనది.
విధ్యపర్వత విజృంభణము క
మేరువర్యతౌన్న త్యమును చూచి. నంహింపలేక, వింధ్యుడు, ఈర్జ్యానూ
యాహంకార జ్వరపేడితు డై విజృంభించినపుడు అనుభవించిన మనః సంవషోభము,
విషాదనాటక నాయకుడు పొందెడి సంక్షోభమునకు సాటివచ్చునట్టు వర్ణింవ బడినది,
ఆత్మకృతదోషఫలముగా ఆతనీకి వతనము తటన్థించి నేలకుజరిగి తలయెత్తు
కొనలేని దుస్థితియు, విషాదనాటక నాయకుడు పొందెడి అవన్థవలె శోచనీయ
ముగా వర్ణింపబడినది,
క॥ ఉప్పరమెగని యశాండము
చిప్పలురాలంగ మేరుశిఖరంబుల వై(
గువ్పించి దాంటుకొందునొ
తప్పక నామననులోని తహతహ తీరన్,
Gi ఒక్కడు మా కులంబున సముద్ధ తిజూవిన జాత రోషు6 డై
జెక్క_లుదెంచి వేలుపులరేడటు “పావముచేనెంగాక యా
జెక్క_లు నేడుకలిన నెజిం గగనంబున( బాజుతెంచి బి
దెక్క నెకూటకో టితటులెల్లను నుగ్గులుగాగ మేరువున్.
తే॥ అడుసులోపల. దాటిపం డదిమినట్టు
లదుముదునెకాదె పాతాళమంటి కొనగ
వేల్పులెల్లను వ్యిభాంతి విహ్వలింప(
య
బాదములమెట్టి నాదాయంబనిడి కొండ.
328
యమునానది మడుగులో నడగ్మదొళ్కు ట_డిభకు డన్న మరణమునకు విల
పీంచుచు బలరామునితో పోరి అన్న పోయిన దారినే పరలోకమున కేగుట
హంస డిభకుల ఆంతము- యాదవ సేనల విజయము. (శ్రీకృష్ణుడు తన చిన్న
నాటి [కీడారంగమైన గోవర్థన [పాంతమున నుల్హానముతో కాలము వుచ్చుట-
యళోదానందులు తమ కుమారులను చూడవచ్చి వారిచే సంభావితులై ఆనంద
భరితు లగుట- కృష్ణుడు జయలక్ష్మీ శోభితుడై యాదవులతో ద్వారకకు
మరలుట.
బలి చక్రవర్తి కుమారుడైన బాణుడు, పార్వతీ పరమేశ్వరులు తమ
పుత్తుండైన కుమారస్వామిని ముద్దుగా లాలించుట జూచి తనకు పీతృలాలన
భాగ్యము లేమికి విచారించి శివుని గూర్చి తవన్సు చేయుట శివుడు తవమునకు
మెచ్చి యతనిని వుత్తునిగా స్వీకరించి, గాణావత్యమును, మయూరధ్యజమును
ప్రసాదించి తాను పార్వతీ సహితుడై ఆతని రాజధానియెన శోణిత వురము
చెంత నివసింప నను [గ్రహించుట బాణుడు నానాదేశాధీశుల జయించియ తన
వేయి చేళులతీట యింకను తీరమికి చిడిముడిపాటు జెంది, రణకండూతి తీరు
నుపాయ మువదేశింపుమని శివుని వేశుట... పరమేశ్వరుడు లోలో నవ్వుకొని నీ
మయూర ధ్వజము నిర్నిమిత్తముగా నెల గూలినప్పుడు నీ యుత్సాహము
తీర్చెడి రణము సంభవించునని యాళగొల్పి పంపుట.
ఆతడు నభా భవనమునకేగి యా సంతోషవార్త మంతుల కెజిగించు
చుండగనే మయూర ధ్వజము విజిగి నేల గూలుట- ధ్యజవతనము అభ్యుదయ
హేతువని బాణుడు నంతసింపగా మం|తియెన కుంభాండకుడు ఆ దుర్నిమి త్రము
నకు చింతిల్లుట- ఒకనాడు పార్వతీ ప మేశ్వురులు [ప్రమధ కాంతలతో, దనుజ
కన్యలతో కలిని లీలోద్యాన కేశిలాఖనులై విహరించుట-_ పార్వతీ పరమేశ్వరుల
శృంగార చేస్టానుభవములు చూచి, తన కట్టి రా గ్రములేమికి నుషా కన్య
చింతించుట. పాఠర్శతీదేవి యామె తలంపెటింగి, “రాబోవు మాఘ శుక్ల ద్వాదశి
న ల
స
ఓ
మున నీ పాందనుభవించు యవకును నీక్తు పతియై దాంపత్య
సే వరమిచ్చుట_ కొలది కాలమున క క్రై జరుగుట.
తనకు కన్యాత్య భంగము కల్రిగి నందులకు చింతించుట
లే
ఏం 9 ల
Ur tea
ex బ్
a Es of
డ్
tx
రూ
హాం
ర
En
PR
చెలిక త్తెలామెకు వార్వుతి | వసాదించిన వరమును
అ కన్య స్వప్నదృష్ట పురుషుని వె మరులుగొని ఆక
పరిత వించుట. మంతి పుత్తి కయైన చిత రేఖ, ము ల్లోకముల యందలి రాజ
కుమారుల వటములను [వాసి యామెకు చూవ వర్ణించి చెప్పి స్వవ
డైన ఆ యువకుని అందు గు ర్రింవుమని ౮ యడుగుట.ఉవ తన 'వీయుని గురిం
చుట. ఆతడు (శ్రీకృష్ణుని మనుమడనియు, (ప్రద్యుమ్నుని కుమారుడనియు
పేరు అనిరుద్ధుడనియ చిత్రలేఖ విశదీకరించుట- దానవ విరోధియై
నితో తన తండి వియ్య మందుట పొసగదని ఆ యువతి చింతిల్లుట- చ్చి
రేఖ, వియ్యము మాటెట్టున్నను అనిరుద్ధుని రహస్యముగా కన్యాంతః పురము
నకు తెచ్చెదనని ద్వారకకు వెడలిపోవుట. ద్వారకలో నొక నర స్తీరమున
తపస్సు చేయుచున్న నారదునపు నమస్కరించి ఆమె యావద్వ్యర్తాంతమును
ఆ బుషి కెటీంగించుట. ఉషానిరుద్ధుల సమాగమము కారణముగా యావవ
దానవులకు మహాయుద్ధము నంభవింప నుసుందులకు కలహాశనుడు సంత
చు
సిల్ణుట- చిత రేఖ మాయా బలమున అసిరు రుద్దుని హెనాదము ;వవేశించి శయా
ల
Gs
|
"
en నా an
గతుడై యున్న ఆ కుమారుని మాయామోహితుఏ జెనీ తోడి తెచ్చి
శోక
ఉషోంతఃపురమునందలి పాన్సువై పరుండబెట్టి [పటోధితుజేసి వెడలిపోవుట-
ఆ యువతీ యువకులు మదన [క్రీడా లోలురగుట_ ఉష చెలికత్తెల తోడ్చా
టుతో ఆసిరుద్దునకు కన్యాంతః వురముననే రహన్య నివాన మేకారచుట-
కొన్ని దినములు గడచిన విమ్మట [పాసాద శోధకులు అనిదద్ధుని జూచి బాణా
సురున శెజింగించుట-- దానవరాజు ఆతనిని పట్టి తెచ్చుటకు భట వర్షమును
బంపుట-- అనిరుద్ధుడు ఒక పరిఘము చేగొని వారితో తలపడి హతమార్చుట
బాణుడు ఆ ఆంతఃవుర [దోహిని తానే నసంహరింపవలయు ననెడు ఆ గహ
ముతో సైన్యముతో వచ్చుట- అనిరుద్ధుడు, ఆతని నెదిర్చి వపదీయక పోరుట-
కానున్న మామగారు, అల్లుని నాగపాశ బద్దునిజే ని చైక
ద్వారకలో చి[త్రరేఖ యనిరుద్దు నపహరించి తీనికొని బోయిన మరునాటి. ఉద
యము, అంతఃపుర కాంతలు కుమారు డద్భఖు డయ్యెనని విలవిఐ:
యాదవ భటులు చుట్టుషట్టుగల వర్యతారః ణ్యములో వెదకివచ్చి కుమారుడు
కానరాలేదని కృష్ణున కెరిగించుట- మాయాబల ఓవుణులైన యక్షరాశ్షన కులము
లలో నెవతెయో యొక యువతి, యనిరుద్ధునివై వలపుగొని యాతినిసు తోడని
పోయి యుండునని కృష్ణుడు నిశ్చయించుట.
330
7. ఉషా పరిజయము (కవ యాశ్వాసము, ఉ త్తరభాగము)
నారదుడు శ్రీక్ళష్ణుని కొలువున కేతెంచి అనిరుద్ధుని వృత్తాంత మంతయు
చెప ప్పుట- -శ్రీకృషుడు (ప్రద్యుమ్న ఐలరాములతో గూడి గరుడారూఢుడై బాణుసి
సెకి వెడలుట- బాణుని పురమును సమీపింపగానే ఆ మువ్వురి శరీరములు
బంగరువన్నె గలవి యగుట- బలరాముడు ఆ వింత మార్పునకు కారణ మడు
గగా కృష్ణుడు రు[దాజ్ఞచే * శోణపురమును, అగ్ను లన్నియు పరివేష్టించి
యుండుననియు, అంద ఆహవనీయాగ్ని తమ్ము తారనిల వచ్చుచుండుటచే తమ
శరీరచ్చాయలు మారినవనియు సమాధానము చెప్పుట- గరుత్మంతుడు ఆకాశ
గంగా జలములను తన రెక్క_లతో తెచ్చి అహవనీయాగ్ని నార్పుట- (బహ్మ
పుత్తు)లును, రుదానుచరులునైన పదిమంది యగ్నులను వెంటబెట్టుకొని యంగి
రనుడను ముని కృష్ణుని మార్కొని పోరి యోడిపోవుట-. శివుడు శ్రీకృష్ణనివెకి
శివజ్వర మును పంపుట. కృష్ణుడు విష్ణుజ్వరమును [ప్రయోగించి దానిసి రూపు
మాపుట- శివుడు స్వయముగా యుద్ధమునకు దిగి (శ్రీకృష్ణుని వె పాశుపతమును
(పయోగించుట- కృష్ణుడు దానిని వారించి జృంభ ణా స్ర్రమును [పయోగింపగా
శివుడు సొమ్మసిలి తూలి తొలగిపోవుట- కుమారస్వామి కృర్ణు నెదుర్కొని
నానాస్త్రములు పయోగింవగా నాయన వాటిని [పతిహతము చేసి కుమారుని
పార్శదోలుట- బాణుడు సర్వ రాక్షస నెన్య సమేతుడై యెత్తివచ్చి కృష్ణుని
యెదుట నానావిధ [పలాపములు పలుకుట- కృష్ణు డాతసి సహస బాహువులలో
రెండు వినా తక్కినవి ఖండించి ప్రాణావళిష్టుని జేసి పారదోలి కన్యాంతః
పురము (ప్రవేశించి బద్ధ్దుడియున్న ఆనిరుద్ధుని విడిపించి ఉషాకన్యతో నాతనిని
గరుడ వాహనము నెక్కించుకొని బా: జుని యాలమందలను పోషించుచున్న
వరుణుని డెసకుపోయి గోధనము నిమ్మని కోరుట. వరుణుడు కృష్ణునితో పోరి
పరాబితుడై స్తుతించుట- బాణుని ఆవులను తన (పాణ మున్నంత వరకు
కాపాడెననని ఆతనికి మాటయిచ్చి యున్నందున వాటిని వీడజాలనని కృష్ణునితో
విన్నవించుట- కృష్ణు డాతని వేడికోలును మన్నించి విజయలవ్నీ కోభితు డై
దాఃరకకుపోయి బంధు జనులకు పీతి కల్పించుట. ఇట బాణాసురుడు శివుని
సో తముచేయ ఆజరామరత్యంబును, గణాధివత్యమును ఇచ్చి మహాకాళ నామాం
నిజెని య యను[గహీంచుట.,
ఈ ఈ గంథమున ఆ పురము గిరి (వజమని కలదు. అడి పొరపాటు కావచ్చు,
. భా వజ జల డు బాన్ Nn
కవియే పారపడెనో (గ్రంథ మునకు ప్రతులు (వాసికొనినవారే పారపడిరో చెప్పలేము,
Ga
మం య
ణ్! a, అలు HY అం పె త
గరి టో గా అలల హోం ణల? న్ అపర. ము వాణునిది క్ దు.
331
(గంథ పరామర్శ
ముందు పేర్కాన్న ఆటు కథలలో (వథమాశ్వానము నందలి నరకా
సురోపాఖ్యానము రచనలో తక్కిన కథలకంటె ఉత మాత్తమముగా నున్నది,
దాని తరువాత పేర్కొ_నదగినది హంస డిభకోపాఖ్యానము,
నరకుని కథలో ఊర్వశీ నరకాసుర సంభాషణము తిక్కనార్యుని రంభా
రావణ సంవాదమునకు (పతిబింబమని చెప్పదగి యున్నది. ఈ యెడనే కాదు
ఆను వైనప్పుడెల్ల తిక్క_నగారి రచనా వద్ధతిని ఒరవడిగా పెట్టుకొని రచన
సాగించుట యితనికి పరిపాటి. ఆ యనుకరణము వలన తాను తిక్కానార్యుని
అపరావతారముగా లోకముచే కీరింపబడవలయునను ఆశ కలవాని వలెనే
తోచును. తన [గంథము తిక్కన భారతమునకు పరి!ష్ట భాగముగా హరిహర
నాధునకే యంకితముగా నుష్యకమించుటలోనే సోమునకు అట్టి యాళ కలదని
స్పురించుచున్నది. ఆ ఛాయ లున్నను ఆందు పాత్ర సృష్టిలోను సంవాద చాతురి
తోనుగల శిల్ప (పౌధి యిందు కొంత కొరవడిదన్ని చెప్పవచ్చును.
ఈ కథలలో నిరువురు దేవవేశ్యలే యైనను వారికి కొంత భవ మున్న
రంభ నలకూబరునకు [పియురాలు. అనన్యసక్త, అందుచే రావణునితో నామె
శేయ సంభాషణలో నించుకేనియు గణికాత్యము స్పురింపదు. అయినను ఉద్ధతు
డైన రావణుని తప్పించుకొనలెక పోయినది. ఇక ఊర్వశ్ ముద డినుండియు
వేశ్యగానే వరకునితో నంభాషించి ఆతని చేయి జిక్కక తప్పించుకొని పోవు
టయేగాక కవటోపాయముచే నా రాక్షనునే యాత్మ వినాశ హేతువైన కార్యపి
నకు పురికొల్పినది. వాడు అవివేకియె ఆమె వన్నిన మాయావాగురలో చిక్తు
కొనెను. ఇది సహజమే. [కూరులకు ఆవివేకమును, కవటులకు థరుత మును
నహజ లక్షణములు. నరకుడు హవిర్భా? హరణార్థము బుషులను బాధించు
టయే కృష్ణుని నరక సంహార నంకల్పమునకు [పథమ కారణము. నరకాసురో
పాఖ్యానములో ఊర్వశి నటించిన యీ రంగమే [పాణవంత మైన వథమమఘష్టము.
రెండవది సత్యభామ నరకునితో యుద్ధము చేయట. కృష వౌనంగిన విల్దండు
కొసి యరదముపై నిల్చి నానేర్పు చూడుమని వ్రియనివై నొక చూపును, నా
శ క్రిని చూడుమని రివువై నొక చూవును బరపుచు, ప్రణయ రనానారమును.
332
శౌర్య రసాసారమును సాతాజిలి మనోహర, భయంకర రూవ దగ్గయమును
ఏకత మేళవించి |ప్రడర్శించిన సోమన రూపచిత్రణ కౌళలమే ఆతని
సాహిత్య రసపోషణ బిరుదమును సార్థకముచేయు గుణములలో నొకటిగా
పేర్కొనబడ దగినది. ఈ ఘట్టము భాగ వతములో పోతనార్యునకు అనుకర
జీయ మగుటయే దీని రసవత్తకు [ప్రబల దృష్టాంతము,
హంస డిభకోపాఖ్యానము వీరరస |పధానమైన యొక (వత్యేక కావ్య
ముగా పేర్కొనదగిన ఉపాఖ్యానము. “తిక్కనగారి యుద్ద వర్ణనలకు (పతి
బృాయలుగా యుద్ధ వర్ణనలు చేయుటలో సోముడు మిక్కిలి సమర్ధుడు అను
(ప్రశ స్తికి ఈ [గంథమందలి యుద్ధ వర్ణన లన్నియు తార్థాణములే యగునుగాని,
ఈ ఉపాఖ్యానమ నందలి వర్ణనలలో ఆ ఛాయలు (పన్ఫుటములుగా నుండును.
మశియు నిందలి జనార్గనుని రాయబారము భారతమునందలి సంజయ రాయ
బారమునకు సోదర[పా యమని కొందరు తలంతురు రాయబారము, సందేశము,
పతి సందేశము, అనెడి యంశములలోతప్ప సంజయ రాయబారమునకు జనార్ద
నుని రాయబారమునకు వస్తుతః సామ్యము లేదు. సంజయుడు యుద్ధ సన్నద్హుకె
యున్న పాండవులను మాటలచే వంచించి శాంతింప జే.యటతై వారి శిరము
నకు వచ్చిన కౌరవ పక్షపాతి. మరి జనార్దనుడు హంన డిభకుల దౌష్ట్యమును
సహింవని కష్ట పక్షపాతి, రాయబారపు నెవమున ఆ పరమ పురుషుని దర్శన
మైనను కల్గుననెడి ఆశతో ఆయన కొలువునకు వచ్చిన మహా భక్తుడు.
దూతయె వచ్చినవాడు తాను తెచ్చిన సందేశములను వినివించుట విధి గావున ఆ
భకుడు కృష్ణుని యాదేశమున హంన డిభకుల పరుష వాక్యములను వినిపింవ
గలిగమగాని కానిచో వాటిని ఉచ్చరించుటయే పాపమని తలచెడి పరమ పావ
నుడు. కావున సంజయునకు జనార్దనునకును పోలిక లేదు.
తుది రెండా శ్వాసములలో గల కథ (5, 6 ఆశ్వాసములు) ఉషా పరి
ణయము గా (పనిద్ధి కెకిి_నదిగాగి, నిజమునకు ఆది 'బాణాసుర బాహు ఖండ
నము అని చెప్పడగినది దుష్ట శిక్షకుడైన కృష్ణుని మహిమలు, పర్మాకమములు
గా కా
చెప్పదలచిన యీ కవి, బాణాపుర బాహు ఖండనము కూడ కృష్ణుని పరాకమ
కళకి ఉదాహరణాంతరము కాగలదని యీ కథను ఉప్మకమించినట్లు కథాది
యందే కలదు. “మున్ను మురాంతకుండు చేసిన లావు లెన్ని యన్ని
333
కం॥ ఏణాంక ధరుడు దోడుగ
బాణుడు మొగరింవ బాహుపం క్తి శతంబున్
శీణమున నజీకి వానిం
బాణముతో ( బట్టి విడిచె బలి మధను(డనిన్”
ఆయితే బాణ శిక్షకు ఉషానిరుద్ధుల [ప్రణయ కలాపము కారణ మైనందువలన
దీనికి ఉషా పరిణయ మనుపేరు వచ్చినది. కాని, సోమన ఈ కావ్యమున వారి
వివాహము మాటయే తలపెట్ట లేదు. ఆనిరుద్దునితో పాటు ఉషనుకూడ గరుడ
వాహనమువై నెక్కించుకొని శ్రీకృష్ణుడు ద్వారకకు తరలి పోయెనని మ్మాతము
చెప్పెను. వారి వివాహము అచ్చట జరిగి యుండునని మన మూహించుకొన
వలయును, ఎక్షావెగ్గడ మాాతము, కోణ పురముననే కృష్ణుడు వారి వీవాహ
మహోత్సవము జరివి మనుమరాలిచే రు|ద్రాణికి నమస్తారము చేయించినట్టుకు,
వరమేశ్వరి వధువృనకు దీవెశ లిచ్చినట్టును తన హరివంశమున కదను మంగ
ళాంత మొనర్చి ఉషా పరిణయ మనెడు పేరు సార్థక పర చెను.
ఈ బాణానుర కథలో ఇందుధరో పాఖ్యాన మనెడి పార్వతీవర మేశ్యరుల
జలకేశీ వనవిహార వర్ణన యంతయు, నిర్వచనోత్తర రామాయణము నందలి
సీతారాముల వనవిహార వర్ణనకు రూపాంతరముగా నున్నది. కాని అయ్యెడ
సీతారాముల (ప్రణయ మాధుర్యము వెల్లి విరినినయట్టు. ఈయెడ పార్వతీ వర
మేశ్వరుల ప్రణయ మాధుర్యము పరిస్పుటము నొందలేదు. ఆ సౌకుమార్యము
కూడ ఇందులేదు.
కవిత్వ పరామర్శ
సోముని తెలుగు కవుళలో ఉత్తమోత్తమ వర్గమున ఒకనినిగా వెర్కొను
విమర్శకులు కొందరు కలరు. అందును తిక్కనకు సాటి రాగల కవి యిత
డొక్క_డే యని వారిలో కొందరి యభిపాయము. వారి ఊహ నహేతుకమే
యనివించు లక్షణములు ఈతని కవితయందు చాఎ కలవు. తిక్కనవలెనే
యీతడును [గంథమును హరిహరనాథున కిచ్చుట యటుండ, రచన యందును
ఆయన వలెనే లోక వ్యవహారమునగ ల మాటలనే యెొక్టువ వాడుట, అలతియలతి
పదములతో తీక్షమైన వాక్యరచన చేయట, మూర్తి చితణమున స్వాభావికతను
334
సంపాదించుట మున్నగు లక్షణములలో సోముని కవిత శోభిల్లుచుండును. ఈ
(పజ్ఞలవల్పనే యితడు తిక్క_నతో నముడని కొందరు (భమించుట తటస్థించినది'
నిజమే, తిక్కన కవితా వద్ధతి అననుకరబీయము. దాని ననుకరింప (బయ
త్నించిన కవి లేడు. ఏమా[తమో దాని ననుకరించి యాషణ్మాాత మైనను నెగ్గిలి
ననివించుకొన్న వా డీకవి. కాని, ఇతనికిని అందని సత్తా తిక్కనలో చాల కలదు.
తిక్కన కావ్యకళా నిర్వహణలో చేరిన గమ్యము సోమునకు కనుచూపుమేరలో
నెనను లేదు. ఈతడు [గంథమును హదిహరనాథున కంకిత మిచ్చుట లాంఛన
పాయమేగాని, తిక్క_నవలె అపరోఇానుభూతి ఫలము కాదు. హరిహరనాథ
నంబోధనముగల యీతని వద్యము లన్నియు అర్థ దగ్గయ చమత్తారము కలవియే
గాని పరతత్వ నిరూవణము గలవి కావు. మతి పాతచితణములో, కథాకథన
ములో, జౌదిత్య పరిపాలనములో, ధర్మోపదేశములో, ఇతడు తిక్కనకు ఆల్లంత
దూరమున నిలువ వలనీనవాడేగాని సమీవింప దగినవాడు కాదు,
ఇతడు ఎ=తనీర సారము నైనను ఉ క్రివైచితితో సుందరముగా చేయగ
అడు, [పతి పద్య్మమునందును ఏడో యొక కావ్యగుణము ద్యోతిత మొనర్చ
గలడు. ఇది యీతని విశిష్టత. కాని, ఆతని భావమునకు త్మీవమైన పరుగేకాని
మండగమనము లేదు. భాషనైతము కంటక శిలా (ప్రదేశమున |పవహించు ర్పురీ
వేగమున దుమికి పోవునుగాని నమ[వదేశమున శాంతముగా నడువదు. ఈతనిది
చాల ఉదికమైన స్వభావము దానివల్లనే వాక్యములలో కొన్నింట దురుసు
నర్గి=-పవచ్చిన బాహ్మణుడు, (కృష్ణు
నవల
తనము కన్పించుచుండును. పు త్రరిభిక్ష
నితో సీపు నేడురాక రేవు వచ్చిన యెడల ఆ శిశువింతలో “మాడిన నేమి చేయు
దువుః మంతపసీకులు నల్రవచ్చె దె?” ఆని యనుట ఆతని దుఃఖ విప్వూలత
సమర్ష! కాదు. శ్రీ కృష్ణనొద్దకు రాయబారమునకు
z తనకు మారుజన్మ ఉండదని నంతనీంబెడి
టై సనర్జన్మయే కలిగినచో “కమలజుని పేర దాపటి కాలి
డును అని తామసించుట ఆ ముహూరమున సాత్త్విక మనో
వచి
335
వైన ఉదాహరించిన దురుసు తనపు పలుకులు, ఉది క్త స్వభావమునకు
ఫలము, ఆ స్యభావము యొక. ఫలమే రచనలో అనొచిత్యములు దొరలుచుం
డుట. ఇది యిటులుండ, దుష్కర్మ పాసలు, నిరోష్ట్య పద్యములు, ఆడంబర
శయ్య, మితిమీరిన యన్నుపానవిన్యాసము, మొదలగు స్వారన్య విహీనమైన
లక్షణములు ఈతని కవిత్యములో తరచుగా పొడకట్టుచుండును. ఈ చి|తకవి
త్వమును ఆలంకారికులు అధమకవిత్వముగా నిరనించిరి. యధార్థరన సంపా
దనా శ క్రిలేని ఉతరకాలపు వబంధ కవులకు ఈ చిత కవిత్వమే శరణ్యమై
[ప్రబంధముల యెడ నరనులకు ఏవగింపు కలిగించినది.
పాచీనాం[ధ క వికృతులలో దురవబోధములనబడు వానియందు సోమ
నాథుని కృతి [పధానమైనది. అని శ్రీవేటూరి (ప్రభాకరశాశ్రిగారి అభి పాయము.
సిద్ధాంతమునకు పూర్వపక్షములేదు. ఈ అప్రసన్నతా దోషమునకు ముఖ్య
కారణము లివి;
1. ఇతర మండలముల వారికి అర్థముగాని కుద్దమాండ లిక పదములు
బహుళముగా వాడుట.
2, సంస్కృత పద|వయోగమున కూడ నిఘంటు సాహాయ్యమున గాని
బోధవడని మారుమూల పదములు బుద్ధిపూర్వకముగా (వయోగించుట.
ల. వాక్య యోజనలో వింతలు విశేషములు కల్పించి అన్వయము దుష్క_
రము చేయుట. ఉదా :-
ఉ॥ ఇచ్చిన బొంగి యచ్చెలువ యింవును దెంపును లోన మానమున్
మచ్చరముంబెనంగ మురమర్దనువై నరకానురేందువై
నచ్చవు? జాయలం గువలయ చృదగుచ్చవిషచ్చటా వలిన్
మెచ్చని వాని గీల్కొాలి వె మేలపు( జూపుల వాడి తూపులన్॥
ఈ యెడ “కువలయచ్చద గుచ్చ విషచ్చటా వలిన్' అను సమానమును
కులవయచ్చదగుచ్చము, విషచ్చ్చటావలి-అసిరెండుగా విభజించినగాని ఇందలి
[కమాలంకారము ఆర్ధముకాదు. ఇడియొక వింత నమానఘటన,
ఓ అపూర్వములైన ఉపమలు, అర్థాంతర న్యానములు [ప్రయోగించుట.
ఇగంథస్థములైన ఉపమానాదులను |వయోగించుట కంటె న్వతం్యతముగా తాన్ను
326
నీర్వహణమునకు తగిన ఉపదేశములు చేసి వెడలుట_ దారిలో బదరి కాశమ
మున విడిసి యందలి బుషులు సమర్పించిన సపర్యల స్వీకరించుట-= పిశాచ
నాయకుడును తన భక్తుడునైన ఘంటాకర్ణు ననుగహించి దివ్యత్వ మునంగుట-
కెలాసమున కృష్ణుని తపన్సు-_ పరమశివుడు (పత్యక్షమగుట- బుషులు హరి
హర నామాత్మకమైన ఆ తేజొద్యయమును స్తుతించుట శివుడు కృష్ణునకు
వుత్త9 ప్రాప్తి వరమిచ్చుట- శ్రీకృష్ణుడు ఈశ్వరుని వీడ్కాని ద్వారకకు మరలుట.
_ 4. పొండ్రక వాసుదేవుని సంవోరము _(చతుర్దాశ్వాసము)
శ్రీకృష్ణుడు శివుని వరమును పొంది ద్వారకకు మరలి వచ్చుచు మధ్యే
మార్గమున _బదరికావనమున కొంతకాలము బుషులతో నిష్ట కథా గోస్టిని
కాలము పుద్చుచుండగా పౌండక వాసుదేవుడు ద్వారక వై నొకరాి దండెత్రి
కోటను ముట్టడించుట- సాత్యకీ బలరాములు చతురంగ బలములతో తలవడి
శతు సైన్యములతో పోరుట_పౌం|డునకు సహాయుడుగా వచ్చిన యేక లవుడు
యాదవ సైన్యమును కలగుండుపరచి దెన్యము నొందించుట_బలరాముడేకలవ్వుని
తోడ, సాత్యకి పౌండునితోడను ద్వంద్వయుద్ధము చేయుట-_ తెల్పవారు నరికి
శ్రీకృష్ణడు ద్యారకకు వచ్చి యుద్ధమునకు దిగుట. పౌండకుడు సాత్యకిని
వీడి శ్రీకృష్ణునిపై తన చక్రమును [పయోగించుట- కృష్ణుడు [పయోగించిన
సుదర్శనము పౌం|డకుని శిరము [దుంచుట-_ ఏకలవ్యుడు బలరాముని గదా
(పహారమునకు తాళలేక నమ్ముదమున బడి బోదుకొనుచుపోయి యొక లంక.
జేరుట- శతు సంహార మొనర్చి విజయోత్సాహముతో కృష్ణుడు కొలువు తీరి
తన కెలాన యాతా విశేషములను యాదవుల కెజంగించుటం- ఆంతఃపురమున
కేగి రుక్కిణీ నత్యభామలతో ద్యూత్మకీడా నుఖము ననుభవించుట- వౌం్యడకుని
మితుడైన కాశీరాజు ద్వారక వై కృత్యను [పయోగించుట-అది మంటలు (గకుచు
వచ్చు యాదవులను వీడించుట-బలరామాదు లంతఃపురమున కేగి ఆ ఆవద
నెజీగింవగా నాయన ద్యూత కేశా సుఖము ననుభవించుచునే దాయ, వచ్చిన
చోటికే పోగలదని ఉ వేశా భావముతో ననట-ఆయన వాకభావము వలన
నాకృత్య _ఆకాశమార్గమున మరలి పోవుచుండ కృష్ణుడు దానివై సుదర్శన
మును (పపయోగించుట-కాశీ నివానియగు నీశ్యరుడు ఆ పట్టణమును వీడి కొంత.
టీ
దూరమున గల తాళవనమున విడియట-కృత్యభయ విహ్వలయై పోయి తనను
337
ఎలి న సోవమునలు
ఎట్టన హరివంశ వరాణుగంర అనువదించుటచేత ఆ రచనలో కావ్య
త్యముగల ఘట్టసలును, అవి లేని ఘటములును కలిసియే యున్నవి. ఆందుచే
సమూహము మీద ఎజ్జన హరివంశము “కంటె సోముని హరివంశము రసవత్తర
ముగా నుండుటలో వింతలేదు. ఆయినను సోమన గ్రైకొన్న ఘట్టములే ఎట్జన
[గంథములో కూడ కలవు కావున వాటిని మాతమే ఒండొంటితో పోల్చిచూచి
వారిరువురి కావ్యగుణ న్యూనాధికతలను నిర్ణయించుటకు కొంత ప్రయత్నము చేయ
వచ్చును. కాని ఆ నిర్ణయము చేయటకు వారి వారి పద్యములను పోల్చిచూచుట
చాలదు. ఒకయెడ ఒకరి వద్యమును, వేరొకయెడ ఇంకొకరి వద్యమును మేం
రముగ కానవచ్చును కావున ఆ (వమాణమే పనికిరాదు. కవితా నృష్టికీ ఆది
భూతమగు కర్తృ మనోధర్మము, చిత సంస్కారము, ఆంతరదృష్టి [(వమాణ
ములుగా గైకొని విమర్శించినవో సారభూతమైన నిర్ణయము తేలవచ్చును.
కవితాకళ సత్య రజన్సుల లీల. జగత్స్భవ్షికీ రజోగుణమును, దాని
మర్యాదా పాలనకు (నుస్థితికి) సత్వగుణమును కారణములైనట్టె, కవితా నృష్టికి
రజస్సును దాని మర్యాదా పాఠ నమునకు సత్యమును కారణము లగును ఈ రెం
జిలతో రజోగుణము కవిత త్యమునకు ప్రాణతుల్యము. సత్యము విజ్ఞానతుల్యము.
దాని స్థానము బుద్ధి. కవితమునందలి ఆవేశము, తీక్షత, జొజ్జ్యల్యము, సౌంద
ర్యము మొదలగు గుణములన్నియు రజనస్సంపాడితము లగుచుండగా వాటి
నన్నింటిని నముచిత స్థానమును . 'మీరనీక (ప్రశాంతముగా నడపుచు రనసిద్ధివర కు
కొనిపోవు భారము సత్వము న కహాంచుచుండును. వీటి సంబంధము రథ్యసారథి
సంబంధము వంటిది. ఎవని కవిత్వమున ఈ నత్వాధికారము న్యూనమగునో
వానిది యెంత ఉజ్ఞ్ఞలరచన యైనను, రననంపాదన వ్యాజమున కలిగెడి ఆతి
మాత భావావేశ జసతమైన దోషములకు ఆకర మగుచుండును,
ములను బటి చూచినచో, ఎజ్జన కవితలోగల సత్వ సిద్ధి
న కనభావము ఆవేశమున విశ్చుఎఖలవిహార ము
చేయుచుండగా ఏదనళావరు సతంసంయమితమై గంభీర మందగమనముతో
చలో
ఎ పానీ
హెగిపోవుపు. సోమన భావగమనము లేడి పరుగువంటిది. _ ఎట్జనది గజ
338
గమనము వంటిది, సూర్యకిరణ స్పర్శచే తామరస కోరకము చలించి, విక
నించి మకరంద నిష్యంది యెనట్టు కవివాక్కిరణస్పర్శచే భావుకుని హృదయము
స్పందించి విప్పారి |దవీకరించును. ఈ తుది యవన్థలోనే కావ్యర సామృతా
స్వాదనలోని అమృతసిద్ధి కలుగును. సోమన తన భావావేశముచే సాధింవ
గలిగినది యిందలి రెండవ యవనస్ధమ్మాతమే. (వళశాంతమైన భావగమనములొ
హృదయ। ద వీకరణము కలిగించి, పాఠకుల తన్మయులజేయు శ క్తి యీతని
కవిత్యములో చాల తక్కువ. ఈతడు కలిగించు హృదయవి స్పృతినిబట్టి ఓహో!
యని యాళ్చర్యచకితుల మగుదుమేకాని, “ఆహా” యనెడి పరవళ భావమును
పౌందజూాలము. మన మాతని మెచ్చుకొందుమేగాని, ఆతనిలో లీనముకాలేము,
ఈ పరమానుభూతిని ఎజ్జన సుకరముగా కలిగింపగలడు. కాని యెజ్జన కలి
గించెడి పారవశ్యము కొన్ని ఘట్టములలోనే కానవచ్చును. సోమన కలిగించు
ఆశ్చర్యము (పతి పద్యములోను వ్య కమగును,
సోమన నాగర జన మర్యాదలెరింగిన మేటి. ఆతడు వర్షించు వన
వివోరములు, ద్యూత[క్రీడలు మున్నగునవి అందులకు తార్కాణము. రాజాస్థాన
(పవేశమున్నను, _ఎజ్జనకు ఆ పరిచయమున్నట్టు కానరాదు. శంభుదానుడు
నమ్మగముగా నెరిగినది పల్టీజన జీవితము. గోకుల వర్ణనమును మిషగా గైకొని
యాతడు చి|కించిన నిరాడంబర జానపద జీవితము, పోతన చితణమునుగూడ
మించిపోయినది. దండయాత్రలు, నగర సంరక్షణలు, ముట్టడులు, ద్వంద్వ
యుద్ధములు, తుముల యుద్ధములు మొదలగు సేనా కార్యవర్ణనలు చేయుటలో
సోమన ఆ రంగములను (వత్యక్షముగా [పదర్శింవగలడు. ఆయినను ఆవి కథా
కాలమునాటి పరిస్థితులుగాక ఆతని కాలమునాటివిగా కన్పట్టును. ఎజ్జన వర్ణన
ములు ఆంత స్వాభావికముగా నుండవు.
సోమన భారతము [వాయవలనివచ్చినచో యుద్ధవంచకములను మాత్రము
[వాయగలడేమోకాని ని తిక్క నవలె తుదిప వర్యములనుగాని, ఎజ్జనవ లె ఆరణ్యపర్య
మును గాసి [వా వాయలేడు. ఆ ఘట్టములను [వాయుటకు “ఆవశ్యకమైన మనో
నిగహమగాని, |వశాంత కథనముగాని ఆతనికి లేదు.
వ్యాసుడు, వాల్మకి మొదలైన ఆర్షకవులకును, నైషధాది లౌకిక కావ్య
క రలకును సంస్కృతమున ఏవాసికలదో, అట్టివానీయే తెనుగున కవిత్రయము
339
వారికిని, ఇతర (పబంధకర్తలకును కలదు. ఎజ్జన తెనుగున ఆర్షకవి వర్గములోని
వాడు. సోమన లౌకిక [పబంధకర్తల కోటిలో. భా వాడు,
ఇతడు వసంతవిలాసమనెడి యింకొక గంథము రచించినట్టు లక్షణ్యగంథ
ముల వలన తలియుచున్నది,
సోముని నవీనగుణసనాథత్వము
శబ్దనిర్మితమైన వాజ్బయకళలో కవిత్వము, సాహిత్యము, సారన్వతము
అనునవి ఉత్తరోత్తర విపులతర కక్షలు. రసానందమీయగల పద్యరచన
కవిత్వము. అది సాహిత్యమునకు [వధానాంగము. ఛందోమయము కాకపో
యినను రసానంద మీయగల్లినచో నదియు సాహిత్య పదవాచ్యమే యగును.
అనగా రనవంతము లైన గద్య పద్య రచనలన్నియు సాహిత్యముగా పరిగణింవ
బడును. ఇక ఆనందదాయకములైన రసవర్దట్టములేగాక, విజ్ఞాన ప్రదములైన
ఆధ్యాత్మిక చారితకాది విషయ్మపధానమైన ఘట్టములుకూడ కల రచన సారన్వ
తము. వ్యుత్పత్తిమాత ఫలములై, ఆనంద్యపదములు కాని ఆ ఘట్టములలో
క విత్వపదార్ధ మే ఉండదు. కావ్యఘట్టములతో పాటు విజ్ఞాన పేదములైన
అట్ట ఘ ఘ ట్రములుగూడ గల [గంథములను ఆలంకాడికులు కాస్ర్రకావ్యములని
iG విరి... వాటిలో కావ్యమిచ్చెడి యానందముతోపాటు, కాస్త్రమొనంగేడి
జ్ఞానవిషయములు కూడ కలిసియుండుటచే అవి _పత్యేకముగా కావ్యములును,
ప్రత్యేకముగా శాస్త్రములును గాక ఉభయగుణాత్మకముగా శాస్త్రకావ్య పదేశ
మునకు తగునని వారి యుద్దళము. భ్రారతాది మహేతిహాసములును, తకి ౫
వురాణములును ఈ జాతిలోనివి. స్పరాణములయందు ఆసాంతము రసాస్వా
దనము నపేక్షించుట వ్యర్థమనోరథ థము. కాని పురాణములను కెగింవదలచిన
ఆఅం|ధక వి, విషయ[పధానములైన ఘట్టములను తొలగించి రనవధ్రట్టముల 3
చేవట్టినచో ఆ అనువాదము పురాణమే యసిపించుకొనదు. యథార్థముగా
సౌహిత్యకత్షుకు చెందని ఆ కావ్యేతర భారమును తొలగించి, కావ్యత్ప్వము గల
ఘట్టములనే అనువదించుటకు పూనుకొని దరసపోషణతో వాటి కావ వ్యత్యుముగు
సార్థకముచేయబూనినచో నతడు సాహిత్యరనపోషకు డనివీంచుకొనును.
ఓ
ఈ సాహిత్యరసహోణకు వనుతః రనవత రమైన యితివు ఎత్తము కావల
యును. అఆవెని కథాకథనము, కథా (పవర్తకములైన పాతల చితణము,
340
కథవ ర్తించిన రంగస్థల వర్ణనము, ఇంవుగొల్సెతి ఆలంకారిక మైన శబ్దర చన
ఆ రనపోషజకు నంవిధాన సామ[గిగా నువకరించును. నాచనసోముడు హరి
వంశ మనెడి సారన్వతమునండి సాహిత్యఘట్టములను కొన్నింటిని వేరుచేసి ఆ
కథలను వైన పేర్కొన్న సామ్మగితో రనపోషణచేయటచే నతనికి సాహిత్య
రసపోషణ సంవిధాన చ|క్రవరి యనెడి బిరుదువచ్చినది. భారతాది పూర్వ,
రచనల మార్గమునుండి విడివడి యితడు రసపోషణ సామ్మగితో ఒక పురాణ
భాగమును నూత్న వద్ధతిలో రచించుటచేతనే నవీనగుణ సనాథుడయ్యెను. కేవల
రసపోషణ ప్రయత్నమే ఆ నవీనగుణము. ఆ ధోరణికి విషయ |పధానములు
విజ్ఞానదానమ్మాత ప్రయోజనములు నైన ఘట్టములు పనికిరావు,
ఇతర కవులు
రావిపాటి |తిపురాంతకుడు
నన్న యభట్ట తిక్కకవి నాయకులన్న హుళక్కి_ భాస్కరుం
డన్నను జిమ్మ పూడి యమరేశ్వరు డన్నను నత్కవీశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు నింతురు జేయని రావిపాటి తి
పృన్నయు నంతవాడె తగునా యిటు డోనవుమాట లాడగన్,
అని శ్రీనాథుడు రావిపాటి తిప్పన్నను పూర్వ మహా కవులలో నొకనిగా స్తుతిం
చెను. సంస్కృతమున నీతడు “పేమాభిరామము అనెడి ఒక “వఏధి”ని
(వాసెను. దానినే శ్రీనాథుడు కీడాభిరామ మను వేర తెనిగించెను, పై పద్య
మందులోనిదే. ఆ వీధిగాక, | తివురాంతకుడు పార్వతీ స్తుతి పరముగా అంబికా
శతక మనెడి యొక శతకమును, చంద తారావళి యనెడి నొక నక్షతమాలను
(వాసినట్ట్లు లక్షణ (గంథో దాహరణముల బట్టి తెలియ నయ్యెను ఇతడు |వానిన
యింకొక కావ్యము (తిపురాంతకోదాహరణ మనెడి ఖండ కావ్యము అదృష్ట
వశమున నది మాత్రము నష్టమాగాక నిల్చి యున్నది.
అంబికాశతకము పార్వతీదేవి సౌందర్య వర్ణనలతో గూడిన యొక భ క్రి
శతకము. ఉపాస్య దేవతా సౌందర్యమును వర్షించు భకక వులకు భక్తి భిన్న
మెన మనోవికారముచే మనస్సు చలించినచో ముప్పు వాటిల్లుట నిజము, కనుకనే
మనోనిగహములేని కవు లెవ్యరును ఆజోలికి పోరాదు. ఆదిశంకరుల
సౌందర్యలహరి, మూక కవియొక్క కామాక్షీ పంచశతి, సంన్కృతమున
దుశ్శకమైన అట్టి శృంగార భ కి భావనకు ఉత్త మోదాహరణములు. ఒకటి రెండు
ఊదాహరణములచేతనే, [తిపురాంతకుడు తన అంబికా శతక రచనమున అట్టి
మహనీయతను సాధించెనని చెప్పవచ్చును.
కూడెడి వెండ్రుకల్ నిడుద కూకటి. (బోవగ( బొట్టవై పళల్
జాడలు దోప( [గొమ్మొలక చన్నుల మించు దొలంక, సిగ్గునన్
జూడగ న్నేతముల్ మెఖుగు జూపుల నీన హిమా|డియింట స్తీ
వాడుట కూలికిన్ మనము వాడుటగాచె తలప నంబికా!
342
జెప్పల బోరుదల్పు లిసిరింతలు వారెడు చూపు గుంచియన్
[దివి తపక్కునం దెరచి తిన్నని మోమున(గాయు వెన్నెలల్
ముప్పిరిగొన్న వేడుకలు మూగిన సిగ్గని యాడ (బీతి నీ
వప్పర మేశు(జూచి తనువర్గము( గొంటి పొసంగ నంబికా!
లాచివరాంగనల్ వర విలాన మనోహర వి భమంబులన్
జూచిన( జూడ డుత ముడు చూచిన జూచును మధ్యముండు దా(
జూచిన జూడకుండినను జూచు కనిష్టుడు నన్ను వీరిలో,
జూచిన జూచుకుండు గుణిం జూచిన చూపున( జూడు మందికా !
కవియేగాదు, విగహ శిల్పిగాని, చి తలేఖకుడుగాని, తాము నృష్టించెడి
యెట్టి సుందర విగ హముల యెడను, మనో నిగహము కోల్పోవక వరమ
భ క్తితోనే, క్రియా మాధుర్యమును సాధింపవలెను. లేనిచో చేసేతల ఆత్మ హాని
కొని తెచ్చుకొన్న వారగుదురు. బ్రహ్మ తన నుందర నృష్టియైన శతరూప
యెడ మోహ దృష్టిని బరవినందుకేగదా, ఒక శిరమును కోల్పోయి చతుర్ముఖు
డగుట. “తన సృష్టిని తాను కామింపరాదు' అనెడి ధర్మమే ఆ పురాణ కథలో
నిమిడియున్న అంత రార్భము.
(తిపురాంతకోదోహరణము:
ఇది (శ్రీశ్రెలమునకు తూర్పు వాకిలియెన |త్రిపురాంతకమున కుమార గిరి
మీద వెలసియున్న శవుని గురించి చేసిన స్తోత్రము. ఉదాహరణమనగా దేవతా
స్తుకిరూపమైన యొక ఖండ కావ్యమని చెప్ప నొవ్వును. ఇందక్షరగ ణబద్ధము
లైన వృత్తములును, మాతాగణ బద్దములైన (రగడ) గేయములును గలసి,
మార్గదేశి కవితల రాశిగా, గేయ పద్య స్వరూపముల సంకలనముగా పొడ కట్టు
చుండును. ఆ౩ధలాక్షణేకులలో దీని లక్షణము మొదట జెవ్పినవా డనంతుడు,
తరువాతివా డప్పకవి. దీని స్వరూవ మిట్టుండును:
ఆ యిష్టదేవత వేర మొదట నొక వృతమును, ఒక యెనిమిది పాదముల
రగడయు, మరొక యెనిమిది యర్థ పాదముల రగడయను మూడును కలిపి
వరుసగా పథమావిభ క్రిలో నుండును. పూర్ణ పాదముల రగడ కళిక యనియు,
ఆర్థ పాదముల రగడ “ఉత్కశిక' యనియు విలువబడును. ఆ మూడు
343
పద్యములును గలసి యొక దళమగును. ఆ విధముగా (పతి విభ క్రి యందొక
దళము చొప్పున ఎనిమిది దళములుండును, కడపట సార్వ విభ క్రిక వృత
మొకటి యుండును. అనగా మొత్త మిరువదియైదు పద్యము లన్నమాట.
సంన్క్న్బృతమున గూడ ఈ జాతి ఖండ కావ్యములు కలవు. అవి కేవలము
ఇష్టదేవతా సోోతములేకాక, రాజుల శతు విజయాది మహాకార్యముల వర్ణనలు
కలవియె యుండినట్టు వాజ్మయములో సూచనలు కలవు. కాళిదాను రఘువంశము
నందు“జయోదాహరణం బాహో రాపయామాస కిన్నరాన్” (రఘువం_4-78)
రఘుమవోరాజు జెతయాత చేసిన సందర్భమున ఉత్సవ సంకేతులను జిం
పగా ఆ జయోదాహరణమును కిన్నరులు గానము చేసిరట. ఆ 'ఉదాహరణము'
ఓక (పబంధ విశేషమని మల్లినాథనూరి వ్యాఖ్యానించెను. కావున ఉదాహరణము
ఒక [పత్యేక కావ్యమే. ప్రబంధ విశేష మనుటచేత నిబద్ధకావ్య జాతిలోని
దనియు, లక్షణయుతమైన దనియు |గహింప దగును.
(పతావ రు దీయమున నంస్కృళతోదాహరణ లక్షణము కొంత కలదు.
“యేన కేనావి తాశేన గద్యపద్య సమన్వితమ్,
జయేత్యువ[క్రమం మాలిన్యాడి[పాన విచి తితమ్,
తదుదాహరణం నామ విభ క్యష్టాంగ సంయుతమ”
ఇంద తి గద్య పద్య సమన్వితత్వము తెనుగున లేదు. ఆగద్య స్థానము
ననే కాబోలు తెలుగు కవులు గేయములు సిల్చిరి. నిజమునకు పద్యమునకువలె
గద్యుమునకును తాళగతి పూర్వకాలమున గలదు. రానురాను ఒక్క. కీర్రనకు
మ్మాతమే తాళము నిలిచి గద్య పద్యములకు లేకుండ బోయినది
తనుగునకూడ ఇష్టదేవతా పరముగా అవతరిందిన ఈ రచనలు కాల
[కమమున మహాపురుషుల ఉదాతకార్య పరములుగాకూడ రచింపబడ జెచ్చెను.
పయి లక్షణములందలి జయ శట్టోష్య్కకమణము తెలుగున లేదు. ఈ ఆది నియ
మము కూడ ఆతి (పాచీన కాలమునుండి వచ్చు సంపదాయమె యుండవచ్చును.
రాజులయు, రాజ వంశములయు మహాకార్యముల నుదాహరణ రూవమున
సో తముచేయు వందిమాగధులు జయళబ్ది పూర్వకముగా వకించి యుందురు.
మహానవమికి గిలకలు పైడి బడి విల్తలు “జయీ భవ-ఏజయోీ భవ అను నుప
[కమణికతో దాతను నంబోధించుట, ఈ మర్యాదయొక్క- భాయయే కావచ్చును.
344
ఈ యుదాహరణములు తెనుగున శతకములవలె నసంఖ్యాక ములు పుట్టి
యుండును. [పాచీనములైన ఖండ కావ్యము లన్ని టివలె నవియు న న్తమించి
పోయినవి. పోయినవిపోగా, మిగిలిన వాటిలో (పసిద్ధములైనవి యీ (కింద
నుదాహరింపబడుచున్న వి,
1. బసవోదాహరణము ___ పాల్కురికి సోమనాథుడు (తెలుగునను,
సంస్కృృతమునను), 12వ శతాబ్ది,
విం [తిపురాంతకోదాహర ణము -రావిపాటి (తిపురాంతకుడు, 14 వ శతాబ్బి
లి, వేంక లేశ్వరోదాహరణము య తాళ్ళపాక తిరుమలయ్య
4. హనుమదుదాహరణమను - చితకవి వెద్దన (ల. సా సం), 16వ
శతాబ్ది అపర భాగము,
5. శ్రీకృష్ణోదాహరణము - కాకునూరి యప్పకవి (అప్పకవీయము)
17వ శతాబ్ది,
6. రఘునాథీయోదాహరణము =నుదురుపాటి సాంబశివకవి, 18 వ శతాబ్ది
ఇతని కాలము :
(తిపురాంతకుని _వెమాభిరామమునకు ఓరుగల్లు పట్టణము రంగస్థలము,
కథ (పతాపరు[దుని రాజ్య కాలములో జరిగినది. ఆనాటి యా పుర _వెభవమును
కన్నులారజూచి యా నాగర జీవనమును అనుభవించి దానిని మనకు |పత్యక్ష
దర్శన మొనర్చిన (తిపురాంతకుడు ఇంచుమించు మారనకు సమకాలికు డై యుండ
దగును. అగుచో అది తిక్కన యుగము. ఏజ్టాపగడ యుగమునకు కొంచెము
పూర్వము, కాని యీ రెండు యుగములకును అతి నన్నిహితత్వము కలదు
గనుక, ఇతనిని ఎజ్జన యుగములోని వానినిగానే [గపాంపవచ్చును. మజియు
అంబికా శతకాదులైన మూడు తెలుగు రచనలును [ పేమాభిరామము తరువాతనే
పుట్టియున్న యెడల, తిప్పనను ఎజ్జన యుగములో జేర్చుటయే నహేతుకము.
ఈతడు రచించిన [తిపురాంతకోదాహరణముకూడ ఉత్సన్నమై పోయిన యెడల
రావిపాటి తిస్పన [శుతనాములలో చేరి యుండెడి వాడు,
345
ఈ యుగమునందలి [శుతనామములు
ఈ యుగమునందలి [శుతనామములలో చిమ్మ పూడి అమరేశ్వరుడు
ముఖ్యుడు.
శ్రీనాథుడు మొదలుకొని చాలమంది పూర్వ కవులు ఈ యమరేశ్యరుని
ఒక మహా కవిగా వూర్వక ఏ సంస్మరణ పద్యములలో వేర్కానిరి. ఈ |కింది
పద్యము శ్రీనాథుని |క్రీడాభిరామములోని ది.
“నన్న యభట్ట తిక్కకవి నాయకులన్న హుళ క్కి భాస్క్టరుం
డన్నను జిమ్మ పూడి యమరేశ్వరు డన్నను నత్కఏిశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు నింతురు జేయని రావిపాటి తి
ప్పన్నయు నంతవాడె తగునా యిటు దోనపు మాటలాడగన్*ో
దీనినిబట్టి అమరేశ్వరుడు దిక్కన యుగమునకును శ్రీనాథుని యగము
నకును మధ్య కాలమువాడు కాదగునను ఊహచే ఈ యుగము వాడుగా పేర్ణాం
దురు. ఇతడు “వికసేనము” అను ఒక మహాకావ్యము (వాసెనట. ఆ (గంథ
మిష్పుడు లభ్యముకాదు. లక్షణ [గంథములలోను, సంకలన [గంథములలోను,
ఆందులోనివిగా కొనవచ్చు పద్యములు సుమారు ఏబది కలవు. వాటినిబట్టి
యది ఒక శృంగారరన ప్రధానమైన |ప్రబంధమనియు, వికమసేను డనెడి
మాళవరాజు నాయకు డనియు, అతని రాజధాని ఉజ్జయిని యనియు, నిషధరాజ
తనయ నాయిక యనియు తెలియవచ్చుచున్నది. అంతేగాక ఆ పద్యములలో
పుర వర్ణనమునకు సంబంధించినట్టియు, జలకేశీ వన విహారములకు నంబంధించి
నట్టియు పద్యముల పోకడనుబట్టి ఆది యస్టాదళ వర్ణనాయుతమైన ఒక శృంగార
రస [పబంధమని యూహింవ వచ్చును. సంనృత వాజ్మ్యయములో ఆ పేరు
గల కావ్య మేదియు నున్నట్టు తోచదు. కావున నిది అకువాదముకాక న్వతర్మత
పేబంధమే కావచ్చును. అగుచో నన్నెచోడుని కుమారసఐభవము తరువాత
అమరేశ్వరుని వికమసేనము రెండవ న్వతం్యత [గంథముగా వరిగణింవబడ
దగును.
శ్రీ నాధుడు
శ్రీనాథుని గురించి చెప్పికొను సందర్భమున రెడ్డిరాజ్య చరిత్రను సం|గ
హముగా పరిశీలింతము,
రెడ్డిరాజ్యమును స్థావించినవాడు [ప్రోలయ వేమారెడ్డి. ఇతడే హరివంశ
కృతిపతి. ఇతని కాలము [క్రీ.శ 1828-1850, అనంతరము అతని కుమారుడు
ఆనపోతారెడ్డి రాజయి 1862 వరకు రాజ్యమేలెనని కొందరును, 66 వరకు ఏలె
నని మరి కొందరును అందురు. రాజధాని అద్దంకినుండి కొండవీటికి మార్చబడి
నది ఇతనికాలముననే అని ఒకమతము కలదు ఇతని అనంతరము రాజ్యమునకు
వచ్చిన ఇతని సోదరుడు అనవేమారెడ్డి కాలమున ఆ మార్పు జరిగినదని ఇంకొక
మతము. ఈ అనవేముడు 1881 వరకో లేదా రికి వరకో రాజ్యము నేలెను.
ఆ ఇరువురి సోదరుల పాలన కాలములో బాల నరన్వతి యనెకు పండితుడు
విద్యాధికారిగా నుండెను. ప్రకాశభారతీయోగి అను ఒక తెలుగుకవి కూడ
అనవేమారెడ్డి కాలమున ఆస్థానకవిగా నుండెనట; ఆతని [గంథము లేవియు
కానరావు,
అనవేమునికే ధర్మ వేమన అని దాశ్శత్య నూచకమైన ఒక బిరుదము
కలదు. ఆతని అనంతరము, ఆతని అన్నయైన అనపోతా రెడ్డి కుమారుడు
కుమారగిరి నింహాసనమెకి (188! or 1888) సుమారు ఇరువది సంవత్సర
ములు (1400 or 1402) త్యాగభోగ ీబుడును, నంగిత నా ట్య
కళాలోలుడును ఆయి కాలము పుచ్చెను. సంస్కృతమున వనంతరాబజీయ మనెడి
ఒకనాట్య శాస్త్రమును కూడ [వాసెను. ఇతడు రాజ్య పాలనాదులకం టె, విద్యా
వినోదములందును, విలానకార్యముల యందును యెక్కువ మక్కువ చూపుటచే
ఈతని బావమజదియెన (చెల్లెలు మల్చాంబికభ ర్త) కాటయవేముడు పరిపాలనా
భారమును వహించి రాజుగానే (పవర్తించెను ఆ దినములలో రెడ్డెరాజ్యమునకు
(పతి ౩ధిగా రాజమహేంద వరమున అల్హాడరెడ్డి కలడు. కుమారగిరి ఆసీమను
సోదరికి ఆరణముగా ఒనగుటచే కాటయవేముడు దానిని సౌంతఘుగా పాలించు
కొనుటకై రాజముహేందదము వెళ్ళి అచ్చట స్థిరపడెను. ఈ ఆరణ [పదానము
347
188*లో జరిగినదని కొందరును, 1898లో జరిగినదని కొందరును చెప్పుదురు.
(పదానను 686లో జరిగి, కాటయచేమునీ న్వయంపాననారంభము 1808లో
(ప్రారంభము కావచ్చును. ఆగుచో ఆ రెండు మతములకు సమన్వయము కుదు
రును.
కుమారగిరికి సంతానములేను. అందుచే అతని అనంతరము అతని విన
తాత కొడుకు పెదకోమటి వేముడు రాజయ్యను. ఈతని కాలము1400_1420
లేదా 1402-1420. ఇతని ఆస్థానకవి శేఖరుడే శ్రీనాధుడు. మామిడి నింగనా
మాత్యుడు రాజమం|తి. శృంగార నైషధము కృతిభర్త ఈమం;తిశేఖరుడే.
పెద కోమటి వేమన కాలములో రెడ్డిరాజ్యమునకు ఒకవంక రాచకొండ
వెలమ రాజులతోను, ఇంకొక వంక విజయనగర రాజులతోను, వె రము వెరిగి
యుద్ధములు తటస్థించెను, సర్వసమర్థుడైైన వెదకోమటి ఆయుద్ధ ములలో శతువు
లను జయించి, రాజ్యమును సురక్షిత మొనర్చెను. ఇది ఇటులుండ రాజమహేం
[(దవరము, రెడ్డిరాజ్యములో ఆంతర్భాగ మే కనుక ఆ సీమకు కాటయ వేముడు
న్వతంత రాజగుట వెదకోమటికి సమ్మతము కాలేదు. అవికారణముగా ఆ బం
ధువు లిరువురు శ తువులైరి. పెదకోమటి అనంతరమున రాచవేముడు కొండ
వీటికి రాజయి నాలుగు సంవత్సరములే పరిపాలనచేసెను (1420-1424).
ఈతని కాలములోనే కొండవీటి |పాభవము క్షీణించిపోయి. నిలువలేక విజయ
నగర సా|మాజ్యమున లీనమై పోయెను.
రాజమ హేం|దవరశాఖలో మొదటిస్వతం[తరాజు కాటయవముడు. ఆతడు
1419 వరకు పాలించెను, రాజ్యపాలనాధికార ము స్వీకరించుటతోనే తనకు
పూర్వము రాజ|వతినిధిగా నున్న ఆల్హాడ రెడ్డికి దండనాథ పదవిబిచ్చి మన్నెం
చెను. కాటయవేముడు నంస్కృతమున సరనమైన పాండిత్యము కలవాడు. కా
దాన నాటక !తయమునకు ఈ రాజు [వానిన వ్యాఖ్యానములు జాల సిద్ధిగలవి.
ఈ రాజపండితుడు. తనకీ రాజ్యమిచ్చిన బావగారి యెడ యెంతో _పేమాభిమాన
ములు కలవాడు. తానువానిన నాటక వ్యాఖ్యానములలో కుమారగిరి పేరు
సంస్మరించుటయే కాక తన ప్పుతునకు కుమారగిరి యని వేరు పెట్టుకొనెను.
ఆతని కాకుమారుని తరువాత నొక వుతికయ కోల్లెను, ఆమె వేరు అనితల్లి.
కాటయవేముని అనంతరము అతని కుమారుడు కొద్ది కాలమున కే చనిపోవుటచే
348
అతని బంధువైన ఆల్హాడ రెడ్డి రాజ్యమునకు వచ్చి 1420 వఠకు వరిపాలించెను.
ఈ యల్లాడరెడ్డి రాజ[వతినిధిగా వైన చెప్పబడిన అల్లాడ రెడ్డి కాడు. ఇతడు
ధర్మవేమన దౌహి|త్రియెన వేమాంబకు భర్త. ఇతనికి వేమారెడ్డి, వీరభ్మదారెడ్డి,
దొడ్డారడ్డి, ఆన్నారెడ్డి అను నలుగురు కుమారులు గలరు. ఏరిలో రెండవవాడైన
ఏరభదారెడ్డి కాటయవేముని పత్రికయగు అనితల్లిని వెండ్డాడి, భార్యా వరముగ
లభించిన రాజమహేం[దవర రాజ్యమునకు పాలకుడయెను. అల్డ్హాడ రెడ్డి నలుగురు
కుమారులలో పెద్దవాడైన వేమారెడ్డి నర్వసమర్థుడు. ఇతడు పరిపాలనా భారము
నంతను తానే వహించి తమ్ముని వేరనే రాజ్యమును నడవెను. వీరిమంతియే
బెండపూడి అన్నయ్య, శ్రీనాథుని భీమేశ్వర పురాణమునకు కృతిపతి. శ్రీనాథుడు
ఈ వీరభ|ద్రారెడ్డికే తన కాశీఖండము కృతియిచ్చెను. ఈ యన్నదమ్ముల వరిపాల
నము 1440 నంవత్సరము వరకు సాగాను. అంతతో ఆ రాజ్యమును నిలుపుకొన
దగిన సమర్థుడు లేకపోవుటచే కొలదికాలము నామమ్మాతావశేష మైయుండి
తుదకు గజపతుల హ సనగత మయ్యెను. అల్జాడ రెడ్డి కుమారులలో మూడవవాడై!న
దొడ్డారెడ్డికి నిళ్ళంక కొమ్మన తానురచించిన శివలీలా విలానమును కృతియిచ్చెను.
శ్రీనాథుని జీవితకాలము
(శ్రీనాథుని జన్మకాలము 1865 అయియుండునని శ్రీ కందుకూరి వీరేశ
లింగం పంతులు మొదలగువారును, 1835 అని శ్రీ వేటూరి పభాకరశాన్ర్రి
గారును నిర్భారించిరి. ఆయన టీవితకాలమును నిర్ణయించుటకు మూలాధారము:
కాశీఖండ పీఠికలోని
చిన్నారి పొన్నారి చిరుతకూకటినాడు రచియించితిని మరుత్తరాట్చరిత
నూనూగు మీసాల నూత్నయౌవనమున శాలివాహననవ శతి నొడివితి
నంత దించితి నిండుజవ్వునమ్మున యందు హర్షనై షధకావ్య మాం[ధభాష
టౌఢసిర్భరవయః పరిపాకమున గొనియాడితి భీమనాయకుని మహిమ
[బాయమింతకు మిగుల గొ వాలకుండ
గాశికాఖండ మను మహ్మగంథమేను
దెనుగుజే నెద గర్హాట దేశకటక
వద్మవన హేళి శ్రీనాథభట్ట సుకవి, * అను పద్యము.
349
ఇందుదాహృతములైన [గంథములలో మనకు లభించినవి మూడేనైషధము,
భీ మేశ్వరవురాణము, కాశీఖండము. వీనిలో మొదటిదగు నైషధము వెదకోమటి
ముని పొలన కాలములో వాయబడినది. ఆ రాజు పరిపాలనాకాలము 1402
నుండి1420. పభాకరశాన్ర్రిగారి కాలనీర్హ యము [పకారము 1835వ సంవత్సర
ములో పుట్టిన ఈకవి ఆ [గంథరచన వేళకు పరివూర్ణయౌవనుడు; గనుక ఆ
(గంథ మించుమించు 1410-15 మధ్య [వాసియుండవలెను. శ్రీ వీరేశలింగం
పంతులుగారు చెప్పినట్లు 1865 జన్మకాలమయినచో ఆతని యౌవన కాలము
1400 |పాంతమగును. అగుచో నైషధము వెదకోమటి పాలనారంభమున
(1402) (వాయబడి యుండవలెను కాబట్టి ఈ (గంథమునుబట్టి శ్రీనాథుని
జన్మ కాలము నిర్ణయించుట సుకరముకాదు. ఏమనగా 1865 జననవత్సర మైనచో
[గ్రంథరచన వెదకోమటివేముని పరిపాలనారంభమునను, 1885 జననసంవత్సర
మైనచో వెదకోమటి పరిపాలన మధ్యకాలమునను జరిగియండవలెను. ఈ
రెండును నంభావ్యములే గనుక ఈ [గంథము శ్రీనాథుని జన్మకాల నిర్ణయ
మునకు సమర్థమైన ఆధారము కాదు. _ భీమేశ్వర పురాణము అంచుకు నమర్థ
మైన (గంధము. రెండవడియెక భీమేశ్యరవురాణము నాటికి శ్రీనాథుని వయస్సు
(పౌఢనిర్భరము. ఇవి 14వీకి. 40 మధ రాజ్యమేలిన వీరభ్మదా రెడ్డి మంతికీ
కృతిగాసీయబడినది. ఆ [గంథపీఠికలో నవామ్మదుషా యను బీ శాహార్
నవాబును పేర్కొనిన పద్యము గలదు.
“అన్నయ మంతి శేఖరు డహమ్మచుషా నురదాణ భూమిభ్చ
త్పన్నిధికిన్ మదిన్ సముచితంబుగ వేమ మహీనురేం[ద రా
జ్యోన్నతి సంతతాభ్యుదయ మొందగ బారసిభాష వాసినన్
గన్ను లపండువై యమరు గాకితమందలి వర్ణ వద్ధతుల్ . "
ఈ నవాబు పాలనకాలము 1420-85. కావున భీ మేళశ్వుర పురాణము
1480 పాంతమున నలుబదిఐదు సంవత్సర ముల [పాయమున రచించి యుండ
వలయును. అంతకు మించియండుట అనంగతము. !పౌఢ నిర్భరవ యః వరి
షపాకమనగా 40.45 సంవత్సరముల వయస్సు. 18065 లో జన్మెంచిన కవికి
1424 నాటికే షష్టిపూర్తి జరిగియండును. అది ఆవరవయన్సు కాని (ప్రౌఢ
వయన్ను కాదు. ధీమఖండ, కాశీఖండ రచనలకు నడుమ కాలవ్యవధి చోల్ల
350
కలదు. కాశీఖండ రచననాటికే తన శరీరమున ముదిమిలక్షణములు పొడ
గట్టుచున్నట్లు కవికే గోచరించినది. “పాయమింతకు మిగుల గై|[వాల
కుండ” అను వాక్యమునకు “ఇప్పటికే వయసు మరలినది; ఇంతకు మిక్కిలిగా
ముదిమిరాకముందు, ఆనియర్థము. అది కొంచెము తక్కువ వఏబదియేడ్డ
వయన్సు. భీమఖండమునను, కాశీఖండమునను వ్యాసునిభిక్షకుబిలచిన (బ్రాహ్మణి
“వంచాద్యర్గదేశీయయెన వెద్ద ముత్తైదువ” (ీనాథుని దృష్టిలో ఏబదియేండ్లకు
(పాయముకై వాలి వెద్దతనము వచ్చును గనుకనే ఆ [బాహ్మణి కావిశేషణ
ములు వాడెను. ఆదియు వీరభ దారెడ్డి కాలమందే. భీమేశ్వర పురాణ
రచనానంతరము కాశీఖండరచనకు బూర్యము పది నంవత్సరము లైనను
వ్యవధి నంగీకరింపవలెను. అప్పుడే 'పాయమింతకు మగులగై |వాలకుండ'._
అను కవి వాక్యము సంగతమగును. ఈ మూడు కాలములను సమన్వయించి
చూచినచో, 1415 [పాంతమున జవ్వనమును, 148౧ పాంతమున నడివయన్సును,
1440 |పాంతమున జరారంభమును ననుభవించిన కవి 1880 సంవత్సరమునకు
ముందు పుట్టియండడు. ఆతని జన్మకాలము 1890 [పాంతము కాని శ్రీ
వేటూరి (సభాకరశళా స్రిగారన్నట్టు 1885 గాని కావలయును. కాశీఖండానంతరము
వెక్కు సంచారములుబేని, మరికొన్ని [గంథములు రచించి--జీవికార్థ ము---
ఇంకను పడరానిపొట్టు పడిన యీ వృద్ధక వి 1470 [పాంతము వలకు జ్రీవించె
ననుకొన్నను తప్పులేదు.
వై దుష్యము వ
ఆంధకవులలో తిక్కన తరువాత నింతటి విద్వత్క_వి యింకొకడులేడు,
తిక్క నవలెనే ఖ్రీనాథుడును తనకాలమున సాహిత్యసింహాననము నధిష్టించిన
కవిచకవర్తి. ఆయనవలెనే రాజాస్థానములం దధికారము నెజవి, రాజభోగము
లనుభవించిన వుణ్యశాలి. సమకాలముదే కాక నిన్న మొన్నటి వరకు ఆర్యా
దీన కావ్యరచనలకు తన శెలిని ఒ జవడిగాబెట్టిపోయిన గురువు. వివుల కావ్వేతి
హాన పురాణములనుండి అంధరసికుల దృష్టిని [బబంధముల దెనకు మర
లించిన యుగక ర, చిన్ననాటనే వేదవేదాంగాది పాండిత్యమును సంపాదించి,
సాంఖ్యాది సిద్ధాంతములను, శేవవైష్టవాద్యాగమంబులను, పాతంజలాది యోగ
ములను, న్యాయ వై శేషికాది దర్శనములను నామూల్యాగముగా నెజిగిన మహో
351
వేత. ఈ సమస విద్యాపరి శమము నాతని గంథములలో [పనంగము వచ్చి
నపుడెల్ల |బన్ఫుటమగుచునే యుండును. సంస్కృృతాంధములం దెట్టి వండితుడో
(పాకృతాదులందు నట్టివాడే యనుటకు నప్తళతి తార్కాణము. ఈతని పొండి
త్యమును దగ్గుపల్లిదుగ్గన నాచికేతూపాఖ్యానమున (పళంసించినాడు.
క్రీ న. ర చ? | ఒర
11 సంస్కృత (పాకృతశౌర నే ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు
పన్న గపతి సార్వభౌమ భాషితమహాభాష్య విద్యాస మభ్యాసబలము
నక్షపాద కణాదపక్షిలోదీరిత న్యాయకళా కౌశలాతిశ యము
(కుతిపురాణా గమన్మృతి సాంఖ్యసిద్ధాంత కబళనవ్యుత్పత్సి గౌరవంబు
పూర్వక విముఖ్య విరచి తాపూర్వకావ్యభావరస సుధాచర్వణ [పాఢతయును
గందళింపంగ గాశికాఖండ నైషధ్య్మపముఖ వివిధ[పబంధము లొనర్చి.
కంత యుద్దండ పండితుడయ్యు నొగర్భకవిగా బుట్టుట యీవ్య క్రిలోని
మహావిశేషము.
సంస్కృతకవులలో కాళిదాసు, మురారి, శ్రీ హర్షుడు, భట్టబాణుడు---
శ్రీనాథునకు [ప్రధాన గురువులు. తెనుగున కవిత్రయము వారి యెడ నీతడట్టి
గురుభావమే చూవెను. వెని పేర్కొన్న సంస్కృతకవుల శ్లైాకములను నందర్భ
వళమున దన (గంథములందెల్లెడ తెనిగించు టేకాక, విశేషించి కాళిదాసు కుమార
నంభవమునకు హరవిలానమున పొనగినంత వరకు అనునరణమనివించు కొన
దగిన ఆనువాదము చేసెను. అంతకంటెను విశేషము, శ్రీహర్షుని నైషధమును
తెవిగించుట. వీరంనజలో భట్టబాణుడు శ్రీనాథునికి శెలినేర్పిన గురువు. ఆ
నంన్కృతకవి యాభాషలో రీతిన్పూ ర్తికి బేరువడిన యేగద్య శైలిని అవతరింప
జేసెనో, తెనుగున శ్రీనాథుడా వచన ఇలిసి ఆవతకంపజేసెకు. బాణుని సమాన
ములు, విరోధాభాసాద్యలంకార ములు, పూర్చోవమాభూయిష్టములైన వర్ణనలు
శ్రీనాథుని (గంథములలో యధాతథముగ గానవచ్చును.
కవితయము వారిలో తిక్కన పలుకుబడికే కవి యెక్టువగ మురియును.
కాని, యీతని శైలి యా మువ్వురలో నెవ్యరిదికాదు. నమాన ఘటన నన్నయ
నుండి, ముద్దులొలుకు తెలుగు పలుకుబడి తిక_ననుండి, [పసన్నత యెజ్జననుండి
గహించి, యెవరికిని శిష్యత్యము నెజపని శైలి నీతడు నిర్మించుకొ నెను, త్రనను
గురించి కృత పతిచే
352
శా॥ ఈవోణిన్ నినుబోలు నత)_వులు లేడి నేటి కాలంబునన్
దాజారామ చళుక్య భీమవర గంధర్యాప్సరో భామినీ
వక్షో జద్యయ గంధసారఘునృణ దైకరాజ్య భారంబు న
ధ్యక్షించుం గవి సార్వభౌమ! భవదీయ[పౌఢ సాహిత్యముల్
అని చెప్పించిన పద్యార్థము సార్థక మై చెల్లినది.
శ్రీనాథుని కృతులు
శ్రీనాథుడు నైషధ రచనకు పూర్ణము మరుతరాట్చరితమును, శాలివాహన
నప్తళతిని, పండితారాధ్య చరిత్రను రచించెను. కాని ఆ మూడును నష్టము లైనవి.
ఈ మరుతరాజు కథ మార్కండేయ పురాణమున కలదు. అది చ్మిత
విచ్శిత సన్ని వేళములతో బహుపాత పాధాన్యముతో, ఆతరి,_త పరిణామము
లతో నాటకీయగుణ శోభితమై యుండును శ్రీనాథుడు దానికథా చమత్కార
మునకు ముచ్చటపడి తన కావ్యమునకు ఆ కథ నితివృతముగా గైకొని
యుండును. ఆతని రచన స్యతంతమో? లేక ఆ పేరుగల పూర్ణ సంస్కృత
కావ్యమునకు ఆనుబాద మో? చెప్పలేము. ఆ పేరుగల నంస్త్ర్రత కావ్య మేదియు
నుండినట్టు నేనెలుగను. శ్రీనాథుడు చేపట్టిన యితివృత్తము గనుక ఆతని
(గ్రంథము కేకపోయినను యితివృతమైనను ఆంధుల దృష్టికి తెచ్చుట మంచిది
యని మారన |పకరణమున ఆ కథను వివరించితిని.
శ్రీనాథునకు ఆశయ మిచ్చిన పెదకోమటి వేమారెడ్డికూడ కాటయ
వేమునివలె, కుమారగిరివలె మంచి విద్వాంసుడు. ఈ రాజు సప్తశతిలోని నూరు
శోకములకు టీక వాని “సపశతీ సారటీక” యని పేరు వెళైైను. తన రాజు
టీక |వాయగా ్రీనాథుడా |గంథమును పూర్తిగా తెనిగించెను కాబోలు. ఓక వేళ
ఆ ఆంధ్రీకరణము వెవకోమటికే యంకిత మయ్యెనేమో: |కీడాభిరామముగ
గానవచ్చు రెండు పద్మములకు వభాకరశళా స్ర్రిగారు మూల గాథలను గుర్తించి
చూవిరి. ఆ రెండు వద్యములును శ్రీనాథుని తెలుగు నవ్రశతిలోనిపియై యుండు
ననుఓకు సందియము లేదు. ఆ పద్యము లివి;
353
పటు ర్ఫుంరూసవనో తృణాల యములో భ| దంబునన్ బర్లై కం
కటిప్రె ముచ్చము ఒంగి నిర్భర వియోగగ్టాని శోషిల్లి యె
కటి సిదించుచున్న పాంధవనితిన్ గర్జావచఃపౌఢిమన్
దటి దుద్దోతము సూపు నట్టనడురే ధారాధరశేణికిన్,
ii. గీ; మాఘమాసంబు పులివలె మలయుచుండ
బచ్చడం బమ్ముకొన్నాడు పసర మునకు
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు
*చలికి నొజగోయకేలుండు సెరికుండు,
ఈ రెండునుగాక ఈ కింది పద్యము సపళతిలోనిదిగా లక్షణ [గంథము
లలో గానవచ్చుచున్నది.
వారణ సేయదావ గొనవా నవవారిజమందు దేటి [గొ
వ్యారుచునుంట నీ వెజుగవా [పియ హా తెజిగంటిగంటి క
వ్యారికి గెంపురాదు తగవా మగవాళలడూర నీ విభుం
డారసి యీనిజం బెలుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!
3 పండితారాధ్య చరిత్ర:
ఇది షాలకురికి సోమనాథుని ద్విపద కావ్యమునకు పద్యానుసరణము .
నెషధ కృతిపతియైన మామిడి సింగనామాత్యుని అన్న గారికిది కృతి
కం॥ జగము నుతింవయ జెప్పితి
[చెగచయ్యకు, నాయనుంగు( బెద్దనకు, గృతుల్
నిగమార్గసార సం|గహా
మగు నాయార్యాధచరిత మాదిగ బెక్టుల్ .
ఆని న్రైషధమున (పసావింపబడి నది గనుక తజ్పూర రచనయే!
4. శృంగార నైషధము:
దీనికి మూలమైన ్రీహర్హుని (గంథమునకు వైషధీయ చరితమని పెరు.
ఈ కథకు మూలము భారత ఆరణ్య పరములోగల నలోపాఖ్యానము. కాని
కవి హృదయము టోధపడ లేము.
23
354
ఆ మూల కథనంతను శ్రీహర్షుడు [వాయలేదు. అందుచే నెషధీయ చరితము
యధార్థముగ సార్థకము గాదు. [వానినంతవరకు వివాహ వర్యవసాయియైన
నల దమయంతుల |పణయగాధ మా్యతమేగల యీ [గ్రంథమును శ్రీనాథుడు
శృంగార నైషధ మనుటలో నెంతో పౌచిత్య మున్నది. కష్టమయమైన నాయికా
నాయకుల ఉత్తర కధాభాగమును శ్రీహర్షుడు [వాయ తల పెట్టలేదో లేక తల
వెట్టియు [గంథమును అసమాప్రముగానే వదలెనో నిష్కర్షగా చెప్పలేము.
అయినను అతడు నంపూర్ణ కథను {వాయ సంకల్పించి నట్టు ఆనుమానించుటకు
కొంత అవకాశము లేకపోలేదు. ఎట్లన నల దమయంతుల కష్ట పరంపరకు,
కలిద్వాపరముల కోపము కారణభూతము. శ్రీవార్దుని [గంథమున ఈ ప్యాతలు
(వవేశ పెట్టబడినవి, నిషధవురమున అవి నలుని యావేశించుటకు రంథాన్వేషణ
చేయుచు నివాన మేర్పరచుకొన్నట్లు కూడ నిర్దేశింవ బడినది. ఉత్తర కథ
వాయ దలపని కవి ఆ కథా కావ్యమునకు బీజరూపమైన కవి ద్యావర పవేళ
మును చేయడు. కావున ఆదియందు నమ్మగ నలచరితమునే [వాయ నంకల్పిం
చియు శ్రీహర్హుడు ఏ కారణము పలననో ఉతర కథను |వాయలేదని తలచుట
అంతగా తప్పుకాదు. కథా వణాళికలో భారత కథకును నైషధీయ చరితమున
కును భేదమేమియు లేదు. నల దమయంతుల పరన్సర (పమ _హంన దౌత్యము-
నలదౌత్యము_ స్వయంవరము-_ వివాహము, అనెడి యదు కథాంశములు ఇందును
ఆందునుకూడ నమానమే. కాకపోతే, అనతి విస్తృతమైన వురాణ కథను వివు
లాతి విపులమైన (ప్రబంధ వస్తువుగా పరివరనము చేయునపుడు రన నంపాదన
వ్యాజమున కవి పదర్శించిన వర్ణనా బాహుళ్షమువల్ల ఈ కావ్యము ఇరువది
రెండు నర్గముల [గంథముగా పెరిగినది. భారతమును దానికి పరిశష్ట భాగమైన
హరివంశమును తెనుగున నవతది౨చిన వీమ్మట శ్రీనాథునివంటి సాహిత్య రన
లోలువుడైన (పజ్ఞాశాలి విషయ (ప్రధానము లైన ఇతర వురాణములను కాక రన
ప్రధానమైన యేదేని ఒక సంస్కృత కావ్యమును. చేవట్టుట న్యాయమే కాని
శ్రీహర్షునికం'కె ఆన్ని విధముల ఉత్తముడైన కాళిదానుని కావ్యము లుండగ ఈ
ఆం[ధకవి శ్రీహర్షునే యేల వరింపవలయను? దీనికి మూడు కారణము లుండ
వచ్చునని నాకు తోచుచున్నది.
మొదటిది: కృతివతియైన మామిడి నింగనామాత్యుడు-
“శ్రీహర్ష సుకవి కవితా
వ్యాహార కథానుధారసా సాద నుఖ
359
శ్రీహరోదయ నిత్య స
ం
మాహిత మహితాంత రంగుోడు,....
ఆ కృతిపతికి అభిమానపాత యన [గంథము నాతని కోరె_చె తెనిగించుట
కృతికర్త విధి గావున దానిని చేపట్టక తప్పదు.
రెండవది: వేమ భూపాలుని ఆ స్థానమున వామనభట్టబాణుడను ఒక
సంన్ఫ్కతకవి కలడు. ఆతడు నలాభ్యుదయ మను పేర నిషధరాజ చరితమును
సంస్కృతమున నొక కావ్యముగా వాసెను. అందు వామనుడు తన (వజ్ఞ
నెంతగా (పదర్శించినను, శ్రీహర్టుని నెషధ ముండగా సంస్కృత వాజ్మ యమున
ఆతని నలాభ్యుదయము రాణింవదు. ఆది ఫలములేని వ్యర్ధ [పయత్నము,
మామిడి సింగనామాత్యుడు వామనుని సంస్కూత [గంథముకం టె రెడ్డిరాజుల
ఆస్థానమున శ్రీహర్షుని నైషధమునే ఆంధ్రభాషా రూపమున వతిక్షించుట, తన
కును, తన యాస్థానమునకును, క వికిని, ఆం|ధ వాజ్మయమునకును (పతిష్టాకర
మగునని భావించి యుండును. ఆది ్రీనాథునకును సమ్మతమై యుండును.
మూడవది: అనువాదమనగా కేవల మూల విధేయత పాటించుటగాక
న్వతంతించి స్వీయ (పజ్ఞా [వదర్శనముతో మూలమునకు వన్నె బెట్టగ ల
ఢ్రీనాథునివంటి మహాకవికి కాళిదాను కావ్యములు ఉవకరింపవు. కవి కులగురుని
కావ్యములలో అనువాదకుని న్వతం్యత విహారమునకు ఆవకాశ ముండదు. మరి
స్వతం్యతతను అవలంబివకయే యథా మూలముగ రనవంతముగా, అనువదింప
రాదా యనుకొన్న శ్రీనాథుని విశృంఖల |వ్రతిభా విహారము ఆ నిర్భంధమును
అంగీకరింవదు. ఆదియుగాక, శ్రీనాథుడు చిన్న నాటనే వేద వేదాంగాది పాండిత్య
మును సంపాదించి, సాంభ్యాది సిద్ధా న్తములసు, శైవ వైష్ణవాద్యాగమంబులను
పొతంజలాది యోగములను, న్యాయ వె శేషికాది దర్శనములను- ఆమూలాాగము
ఎటీంగిన మహావేత. ఈ వెదుష్య మంతయు [గంథ రచనతో ఫల్మపదము
కావలయు నన్నచో అంత వైదుష్య భూయిష్టమైన కావ్యమే అందులకు తగిన
సారవంతమైన న్షేతము. నంన్కృత వాజ్యయములో అట్టి కావ్యము (భ్రీహర్చని
నైషధీయ చరితమే. కావున తన (ప్రజ్ఞను, న్వతంత్రతను వైదుష్యమును,
(పదర్శించుటకు తగిన క్షేత్రమని (శ్రీనాథు డిందడుగిడి యుండ వచ్చును. వై
(ప్రశ్నకు నాకు తోచిన సమాధానమిది,
3౨6
షదీయ చరిత పరామరా
Ped
షధము సంస్కృత వాజాయమున నతి (పౌఢ సాహిత్యమని పూదింప
బడిన మహా కావ్యము, సాహిత్యములో |పౌఢియనునది కావ్యశిల్పము వకు సంబం
ధించినది కాని, శబ్దాడంబరనునకు సంబంధించినది కాదు. దురదృష్టవశ మున
ఈ యర్థమువు విస్మరించి దురవబోధ నారికేళ పాకమయమైన కావ్యములనే
(పౌఢ కావ్యములని సాహిత్యపరులు వాకొనుట వరిపాటి యైనది. అది యట్టుండ
నిండు, శ్రీహర్దుడు సహజముగా మహామేధావి ఆ మేధావితవంటి నినర్గక వితా
(వతిభ కూడ కలవాడు. ఈ సహజ శక్తుల కాతడు చేసిన సమస్త విద్యా వ్యాసం
గమును తోడుడి ఆతనిని మహా పండితుని జేసినది పాండిత్య రూపమైన
ఈ వ్యుత్పత్తి సహజ (ప్రజ్ఞకు మించిన దగుటచె నాతని కవితాకన్య మోయలేని
భారమును దాల్బ వలసివచ్చెను. ఒకొక యెడ ఆమె సహజ సౌందర్యమునే
మరుగు పరచిన కృ్యతిమాలంకృతి కానవచ్చును. పాండితు యుతమైన మేధా
విత యాతని యూహను (భావనను కా దు) ౪ చితవిచిత భూముల సంచరింప
జేసి ఆతిలోకములై న ఆర్థకల ల్సనల జయించును. ఆ యర్థకల్పనలు అతు?దాత్త
ములు ఆళ్చర్యజనక ములు నై యుండును. ఈ [౧౦థమున-ఆలట్ ోకగా యే
(గంథమును స శించినను_ఈ గసుణములై పన్సుటమ అయి పాఠ కులనాశ్చర$
తీ a
fr”
(పబాహమున మున్మ_లు వేయించు ఎడనెశ హృద యావర్ణ క మును భావనా
గమ్యమును నెన నరనకవికా సృష్టియు కక నమిమూచుండును. ముతముమీద
ఈతనికి లేదు. మరియెవ్పటి కషుడే ఒక్కొక్క శ్లోకరచన ఈతని దృష్టినరి
ద]
* బ్రావన : Imagination; ఊహ Farcy
యెంత ఆశ్చర్య ఉనకమురనను వాటితో కాస్త అమరిక, కళంకితము లై యుం
డును, ఈ దోపారోవణ':= నేటి సాహిత్యధర్మ ముల బట్టియు పమాణముల
బట్టియు చేసినదికాదు. శ్రీనాథుని నాటికే ఈ కనిత అట్టిదెగా సరనులకు పొడ
కట్టినది. ఈయనా చెళ కమత. పొటు వునరు క్రి, భా. తిచాలనము, వర్ణనా దె నై రకము
ఈ కావ్యములోగల మరికొని ఆపగుణములు. అయినను ర [గంథమున
చక్కని రసపర్షట్టములు కట పోలేదు. అట్టివాటి త్రో నలదౌత్యము సుందరాతి
సుందరము. ఆ భాగమే ఈ కావ మునకు 'ఆయవువట్టు. శమీ మూర్తులెన
పు
నాయికా నాయకులిరువురు తమతమ ! వతనిషను అఆచలితముగ కాపాడు కొనుట కై
_ం ఛి
అన నార్ వలో అ గ తో ,
పరస్పర సంభాషణ చేయుపసమయమున | పవద్మింప బడిన చాతుక్యము, గొంధీ
స
ఎ గ్ దాం? ఇజ్ : జ మీరి
రము, సాగ్గభాబిపత్త, థీ ము అఎతివమవయములు గా నున్న వి ఆందును,
౧
బ్ర మో
ఆవి గ ర్భశ్వరియు బుద్ధిశాలి: "యు అప దమయంతి వాదమున దేవదూతను
జం
గెలువలేక కంటనీరు 'పెటుకొను కణము సరసులకంట స్రు తెపి ఏంచును. ఇట్టి
యి
గుణాగణ సంకలితమైన ఈ కావ్యమును. చేపట్టి శ్రీనాథుడెట్టు తనువదించెనో
చూతము,
శ్రీనాథుడే తన ఆంధ్రీకరణ పద్ధతిని గురించి గంథాంతమున “అశేష
మనిషి హృదయంగ మంబుగా, శబ్దం బసునరించియు, అభి పాయంబు గురిం
చియు, భావం బుపలక్షించియు, రసంబు కించియు, అలంకారంబు భూషిం
చియు, జొచిత్యంబాదరించియు, అనా చిత్యంబు వరిహరిజచియు, మాతృకానుసా
రంబున చెప్పబడెనసి వక్కాణించెను. సృంగార నైషధము కవి (వతిజ్ఞాను
సారము మసీషి హృదయంగమంబుగా నున్నదని ఒప్పుకొని తీరవలెను.
ఈ
కావ్యమును హృడయంగ మంటు గావించుటలో, ఆయన పాటించి నియమము
లలో మొదటిది అనెచితన:
అం
/ వే ళో ఆ Fa
పునరుక్తి కిని అఆకిచాలనమునుమూడ్ కషెహరించి దర్భ వర్జనలను సంగ హవపరః ట్
( ఖు » శ్ న ఈల్, శా
ఈ సంస్కారములు మాత్వకానునరణములసి చెద .టకు ఎలులెదు, ౨నునర
/. J యో
అము మా ర్పులను ఆంగిక రింపదు.
358
ఇక మాతృకానుసారము ఆనునది మూలములోని శబ్దమును యథాతథ
ముగ పయోగించుట, ఆభ్మిపాయమును భావమును ఉపలత్నీంచి (పనన్నకఠా
సంపాదనార్థము విశదీకరించుట, కథాను[క్రమణికను యెయ్యడను విడనాడ
కుండుట, మొదలగు [పధానాంశములలో వ్యకమగుచున్నది. వీటి నన్నింటిని
ఉదాహరణములతో నిరూవించుటకు ఒక పత్యేక వ్యాసంగము చేయవలెను. ఆ
పరిశీలనము యిందు పొనగదు. ఆయినను కొలదిపాటి ఉదాహరణములతో
ఆం|ధానువాద స్వరూపమును న్థూలముగా చూపవచ్చును. మరియు అనెచిత్యాది
పరిహరణ పద్దతిలో కూడ కొన్ని ఆవవాదములు కలవు. కవి ఆ జాతిలో
కొన్నింటినే పరిహరించి కొన్నింటిని ఆదరించెను. ఆట్టే పునరుక్తులలోను
కొన్నింటిని అంగీకరించెను. రన విహీనములును, సాంకేతికములునైన కాస్తా౦
రములను కొన్నింటిని తోసిపుచ్చి మరి కొన్నింటిని ఒప్పుకొనెను. _ అట్టుకాక
పరిహరణీయము లన్నింటిని పరిహరించినచో విద్వాంసులు తనకు ఆనమర్థతా
దోషమును ఆపాదింతురేమో యని శంకించి యుండవచ్చును. లేదా మూలము
నకు మిక్కిలి దూరగతుడగుటకు నమ్మతింపనివాడు కావచ్చును. ఏమైననేమి,
శ్రీనాథుని శృంగార నై షథ్రము ఢ్రీ హర్దుని నైషధీయచరితముకంటి దనవతర
ముగా నున్నదనియు ఆ గుణాధక్యమునకు కారణము ఆనువాద పద్ధతి యనియు
నరనులును, ఉభయభాషా కోవిదులును అయిన విద్వాంనులు (తికరణ శుద్ధిగా
నంగీకరించిరి.
ఉదాహరణములు
కే, అనుచిళార్థ ములు :
దమయంతికడ హంన చేపిన నలవర్ణ నల సందర్భమున ఈ [కింది నాలుగు
శ్లోకములను శ్రీనాథుడు ముట్టలేదు,
I “శ్చణ్వన్ సదార సదుదారభావమ్
హృషున్ ముహురోమపులోమ జాయాః
ల లీ చి
వుణ్యన నాలోకత లోకపాలః
[ప్రమోద బాష్వా వృతన్నేత మూలః'”
(దేవేందుడు శచీనహితుడ్రై నలుని ఉదారభావ కథనమును వినుచుండగా శచీ
చ్
దేవికి హర్ష పులకాఎకుర ము జనించెనట, ఆ సమయమున ఆమె పుణ్యవళ
359
మున భర్త ఆనందబాష్పావృత న్నేతు డగుటచే చూడలేదట. చూచి ఉందే ఆమె
శీలమును శంకింఛెడివాడు).
11 గసాపీశ్వ రే శృణ్వతి తద్గుణౌఘాన్
[ప్రసహ్యచేతో హరతోర్థశమ్భుః |
అభూద పర్టాంగుళిరుద్ద కర్ణా
కదాన కండూయన కైతవేన॥"”
(ఈశ్వరుడు మనోహరములైన నలుని గుణములను ఆలకించుచుండగా, ఆయన
శరీరార్థ భాగమైన పార్వతి [యింకనూ విన్నచో మనను చలించు ననెడి భావ
ముచే గాబోలు] కర్ణకండూయన నెపమున వేలితో చెవిని ఎన్నడు మూనికొన
లేదు?)
111 “అలం నజన్ ధర్మవిధా విధాతా
రుణద్ది మౌనన్య మిషేణ వాణీమ్ ।
తత్కభ మాలిజ్ఞ్య్య రసన్య తృప్తామ్
న వేదతాం వేద జడస్సవకామ్॥”
((బహ్మ అనుష్టానమున నిమగ్నుడై మౌనమిషచే వాణిని తన ముఖముననే
[బయటకు వెడలనీకుండ | బంధించి యుంచెనట _ రనలుభ్ధయెన యా వక
న్వభావురాలు నలుని కంఠమును కౌగిలించుకొని యండుటను ఆవేదజడుడు
ఎరుగడు, [నలుని ముఖమున సరస్వతి యున్నదని తాత్పర్యము. |)
1V “శియన్తదా లిజ్ల్షన భూర్నుభూతా
(వతక్షతిః కాఒవి పత్మివతాయాః |
నమస్త భూతాత్మయా న భూతమ్
తద్భర్తురీర్ష్యా కలుషాణునాజ.. వి॥'”
(లక్షి నలుని కౌగిలించుకొనియే యున్నను ఆమెకు పాతివత్యక్షతి యేమియు
కలుగలేదు. నమన భూతానరాత్మయి యున్న విష్ణునకు ఈషణ్మాాత మైనను
ఈర్ష్య కలుగలేదు.)
జగన్మాతలైన (లిమూర్తుల భార్యల గురించియు వారితో సమాన |పతివత్తి
గల శచీదేవిని గురించీయు పాతివత్య శంకను ఆవాదించెడి ఈ క్లోకార్థములు
యెంత చమక్కారములుగా నున్నను (గంథమున వాయ తగినవి కావు.
=n
360
గ్రీనాథుడు వీటిని వదలుట నసమంజనమే ! కాని, ఆయన మానవలోక స్త్రీల
యెడ అట్టి యౌదార్యమును చు ాపలెదు. ఈ [కింది శ్లోకము పై వాటితో పాటుగా
విసర్జింప "తగినదయ్య, వినర్జింవలేదు.
1 “నకానిశి న్వుష్న గతం దదర్శతమ్
జగాదగో[త స్టలితేన కానతమ్
తదాత్మతాధ్యాత ధవారతేచకా
చకార నన్యన్య మనోభవోద్భృపమ్''
వాని కలలోన కానని వనజ ముఖియు
వాని మార్పు పేర్కోని మానవతియు
వానిగా నాత్మ భావించి వరుని గవయ
నవ*ళింపసని సతియు లేదయ్యె నెచట."*
తెసిగింప కూడని ఈ కారము మును తెనిగించినను మూలములోగల ఆర్టీ లార్థమును
కొంతవరకు పలచ బకచుట మెర్చదగినది.
ఓ
ఈ జాతిలోనిదె రంభనుగూర్చి చెప్పబడిన శ్లోకము. ఆమె దేవలోక శ్రీ
యైనను వేశ్యయె గావున ఆ 9 శోకమును తెనిగించుటలో ఏమియు దోషము లెదు.
ఆ తెనిగింవు సయితము మూలార్థమునకు ఎంతో వన్నె వెట్టుచున్నది చూడుడు.
11 “అస్మత్కిలగోత నుధాం విధాయ
రంభాచిరంధా మతులాం నలన్య
త్మతానురకా తమనావ్య భేబే
తన్నామగన్గ్ధా స్నలకూబరం సా"
(హంన డమయంకితో చెప్పుచున్నది; రంభ మా వలన అతులితమైన నలుని
నుగ యముగా విని అతనీయం దనురక్రురాలయ్యు
cn “RA కలి? గూర్మె జిక్కి ప్యశివీ భువనంబునకున్ డిగంగనే
నువునుకక రంభయను నచ్చ రలేమ నలున్ వరింవ బూ
నొక్క మెయినిండగ జేయుటకై భజించె దా
లందు నలకూబరు తచ్చుభనామ వాసనన్.”
361
మరియొక రీతినసిగూడ ఈతడు అనౌది త్యమును పరిహారించుటలో మూల
మునకు మెరుగు పెట్టినాడు. ఎట్లన శోకమును కేవలము విడిచి పెట్టక అందలి
అనుచితములగు వదముల వదలి వెట్టి, వాటి సానమున నముదిత వదములు సమ
కూర్చి తెనిగించెను,
111 “నువర్ణశెలా చవతీర్య తూర్ణమ్
స్వర్వాపానీ వారి కణావకీర్తైః
తం వీజయామః స్మర కేళికాలే
పశ్షైః నృపం చామర బద్ధ న ఖ్ర్యైః
మూలము నందలి ఈ యర్థము మచ్చవగినది కాను. నలుడు న్మరకేళీ
లాలనుడ్రె యున్న వుడు హంన లాతనికి వీవన వీచెనముట యుక్తముగాదు* పైగా
అది దమయంతితో ననవలసిన మాటగాదు, ఈ వికనపు మాటను తొలగించి
శ్రీనాథు డతి నిపుణముగ హంనల సేవాన్వహపమును మార్చి మూలమునకు
వన్నె వెద్దెను.
తే॥ “కనక శైలంబు డిగ్గి యాకాశ నింధు
నరిలములదోగి మిగులంగ జర్పినైన
చారు హాటకమయగరు చ్చామరముల
వీతు నతనికి వెశాఖ వేళలందు.”
వీటికేమి. దమయంతి (ప్రత్యంగ వర్ణనలోను బువ్వముబుతి వర్ణనలోను
కలి పురుషుడు రాజనూయాశ్వ మెథతంతములను చూచిన నందర్భమునను,
ఇంతకంటే జుగుప్పావహములైన శ్లోకములు కలపు. శ్రీనాథుడు వాటిని విడిచి
పుచ్చలేదు.
2. పునరు క్రి క్రి విసర్జనము;
(౪) దీనికి మొదటి ఉదాహకణముగా కాద్యారంభమునగల మొదడటింండు
శాకములే చాలును అవి నలు క పతావవర్గనలు కలవి.
1 “నివియ యనా న్ &తీ రక్ష
362
నలః నితః చ్చ|తితకి ర్తి మండలః
సరానరాసీ న్మహసాం మహోజ్వలః""
(ఏ భూపాలకుని కథలను కర్తవుటములతో గోలి దేవతలు అమృతమునుగూడ
ఆదరింపరో అట్టి నితచ్చ|త్రితముగా చేనుకొనబడిన కీ ర్త్ మండలుడును, మహో
జ్వల తేజోరాసియునైన నలుడను రాజు కలడు.
| 1! “రసైఃకథా యన్య నుధావధీరిణీ
నల నృభూజాని రభూద్గుణాద్భుత ?
సువర్గదణ్ఞక సీతాత పత్తింత
జ్వలత్పంతాపావ? క్రీర్రి మణ్జలః''
(ఎవని కథ అమృతముకంటె యెక్కువ రనవంతముగా నుండునో ఆది నలు
డను రాజు కలడు. ఆతడు తన కీర్తి మండలమును సిత చృ!తముగాను,
(పళాపావళిని దండముగాను చేసికొనెను.)
మాటలలో భేదముతప్ప ఈ రెండు క్లోకములలోను అర్థము ఒకటియే,
అందుచే శ్రీనాథుడు మొదటిదానినివదలి రెండవదానినే “తవసీయదండై కధవళా
తపతితోద్దండతేజః కీ రిమండలుండు” అని ఒక సీనపాదములో తెనిగించెను,
(ఆ) ఈ కములు నలుని ముఖసౌందర్య మును వర్ణించునవి :
1. “సకేశిలే నన్మిత నినితేన్దునో
నిజాంశదృ క్రర్ధిత పద్మసంపద।ః
ఆతద్వయీ జిత్వరనున్లరా న్తరే
న తన్ముఖన్య |ప్రతిమాచరాచరే ”
(మందస్మిత లేశముచే జయింవబడిన చం|దుడు కల్లినటువంటియు,
కన్గవచే తిరన్కరింపబడిన వద్మసంపద కల్గినటువంటియు, ఆతని ముఖమునకు
ఆ రెండింటిని మించిన అన్యసుందరవస్తువు లేనీ ఈ చరాచరమునందు వేరొక
ఉపమానములేదు )
ల, “సరోరుహం తన్యద్భ శెవనిర్జితమ్
జితాఃస్మితేన్తైవ విధోరవి శియః
కుతఃపరంభవ్య మహోమహీయనీ
తదాననస్యోప మితొదరి దతా *
363
(ఆతని నేతములచే పద్మ ములు నిర్దింవబడెను, చం|దుని శోభ అతని
మందహాసముచే జయింపబడెను. అంతకంటె (శెష్టమైన వస్తువులెక,_డ గలవు,
ఆతని ముఖముతో పోల్బుటక హో ఎంత వస్తుదారి[ద్యమేర్పడెను,)
ఈ రెండు శోకముల యర్థము ఒకటే. నరోరుహ మిత్వాది శోక మున
కవతారికలో “ఉ క్రమేవార్థం భంగ్య నరెణాః"” అని ఉఊక్తార్థమే పునరు క్రమని
వ్యాఖ్యాతయగు మల్లినాథనూరియే నుడివియన్నాడు. శ్రీనాథుడిందు మొదటి
శ్లోకమును మాత్రమే తెనిగించెను. _ఆపద్యమిది. --
చ॥ దరహసితాపధీరిత సుధాకరబింబము నే తనిర్జితాం
బురుహము నెన యానిషధభూవరునుల్లనితాశనంబుతో
నరిముటియొండుగల్లమికి సంశయ మెటికి( దద్ద్వయీవిజి
త్యరకమసీయ వస్తురహితంబగు నట్టి చరాచరంబునన్.
8. వ్యాకరణ విశేషములు ;
సౌందర్యాపా దకమైన రసభావముగాని, రమణే యార్గము గాని, లేక
కేవల శా స్త్ర పనంగ మయములై న కోక ములు కొన్ని తెనిగింపబడ లేదు. వాటిలో
ఈ [కింటి శ్లోక మొకటి.
“అధరం కిలబింబనామకమ్
ఫలమస్మా దితి భవ్యమన్వయమ్ |
లభతేఒధర బిమృమిత్యదః
పదమస్యారద నచ్చదంవదత్ ॥ క
(దమయంతి కఓష్టము బింబముకం టె (దొండపండు కంటె) అధరము
గనుక (తక్కువ గనుక) ఆమె ఓష్టమునుగురించి అధరబింబము ఆని చెప్పెడి
మాటకు చక్కని ఆన్యయము కుదిరెను.)
మరి యింతకంటెను క్రిషతర మైన వ్యాకర ణార్ధముగల ఈ కింది కోక
మును విడిచిపుచ్చక తెనింగించెను,
“ఇహకిముష నివృచ్చాశంసి కింశబ్ద రూప
[పతినియమిత వాచావా యనే నైషషృష్ణ
364
(వత్యయములు తు, హా, ఆ
(ప్రత్యయము వేటి
ని ౧0
3
xe
?
# y3
dh a
ర్త
చిట్లి
న 3
f- ua
స్త hb
ఖై ॥ =
చు 3
3, 5
ER
“a mw
® ra
న్న sa fa
స్త ఎం
లా Fa
9 hh
౧9
సం గలి
“3
చేతే
సం
he 43
ధానము చెప్పినద
tb
కు
హా
4
చ
ణో ళా
ry"
శ
ఆల లో
త సమె
న!
ఇ
ము
వల్
వే
వసంతబుతువు గావున కోకిల ఆదే
హూ" పని కూయును.
శ
క శ
daw
ష్
తె wal
ban
Mn
నిరుతరులనుచేయు
ణ్
ను
[1 1
“శంసార
లు?
ఇ
we
bh
పండిత |
జ
me వ స్ో గ.
సు నొెలభంము
సం
వాయ
“mw
wren)
ణా
ar
శా॥ (పాత కకౌల
యం
0
2
గై
fh బ్
ff 9 గై
— aD ఖల
“3 ta fT
fg uy నోరే
GE.
3 2 గై
(౧ ర
స్స 3 ER అ)
ఇ 79 వ
హ్ లై
జ శక “a
0 gy
ne లై
ఉస ౬ 1 ల్
క |
ve 0 గ్ర
[0 91] a క్;
yg వి తల్లి
సనగ పోల గ్ 539]
mB sg గే
3b uw స్తే
గ WY [న
గ స్ట యే
fe 6వ ౧ 9
ly గ ee క ye
9 ౨ o&
Bb ఓ స్ 3
శం
షట్.
ఢీ
ఆ తెవిగింపులో కొన్ని
ఖ సై
య.
య
mE న
sf rd
కో ఇక
స a
|
౧౫||
త్త
జ్ ౮
స
ల్ ౯
స |
sant
av
ఓ a 9
o8 J
సహా! క్త
గె ఇసి
లా
9 2
గె 9
7 A
nN 38
3 3
కే
2
ఖే
a2 9
int a
నం
ఆడే 2
శల 43
న స
i 3
hE హా
0)
లి Gy)
ప "రె
లనే
3
yy,
a3
3
ల ౪
a 3
9
ఇ తె
0 “nf
3 2
fh 9
fy YE
క } ఛి
ఛా
ఇ ly
W త
ళల
“3 an
స్ [గ్ టై
స్ ag
dl
a? న్
ఈడే
గ J hr
Ser
=F తే
ఇ ఇ3
[| క
ih ౩
en 1
0 Ep
Pa 3
a} J
on mM
‘D స
ge 2
Ei ER)
ళల సె
et
త్ర
wi
fr
న
H
43
వడలి,
స రల టో
We
జగ
Ga
నానీ
అల్లో
చ
రౌ
ర్య
ధు
యందలి కొ;
గి "ఈ ల్లో క ట్
మును తురించుట, భావమునుప
వలీ
(లేట్
గ
॥ 7/5
(mn
ఒలకు కొల ఉదాహరణ
సంజ, ఆ
Pm అట్ల గా
సం ఆప
మాం అ
NEY
న
లక్షించుట మొడలగు ఆగ వఐవాదవి
ఇంక శబము
ఇల్
ములు చూ వెదను.
a
(1
గో
షె
న!
స్ట్
ఈ కింది శోకము విదగ్భరాజు పాసాదముమీది గాలికి జెవ జెవ కొట్టు
కానే ధ్రజపటమును ఉ(త్పక్షించిన గ్లోకము,
నా
జిహ్మ[ బహ్మముభౌఘ నిఘ్నత నవన్వర్ష కియాకేళినా |
ఈలి ral
యత్ |[పాసొద వకూలవల్రి రనిలాందో శై రభేలద్దివి |]
(పూర్వము విశ్సామి తుడు స్వర్గమునకు [వతి స్వర్గము సృష్టింపబూని
నపుడు, నుందాకినికి పతిగా చేరొకమందాకినీసృష్టి వ్యాపారములో అర్థభాగము
పూర్తియగునవ్పటికి, నిరంతరవేదాధ్యయన వవితములైన నాలుగు మోములతో
(బహ్మ ఆ బుషిని ఆర్థింవగా అంతలో ఆ నృష్టి వదలివెకైనట. ఇప్పుడు
విదర్భరాజ |పాసాదము మీద ఆడ.చున్న తెల్బసి ధ్వజపటము, పూర్వము
విశ్వామిత్రునిచే సగము నిర్మింపబడి, అంతతో వదలి పెట్టబడిన మందాకినియా
అన్నట్టు న్చురింప జేయుచున మదటి
గ
లన్నీ
టక
౮
Cn]
అవి టో నీ ల ఇఒ ల అ అద రా జో ని వ
శా పెదాఖ్యాన విశేషపూతరననావిర్భూత భూరిస్తవా
మెద ళం లలి లె ఖీ
సాచ్యబహ్మమువెఘ దరు నవస్యర్గక్రియా కేళిదే
నాదింగాధితనూజుచే నగము సేయంబడ్డ మిన్నేయు ప్రా
సాద సృచ్చదుకూఐ తైశవమునం జాలంగ నొవుం బురిన్ ॥
ఈ ఆనువాదముతో మూలమంచలి సమానము యథాతథముగా
పయుకమె శబ్దానునరణమున కిది పరమావధి అనివించుచున్నది. అయినను
మూలమునందలి “అనిలాందో శరథేఐత్' అనువాకము తెనిగింవబడక పోవుటను
కొందరు ఆక్నేవించవచ్చు ను. ఆ ఆకేపమునకు నమాధానమును చెప్పవచ్చును.
అట్టి యాశ్నేవణ కవకాశములేని యింకొక ఉదాహరణము చూడుడు.
వామ్యభరమనస్తి కౌతుకమ్
సాసి ఘర్మజలమస్తి వేపథు
ఆ సిధీ క్షి రతమసి వాణ్చితమ్
|పాపదసి నుఖమని పీడనమ్
366
ఈ శోక మునందు వెయాకరణక వేద్యమైన విచిత సమాన ఘటన
మున్నది. దానిని వదలినచో పండితులు మెచ్చరనికాబోలు. ఆఅ నమానములను
యథాక్షరముగా తెనుగుపద్యములో నిమిడ్చి సంన్కృతమును జీర్షించుకొనుటలో
తెలుగుకు గల సౌలభ్యమును [పదర్శించెను.
తే॥ అస్తివామ్యభర, మసికొతూహలం
బనస్తిఘర్మనవిల, మస్తికంవ,
మసి భీతి, యస్తి హర్ష, మసి వ్యథం
బస్తివాంఛమయ్యె నపుడు రతము,
శ్రీహర్షుడిట్టి విచి; [(తనమాసనఘటనలలో (పదర్శించిన వ్యాకర ణళొ స్త్ర
వైదుష్యము శ్రీనాథుని కూడ మురిపించియుండును. కావుననే అవి తెలుగు
భాషలో వింతగాతోచినను విడనాడలేక పద్యములలో పొందించెను,
ఈ [కిందిశ్లోకము అందుల కుదాహరణము.
సరసీఃపరిశీలితుం మయా
గమికర్మీకృత నైకనీవృతా
అకిథిత్వమనాయి సాద్భశోః
సదనత్సంశయ గోచరోదరీ ॥
(ఉన్నదా లేదా అన్నట్లు నంళయమునుగొల్పెడి యదరముగల ఆ దమ
యంతి సరన్ఫులను వెదకుటకు అనేక దేశములు నంచరించిన నాకన్లవకు
విందొనర్చెను.
ఈ క్లోకమును తెన్గించుటలో రెండు మత్తేభములను రచించిన శ్రీనాథుడు
పునరుక్షార్థమున కైనను ఒప్పుకొని మూలసమాసములనే గాక వాటితో (పతి
భటత్వము వహించి మేలరము లనివించుకొన్న సమాసములను కూడ కూర్చి
తన ఉత్సాహమునకు తృ ప్రి చేకూర్చుకొనెను.
మ॥ మృదురీతిం (బతివానరంబు గమికర్మీభూత నానా నదీ
నద కాంతారప్పరీ శిలోచ్చయు.డనై నైకాద్భుత శ్రీజిత
తిదివం బైన విదర్భదేశ మున నారీరత్నముం గాంచితిన్
నదనత్సంశయ గోచరోదరి శరత్సంపూర్ణ చంద్రాననన్ ,
367
మ॥ కమలేందీవర షండమండితలనత్ కొసార సే వారతిన్
గమికర్మీకృతనై కనీవృతు(డనై కంటిన్ విదర్భంబుననన్
రమణిం బల్లవపాణి( బద్మనయనన్ రా కేందుదింబానన్
సమవీతస్తని నన్తినాన్తి విచికిత్సాహేతు శాతోదరిన్,
విధిం వథూనృష్టిమ పృచ్చ మేవ
తద్యానయుగ్యో నలకేశియోగ్యామ్ |
త్వన్నామవర్జా ఇవ వకర్ణవీతా
మయాసన్య సం|కీడతి 'చకిచ,కే I
(హంన దమయంతితో అనినమాట: “ (బహ్మర థ మునకు వాహనము
నెనవుడు నలకేళి యోగ్యయెన యువతీనృష్టి గురించి అడిగితిని. ఆయన
రథచ్మకము తిరుగుచుండగా నీ నామాక్షరములే నాచెవిని బడినట్టుండెను”)
(శ్రీనాథుడీ శ్లోకమునందలి భావమును నృష్టీకరించి తెనుగుదనము
మూరీభవించెడి నుడికారముతో మూలమునకు వన్నెవెట్టు అనువాద వర్ధతిని
చూ చెను,
చం॥ అడిగితి నొక్కనాండు కమలాసను తేరికి వారువంబనై
నడచుచు “నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కొ_ భార్య య
య్యెడు?' నని; చకఘోషమున నించుక యించుకగాని, యంతయే
ర్పుడ విననైతి; నీవనుచు( బల్కిన చందము దో(చె మానినీ.
విశేషించి సీసపద్య రచలో (శ్రీనాథు డవలందించిన అనువాద పద్ధతి
ఒక విశిష్ట గుణము కలది, ఆర్థ్ సంవాదములు కల కోకములు కొన్ని యేకత
తటస్థించినవుడు వానిలో నొకొ_క్కదాని నొక్కాక్క సీనవద్య పాద
మున నిముడ్చును. నంపూర్ణ సీసపద్య రచనకు, వలయునన్ని శ్లోకము లచ్చట
లభించనిచో మిగిలిన పాదములను మూలమున లేని అర్థముతో తాను పూర్తి
చేయను. వలసిన వాటికంటె ఎక్కువ క్లోకములు లభించినవుడు రెండు మూడు
శ్లోకముల సారమును ఒక పాదమునకు లయునంత మాత్రమే కొనును,
[పాయికముగా ఏ సీనవద్యమును చూచినను దానిలో వర నరము ఒండొంటితో
సంవదించు శ్లోకములు ఇమిడియున్న వని (గ్రహింపవలయును,
368
నహ్మన వ్రానన పతహంన
వంకస్య పత్రాణి ణీ పతతి త్ర)ణః స్మః |
ది గాశద థాం చాటుర సామృతాని
రోకలోకేతల దుర్దభాని॥
(మేము (బహ్మకు రథవాహకులైన హంనల సంతతివారము. మా బోటి
వారి వచనామృతములు వినుట స్యర్గవాసులకు కాక ఇతరులకు దుర్భభములు)
ఖల
స్వర్గావగా హేమమృణాళినీ నామ్
నాలామృణాళా[గ భుజోభజామః |
అన్నానురూపాొంతను రూపబుద్ధిమ్
కార్యం నిదానాద్ధి గుణానదితే॥
(ఆకాశగంగలోని నువర్ణ పద్మ నాళ్ళాగములు భుజించి, ఆ భోజనము
నకు అనురూవ మైన రూపసౌందర్యము గలవార మైతిమి. కారణము నుండి కదా
కార్యము గుణమును (గహించును)
నీ॥ నలిననంభవు వాహనము వారువంబులు
కులము సౌములు మాకు గువలయాక్షి
చడలేటి బంగారు జంరుహంబుల తూండ్డు
భోజనంబులు మాకు. బువ్వుం బోణి
సత్యలోకము దాక సకల లోకంబులు
నాటపట్టులు మాకు నబ్దవదన
మధురాక్షరములైన నూ మాటలు వినంగ
నమృతాంధ మలె యో యోగ్యు లనువమాంగి
తే॥ భారతీదేవి ముంజేతి వలుకుల జిలుక
సమద గజమయాన స్మబహ్మ చారి మాకు
ఈ సీన పద్య చరణములలో మూడింటికి అనువెన మూలార్థములు
మూడు, చై శ్లోకములలో ఉన్నవి. సీసపాదములలో మిగిభిన నాలవ దానికిని,
369
గీతవద్య మంతకును మూలములేదు. ఈ గీతములో సీనపాదము వలెనే వర
నరము సంవదించు రెండు భాగములు కలవు. మొత్తము పద్యము నగభాగము
నకు మూలము ఆధారమనియు తక్కిన సగము మూలముతో సరితూగగల
సౌంత కల్పనమనియు విదితమగును, *అందును, గీతపద్యము ఈ సీనవద్యము
నకు రత్న కిరీటము వంటిడి,
శ్రీనాథునకు సీనవద్యమునందు ఎకు వ మక్కువ కాబోలు. అందుచేతనే
సందర్భము పొనగినవుడెల్త మూలములో లేకున్నను హీంతకల్పనతో ఆ పద్య
ములు వాయును. వాటిలో క్ర (కిందివి ఉదాహరణములు. పూర్వోదాహృతమైన
'ఆస్తివామ్యభరి మనెడు గీతవద్యము వైని గల శేసీనపాదములు. నాలుగును
స్వతంతములు.
రతివర నః:
క్
నీ వతిపాణి సల్పవ చ్యుతనీవి బంధన
వ్య బాలాహన్త వనరుహంబు
ధవక్చతాథర బింబ దశనక్షతివ్యథా
భుగ్నలీలావతీ [భూలతంబు
ధరణినాయకభుశా పరిరంభ మండలీ
గాఢదిడిత వధూ ఘనకుచంబు
వరనకఖాంకుర మృదువ్యాపార పులకిత
నీరజాక్షి నితంబోరు యుగళి ...
జయ భూర్భ్చువన్ప్యన్రిజగ దేక నాయక,
జయసరఠ్య దేవతా సార్వభౌమ
జయ పూర్వగీర్వాణ సంహార కారణ
జయ కుక్షీనిహిత విశ్య[వపంచ,
జయ జహ్నుక న్యకా జనక పాదాంభోజ
జయ కోమలాంబుదశ్యామలాంగ
జయ వెజయంతి కాాస్మక్పభాలంకార
జయపుండరీక విశాలనయన
సందని చూపిన వారిన హొం షాటు,
శ ఇ A గ రం oe ON
షే ఈ గీకపదంమునతు మూరు లేదు, ఉల
పు
24
370
తే॥ జయ శత్యకతుముఖ మరుచ్చ[క వాళ
కనక కోటీర చారు సంఘటిత నూత్న
రత్న నీరాజన [కియారాజ మాన
చరణ పీఠాంతి కోద్దేశ। జయ రమెశ।
నక్షత్ర వర్ణ న:
సీ॥ చుక్క_లోయివి? కావు, నురలోక వాహినీ
విమలాంబు కణ కదంబములుగాని
తారలోయివి? కావు తారాపథాంబోధి
కమనీయ వులిన నంఘములుగాని
యుడువువోయివి? కావు మృడునంబరంబున(
దావీంచినట్టి ముత్యాలుగాని
రిక్కలోయివి? కావు రేచామ తుజలుముపై(
జెరివిన మల్లి కొవ్విరులుగాని
తే॥ యనుచు లోకంబు నందేహమందుచుండ
బొడిచె [బహ్మాండ పేటికాపుట కుటీర
చారు కర్పూర ఫాలికా సంచయములు
మెండుకొని యోలి నక్షత మండలములు,
క లిభటుల వర్ణన :
సీ॥ పాతకంబులు నీలివట్లు టొందడములు*
పగలింటి న్మిదలు వచ్చడములు
పరదూషణంబులు |పాలంబహారంబు
లన్యకాంతానకి యంగరాగ
మీర్ద్యా పరత్యంబు హేలావతంసంబు,
బుధజన ద్వెషంబు వువ్యుదండ
మిథ్యా[వలావంబు మృగనాభితిలకంబు
బహుళాశ నత్వంబు పరికరంబు
371
లే! బరుల( జూపులు వా కొల్పం (బబనలభలీ
రాసభాంగరుహాగధూ[మ [పకార
బర్చరాకారదేహులంబరము నిండి
నరన వచ్చిరి కలిరాజు సైన్యభటులు.
పురవరన :
ర్
సీ [పణిధిలోకానీత పరితోష వార్తాభి
నందితామాత్య బృందారకంబు
రాజవీథీ మహా |పాసాద శిఖర్మాగ
కీలితాలంకార కేతనంబు
[గథ కై శికాథీశ కన్యావలోకన
వ్య(గపౌరవధూసమాకులంబు(
గసూరికాలేప కర్ప్చూరరంగవ
లభిరామ మందిర [పాంగణంబు...
మన్మధుని రాక:
సీ రతిదేవి నెవ్వీ(గు రారావు(జన్నులు
గడ కన్నులకు నింపుగడలు కొలుప
గుడుసైన పూవింట( గూడికమ్మని తూపు
కటకాముఖవు( గేలం గరము మెజయు,
గటి మండలంబు పెం గనకంపు( జెజగుల
జిలుగు. బచ్చని పట్టు( జేలమమర
నాలీథ పాద విన్యాసంబు శృంగార
వీరాద్భుతములకు విందుసేయ.
తే॥ జిన్ని చిగురాకు జేరో,.ల( జేతబట్టి
చేరుటామని రాచిల్క తెరు నడుప
నుక్కడీ(డయి యేతెంచె నుక్కు మిగిలి
కలికిగారాపు( జెలికాడు కలికి మరుడు.
కావ్య సౌందర్యా పాదన దృష్షితో చేయబడిన ఇట్టి అమూలకల్పనలు
చెక్కులు కలవు. అవి మూలకారుడై న శ్రీవార్షునకే మెప్పుగొల్ను సొగనుదనము
గలవి,
372
ఇవన్నియు గాక శ్రీనాథుడొకచోట కథా నందర్భమునుకూడ మార్చి
నాడు. దమయంతీ న్యయంవరమునకు ముందు భీమరాజు తమ కులదై వతమగు
విష్ణుని (పార్ధింపగా నాదేవుని ఆదేశముచే సర న్వతి స్యయంవరా గతులైన
రాజులను, దమయంతికి వర్ణించి చెప్పుటకు స్వయంవర మండ పమున అవతరించి
నట్టు మూలమున కలదు, ఈ కల్పనమున (శ్రీహర్షునకు గల విష్ణువరా యణత్వము
నూచితమగుట తప్ప వేరు [పయోజనములేదు. శీభీమరాజు స్వయముగా వాగే
వతను స్తుతింపగా ఆమె అన్నుగహించి రాజకుమార నిరూవణార్థము స్వయంవర
మండపమునకు దయచేసి నట్టు మార్చెను. మూలమున సర్వ విద్యాస్వరూవిణి
యైన ఆ దేవతా మూర్తిని శ్రీహర్షుడు ఏయే విశేషణములతో వర్ణించెనో ఆ విశే
షణములతోనే శ్రీనాథుడు దేవీవగముగ దండకమును రచించి భఖీమరాజుచే నుతిం
వబేసెను. [బాహ్మీదత వర(వసాదుడగు ఈ కవిరాజు భీమరాజు స్తుతిరూప
ముగా (బ్రాహ్మిని దండక రూవమున నోరారస్తుతించు నవకాశమును కల్పించు
కొనెను. ఈ స్తుతిలో ఇంకొక విశేషముకలదు శృంగార నైషధ కృతిపతి మైన
మామిడి సింగ నామాత్వుడు “సోమనిద్దాంతము' నకు వ్యాఖ్యానము వాసెనట,
ఈ దండకములో శ్రీనాథుడు ప్రయోగించిన 'సోమసీద్దాంత కాంతాననాయి' అనే
చతుర్ధ్యంత విశేషణము కృతిపతికి నెంతో పరితోషము కల్గించి యుండును.
ఏతదాం[ ధీకరణ సింహావలోకనము=త తృశ స్తి
నంస్కృృత వాజ్మయము ఆంధరూపము దాల్చిన చరితలో శ్రీనాథుని
నైషధాంధీకరణము రెండవదశ. దానికివూర్వుదశ క వితయమువారు దారితీసిన
వురాణేశిహానముల ఆంధీకరణము. ఆ అనువాదమును భాషాంతరీకరణమని
విలుచుటయే తపు. భాషాంతరీ కరణనియమములను దేనిని వారు పాటింపనే
లేదు. కథమ్మాతమే వారుమూలమునుండి గెకొన్నదవ్యము. అదియు నిమి త్ర
మాత్రమే కాని విధాయకము కాదు. అందుచే ఆ భారతానులను నస్యతం|త రచన
లనవలెనేకాని, ఆం; ధ్రీకరణములనరాదు,
ఆ పద్ధతి ఆ వురాణెతిహాసములకే చెల్లినది. కావ్యాను వాదమున
ఆ స్వతంతత చెల్లదు. శ్రీనాథుడు [పారంభించినదీ కొవాాను వాదము. కావ్యము
(వతిళ్లోక [ప్రధాన మగుటయే కాక (పతి శద్దార్య [పధానమును ఆగును. ఆపరి
హార్యములైన ఇట్టి మూలములను దానభావముతో ఛాయగా ననుకరించిన వాడే
373
ఆంధీకర్త యసివించు కొనును. అట్టనిపించు కొనవలెనని ఆదాన్యమే చేసినచో
(వజ్జ్ఞాశాలియెన కవియనివించు కొనడు, శ్రీనాథున కీ సంకటావన్థయే తటస్థించి
నది. దీనినుండి తొలగి తన ప్రతిభను నిరూవించు కొనుటకై ఆనాటికి యువకు
డయ్యు నితడాత్మవ్యవస్థానార్థము ఒక (ప్రణాళికను సృజించుకొని, దానిననున
రించి నడచి, కవిగా చరితార్థుడగుటయే కాక, ఆ వద్ధతి యితరులకు కూడ
అనువాద వేళ నొరవడిగా నుండునట్లు నిర్దేశించి హోయెను. అందుచే పురాణభిన్న
మైన కావ్యానువాద పద్ధతికి (శ్రీనాథుడే గురువు. ఆయన కాక ఇంకయే కవియైనను
[ప్రధమ [వబంధానువాదము [పారంభించి యున్నచో ఆది యే వక్రమార్గమున
బోయెడిదో మన మూహింపలేము.
ఆంధ నైషధక ర్త, అంత పేరు మోసిన ఆనంన్యత కావ్యమునెంత
గొరవించెనో అంతవశపరచు కొనెను. దానిననుసరించునే గాని దాస్యము
చేయడు. బుజము బుజమొజయునట్టు నడచునే కాని చాయవలె వెనుకనుండడు.
ఏ పద్యమును మూలక్ఞోకముచే బద్ధము చేయడు ఏ శ్టోకమైనను తన పద్యము
నందిమిడి జీర్ణమగునపే చేయును. ఆవశ్యకమగుచో నెట్టి మేటి కోకమునైనను
త్యజించుటకు వెను దీయడు. సవరించుట కంతకు ముందే జంకడు. ఈ స్యతం
[తత వల్లనే, ఆం|ధనైషధము భాషాంతరీకృతియయు్యు యధామాతృకము
కాక పోయినది. భాషాంతరీకర వివేచింప వలసిన [పధాన్మాపధానతలకు తెలుగు
నైషధము లక్ష్యభూతమైనది. పూర్వోదాహృళము లైన శోకములన్నియు
ఈ సిద్ధాంతముసకు నిదర్శనములు, కావ్యాంతమున కపిచేసేన “శబ్దంబనున
రించియు ఇత్యాది (పతిజ్ఞయు ఈ స్వతంతనే అంగీక రించుచున్నది.
కావున ఈ ఆం;ధీకరణమును విమర్శింవ బూనువారు, దిని నడుగడు
గున మూలముతో బోల్సి చూచుట తప్పు. నర్వుత ఆ పోలిక లేదని కవి
(వాసికొన్న వాక్యములలోనే కలదు. ఈ (గంథమున కవి పెట్టుకొన్న వరమ
లక్ష్యము యథామూలానువాదము కానే కాదు. ఆయన లక్ష్యము వేరు. సిర్య
హణమును తదనుగుణముగనే ఉన్నది. శ్రీనాథుని ఈ పద్ధతి యెంతో మేల్తర
ముగా గానవచ్చుట చేతనే ఆ యుగములొని పెద్ద కవులందరు-వినవీరన,
నందిమల్లయ, ఘంటనింగయ మొదలై నవారు-క విసార్వభౌముని యడుగు జాడలే
యనుసరించి తమ యనువాదములు సాగించీరి,
374
ఇక మూడవదశ ఇటీవల బొడనూవీన నాటకాం [ధీకరణముతో [పారంభ
మయినది. [శ్రవ్య కావ్యాం[ధీకరణము కూడ ఆ దారినే పోవుచున్నది. ఈ నవీ
నానువాదకులు మూలము నందలి [పతి పదము నర్ధమును తెలుగున రావలెనని
పాటువడుచున్నారు. వీరు కేవల మస్వతంతులు. వీరి [పతి పద సరివరనము
వలన తెలుగున ధారాశుద్ధి నశించుటయే కాక, పద్యార్థము కూడ దురవగాహ
మగుచున్న ది. మూలా పేక్ష లేక ఆన్యయింపరాని పద్యము లెక్కు_వగుచున్న వి.
ఎంత వెనగులాడినను భాషాంతరీ కరణమున మూలములోని శ్లోక భావమే తెలు
గున వచ్చునుగాని అందలి శోబ్రములన్ని య వరివరనము చెందవు. ఆట్టి పరి
వర్తనమే కావలయునేని మూల శ్లోక మునకు దండాన్యయము |వాయవచ్చును;
వద్యమేలః ఈ మూడు దళలును [క మముగా--న్వతం[తము, న్యతం|తా న్యతం
తము, ఆస్వతం[త్రము- అని వేళ్కాన వచ్చును,
హర విలాసము-రచనా కాలము
వైషధ రచనకును కొండవీటి రాజ్య వతనమునకును మధ్యకాలము నందు
శ్రీనాథుడు ఆ ఆస్థానమున మరి యే [గంథములు రచించెనో తెలియదు.
రచించిన జాడయు కానరాదు. కాని శానన కర్తగా కొన్నిశాననములు రచించెను,
ఆ కాలములో కానన రచనలు కూడ [గంథ రచనలుగానే గౌరవింవబడెను,
మరియు విద్యాధికారిగా ఆయన నిర్వపాంచిన విద్వత్కార్యము లనేకము లుండ
వచ్చును. ఊరక కాలము బుచ్చుట కాక అటువంటి పాండిత్య వ్యానంగములో
గొరవ పదమును, నుఖమయమునైన జీవితమును గడవియుండును.
ఆ రాజ్యము శతు హనగత మగుటతోడనే నిర్మాశయు డై తీర్రి సము
పార్ణనార్థమో ధన నంవా దనార్థమో ఆ[శయాంతరముల వెదకి కొనుచు దేళ
నంచారము జేసి యుండును. ఆతని జీవిత కాలములో అటి సంబారములు
మూడ జరిగియుండునని శ్రీ వేటూరి (వ్రభాకరశాన్రీగారు ఊపాంచిరి. అందు
మొడ బిడి కొండవీటి నుండి న్మిష్కమించుటకును, భీమఖండము రచించుటకు
కును మధ్యగల కొలమున; రెండవది ఖీమఖండమునకును, కాశీ ఖండమునకును
మరం,
ఫల కాలమున; మూడవది రాజమహేందవర రెడ్డి రాజ్యాశయము కూడ
యందు వ
Coal
థ్
మో
ఇల యి ఈం of
జ
నచ న నీ తదనంతరము విజయనగరమున కేగి [పౌఢ
వవకాయల ముత్యాలకాలలో దీనారటంకాల” తీర్థమాడియుండును. మూడవ
375
నంచారములో శివర్శాతి మాహాత్మ్యము మొదలగుచిల్లర రచనలు చేసియుండును.
పలనాటి వీరచరిత కవి సార్వభౌమ బిరుద [పాపి అనంతరము [వాయ
బడినది. కావున బహుశః అది కాశీఖండ రచనానంతరము, తుది సంచారము
లోనివై యుండును. వైన చూపిన ఈ [గంథ రచనాన్నుక్రమము నిష్కర్షగా
బుజువు చేయుటకు వీలులేని యూహయే యైనను నిరుపవత్తికము కాదు. కావున
నెషధమునకు తరువాతి రచన హరవితలానము_ఆది 1420-85 మధ్య కాలమున
లేదా ఖఫీమఖండమునకును కాశీ ఖండమునకును మధ్య కాలమున రచింపబడి
యుండవచ్చును. అప్పట్ల త దచనా కాలము 1480-85 మధ్యయె యుండును.
అది రెండవ సంచార వేళ. ఆంతేకాని ఈ |గంథము నైషధమునకు పూర్వ
మున గాని, కాశీ ఖండమునకు తరువాత గాని రచింపబడెననుట తగదు.
“ఆంధ భాషా నైషధాబ్ద భవుని” అని కవి తనను గురించి హరవిలాన
మున చెప్పికొని యుండుటచే ఆదీ నైషధానంతర రచకయే యని రుజువు చేయ
టకు పాటుపడ నక్క_రలేదు.
కాశీఖండమున కాంచీపుర స్త్రీల వర్ణనగల ఈ [కింది పద్యమునకు సందర్భ
శుద్ధిలేదు.
సీ॥ ముడువంగ నేర్తురు మూలదాపటికిరా(
జికురబంధము లీ(గి జీరువాజు
బొన్న పువ్వుల, బోలు పొక్కిచ్శు బయలుగా.
గట్టనేర్తురు చీర కటిభరమున।
దొడువంగ నేర్తురు నిడ్యువేలు( జెవులయం
దవతంసకంబుగా నల్రిపువ్వు
పచరింవ నేరురు పడియాణు వన్నియ
పసిడి పాదంబుల( బట్టుచేల
గీ॥ వయ్యెదమునుంగు బాలిండ్ల. |బాకనీక
తఅచు పూయుదు రొడల గంధంబు( బసుపు
బందిక త్తెలు సురత [ననంగ వేళ (
గంచియబవత అనమాసు ఖడ్గలతలు.
ఇది శివశర్మ తీర్ధయాకా సంచారము వస్తువుగాగల ఘట్టము, ఈ వద్య
మునకు వైన
ఊ|॥ కాంచికింటోయి (కూహ్మణు(డు కాంచె మదావళభూమభృచ్చిరః
కాంచన కంధరా నిలయు( గైటభమర్ధ ను గామకోటి ద
376
ర్భిలచి భబించె బాలశశిశఖరు నేకరసాలనాయకు
నంచె ననేక వూర్యజననంబుల బుట్టిన పాతకొాఘముల్ .”
అని |బాహ్మణుడు కాంచికిబోయి వరదరాజస్వామిని వఏక్మామనాథుని
కామకోటిని దర్శించి, అనేక పూర్వజననంబుల పుట్టిన పాతకౌఘములను దంచి
నట్టు కలదు. ఆ సీనపద్యమునకు |క్రింద-
గీ॥ కొంతియందురు కొందరక్కా_ంచి పేరు
క మకురువింద రత్న నత్కాంతికలిమి
నప్పు రంబున నేడునా శృధివసించి
(బాహ్మణుడు సర్వదేవతా [పతతి గొలిచె.
అనేపద్యము కలదు. కాంచీపుర స్రీల నభివర్ణించెడి యాసీస పద్యము అప్రస్తుత
ముగా నీ రెంటి మధ్య చొవ్సింవబడెను, ఆ న్రీలవర్ణన ఆ ఉపాథ్యానమునకు గాని,
ఆ తీర్ధమునకుగాని ఘనతను గల్గించునది కాదు. అయినను శ్రీనాథుడు హర
విలాస రచనాకొలమున కాందికిబోయి నపుడు ఆ రమణీమణుల దర్శించి
ఆనందముతో ఆ పద్యమును |వానికొని యుండుననియు దానిని ఆ|వనక్షమైనను
కాశీఖండమున జొనివియుండుననియు (పభాకరశాన్ర్రగారు అభి|పాయవడిరి,
ఈ అభిపాయము సమంజనమే యని నరనులకు దోచకపోదు, అదియుగాక
కొమరగిరి కాలముననేకోస్తావ రక ముచేయగల [పౌొధవయన్సులో నుండిన అవచి
తిప్పృయ శ్రీనాథుని మూడవ సంచారము కాలమునాటికి సుమారు అరువది,
డెబ్బది సంవత్సరముల దీర్భకాలము హరవిలాసము కృతినందుట కై జీవించి
యుండెననుట సంభావ్యము కాదు. వూరోదాహృతమైన “చిన్నారి పొన్నారి
చిరుత కూకటినాడు...” అను పద్యములో హర విలానము పేర్కొానబడలేదు.
కనుక ఆ [గంథము కాశీఖండము తరువాతిదనెడి వాదముకూడ బలముగలది
నొదు; ఎట్టన- ఆ పద్యము శ్రీనాథుని [గ్రంథముల నన్నింటిని పర్కొాన్నది
కాదు. కవివయోదశలను, తత్కాల రచనలను ఉదాహరించుట మాతమే దాని
మ ఖ్యోర్దేశము. ఒక వభూదశలో రెండుమూడు (గంధములు రచించినను వాటి
నన్నింటిని బేర్కానవలసిన ఆవశ్యకములేదు. వాటిలో [పధానమైన దొక్కటి
ఉదాహృతమైన చాలును. మజీయు %వేర్మాతి మాహాత్మ్యముగాని, హత విలానము
377
గాని తదితర |గంథములవలె శ్రీనాథుని కావ్యక ళా (పాగల్బ్యామునకు లక్ష్యభూత
ములు కాదగిన [గంథము కాకపోవుటచే దానిని ఆదరముతో కొండాడుకొను
తలంపు లేక పోవచ్చును. కావున హరవిలాసము నెషధమునకు పూర్వముగాని
కాశీఖండమునకు తరువాతగాని రచింప బడియుండుట పొసగదు.
(గంథ సమీక్ష
(భ్రీనాథుని ఇతరకృతులతో బోల్చిచూచునవు డీ హరవిలానముశైలి ఆ
(గంథవర్గమున కంతటికి వెలిగా [ప్రత్యేకముగా కానవచ్చును. వానిలోని
సమాసభూయిష్టతా జన్యమైన శబ్బగాంధీర్య మిందులేదు. అందు పదర్శితమైన
యీతని నానాశాస్త్రపరిజ్ఞానమును ఇందులేదు. కాని, వానికంటె నమ సంన్కృ
తాం|ధ వదమయమయి, (పసన్నమయి, సుళోధమయి హరవిలాసము శ్రీనాథ
పండితుడుగాక శ్రీనాథకవి (వాసినట్టుండును. ఈ కావ్యమున నేయెడను
రనవత్తకు మాతము లోటురాలేదు. ఇది దేకిని అనువావము కాక పోవుటచే,
శ్రీనాథుని స్యతంత్ర రచనకు దృష్టాంతమయి ఆ |పొఢకాష్యములలో లేని
న్వతం్యతతను గైకొన్నది.
ఇది వురాణమునకాడు. కావ్యమునుకాదు. కావ్యముకావగెన వస్త్రెక్య
మిందులేదు. క థలన్నియు శివనంబంధ ము గల్లియుండుటయే దీనగల యెక్యము.
దానిని వస్త్వెకమనలేము. ఈ కథలన్నియు ఒక దారముతో విడివిడిగా ముడి
వేయబడిన వూవులదండవలె సున్న విగాని అనున్యూతములుగాలే వు, సీరియాలుని
కథ, గౌరీ కళ్యాణము, దారుకా వనవిహారము, హాలాహల భక్షణము, కిరాతా
రుసేయము ఇందలి కథలు. వీనిలో మొవటిది బనవపురాణమున కలదు గాని
పాతల నామములలో రెండింటికిని కొంత భేదముకొలదు. బసవపురాణమున
సిరాలగ రఇభంగ ము కధకు అంత్యానుబంధముగా నున్నది, దానికి మారుగా
నిందు చిడుతొండని పూర్వజన్మ కథనము క థకాద్యు పోద్దాతముగా నున్నది.
కథానాయకుడైన చిజుతొండన:ఐబి పూర్వజన్మలో తుంబురుడను పేరుగల యొక
[పమథుడు. అతడొక కారణమున దుర్వాసుని కోవమునకు ప్యాతమై మానవ
జన్మ యెత్తునట్టుగా శంపింపబడి ఆ బుషి యనుగహముజేతనే పరమ మహే
శషిరులయింట నిరియాజకుగా బుధైనట.
378
ఈ కథ కాయువు వట్టనదగిన ఘట్టము బాలవధావనరము. అది కరుణ
మయము. ఆ రనవ్లతి ్రీనాథునిచేతిలో నపయత్నముగా నాజుపద్యములలో
వెల్టవిరిసినది. గురుజనము ఏల్దవానికి అంత్యోవదేశముచేయు ఈ వద్యమున
భ కివాత్సల్య శమభావములు ముప్పెరిగాని మున్నీరుగా పొంగినవి.
మ॥ మదిశ ంకింపకుమన్న మావలని (పేమ న్నే హాజాత్సల్య సం
పదవాటింపకుమన్న నాలుకతుదిన్ పంచాక్షరీమం|త ముం
బదిలంబొప్ప' బఠింపుమన్న పరమ్మబహ్మార్థ సంనిద్ది యి
య్యది నుమ్మన్న! యనుంగునందనః। సిరాలా! వీరశెవవతా 1
బనవవురాణములో ఆ ఘట్టము వీర శైవతనే దాల్చినది. అనగా సోమ
నాథుడు దీక్షాపరుర్తైన వీర శైవునివలెనే పిల్లవానిని వధింపించెను గాని, మానవ
సహజమైన హృదయ(దవీకరణము కల్లింవలేదు. ఆతడా పట్టున వీర శెవుడే
కాని కవికాడు. అనతివిస్త్రతమైన ఆ చిన్నఘట్టముననే శ్రీనాథుడు మాతృ
భావ, వితృభావ, బాలభావములకును నిశ్చలభ క్తికిని వైరుధ్యములేని సామరన్య
మును వ్య క్రముచేసెను,
కాని మాయాళివుడు విల్థివాడున్న గురుకులమునకేగి వానికి రానున్న
యాపద నెరింగించి మనను విఅచుటకు (పయత్నించినవుడు ఆ వనివాడు
(వత్యుతరముగా వలికిన వేదాంతవాక్యములును ఐతిహ్యములును ఆతని వయసు
నకు మించిన వెద్దమాటలుగా గోచరించును అది సందర్భశుద్ధిలేని అతివనంగ
మనక తప్పదు. ఆ వాక్యములు శ్రీనాధునివి గాని నిరియాళునివి కావు.
“వాతనోట కవిపలుకులు” అనెడి అనంగత సందర్భ ములిట్టివె. సెరియాళునకును
పుట్టుకతోనే అట్టిజ్ఞానము, ఆ జ్ఞానమునకనుగుణమైన ఉపన్యాస ధోరణియు
నలవడి యుండవచ్చునని సమర్థింపవచ్చును గాని, అట్టి సమరనలు మానవ
సాంసారిక కథలుగల కావ్యముల విషయమున రాణింపవని నాయాహ, హాలా
హల భక్షణకథను పార్వతితో చెప్ప నుష్మకమించినవాడు శివుడు. అందుచే
వక్ష్యృవాచకిము ఉత్రమప్పుషలో [పారంభింవబడినది. కాని కథ కొంతనడచు
నప్పుటికి కథకుడు శివుడన్న మాట మరచిపోయి ఆ వ కృృవాచకమును
(శ్రీనామడు పథమ పురుషలోనికి మార్చెను. -
379
“వెలివోనిచ్చునె బుధుడూహించి చేయు సుకవిత్వంబుల్ ” అని పింగళి
సూరన (ప్రతిజ్ఞా పూర్వక ముగా నిర్దేశించిన కావ్యబంధశిల్ప మర్యాదకు మన వాజ్మ
యములోనే వెక్కు[గంథములలో భంగముగల్లుట పొడగటును.
ని.
(గంథాదిని సిరియాశునికథనే యెత్తుటకు హేతువు. ఈ కథా పురుషుడు
ఆవచితిప్పయ వంశమునకు మూలపురుషుడుగా సంబంధముకల్పుటకు. అవతారిక
కును, కథారంభమునకు నిట్టి పొత్తుకలివిన [గంథములు మన భాషలో జాల
తక్కువ.
గౌరీకల్యాణము కాశీదాన కుమారసంభవము ననుసరించి వ్రాసినది.
ఈ అనుసరణము కథానునరణమేకాదుః నాలుగింట మూడుపాళ్ళ శ్లోకముల
తెనిగింపే. ఈ తెనుగు సేత నైషధాంధ్రీకరణ పద్ధతిని న్వతంతాన్వతం్యత
ముగా నడిచినది. కాని పార్వతీ మాయా బహ్మచారుల సంవాదఘట్టములో
చాల వెలితిగలదు. ఒకటి రెండు పద్యములుతప్ప రతివిలాపఘట్టమును ఆంతే.
ఏమైనను, ఆం[ధీకరణమున శ్రీనాథుడు నైషధమును కైవసముచేసికొన్నట్లు
కుమారసంభవమును చేసికొనజాలడు. యథార్థానువాద మే ఆనివించుకొన్న
కొన్ని పద్యములలో ఆతినుకుమారమును, సుకరమును ఆయిన తెనిగింపు కాన
వచ్చును.
దారుకా వనవిహారమనునది గౌరీ కల్యాణక థకు పరిశిష్టభాగమే. వివాహో
నంతరము శివుడు |1పమథ పరివారసపాతుడై అత్తింట ఇల్లడ ముండెను. హేమ
పంతుడు సమకూర్చిన రాజభోగోపచారముల వలన శివభటులు బలిని కాబోలు
ఓషధీ |వన్ధపురమున విశ్చాంఖలమైన ఆవిధెయ[పవర్శన సాగించిరి. హిమవంతు
నకు ఆల్లునిమీదను ఆతని భృత్యవర్గముమీదను, రోతపుైను. పరమ శివుడు
మామగారి హృదయమును (గహించి గణములను వెంటనిడుకొనిపోయి దారు
వనమున విడిసి భికాటనము సాగించెను. అచ్చట [వమథులేకాక శివుడు సైతము
స్వేచ్చావర్శనుడై బుషులకును దేవతలకును వెగటుదనము కలిగించెను. ఈకథ
ఆనుచితాలంబన రసాభాసమునకు |పబలమైన ఉదాహరణము.
ఇందలి కిరాతార్హునియ కథ, భారతములోని పాశువతా స్త్ర పదానము
ననుసరించి (వాసినది. భారవికిని దినికిని ఏవనంబంధమును లేదు. పాశుపత
380
లాభానంతరము, అర్జునుడు న్వర్శమునకేగుటయు. ఊర్యశిచే శపుడగుటయు,
నివాతకవచ కాల కేయాదులను 'జయించుటయు, దేవేం[దుడు రోమహర్థునికే
పాండవులకు నర్జును కుశలవార పంపుటయు ననెడి క థ్రాభాగము “పాప్రపలాస్త్ర
[పదానము” అనెడి శివవిలానగాధకు అనావళ్యకము. ఆభాగము భాగవతమున
కలదుగదాయని పౌరాణిక పద్ధతిని భీనాథుడిందు చేర్చెను. ఇక మిగిలిన
హాలాహల భక్షణ మేవురాణమును ఎండి యైనను [గహింపవచ్చును.
మొత్తముమీద, శ్రీనాధుని [ప్రౌాఢకావ్యములలో హరవిలాన మొక్కటే
స్వతంత్రరచనయని చెప్పదగినది.
(శ్రీనాథుని (ప్రథమ దేశాటనము :
కొండవీటి పతనముతో నిరాాశయుడైన శ్రీనాథుడు కొలది కాలము దేశ
సంచారము చేయుచు కాంచీవురికేగి హరవిలాము [వానె ననుకొనుట నంభావ్య
మని మైన చెప్పితిని. కాని ఆ సంచారమువల్ల ఉదరపోషణ జరిగినను స్థిర మైన
ఆశయము దొరకదు, అట్టి ఆశగల కవియేదైన నొక రాజాస్థానమున
చేరవలయును. ఆ కాలమున అతడు చేరదగిన రాజ్యములు మూడే ఉన్నపి-
బి
రాజమ హం[దవరము, రాచకొండ, విజయనగరము. ఈ మూడు రాజం ములును
ft
కొండ వీటికి [పబ శతు గి సానములు. స్వాఖిమాన మును చంవుకొని శ్రీనాథుడు
వాసని చేరటోయినను పవేశ ము లభించుట దుర్హ టము. ఆ మూడు రాజ్యము
లలో రాజము హేం[దవరము తక్కిన రెండింటివలే కాక, కొండవీటితో బాంధ
వము కలది కనుక “మరణాంతాని వైరాణి' అనే ధర్మ వాక్యమును పాటించి
పీఠ భ!దారెడ్డి కొండవీటి విద్యాధికారిని ఆదరింపవచ్చును గాని అట్టి నమాధానము
నకు కొంతకాలము వేచి యుండుట మంచిదని (శ్రీనాథుడు తలపోసి యుండును,
ఆతడు నంచారమును తల వెట్టుటకిదే కారణము. రాజమపే ూం దవరమున తనకు
బంధువైన బెండపూడి అన్న యామాత్యుడు మం|తితరము నెజపుచుండుట
శ్రీనాథుని హృదయములో నొక ఆకశాకిరణమును పుట్టించి యుండును. ఆ
కిరణము జూపిన దాడి మనన నుం తికి బంధువుడుగా సంచారానంతరము
రాజమహేం దవరము చెరియుండును. అప్పటి కేళ్ళ ంగార నెషధక రగా (నాథుడు
చేరుమోసీ యుండెను గనుక ఆతని దర్శనము కాగానే రాజమ 'హేఎ్యదవర
పండితులు ఆ (గంథ రచనను గురించి వెక్కు రీతుల యధిక్నేవించి యుందురు.
డ
మ్
విలా
న
381
ఆ ఆధికేపణలు నాడేకాదు నేటికిని ఆక్క డక్కడ వినవచ్చుచున్నవి. శృంగార
నైెషథము డు, ము, వు, లు చేర్చిన హర్ష నైషధమని కొందరు, మూలము
నందలి కొన్ని శ్లోకములు వదలిసెళైనని కొందరు, లేని ఆర్థములు కొన్ని కలి వె
నని కొందరు, గాఢపాకమని కొందరు, తేలిక తెలుగని కొందరు, నానావిధముల
విమర్శించుట ఆతని చెవినిబడి ఆ పండితుల అథిష్షేపణలు సరకు గొనక వారిని
వెతండికులని, కూపమండూక ములని తృణీకరించి మంతి [పావుశ నిరాఘాట
ముగా నొ రాజధానిలో తలయెత్తుకొ ని న:చరించి యుండును, ఫీమేళ్ణర వ పురా
ణము నందలి కుకవి నిందా నామకములెన ఈ [కింది పద్యములు ఆనాటి
యాతని జీవిత చర్మితకు [ప్రతీకలు ..
తే॥ టోధమల్పంబు గర్వ మదు న్న తంబు
శాంతి నివ పృచ్చరంబు మచ్చరము ఘనము
కూప మండూకములుంటోలె. గొంచె మెతి(గి
పండితంమన్నుు లైన వైతండికులకు,
చీ పల!
తే॥ నికటముననుండి | శుకిప్తట నిమరము;
హ్
తే పౌఢి పరికింప సంస్కృత భాష యండు
పలుకు నుడికారమున నాధ భాష యంచు
రెవ్వరేమం[డుగాక నాకేల కొజత
నాకవిత్యంబు నిజము కర్పాటభాష.
ఈ పద్యములలో చేరని ఇంకొకచాటు పద్యము ““విద్వాంసుల్ రాజు
మహేం[ద పట్టణమునన్ ధర్మాననంబుండి, (పధ్వంసాభావము (పాగభావ
మనుచున్ దర్కింతు ర;శాంతమున్” అనెడి వంక్తు లుత్రరార్థముగా గలది లోక
విదితమేకదా 1 తెలుగు కవిత్వవు పోకడలను, తన ఆంధ్రీకరణ పద్ధతిని, తన
(ప్రతిభా సముజ్వలతను కొంచమేని యెరుగని కద్ధకాస్త్ర పండితులు “కాకులవలె
బిట్టరచినవుడు ఎఎదేని చముటకు దారియు, ఊరకు ండుటకు ఉదాసీనతయులేని
ఆ మహాకవి వద కములు బాయుటకందె వేరు (వతీకార మేమి మి చేయగలడు.
382
బె:కహాడి యన్న యామాత్యుడు-
సీ॥ వినివించినాడవు వేమ భూపాలున
కఖిల పురాణ విద్యాగ మములు
కల్పించినా(దపు గాఢపాకంబె న
హర్షనెషధ కావ్య మాం[ధభాష
భాషించినాండవు బహుదేశ బుధులతో
ద్యా వరీక్షణ వేళలందు
వెదచల్లినాండవు విశద క్రీర్డిన్ఫూర్తి
కర్వ్పూరములు దిశాంగణములందు.
త॥ బాకనాటింటి వాడవు బాంధ(వుడవు
క మలనాభుని వె ప్మౌతుడ వమలమతివి
నాకు గృపసేయు మొక [పబంధంబు నివు
కలితగుణగణ్యః శ్రీనాథ కవివరేణ్య !
అని నన్మానించుటతో ఆ పుర వండితుల కోలాహలము కొంతవరకు చల్లారి
యుండును. రాజులయొక్కయు మంతుల యొక్కయు |పాపున (బతి కెడివారు:
జ రాజులయుక యు, మంతుల యొక్కయు, బంధువులనుకాని, వారిచే పూజేీ
తులైన వధ్యానంతలకాని ధిక్కరించి. గౌరవముతో [బ్రగకలేరు. అన్నయా
త్కుడు డు భీమ సురాణమును తనకు కృతి యిమ్మని శ్రీనాథుని ఆర్థించు
ams
శ్రీకాశకు ఆస్థాన |వకేశము కల్గునని మంతి ఆశించి యుండును. ఆ
ఆచ జా. అల్లో
ఆశ అవ్య ఇబముగొ, ఫలింవకున్నను కొలది సంవత్సరములకు ఫలించుటచే
nO ‘ss డ్య న
శ్రీనాథుడు ఒకభ దారెడ్డి విద్వాంసుడి” య్యిను. ఆ పదవి యదిషిందుటకు
మండ కలి చిన .వథమ డో షానమే సడ ళ్ న
| లు కడాయి ము ఐమిశ్వర పురాణము.
ద ల
$ మేశ్వర పురాణము
స్థల పురాణములు పెక్సింటికివలెనే ఈ భీమేశ్వర పురాణమునకును
న్రావదవృకాణము మూల
శా యు యూలము. బారిత్రక పరికోధకులు ఆ స్తాంద వురాణముయొక్ట_
కీదిత కొంత శంకింతురు. వమనగా చా చార్మితకముగా ఒక వేయి నంవత్శరము
383
లకు ఇటీవల వెలసిన క్నేత్రముల వృత్రాంతములు కూడ ఎన్నడో ద్యావరయగ
మున వ్యాసుడు రచించెనని చెప్పబడు స్టాంద పురాణమున వర్థితము లె ఉండుటచే
ఆ కేతములు వెలసిన విమ్మటనే వాటి మాహాత్మ్య మా పురాణముల కెక్కి
యుండునని వారి యనుమానము. ఈ భీమేశ్యర పురాణమును గురించి కూడ
వరిశోధకుల కట్టి శంకయే కలదు.
శ్రీనాథుడు దీనిని తెలుగున రచించిన పిమ్మట ఆతడో మరి యింకొకడో
దీనిని సంస్క్ఫ్భతీక రించి స్కాంద పురాణమున (పతిష్టించి యుందురని వారి
యూహ. మరియు లోకముననున్న స్కాాందపురాణ [పతులు ఒకదానితో నొకటి
సంవదింపవనియు, ఒకదానిలో నున్న కథలు మరియొకదానిలో నుండవనియు
చారితకులు వారివాదములకు బలముగా నింకొక యుక్తి చెప్పుదురు. ఈ
శ్నేతములన్నియు దార్మితకులు భావించినట్టు కలియుగముననే వెలసినవికావ
నియు, దేవతా (పతిష్టాపితములై యనాదిగా భరతఖండమునందలి నదీపర్వతము
లతోపాటు వెలసియేయున్న వనియు, మహాపురాణము లను, ఉపపురాణములను
భారతమా తోపాటు వేదన్యాసుడే రచించెననియు, స్కాందపురాణ _పతులొండొం
టితో విరోధముండుట కాలక్రమమున జరిగిన [గంథ శె థిల్యమునుబట్టి యనియు,
(పాచీనకాభిమానము కలవారు చార్మితకవాదమును పూర్యపక్షము చేయుదురు.
ఘీ
ఇందలి సత్యాసత్యములను వ్యాసుడే తీర్పవలయును.
ఈ భీమ ఖండమునకు స్కాందపురాణమే మూలమనుకొన్నను, శ్రీనా
థుడు దానిని యథాతథముగా ననువదింప [పయత్నము చేయలేదు. ఆందులేని
వర్షనలిందు చాలకలవు. ఈ అనువాదము (ఆనునాద మేమైనచో) భారతాంధీ
కరణమువలె నతిస్వేచ్చగా నడచినది. ఎచ్చటనేని ఒక క్ట్రొకమునకు నరియైన
తెలుగుపద్యము కానవచ్చినచో నది యాదృచ్చిక మేగాని బుద్ధిపూర్వక ముగాదు.
ఈ [గంథము |(దాజశారామ భమేశ్వరుని వతిష్టకు నంబంఛిఎచినది,
[గంథాంశమునందు మ్మాతము హాలాహల భక్షణము, (తిపుర నంహారమనెకు
రెండు శివలీలలు ఉపాఖ్యానములుగా చెప్పబడినవి. మరి ఈ క్షేత వృత్తాంత
మును తన్మహత్వంబును గురించి అగస్తుడు కాశినిబాని వచ్చిన వ్యామేనకు
వివరించి చెప్పును. వారిరువురి సమావేశ నన్నివేశము మిక్కిలి రసవత్తర
ఘు గానుండును, ఆగ స్తుడు ఆది యు “ముననే వింధ్యవర[త విజ్య ంభణము
384
నరికట్టుటకొరకు దేవతల (ప్రార్థన మై లోశానుగ్రహార్థము కాళిని వీడలేక వీడలే
దక్షిణాదథ మునకు లోపాము[దాశహితు డై వెడలివచ్చి దాక్షిణాత్యుడ య్యెన
మరికొంత కాలమునకు ద్యావరాంతమున కాబోలు వ్యాసుడు శివునిచే శవింపబ
కాశినివీడి రావలనివచ్చును. ఆ శ్నేతవియోగమును నపాంపలేక దుర్శ
దుఃఖితుడైయున్న ఆ సంయమిని అన్న వూర్ణాదేవి ఓదార్చి దక్షిణకాశి యన
పర్యాయనామముగల దక్షవాటిక, ఆతని కాశీవియోగబాధ నపనయించును కావు
నచటికి బి బొమ్మని ఉవదేశించును. ఆ బుషి యామె యాదేశానుసారక
దక్షిణాపథమున |పకేశించి |దాశారామము దెనకు వెడలుచుండగా, మధ్యేమా
మునదక్షవాటికనుండి పిఠాపురమునకు పోవు అగస్త్యుడు సాత్యవతేయుని కలి
కొనును ఆ బబషులిరువురు పరస్పర కుశల పశ్నానంతరమున ఓఒండారు!
తమతమవు వృతాంతములు చెప్పుకొను సందర్భ మీ గంథ మందు మిక్కిలి ర
వంతమైన ఘట్టము. అదియే కథా వె పొరంభము కూడ. ఆగస్త్యుడు కో
జాయుట కాశీభండమున కథాపారంభమునను, వ్యాసుడు కాళిని బాయుట
[గంతమున క హాంతమునను క కలదు. అచ్చట దశ్నిణకాశికిటొమ్మని యన్నవూ
p
ఆతగి నాదెశింలినటు లేదు, ఈ ఉపదేశము బీమభఖండమున కల్చ్సింపబడినః
(| క _
ఇట్టి పరస్పర విరోధజా కములు పురాణములకు నహజమే. దానికేమి; ఆ దె
ఉపడేశాగుపారము కాకిసిబాసిన వ్యాసుడు దక్షవాటికకు చేరవచ్చుట శాపాన
తరకారగ=: గనుక ధీమఖండము కాశీఖండమునకు ఉత్తరకథగా గైకొనదగిన
ఆగస్తుడు పూర్వను తనకాశీ నివాసానందమును స్మృతిపథమున
తెచుకొని వ్యాసుసితో ఎధుర స్మృతి సంజనిత బాధాగర్భితములుగా ఆడి
వాక్యములుగల కింది పద్యములు ఈ [గంథమునకు తిలకాయమానముల
స్తీ లట ఆట వా
1 తోలాపు నకు వీకు లోలోన నేకేని.
థి
ధిక)_రింవండు గదా? తెగువ నిన్ను
_మర్యాహ్న కాలంబున
మదు యును క్ సియెడాటమ్మునం
దవ
డు గదా? భైరవుండు
385
తే ఎట్టుపానితి మిన్నేటి యినుక తిప్ప?
యెట్టుపానీతి వాస్థలం బేను[గోనుః
లెట్టు పాసితి వవిముక్త హట్టభూమిః
యెట్టు పాసితి విశ్వేప నిందుధరుని?
కం॥ కాళీనందన కంఠే
కాలుర శిరములకు విరులు గల్స్పించునొకో?
లీలా వనాంతరమునను
మా లోపాము[ద యిడిన మల్తీవల్డుల్ .
శా॥ ఆనందంబున నర్ధరాత్రముల( జందాలోకముల్వాయంగా
నానానైకత వేదికాస్థంములన్ నల్తిక్కు.ల న్వంభు( గా
కీనాథున్ దరుబేందుశేఖరు శివున్ శ్రీకంక్కెన్ బాడుదు
న్మేనెల్లన్ బులకాంకుర [పకరముల్ నిండార మునే, జిలోన్.
ర ol
ఏటిలో రెండవది శ్రీనాథునకు స్వానుభవమని నాయాహ. ఆతడు
కొండవీటిలో నుండగా “పెదకోమటితో గలని కాశీయ్యాతజేనెనని యొక పతికి
కలదు. అది నిజమైనచో వెన్నెలరేఐ గంగా సెకతముల విహరించుచు విశ
నాథునవై |వానిన పద్యములు పఠింవుచు, నానందము ననుభ పించి యుండును
లేదా రాజమహేం[దవరము జేరినవిమ్మట గోడావరీ సైక తస్థలములలో వెన్నెలరేల
న్వకీయ కవితాగానానందమును అనుభవించి యుండును. ఇడి కావ్యములలో
కవులు అచ్చటచ్చట ము; దింజెడి స్వానుభవరేఖల కొక ఉదాహరణము. డీరిని
బట్టి శ్రీనాథుడు (ప్రకృతిసౌందర్య దర్శనానందమున తన్మయకస్తిము నొందెడ
కవియనియు, కేవల [గంథపఠనమున నిమగ్నుడ్రెన పండితుడు మా తే-
కాడనియు సులువుగా చెప్పవచ్చును. ఈ సౌందర్భ్యరర్శన గుకానుభూతియే
ఆతడు చేసిన దాకాభామ గంధర్వాప్సృరల వర్ణించుబకును _పేరకము. వారి
వరకేల, అకొన్నవానికి అన్నముపెప్ట పిలిచిన అన్నపూర్ణనైననము “నలిని
పర్యంతము అన్నార్ధి" వర్ణింపక మానడు.
శ్రీనాథుడు కథామ్మాత [పధానములైన పృవాణములను వ్రాయడగిన కవి
కాదు. [వబంధోచితమైన వర్ణనలతో కథను ఆలంకరెంది _ ంథ ముకు విస్తదింషి
అజ అతడు నిక+పు కది కేపియా శిబి
జేసిన గాని ఆతనికి తృప్తిగొలువఎు. ఆతడు నిక సాబు మ
ళో
23
386
మున కే వర్ణించువాడని అర్థము. ఆ వర్ణనలు నానావిధములుగ నుండును,
వర్త నీయ మైన వనువు ఎట్టిదైనను దానిని తనివితీర వర్ణించుట ఈకవికి పరిపాటి.
అందుచేతనే కాబోలు కః గంథమున ఒక దాశ్షారామమునే గాక గోదావరీ
మండలమందలి నదులు, కొండలు, గుడులు=గోవురములు, శ్నేతములు, ఆరామ
ములు, తీర్ధములు సర్వము నతని రమణీయవర్ణనలకు పాతములై నవి. [ప్రబంధ
మున నుండదగిన అహ్షైదళవర్హనలలో కొన్నింటికి ఇందు అవకాశము కల్పించి
ఈ ఉపపురాణమును 'పబంధ (ప్రాయముగా (శ్రీనాథుడు నంతరించెనని తోచును.
ప్రబంధకవులు [గంకాదిని పురవర్షన చేసినట్టుగనే ఈతడును |గంథా
రంభమున |దాశారామము నతివీర్ణముగ వర్షించు టే కాక, ఆ పురమునకు
భీమేశ్వరుడే నాయకుడని కావ్యనాయక నిరూపణముకూడ చేసెను. మరి ఆ
దేవుగవలన ఆ పురమునకు మహ త్త్వము, ఆదేవుని సేవించెడి వెళ్యాగణము
వలన కోభయ కల్లుటవల్ల కాబోలు ఆ గంధర్వాప్సరో భామినులను దేవునితో
నమ్మపాధాన్యము కలుగునట్టుగా వర్ణించెను. _ (్రీనాఢునకు దాషారామ భీమ
కురుని పె నెంతభ క్రికలదో (ద్రాషారామ గంధర్వాంగనల పె నంత (పీతికలదు.
కావుననే పురవర్ణ నలో ఇతర పౌరజనమును నంన్మరింపక పోయినను వేళ్యాంగ
నలనే అతిమ్మాతముగా కొనియాడెను.
మరి, ఆదేవుడు [దాషారామమున (వతిష్టింపబడుట, ఉత్సవములు
చేయించుకొనుట మొదలగు శుభకార్యములన్నియు ఒక సార్వభౌముడు నూత్న
(పాసాద్యపవేశము చేయుట, వసంతోత్సవాదులగు వేడుకలను జరుపుట
మొదలైన వైభవో వేతములై న రాజభోగములుగా చితింపబడినవి. ఆ సందర్భ
ముల చదువునవుడు పాఠకుల భావనలో భీమేశ్వరుడు దేవతాసార్వభౌముడుగా
కాక మానవ సార్యభౌముడుగానే భాసించును. దేవుని మానవునిగా మలచిన
శ్రీనాథుని చాతురి యీ |గ3థమున గమవింపదగిన (వధాన శిల్పవిశేషము.
ఈ [గంథము గోదావరీ మండలస్తో తమేగాని నిజమునకు పురాణము
కానేకాదు. తెలుగుకవులలో స్యదేశముకు ఇంతమక్కు_వతో తనివితీర వర్ణించిన
కవి యింకొకడులేడు. ఈ గంథము ఆతని “ పౌఢనిర్భర వయఃవరిపాకమున”
రచించినదగుటచే తద్యయోనుగుణమైన భావర కిమయు, భావనాదోహలతయు,
ఈ కావ్యమునకు ఆత్మయు |పాణములుగా నున్నవి మరి దక్షవాటిని ఆదేవుని
387
ఉత్సవములను, ఎన్నిమారులు వర్ణించినను వునరు క్రి పొంతపోక వినుగుదల
పుట్టింవక ఆనువేళ రమణీయముగా కొం[గొ తరూపములతో [పదర్శించుటలో
కవి చూపిన చమత్కారము (పశంసార్హ ముగా నున్నది.
రెండవ దేశాటనము
పదునైదవ శతాబ్దీలో ఆం ధవాజ్మయ [పపంచంబున (్రీనాథుడే అనన్య
విషయమైన కవిసార్వభౌమ బిరుదమును సార్ధకముగా తాల్చినవాడు. ఆతనికి ఆ
బిరుదు భీమఖండము నాటికి లేదు. కాశీఖండరచనకు పూర్వ మెవ్వుడో
ఎచ్చటనో లధించియుండును. ఆ లబ్ధి యేమహారాజుయొక్క ఆస్థానముననో
పండిత పకాండుల సమక్షంబుననో కలిగియుండుటను బట్టియే అతడు దానిని
విజయదుందుభి _మోగించినట్టుగా సగర్వుముగా కొశీఖండమున ఈ [కింది పద్య
మున (పయోగించుకొనెను,
శా॥| ఈ మోణిన్నినుంబోలు నత్కవులులె రీనేంటి కాలంబునన్
దాకురామ చళుక్య భీమవరగంధర్యా వృరో భామినీ
వమోజద్యయ గంధసార ఘుస్ఫణ ద్రైరాజ్య భారంబు న
ధ్యక్షించున్ గవిసార్వభౌ మః! భవదీయ [పౌఢసాహిత్యముల్ .
ర్ గొడ్ర డిండిమబట్టు కంచుఢక్కను పగులగొట్టి దీనారటంకాలతీక్థమాడిన
పొఢథరాయల (రెండవ దేవరాయలు - 1489-16) ముత్యాలశాలలో కవితా
పట్టాభిషిక్తుడైన ముహూర్తముననే ఈ కవిసార్వభౌమ బిరుదు ప్రదానము. జరిగి
యుండును. కర్ణాటవేశ కటకమైన విజయనగరమునగలి కవులుము, పండితు
లును, కవిసార్వుభౌముని |1పశంసాపూర్వకముగా నన్యానించి యుందురు. ఆ
పండితులఎదరు విద్వత్సభలలో ఆయన దర్శనమైనపుడు నూ ర్యోదయవేళ
తామరకొలను వలె పరమాహ్హాదముతో ఉప్పొంగియుందురు. ఆ వైభవమును
కూడ ఆయన కాశీఖండముననే నూచించెను.
తే॥ [పాయమెంతయు మిగుల(గ [వాలకుండ(
గాశికాఖండమను మహా[గంథ మేను
దెనుగుజే సెద( గర్జాటదేశకటఓక
పద్మవనహేశి శ్రీనాథభట్టనుక వి.
388
నీమఖడరచనములతో అన్నయామాత్యుని ఆదరము లభించినను వీర
భదారెడ్డి పొపుమాతము లభింవలేదు. దానికి కారణ మూహింపలేము. అది
లభింపసినాడు ఆ పట్టణమున కాలయాపన చేయుట తగదని ఆతడు (కొత్త
భూములు వెదకికొనుచు పోయిఉండును. ఆ సంచారములో మొదట ఆతనికి
మెక మిచ్చి నవాదు వల్లభా మాత్ఫుడు. ఈ అమాత్యుడు కడవజిల్హాలో మోపూరు
ణమున విజ యనగరమువారి పాలనలో ఉన్నత పదవియందుండెను. శ్రీనాథ
(స భామాత్సుల హోలయికో' యాదృచ్చిక మో లేక విజయనగరమునకు దారి చూప
గలడని యాశతో శ్రీనాథుడే యాతనిని సమీవించెనేమో చెప్పలేము. ఏమైన
నేమి? వల్టభామాత్యునకు “క్రీడాభిరామము” (వాని వెట్టి ఆతనిచే నత్క్భతుడై
ఆదారిబతెవు తో శ్రీనాథుడు విజయనగరమున కేగి దిగ్విజయముచేసి ఆ విజయ
ధ్వజకముతో మరల రాజమహేందవరము వచ్చియుండును. అంతతో “ఈమోణి
న్నినువోలునక్కవులు లేరి నేటికాలంబునన్ "అని వీరభ్యధా రెడ్డి వృదయపూర్వ
ముకగానే | [పళంసిఐచి ఆస్థి సానమున జేర్చుకొని కాశీఖండ కృతిపతి త్వభాగ్యమున
కర్షుశయ్యెను. శ్రీనాషడును “పవభదారెడ్డి విద్వాంసుడ”నని నగర్వముగ
చెపంకొ నవెడనప. కాదన సీరెంటవ దేశనంచాచములో శ్రీనాథుడు రదించిన
మేటికావంము 'కీడాభిరామము. నంపాదించిన మేతియశము దేవరాయల కొలువున
&
Fa
రి EK
30 ec
ర్రడాథి రొమము
ఈ శకాద్ది ఆరంభముతో శ్రీనాథుని వీధినాటకమను పేర ఒక పద్య
సంపుటి యెవరిచేతనో (వచురించబడినది ఆందులో శ్రీనాథుడు చెవ్పిన
పవుములు కలవు. అవెకాక లక్షణ; గంథములో శ్రీనాథుని వీధి
హదింపబడిన పద్యములు మరికొన్ని కలవు. ఆలక్ష ణ
ను బట్టి శ్రీశాథువివేర నెగడుచున్న వీధినాటకమనునది వైన
ఏసంపుటియే కాబోలునవి లోకము సమాధానవడినది. కొంత
భ్
అయమునుంకి * “ శీడాభిరామమ ను” సంపాదించి
అట MT రా ఖాకీ కత న్ కా ఇ ఇ
అకద... దాకిలో ఎధినాటక పవనంవుటి"లో గల ల పద్యములు కొన్ని
ల
రునావమెక ' లి కవ
ఆ రాజులు, ఆనభాసారులు ఆ మోటుదనషును గూడ చనుతా
ఆనందించి యుందుతి.
శీ నాథునిపేర జెలుచున్న చాటువులలో నతడు న పయముగ [నానిన
Cray
స ae చు
చ నో Su ng ra ౪; జ MY Ee ms A అట వ. వ. టం జల్ల కో ఇల్ల
రు “" యత కంట గితుటిడని వెడి J య్య సలు యుగ జెప్పుటయే క ష్టము
యు జు యు [క oA
యా Cy a pe జ్ mE ధా Pa న ఇభ న్ రా అజాయ జో లాకు జ డ్ ము ల్ని బో a
యిన్న మొన్న ఏ తురగా రామకవి మొదలె నవారు చెపిన చాటు వద [ములను
మ. hss Chem
యాతా nh fn wan Ba జ నో వ. ॥ అకు అట ( అ
1) గు స లొకము (నా భన ఓ సటిగట్టిన వొపము బగునది, ఇంత స్వల్ప
న డు
కాలములోనే నిష్కాారణ మిన్ని గవద్యములు నాథుడు మోయవలసి వచ్చినపు
ఈ యెదువందల సంవత ఎరముల వ్యవధిలో సన్ని యాతని కిట్టంట గట్టబడెనో
3. ద
మువదు చెప్పగలడు / శ్రీనాథుని నెనే యితర కవ్రఐ భారమును మంచికో
చెడ్డ కో మోనీన వారు తెలుగున వేమన, సం స్మ్పృముతన కాళిదాను జగన న్నాధ
పండితుడు, పాడ సీకమున ఉమనుద్ ఖ యాఇము ఉన్నారు.
శ్రీనాథుని జీవిశచరిత్ర (వాయుట యనగా వదునేనవ శతాబ్దినాటి
యాం; థదెశ చరిత [వాయుట-అనీ చిలుకూరి పీేఠరభ్యదరావుగారు పలికిన
పలుకు నిజమైనది. ఆ కొలమునను చ్చ స్థితిలో నున్న ఆంధ కర్ణాట రాజము
లతో నతనికి గల సంబంధము, నానాదిశల నొన సన సంచారమును ఆ కవిని
ఆంధ లోకైకకపిగా జేసినవి. కొండవటి చరిత (వాయు నైతిహానీకుడు
శ్రీనాథుని కొత |పకరణమైన నంకిత మీక తప్పదు, శీనాథుని చరిత్రను
భో
4 7 ల. ఇలు Mf a ere en న న న్ లా ne ore
[వాయువాడు రడ్జిరాజు 5 చతి[శ ముతో గలిపి కాని బాయలిడు., ఆతని కనకాఖభి
వ. వ్ర వన ఆ వరా యం
మక మును వదించువాడు (వొధదివరొాయల రా
(3
జ్యవైభవమును వర్లింవక తీరదు.
ఈ విధముగా మటీకొన్నీ విధములుగా ఆ సుహాప్పరుషుసి జీపీత మానాటి రాజు
లయు, మం[తులయు, సంపన్నులయు జీవితములతో పడుగు వేకగా నల్లుః
ఏ సోగును విడ డియరాసిదిగా న పన్న ది,
+ అల్లో ఇటో ఆం టీ ఇ యే
కవి సొరభౌముడు తనా దరించిన మి తుఖను (పభువులను స్మరించు
be) on
ఖ్. నా గా న లో (53 నట. నీ
చున స్వర (ప్రజ్ఞానము ms దించె, ఈ మై తీధర్మా క్ర జ్ఞ కయ ఆయన లొక
Wt nF ల్ల గా A ఇ ఇర శ రో
రంజకత్వమున కింకోక హేతువెనద. అసధృష్యుడు నభిగమ్యుడు నైన ఆ
జలాల ,.
సరా Ww ఆజ లో వ. టీ నీ నం. శ్రా ఇట్ బల్లి రీ థీ i
దీరుడు జీవిత చరకుక్షణమున గూడ ఆత్మ ఇశాంసమును గల సక, యీ, లోక
భీ
ల జల్ a ల లో bs 4 జ ధ్
మున వలెన న్వర్షలోకము; గూడ కవిసా ర్యభాౌమ ప పదవి నధిష్టించుట ౩ తరలి
390
నమగముగా నన్వయించును. కావున ఇని తెలుగున ఎః నిన మొదటి సాన
కావ్యము, దీని తరువాత తంవాపురి యషగానములలోను, మరికొంత కొం
మునకు ఈ శతాబ్దిలో వెలనిన కొన్ని (వవాననములలోను, హేళన కావ్యము
లనివించుకొన్న కొన్ని రచనలుకలఅవు గాస్ వాటితో, కీడా భరి మమునంచు వలు
కావ్యాతిశోషతెచ్చిన శలీనంపన్నతలేదు. అదీగాక ఏటికి [లీడాభిరామము హల
చిరస్థాయిత్యము లేదు. ఇట్టి కొవ్యములకు కాసత త్త ఇమిచ్చునుది స్, దద్భా
ధానము. అనగా తేలికరచనయైన ఆ 'హేళనకావ్యమును సయితము. కొని
గుణో పేతమైన నుందర వస్తువుగా తీర్చిననే తవ్ప ఇది నీలువదు. ఈ పీవి
(శ్రీనాథుని _పజ్ఞవలన నైషధాదులతో పాటు అనశ్యరమై యున్నప ఆందుజే
క్రీడాభిరామము హళనకావ్యములలో మొదటిదేగాఠ ఉత మోత్తమమును. నైవ
మజియు తెనుగున లక్షణయుకమైన మొదటి రూవకమును ఇదియే.
(క్రీడా భిరామమున నమూహముమీద సంఘము నందలితోపముఐను నప:
మనోదౌర్భల్యము గల వ్యక్రుల ధర్మవ్యతికమమును ఎత్తిచూది పగల?
చేయుచు కవి నోరారనవ్వి మనచే నవ్వించును. (ప్రకృతివమ్య లై ఫ ఆట దుర్యట
హృదయుల చేష్టలకు వారిని వెన్ను చబచి మందలించినట్టుండునే గొని ఆగ పా
ముతో శపించినట్టుండదు.
నేటి సారన్వతాభిరుచులను బట్టి ఆవథ్యము అనదగిన వద్యములు దీని
యందు గొన్నికలవు, ఆ కాలమువారికవి మోటుగా నుండక పోవచ్చును. ఇతగ
హెళన రచనలకులేని ప్రత్యగత |క్రీడాథిరామమునకు కలదు. అందు పరివా
సింపబడిన సాంఘిక లోపములు ( పేర్దుమారినను) నాడేకాదు నేడును లోకమున
ఉన్నవే. _ నేడేకాదు ఎన్నటికిని ఉండునవే. ఎంత నాగరికత రిగినను
నంఘము ఆ వినోదములను జూదములను కొలువులను జాతరలను (తోనిపుచ్చ
జాలదు. ఆవి వల్లెలలోనే గాక వట్టణములలోను ఏ మూలనో ఉజరుగుచునే
యుండును. కావున ఈకథావస్తువు ఉదాతము కాకపోయినను రావిపాటి
తిప్పన్నకువలె శ్రీనాథునకును, శ్రీనాథునకువలె మనకును నమకాలిక్ష
ముగాశే
భాసిల్టుచుండును.
ఇంకొక విశేషము, మూలకారుగె
న రావిపాటితివృన [(పతావరుదుని
కొలమునాటివాడ్త కావున అప్పటికి మ
హావైభవో వేతముగా నున్న ఓరుగల్లు
391
పట్టణమును (పత్యక్షముగా దర్శించియుండు ననుటకు సందేహములేదు. లేకున్న
ఆ పీధులు, విపణులు, జాతులు, నాతులు, దేవరలు, దేవుళ్లు, వంటపూట ఇండ్లు,
చేశ వాటములు సాకాత్క_రింపజేయుట పొసగదు.
ఈ [గంథమే లేనిచో మనకు కాకతీయసా మాజ్య రాజధాని నాగరికతను
చదువుకొని యైనను కన్నీరునించుచు ఆసందించెడి భాగ్యముండెడిది కాదు.
అయితే ఈ[గంథము చితించిన నాగరికత, ఆ రాజధానీ నగరమందలి
గుర్వామానవ నంఘమునకు సంబంధించినదికాదు. అందులో ఏకదేశముమా[తమే.
(పతాపరుదుని పరిపాలనాకాలము నాటి ఆన్థానవైభవము గాని, విద్వత్సభలు
గాని, వీరభటుల వికమములు గాసి, గృహస్థుల నుఖజీవనము గాని, నాటక
శాలఅలుగాని, దేవతాపూజలుగాని ఇందు స్మరింపబడలేదు.
ఈ కథకు నాయకుడు కాముకుడైన గోవిందమంచనశర్మ యనెడి ఒక
_బాహ్మణ యువకుడు. నాయిక కామమంజరి యనెడి వితంతు యువతి. వారిరు
వురు అన్యోనానురక్తులు, మంచనశర్మ ఆంధవిష్టు నగరమైన శ్రీకాకుళ మున
కాకు శేశ్యరుని తిరునాళ్లు చూచుటకేగి, కార్యాంతరవ్యానంగుడై పురమునకు
తిరిగిరాక కొంతకాలము కామమంజరికి విరహవ్యథగొల్పెను. ఆతనికి ఆ
నంచారములో టిట్టిభసెట్టియను నొక వైద్యయవకుడు స్నేహితుడయ్యెను.
ఆతనిని తనవెంట ఏకశిలానగరమునకు దోడొ్కొనివచ్చి ఆ పురవిశేషములు
ఆతనికి చూపుచు, దినమంతయు గడ పెను. మధ్యాహ్నవేళ వారిరువును పూట
కూటింట భుజించిరి. పూటకూటి ఇండ్లు (ప్రత్యేకముగా నొకవాడలో నుండెడివి,
౬ వీథికి అక్కలవాడ యనిపేరు. అందులో ఒక రూకశకే ష|డసో పేతమైన
మృష్టాన్నము లభించెడిది.
ఊ కప్పుర భోగివంటకము కమ్మని గోధుమపిండి వంటయున్
గుప్పెడు పంచదారయును [కొత్తగకాచిన యాలనే వెనర్
పప్పును కొమ్ము నల్లనటిపండ్లును నాలుగు నైదునంజులున్
లప్పలతోడ కొంజెరుగు లక్షణవర్దుల ఇంట రూరకున్.
భోజనానంతరము మరల పుర దర్శనమునకు బయల్లేరిరి రాతివడు
నప్పటికి మంచ నళర్మ ఒకసంకేతస్థలమున కామమంజరినీ కాగిటల్ జేర్చుకొనెను.
తిట్టిభ సెట్టికి గూడ నింకొక యువతి పొందుయేర్పాటు చేని తన మె,తిని సార్థ
392
కము చేసికొనెను, ఆ నాడు ఆ మితులిద్దరు వేకువవేళ మొదలు ర్యా తీవరకు
చూచిన వింతల యొక్కయు వినోదముల యొక్కయు వర్ణనయే ఈ నాటక
మున గల |పధానాంశ ము.
ఇందు చి[తింపబడిన సంఘజీవితము ఎక్కువ పాలు అనుదాత్తమును,
పామరమును, అనివించుకొనదగినది. ఆ జీవితమును గడపెడి వ్యక్తులు లఘు
వరనులు, రాజాస్థానమునకును, విద్వత్సభలకును దూరముగా నివసించెడి అవర
వర్గీయులు.
వారు, ఆ మహానగరమున రాజవీధులలో గాక సందుగొందువాడలలో
జీవితమును గడుపుకొనువారు. కానీ, “ పతావరుదడ ధరణీశోపా త్తగోష్ట
(పతిష్టా పారీణ” యైన మాచల్టేవి వారాంగన చిత్రశాలా[వవేశ ము చేయుట
ఇందు వర్ణింపబడినది. అవేశ్యారత్నము సందుగొందులలో నివనించినదని చెప్ప
లేము, కాబట్టి పామర జనుల వాడలతోబాటు, వేశ్యావాటములు కూడ ఇందలి
కథా కార్యమునకు రంగస్థలముగా కొనబడినవి.
వీధి యనెడి రూపకము ఉదాత్త వస్తువు నంగీకరింపదు. కనుక [(గంథ
కర్త లఘువర్తనుల జీవితమునే వర్గ్యవస్తువుగా స్వీకరించెను. (వహనన జాతి
రూపకములలో వీధి ఒకటి. హాస్యము దాని [పధానరసము, రాజులు, మంతులు
మొదలైన ఉన్నత పురుషులు హాన్యరనమునకు ఆలంబన విభావము కాశాలరు,
కావుననే అట్టి ఆలంబన కోసము ఈ నాటక రచయిత వెలివాడలోను, మైలనంత
లోను, సందుగొందుల్లోను [పవేశించెను.
మరి దశవిధ రూవకములలో భాణము, వహననము, వ్యాయోగము,
ఆంకమ్ము విధి, అనునవి ఆయిదును ఏకాంకికలు, వీటి యందలి ఇతివృతము
ఒకనాటి కథయె యుండవలెను. వీటిలో వ్యాయోగము మాతము కొంచెము
ఉదాత్త పృాతచరితము కలది. తక్కిన నాల్గింటిలో వచ్చెడి పాత్రలు ధూర్తులు,
పామరులు, విటే విటులునై ఉందురనియు, నూచ్యముగానో [పత్యక్షముగానో
కాముకవ్యవహారము నడచుననియు శాస్త్ర నిరేళము కలదు, ఆ కాముక [క్రీడ
శృంగార రసముగా భానించినను, అది తదాభానము మ్యాతమే కాని రనము
కాదు. దాని పరిపోషణయు జరుగదు. కీడాభిరామము వట్ట ఈ లక్షణము నమ
[(గముగా నన్వయించును.
పకి ్లు
ఈ [(గంథమునకు కర ఏనుకొ రడ దలధామాతుండడి జన వన పాయ
యా జ వ శ ఖా “
మైన అవతారికలోను, భరత వాక్యమునందును, గద్య యందును స్పష్టముగా
, ళు
కలదు. ఆవతారికా పద్యముల నన్నింటిని ఉలఖించుట ఆఅనావళ్థకము. వాటిలో
వల్లభామాత్యుని వాగ్ర్రైభవము ఆకిమాతముగా వర్టింపబడినదెని
చాలును. మరి భరత వాక్యమును గద్యయు అనతిపిన *తములగుటచే ఉల
ఖించుచున్నాను,
భరతవాక్యము :
చం॥ ముదమున ముల్కినాటెవుర మోహనశల సుషర్తకందరా
సదనుడు కా భైరవుడు శం ంభునివట్లి సమ, గవైభవా
ఇది శ్రీ మన్మహా మంతి తిశేఖర వినుకొండ తిక యామాత్మ నందన చంద
ల
లౌ బు జ అ టన నం / ష్ డో
మాంబా గర్భపుణి శ్యోదయ సుక విజన విధేయ వర్చభరాలు _పణేతంటైన _డాభి
రామంబను సీదినాటకంబునే సర్వంబు నేకాశ్వానము వ
ఇంత స్పష్టమెన (గంథ స్థ నిదర ృనముండ గా ఇదె శ్రీరాఫ్ చిరచిత
మెట్టగుననియు, లక్షణ [గంథములలో ఉదాహరింపబకిన ఇందలి పద్యములు
శ్రీనాథునివే యని ఇయు ఆ లాక్షణికులు లోకమునందలి కింవదంతిని నమ్మినవారే
జ
గాని చారిత్రక పరిశోధనలుచేని సత్య మదు కవారు కాదసి యు కొందరు విమర్శ
ష్ వాయు టబ దతా చ nM
కులువల్లభామాత్యక రృత్యమును సమర్థింతురు మరిక లందరు జ వతారికాపద్యములు
pws a
జ దన ప
ఆత్మ స స్తుతిభూయిష్టములగుటచే బ్రభువ
వ
యమ
ల్ | స్తో శ
వ్రానియండుననియ, దాసివంటిద స్ట పత -
Meg Wa 2 నట ins py ే
దురు ఆ |వసావనా భరతవా లా సూ తధాంయిం వచనములు వొ
ఖో ఖో త్ శీ i
వల్దభునకు ఆత సతిదోవము. ఆహౌదింపశాలపని =
h | ఉస వ ప నో ఖై న Pp [" గ. క్రీ Pes
ధానము చెప్పుదురు. కావున కర్త త్వనిర్ణ యమున క పన్తావనా భన తవాకిస
లుపకరింపవు. లక్షణ్యగంథములును అంతటివే అనుకొంవ ము.
394
పోతే ఈ గంథమును చేతబట్టి మొదటి పద్యము చదువుటతోనే తెలుగు
వాజ్యయముతోను తెలుగు కవుల౭ల విశేషములతోను, పరిచయముగల ఏవనరను
డైనను ఇది శ్రీనాథుని కవిత్వమే యని తికరణపన్దిగా నంగికరింవక తప్పదు.
ఈ అంశమును ముఖ్యారారముగా చేకొని శ్రీ వేటూరి పభాకరశాన్రి (గంథ
నకు విపులమైన వీశెక (వాసి ఇది శ్రీనాథ విరచితమేయని సిద్ధాంతముచేసిరి.
ఆంతకుమించి నేను చెప్పదగినది ఒక్క మాటయైనను లేమిచే తయన సిద్ధాంత
వాక్యములే ఇచట ఉదాహరించుచున్నాను.
“ కిడాభిరామమున వదనంవిధానము, ఆన్వయకమము, కారక|వయోగ
వైచితి, వదో శ్రవక మనిర్వాహములు, వేతి వదము శ్రీనాధుని పేరుగ్గడించు
చున్నవి.”
కిడాభిరామము నాటికి శ్రీనాధునికి నడివయస్సు దాటినది. రాజమహేం
(దవర రాజాస్థానము మీదనో విజయనగర రాజాస్థానము మీదనో చూపు పెట్టు
కొని ఇంకను 'విద్వతగ్నవిమండలమున అధిక యశ ము నార్జించు నాళతోనున్న
కీ రికాముడు వై తికదృష్టిచే నంతగా సమర్ధసీయముగాని ఈ [గంథమును రచిం
చుటకు సంహయించి యుండును, న్వతం[తుడును, కవులయొక్కయు, పండి
తుల యుక్కయు, ఆఅచ్చేపణలను సరకు సే యని ఉన్నతప పదస్థుడునైన వల్హభా
మాత్యుడు దానివలనవచ్చు క్తి ర్త్యపకీరులను దాను వహించుటకు తలపడి, దానిని
తెనిగించుటకు ముచ్చటపడి శ్రీనాధుని సందేహమువావి తనపేరిమీద దానిని
చెలయించియుండును. వల్పభామాత్యుని పేర ఈ గంథను వెలయుటకు ఇచి
కారణమని నాయూపహా,
కాశీఖండము
కాశీమాహాత్మ్యము నభివర్ణించెడి ఈ పురాణమునకు కూడ స్కాంద
వురాణమే మూలము. ఈకశ్వావవ రనమునకు మూలభూతమైనపాత్ర అగస్త్యుడు.
ఆబుషి ల్ కహితార్థము వతల యభ్యర్థనవై కాశినిబాసి దక్షిణాపథమునకు
వచ్చి వ ల్హావురాదె డె షే తమ లను దర్శించుట ఈ (గ్రంథములోని [ప్రధానాంశము .
మెరుపజ గతము మేష మతర తో వింధ్యా|ది విజృంభించి నూర్యసంచారము
నరికట్టుట ఆగస్తుని కాకీ డ్రగ్ తనమును నిమిత్రము. కావున వింధ్యపర్వత
నిరోధమే ఈ [(గంథము కు పస్తావనాాపాయమైనది. లోపాము[దాసహితుడై
కీడాభిరామమే యనీయు, తత్పూర్వుము ఆ పేరుతో (వచారముననున్న చాటు
పద్యసంపుటికి “ఏరి నాటకమను పేరు క క లితమనియు తెట్పదముయ్యెను. తదాది
(శ్రీనాథుని వీధినాటకమనగా [కీడాభిరామమేయనె నిరూఢవ ఎయ్యును, “ఏధి"
యనగా దశవిభధపహవకములలో ఒకపకదా।ః రూపకలక్షణ మెచియులేని ఆ వద్య
సంపుటి ఏధినాటక మెట్టనునని వండితుల కైనను నందేహము కలుగలేదు. ఈ
(గ్రంథము ఆభించిన వీమ్మట ఢీనాథుసిపేర లక్షణ గంథ ములలో. ఉదాహరింవ
బడిన వీధినాటకమనెడి [గంధము ఈ కీడాధభిరామమే యని తోకము నంత
నించినది. కావున లక్షణ్యగంథక ర్తలు పేర్కొన్న శ్రీనాథుని వీధినాటకము
ఈ [కీడాభిరామమే.
రావిపాటి త్రిపురాంతకుని (పేమాభిరామమునకు ఈ [కీడాభిరామము
స్వేచ్చానువాదము కానోప్పనని న హరన క రణమున జెప్పతిని. శ్రీనాథుని ఇతర
[గ్రంథములలో కొని, పద కరములు, భాగము లిందు కానవచ్చు వే ఇది మూల
విధెయము కాదనుటకు (వ్రబఐద్భ పంత. అనువాదములోనే కాదు, [గంథ
నామకరణములోగూడ శ్చ; నాథుడు సంతం త్రత చూపెను, నెషధీయ చరితమును
ఫి
శృంగారనై షధమని పేర్కొనిన ఈ సిరంకుళుడు [లిమా వాభిరామమును [కీడాభి
రామమనుటలో నేమివింత? అయితే నామకరణములో ఆతడు చూవిన స్వేచ్చ
అన్వర్థమేకాని న్మిష్పయోజనము కాదు. ఎట్టన, [కీడాభివామమున గల విట
విటీధూర శృంగార చేష్టలు _తిపురాంతకుని దృష్టిల లో | పేమమూలకములు, [పేమ
శ బమునకు ఆ చేష్టలు అర్హములు కావనీయు ఆవి ఒక విధమైన విలాస।కీఢడ
లనియ, శ్రీనాథుడు భావించి నామమును మార్చెను. పావపుణ్యములు ధర్మా
ధర్మములు మనన్సునకు తట్టని యువజనము స్వేచ్చగా వయోనురూవముగా
ననుభవించు నుఖముల అనుభూతియే [కీడ, పవితమును ధర్మ బద్ద మునైనది
(వేమ. సామాన్యలౌకికదృష్టితో చూచినవుడ్మాకీడ పరిహనసింపదగిన ఉద్వ్యృత్తి
యేగాని శిక్షింపదగిన మహాపాపము కాదు. (గంథకర్త అట్టి ఇతివృత్తమును
లోకసంస్కారా వేక్ష చే గెకౌెస్తి ౨ వోన్యర స్మపధా నమైన [గంథము రచించెనేని అది
హేళన కావ్యమగును; నకావ్యమునకు మొదటి లక్షణము హోన్యరన ప్రధాన
మగుటయేగాక్క ఆ హేళనకు గుకియగు వ్యక్తులు సై తము తమ్ము గురించితా మే
నవ్వుకొనునట్టు చేయుట. రెండవది ఆ హేళన కటువును దయారహితమును
గాక మృదువును సరసమునయి ఉండుట. ఈ లక్షణము కీడాభిరామము పట్ట
396
ఆని ఆనూయావిష్టుడె ఇతరుని సంపదకు ఉది క కోతతో ఉపతపించిన ౪
దురహంకార ఆగ సుని 'పునరాగమమునకు అనుక్షణ నిరీక్షణచేయుట.
తే “ముని జటాధారి శ శివభక్తు, డనఘు మూర్తి
యవ్వండేతెంచు న నప్పుడు...
గుంభ నంభవుండను కోరి. కొనలు సాగ”
అజ్జెత్తి చూడవలనిన దుస్థితికి వచ్చెను. ఈ కథ బోధించెడి
శ్రీనాథ డీ క్రిందివిధముగా వా [క్రుచ్చెను.
లే॥ మొదలిగల వెక్కువయు(బోయి ముడి(గెన ది
కలశజుని నేతముల(గెంపు గాననైన
రొరుని యెళ రమీక్నించి యువత వించు
నటి ఖలునకునిది వెద్దయౌనె తలప,
క ప వీప్పితంబులు
ంచెనయేనిం దిదవ(జెడు నన్యుని సం
( గనుంగొని యవ్వని
ననూయ్యాగహంబుంబొందు నతనికిన్.
లన్ pp
[లు 6
గ్ ఇర
లయము
నీతిని
ఈ క థాసందర్భములోనే మయూరుని నూర్యళతకములోని శ్లోకములు
కొన్ని సందర్భమునకు పాందవడునట్టు ఇంచుక మార్పుతో తెవిగింపబడినవి.
క్రాత్రః శ్యామ లతాయాః పరశురివత మో౬రణ్యవ హ్నే రివార్చెః
పాచ్యేవాగే ? హీతుంగహ కుముదవనం (దాగుసోగహనః
బకర్థంధిస్దన్ దుభూమ్యోరవధిరివ విధాతేవ విశ్య్వాపటోధం
: న
MT
wr tl
సర్ న్శాగ హనలతకు?
వాషాణములవంటి మయూరుని (సగ్దరలు శ్రీనాధుని సీనవద్యపుమూనలో మైనము
ల కరిగి ఆతనికిచ్చవచ్చిన రూపమును తాల్సినవి, ఉదాహరణార్థము నాలుగు
—
భావాల
397
నక్షతకుముద కాననము గిక్లెడు వౌంచె(
[బాచియెత్తిన హ స్తపల్ర వ్యాగ
మరనీ మింటికి మంటి కైక్కనందేహంబు(
బరిహరింపంగ బాల్పడ్డయవధి
సృష్టిక ందెడు తొలుసంజ చెలిమికాడు
కుంటు, వినతామహాోదెవి కొడుకు(గుల్ల
నవితృసారధి, క మైబ్రచాయం దెలుప
నరుణు డుదయించె( (బాగ్గికాభ్యనరమున,
న్యక్కు_ర్వన్నో షధీ శేముషిత రుచిశుచేవాషధీ: (పోషితాభా
భాన్వర్ధా౦వోద్దతేన ప్రథమ మితకృతాభ్యుద్గతిః పావకేన
పక్షచ్చేద్యవణా సృక్ళత ఇవదృషదోదర్శయన్ పాతర దై
రాతా[మః స్టీవ భానోరనభిమత నుదేస్తాద్రభ సుద్ద మోవః,
(పాలేయ కిరణవింబంబు వెల్వెల(లాజీ
యస్తాచలంబు సె నస్తమిల్లు
వరునతో నోషధీవల్టీమ తల్లుల
కాంతి వైభవలక్ష్మి కచ్చువదల,
రవికాంత పాషాణ రత్నంబులం దుబ్బి
యగ్ని|పత్యు క్థానమాచ రింప(
(బబలాంధకార ధారాచ్చటాపటలంబు
పంచబంగాళ మై పాజిపోవ
నుదయపర్యత కటక గండోపలముల(
బక్షమూలచ్చిదా [వణ పభవమైన
నెత్తురనియెడు విచికిత్స నివ్వటిళ్ల
భానుకిరణంబు లొక కొన్ని పా కనభము.
జ్యోత్స్నాంశాకర్ష పాణ్బుద్యుతి తిమిరమవీ శేష కల్మాషమీష
జ్ఞ్రమోద్ఫూతేన వీజ్జంనరనిజరజసా నన్ధ్యయా కోణరోచిః
పాతఃపారంభకాలే సకల మివజగ చ్చితవ న్మీలయన్తీ
కాని స్తీక్షత్వి షో ౬ క్ఞాంముద మువనయతాత్తూలికే వాతులాంవః.
398
సీ తతివి వెన్నెలలోని ధావళ్ళ మొకకొంత
నవసుధాకర్ష్ణమ [దవముకాగ
జిన్నారి పొన్నారి చిలుతచీకటిచాయ
" యనలుకొల్పిన మషీరసముగాగ
నిద మేలా ంచిన నెతమ్మి మొగడల
పరువంపు బుప్పొళ్ళు వారిదళముగ
దొగరువన్నియలేత తొలునసంజ కెంజాయ
కమనీయధాతురాగంబుగాగ
వర్ణములుగూడి యామినీ వ్యపగ మమున
జగము చిత్రింప దూలిక చందమైన
కొమరుబాయంపు నూనూగు కొదమయెండ
(పాచి కభినవ మాణిక్యపదకమయ్యు.
ధూర్దంసాగకగహోణి ధగజపట పవనాందోలితేందూ నిదూరం
రాహౌ, గాసాభిలాషా దనుసరతి పునర్దత్ర దక వ్యథా ని
కానా శ[కాంసకే హలాధుత విబుధధునీ నిర్భరాంభాంని భ|దం
దేయానురోందవీయోదివి దివనవతేః న్యందన (పస్థితాని,
న్స ధూర్తండ సుట్టన తుటిత (గహగావ
ధూళిపా౪మీళ ద్లుస్ట్రలములు
a యఖ
ధంజపట పలవోదత మరుత్సంపాత
త్ో ల్ టి
పరికంపమానోడు పరివృఢ ములు
గాసాభిలాషానుగత విధుంతుద పునః
(పాప్త చ|క్రవ్యధోవ,( దవములు
(శాంతాశుని డ నిశా శధారోద్దూత
స్వర్థు సీ నిర్ణ ర “జలచరములు
గగనవపదల:ఘనైక జంఘాలికములు
వద్మ జాందవ నిజరథ (వస్థితములు
సాంగెనని దక్షిణాయన నమయ మగుట
దర్శురముమీద మలయ భూధరము మీద,
ట్ట
399
ఈ [గంథమున సిట్టుతెనిగింపబడిన క్టోకములు వదమూడు కలవు. కాశీ
ఖఅడము స్కాందపురాణము నందలి కథకు యథార్థానువాదము కొదనుటకు ఈ
సీసవద్యములే (పబలసాక్ష్యృము. మయూరుని కోక ములు ఆ సంస్కృత పురాణ
మున నుండవు ఈ సి సవద్యముల లక్షణము నెషధమునందలి సీనవద్య
లక్ష్షణములకు సోదర|[పాయము.
అగస్త్యుడు కాళినిబాయుట
వింధ్యవర్యతము విజృంభించి పవెరుగుటచేత నూర్యర థగ మనము నిరో
ధింపబడెను. దానితోపాటు, జ్యోతిర్మండల సంచారములు సంభించి పోయెను,
కాల వరిజ్ఞానమునకు ేతుభూతమైన సూర్యసంచారము. లేక లోకమున
యజ్ఞ యాగాది క్రతువులు జరుగవయ్యెను ఈ మహోవసష్టవమును గూర్చి దేవ
తలు (బ్రహ్మతో మొరవెట్టుకొని, ఆయన ఉపదేశానుసారము. కాశిలోనున్న ఆగ
స్యుని వేడుకొన బోయిరి. బృహస్పతి, ఆ ప్రశయమును లోపాము[దా సహితుడై
యున్న అగస్త్యునకు విన్నవింపగా, ఆ బుషి లోకరక్షణార్థము, తదాపన్నివా
రణ కార్యమునకు పూనుకొనెకు. ఈ యెడ బృహస్పతిలోపాముదకు పతి
(వతాధర్మము లుపదెశించుట సందర్భ శుద్ధిలేమిని అస్థానికముగా పొడగట్లు
చున్నది. పాతివత్యములో, దేవతా న్రీలకే ఆదర్శము కాదగిన లోపాము
[(దకు బృహస్పతి ఉవదేశమేల ? కాని, పురాణములు ధర్మవనంగములు
చేయునపుడు వక్ప(శోతృవివేచనములు చేయవు. అవకాశము కలిగినపుడెల్ల
ఏదో విధముగా ఆధర్మము లుపదేశించు దే పురాణనం[పదాయము. స్కాంద
పురాణమునందలి ఈ ఘట్టమున పత్మివతా ధర్మోవదేశముకలదు గనుక శ్రీనాథుడు
దానినే అనునరించెను. కూచిత్య దృష్టితో నెషధమును వలె దీనిని కూడ ఆతడేల
సంస్క_రింపరాదు ? ఆని (పశ్నింతు మేని అట్టి నంస్కారము కావ్యములలో
చేయతగును కాని, వురాణములలో చేయతగదు. ఆపనికే పూనుకొన్నచో, పురాణ
ములలో నగముకంటె యెక్కువ భాగము వదిలి పెట్టవలసి వచ్చును. ఇదియే
కాదు. ఈ [గంథములోనే ధార్మికములు, యౌగికములు, పారలౌకికములు,
ఆధ్యాత్మిక ములు, మొదలైన [పనంగము లనేక ములు ఆస్థానికములు కలవై.
పొఠకులు వాటి పరమార్థము [గ్రహించి విజ్ఞాన వంతులు కాదసను గాని వాటి
నందర్భొాచిత్యమును విమర్శింప బూనరాదు. పురాణములలో నే యేల, కావ్యముల
డ్
ఖా నాట్
ననములకులోనె ?
ఇండిబంగారు
రములు సేవించినను
యజదతుడ నెడి
థి
వు. అది ఆటుండనిండు.
దీన నిర్వేదము ఎంతో రసవంతముగా
యుడునె న
వేపై
స దక్షిణ దేశమున నన్ని త్రీ
యుండెను,
ను కోతి
జాడు ద్యూత కీరిడాది వ్య
తిరుగుచుండెను, ఇంటగల
ఆధనమును దురోదరమున వ్యయము చెయు
400
fi
లు చాలాతోట్ల కల
గుణనిధిక థ
యాగా
భషుడె
డు
దది,
కీ
న్
|
ద సదావాచ carn) రండు
[న
mt
MI Ia
అతో
కులాచారము లుజ
న్న
గ
టిన
న్
తంికి జెప్పక లేక లేకబు
సె
ca
t+
ర్యా
గు
న
$13 సఖి
MR భర్య
లి ఇహ
నం. ఇళ
గ.
ళం
గ్
4 or
“2 లీ
న
9 ౪3
3
"fp [7
319
v3 53
కుమారుని దుర్య ర
దెవమ్మను విలిచి కుమారుని చరి
త్తే
చేతను,
దురుణములను కవ్పెపుచ్చు
గ
ఖ్శ
తో
వాత్సల్యమ
బహూకరించిన
[త
కవు
ఉల
బ్బా
a
Re)
జె
ట్ భలె
క}
౮
యు జ
a గ
[0
3e fo
[(D
42 ir
ళా క్ర
౪ కత
|
న్.
3 క
ఛి b,
y3 |
Ta, 3
౧0 hf
3 3
| సస
శ 7
«a కి
a =
x7
“3
గ్ ల్
¥:
స్త ల
ఓ ల + క్ర జై
కో ra? i
౧ 8
గీ ‘2
“3 3 68
3 రం ౪0 5
గై సళ సరి
శీ cd 0 $)
నే fh (0
vp గ్గ [24
Ye న్ Yy Ee)
10౮9 గ
ళ్
9 ® స్ట్
ya fh కం
50౧ ఆం కు
+ క్ర 8)
2 9 oe 9
fa ళతే rs మో
ya Pra
bE hyp
wg 3 అ |
f3 3 ౨౨ ౨
యస్ 2 రే
0 x3 స re;
aa మ
(1 ళో న.
ల్లా (14 3 ud
ళ్ 3 £4 fre
ట్ర 9
él ft ly +
3 ల్లీ శ
స] ur
wa is
మ కే sft
¥2 న
శే టో [1
ఖై చ్ ఖ్ స్
a 8 a1
ర్ గతే శ్
|
ఓం జ్
ఖై h, fa 3
టె రాతి9 ఓక శివాలయము (వవే
401
శించి, దీపము వెలిగించి అచట శివుని కర్పింపబడిన, నైవేద్యమును దొంగిలించి
పాజీపోయెను, ఆచోట ని దించుచుండిన భటులు ఆ అలికిడికి కేచి పారిపోవు
చున్న వాహ్మణబువుని వెన్నంటి తణిమికొట్టిచంపిరి, ఆజీవుని యమలోకము
నకు కొంపోవుటకై వచ్చిన యమకింక రులకును, కైలాసమునకు కొంపోవుటకై
వచ్చిన శివభటులకును, వాని పుణ్య పాపములగుదించి కొంతవాదము జరిగను.
శతి వాలయమున దీప పదానము చేసిన పుణ్యమునకు శినభటులు, వానినొక దివ్య
రథముమీద కైలాసమునకు కొంపోయిరి. వాడు శివుని ఆనుగహముబే మరు
జన్మమున రాజుగా పు ట్రైను. ఆ జన్మలో పజలచే ఇంటింట కివదీపారాధన
చేయించి తత్పుణ్యఫలముగా ఆమరు జన్మమున కుబేరుడై శివునకు నఖుడ య్యెను.
తెలిసియో తెలియకయో ఈషఠ్ శివకైంకర్యము చేసిన మహావతితులక్రైనను
పుణ్యలోక (పా_వ్రిలభించుననెడి శివధర్మమునకొక దృష్టాంతముగా చైవ బడిన
చిన్న కథ ఇది. ఇందులో నీ మహాకవి వవర్శించిన పాత సృష్ట, సంక్షిపత
సందర్భశుద్ధి, జౌచిత్యము, వృత్తాంత కథనము, పాతోంచిత శైలి మొదలయిన
లక్షణముఅతో తీర్చబడిన కావ్యశిల్పము, ఆధునిక కథానికలకు సైతము మేలు
బంతిగా వెలుగొందుచున్నది పై ఉపాఖాానము
రి
వయాగలో దేవము. చాలిం
al పూక జీ అ
చిన శివకర్మ యనెడి [బాహ్మాణుని విష్ణుకింక రులు వై కుంఠమునకుకొని= వుగపుడు
| cr జ oa
ఆ మార మధ్యమున అతనికి కుబేరలోకమును చూపినప్పుడు చెవు... వాలి
గ
rd
వ్ సవన తోంకిర: డలవ
ఒక కుబేరలోకమునేకాక సూర్యచం్యద మండలాది నమస్త జ్యోతిర్మ ండలము
లో కా aN
లను, (బహ్మ విష్ణు మహేళ్యరులలోక ములను, ఆతేెకి య
శివశర్మ కథ
ఖత్
CA
[కి
ba
CH
ix
త్న
ళా
చే
శివశర్మ సంపన్న మైన గృహ జీవితమును గడిపి ముడిమిగడిని?
మోక్షపాప్తికొలకు కాశికి చేరెను కాని మనను నిలకడ చాలక వయాగ మోక్ష
[పదమనెడి తలంపుతో కాళిని విడిచి ప్రయాగ చేరె. ఆచ్చటమను, నిలువక
ప వ మిళచితుడుకాక మరల వయా
మరల కాశికి తిరిగి వచ్చెను. అప్పుడై నమ, స్థిమిత త్తు
న్ ఖ్ గ్ జ. wy క దట
గకు బోయెను. ఇట్లు రెండు తీర్ణముల మద్య అనేక పర్యాయములు కాక ఒ
ష్య ా అ
న వజ. కోట్లా తే,
జేసియు ఆ రెంటినిగాక ఇతర తీరములను సేవించుచు వళ్ళ వబ్బు లా
థి a
ల uf | అన్న «nf. Wr ww జ్విక దు
హరిద్వారమున దేహముచాలించెను.. ఆదివ్ష్ట శ్నేతముగనుక వము
వ నా
Wh
ఖో శ క్. అ న. వమ్ము టీ
లాతనిని వెకుంఠమునకు గొనిపోయిరి. వుణ్యానుభవము. ముగినీన ఏమ్మ
26
402
బ్రాహ్మణుడు భూలోకమున నొక మహారాజుగా జన్మించి, చిరకాలము (పజా
పాల నముచేని, పూర్ణజన్మ న్చుతివలన కాబోలు, నంత్యకాలమున కాశికిటోయి
(పాణమలు వదలెను. అంతతో నాతనికి జన్మ రాహిత్యమ యును.
i
తీర్ణములన్ని య పుణ్యపదములే అయినను, మోక్ష[పదడమైనది కాశీ
థ్
కత మెక. చేయని ఉపదేశించుటక్రీ ివకర్యో పాభ్యానము చెప్పబడ్డది. ఈ
వాఖ్యానమునుు, ఆగ స్త్యుడు లోపాము[దకు జెప్పెను,
ఆసలీ గంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును. మొదటిది
ఆగస్తుడు ల్ లోపాము|దకు భౌతికములై న తీర్థయ్మాతల మహేమలనే కాక
యౌగికములై న ఆఐతర తీ తర్థములను గురించి కూడ చేసీన ఉవన్యాన భాగము.
రెండవభాగము ఆబుకి స్వామిమల కే త్రమున కుమారస్వామిని దర్శించి ఆయన
వలన కాకీమహిత మును వినుట, వ్యాసుడు కాశినిబాయుట యనెడు వ్యతాంతము
ఈ 50డవ భాగములోనిడే కావున, ఆగ స్త్యుడు కాశినిబాయుట యనెడు కథ
అరు నను, వ్యానుడు కాశినిజాయట యనెడు కథ (గంథాంతమునను
నిపంధింప ఒడినది. ఆ ఇరువురి మహర్షుల వృత్తాంత కథనముచే కాశీఖండము,
హొవనారంభము ను. పావనాంతమును అగుచున్నది. అంతేగాక మమతాశకూన్యు
లును, నిన్న్యృహులును, బ్రహ్మన్వరూవులును అయిన ఆ మహర్షులే కాశీవియోగ
బాధను నిహింపలేక వథనొందుట వలన తత్లైత మహిమ వర్ణనాతీతమని,
స్ఫురింప చేయుటయే ఈ గంథము యొక వరోము వయో జనము.
మావోత్మక గంధముల వెక్కింట, తల్లేత దేవతా మహీమవలన
వావనులయిన ఉపాభ్యానములు చాల చెప్పబడును.
ఇస్టం ఒక గుణనిధి కథ మ్మాతమే కలదు. తక్కిన ఒకటి
వలు, (శవ: రోోపాఖ్యానము, కళావతి కథ) వతితులకు సంబంధించినవి
కావు, ఈ గంశమున ఉపాఖ్యాన భాగము చాల తక్కువగా, కాశీ మహాత్మ్య
వర్షమునము చాల యెక్కువగా నున్నది. అదియుగాక, అనేక యోగకళానస్త్ర ధర్మ
గారిది పకపక. ల
a పచ వనం: టి వలనను, ఊర్థ్వలోకముల వర్ణనల వలనను, [గ్రంథము
టం న్న అనే ఈ
వన ఈ గగంధథమువలన కావ్యాశందము కంటె, విజ్ఞాన
న్నది. ఎయ్మెడనేని కావ్యవదార్థలేశమున్న చో దానిని
న. పన్లు జ! ౯ ' hs షో my sy య (a
శ్రీనాధుడు ర నవంధుర ముగ్గా త్రీర్రి*
వచనక
న బపు! నుటకు నందేహముటేము. మొతము
కాశీఖండము అయఃపిండ మయినను, ఆసా ప్రదయోగ్యమైనది. శ్రముమీద
403
కవిసార్వభౌముని యుద్దుండశైలికి ఈ [గంథమే లక్ష్య భూతమైనది.
వైవధాదులయండు కానవచ్చు శ య్యారామణీయకమునకు ఇయ్యెడ నే వరిణామము
కలిగను. మతి ఆతని నానాశా స్ర్ర పరిచయమునకును, లోకవృత్త పరిజ్ఞానము
నకును మానవ పకృతి పరిశీలనమునకును ఈ (గ్రంథమే సాక్షీభూతముగా వేరా
నదగి యున్నది.
శ్రీనాథుని మూడవ దేశాటనము
పీరభదారెడ్డి శ్రీనాథునకు ఆస్థానపదవి యిచ్చియే కాశీఖండమును కృతి
పుచ్చుకొనెనో లేక ఆ పదవి ఈయకయే కృతి పుచ్చుకొని సత్కరించెనో చెప్ప
లేము, కాని, కవిసార్వభౌముడు పొలముపన్ను చెల్టింపలేక శిక్ష ఎంపబడినవుడు తన
పూర్వపు టొన్నత్యమును సంస్మరించుకోని “వీరభ్నదారెడ్డి విద్వాంను ముంజేత
వియ్యమందెను గదా వెదురుగొడియొ అని వగచినట్టు కలదు. కనుక ఆతనికి
కాశీఖండము నాడు రాజమ మాం్యదవరాస్థాన కవివదవిలభించి యుండునసియే
తలంచవచ్చును. పదవిలేని సత్యా_రమే పొందియున్న చో “ఏరభ్యదారెడ్డి
విద్వాంనుడ” నని చెప్పుకొని యుండడు.
తదాది తనరాజుయొక్కు జీవితము వరకునో, రాజ్యపతనా నంతరము
వరకునో ఆయాస్థానమున యుండియు దడ వచ్చును తదనంతరము మరల నిరా[శ
యుడై ఇంకొకరి [పావును సంపాదించుకొనుఓకో లేక చివరి దశలోనై నను
న్వతం|త జీవననోపాధి చూచుకొనుటకో బయలుదేరి యుండును. ఆ దశలో
బొడువల్తి |గామమున పొలము సత్తగొని వ్యవసాయము చేయుట ఆతని
స్వతంత జీవనాభిలాషకు నూచనగా జెప్పవచ్చును. ఆ వ్యవసాయము నిషృలమై
పోయిన పిక్కుటనో లేక ఆఊఃర నెంకొనక పూర్వమొ శివరాత్రి మాహాత్మ్యమును
రచించి యుండును. కృష్ణా తీరమున బొడ్డుపల్లి గామమున కవిసార్వభౌముడు
కృషివలుడుగా జానపద జీవితమును గడుపుటకు సమకట్టి తత్పాంతీయులై న
జానపదులు భారతమును వలె ఆరాధించెదెడి పల్నాటి వీరచరిత్ర వాన్
యుండును. ఆడిపదకావ్యము. దానినీ తత్రాంత [(గామణుల అభ్యర్థనము_
వానెనో లేక తనకే యట్రి ఉత్సాహము కల్లెనో చెప్పలేము. దాన నటుంచి,
ముందు శివరా తి మావోత్మస్ట్రమును గూర్చి ముచ్చటింతును.
404
శివరాాతి మాహాత్మ్యము
పుట్టుక చేతనే గాక గుణముచే సెతవ స్ప శ్రీనాథుని పద్య కావ్యములలో
కనిష్టము శివరాత్రి మాహాత్మ్యము. ఇది శ్రీశైలము నందలి శాంతభిక్షావృ త్తి
మఠాధిపతికి మూలభృత్యుడైన ముమ్మడి శాంతయ్యకు కృతి యీయబడినది.
సాధారణముగా [గంథావతారికనే ఒక |పబంధముగా రచించుట శ్రీనాథునకు
పరిపాటి, కాని ఈ [గంధావతారిక తద్భిన్నముగా నతివేలవమై యుండుటయే
గాక కొన్నివట్ట బాలిశము _(Childi5h)గా నున్నది. దీనిని బట్టి కొందరు
ఈ కృతి (పదానమునే శంకించిరి. శ్రీనాథుని అనంతరము ఈ |గంథమును చేజి
క్కి_ంచుకొని శాంతయ్య యెవరిచేతనో తనపేర అవతారిక [(వాయించుకొని
యుండునని వారియూహ. కాని శాంతయ్య అట్టి చౌర్యమున కొడిగట్టి యుండు
నని బుజువు చేయట కష్టము. కృతివతిని సంబోధించెడి ఆశ్వ్యానము యొక్క
ఆద్యంతములలో శ్రీనాథుని వాగ్గుంభనము ద్యోతిత మగుచుండునని చెప్పదగును.
మజిీ అవతారికలో ఆలక్షణమేల మరుగునవడెనో చెప్పలేము, కృతి |వదానము జరి
గిన వీమ్మట శ్రీనాథుని పరోక్షమున శాంతయ్యగాని యాతని పరోక్షమున
నాతని వంశీయులు గాని మొదట అనతివి స్పృతిగా నుండిన అవతారికను పెంచి
(వాయించి యందురని నా యూహ, కావ్య పరామర్శనమునకు కృతిపతిత్వముతో
ఆంతగ చెప్పుకోదగిన నంబంధముండదు. కనుక దాని చర్చమాని (గ్రంథ
మును చేకొందము.
ఈ కావ్యమునకు మూలము స్కాందవురాణమందలి ఈళానసంహిత
యట. ఈ కథను మొదట (బహ్మవిష్టువులకు శివుడే చెప్పగా దానిని అన్ని
పురాణములవలెనే సూతుడు నై మిశారణ్యమున శౌనకాది మునులకు జెప్పెను,
ఇందుగల అయిదు ఆశ్వాసములలో మొదటిది (పధానేతివృ త్తకధాకధనము
నకు [పస్తావనా [పాయముగా నున్నది. అందు విశ్వనృష్టి కర్శృత్వ ప్రాధాన్య
విషయములో |బహ్మకును విష్ణునకును కలహము సంభవించి అహమవా మికతో
మహాస్త్రములు [పయోగించి యుద్ధము చేయుచుండగా శివుడు అనలస్తంభా
కారమున నుద్భవించి, వారి గర్వముడివి, వారి అభ్యర్థన పె శివరాత్రివతము
నువదేశించి ఆ 'వుణ్యదిన [ప్రభావమున శివసాయుజ్యము పొందిన ఒక మహో
పావని కథను చెప్పుట కవ |క్రమించును. ఇది (పధమాళ్వానము నందలి వృతాం
405
తము, ఇది శుద్ధ హోరాణిక కథనము. ఇదిలేక పోయినను సధానకథ కేమియు
భంగము వాటెల్పదు.
ఆ కథకు నాయకుడు నుకుమారుడనెడు ఒక |బాహ్యణ యువకుడు.
ఇతడు కాశీఖండము నందలి గుణనిధికి నర్వధా సోదర [ప్రాయుడు. వావ కార్యా
చరణమున అన్నకంటె అధికుడు. ఆతడు జూదరియై (భష్టుడుకాగా, ఇతడు
దుష్కాముకుడై పరమభష్షుడయ్యెను. అతనికి ఇతనికి శివర్శాతి మాహాత్మ్యము
వలననే శివలోక |ప్రా వికలిగెను గుణనిధి తనకు తానుగా ఇంటినుండి పారి
పోయెను. సుకుమారుడు తన తండి మంత్రిత్వము చేయు రాజుచే రాజ్యము
నుండి తణిమివేయబడెను. ఆడవి దారిబట్టి పోవునాతని కొక సరస్సు చెంత
అందు స్నానమాడ వచ్చిన ఒక చండాలక న్య కంకుబడెను. వారిరువుకును వర
స్పర మోహములోవడి కొంతకాలము గడిపి తుదకు దెశాంతరమునకు లేచిపోయి
కాపురము పెట్టిరి. అచ్చట ఆమె మరణింవగా వాడు, తల్లిలేని ఒడ్డలను పెంచి
ద
చెద్ద జేసెను. ఆవిల్లలలో ఇరువురు పెరిగిన క లకు కలరు, ఆ దుర్మార్గుడు,
ఆ బిడ్డలను నైతము మోహించి వారియందు నంచానము క కనెను, దుక్గంధ భూమిష్ట
మైన "ఇట్ట జీవితమును గడువుచుండిన ఆ కర్కచండాలుకు ఒక శివరా తీనాటి
రాతి తన గూడెమునకు సమీవముననున్న నా నాగెశ్వరా లయము నకు. యాదృచ్చి
కముగా బోయి, ఆచ్చట జరుగుచుండిన ఉత్సవములను ఏ మందన బహువిధ
పుష్పాలంకృతుడె యున్న స్వామిని తెలియక యే దర్శెం చి ఇంజెకివచ్చి కొంత
కాలమునకు చనిపోయెను. ఆ జీవుని యమలోకమునకు కొనిపోవ యమకం
శివలోకమునకు కొనిపోవ శెవభటులునురాగా, వారికి వారికి కలహము రెగను,
వమథులు యమకింకరులను నీర్జించి, ఆ పతిత జీవునికె లాసమునకు గొని
పోయిరి. ఇంత పుణ్యము అంత వుహాపాతకికి లభించుటకు కారణము శివర్మాతి
నాడు అబుద్ధి పూర్వకముగా నే జాగరముండి. శివలింగదర్శనము చెయుట-
ఇదియే (ప్రధాన కథ. కాని చివరిదగు ఆయిదవ ఆశ్వానమున ఈ ఇతి వృత్తము
పౌరాణిక పద్ధతిని మరి కొంత వెంచబడికది యముడు నిరద్ధకి మైన తన ధర్మ
రాజ పదవికి 'చింతిల్లి కైలానమునకుబ యి శివునితో మొజవెష్టుకొనగా ఆ మహా
దేవుడు నుకుమారునకు శివరాత్రి నాడు లభించిన పుణ్యవః ్ష
హారమయ్యెనని, నచ్చజెప్పి. పంపెను. ఈ ఉపనంహార. భాగమురికున్నాలు
(పధానమైన సుకుమారుని కథకుగాని శివర్యా తీమాహోత్య్మ రా
406
యే విధమైన వెలితియునుండెడిది కాదు. మరియు సుకుమారుడు కన్న బిడ్డలను
నైతము కామించెననెడి పరమజుగుప్పావహమైన కథాభాగము వలనకలిగిన
ఆధిక [పయోజనమేదియు లేదు. అది లేకున్నను వానిపాపములు నిండుగా
పండియే యున్నవి. చెప్పుటకు గాని చదువుటకు గాని వినుటకుగాని రోతపుట్టిం
చెడి ఆ కధాభాగము ఈ [గంథమున దుర్వానన లీనచున్నది. మూలపురాణ
ములో నున్నది గనుక దానిని తొలగించుటకు శ్రీనాథు డిష్టపడలెదు కాబోలు.
మణి శ్రీనా థునకు సంస్కృత కవులలో భట్టబాణుని యందు ఆత్యంత
తాత్పర్యము కలదు. బాణుని కాదంబరీ వచనశె లిని తెలుగున నవతరింవ జేసిన
వాడు శ్రీనాథుడే. పొసగినపవుడెల్ల బాణుని విరోధాభానములను, ఉపమాన గుచ్చ
ములను, అను [(పాసాది శజ్దాలంకార ములను, ఆనుకరించుటలో శ్రీనాథునకు
కుతూహలము మెండు. ఈ [గంథములో అట్టి ఆనుకరణమే కాక కాదంబరిలోని
కొన్ని వాక్యములు యథాతథ ముగాను, ఈషద్భేదముతోను, ఆనువదింవబడి
నవి. సుకుమారుని తండి యజ్ఞదత్తుడను ఒకమంతి. అతనికి చివరకాలము
నంతానములేదు. భార్య తన అనపత్యతకు ఒకనాడు మిక్కిలి భిన్నురాల్డె
యుండగా ఆమెను భర యెంతో సరసముగా నూరార్చును. కాదంబరిలో
తారాపీడ మహారాజు, తన భార్య నూరార్చిన సందర్భము ఇట్టిదే కలదు.
శ్రీనాథుడా సంస్కృత వాక్యములనే తెనిగించెను. మరియు కాదంబరిలో
శుకనాశుడను మంతి రాజకుమారునకు నత్సవరనకు హేతుభూత మైన నీత్యుప
దేశమును చేయును, ఆ భాగమునకు శుకనాశోపదేశమని పేరు. అభ శివరాతి
మాహాత్మ్యమున యజ్ఞదత్తుడు తనకుమారుని చెడ్డ తోవనుండి మరలించుట కై
కొన్ని సీతులను బోధించును. ఈ నీతిబోధ కేవలము శుకనాశోవదేశమునకు
(పతీబింబముగా నున్నది.
“యత్నేన ఆరాధితాః యథా సమీహిత ఫలానా మతి దుర్గభానా మవి
వరాణాం దాతారో భవన్తి ! శగాయతేహి వురాచజ్ఞ కౌశిక | ప్రభావా న్మగ ధమ
బృహదథోనామ రాజా జరాసంధం నామతనయంలేభే!। దశరధకళ్చరాజా వరిణత
వయా విభాణ్ఞక మహాముని నుతన్య బుష్యశృ్ళజ్ణ్లన్య |పసాదా దవావ చతురః
పుత్రాన్! అన్యేచ రాజర్షయః తపోధనానారాధ్య పుత్రదర్శనామృత సుఖభాజో
బభూవుః”
407
“సర్వ జగ్మత్పసిద్దంబుగదా యితిహాసంబు. తొల్లి చండకౌశికు వర్మవనా
దంబున మగధాధిపతియగు జయ్మదధుండు జనార్దనుని గెలువం దగినట్టి శౌర్యనిధి
జరాసంధుంగాంచె; దశరధుండు విభాండక తనయుండగు బుష్యశ్ళంగు నారా
ధించి దిగ్గజంబులం బోలిన కుమారుల సకలలోక హీతంబుగా నలుగురంబడ సె
సమానాధిత గురుదేవతా ప్రార్థన వశంబున,
”(పథమమవి స్వామినో శయన స్నానభోజన భూషణ పరిగహణాదిషు
సముచితేష్యవి దివనవ్యాపారేషు కథం కథమవి పరిజన్సపయత్నా త్పవర్త్య
మానా సకోతై వాసీత్ 1”
“ పెద్ద కాలంబిమ్మహాదేవి సంతానలాభంబు దూరంబగుట కారణంబుగో
శయనాసన పానభోజన విభూషణ పరిధానాది నముచిచ ఇ వ్యాపారంబులు వరిజన
[ప్రయత్నంబున నెట్టకెలకు నిర్వ ర్తించుచు. దేవరకు హృదయ వేదనగా వింప
నోపక యనవరతంబు జరివించుచున్నది.....-”
“ఇయం నంవర్థసవారిధారా---త్మ షా విషవల్తినామ్ వ్యధాగీతి రిస్టైయ
మృగాణామ్! పరామర్శ ఖభూమలేఖా సచ్భ రితచి తాణాముః ఆకోల 'హావట్
గుణకం హంనకానామ్ః |పస్తావనా కవట నాటకన్యః రాహుజిహో ధక్మేందు
మండలస్యి'.
“ ఇప్వ్రిధంబున తృష్టై విషవల్లి కాలవాలమెన ని గిం, దియ ంణంబుకుశదణం
బును, మోహని|దకు విభ్రమశ యనంబును, దోమాకిపిషంపునకు చావాసివల్యె
కంబును, నుగుణ క లహంసంబులకు బాపృటా అంబును, కవటవాటక ంబునకు
బు
(వస్తావనయు ధర్మేందు మండలమునకు రాహు వక్త్రం
స్ో,
మ Po
|
“రు వచన మమలమవి సలిలమివ మహాదువజకయత శ్రవణ స్థిత
శూలమభమవ్యస్య''.
సలిలంబునుంబోలె గర్డస్థి తంత యపదవంబునా
“ఇది యభవ్యులకు సలిలం ర్లస్టితవైై é
పాదించు”.
స న నాతల “న తమ మజలం
“ నృర్రూవదేశ శృనామ వురుషాణామలమల CIE
స్నానమ్, అనుపజాత పలితాది వెరూప్యం ఆజరం వత్త క్ల త్వమ్, ఆఅనుబర్ధ ఆ
చనం ఆగామ్యం కర్ణాధరణం" ॥
408
ోగురూవేదేశం బఖిలమల|వకాళ న కయంబైన తీర్థ స్నానంబు, బ్రా
మరణ వైకల్యంబులేని వార్థకంబు, మేదోభారంబులేని గౌరవంబు, సువర్ణ రచన
లేని కర్ణాభరణంబు".
ఇచే నైషధ కోకచ్చాయలు కొన్ని, కాళీఖండ పద్యచ్చాయలు కొన్ని
ఈ [గంథమున చూపవచ్చును. కాశీఖండమున గుణనిధి యిల్లు విడిచి వెళ్ళి
పోయిన విమ్మట, ఉదయపువూట తనకు (పేమతో అన్నము పెట్టు తల్లిని స్మరించు
కొని, విలపించిన పద్యమొకటి కలదు. ఈ [గంథమున నుకుమారుని ముఖమున
ఆ పద్యమే వినవచ్చుచున్న ది,
చ॥ అరుణగభస్తి బంబ ముదయ్మాది పయింబొడతేర గిన్నెలో
బెరుగును వంటకంబు వడ విందియలుం గుడువంగ (బెట్టు ని
ర్భర కరుణాధురీణయగు |పాణము [పాణము తల్లియన్న దే
హర హర యువ్వరింక గడుపారసీ వెదైద రీవితాన్నముల్”'.
ఈ |గంథ రచనలో శ్రీనాథుని జటిలమైన శయ్య యేమియు కొరవడ
లేదుగాని, కథా సంధానమున ఆశద్ధవలన దొరలిన కొంత వెలితి లేకపోలేదు.
ఆందుచేతనే ఈ [గంథము వుట్టుక చేతనే గాక గుణముచెతను కనిష్టము అని
అంటిని.
పలనాటి వీరచరిత
ఇదీ కీస్తుశకము 1152 వ సంవత్సరమున పల్నాటి సీమటో జరిగిన
ఒక మహాయుద్ధమునకు సంబంధించిన చార్మితక పదకాన్యము. ముందుగ, ఈ
(గంథమునందలి చరితాంశమును వివరించెదను.
చరితాంశము
అనుగురాజు అను వేరుగల ఒక హైహయ వంశజుడు ఉతర రేశము
నుండి సపరివారముగా ఆం; ధభూమీకి తరలివచ్చెను. ఆతవికి చందవోలు వెల
నాటి చోళరాజు మైలమాదెవి యను పేరుగల తన కుమా ర్రెనిచ్చి వెండ్రిచేని పల
నాటి సీమను ఆమెకు ఆరణముగా నిచ్చెను. అనుగురాజు గురజాలను రాజధా
సిగాజేనికొని వలనాటి రాజ్యము నేలుచుండెను, ఆతనికి మైలమాదేవిగాక విద్యల
409
దేవి యనెడు వట్టమహిషియు, భూరమాదెవి యనెడు మరియొక భార్యయు
క్రలరు. పీరిలో మెలమాదేవికి సలగాముడ ను వుతుడు జనించెను. మరి విద్యల
దేవికి పెదమలి దేవుడు, పినమలిదేవుడు, బాలమలిదేవుడు అను మువ్వురు
పుతులును భూరమాదేవికి కామరాజు, నరసింగరాజు, ఘట్టిరాజు, పెరుమాళ్ళు
రాజు ఆను నల్వురు వుతులును కలిగిరి. ఈ ఎనమండుగురు కొడుకులలోను
నరిగామరాజు పెద్దవాడు, పెదమలి దేవాదులు పిన్నవారు.
ఒకనాడు అనుగురాజు వేటకుపోయి మరలివచ్చుచుండగా జిట్టగామాల
పాడు వాస్తవ్యురాలైన నాగమ్మ యనెడి ఒక రెడ్డివితంతువు, అతనికి విందు
చేసి మెప్పించి, రాజాస్థానమున చనవు సంపాదించి, ఉన్నత పదన్థుడెన నాయ
కులను తనకు విధేయులనుచేసికొను తంత్రము నెరపుచుండెను. అనుగురాజు
మంతియగు దొడ్డనాయుని కుమారుడు [ఒహ్మన మ్మాతము ఆమెను లెక్క
చేయకుండుటచే ఇరువురికి పగ యేర్చడెను.
ఇట్టుండ కొన్నినాళ్ళకు అనుగురాజు మరణించెను. మరణవేళ అతడు
తన కుమారులను [బబ్రహ్మనాయునకప్పుగించి వారందరు నైకమత్యముతో మనలు
కొనునట్టుగా ఆరయుచు నలగామునకు పల్నాటి పట్టముకట్టి ఆతడు మంతి
త్వము చేయుమని కోరెను.
ఆవసానవేళ రాజుచేసిన ఆదేశము ననుసరించి [బహ్మన నలగాముని
పట్టాభిషిక్తుని జేసి తాను |పధానియె ఆతనిచే పల్నాటి రాజ్యమును చక్కగా
నేలించుచుండెను, నాయకురాలు |బహ్మన |ప్రాభవమును నహింపలేక, నలగాము
నితో ఏవేవో కొండెములుచెప్పి ఆతని మనను విరిచెను. నలగాముడా మె మాటలు
నమ్మి మలిదేవాదులను చెజసాలలో బెట్టించెను, కుటుంబ కలహము లేకుండు
టకై [బహ్మన మధ్యవర్తిత్వముజేని రాజ్యమును రెండుగా వీభజించెను. నలగా
ముని భాగమునకు గురజాలయు, మలిదేవుని భాగమునకు మాచర్లయు రాజధాని
నగరములయ్యెను. (బ్రహ్మనాయుడు మలిదేవుని పేర తానే వరిపాలనము
చేయుచు, ఆతడు యుక వయన్కు_ డైన పిమ్మట కళ్యాణ నగరాధీశుడైన సోమే
శని కుమార్తె నివ్పించ్ వివాహము చేయించి మాచర్హకు పట్టాభిషిక్తుని జేసెను.
నాయుని మంతిత్యములో మలిదేవుని రాజ్యుభాగము సిరిసంపదలతో తులతూగు
టను చూచి యోర్యలేని నాయకురాలి _పేరణదే నలగాముడు వారిని కోడి పందె
410
ములకై గురుజూల వీలివించి, మాయాజూదమున నోడిండెను. (గంథముననీ
భాగమునకు “కోళ్ళపోర”ని పేరు.
ద్యూత నమయానుసారము మలిదేవాదులు రాజ్యమును విడిచి మండాదికి
వలనపోయిరి, దీనికి మండాది వలనయని పేరు,
ఆ స్థితిలో నైనను వారు బతుకుట నహింపలేనీ నాయకురాలు, చెంచు
మూకలనుపంది, వారి ఆలమందలను, ఆలకాపరులను చంవింఛెను. ఈ వృతాం
తమునకు '“మందపోటు” అని పేరు,
అనంతరము మలిదేవాదులు అటనుండి తరలి, మేడవీబేరి తలదాచుకొని
గడువుతీరిన వీమ్మట తమ రాజ్యభాగమునకు రాయబారము నడపిరి. ఆదౌ
త్యము నడవిన రాయబారి నలగాముని ఆల్లుడగు ఆలలరాజనునాతడు,. నాగమ్మ
ఆతనిని విషపయోగముచే చంపించెను ఈ భాగమునకు ““ఆలరాజు రాయ
బారమ'ని పేరు.
అంతతో నుభయవక్షములకు యుద్ధము స్థిరమైనది. కారెమపూడిలో
యుద్ధరంగనిర్మాణమునకు శంకుస్థాపనచేసిరి, ఆ వృత్తాంతమునకు 'కల్లు పతిష్ట'
అనీ పేరు.
ఉభయులును తమకు బానటగా వచ్చిన మండలాధిపతులతో కాంమ
పూడివద్ధ సేనలను విడియించిరి. యుద్ధభూమిలో విడినిన పిదప తుది యత్న
ముగా మరల నంధి _పయత్నము జరిగెను. |బహ్మనాయుని కుమారుడగు బొల
చం|దుడు తనవారు యుద్ధనన్నాహము లొనర్చుట యెరుగనే యెరుగడు.
ఆతని సాహసము దుర్నివార్యమని తలచి కాబోలు [బహ్మనాయుడాతనిని వెంట
గొంపోలేదు. ఎట్లో యుద్ధవార్త విన్ స్కంధావారముననురికీన బాలుడు సంధి
(పయత్నములను భగ్నముచేయగా యుద్ధము తప్పనిసరియయ్యెను. నలగాముని
శిరన్సుతెచ్చి బహ్మనాయుని పాదములచెంత వెన్టైవనని (పతినచేసిన బాలుడు
శతు సేనలపై విజృంభించి నంహారకేళి నల్పి తుదకు మరణించెను. ఆతని
యుద్ధము ఆభిమన్యుని యుద్ధమువంటిది. ఆవైని ఒకొక. వీరుడే రణరంగ
మున బలియయ్యెను. దీనికి “బాలచం|దుని యుద్ధము” అని పరు తుదకు ఆ
యుద్ధమును చేవట్టిన (బబ్రహ్మన నలగాముని, నాగమ్మను వెన్నంటి తణిమి
411
జయము తన్ను వరింపనున్న సమయమున నాగమ్మ శరణువేదగా నామెను
క్షమించి తానా చెంతను నున్న ఒక కొండ గుహలోనికి జొచ్చి అద్భు శుడ య్యెను.
ఈ తుది [పకరణమునకు 'బహ్మనాయుని విరుగు ఆపి వే.
ఇది చరితలో రెండు తరముల కాలమున నడచిన విప్పల వృత్తాంతము.
ఆది ఈశ్వర సంకల్పమేమో చెప్పలేము కాని ఈ కథ భారత కథ పునరా
వృతమైనదా అన్నట్టుండును. అక్కడవలె ఇక్కడను వచ్చిన తగవుకూడ
దాయభాగమును గురించియే. కౌరవ పాండవులు అన్నదముల ఓద్దలు, పలనాటి
రాజులు నవత్నీ పుతులు. “అన్నదమ్ములలో జ్వేద్ధుం పృ తుడు
రాజ్యమునాది”” అని దుర్యోధనుడన్నట్టుగా “నా తల్లీ కంక రాజ్యమునకు నేనే
అర్హుడ”నని నలగాముడనెసు.
“హక్కులమాట అటుంచి, హత్తిన మనస్సులతో కలకిమలసి ,బతుకు
నె లీ టం
డని, ఆక_డి పెద్దలు, ఇక్కడి పెద్దలును కుటుంబ కలహము వారించు
నుద్ధశముతో హితవు జెప్పిరి. కలని ఒతుకుట, దుర్యోధనునకు కష్టము కాక
పోబట్టి కౌరవరాజ్యము విభాగింప బడినది. ఇక్కడ నలగాముశకు ఇష్టము లేక
పోబట్టి పలనాడు విభక్తమైనది. అక్కడ దుర్కోధనునటును. ఇక్కడ నలగా
మునకును దుష్ట మంతుల _పేరణ నిమితమైనడి.
రాజ్య విభాగము న్యాయ్యము గాదనుకొని పంచి యుచ్చాన యుడు
మరల దోచుకొనుటకు శకుని _వేరణచే దుర్యోధను నుడును, చాగమ 'పేరణనే
నలగాముడును యత్నించిరి, ని ర్లీవద్యూత వ్యాజమున ధర్మరాజు వను
పోగా, _నబీవద్యూత వ్యాఎమున మలిదేవుడు అడవి వి కేగెను . ఆదపులలో మాత
చేసినట్లుగా నలగాముడు మందపోటు జరిపించెను సమయ నిర్వహణానంత
రము రాజ్య విభాగ మిచ్చుటకు దుర్యోధమనివలె నజగాముడును నిరాకరించెకు.
ఇర్వురును రాయబారులకు విష్మపయోగ (ప్రయత్నములు చేపిరి, భారత కస్ట సు
విష|పయోగమును శంకించి తప్పించుకొనెను. వంకనాశమును నివారించు టకు
చేసిన సంధి పయత్నములు, రెండుచోట్టను విఫలముకాగొ చోవతులై ఇసు
వాగులు యుద్ధమునకు తార సిల్లిరి. కురుకే[తమునం పమువతె కారెంపూడి శేతము
నందును ఉభయవక్ష వీర సంఘములు సర్వనాళన మయ్యెను. ముతే భారత
412
యుద్ద జయముతో కురు రాజ్యము ధర్మరాజునకు లభింపగా పల్నాటి రాజ్యము
మ్మాతము హత శేషుడైన నలగామునకు దక్కను. అతని రాజ్యపాప్తి యుద్ధ
జయలన్ధి కాదు; అది (బ్రహ్మన అనుుగహదత్తము.
ఈ విధముగా పలనాటి కథ యంతయు భారత కధతో సంవదించుట,
యే కవియు చేసిన అభూతకల్పన కాదు; న్వతః (పవృత్తము.
మణి ఆంధమునగల ఇటువంటి ఛార్మితత వదములలో ఈ పలనాటి
పదమునకు అద్వితీయమైన [పశ స్తియు బహుళ (పచారమును కలవు. దానికి
మొదటి కారణము, భారతముతో దీనికిగల సాదృశ్యము. రెండవది బొబ్బిలి
కధ మొదలైన చరిితలను వదములుగా |వానిన రచయితలు, ఈ పలనాటి
పదములను [వానిన కవులతో సాటి రాగల కవితా వజ్ఞ కలవారు కాకపోవుట.
ఆ కథలు పాడుచుండగా వినుచున్నంతవర క హృదయావర్ణకములు గా నుండును
గాని, చదువ బూనగా రచన ఆంతగా రుచించదు. పలనాటి చరితను విచ్చు
కుంట్లు పాడునపుడు కలిగెడి భావో ద్రేకము మాట అటుండగా, |గంథము చేత
బట్టి చదువుట మొదలిడినచో |పౌఢపద్య కావ్యోచితము లైన వెక్కు_ సొగసులు,
రసభావ స్వోరకములైనవి అనకృృత్తుగా [పత్యక్ష మగును. ఈ రెండు కారణ
ములవర్ణి ఈ వలనాటి పదము ఆంధ చార్మితక పద కవిత్వళకాఖలో ఆగ
తాంబూలార్హతను గడించుకొన్న ది,
అయితే ఈ కథకు అక్షరరూపము కల్పించిన ఆది కవి యెవడో చెప్ప
లేము. ఏమనగా సాంఘికములును, చార్మితకములు నయిన ఇట్టి దేశోష్మదవ
మలు జరిగిన వెంటనే భావావేశముగల ఒక పుట్టుక వి, వాటిని ఒక పాటగా
పాడును. అంతేగాని ఆ వృత్తాంతము జరిగిన కొన్ని యేండ్డవరకు యే పండిత
కవి పుట్టుక కోనమో ఆ కథలు వేచి యుండవు. నుమారేబది, అరునదియెండ్ల
నాడు గుంటూరుజి రెడ్డిపాలెం వా నవ్యుడును ' 'ఎల్హమంద కోటప్ప కొండ" "లో
పోలీనులపవై జరిగిన తిరుగుబా బాటుకు నాయకుడును 'అయిన చిన్నపరెడ్డి [బిటిష్
(ప్రభుత్వముచేత ఊరితీయబడిన వెంటనే “భళిరా చిన్నపరెడ్డి! నీ చేరే బంగా
రహ కడ్డీ” అనెడి పదము లోకమున వెలసినది. అరే గాందీజి సత్యా గహో
ద్యమము |పారంభించి, [(బిటిష్ (ప్రభుత్వముతో అహింసా యుద్ధము చేయు
చుండిన రోజులలోనే తుని వాస్తవ్యుడు రంగాదారి అను ఒక పుట్టుకవి ఆ
413
ఉద్యమమును గురించి వేలకొలది పంక్తులలో [ప్రకరణ (వకరణములుగా వవ
మును [వాని ఊరూర తిరిగి పొడి (పజల నుత్సాహ పూరితుల గావించెను.
ఇట్టివి అనేకములు పేర్కొనవచ్చును కాబట్టి పలనాటి యుద్దము జరిగిన
వెంటనే ఆ నంత్షేభమును కన్నులార చూచియో, లేక చూచినవారు చెప్పగా
వినియో వీర రసావిష్టుడైన యే పుణ్యాత్ముడో ఆనాడే వీనిని పదముగా పాడి
యుండును. ఆయినచో ఇంత నుదీర్గమగు నితివృత్తము నంతయు, ఆతడు వద
ముగా (వాని యుండునా? లేక దీనిలో మిక్కిలి రసవత్తరమైన ఏదో ఒక ఘట్ట
మును మామే [వాని యుండునా? ఆని (వశ్నించుచో, ఇంచు ఏదైనను సంభ
వమే. మొదటికవి కథ నంతటినిగాక, తన హృదయమును ఆకర్షించిన ఘట్టి
మును. బహుశ:ః అది యుద్ద ఘట్టము కావచ్చును--తొలుత, వదముగా పాడి
యున్నచో తరువాత కొద్ది కాలమునకు ఇంకొక కవి ఇంకొక ఘట్టమును, మరి
యొక కవి మరియొక ఘట్టమును పర్మిగహించి కథ యుతయు కలని పచ్చునట్లు
సంపూర్ణ [గంథమును నిర్మించి ఉండవచ్చును. ఆ ఆది కవియును, తర్వాతి
కొవులును, ఆ యుద్ద కే తమునకును సమీప [గామసులై యుందురు కాని,
దూర దెళస్థులె యుండరు. ఒక !పాంతమున జరిగిన సంఘటన తత్పా9ం
తీయుల నాక ర్షించినంతగా, దూరస్టులను అకర్షింవదు. ఆ కథలయందు, కథా
పురుషలయందు సమీవస్థుల కుండెడి అభిమానము దూర చేశస్టుల కుండదు.
ఇప్పుడీ [గంథము సంపూర్ణముగా ఒకచోట లభీంవదు. వలుప్పరు
వానీన పలు |వకరణములను జతపరచిననే తప్పు (గంథనమ గరూవము
పొడకట్టదు. ఈ పలువురును ఎవరికివారే పూరి కథను [వాసికో లేవ తమకు
ముచ్చటగొల్పిన ఏదోఒక [పక రణమును[ వాసిరో డశహించుటయు చుష్కరము.
ఆంతియేకాక ఏదైన ఒక [గంథభాగము లుప్రముకాగా, దానిని పూర్తిచేయ
తలంవుతో రచన కువకమించిరో లేక పూర్వకవికంటె బాగుగ _వాయవలె
ననెడు కుతూహలముతో[వాసిరో చెవ్పలేము. మరియును ఈ కథాఘట్టములకు
పాడెడు విచ్చుకుంట్లు అనేక కుటుంబములవారుకలరు. కనుక ఏజట్టునకు ఆజుట్టు
తనకు కావలసిన ఘట్టమును ఏ కవినో ఆశయించి, [వాయించుకొన్న దేమో
తెలియదు. ఇన్నికారణములవలన, ఈగగంథము బహుక రృకమగుట, ఒకైక్క
[వకరణము సగములువమె సగముదొరకుట, అవతారికలలో గంథక ర్రల వేరులు
కానరాకపోవృట, ఒక ఘట్టమునె పలువురు వాయుట సంభ వించినది,
414
విడివిడిగా నున్న కథాభాగములను జతవరచి, కథయంతయు కలని
వచ్చునట్టు సమగస్యరూవమును నంఘటించిచూడగా ఈ|గంథమున ఈ క్రింది
Us
(పకరణములు కానవచ్చును
1. అనుగురాజు పలనాటి సంపాదనము. బి. పలనాటి రాజ్య విభాగము,
ల్, కోళ్ళపో గో వన్న విరుగు. 4. మండాదివలన. శ్, మందపోటు-లంకన్న
విరుగు, 8, గురజాలయుద్ధము. 7. అలరాజు రాయబారము. ర. కల్లు పతిష్ట-
బాలచం।దుని యుద్ధము, ల. కొమ్మరాజు యుద్ధము. 10. (బహ్మన్నవిరుగు.
ఇప్పుడు లభ్యమ ఈ భాగములు ఆ కథ జరిగినవెటనే [వానీన కవుల
పాటలను ఆధారముజేనికొని, కాలక్రమమున కావ్యకోభలతో అందముగా
'వెంపొందింపబడినవే కాని, ఆ మూలస్యరూపములు మాతము కావు. ఈ
పది|పకరణములలో తమ పేర్లు చెప్పుకొన్న కవులు ముగ్గురుమ్మాత మే- శ్రీనాథుడు,
కొండయ, మల్ల్ణయ. వరిలో కొండయ, మల్లయలు 16 వ శతాబ్దమువారు.
ఈ మువ్వురలో శ్రీనాథుడు" కల్లువతిష్ట- బాలచంద్ర యుద్ధ ద్రము”ను ,'కోళ్ళవోరు_
గోపన్న విరుగు' మల్లయయు “కొమ్మరాజు యుద్దము” ను కొండయయు వానినట్టు
(గంథస్థవంక్తులు గలవు. తకి గా నభాగము లెవరు వాని రో స్పష్టముగాచెప్పలేము
కాని కోళ్ళహోరు_గోపన్స విరుగు అనుదానికి, పరిశిష్టభాగముగా పరిగణింప
దగిన మండాదివలన, లంకన్న విరుగు, అలరాజురాయబారము అనునవి
మల్హయమే [వాసిఉండును, ఆపే కి కొమ్మరాజు యుద్ధమునకు అనుబంధముగా
నున్న [బహ్మ శ్రన్న వరుసను కొండయ [వాసిఉండును, పోగా మొదటి రెండు
(పకరణములను [వాసినవారి పేరు ఊోహించుటయెనను కష్టము. అతడొక
ఆజ్ఞాతకవి; ఇతడును కొండయ, మల్పయలవలె శ్రీనాథుని తరువాతికాలమువాడే.
పీరు మువ్వురు తమ తమ భాగముల అవతారికలలో శ్రీనాథుని పేరు థ క్రిపూర్వ
కముగా స్మరించిది. “గుపశాల యుద్ధము” (వాసినకవి యెస్పటివాడో ఎవరో
అసలు తేలదు.
పల్నాటి ఏరచరి త్ర శీనాళకృతమని చిరకాలమునుండి [పబలమగు
జన్నపతికలదు. కాని ఆం;ధమున సారన్యతఎమర్శ (పారంభమైన తర్వాత
వెక్కుమంది పండితులు, పల్నాటి వీరచరి|తను శ్రీనాథుడు [వాని ఉండునా?
అని నందేహింవ మొజులిడిం, ఈ విధముగా సందేపాంచెడివారు చూవెడ్తి
యుక్తులు ఇవి ;.___
415
(ఆ) ఉద్దండ కండితు డైన శ్రీనాథుడు పామరరచన అని ఆసిసించు
కొనదగిన సుద్దుల క విత్వమును [వానీఉండడు.
(ఆ) శ్రీనాథుని ఇతరకావ్యములలో కానవచ్చెడి శౌరీ పౌఢి ఈ [గ్రంథ
మున ఎచటను కానరాదు.
(ఇ) శ్రీనాథుని కర్యకమని చెప్పబడుచున్న కల్లు[పతిష్ట అవతారిక
యందు ఆతడు తాను “చెన్నకేశవ పాదసేవారతుండ” నని చెవుకొన్నట్లు
కలదు. శ్రీనాథుడు శివభ_క్రిపరాయణుడే కొని విష్ణుధక్తుడుకాడు. కనుక
పల్నాటి వీరచర్శితను శ్రీనాథుడు [వానియుండడు.
ఈయుక్తులకు సమాధానము చెప్పుటకు ముందు “కల్గు వతిష్ట- బాలచందుని
యుద్ధము” వండితకవి రచితమా లేక పామరకవి రచితమా? అని (వశ్నిందు
కొనవలయును. ఈ (పశ్నకు అర్థము ఈ కవి విద్యావంతుడా లేక నహజ
క విత్మావజ్జమాతమే కలవాడా? అని. ఇట్రిపదములను [వాయుటకు ఎవరి క్రెనను
నవాజక విత్మావజ్ఞ ఉన్న చాలును. ఆతసీకిఇతిహాగపురాణాది ఉద్గింథ పరిచయము,
సంగీతనాట్యాదికళల పారిభాషిక జ్ఞానము, కావ్యాలంకార కా స్త్ర విజ్ఞానము ఉండ
నక్కరలేదు. ఈ పరిజ్ఞానమును వ్యుత్పత్తి అందురు. ఇది కవిచేసెడి విద్యా
పర్మిశమవల్ల కలిగెడు నంస్కారఫలము. ఇట్టి నంస్కారమున్నకవి వ్యుత్ప
న్నుడు. ఈ కథాభాగమును రచించినకవి వ్యుత్సన్నుడా? లెక అవ్యుత్పన్నుడా?
అని పరిశీలించినచో, ఆతడు పరిపూర్ణ విద్యానంస్కారమున్న వ్యుతృన్నుడని,
ఈ [గంథమునగల పంక్తులు ఆడుగడుగునను ఉద్దోషించుచునె ఉన్నవి. ఉదా
హరణకు నలగామరాజు కొలువులో గాయకులును నాట్యక త్రెలును నెరవిన కళా
(వదర్శనములు వర్ణింపబడిన ఈ దిగువపంక్తులు చూడుడు.
వింతగా గాయకుల్ వీణలుపూని
తం|తులు బిగియించి తగశ్ళతిజేని
సరిగ మేళనమైన సప స్వరములు
ఆరోదా ణావరోహణ ఖేదములను
బహురాగ సంన్ఫూర్తి పట్టుగాచేసి
సంచారి సంస్థాయి సరన భావముల
416
మృడుతద శబ్దార్థ మిళిత మైనట్టి
రాలంకార గతీ పరంపరలు
మూర్చనల్ మొదలైన ముఖ్య ధర్మములు
జంత గా[తంబుల జంటకావించి
ఎండిన |మాకులు ఇగురించునట్లు
పొడికి తమతమ పౌఢిమీరంగ;
చెలగి నాటక జనుల్ చేరి జోహారు
గావించి నిలిచిన కామ భూవిభుడు
నవ్వుచూ సెలవిచ్చె నాట్యుంబు నేయ
వర మృదంగము లెస్సవాయించు మేటి
కుడి భాగమందున కుదురుగా నిలచె
తాశమానజుడు తగ నెడమ దిశను
స్లచె నుత్సాహంబు నెమ్మ దినిండ
ముఖవీణ వాయించు ముఖ్యుడొకండు
రాగజాలముబాడు రమణు లిద్దరును
నిండు వేడుకతోడ నిలచిరి వెనుక
కంజలోచనయను ఘనమైనపాత
మదను పట్టవుదంతి మంజులవాణీ
భరత శాస్తోంచిత [పాణముల్ పదియు
గలిగిన యక్కా_.౦త కాంతు బాణంబు
వలె వచ్చి నభవారు వర్ణించిచూడ
నిలచి నాట్యమునకు నేర్పరియైన
వేతపాణికి తగిన వినయంబు చూవి
అత డొగంగిన గజ్జె లతిభ కితోడ
పదములగట్టుక వరిచ వన్నియల
కాసె గట్టిగకట్టి కడుజవం బమర
మ్దల తాళ ంబుమధ్య నిల్చుండి
ఓర చూపుల [వభు నొయ్యన జూచి
మపాదయుతమైన స్థానక స్థితిని
Aa
జలా అనీ జల
gre చి
27
417
అఖిల దేవతలకు నలరులతోడ
పుష్పాంజలి యెసంగి పూసి నాట్యంబు
ఆ వెనుక సమకట్టి యతివలుపాడు
సంగీత నాదంబు సభ యెల్ల [(గమ్మ
కైముడి కట్స ముల్ కనుపింపచేసి
వెలయంగ తొమ్మిది విధములైనట్టి
భూబారి నాట్యంబు పొందుగా సల్చి
పదహారు విధముల పరగిన యట్టి
ఆకాశ చారియు నమరంగ నాడి
అంగ హారాఖ్యచే నమరు నాట్యంబు
విడితమౌ తొమ్మిది విధములనాశి
గతిచారి వేదముల్ కనపడునట్టు
భ్రమణ సంయుత దీవ్రి జీతిమ మీరంగ
పాతి బేదంబులు పదభేదములును
స్థానక సంచయ సంయోగ మమర
శేరణి దేశిని వేంఖణ కుద్ద
దండికా, కుండలి, తగు బహుచారి
సప తాండవములు నరవి పక టింప
నభవార లాశ్చర్య సంయుకులెరి;
తరువాత నిరుమేల తగుచెలు లమర
సంయుక్త సంయుతా సంయుత హన
నానార్థక ములు నాట్య హస్తములు
శిరమును చూపుకు చెక్కిళ్ళు టొమలు
దంతోష్ట కంఠముల్ తగచుబుకంబు
ముఖమును వక్షంబు ముదలుగానెన్న
అంగంబులారు ఉపాంగములారు
పత్యంగ నముడయందబారును కూడ
ఎనిమిది వదియగు నెనగు నంగ బు
లమరంగ నధివయం బాళ్చర్యము నను
ర్త చెన్నుని మహిమంబు తెలుపు
ఆంధ సంస్భృత భాషలమరు గీతముల
భావంబులెన్సగ [ప్రకటనచేయ
చూచి రంభాదులు చోద్యంబు నొంది
శిరసులు వంచియు సిగునుచెంది
రప్పుడు భూమీశుడాదరం బొవ్ప
వస్త్ర భూషణములు వారలకిచ్చి
భట్టును రమ్మని పంపించెనంత,
ల
ఖ్
ఇందులో కవి [ప్రయోగించిన పారిభాషిక వదము లేవియు వినికిడి
మాటలు కావు. ఆవి ఆతని సంగిత నాట్యశాస్త్ర వరిజ్ఞానమునకు నిదర్శన
ములు. కాస్త్ర పరిజ్ఞానము కలవా డగుటయేకాక నట్టువరాలు నభా [ప్రవేశము
చేసినది మొదలు, రాజుజే కొనుకలు పొంది నిష్క్రమంచు వరకునుగల నం[వ
దాయ మంతయు అన ఛవపూర్వుకముగా యెరిగిన కవి; ఆంతియె కాదు, అతడు
భగవద్దీ పనిషత్తును | నిత్య పారాయణముచేనీ ముఖస్థము చేసికొన్న నిష్రాపరుడు.
తలచుకొన్న చో ఆ గీతలను చక్కని నరనమైన శైలిలో తెనీగింపగల సమర్థుడు
కూడ్త;
"నర్వ ధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం [వజ
ఆహం త్వా నర్వ వా పెభ్యో
మోక్షయిష్యామి మాపచః”
అని శ్రీకృష్ణుడు అర్జుమునకు చేసిన చరమోవదేళ శోకమును ఈ కవి ఎంత
నర సముగా తెనిగించెనో చూడుడు.
“సకల ధర్మంబులు సమ్మతి విడిచి
నా శరణండితే నను జేర్చికొందు.
వగవకు మదిలోన వద్దు భయంబు
ఈతని యుద్ద వర్ణనలను, అందలి పలుకు బడులను వరిశీలించుచో
ఇతడు భారతమును హలం షక ముగా పఠించి యందలి సౌగనుల
{A
శ్చ
హ్రీ
th
Er
eo
406
యే విధమైన వెలితియునుండెడిది కాదు. మరియు సుకుమారుడు కన్న బిడ్డలను
నైతము కామించెననెడి పరమజుగుప్పావహమైన కథాభాగము వలనకలిగిన
ఆధిక [పయోజనమేదియు లేదు. అది లేకున్నను వానిపాపములు నిండుగా
పండియే యున్నవి. చెప్పుటకు గాని చదువుటకు గాని వినుటకుగాని రోతపుట్టిం
చెడి ఆ కధాభాగము ఈ [గంథమున దుర్వానన లీనచున్నది. మూలపురాణ
ములో నున్నది గనుక దానిని తొలగించుటకు శ్రీనాథు డిష్టపడలెదు కాబోలు.
మణి శ్రీనా థునకు సంస్కృత కవులలో భట్టబాణుని యందు ఆత్యంత
తాత్పర్యము కలదు. బాణుని కాదంబరీ వచనశె లిని తెలుగున నవతరింవ జేసిన
వాడు శ్రీనాథుడే. పొసగినపవుడెల్ల బాణుని విరోధాభానములను, ఉపమాన గుచ్చ
ములను, అను [(పాసాది శజ్దాలంకార ములను, ఆనుకరించుటలో శ్రీనాథునకు
కుతూహలము మెండు. ఈ [గంథములో అట్టి ఆనుకరణమే కాక కాదంబరిలోని
కొన్ని వాక్యములు యథాతథ ముగాను, ఈషద్భేదముతోను, ఆనువదింవబడి
నవి. సుకుమారుని తండి యజ్ఞదత్తుడను ఒకమంతి. అతనికి చివరకాలము
నంతానములేదు. భార్య తన అనపత్యతకు ఒకనాడు మిక్కిలి భిన్నురాల్డె
యుండగా ఆమెను భర యెంతో సరసముగా నూరార్చును. కాదంబరిలో
తారాపీడ మహారాజు, తన భార్య నూరార్చిన సందర్భము ఇట్టిదే కలదు.
శ్రీనాథుడా సంస్కృత వాక్యములనే తెనిగించెను. మరియు కాదంబరిలో
శుకనాశుడను మంతి రాజకుమారునకు నత్సవరనకు హేతుభూత మైన నీత్యుప
దేశమును చేయును, ఆ భాగమునకు శుకనాశోపదేశమని పేరు. అభ శివరాతి
మాహాత్మ్యమున యజ్ఞదత్తుడు తనకుమారుని చెడ్డ తోవనుండి మరలించుట కై
కొన్ని సీతులను బోధించును. ఈ నీతిబోధ కేవలము శుకనాశోవదేశమునకు
(పతీబింబముగా నున్నది.
“యత్నేన ఆరాధితాః యథా సమీహిత ఫలానా మతి దుర్గభానా మవి
వరాణాం దాతారో భవన్తి! శగాయతేపి పురాచజ్ణ కౌళిక[వభావా న్మగధేషు
బృహదథోనామ రాజా జరాసంధం నామతనయంలేభే!। దశరధకళ్చరాజా వరిణత
వయా విభాణ్ఞక మహాముని నుతన్య బుష్యశృ్ళజ్ణ్లన్య |పసాదా దవావ చతురః
పుత్రాన్! అన్యేచ రాజర్షయః తపోధనానారాధ్య పుత్రదర్శనామృత సుఖభాజో
బభూవుః”
420
ఇతడు వూర్యకావ్య పరిజ్ఞానమున్న కి మా|త మేక సంస్కృత వ్యాక
రణ మర్యాదను ఆక కళించుకొన్న పండితుడని, ఆతని సమాసరచనా పద్ధతి
నిరూవీంచుచున్నది.
“పూర్వ వర్వతశిరః పూజా[గమందు
ఘనతర మాణిక్య ఖచిత సౌవర్ణ
కుంభంబువలె నిల్చి గురు తేజమునను
థానుండు దిక్కుల |పబలె నావేళ.”
నూర్యోదయవర్డన సర్వకవి సామాన్యమయ్యును, ఇవి కవి సమయ
ములు తెలిసిన కవి మా|తమే [వాయదగిన పంక్తులను టకు నందేహము లేదు.
ఇండలి దీర్చ సమాస రచన ఆ పండితుడు చేయవలసినది కాదు. అరై “పగ
లును రేలును బహు జాాగదాత్మ కాపాడుడీ మీరెకలవారు మాకు” అనెడి పంక్తు
లందలి “బహుజ్మాగదాత్మ' అను నమానమును నంస్కుత వ్యాకరణ సంవ
దాయ మెరినిన పండితుడు మాతమే భటింపగలడు,
మేమనగా, కల్లు (తిష్ట మొదలుకొని బాలచందుని
యుద్ధాంతమువ రకును
దగినవాడు. నాహితీ సంపన్నుడు; ఇట్టివాడు, రసవంతమైన ఈ కథా భాగ
మును రచించి ఆం|ధలోక మున్నంతవరకును నిలఇద గిన తన యశస్సును,
శ్రీనాథునకు ధారజోయవలనిన యవనరమేమి కలదు. [గంథ రచనము చేయుట
కవి యశము నర్ధించియే కదా: (గంథమునుబట్టి, హస్తగతమైన ఆ యశస్సును
ఆతడు వదలుకొనుటకు కారణ మూపాంవగలమాః ఒకవేళ శ్రీనాథుని పేరు
వెట్టిన గంథమునకు పేరు వచ్చునని ఆతడు ఆ త్యాగము చేసె నందుమా, ఆది
పొత్తుగా పొనగదు. వసలేని [గంథమునకు (ీనాథుని పేరు వెట్టినను "పేరు
రాదు; కాశిదాను పేరు వెట్టినను లాభములేదు [గంథ యశము రచనను బట్టి
పచ్చునుగాని, కవి చేరునుబట్టి రాదు. ఈ [గంథము, కవి పేరు లేకపోయినను
న్జతః . 'పథభావము వలన, ఆంధ మున్నంతవరకును జీవించి యుండును. కాబట్టి
యెవడో అనామకుడు (వానిన ఈ [గంథమునకు శ్రీనాథుని పేరు పెబ్టెననుట
యు క్రి రహితమైన వాదము,
421
అయినచో, ఉద్దండ వండితు డైన శ్రీనాథుడు, ఈ నుద్దుల కవిత్వము
[వానియుండునా? యుగకర లని చేరుబడిన తెలుగు కవులలో శ్రీనాథుని వంటి
జాతీయ కవి యింకొకడు లేడు, ఆతడాంధదేశము నంతటిని పర్యటించి,
రాజులను సందర్శంచి, వాది సత్కారములను పొందెను. రాజమహేం[దవరపు
రెడ్డిరాజుల అస్థానమున చేరి, ఆ మంత్రికి భీమేశ్వర వురాణము కృతియిచ్చి
నపుడు, తత్పురాణ రచనా వ్యాజమున, గోదావరీ మండలము నంతయును
తనివితీర వర్ణించుకొనెను, ఆతడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానమున విద్యాధి
కారిగా _పథ్యాతివహించెను. ఈ పలనాటి చర్మితకు రంగమైన సీమ, శ్రీనాధుని
కాలమునాటి కొండవీటి రాజ్యుములోనిడి, న్యువసిద్ధ చార్మితక న్థలములైన గుర
జాల, మాచెర్ల, కార్యమవూడి, చందభాగా నదీతీకము ఆతనికి నుపరి
చితములు,
చిన్ననాడు తన కాశ యమిచ్చిన కొండవీటి రాజ్యములో నెక భాగమైన
ఆ పల్నాటి సీమను. ఆ పల్నాటి యుద్ధమును, ఆ వీరుల శౌర్య పర్శాకమ
మును తలవునకు తెచ్చుకొని ఆవేళపూరితుడై ఆ గాధను నోరార సాధ్యమై
నంతవరకు [పజల భాషలో పాడియుండును న్వదేశముతో తాదొత్మ్య్యము చెందిన
కవి ఆదేశ సౌభాగ్యమును మాత్రమే కాక ఆ దేశీయ వీరుల పరా,క మములను
కూడ కొనియాడుట నహజమే.,
ఈ పలనాటి ఏరగాఖా మహత్యమును శ్రీనాథుడు [కీడాభిరామములో
కూడ అభినివేశముతో (పదర్శించెను.
“దుతతాళంబున వీరగుంభిత కధుం
ధుంధుం కి టాత్కారసం
గతివాయింవుచు నౌంతరాళిక యతి
[గామాభి రామంబుగా
యతిగూడం ద్విపద |ప్రబంధమున వీ
రానీకముం బాడె నొ
కుత [(వత్యక్షరముం గుమారకులు ఫే
ట్కారంబునన్ దూల(గన్”
422
“గర్జించి యరని జంఘాకాండ యుగళంబు
వీరసంబెట కోల వేయు నొకడు
ఆలీఢ పాదవిన్యాన మొప్పగ [వాలి
కుంతాభినయము గైకొను నొకండు
బిగు(వుగన్నుల నుబ్బు బెదురు. జూపులతోడ
ఫీట్కార మొనరించు.6 జెలుచ( నొకడు
పటు భుజావష్టంభ పరిపాటి ఘటియిల్ల
ధరణి యాస్పోటించి దాటునొకడు
ఉద్ది (ప్రకటింవ నొక_రుండోలవా(డు
బయలు గుబ్బంబు భంజళ్ళ( బజిపునొకడు
కొడుము దాటింపుచును బెద్ద గొలువులోనం
బడ (తి పల్నాటి వీరుల. బాడు నపుడు”
పల్నాటి కథలో కోళ్ళపందెము నాడు |బహ్మనాయడు తెచ్చిన కోడి
పుంజు పానుగంటి కలుకోడి. దాని పేరు చిట్టిమల్డు. శ్రీనాథుడు పానుగంటి
కలుకోడికీ వరాక్రమమున తోడబుట్టు వనివించుకొనదగిన కోడివుంజునే |క్రీడాభి
రామము నందలి కోళ్ళ పందెములో (పవెశ వెపైను?
a వాక్య మిది:
“ఇదియు నొక్క సజీవ ద్యూతంబ. ఈ దురోదర క్రీడా విహారంబు
నాదరింపవలయు. పానుగంటి కలుకోడి తోడబుట్టువులు వోని యీ జగజెట్టి
కోడిపుంజుల యందు (వత్యేకంబు”
“పానుగంటి కలుకోడి' యనెడు ఈ నామ సామ్యము యాదృచ్చికము
కాదు. ఆ రెండు [గంథముల కర ఒక్కడే యని చూవదగిన సాక్యములలో
బలవంతమైన సాక్ష్యము.
ఇంతేగాక పలనాటి వీరులవై శ్రీనాథునకు గల గౌరప భావమునకు
నిదర్శనముగా [క్రీడాభిరామము నందలి యీ [కింది పద్యములు చూడదగును.
423
“కులము దైవతంబు గురజాల గంగాంబి,
కలని పోతులయ్య చెలిమికాడు,
విటికి కండలేని యరుకది యేగురు
పల్లెనాటి ఏరబాంధవృలకు”
“కోలదాపున. (దిక్కటి. గూడియున్న
గచ్చచేసిన చిత్రంవు గద్దె వలక
[వానినారది చూడరా వైశ్ళ్యరాజ!
శీల బహ్మోది వీర నాసీర చరిత”
“ఈ వీరపురుషులు మనకు. గార్యసిద్ధి చేయుదురు గాక పద పద
మనుచుం గతిపయ పదంబు అరిగి, .4446
తన కభిమాన పాతమైన యీ వల్నాటి వీరుల వృత్తాంతమును
(శ్రీనాథుడు అంతః [ప్రేరణ వలన, కావ్యవస్తువుగా స్వేకరించి యుండును.
అంతకు ముందే పేలవముగా నున్న ఆఅ పదమును వీచ్చుకుంట్లు పాడగా విని,
అది తనకు తృవినీయక పోవుటచే, అంతకంటే ఉదారమైన పద్ధతిలో, ఆ ఏర
పురుషుల చరితను, సత్కావ్య రూపమున |ప్రకిక్లింవవలయునని ఆతడు నంక
ల్పించి యుండును, పురాణము వలె అతి విస్త్తృతమగు ఆ కథ నంతను కావ్య
ముగా సంతరించుట కిష్టము లేకయో, లేక తీరికలేకయో, ఆతడు మిక్కిలి రన
నంతమైన యుద్ధ ఘట్టమును మాత్రమే చేపట్టి యుండును. అమినచో, అతడా
కథను వద్యకావ్యముగా గాక పదముగా నేల రచించెనని (పశ్నించుదో, దానికి
నమాధానమిది. శ్రీనాథుడు అంతకుముందే ఈ కథను, |పజలు పొడుకొనుచు
వినుచు తన్మయులగుట కన్నులార జూచెను; దానిని ఆర్రే (వజలు పాడుకొని
ఆనంచింవవలెనని తలంచి, పద్యకావ్యమున కట్టి యోగ్యత లేదు కనుక, తాను
' గూడ, ఆ కథను పదరూవమున నంతరించియుండును.
శ్రీనాథుని యితర [గంథముఅలోని నంస్కృత నమానములు, విశేషించి
అతని పద గుంభనము, దుందుభిధ్వానము వలె వినివించెడి శైలి యివేమియు
నిందు కానరావేమను [పళ్నకు సమాధానమిది : శ్రీనాథుడు నైషధము, కాశీ
ఖండము, ఖీమఖండము మొదలైన మహాకావ్యములను [పొడసారన్వతమునకు
ఆలంకారములుగ నుండునట్టు తీర్చిదిద్ది రచింబిను. తత్కావ్య [ప్రయోజనమును
424
పొందు వఠితృ లోకము వేరు. ఇది, అట్టిది కాక, పాడుకొనుటకు, చదువుకొను
టకు వీలుగా, సామాన్య [పజలకు [పితికరముగా సులభశై లిలో పాండిత్య
(ప్రకర్ష కంటె, కవితా సౌందర్యమునకు ఎక్కువ [ప్రాధాన్యమిచ్చి బుద్ధి పూర్వక
ముగా రచించిన పదము, ఆది మార్గ కవిత్వము ఇది దేశ కవిత్వము, ఆనగా
శ్రీనాథుని వద్య [పబంధముల లక్షణము వేరు; ఈ వద [ప్రబంధ లతణము
వేరు. కాని శ్రీనాథుడు ఎంత తేలికగా [వాయతల వెట్టినను, “ఇవి ఈతడు (వాసి
యుండునా?” అని నందేహము కలిగించు పేలవమైన కొన్ని పంక్తులు
ఈ (గంథమున లేకపోలేదు. నా ఉద్దశములో, ఈ పేలవమైన పంక్తులు విచ్చు
కుంట్ల నోటబడి అనలు రూపమును పోగొట్టుకొన్నవి కావచ్చును; లేదా అవి
మూల్మగంథమున కొన్ని పంక్తులు లుప్తము కాగా ఇతరులు పూరించినవి
కావచ్చును, దీనికి ఇదమిత్ధమని సమాధానము చెప్పుట కష్టము.
కల్లు (పతిష్ట అవతారిక యందు |శ్రీనాథుడు తాను “చెన్నకేశవ పాద
సేవారతు” డనని చెప్పుకొన్నట్టు కలదు. [శీనాథుడు శివభక్తి పరాయణుడు;
ఆతడి దీనిని రచించి యున్న చో, ఇట్లు చెప్పుకొనునా యనెడి ఆవ్షేవణయు
యుక్షి యుక్తముగా తోవదు. ఏమనగా [శీనాథుడు ఆ అవతారికయందే “కండు
పరమేళు శివు నాత్మదలచి “అని తన గవ భకిని [బకటించుకొనియెను. అంతే
గాని చెన్న కేశవు న్యాశయించి, శివుని విడిచి పెట్టలేదు. వాదమునకు అది నరియే
కాని శివభ క్రి పరాయణుడైన శ్రీనాథుడు తాను “చెన్న కేశవస్వామి పాదసేవా
రతుడ”నని యేల చెవ్పుకొనవలయును?” అని [వశ్నించుచో, చెన్నకేళవుడు
పల్నాటి వీరులకు ఇష్టదైవము. ఆ దేవుని సంన్మరింపకుండ, పల్నాటి వీరుల
కథను వాయుట పొనగదు. అంతియేకాక, [శీనాథుడు. విష్ణు నామమును
స్మరింవనేరని పీర శైవుడు కాడు. తిక్కన పోతనలు శి వప్తూజా ధురంధురు
లయ్యును, ఎట్టి శిపనేశవుల భేదమును పాటింవని ఆ_ద్వైతులో శీ నాథుడు కూడ
అట్టివాడే. భీమేశ్వర పురాణములో విష్ణుక్నే తమైన నర్పవుర వర్ణనమును పరి
కించుచో, ఆతడు వెప్పవుడేమోయను _భమకల్గును. అంతదూరమెందులకు, హర
విలానమున శివుని లీలలను వర్ణించుటకు ఉప[కమించిన ఈ కవి కృత్యాది
మంగళా చరణ వద్యమున కంచి వరద రాజేశ్వరస్వామిని (విష్ణువు) స్తుతించెను.
425
“ శీమహిశా పయోధర హరిణ్మణిహారము హస్తి భూధర
స్వామి పయోజసంభవుని జన్నము( గాచిన వేల్పు దేవతా
గామణి కంచి శ్రీవరదరాజు మనోహర పుణ్యకోటి ఏ
ధీమణి మండితుం డవచిదేవయ తివ్ప( గృతార్థు జెయుతన్”
హరవిలాసముననే కాదు, నై షధమునను, మంగళాచరణ పద్యము
నవ్షవరమగా రచింపబడెను. చూడుడు:
“శ్రీరామా కుచమండలీ మృ గమద శ్రీగంధ సంవానిత
స్పారోదార భుజాంతరుండు, ధరణీ సంశ్లేష సంభావనా
పారీణుండు, కృతార్థు(జేయు( గరుణా పాథోధి పద్మాక్షు డిం
పారన్ మామిడి చెద్దమం|తి నుతు నింగామాత్య చూడామణిన్ ”
శ్రీ నాథునకు శివకెశ పభేదము లేదని స మర్ధించుటకు ఇంకొక దృష్టాంతము
కలదు, కాశీఖండమున శివశ రో పాఖ్యానమునందు నూట యెనిమిది శివకేశవుల
వర్యాయ నామములతో ఒక సోత్రము రచింపబడినది. ఆ స్తోతమును దాని
వల శుతిని ఇందుదాహరించుచున్నాను:
వ॥ “ఆదికాలంబునం గృతాంతుండు నిజ కింకరులతో నిట్టనియె.
సీ| గోవింద! భూతేశ; గోవ! గంగాధర!
చాణూరమర్దన! చండికేళ!
కంన|పణాళన। కర్ప్చూరగార! గో
పీపతిః; శంకర! వీతవనన।
గిరిశ్ల। గోవర్ణ నోద్దరణ! బాల మృగాంక
వర్ణ! మాధవః భవః వాసుదేవః
విషమేక్ష్షణ! మురారి! వృషభధ్వజః హృషీక
పతి! భూతపతి! కౌరి! ఫాలనే త!
గీ! కృష్ణః హరః గరుడధ్యజః కృత్తివసన!
కల్బషారి: గొరీవతి! కమఠ: శూలి!
యనుచు! బఠియింతు రెవ్యరా ఘనులు మ్కు
వందసీయులు చెనకంగ వలదు వారి.
426
సీ హరిః రజనీళ కళావతంన! రమెళ్వ
ఠః వీనాక పాణి! (శ్రీరామ! భర్ణ!
యనిరుద్ధః శనూలపాణిః నృసింహ! తివథ గా
ర్త జటాకలావః మురహర! యీశ।
రాఘవః యురగాభరణః! పద్మనాభ! ర్వ
[గః మధునూదనః వినాక వతి! యాద్యః
(ప్రమథాధినాథ! నారాయణ: మృత్యుంజ
యః పురుషోత్తమః |తిదశెక నాథ!
గీ! యచ్యుతా।ః కామ శ్మతువః యబ్దపాణిః
దిగ్యననః చకపాణి! భూతేశః యనుచు.
దల(తు రెవ్వారు వారలుతములు భువన
పావనాత్మకు లందజు [పభులు మీకు,
ప్ప (బహ్మణ్యదెవః శర్వ! ముకుంద! విశ్వేశ్వ
ర! సనాతనః (తిత్మెత: రావకగారి!
(శ్రీకంఠ: ధర్మధురిణః శంభువ: క
లాభీశః యీళాన। యదువతి! మృడ!
ధరణీధరః హరః యంధకహర! శారపా
౧
ణి! వురారి! వీష్ణువ! నీలకంఠ:
కంఠ! దేవదేవః మధురిపు(డ।: [తిలో
చన! కైటభ రివుండ: చం[దచూడ।
feu
గీ॥ కేశినాశ: గిరీశ! లక్షీ వతి! [తివు
రారిః: వనుదెవ నూను(ండ। (త్యక్షః యనుచు
జపము ర్ ప
పము చెయుదు రవ్వరవ్విపుల పుణ్య
ఘనుల గడిసినవుడత మీకుటల వచు.
వం! రా ల
రం ం ఇ a
వ॥। మజియు వినుండు. (శ్రీకాంత; శివః యన్సుర నిబరణః మన్మథ
గా కక!
దామోదర। రీవు
పరశుండః శంఖపాణిః శశి శేఖర।ః
స్థాణువః యానందకంద'।ః సర్వేశ్వర : యను నీ
రిప్పు?డ్త। జనార్దన స్య షంిచ్ప
నూదన। యంజధర నీ స్!
427
దివ్య నామంబులు భావించు కృతార్గులు మీకు మాననీయులు నుండియని యవ్వి
ధంబున నంతకుండు కింక రవర్గంబు ననుశానించె ఈ హరిహరనామంబుల
యష్టోతర తంబు వినిన బరించిన జనులకు నారో గ్రైశ్వుర్యంబులు సంభవించు.”
ఈ స్తోత్రమును అదైెకతి తప్ప, కేవల శైవుడుగాని, కేవల వైష్ణవుడు
గాని (వాయలేడు, శ్రీనాథుడు కేవల శెవుడే యైనచో వై స్లోతమందలి నూట
యెనిమిది నామములలో విష్ణు వరము లైన ఏబదినాలుగు నామములమ నోట
పలుకలేడు. ఆ కాశీఖండముననే శివ కేశవుల అభేదభావ నిరూపకములైన
మహా వాక్యములు మరికొన్ని కలవు. కావున శ్రీనాథుడు కేవల శైవు డను
కొనుట మతిలేనిమాట.
శ్రీనాథుని పలనాటివీర చరి
మతముగూర్చి ఇంతదూరము చర్చించ
పూర్వోదాహృతమెన “సకల ధర్మంబులు సమ్మతి విడిచి నా శరణం
దితే నను జేర్చుకొందు. వగవకు మదిలోన వద్దు భయంబు, నత్య మీమాట”
ఆను పంక్తులకు మూలమైన గీతా శ్రోకముతో పోల్చి చూచినచో. ఈ అనువాదము
(భీనాథునిదే అని అంతరాత్మ (పబోధించును. నంన, త్ శోకమును ఎంత
గంభీరార్థము, జటిల శబ్దములు కలదానినైనను, సరళమైన తెలుగు వద్యమున
ఇముడునట్టు ఆనువదించెడి నేర్పు శ్రీనాథునకు కలదు, ఆయన ఈ (ప్రజ్ఞను
నెషధాంధ్రీకరణమున బహుధా (పదర్శించెను. ఆయన అనువాద పద్దతిని
గురించి పరిశ్రమ చేసిన పండితులు ఈ వంకలు శ్రీనాథునివే అని చెవ్వుటకు
సందేహింపరు.
తక రృత్యమును సమర్థించుటకు ఆతని
వలసి వచ్చినది.
సాధారణముగా తెలుగు కవులు, విశష్యమునకు విశేషణమును కూర్చ
వలని వచ్చినవుడు విశేషణమును [పథమా విభక్ష్ణంతముగా నుంచి దానికి
“అగు” ఆను కియాజన్య విశేషణమును జేర్చి విశేవ్యముతో పొందింతుదు.
కాని శ్రీనాథుడు నంస్మ్భృత కవులవలె తరచుగా విశేష్య విశేషణములను ఏక
విభక్రిలోనే నిల్పుచుండును; కీడాభిరామము శ్రీ థక్యాతమే ఆని బుజువు
చేయటకు శ్రీ పభాకరళాశ్త్రిగారు చెప్పిన తీరుగులేకి యుక్తులలో ఈ విష
మును చెర్కొసి యున్నారు. విశేషణ (ప్రయోగము
విచిత్రమైన పోకడ కలదు,
fr
gi
(హా
qf
Et
tr
£
G
నో
ఛ్
428
తెలుగు కవులు ఒక వాక్యమును వి శష్యమునకు విశేషణము చేయవలసి
వచ్చినపుడు, ఆ విశేషణ వాక్యమును సమాపక [కియతో వూర్తిజేసి, విశేష్య
ముతో పొందింతురు. కాని (శ్రీనాథుడు అనమాపక కియలతో అనేక వాక్య
ములను మాలగా (గుచ్చి, ఆ విశేష్యమునకు ఆలంక రించుటకు ముచ్చట వడును,
దీనికొక ఉదాహరణముగా, కాశీఖండమునుండి ఈ పద్యమును పేర్ణానవచ్చును.
“దుర్భిక్ష దోషంబుదొర కొన్న (గడవని
కడపని గృహనూతకంబునందు
నింట6 వీనుంగుటోయె నెనియు6 గడవని
కడపని [ముక్కడి గవిసెనేని
కువలయేశుడు దండుగులుగొన్న గడపని
కడవని భవనంబుగాలెనేని
పితృ కార్యవిధి సమీపించిన గడవని
క డపనిముట్టంటు గలగెనేని
వెళ గాకున్న( గడవని వేలుపులకు
మీంయవోకున్న.( గడపని మిన్న కెట్లు
ఛా
గడివిరింటింట నీకాశి కాపురమున
బుణ్యగేహిను లిది మహాద్భుతము గాది?”
ఇచే బాలచం[దుని యుద్ధమున, కవి, మాంచాలకురులను వర్ణించుచు
విశేషణ వాక్యములను పొందించిన పద్ధతి శ్రీనాథుని తలంవీంచుచున్న ది.
“బంభరచయమును భయమొంద జేయు
కాటుక కాకచే కందగాజేయు,
చీకటి గుహలందు జేరగాదించు
కొాలాంబుదంబుల గట్టుల జేర్చు
దీర్భమై నునువులె తేరైన కురులు.”
ఈ కారక వైచ్చితి తెలుగున ఒక్క శ్రీనాథునిదే; కనుక, పైన చెప్పిన
కారణము లన్నిటిని బట్టి, వల్నాటి ఏర్ర చరితను ఆతడు (వాని యుండునని
భావించుట దోషముకాదు; ఏనాటికేని భారద్వాజ గోతుడు, కవి సార్వ
429
భొముడు ఇంకొక శ్రీనాథుడు, పరిశోధనలవల్ల బయలువడు వరకు, శృంగార
వైషథ కర్త శ్రీనాథుడే పల్నాటి చరిత కరయని అకుకొందము.
పలనాటి వీర చర్మితలో బాలచర్మదుని యుద్దము వస్తుతః రనవంతమైన
ఘట్టము. ఆ భాగము శ్రీనాథుడు కావ్య వస్తువుగా స్వీకరించి నిర్వహించుటచే
రసవత్తరమైనది. ఈ భాగమే ఆంధవదకవిత్వశాఖలో దేదీప్యమానమై
వెలుగొందుచున్న ది. ఇక ఈ పద క విత్వమును గూర్చియు అందరి అంత
శాఖలను గూర్చియు వాటి తారతమ్మముల గూర్చియు వివరింతును. ఏ
వాజ్మయమునందై. నను ఈ వద కవిత్వమె పద్య కవిత్వముకం టె ముందు పుట్టి
వెరుగుననుట బహు పండితాంగీకృత మైన సిద్ధాంతము. చితవిచి, (తకార్య
కమనీయ పర్వతారణ్య మయమైన [పకృతిలో పుట్టి చెరిగిన (పాక్కత నీవి
యగు [పాకన మానవుని హృదయమున నంతోదమయ మో, దుఃఖమయమో
యగు ఒకానొక భావము జనించి, వరవవని చేయగా, ఆతని నోటివెంట అప
తర్కితముగా, ఓక పాట వ్యకమై యుండుననసియు. ఆవేశవూరితుడై అతడా
పాటను, చిందులు తొక్కుదు పాడి యుండుననియు, ఆడుచు, పాడిన-ఆఅ
పాటకు 'ఆట_-పాట' లేక “నృత గీతము” (Ballad-dance) ఆని చేరు వెట్టి
వచ్చుననియు, అదియే కవిత్యమునకు శ్రీకారమని ఈ సిద్దాంతము ఆనియ,
Moulton ఆను ఆంగ్ల విమర్శకుడు ఒక సిద్ధాంతము నెలకొల్పెను.
అనలు ఒక వ వ్యక్తి కి వరవశ స్థితియందు చేసెడి [ప్రసంగము కొని, పాడెడు
పాటగాని, శరీరావయవ వికేవముతో కూడి, అభినయ వూర్వుకముగానే, వ్యక
మగుచుండును. భావోద్యేగమనునది, ఒక్క హృదయమును మ్మాతమే కది
లించిన ఆడి శరీరము నంతటిని ఊగించి వేయును.
ఈ “ఆట._పాటిలో మూడు భిన్న కళాంశములు కలవు “అడుగు
వేయుట, రాగముతీయుట, మాట వలుకుట''. శాస్త్ర వరిభాషలో ఈ మూడిం
టెకిని నృత్యము, గీతము, శబ్దము ఆని పేరు. ఈ మూడు ఆంశములను మూడు
శాఖలుగా కాలక్రమమున నాట్యము, సంగీతము వద్యముఆనెడి కళలుగా పరిణ
మించి దేని రాజ్యమును అవియే యేలుకొనసాగెను కాని ఈ మూకింటికిని జన్మ
పైన మొకటియే, ఆవి స్వతంత నిరూవణార్థము ఎంత విడిపోయినను వరిణత
సంపూర్ణ న్వరూపములలో మరల ఏకీభవించుచుండును. కవిత్వము గీతముతోడీ
430
సంబంధమును విడనాడజాలదు. ఆప్టే సంగీతము శబ్దముతోటి పొత్తును విడిచి
వెట్టదు. మరల నాట్యము, సంగిశముతోడి చెలిమి చేయుచునే యుండును.
పద్యము తొలినాటి కవిత్యమునకు సాహచర్యము నెరవిన నృత్య గీతములలో
నృత్తమును పూర్తిగా విడిచివుచ్చ గలిగినను గీతిని మాత్రము పూర్తిగా కాదనలేక
పోయెను పద్య కవితా రాజ్యములో నృత్యమునకు (ప్రవేశము లేకపోయినను
గీతికి మా[తము అప్రత్యక్షమైన అధికారము కొంతకలదు. గీతిగతమైన
యేలయ నిబద్ధత కలదో అదియే పద్యగతమైన ఛంధన్సు. కనుక ఈ మూడు
కళలకు, తక్కిన రెండింటిలో ఏదో ఒకదాని సాహచర్యము విడరాని బంధ
ముగా ఉండుచునే యుండును. కాని తక్కిశ రెంటి పొతును విసర్జించి తనకు
తానై స్వతం[తముగా వర్తించగలనని చూపుటకే వాజ్మయమున వచన క విత్వ
మును సంగీతమున జం|తవాద్యమును, నాట్యుమున మూకాభినయమును వెలసి
నవి, ఈ మూడును తమ రాజ్యమున తామే సర్వాధికారము నెరపుటతై అవి
చేయు కృషి యెంతదూరము పోసునో చూపుటకు మామే ఈ విషయమును
స్మరించి విడిచితిని,
చ
తీయుట గీతముకాడు. రాగతాళ యుక్తముగా పొడినదే గీతము. పాట ఎప్పు
డును, లయబద్ధమ.గానే యుండును కావుననే గీతికి లయనిబద్ధత [పధాన లక్షణ
మైనది. గీతిగతమైన లయనుబట్టి ఛందన్సు యేర్చడినది. ఈ ఛందస్సు కతము
ననే పద్యపఠనవేశ మధురమైన ఒక గీతి విశేషము, వచన పఠనముకంచే భిన్న
మైనది వ్యకమగుచుండును. ఇది వద్య కవిత్వముతో గీతికిగల ఆ [వత్యక్న
సంబంధము. అట్టుగాక గీతికి వత్యశాధికారమే ఇచ్చిన కవిత్వము వదకవి
ఏ గీతముకెనను [ప్రధాన లక్షణము లయ నిబద్ధత; ఊఉరకరాగము
ఈ పద్య కవిత్వమున శబ్దమునకెంత (పాధాన్యమున్నదో గీతికిని అంతే
(పాధాన్యమున్నది. అనగా ఇందు నుందర శబర చనతో పాటు మధుర మైన
పాటయును కలిని యుండును. ఈ జాతిలో ఒక శాఖ కవిత్యముకం టె గానము
నకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి గేయకవిత్వమనివించుకొనెను. ఆ గేయకవిత్వ
ములో శాస్త్ర నిర్దిష్టమైన రాగ, తాళ, స్వర ప్రశస్త రాజ్యాంగముల (ప్రాధాన్య
ములతో ఒక అంతళ్యాఖగా గాన కళా కోవిదుల విద్యగా వెలనినది. ఆదియ్లే
431
సంగీతము త్యాగరాజ కృతులు మున్నగు ఏనవి ఈ శాఖలోనివి, ఇంకొక గేయ
కవిత్వ శాఖ, ఈ కృతులపలతె శా శ్రీయ నంగీతముతో పాడుటకు ఆనువెశదైన
ప్పటికి అభినయార్థ ముద్దెశింపబడి, నరన పాతముల వశ మై నది. జావలు, పద
ములు మొదలై కృంగారాత్మక మైన రచనలు ఈ కాఖలోనివి. మరియొక గేయ
కవిత్వ శాఖ సంగీత విద్యా నై పుణ్యమును, అభినయ విద్యా నైపుణ్యము ను లేని
సామాన్యులు సైతము, కొంచెము కంఠమాధుర్యమున్నచో పాడుకొని ఆనం
దించుకొనుటకు వీలుగా పాటలుగా వర్ధిల్లిన దె. మన ముత్తైదువులు పొడు చెం
పాటలు, మంగళహారతులు ఈ జాతిలోనివి. వీటిని బోలినవే భజన కీర్తన
కూడ,
ఈ వదకవిత్యమున ఒక శాఖ గీతిని అంగీకరించియ గేయకవిత్వమని
అలో
ఆనివంచుకొనక, కవిత్వాంశమునకే ఎక్కువ [పాధానమిచ్చి జాతివాచక మైన
ట్లు an కలా
పదకవిత్వము చేరనే నిల్చియున్నది. పలనాటి వీరచరకిత, కాటమరాజు కథ
రనకు భావనా పథాన
మున్నగు కావ్యములు ఈ శాఖలోనివి ఈ కావకాభా వ
మైన సారస్వత లోకముననే కాని, రాగతాళ (వధాన మై?
కాదు; అభినయ వథానమైన నాట్యజ, షత్తువు ఆంతకం పే
త్వములు నానా విధములై గే యశాఖలను విడిచి పెట్టగా మిగిలిన భాగ మంతయు
సారన్వత లోకమునకే చెందును. ఈ పదములలే చిన్నమ్మ కథ, కామమ్మ
కథ, లక్ష్మమ్మ కథ మున్నగునవి సాంమసికములు, వ
కథ, దేశింగరాజు కథ, పలనాటి కథ మొదలగునవి చారి తకములు.
sm
శ్రీనాథుని శైలి
గ్ర న్న | తా జట సభ ,
ఆంధమున మొదటి నుండియు నక్షర రమ్యత సాధించిన కవివర్గ మొక
“స
టియు నర్లగౌరవమును పాటిలచిన కవినర్ల మింకొక టియగా వండు భిన్న
శ్ జ
శాఖలు వలసినవి. మొదటి వర్గమువా రాకించినది శ య్యాసొభా ou దానికీ
నన్నయభట్టు ఆదిగురువు. దానిని నా నాచన సోముడు కొంత వరిపోషించెను.
: నిరవమాన కయా
(శ్రీనాథుని చేతిలోనది పరిణతిం జెంచెను. నంన్క్బృతమున నిరు యా]
వెచితికి చేరువడిన భట్ట బూణాదులను భ న క్రితో గొలుచుట యు, నడక దించు పీ యు
నాత్మ ధర్మములుగా వరించిన [శ్రీనాథుడు తెనుగున అక్షర 5
పరిణతి జెందించుట వింతకాదు; డదుష్కురమును గాడు. పిత్త రకాలమున ర
432
వింసబోవృ చిత విచ్శితాలంకారిక మైన పబంధరీతికి శ్రీనాథుడే నూత ధారు
డయ్యెను. ఎజ్జన [ప్రబంధ కవుల కొనగిన భిక్ష వర్ణనాత్మకమగు శైలి
మాత్రమే, ఆయన ఆలంకారిక రీతిని మాత్ర మొసగలేదు. ఈ భిక్ష పెట్టిన
వాడు శ్రీనాథుడు. కావుననే పబంధ కర్తలకు సన్నిపాత గురు వయ్యెను.
ఉత్తర కాల (ప్రబంధ కర్తలలో పెక్కురు శబ్ద సంసేవనమే శిల్పమను
కొని అర్ధ గౌరవమును గొంచెపఅచుటయు, వర్ణనాంశమే కవిత్వ మనుకొని
వస్తు |పాధాన్యమును మజుగు వపజచుటయు కారణములుగా నీగురువు లిద్దరును
(శలభుదాన శ్రీనాథులు) జేసిన నృష్టికి దుర్విపాకము తటస్థించినది. శ్రీనాథుని
రచనలలో క్యాచిత)_ ముగా నెచటనో తప్ప శయ్యా సౌందర్యార్థ గొరవములు
రెండును నమ (పాధాన్యమునే కలిగి యుండును. గంభీరములును రమణీయ
ములు నగు నర్జములతో పాటు జటిలములును నరళములునైన శబ్రములను
జోడించుకొనుచు పచ్చునేర్పు తెనుగు కవులలో [శీనాథునకు వలె నెవ్వరికినిలేదు.
ఆతని వాక్యముఒకు జిగియు బిగువును రెండును గలవు. ఈ జిగి బిగువుల
కల్మి నేవపకరణమైనను వెలితిలేక- పండిన వరిచేను గాలికి బోలె తూగు
చుండును. ఆ తూగు ఒక ముఖమునకు వంగుపేకాక ఉభయ ముఖముల నడ
చుట యగుటచే సమత యనెడు గుణ మపయత్న సిద్ధమయినది, కికొ)
క్కచో వాక్య సముదాయము, యూధపతి ననుగమించు మాతంగయూధ గమ
నము వలె నాదరణీయమైన రీవిని (బదర్శించును.
ఛందః పయోగములో నాతని చేకియందు సిద్ధి పొందినది-సీన పద్యము.
పయిని బేర్కొన్న యీ జిగి, విగుపు, తూగు, నమత, రీవి మొదలగు గుణ
సముదాయ మంతయు నించు మించుగ నీసముకనే యేకత నిద్ధిపొందినదని
చెవ్పవచ్చును. కందమునకు తిక్కన పలె సీసమునకు ,శీనాథు డధిష్టాన దేవత.
ఎట్టి క్రిష్టార్రమునైనను సేన పాదమునకు దగినట్టుగా మలచుట యీ కవికి చిన్న
నాడే యలవడిన సహజళకి కావుననే పాషాణములవంటి మయూరుని (నర్ధర
లీసిసపద్యపు మూసలో మైనమువలె కరగి యాతని కిచ్చవచ్చిన రూపు దాల్చిన
వని కాశీఖండ (వకరణమున నంటిని. సీన పాదోచితములైన యిందగణము
లాజీంటిలో కొన్నింటి కయిదు మాతలును కొన్నిటికి నాల్గు మ్మాతలును గలవు.
ఛందళ్శాస్త్రమునుబట్టి ఆని. అన్నియు నొకే వర్గమున జేరినను, వాని
433
ఆంతర మును మొతము [శః ప్లదియన య. [గహించుచునే యుండును, ఆ
గణముల పొతు నములితముగ చసన బ్; ఛభందచ్, స్స తప్పకుస న్న న్కు లయతప్పుట
ద్ uJ
మా[తము నిజము. లయానుసార మా గణములకు పొత్తు కుదిర్చిన మేటి కవి
లతకు మణియయు “యత లయ న్నత యతిః" అను కాస్తో? క్రినిబట్టి యతి
స్థానమున పదము వితిగిననే తన్వ, విశ్రాంతి యనెడి సార్థక తీయు నుండదు!
లయకు శుద్దియు నేర ర్చ తదు. ధా రాశుర్ధి యకు నెవమున తెలుగు కన్ఫ లీ న్యాయ
మునే వి విన్మ రించిరి . నాథుడు మాతము తన సీ; పద్యములలో నీ ధర్మమును
సాధ్యమయినంతవరకు పాటించెను. ఉత రకాల [వబంధములలో మనకు మరి
వెము గొలువ సీనవదుమయు ల్ యు శ్రీనాథుని పీసముల ఛాయలే.
ఆ
ja
శ్రీనాథుడు హర్షనైధ మును తెనిగించి రాబోవు [పబంధముల కొక యొజు
వడి వర్టిను, మలి 'వబ౩దుల కుచిత మైన యాలంకారిక శైలిని (పసాదిం
చెను. కాని తాని పద!పబంధ మనిపించు కొనచగిన యే కావ్యమును [వాయ
నా అ
లేదు. అనలు ఆతని ; వతి పౌరాణిక మేగాని నాటకియమును గాదు; (పాబంధిక
మును గాదు. అందుచేతనే చెక్కు_చోట్ల వస్తు నన్నివేశమర్యాదను మజచి
పోయి అనవనరములెన బారాణికో వన్యాసములు చేయను. హరవిలాసము
చై స్త
న్డ్
కాయ శివవాాతి మాహాత్మ్యము యొగ్యయు తుది (వకరణములు పురా
ia న!
బొచితములేగాని | పబంధోచితములు కావు.
గ
శో Pa వి గ్య
మ. నండు నాకెమి కొజంత
a) al హా
ణీ Ns త్ జో ల్లో క్ల
నా కవత9ంబు సిజయము పిరాట భాష
అ! (a
లో శ్రీ pr ప్యూ
అని చెవుకొనుపను బట్టియు, చాటువులరి ఆ
వ్
అ గ్రా ah వ గ క్వ ఇల్ల ఖ్, * అ CE
కుళ్ళాయుంచితిం గోంజుటితి మహాకూర్చానముం ఓ గ్గితిన్
త్న క్త
"an కనాన క. జ ల టీ జ్జ
వెలులిన్ దింపిషమున్ మెకవిడిన్ విశ్వస్త మసైంప(గా!
న్ యల టీ స
రారా శు వ
జొ నీ గ్ ph ఇ రా ఇల్ స్కో మ్ "వమ ల
జలా యంజపి ,రావితిన్ రచుబు దోనంబంను( బొనాడితిం
ae కేలా
(oa ళో న! మార గిల f న్
తలి; క్రన్నదరాజ్ళు అక్షి-! దయలేదో న్తేచ ఢ్రీనా థుండన్
చా 3 ఓ షు
28
434
అను వద్యములో “తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి 1" ఆసి సంటోధించుటను బట్టియు
ఈయన కర్ణాటకుడ నియు, వారి పూర్వు లేనాడో తెలుగు దేశమునకు వలన
వచ్చి యుందురనియు, ఆ కన్నడ రాజ్యలక్ష్మి ని 'తల్తీ!' అని సంబోధించుటయు,
తన భాష కర్ణాటకభాష యని చెప్పుకొనుటయు అభిజనాభిమానము చేతనే
యనియు ఈ దేశమున ఒకప్పుడు దుర్వాదము వెలసినది. ఈ వాదము సహింప
లేని విమర్శకులు “కర్ణాట రాజ్యముతో పూర్వ పరిచయమున్న శ్రీనాథు(డు,
దారిద్య పీడితుడై , అపర వయన్సున మరల దేశ నంచారము చేయవలసి వచ్చి
నవుడు, కన్నడ భూమికిపోయి, కన్నడ రాజ్సలక్షిని నంబోధించుచు తనను
ఎరుక వజచుకొన్స ఆత్మ దెన్యహూరితమైన పద్యమిది” యని సమాధానము
చెప్పిరి. ఆది యట్టిది కావచ్చు, లేదా |పొఢ దేవరాయలను దర్శించ బోయిన
కాలములోనే ఎన్ని నాశళ్ళకును రాజ దర్శనము లభింవక ఇక్కట్లు పడుచు, ఆ
రాజ్యులక్ష్మితో మొఅవెట్టుకొన్న పద్యమైనను కావచ్చును. “తల్తీ!' యని
సంబోధించినంశ మాత్రమున ఆ దేశము అతని స్వదేశ మనెడి యర్థము రానక్తర
లేదు. కాని “నా కవిత్వంబు నిజము కర్ణాటభాష” అను వాక్యమునకు సరియైన
తాత్సర్ణము ఇంతవరకు ఎవరును చెప్పవేదు. దీనిని గురించి నాకు తోచిన
ఆభి పాయ మిది;
ఇచ్చట కరాటభాష యనగా,'కర్ణాటశైలి ఆని యర్థము. ఒక కవి రచ
నను గురించి, వాని భాష కఠినముగా ఉండును; వాని భాష రసవంతముగా
ఉండును” అని మనము చెప్పునప్పుడు, అచ్చటి ఆ కాఠిన్యముగాని, రనవత్తగాని
భాషకు సంబంధిఏచినది గాదు; శెలికి సంబందించినది; కనుక ఆక్కడ భాష
కును శైలి యనియే అర్థము. అయినచో నా కవిత్వంబు నిజము కర్ణాటశైలి'
అని శ్రీనాథుడు ఎందుకు అనలేదని అడిగినచో, దానికి కారణ మిది: ఈ “శైలి”
అను పదము మనము ఆంగ్లభాషలో 5016 అనుదానికి పర్యాయపదముగా
కల్పించుకొన్నదే కాని మన భాషలోని శబ్దము కాదు. ఇది మన అలంకార
శాస్త్రములో ఎచ్చటను లేదు. ఈ “శెలి” శబ్లమునుగూర్చి నన్నయ [ప్రకరణ
ములో “నన్నయశైలి-ఆక్మీయత” అను శీర్షిక [కింద కొంత చర్చించితిని.
మన పూర్వు లెవ్వరును దినిని వాడలేదు. శైలికి నన్నిహితమైన అర్థముగల
శబ్దములు రీతి, శయ్య అనునవి కలవు. ఆ శబ్ద్రములనై నను, విశేషార్థములో
వాడెదరు కాని సాధారణార్థములో వాడరు. కావుననే శరీ శబ్దమునకు నూతన
435
సంపాదనము. శ్రీనాథుడు ఇయ్యెడ భాషా శబ్దమును లక్షణార్థములోనే వాడెను,
వాచ్యార్థమున కాదు,
త్రీనాథుని పద్యములోని “కర్ణాట భాష' అను పదమునకు వాచ్యార్థమే
ఉన్నదనుకొన్నచో అతడు వానిన అన్ని (గంథములలో ఒక్క. వాక్యమైనను
కన్నడ భాషలోనిది చూవగలమా? నన్నెచోడునివలె, కన్నడ పదముల నైనను
విచ్చల విడిగా వాడని శ్రీనాథుడు “నాది కర్ణాటభాష*' అని వాచ్యార్థములో
ఎట్టు లనగలరుః
అయినచో కర్ణాటక శెలి అనగా అర్థమేమి? సంగీతములో *మార్ష సంగీ
తము, దేశి సంగీతము అను రెండు భేదము లున్నవి. మొదటిది శాస్త్ర నిబద్యమై
నిర్దుషమైన సంగీతము. రెండవది, శాశ్రీయము కాకపోయినను, ఆయా
(పాంతము లందలి జనులను రంజింపజేయు |వజా సంగీతము. ఈ రెండును
విభిన్నములైనను, ఒకదాని [వభావ మింకొక దానిపై నెరపు కొనుచునే
యుండును. శాగశ్రీయ నంగితములోని ఫణితులు దేశిలోనికి వవేశించుట, దేశి
సంగితములోనీ ఫణితులు శాస్త్ర నంగీతములోనికి అవతరించుట, నిరంతరము
సాగుచునే యుండును. ఈ రెండిటి సమ్మేళనము వల్ల సర్వజన రంజక మైన
ఒకానొక శైలి ఏర్పడినది. ఆ నంగీత శ్రైలియే, ఇప్పటి కర్ణాట నంగీతము.
అఎతియె కాని దాక్షేణాత్యు లందరు పాడెడి సంగీతము ఒక కన్నడ దేశమునకే
చెందినదికాదు*
ఈ మార్గ-దేశి అనెడి భేదము ఒక్క సంగీతమునందే కాక, సాహిత్య
మందును కూడ కలదు. సుమారు ఏబది యేండ్హ (కిందట, నట్టువరాం (డు, తీర్చిన
నభ యమభట చేయు నాట్యమును భరత నాట్య మనియు, భరతాభినయ
మనియు, వెండ్లి యూరేగింపు ముందు అడు గడుగున ఆగుచు జావళీలు పాడుచు
చేయు అభినయమునకు కర్ణాటక మనియు పేర్లుండెడివి. ఈ రెండవజాతి అభి
నయము కేవలము భరత శాస్తోంక్రమును కాక, కేవలము స్వారన్యము లేని
చిందువేయుటయు కాక మార్గ, దేశి మేళనమున ఒకవిధమైన సాధారణ రంజ
కత్వము కొణకు (పడర్శించెడి కళ. కనుక, దానికి కర్ణాటక నాట్యమని వేరు
వచ్చినది. వెండ్లిండ్లకు నట్టువ మేళమును విల్చినపుడు పెద్దలు అడిగెడివారుః
* | పాజ్నిన్నయయుగ _పకరణములో “మార్ష-వేళో అను శీర్షిక (క్రింద ఈ విష
యము చర్చింపబడినది,
436
“మీ మేళములో భరతాభినయము చేసెడి శారెకరైన ఉన్నారా? అందరిదీ కర్ణా
టకమేనాః?” అనీ. ఆ మాటలు, ఆ గం[వడాయము ఇప్పుడు పోయినవి. నంగీత
నాట్యములలో వలె, "కరిక్వనులో కూడ మార్గ, దేశి భేదము లున్నవి,
సంస్కృత మును, సాంన్మ లీక మును ఆయిన కవిత్వము మార్గ కవిత్వము.
జానుతనమును, దేశీయతయను కలది దేశి ఈ రెండిటి [పభథా భావము ఒకదాని పై
ఇంకొకటి |పనరించి, ఉభయగుణ సమ్మేళనము వలన ఉభయ [పాధాన్యము
గల ఒకశెలి ఏర్పడెకు. |వత్యేకముగా సాంస్కృతికమునుగాని, దేశినిగాని చేప
ట్టక, రెండిటి సారమును ఆకశించుకొని చెవికి షవరు, మనస్సునకు పెంపును
కలిగింజెడి శైలిస్ శ్రీనాథుడు తెలుగు భాషలో అవతరింవజే సెను. ఆ ెలినే
ఆతడు సంగీశనాట్య పరిభాషానుకర ముగా, కర్ణాట భాషగా పేర్కొనెను.
శ్రీనాథునకు హారము, తెలుగున శబ్ద పాధాన్యముగల కవిత్వ మొక
టియును, అర్థ [హాధాన్యముగల కవిత్య మింకొకటియును రెండు పాయలుగ
[ప్రవహించుచుండెడివి. ఒక శెలి నంస్కృతమయమైన po వేరొకటి
లం లయ
లకు సమ।[పాధాన్యమును, సాంసాత దెశీయనులకు నమ, పా ధాన్యమును ఇచ్చి
తన పేరు మివ ఒక శైలిని సృష్టించిన కవి శ్రీనాథుడు. “నా కవిత్వము శుద్ధ
సాంస్కృతిక మును కామ; సుద్ధ దేశీయమును కాదు; ఉభయ [పాధాన్యము
కలది" యని ఆయన చెపిన పద్యుమునకు తాత్చర్యము.
శ్రీనాథుని “హౌకనాటింటివాడవు
రును బంధువులని న్నష్టవడుచున్నది.
కనుక, శ్రీనాథుడు కర్ణాట, డెళచో, అన్నయ కూడ కరాటకుడే కావలెను.
ox ల్లో
బాంధవుడవు” అని దంబోధించుటజ ట్టి, ఇ
వాడో, శ్రీనాథుడును ఆ శాఖవాడే అనగా ఇద్దరును పాకనాటి నియోగులు.
ఇద్దరును ఏక శాఖీయులు కానిచో వారికి చుటరెక మే కునురచు. [బాహ్మణ శాఖ
లలో వెలనాటి, వేగినాటి, కానఎనాటి, పాకనాటి, ఆరువేలు అను శాఖాంతర
ములు ఒక్క ఆంధ చేళముననే కలవ. కావి కనడ దేశములో ఉన్నట్లు
నే నెరుగను; ఎవరును చెప్పలేదు.
[దావిడ కర్ణాట దేశము నుండి ఆం; ధచేశయమున వపసవచ్చి నీరవడిన
శాఖల వారికి, వారి అభిజననవానున.వే శలవ్ర కాని ఆం ధకశాభా నామములు
లేవు, (శ్రీనాథుని పూర్వులు వవాడో తెబురు దేశమునకు వచ్చి ఇక్క డ స్థిరపడి
పోయినను, వారికి తెలుగు ;బొవఐణ ళాఖలళతో స్నేహ మేర్పడునే. కాని
బంధుత్వ మేర్పుడదు. ఆంధ [బాహ్మణ శాఖల చేరును వారికి లభింపదు.
ఏనాడో, తెలుగు దేశమునకు వచి చ్చిన న్
దిమిలి (దావిడులు మున్న వారు,
పోయినను ఇచ్చి పుచ్చుకొను బంధుత్వము చేయవలసి వచ్చుసపుడు మాతము,
వారి వారి శాఖలు దాది ఆవల అడు" పెట్టరు, మరియు తాము [దావిడుల
మనియే చెప్పుకొందురు. తెలుగు దేశము నుండి దక్షిణాదికి వ
రాజులు, రెడ్డు, కమ్మవారును, ఆరవ మొదతఫయారలలతోను, వె శృేబతోను, వెల్లాల
తోను, తమ తమ శాఖలను దాటి సంబంధములు చేసినట్టు కానరాదు. మంచియో
జెడ్డయో ఈ కాలమున కూప ఈ ఐట్టువాట్టు ఈ వీధంబగా చైభ్రిపోవుచుండగా
wn
నా “కాలమున ఇవి ఎట్టుండెడివో చైవానకంరలేదు. కడుక శ్రీనాథుడు అన్న
(బాహ్మణ బులు అనగా ఆరామ [(దావిడులు
ము a)
య్యకు బంధువగునేని (ఆది సత్యమే) Re 55 అపుడా రే పదమూ న్న (బాహ్మణుడు,
అచ్చముగ తెనుగువాదు. శైలి శచ్రార్హముకు వివకించుటలో [పనక్షాన్నుపనక్త
షం ద థి శ లా
ముగ నిట్లు శ్రీనాథుని అభిజన నిర్ణయము కూడ చేయవలసి వచ్చినది.
హర్తగా, నుత్తమాధికార మర్యాదాభిజ్జునగా ఖైనెప్సు, అతని దేశ గంచారములు
శా స్త్రజ్ఞానమునకు లోకజ్ఞతను జోడించను కావుననే కవి బహ్మవోలే కవి
సార్యభౌముడును పాండిత్య: బత నిప్రుణు కక తోకస్ఞతగిల వ్యనవోర దత్తు
డయ్యెను. ఆయన వలెనే సారనాత _ నింహాననాంద డయి కవితా పరిపాలన
చేయుటయేగాక, ఆన్యకవి చుర్గభములై శ రాజభోగముల ననుభవించెను.
సజు సార్థక మైనత్లై కవి కవి సార్వభౌమ
బిరుడము శ్రీనాథునకు సార్ధకమయ్య్మెను. నాబికేని నేజికిని ఆ రెండు దికుదములు
తాల్చ దగినవారు ఆంధ కవులలో క్
ఉండవని నా నమ్మకము. ఆభునిక నాగరకత మ ఎట్ట
438
ములయెడ నిరసన భావమేకాక వవగింవుకూడ కల్లినది, పూర్వకాలమున వాటికి
ఉన్న పూజ్యత నేడు లేదు.
తిక్కనకు కవి _బహ్మ బిరుదము ఆయన కవితా మహత్యమును బట్టియే
కొక (బ్రహ్మజ్ఞాన సంపన్న తను బట్టియు ఆన్యర్థ మయ్యెను, తిక్కన వ్యాసునివలె
ఆగమవుంజ పదార్థ తత్త్వ నిస్సంశయ కారుడు, వ్యానునివలెనే తననాడు
భారతీయ సంస్కృతికి పరమ లక్ష్యము లైన ధర్మార్థ కామ మోక్షములకు
మూదలయైనవాడు. మణి (శ్రీనాథుని కవి సార్యభౌమబిరుదము కూడ ఆప్టే
ఆతని కవితా మహత్వమువల్రనే కాక మహారాజలక్షణో పేశమైన జీవితమును
బట్టియు అన్వర్థ మైనది. ఆతని భోగ లాలనత, పండిత వివాదములు, జయ
ములు, |పతివాది పరాభవములు, కవితా దిగ్విజయాభిలాష-యివన్ని యు రాజ
లక్షణములే. ఆయన అభిరుచులు, అధిలాషలు, అనుభావము (Majesty)
ఆయనకే చెల్లునుగాని. కవి శబ్దవాచ్యులైన వా రెల్లరు ఆశింవదగినవి కావు.
ఆయన పొలముపన్ను చెల్రింపలేక శిక్ష చే (పొద్దుపొడువు కెండలో నిలబడి
నిర్వేదించుటయు యుద్ధమున శతువుచే పట్టుబడిన యొక వీర వురుషని
న్మరింప జేయును. శ్రీనాథుని జీవితమే వీర శృంగార కావ్యోచితమైన యితి
వృత్తము. కాని తిక్కనకు కవితా సొ[మాజ్యము తోపాటు మోక్ష స్నామాజ్యము
కూడ వళశమయినది. _ శ్రీనాథునకు దాని యందాశ యున్నది కాని, లబ్దిలేదు.
తిక్కన ఛి భోగములు ఆనుభవించుదునే తద్వాా మోహపశ మనమును సైతము
పొందెను.
“శ్రీమత్యా యుష్మత్య సు
ధీమత్వ [పద కటాక్షాః దీవితభ క్ష
సోమారామ వనంతా।:
వ్యామోహ |(పశమకరణ: హరిహరనాథా!'”
వ్యామోహమున దగుల్కొానక భోగము అనుభవించుట అట్టి సిద్దుల కే
చెల్లును. శ్రీనాథునకో ఇహ వరములు రెంటియందును. రెండు కన్ను లున్నవి.
కాని తుదివరకు మొదటి దానిని జూడక మానను లేదు; రెండవదాని నందుకొను
టకు చేయి చాపనులేదు. కనుకనే శరీర పతనావసరమున గూడ హేమ పా తా
న్నమును, రత్నాంబరమ ఒలను, కస్తూరిని కను స్వర్గ (వస్టానమును
సాగించెను. ఆయన చేరినది స్వర్గమేగాని [బహ్మ లోకము కాదు.
439
శ్రీనాథుడాజన్మ భోగియే గాని, యోగికొడు. ఆతడు కోరిన భోగములలో
మొదటిది భోజనము-రాజోచితమైన ష్యడసో పేత భోజనము. లేతయు ముదురును
గాని యరటియాకులలోనో, హేమపాతలలోనో భుజించుట యాతనికి న్వర్గ
నుఖమిచ్చును. ఒక భోజనమే కాదు, పంచేందియ తర్పణముచేయ సమస్త
భోగములు నాతడాశించినవే. తద్ద్వారా లభించిన భావానుభవమే తన కవిత్వ
మున కొక యుద్చోధక మని నూచనగా తానే |వాసినాడు :-
“*కమలా[దీ నిలయ మార్కండేయ శివమౌ?
చం|దాంళు నవనుధాసార ధార
వేదా[ది నరసింహ విపుల వక్షన్థలీ
కల్హార మాలికా గంధ లహరి
కొర ణంబులు నుద్బో ధకములు గాంగ,
సంభవించిన సాహిత్య సౌష్టవమున”. ..
కాళీ 1-18
ఆరనికులై న వారాశ్నేవించినను కవిత్యమునకు ఈ భి భోగానుభ వమునకు
దగ్గణి సంబంధమే కలదు సముచితమై ల లోలత్వము కానంతవజకు. దాని నాద
రిలప వలసినదే గాని, నిరసింపరాదు. కన్నూ తెజచి పకృతి సౌందర్యమును
జూడగల యే కవియు ధర్మలబ్ధమైన నమస్త వస్తు జాతము ననుభవీంప గోరునే
కాని త్యబింప గోరడు, ఆ అనుభవము వత్యక్షముగా లభింపని కొందరకు
మానసికముగా నైనను కలిగి తీరును. ఈ [ప్రాపంచిక యాతన ననుభవించుచు
కవులు సీర్మించుకొను న్వర్గమదియే. కావున ్రీనాథు డనుభవరసికుడెన కవి.
నేటి ఉత్తమ కవులలో T&రం[e ఈ జాతికవి. భోగానంద వరవకు
డయి కాని రఏం|దుడు కవిత్వమే (వాయలేడట. (పకృతి దేవతోత్సంగమున
మెమజచి పరవళులయి పాబపాడుటలో గూడ నీ యికువురకు సామ్యము కలదు.
ఆనందంబున నర్భరాతముల( జం; దాలోకముల్ కాయంగొ
నానొ సైకత వేదికా స్థలములన్ నల్టిక్కు లన్ శంభు. గొ
శీనాథుం దరుణేఎదుశేఖరు శివన్ సీకందనిందాడుమన్
మేనెల్లం బులకాంకుర [పకరముల్ నిండార మిన్నేటిలోన్”
ఎఎలీమ 291
440
ఈ మిన్నేటి యిసుక తివృలలో పాటలు పాడినది (శ్రీనాథుడే కాని,
యగస్వుడు కాదు,
(పకృతి పరిశీలనములో గూడ నలిని దృష్టి అతి నిశితమైనది. ఆ నేర్చా
చాటువులలో మిక్కిలి కానవచ్చును. ఆతడు వర్ణించిన నానాపిధ స్థలములయు,
వనితలయు రూవములు (ప్రత్య డానుభూతమలే. ఎంతో లోతుగా జూచిననే తవ్ప
నట్టు వర్ణించుటయి పొసగదు. అందును, ఆ-స్ర్రీ వర్ణములు మిక్కిలి చిత్ర
మైనవి. "ఒకదాని బోలి యొకటి యుండదు - ఎచ్చటను పునరు కి దోషము లేదు.
తెలుగు [గంథములలో గానవచ్చు వర్ణన లుత్ర త్రరదేళ ప్రల వేగాని ఆం|ధ్రనారీ
చితములుకావు, ఆనూపుర ధ్వనులు, ఆ చేర్చు", గాల, అ మొలనూలు, ఆ మక
రికా షృతములు యధార్థ ముగా తెలుగుపడతుల ఆలంకారములే కావు. ఇతివృత్త
ముతరదెశమున జరిగినపు డావర్ణనలు సంగతవులె యగును, ఇతివృత ము
దేశీయమైనవుడు మాృాతమవి ఆసంచర్చ ములు, మసలొ జాతీయేతి వృతములు
గల కావ్యములే చాల తక్కువగనుక, జాతీయనారీ చి తణలు బాల కొఅతవడి
నవి. ఆ కొజతను కొంతకు గొంతయెన దిస్తానవి శీ,నాథుని చాటువులు.
ల్
ఈః స్ర్రీవర్ణన లంత మిక్కుటముగా జేయటచేతనే కొందణు విమర్శకు లా
మహాకవి శీలమును శంకించుచు న్నారు, దొసిసి సహర్థించుటకు గాసి ఖండించుటకు
గాని పత్యక్షములగు నాధారములేవి యులేవ్చ, నేనావనికి పూను కొనను. నేనేకాదు;
కవిత్వపరామర్శలో ఎవరును ఆ దారి |త్రొక్క. రాదు. ఈ కవిపుట్టుకచే సౌందర్య
దిదృక్షువు. దానికితోడు వరిహాన రసికుడు. చక్కనిరూవము కంటబడినవుడు
మనసార నానందించి నోరార వర్ణించుటయు, హాస్యరన పాత్రము కాదగిన వింత
వస్తువునో, వింతరూపమునో చూచినవుడు తాను నవ్వి మనం నవ్వించుటయు
ఆతని న్వభావము. కన్నెత్తి చూచిన నుందర వస్తువునెర్ణి పావబుద్దితోనే చూచె
నను కొనుట ఆవివేకములలో నవివేకము చూచినవుడు గలిగిన యనుభవమును
ఢీరుడైన కవి వర్ణింపదలచినచో యథాతథ[ుగ వరింకక్ర దిగ్యమింగుట అంత
te
రాత్మను మోసగించుట. కావుననే శీనాథుడు తాను వరింవ దలచుకొనిన నుందర
ణా
వస్తువుల నన్నింటిని నిర్భయముగా. ఆ చాటువులలో జ్నితించి లోకమున
కొసగి పోయెను, ఆ వరివోసమున వీ కొలప్పు ధర్మమును బట్టి మోటుదనము
483
జా చిత్య పరిపాలనము మొదలైన సాహీత్యగుణ లతికలు రెండవ [గంథములో
పరిపూర్ణ వికాసము చెంది మనోహరముగా వానించెను.
గౌరన రూపచితణమును అతిస్వాభావికముగ, అతి నుకరముగ చేయ
గలడు. స్వభావ చ్మితణమునందు కూడ అట్టి సామర్థ్యము కలవాడే. ద్విపద
పంక్తులను మలచుటలోను, దేశితనమును వెలార్చుటలోను పాల్కురికి సోమనా
ధునితో పందెము చరచి వరుగెత్తెడి వానివలె పొడగట్టును. ఒక్కొాక్కయెడ
ఆ పందెములో సోమనాథుని అతి[కమించిన సందర్భములును కలవు. శబ్ద
(ప్రయోగ సిరంకుశత్వమున సోమన కంటెను ఎక్కువ స్యతం|తుడు. ఇంచు
మించు ఈతనిశైలి వ్యావహారిక భాషయేమో అనువించుసంత ధారాళ ముగా
నుండును. మరియు తెలుగుభాషలో హాన్యరనము లేదనెడి వాదును పోగొట్టిన
(ప్రధమ పూర్వుక వి ఈ గౌరన. శ్రీనాథుని [క్రీడా భివామములో కొంత హాస్య
మున్నది. కాని అది మందహాస మ్మాత పర్యవనసితముగా నుండును. గౌరన
సాధించిన హాస్యము పాఠకుడు విరగబడి నవ్వునట్టు చేయును.
ఈతని హాన్యరచనకు నిధానమైన పాతలు ఉదాత్త పాతలతో పతి
యోగమున నిల్పబడి పరమహాస్యా స్పదములయ్యెను. నవనాధచరి తలో (త్రిలోక
సుందరియైన రాజకుమార్తెను కామించి నానావిధములైన పావచేష్టలు చేసిన
మర్మటరూపవంచక పురోహీతుడు, ఆ యువతి సౌందర్యకాంతి పటలమును
గిగ్యమింగజూచెడి మసిబొగ్గువలె పరమ హాస్యాస్పదమగుటయే గాక గర్హబీయ
మును ఆయెను. ఆ్లే మహావతివతయు పథమ చక్రవర్థి భార్యయునైన
చం[ద్రమతిచే సూడిగము చేయించుకొనెడి వరమ నిర్భాగ్య పురోహితుని గయ్యాళి
పెండ్రామెన కలహకంఠి చం దమతి పాతతోడి [పతియోగ మున జుగుస్సొావహ
మును, గర్హణీయమును ఆయెను,
మరియు ఇంకొకవిశేము. గౌరన కేవలము శెవుశు కాకపోయినను విష్ణు
ద్వేషి కాక పోయినను వైష్ణవ మతము పట్ట కొంత అసహనము కలవాడనుట
మాత్రము నిజము. కాలకౌశికుని రూపవర్ణనలో గౌరన అతనికి వైష్ణవ చిహ్నమైన
వర్హై వర్థనములు వెట్టి వైష్ణవము మీద తన కున్న అక్కనును తీర్చుకొనెను.
అ (బాహ్మణుస హేయమైన వృత్తియు, రోతపుట్టించెడి రూపమును మితి కూడు
కుడిచి సంపాదించిన ధన సంచయమును వర్ణించుటలో కవి కాలకౌశికుని పరమ
పోతన
భారతీయ సంస్కృతికి నిధానములైన భారత భాగవత రామాయణము
లనెడిమూడు ఉద్గంంధములును తెలుగున బహుక ర్ర్రృకములేయైన వి. రామాయణ
మంతయు భాస్కరునిచే రచియింప బడకపోయినను భాస్కర రామాయణము
అను పేరనే _పసిద్ధికెక్కినది. అర్హ భాగవతమంతయు పోతనచే రచింపబడక
పోయినను ఆయనపేరనే బరగుచున్నది భారతము మ్మాతము నన్నయ పేరగాని
తిక్కన పేర గాని ఎజ్జిన పేరగాని కాకుండ నమష్టిగా కవితయకృతముగా చెప్పు
కొనబడుచున్నది. రంగనాథ రామాయణము ఏకక ర్భక మైనను భారత భాగవత
రామాయణములను ఉమ్మడిగా పేర్కొన్నవుడు రామాయణమనగా భాస్కర
రామాయణమనియే అర్థన్ఫురణము కలుగుచుండును,
భాగవత కర్త పోతన ఆ పురాణమందలి 12 న్మంధములలో క్, 6,
11, 18 తప్ప తక్కిన ఎసిమిది స్కంధములను తన చేతిమీదుగనే రచించెను.
ఐదవది గంగనయు, ఆరవది ఏర్చూరి నింగనయు, తుది రెండు స్కంధములు
వెలిగందల నారయయు పూరి చేసిరి. పోతనగారు [గంథమంతయు రచించె
ననియు కొంతకాలమునకు అందులోని కొన్ని భాగములు(అనగా వైని పెర్డాన్న
నాలుగు న్మంధములు) ఉత్సన్నములు కాగా గంగయాదులు వాటిని పూరించి
రనియు ఒక వదంతి కలదు. ఆ ఉత్సన్నతకు కారణముగా రెండు కథలు
క ల్పింపబక్షినవి. మొదటిది సర్వజ్ఞ - సింగభూపాలుడు ఈ గంథమునకు
కృతివతి కాగోరి తన కంకితమీ యమని పోతవనర్థించి నిరాకృతుడై ఆక్క_స్సుచే
ఆ గంథమును నేలలోపూడ్చి పెట్టించెనట. రాముడు న్వప్నములో రాజు
భార్యకు కనబడి ఆ [గంధమును పెకితీయింపుమని ఆదేశింవగా ఆమె తన
భర్తకు నచ్చజెవ్సి ఆక్లే చేయించెనట. _పాతాళవానము చేసి వచ్చిన ఆ [గంథ
మును వివ్విచూడ గా ఆందు పూర్తిగా పై నాల్లు న్మ్క_ంధములు శీథిలములై పోయి
నవట. అంత పోతన మితులో శిష్యులో ఆయిన గంగయాదులు మువ్వురును
ఆ స్కంధములను పూ ర్రిచేనిరట.
443
ఈ కథ ఎవ్పటినుండీ [ప్రచారములో నున్నదో తెలియదు కాని 18వ
శతాబ్దిచివరి భాగమున |గ్రంథన్థమైనది. దినిని లోకమునుండి [గంథమున
కెక్కి_లచినవాడు కూచిమంచి తిమ్మకవి. ఆతడు తన సర్వలక్షణ సారసంగ
హములో ఈ కథను భాగవత బహుకర్తృకత్వమునకు కారణముగా |వాసెను.
ఈ కథ నమ్మదగినది కాదని విమర్శకులందరు [తోసివు వరి నర్వజ్ఞనింగడు
సరసుడు, కవిపోషకుడు. అట్టివాడు ఇట్టి సీచకార్యము నకు ఒడిగ వైనను
నమ్మతగినది కాదు. పోనీ ఎట్టి సరసుడై నను కవియొక్క స రణే
ఉ్నదిక్తుడై ఆ (గంథమును పూడ్చి పెస్టైనేమో అనుకొందము. అగుచో అది
వెలుపలికి వచ్చునప్పటికి సరిగా ఆ నాల్లు స్కంధము ములే శిథిలమాలై పోవుటయు,
తక్కిన భాగములలో (పతి పృటయు యథాతథముగ ఉండుటయు పొనగదు.
ఇంక రెండవ కథ:- పోతనయే తన [గంథమును దేవతార్చన పిఠమున
నెలకొల్పివూబించెడి వాడట. ఆయన వఠరమపదించిన ఏమ్మ ట ట కుమారుడు దానిని
తీసి చూడగా ఆ నాలుగు స్కంధములు సథలము లై యుండుట కొనపచ్చెనట.
అంత అతడు గంగయాదులను అర్థించి వారిచే ఆ భాగమును పూర్తి చెయించెనట,
ఇది మొదటి కథకంటెను వింత యెనది. ఎంత భక్తుడైనను పోతనకూడ
కైవల్యముతోపాటు కీర్తి నికూడ ఆశించిన కవియేః తన [గంథము లోకమున
పఠన "పాఠ నములచే వ్యావించినపుడే ఆ కీరి లభించును గాని దాచి వెట్టినపుడు
అది లభింపదు. ఆదియునుగాక దేవతార్చన పీశ్రమున బెట్టినను తాను దానిని
నిత్య పారాయణము చేయవలసినవాడే కాని ఆ సరన్వతిని గాలి చొరకుండ
బంధించి యుంచవలనినవాడు కాడు. మటి పోతన కుమారుడు మల్లన [ప్రౌఢ
కవి యని వీరుదు దాల్చినవాడు. రుక్మాంగద చరి (తకు కర. తానై శిధిల
భాగమును [వాయదగిన సమర్ధుడే కాని వ్యర్థుడు కొడు, అట్టివాడు తండిగారు
(పారంభించిన మహా యజ్ఞములో అయాచితము బగా తన కొకపాలు లభింవగా
బానిస గైగొనక గంగయాదులను ఆహ్వానించి దానిని వారి పరముచేని తాను
దూరముగా నిలిచి యుండుటకు ఏమ్ కారణము ఊహించగలము? కావున నిదియు
కట్టు కధయే. అదీగాక ఆ మల్చనగాని, పోతనగారి ముని మనుమలు కేనన మళ్లి
నలు అనెడి జంట కవులుగాౌని "(వారు దాక్షాయణి పరిణయ కర్తలు) భాగవత
శిథిలతను గూర్చి ఒక మాటయెనను చెప్పలేదు,
444
పోగా భాగవతమన గంగయాదుల ప్రవేశము పోతన నమక్షముననె
ఆయన సమ్మతి మీదనే జరిగి ఉండునని నా ఊహ! అట్టి బృహద్గ్భంథము తన
2 భ్ శ్ అ ఆ సే శభ ఆద
జీవితములో పూరి చేయగలనో లేదో అను శంకచే ఆయనయె ఆ కవులను
వలిచి ఆ భాగములు వారి కప్పాగిఐచి యుండును. లేడా వారే ఆ పుణ
apn
కలిగెను! ఎన్నటి మాటలో ఎందుకు? ఈ శతాబ్దిలో తిరువతి వేంకట కవులు
Wy
జ న ఈర నళ. a Sa A an 3 దా
తమ దేవీ భాగవతమున నవమస్కంధ మును తమ కవి మిితుఐచె [వాముంచిరి.
3
కావున భాగవతము పోతనగారి జీవిత కాలముననే ఎనిమిది స్మందములు
ఆయన చేతను ఆయన అనుమతిపై నాలుగు న్మ_6దములు గంగయాదుల చేతన
రచింపబడె ననుకొనుట లెన్సః
a లి a Fa ల ర్ు జ్ యో
ఏర్వూరి సింగయ వషష్ష స్మూంధారంథభమున ఇష్షడేవతా సుతి, పూర్వ
కవినుతి మొదలగు అంశములతో అవతారకా భాగనును కూడ రచించెను. ఆ
భాగములో
కి ట్ట జః op
వెలయు దిక్కున సొమయాజాల భజించ్చి
త్స జ్ శ ల్లో ఇ క్ య
ఎజ్జనామాత్యు భాస్క చు నిచ్చనునిచి,
సుక బై మరి ఇ ని జ నిరు oR
సుతు గొల ణబాటుణు అయి అణగ
కవి మనోనాథు శ్రీనాథు ఘనత మెచ్చి” ఆనియు
“ఎమ్మెలు సెప్పనేల జగ మెన్న గ బన్న గరాజశా యికీన్
మెలా జ ౯ ౯ అ నో ఇల... లో లీ
సౌమ్ముగ వాక సంపదలు నూఅలు చేసిన వాన్ భక్తిలో
a w స i న స్ట
నమ్మినవాని భాగవత నైష్షిుడై దగువానిం బేక్మతో
ఛా జ, fy మెలా ]
ఖా షా? లో వా త. ల కాకీ?
మెడ ఐ'తరాజు కవి పట్టవురాజు దలంచి (మొక్కడం
లీ నాన
ఖు
అనియు. శ్రీనాథ పోతరాజులను. పూర్వ కవులలో జేర్చి స్తుతించుటచే ఈ
నింగయ పోతనకు అనంతర కాలము వాడని
gi
నియ ఆ న్మంధము పోతన సమక్ష
మున ఆయన కాలమున వాయ బడినది కాదసియయు తలందుట కొక అవశాశళము
లో
కలదు. కాని సింగయ పెతనంపడ గం భక్తిచే ఆయనక నమనస్క-రించుటకు
ఇనా
సమకాలికత్వము (ఫితిఒంఫికయు కాదు, అది గురుసుతిపుంటిది సమకాలికులను
అ
స్తుతించుట కూడ కవుల నంపదాయమే!ః *నింవోనన ద్వా! తింశత్ సాల
445
భంజికి” కరయైన కొరవి గోపరాజు తన గమకాలికుడైన పిల్టలమజ్ఞి విన
వీఠనను అవ వతాగికలో స్తుతించెను ట్టి డి ఎహరణములు అనేకములు. మజీయు
తన స్కంధము నకు వత్యేకత సంపాదించుట అతడు కృత్యాది మంగళా
చరణ నం|పదాయమును పె ట్రించెకగాడము తలంచుట తప్పక
నారయయు తమ తమ నస. రథముల గద్యభాగముణలో త్రము పేద్ద చెప్పుకొనిరి.
సింగయ గద్య భాగముననేకాక స్కంధాదిని కూడ తన కర్యత్వమునకు
బా
పట్టము కట్టుకొనెను. ఆత 3 ఆలిలాషను నాకి త్రవగాడు అంగీకరించి యుందురు.
నంస్కుత పురాణ వాజ్న యములో ఇదిగాక ఇంకొక భాగవత మున్నది.
ఆది దేవీ భాగవతము. ఈ భాగవతము పిష్టుహార మ్యమును థ్ క్రినీ (ప్రబోధిం
వగా దేవీ భాగవతము తాంత్రిక మతమును పరాశక్తి పారమ్మమును (పబోధిం
చును. అష్టాదశ సృరాణములలో పేర్కొనబడిన భాగవతము. దేవీ భాగవతమె
అని తాం్యతికులు చెప్తుకొందురట కాసి యీ
తోపాటు వ్యాసుడు రచించినదే యనియు ఆ ఆష్టాద
గనుక ఆ పురాణ వర్ష బులో పేరి Dd
తా
నృ
మే
భాగవత ము జాదనీయు, CE ఏలు చెప్పుదురు. భరతఖండ
మున తాం్యతిక మతావిర్భావము వైదిక నుకమునకు చిరకాలము పిమ్మట జరిగి
అనంతరకోలమున రచింప
లో న ఇట్ ర్,
నది. కనుక దేవీ భాగవతము ఈ భాగవతముపకు అ
బడి యుండును. ఈ రెండు భాగవతముఐకును నాయి ఓ సాపత్న్యము ఏర్పడిన
పెమ్మట (భమ నివారకముగా ఈ భాగవతము విషు . భాగవతమును సమాంత
(3
రము తాల్చెను _ తదవముగుణముగ ఈ భాగవతము శ్రీ మహావిష్టుసి అవతార
7 Oa ఛో
లీలలను, శ్రీకున్నా రాయణుని యొక్క పావన చరిత 'యులను వర్ణ వస్తు
కుల
వుగా గకొని భ క్తిమార్మ మొక్రటియ సంసార తకణోపాయముగా |పబోధించును.
ప ద am వం ఇ ca | "a గ
పరమ విష్ణుభక్తి (వరిపాదకత్త ఇమే ఈ దృరాణముయొక విశిష్టత. భక్రిజ్ఞాన
కర్మలనెడి మూడు మోక్ష మార్గములల్ భాకతమువలె నిష్కామ కర్మ
మును, భాగ వతమునలె ల అనన్యభక ' యాగమును ఉవదేశించిన మహో! [గ్రంథములు
Fh మ
ఇతరములు లేవు. నా ఇ హలా డోకా కావతారములలో ఫనిద్ధమెనవి మత్స్య
రా తా క — జళతుముశుబటి చివరిదిగా
కూర్మాది దళావతారములు మ కమే! జిలో కాల, కమబముబుబ్యు చివరి
| ల అ కో నా ట్య 4 అద 1 ళ్ ఖ్ వత్రా
పూర్ణమహత్వమునుబప్టి (పథమ గణ్యయిగౌ వరిగ = ఎపబడిని కృృష్టావ ర
కథనమే ఈ [గంథముయొక్క వరమ లక క్షము. ఆందుచేతనే-
446
“లలిత స్కంధము, కృష్టమూలము, శుకాలాపాధిరామంబు మం
జులతా కోఫితమున్, సువర్ణ నుమనను జ్టేయమున్, నుందరో
జల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబు నె
వెలయున్ భాగతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ_శేయమై. ”
అనెడి ఈ పద్యములో భాగవత కల్చ్పతరువునకు కృష్టావతారమే మూలము అని
నిర్దేశించి ఆ కృష్ణుడే మహావిష్ణువు అని (గ్రంథకర్త స్పష్టముగా (ప్రతిపాదించెను.
ఆదియుగాక మోక్ష పదములై న [1 కృష్ణుని కథలను వినదలచిన శౌనకాది మును
లకు నూతుడు భాగవత కథనమున కుష్మకమించుట (శ్రీకృష్ణ చరిితయే భాగ వత
విషయము అని [గంథకర మొదటనే న్పష్టకరించుట అగును. ఆ వద్యములివి :
సీ॥ ఎవ్రుని యవతార మెల్ల భూతములకు
సుఖమును చృద్ధియయు పొంద(జేయు
నెవుని స శుభనామమే పౌద్దునుడువంగ
సంసార బంధంబు నమసిపోవు
నెవ్వని చదితంబు హృదయంబు! జేర్చిన
భయమొంది సరన పరువువెట్టు
నెవ్వని పదనది నేపారుజలము
సేవింవ వైర్మల్య క కలుగు!
తే" దపను తెవ్వని పాడంబు దగిలి శాంతి
తెఅ(గుగాంచిరి వనుదేపకులకు విభూతి
నెవ్వడుదయించె( దత థ లెల్టివినగ,
నిచ్చపుకైడు నెరిగింప్ప మిద్ధ చరిత.”
ఆ॥ “అనఘ విను ర సజ్ఞుల్తె వినువారికి, మాట మాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన 4 మాకర్ణరము సె యందల(పు గలదుమాకు( దనివిలేదు”
గీకృష్ణచరిత గల ఆదశమస్క ంఢము ఈ పురాణ రమునకు హృదయ
స్థానము. ఇక ఇతరావతానములలో నృసింహ, వామన, దశరధ రామావతార
ములు ఈషద్విపులముగా చెప్పబడినవి. ఆ అవతారములకు నిమితములైన
విపుల వృత్తాంతములు గలవు కనుక తత) ట్రధనములు కూడ విపులములైనవి.
447
రామావతార కథనమంత కంటెను విపులతరముగ రచింవదగను కాని
ఆ చరిత రామాయణ రూపమున వేరొక మహాగంఢథముగా వెలసిఊం ఓదే
దానిని మూలకర భాగవతమున యధావస్థము ప. తలంవ
వచ్చును. రామభ కా గేసరుడైన పోతన ఆ రామాయణ కథా భాగమును తెనిగెంచు
నపుడు మూలకారుని ఆశయమును పాటించి ఆ సం|గహ వదు తోనే తృప్రి
వడెను. కానిచో సందర్భ శుద్దిని ఉల్పంఘి-ంచియైనను వేరొక రామాయణమును
భాగవతమున రచింవదగిన రామభకి లోలుడు పోతన! దు
రామకృష్ణ నామములకు భేదమే యెరుగని ఆడ్ర్యైతి. కథా me
గల షష్ట్యన ములు (శ్రీకృష్ణుని వరముగాను, నృాంధాది నంబోధన పదుములు
రామ నామాంకితములుగాను ఉండుటయే ఇందుకు పరమపిదరం-నము,
ఈ రచనతో పోతనకు తోడ్పడిన మువ్వురు
నారయ తుది రెండు స్క్తంధములను కుమారు 130 గడ ద
నంగహవరచి నామ మాతముగ [గంథ పరిపూ రి జెసిన రిషి కొనెను.
పోతన ఈ సంక్షిప్తతను ఎట్టు ఫహించెనో ఊహిఎపబవేము. దళమనంథము
ముగియునప్పటికే పోతనకు తన జీవితము ముగియువక్టి నూచనలు కస్పి ంచు
టచే (గంథ పరిపూర్తి కాలేదనెడి ఆయన మనో వ్యధను త్రీక్తుటకై నారయ
అనతికాలముటో ఆ కార్యము నెర చేర్చి శాంతిగొల్సి యుండును. ఆంతేగాని
పోతన తానై మునుముందే గంగన సింగనలతో పాటు నారయకు 11, 12
స్కంధములు వంచియిచ్చి ఉండడు. వకునగా భాగవత దేవాలయమునకు పూను
కొన్న మహాశిల్చి అనుల్లంఘనీయమైన కారణ ము తటస్థించిననే తప్ప శీఖిరా
రోహణ కార్యమును ఇతరుల వరము చేసి తాను దూరముగా తొలగి యుండడు.
నిరహణానందము ఆగంభోత్సాహము కంచె పెద్దది.
ఈ పక్షమున గూడ నారయ పోతన బీవిశకాలముననే ఆయన నమకము
ననే 11, 12 న్మందములు రచించిన వాడగును. ఈ మువురు కవులలో
46 స్వాక్యిత్త పూ నామాత్యుని ిమ్మడను” ఆని చెవుకొన్న కవి ఇతడే! లేదా పోతనగారు
వచ చలి పెటి హోగా ఈ శ్ష్కు సు ఆఅగంతర ము
[గంథమును అసంపూర్ణముగా
చేశాడు సారమే చేవ యుండు
వూరించియుడును. అప్పుడైనను గురుని ఆ
0
448
కాని ఆరెండుస్ఫ_ ంధముజకు నండేవీంచుటలో నారయచూపిన వేగిర
ల ల ళ్ అ శె నానే! ట్ర
పొటు చూడ గురువుగారి అవసాసమునకుముందే. దానిని పూ ర్రిజనీ ఆయనకు
తృ పిగొలిపి యుండునను ఊహను బలవరచును,
అర్వావీనులలో హరిభట్టు అనేకవి ఆగు, వదునొకండు, పం డెండు
స్కంధ ములను ఆధుసికులలో సింగరా చార్యులు వడునొకండు, పం|డెండు
స్మ_ం౦ధములను మరల |వానీరి. పదకొండు పన్నెండు సృ_ంధఢ ములను ఎవరై
నను మరల వాయుఓకు నారయచేసిన నంతశ్నివతయే |పోదృలకమగును. కాని
హరిభట్టు ఆ రెండు స్క ౨ధములనేగాక ఆరవ స్క_.ం౦ధమును కూడ మరల
[వాయబూనుటకు కారణమేమో తెలియదు. అతడు ఏర్బూరి సింగయకంటి
గొప్ప కవికాక పోవుటయేగాక అతనితో సాటిరాదగినవాడునుకాదు. భాగవత
కరలలో పోతన తరువాత పేర్కొానదగినవాడు సింగనామాత్యుడేః
బక
నాడుగాని నేడుగాని ఇతరులు వీ ఏ న్క్మంధములు ఎన్నిమార్లు
వానినను దశకావశాక కథనము మా;తము వూ ర్రిగా పోతన చేతిమీడుగనే నెర
వేరినది, ఆయన |వాసిక ఎసిమిది స్కంధములలోనే దశావతార కథలు గలవు.
అంతేకాదు భావతమున అనేక ఉపాథ్యానమాబున్న వి, పరమభాగవతో త్రము
లుగా భాగవత ధర్మ పదిపాలనకు | వధమోదాహరణనులుగా ఏ ణి భక్తుల చరి
[తలు వేరా ందుమో ఆట్టి || పహాద చర్విత, అంబరీషోపాఖ్యాన ము, గజేం[ద
మోక్షముకూడ పోతనగాది పరమే అయ్యెను. కావున భగవంతుడుమ, భగవ
దృ్భృక్వలును పోతనగారి కనికా పూజనే సకరించిరి
తెలుగు కవులలో శ్రీకృష్ణ నామాత్మకమైన భాగవత తత్త్వ (పజోధము
1పారంభించిన భ క్తకవియోగి పోతనద్దే; అంతేకాదు, వంగడేళ
మత సం్యపదాయమును నెలకొల్పి, దేశమెళ్లెడల దానిని వ్యాపింవజేనిన చైతన్య
స్వామి పోతన తరువాత వీబది “ ంవరర మలక అవతరించెను. కొవున చెత
న్యావతారమునకు ముండే ఈ ఆంధ భ క్రయోగి కృష్ణతత్వమును మనదేశమున
గానముబేసికవాడయ్యెను. అంతేగాదు. చైతన్యుడు రాధా [పవణయమూ క్రియెన
బృందావన కృష్ణుని మ్మాతమె దర్శించెను. మరి పోతన దర్శించినది నవరస
భరితమైన విరాట్ పురుషమూర్తి, మరియు చైతన్యుని కృష్ణతత్యము అృద్వెత
పర,బహ్మోత్మకము. అనలు భాగవతము ఆదై [తవరమా? అని (వక్నించినచో
449
ఆ మహ్మోగంథము ఉభయత త్త వరమని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఆదై ఇతపరముగా జ్ఞానమును, ధర్మాచరణముగా వవన్న తను ఉపదేశించిన
(గంథరాజము ఈ భాగవతమొక్క_టియే! భాగవత ధర్మావలంబులైన వురుషు
లలో కొందరు కుద్ధజ్ఞానమును, కొందరు శుద్ధభ క్రి అవలంబించి క్రైవల్యపావ్తి
0 పొందినట్టు ఈ గంథమందలి ఉపాభ్యానములపల్ల విదితమగు చుండును, దహో
దుడు ఆ గర్భజ్ఞాని. గజేందుడు “నీవేతప్పనితఃవరంబెరుగ” ఆని మొర వెట్టు
కొన్న ప్రపన్నుడు, అంబరీషుడు ద్వాదశీ (వతనిష్టా గరిష్టుడు. ఈ మువ్వురకును
మార్గములు వేరై నను (ప్రావ్యస్టానమొక్కటియే. కావున భాగవతము అద్వైత
పురాణమా? విశిష్టాద్వైత పురాణమాః అని సంశయించువారు. అది ఉభయా
త్మకమనియ్క భాగపతభ క్రి జ్ఞాకనిరూఢమైనభ క్రిమే కాని మూఢభ
కాదనియు, భాగవతజ్ఞానము ఈశ్వర సేవా వూర్ణకమే కాని భ క్రిరహితజ్ఞానము
కాదనియు, [గహింవవలయును.
అనువాద సరణి
భాగవతము భారతమువలె కథా [పధానముగా నడచిన స్యతం|త్రాను
వాదము కాదు. మరి మూలముకు యథాతథముగా అనుసరించిన ఆన్వతంత్రాను
వాదమును కాదు. మరియు కొన్నిచోట్ల కథామ్యాత ప్రాధాన్యము కొన్నిచోట్ల
కోకానువాదము, కొన్నిచోట్ల అమూలక కల్పనలు, కొన్నిచొట్ల భాగవత
వార్జికారాన పంకుల ఆనువాదమును ఇందు కలవు. కధారంభమునగల నై వ్రైమి
కారణ్య వర్ణ నమునకు మూలము లేదు. అవీ అష్టమ స్క ందమున కూర్మాపతార
ఘట్టమున చేయబడిన మహాకూర్మ పర్ణనయు నము[దమధనవర్ణనయు హాలా
హల విజృంభణ వర్ణనయు సొంతములే. వీటికిగల మూలాధారము నామ
మా్యతము. నము[ద “మథనవేళ న నావిర్భవించిన లక్ష్మీ దేవియొక్క- జననాదిక
వర్ణనమంతయు అమూలకము. వామన చరిత్రలో కూడ కోన్నీ 9 సౌంత కల్వ
నలు కలవు. వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాల [పవేశించి-
ఉ॥ స్యస్తిజగ త్ర9యీ భువనశాననక రము హానమాతవి
ధ్యన్మ నిలింప భర్తకు నుదారపద వ్యవహరకున్ ముసీం
ద్రస్తుత మంగ ళాధర విధాన విహ రకు నిర్దరీ గ
వస సువర్ల నూత పరిహర్తికు దాపవలోక భర్శకున్,
on (3)
29
450
ఆసి యజమానుని యాశీర్వదిందుట పోతన్నగారుచేసిన సంద ర్భశుద్ధి సహిత
మైన కల్పన, దీనికి మూలములేదు,
శుకుని హితమును పాటింపక.
శా॥ ఆదిన్ థ్రీసతి కొవ్వువై( దనువువె నంసోత్తరీ యంబు పై
బాదాబ్దంబులవై గపోలతటివై బాలిండ్ర వై నూత్నమ
ర్యాదంజిందు కరంబు |గిందగుట మీదై నాక రంబుంట మేల్
గాదే రాజ్యము గీజ్యమున్ నసతతమే కాయం బనాపాయమే!
అనుచు తన ధన్యత మును, కొండాడుకొనిన బలిఛకవర్తి ఉదారవాక్య ములకు
మూలాధారములేదు. మరియు వామనుడు తన మూర్తిని విశ్వవ్యావకముగా
వెంచునపుడు
మ॥ రవిబింబ మువమింవ బాతమగు ఛత9ంబై శిరోరత్నమైె
(శవణాలంకృతియై గళాభరణమై సౌవర్జకేయూరమై
ఛవిమత్క_ంకణమై కటిస్థలి నుదంచద్దంటయై నూపుర
ప్రవరంబజై వదవీఠమై...
వెలుగొండె ననెడి రూవకల్పన పోతన |వతిభాజన్యము, ఈ భాగవతము నలంక
రించిన మూలాధారములేని ఇట్టి పద్యరత్నములు పందలకొలది కలవు, అట్టి
పద్యములవలననే భాగపతము ఆంధులకు నిత్యన్మరణ పాత్రమైనది. వీటి
నన్నింటిని మించినది గజేం్యద మోక్ష ఘట్టము. గజయూథ (పస్ట్థానము మొదలు
యూథపతి మకరిచే పట్టువడు వరకుగల కథ మూలమునకంటె అనువాదమున
యెన్ని రెట్లో పెరిగినది. నిజమునకు ఆదు కథ లేనేలేదు. ఉన్నదంతయు
వర్ణనయే. పోతన యితర సందర్భములలో వలెనే ఇచ్చుట కూడ వర్ణనలచేతనే
అ (వకరణమును వెంపౌందించెను. గజేంద్రుని స్తుతిమాాతము ఇంచుమించు
మూలానునారముగానే యున్న దికాని, ఆ సుతిమాలకు( మేరువూన యనదగిన
ఈ |కిండి పద్భమునకు మూలములేదు,
నా లావేక్కి _ంతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె [పాణంబులున్
కావుల్ల వెను మూర్చవచ్చె తనువున్డస్పెన్ (శ మంబయ్యుడిన్
సీవేతవ్పనితః వరంబెరుగ మన్నింవ నగు స్టీనునిన్
రాదే ఈశ్వర కావవే వరద నంరంక్షింవు భదాత్మకా I
451
కొండల కైనను మలగ బలముగల ఆ గజేందుడు విధివళ మున మకరికీ
చిక్కి నహ న్రపర్గములు పౌరుషము నెరవి దానితో పోరాడి తునకు అలసి పురుష
కార నిస్సారతను [గహించి [పపన్నుడై రావే ఈశ్వరా, కావవే వరదాఆని చేసిన
ఆ్మకోళమే చాలును? (పవన్న్మతాణ పరాయణుడైన వైకుంఠుని భూలోకమునకు
తీసుకొనివచ్చుటకు. ఈ పద్యము భ క్రి పరాయణత్వమునకు పరమావధి. ఆపై
స్తోతమంతయు ఉపనిష త్రతిపాదిత మైన ని నిర్గణతత్త ౪ వర్ణనము.
గజేంద రక్షణార్థము “నిరికిన్ జెవ్పక శంఖచ్చగ యుగమున్ చేదోయి
నంధింపక” శ్రీ మహావిష్ణువు సంరంభముతో వైకుంఠముకుండి దిగివచ్చుటయు
ఆయనను వైకుంఠపురమునగల ఆబాల గోపాలము అనునరించుటయు పోతన
గారు భావించి చితించిన నన్ని వేశమే: మరియు దళమస్కంధములో రాన
కీడా సండర్భమునగల రనగళికలని చెప్పదగిన వద్యములకు మూలము
మృగ్యము. ఆంధుల కెల్లరకు వచో విధేయమైయున్న ఈ కింది పద్యము పోతన
గారు |వసాదించిన అమృత భిక్ష్షయే!
“నల్లనివాడు పద్మ నయనంబులవాడు క పార సంబు
చల్చెడువాడు మౌళి పరినర్సిత వింఛముహాడు నవ్వు
జిల్లెడు మోము వాడొకడు చెల్కల మానధనంబు దెచ్చె యో
మల్లియలార మీపొదల మాటున లేకుగదమ్మ చెప్పరే.”
వె
రొ
తెకుగునగల పురాబేకిహానములలో భాగవతమునకుగలి సరు (వజాగు
రంజకత్వము మజి దేనికినిలేదు. న్యాయముగా ఈ అనురంజకత్యము భాగ వ
తముకంటే భారతమునకే యొక్కుప ప ఉండదగినది కొని సార్వజఏనమైన (పశసి
కూగవతమునకే దక్కను. దా! నికి కారణము లి;
1. నంసార తరణోపాయముగా భారతము ఉపదేశము చేసిన పరమ
ధర్మము దుష్కరమైన నిష్కామ కర్మయోగము. భాగవత మువదేశించినది
సుకరమైన భక్తి యోగము. మ కర్మయోగము సామాను డాదరిం3
దగినది కాదు. ఆది నిజముగా మోక్ష సాధనములలో ఉతమోత్తమమే యైనను
తిక్కనవంటి యే పరిపూర్ణులకో తప్ప సామాన్య లోకమున కసాధ్యము. భాగ
వతమున (పతిపాదింవబడిన భక్రియోగము న నర్వ పాణిసాధారణమైన తారక
మంత్రము. నేటికిని ఆపద్వేళల గజేందమోక్షమును గంజీవినిగా జవీంచు
లా
నిషా
452
వారున్నారు. గోవికాగితములను భగవద్గీతకంటెను ఎక్కువగా నధ్యయనము
సేయు వారున్నారు. గొంతెత్తి ఆ ఘట్టముల యందలి పద్యములను పాడు
కొనుటకంటె ఏ జవములును తపములును అధిక ఫల్మపదములు కావు,
కి. తెనుగున భారతములోనున్న శిల్ప కౌశ లము సర్వ కళాసంపన్ను లైన
[పౌఢులకుగాక సామాన్యులకు అర్థముగాదు. కవిత్వమును గానముగా ఆలవింప
దగిన వద్యములు భారతమున దొరకవు. ఆ [గంథమున వద్యముల నాగను
వరకే పద్యములు |వాయుట యనునది జరుగలేదు. భారతములో సందర్భము
నుండి విడదీసీ ఏ పద్యమును ఆనందించుట పొనగదు. అది నివిడమైన మూర్తి
నిర్మాణము, ఇక భాగవత వన్యములు భజన కీర్షనలవలె పెండ్లి ] వాటలవలె
ఏల వదముబవలె ఆతి ముధురములై ఎల్హరు ఎల్ల వేళల పాడుకొనుటకు అను వె
దేశ మెల్లెడల వ్యాపించిన వి. ఆ వద్యమలలోని శ్రుతి లయలు ఉచ్చారణ మాత
ముననే మనస్సును లోగొనుళ క్రి గలవి. ఏ పద్యమున కాపద్యమే ఒక కావ్య
మనివించుకొగుచుండును, శిల్ప నిర్మాణమున భారతముకంటె న్యూనమేయయ్యు
భాగవత కవిత్వము ఎక్కువ లోకరంజకమగుటకు అందలి వద్యగత గితియే
కారణము.
లీ. భాగవతకవి అనుభవించిన దారి|ద్యము, దాని నెదుర్కొని పోరాడిన
ఆయన ఢరత్యము ఆశ్చర్యజనకములై లోకమునకు ఆ మహానుభావుని యెడ
ఎక్కువ పూజ్య భావమును కలిగించెను. ఆ భావమే భాగవతమునకును సం[క
మించెను. విమర్శకులు ఎంత కాదన్నను వ్యకి యెడగల గౌరవాగెరవములు
తత్కృతమైన కావ్యమునకు గూడ నం|కమించుట మానవ సహజము. ముజే
మన జాతి లక్షణమునుబట్టి సంవన్ను లకం టే దరిదులకే పెద్ద పూజలు జరుగు
చుండును. ఇవిగాక మరి యేవైన కారణము లుండవచ్చును.
కవిత్వ పరామర్శ
పోతన కావ్యశిల్ప మర్యావలకు కట్టువడిన కవి గాడు. ఆ ధర్మము
లకు ఆతీతుడైన క భాగవత శేఖరుడు,. భాగవత వఠనవేళ ఈ మర్మమును గురుంచు
కొనకపోయినచో ఆ |గంథమును ను హూరిగా ఆమోదింపలేము అసలు భాగవత
ముననే నందర్భాచి తిని పాతౌచికిని కోల్పోయిన ఘట్టములు కొన్ని కలవు,
లేవి అన్ని పురాణములకును సహజములే. ఒక ఉదాహరణమును చూడుడ్డు,
(౮
453
హిరణ్యాక్షుని మరణమున కై విల వీంచుచుండిన ఆతనితల్లి దితిని ఓదార్చు
నందర్భమున ఆమె రెండవ కుమారుడైన హిరణ్యక శివుడు
న్ “నర్వజ్ఞు గీశండు నర్యాక్కు(డవ్యయు(
డమలుండు నత్యు( డనంతు డాఢ్యు
డాత్మరూపంబున నశ్రాంతమును దన
మాయా[పవర్శన మహిమ వలన
గుణముల గల్పించి గుణ సంగమంబున
లింగ శరీరంబు లీల(దాల్చి
కంసిత జలములో కదలెడి [కియదో(చు
ఫొద్దపంబులభంగి [భామ్యమాణ
ఆ॥ చకువుల ధరితి చలితయ కానంగ
బడినభంగి వికలభావ రహీతు(
డాత్మమయు(డు కంవీతాంతరంగంబున(
గద లినట్టు దోచు గదల(డతడు.
ఆని ఆత్మ తత్వము నుపదేశించుటేకాక, ఆ వైని శరీరానిత్యత్వమును గూర్చి
యజ్ఞోపాఖ్యానమనెడి ఒక ఐతివ్యామును ఉదాహరించును. ఈ వలుకులు నిత్యా
నిత్య వివేక కలిమిచే పరమ భాగవతో త్తముడైన (పహ్లాదుని నానాబాధలు పెట్టి
హీేంసించిన హీర ణ్యకశిపుని తోట వెలువడ దగినవి కావు. ఇందు పాత
చిత్యము లేదు. అందుచేతనే పురాణములలో వక్త విశేష (శోత్స విశషముల
విశేష వివేచన చేయతగదని ఒకచో చెప్పితిని. మూలమున అట్టున్నను ఆ
కథను ఆ సందర్భమును నవరించుటకు పరాజానువాదకులు [వయత్నింవరుః
కాని మూలమునలేని ఇట్టి ఆసందర్భ వాక్యములే పోత్రనకూడ |వానెను. (పహ్హా
దుని గుణ వర్ణనలో “కన్నుదోయికి నన్మ కాంత లడ్డంబైన మాతృ భావముబేసి
మరలువాడుో" ఆనియు “భవ్య వయోబల పాథవో పేతుడై కామరోషాదుల
కందు కొనడు” అనియు వాయుటలో బాచిత్యము లేదు. ఆ బాలుడు వంచ
శరద్యయన్కు_డనిక దా కథలో చెప్పబడినది! అట్టే వానికి న్వవర కాంతా
భేదము, కామరోషాడి భావన మొదలగు దుర్గుణములు లేవని చెప్ప దలచుటయే
న్యాయము కాదు. పరమ భాగవతుల (పపృత్తిలో అట్టి నుగుణ నంపద ఒక
454
అంశము. పోతన ఆ పద్యములలో వర్ణించినది (వహ్హాదు డనెడి బాలునికాక
ఓక వరమ భాగవత శేష్టుని అనుకొన్న చో ఆ పద్యార్గము ఆస్వాద్య మగును,
కావున ఆయన ఈ కావ్యశిల్స ధర్మములను పాటించిన కవి కాడు,
స్వభావమచే తిక్కన కవితా |పతిభ నాటకీయమైనట్టు పోతనది భావ
కవితా ప్రతిభ. మరియు తిక్కన శైలి బుద్ధిగమ్యము పోతనశైలి కర్ణపేయము.
భాగవతము భ కి ప్రధానమైన పురాణ మగుటయు, ఈ కవి వతంనుడు మహా
భక్తుడగుటయ కారణములుగా ఆందలి భక్తులతో ఈయన కవితాత్మకు
తాదాత్మ్యము కలిగి తానుగా, తానే వారుగా వర్తించుచున్నా డా? యనెడి ఊహను
కల్లించును. ఆందును భ శి శృంగార భావ పరిపోషణము నందు పోతన అతి
మా[తమునకు పాల్పడు భావ వలోలుడు (శ్రీకృష్ణుని బృందావన విహారాదుల వేళ
ఆనందమున ఉప్పొంగిన యమునానది వలెనే, ఖాగవతమున వెల్లి విరిసిన
శృంగారరన [పాధాన్యమునకు పోతనగారిభావలోలతయే [పధానకారణము. వురా
శేతిహాస కర్తలలో ఇట్టి భావావేశము కల వ్య కి ఇంకొకడు లేడు. ఈయన
శృంగారము [ప్రబంధ శృంగారము వంటిది గాక జీవేశ్వ రై క్య (వతిపాదక మగు
ఆధ్యాత్మిక శృంగార మగుటచే ఆ రనరాజము భాగవతమున పరమ పవి|త
తను తాల్చినది.
ఆయనడి త్రీ జనోచితమైన సరన కోమల హృదయము. హజముగా
భకుల హృదయము స్త్రణ సౌకుమార్యము కలది. (Femininely sender)
భాగ వతమున శ్రి పా; (తల పలుకులేవీ ఆలకించినను చెవులకు చల్దగా హృదయ
మునకు హాయిగ వినబడును, ఒక ఉదాహరణ: పాండవులు అశ్వత్థామను
బంధించి తెచ్చి తన యెడట వెట్టి టైనపుడు నిరపరాధులైన తన పుతులను
న్మిదలో చంపిన అతనిని పరుష వాక్య ్యములతో చిితహింన చేయవలసిన
[దౌపది దానికి విరుద్ధముగా తల్రివలె మృదువుగా మందలించిన వాక్యములలో
గల మార్దవము హోతన గారి హృదయ మార్దవము యొక్క బహిర్లత రూవమే!
కం॥ " భూసురుడవు బుద్దీద డయా భాసురుడవు శుద్ధ వీరభట నందోవో
[గ గేసరుడవు కికమారణ మానుర కృత్యంబు ధర్మమగునే తం|డీః
శా, ఉదెకంబున రారు శేత్రుధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్దోోహంబును సెకుం జేయరు బలో దేకంబుతో, టీ(కటిన్
భదా కారు౪( చిన్నపావల రణ[పౌఢకియా హీనులన్
నిదాన కుచ సంహదింవ నకిటా। “స చేతులెట్టాడెనో,
45)
నమస్త కళలకును మూలధర్మములగు శ్రుతి అయలను గవిత్యమున
ఛందో నిబద్ధమగు శబ్ద మెంతవరకు సాధింవగలుగునో పోతన ఏలె దృష్టాంత
పూర్వకముగా చూవిన పురాణ కవి యింకొకడులేడు, ఛందస్సంభవమైన మాధురి
యాయనకు వలె నింకొక కవికి లభ్యము కాలేదు ఆయనకు గల శబ్దాలంకార
[వియత్వము దీనికి మజికొంత వన్నె చెట్టనది. మితిమీణీనచోట్ట నను[పాసము
ఆర్థానౌచిత్యమునకు( బాల్బడిన పట్టులున్నను, నముచిత [పయుక్తమయినచోట్ల
నది భాగవత కవితా గానమునకు మృదంగ వ్యాపారమును నిర్వహించుచున్న
ట్టుండును. కవి స్వేచ్చగా. బాడుకొను భక్తి గానమును, ఆ గానమున కను
రూవమైన మధురాతి మధురమైన శబ్దమును, ఆళబ్ద సంఘమునకు మకుటాయ
మానమెన యంత్యు పానము గలసి భాగవత కవితా పఠనమును తాళమృదంగ
ములతోడి గాననభగా! |బవర్శింవజే యును.
తిక్కన - పోతన
శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారొకసారి ప్రనంగవశమున తిక్కన
ఆంధ కవులలో నూర్యునివంటి వాడనియు పోతన చందునివంటి వాడనియు
చెప్పిరి. ఆనగా ఆంధలోకమునకు వీరిరువురు రెండు వెలుగులన్న మాట.
ఆంధ జాతికి తెలుగు వేదములనదగిన మహా[గంథములను (పసాదించిన గురు
మూర్తులు. కేవల కవులు కాక ఇరువురును (పవక్తలని చెప్పదగిన దష్టలు,
హరిహరాభేదము, నిష్కామ కర్మయోగమును తిక్కన ఉవదేశము. శ్రీకృష్ణ
భ క్రి యోగము పోతన మం[తము. తిక్కన ఉపదేశమునకు దిజాక్షరములు
'సోఒహం” పోతన మంత మునకు 'దాసో2హంి ఆయు సిద్దివేళ పోతనయు
నద్వైతియే కాని,విశిష్టా ద్వైతికాడు. నూక్ష్మముగా విచారించినచో ఆం[భులమనః
క్షేతముల యగయుగముల నుండి వేరు నాటుకొని యున్న ఈ రెండు
ఆధ్యాత్మిక లక్షణములను (నిష్కామ కర్మ జ్ఞాన నీరూఢమైన భక్తి) ఈ ఇరు
వురి మహాకవులు తమ మహా[గంథములలో ప్రతిఫలింపడేస్ తాము జాతికీ
(పతినిధులుగా నిలబడుటయే కాక తమ జాతి యాధ్యాత్మిక సంపదకు వ్యక్త
న్వరూపమును నిలువబెట్టిరి,.
పోతన జీవితము తిక్కన జీవితము వలె పరిపూర్ణమ్తైనదె కాదు, ఆయన
నిస్హృహత్యము వళ్ల అహికానుభవము దూరమైనది, ఈ కొటతయ ఆయన కళా
456
దక్షతలోను లోటు డెచ్చినది. ఆ ఉభయనిద్ధియే తిక్కనను శిల్పపారంగతుని
జేనినది. లోకమును ప్రకృతిని కన్నార చూచి మనసార ననుభవించిన కవికి
గలుగు అనుభవమలు శిల్పసిర్మాణములో యెంతో సహాయకారి యగును. దీని
యెడ విముఖతగల కవి, సృష్టైకి (పతినృష్టి యనదగిన శిల్ప నిర్మాణములో
కృతహస్తుడగుట సంశయీన్పదము. జీవితానుభవ మెంత విశాలముగ నున్న
కవితా ప్రపంచ నృష్టియంత గంభీరముగా సజీవముగా నుండును. నిన్హృహు
లైన కవులు కాల్పనిక లోకములను సృష్షింవకలరే కాని స్వాభావికమైన మానవ
లోకమును నృష్టింపలేరు. అసలు కళా భేదములలోనే స్వాభావికమని యొకటి
కాల్పనికమని యొకటి- రండు కలవు. ఈ రెంటిలో మొదటిది తిక్కన కళ;
రెండవది పోతన కళ. స్వాభావిక కళ యనగా చూచినది చూచినట్టు చి|త్రించుట
కాదు. అట్టి చితణము శిల్పమె కాదు. శిల్ప [పపంచ మెప్పుడును జగ దతీతము
గనే యుండును. స్వాభావిక శిల్సి ఆ ఆతీతమును లక్ష్యముగా నుంచుకొని
మానవు నక్కడకు గొంపోవుచూ, ఈ వాస్తవ జగత్తు కూడ చూపుచుండును.
అనగా [ప్రత్యక్ష జగత్తును [పతిఫలింపజేయుచునే ఆదర్శ జగతు సృష్టింపగల
డన్నమాట. ఇక కాల్పనిక శిల్పి ఈ [ప్రపంచమును నఠకుగొనడు. అతని
లక్ష్యము వలెనే ఆతని నృష్టియు లోకాతీతమే. ఈ ఇరుపురకు గల ఈ భేదము
సామాన్య స్థూల ధర్మముగా జెవ్పినదే కాని ఏకాంత లక్షణము కాదు. తిక్కన
పూర్తిగా నేకాంత వాస్తవిక శిల్పియనిగాని, పోతన ఏకాంత కాల్పనిక శిల్పియని
కాని దీని యర్థముకాదు. ఈ భేదము వారి మనోధర్మములలోనే యున్నది.
సహజముగా ఉతమ నాటకకవి విధిగా న్వభావమునే ఆశయించినడచును.
ఉత్తమ భావ కవి నిరంతరము ఆదర్శ జగత్తునే ఆ|శయించును.
హృదయమున పొంగి పొరలిన రనభావముల నెప్పట్టున వట్టి పోనీక
యొక బిందువును సము(దముగా విస్తరింపజేయు శ క్రి పోతనది. వెల్లివిరసిన
భావోదేకమును మహాకవి యెంతవరకు న్మిగహించుకొన గలడో (వదర్శించిన
వాడు తిక్కన. భావ పరిప్పతి రనన్ఫూ_రికి దోహద మైనథ్రై భావ న్మిగహము
కావ్య కళాసిద్ధికి_పాధమిక ధర్మము. రనము పేర కళా న్యూనతగాని, కళా
వ్యాజ్యమున రస లోపముగాని కఠలిగినపు డారెండును వర్ణనీయములేః ఆ సామ
రన్య నంపహాదనమే ఉతమ కవితకు ముఖమ్ముద. భావ కవులలో పెక్కురకు
హృదయములు రస నిమగ్నము లైనట్టే దృష్టియ ఆుపూరిత మగును. ' నీరు
457
(గ్రమ్మిన ఆ కన్నులతో వారు వర్ణ వస్తువును సమ[గముగా దూడిజాలరు.
అనగా బుద్ధి జ్యోతి మసక మనకలాడి కథార్చితము లైన వస్తువుల సముచితాంగ
(పత్యంగ స్థ సానాడి ధర్మములను చక్కగా చూడజాలదు. తిక) నకువనెనే
పోతనకును శిల్పసిద్ధి యున్నచో ఆయనను మించిన కవి ఈ పవపంచమున
నుండెడివాడు కాడు. విధిపిలాన మట్టి సమ్మగత నుండనీయదు.
సగ
తిక్కన లోక ప్రవృత్తి యందువలెనే కావ్యము నందును వ్యక్రావ్యక
స్వరూపుడుగా పట్టువడియు, పట్టువడక నడచును. ప్రతి వాక్యమునందును
ఆయన మూ రి న్ఫురించుచునే యుండును. మరల కాదసిపించుచుండును. ఇక
పోతనయో నంసారమున పట్టువడక పోయినను కవి త్యమున న న్స ర్మ మాతము
ననే చేతి కందును. నాటక కవులకును భావ కప్పలకును గల మ లేద
మిదియే!
భోగినీ దండకము
ఓక వేశ్యయువతి సుందరాకారుడైన సర్వజ్ఞ సింగమనారోకుని వలచి
వలవంతకు లోనై వ్యధ చెందుచుంఢగా ఆమె తల్లి అది కులాచార విరుద్ధమని
కుమార్తెను మందలించి హితము గరవును. ఆ తరుణి తల్లిమాఓ లను సరకు
గొనక తెగించి యెటో నాయకుని నని సన్ని ధానమున నకేగి పాదముల పైబడి తన్నేలు
కొమ్మని అర్ధించును. ఆతడు ఆమె నన్నుగహించి ఏనుగువై నూరేగించి |వ్రీయు
రాలిగా స్వీకరించి అనుగ హించును,. ఈ కథాలేశమే ఇందిలి ఇతివృత్రము.
ఇందు వేశ్ళ్ణమాత పుత్రిక కుచేయు హితోపదేశము చాల సోగనుగా నుండును,
ఇది పోతన కృతముగా (గంథాంతమున ఈ కింది పద్యము కలడు.
ఇ
ఉఊ॥ “పండిత కీర సీయుడగు బమ్మెర పోతన యానుధాంసు మా
రాండ కులాచ లాంబునిధి తారకమె విలనీల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదాన విహర్తకు "రావు సింగ భూ
మండల భరకున్ విమత మానవనాథ మదాపహర్తకున్
ఈ సింగ భూపాలునకే సర్వజ్ఞ సింగుడను బిరుదు కలదు. ఇతని రం
ఆనపోతనాయకుడనియు, తాత “నంగ భూపాలుడసియు యు ఈ దండకము
కలదు. ఇతని కాలము 1480-1478. శ్రీనాురు-.
458
“ఎట్టు మెప్పించెదో నన్ను నింక మీద
రావు సింగ మహీపాలు దీవిశాలు
నిండు కొలువున నెలకొనియుండి నీవు
సకుల సద్గుణ నికురంబ కారదాంబ.””
అని సరన్వతిని వేడుకొనుట ఈ రాజును నందర్శించబోవు సనందర్భముననే.
1475 సంవత్సరమువరకు రాజ్య మేలినను ఈ వేశ్యా పణయగాథ ఆతని
ఆపరవయస్సున కాక కౌమార దశ లోనిది కాదగును, కానిచో పాయంపు
టౌచిత్యమే యుండదు. అప్పట్ల రాజ్యపాలన ఆరంభ కాలమున యెప్పుడో జరిగి
యుండును. ఈ దండకము పోతనయే [వాసిన దగుచో ఆయనకూడ ముప్పది
సంవత్సరముల [పాయము వాడగును. కాబట్టి పోతన శ్రీనాథునికంచె 15-20
సంవత్సరములు చిన్న వాడు. పోతన శ్రీనాథ సర్వజ్ఞనిం గులు సమకాలికు
లగుట యథార్గము. చిన్ననాడు ఈ దండకము (వాసిపెట్టిన చనవు బలిమినే
సింగ మనాయకుడు భాగవతమును తన కంకిత మిమ్మని ఆర్థించుటయు ఆయన
నిరాకరించుటయు జరిగి యుండవచ్చును.
ఇది పోతన కవిత్య్వమగునా? కాదా యని చిరకాలమునుండి వివాదము
కలదు, ఎన్ని కడగండ్ల కైన నొప్పుకొని భాగవతమును నరాంకితము జేయసి
ఈ స్వార్ధత్యాగి, యీ మహాభక్తుడు రావు సింగమహీపాలుని వేశ్యపై దండక
మును వాసెననుట నహింపలేక విమర్శకులు కొందరది పోతన కృతము
కాదందురు. ఇతర కవులకు |పయత్న సాధ్యమును భారతకవి కాజన్మ నిద్ధము
నగు ననుప్రాసాలంకార మీ దండకమున పతి పం క్రిలోను పరిస్ఫుట మగు
చున్నది. అదిగాక క ర్భనామము సయితము పోతనదిగానె (గంథస్థమయి
యున్నది కావున దీనిని పోతన (వాని యుండ వచ్చును ఆ రోజులలో కీర్తి
హేతువులుగా పరిగణింవ బడినట్టియు రాశానుగ హకారకములై నట్టియు నిట్టి
రచనలు దండకాదులు చెక్కులు గలవు ఈ రచనవలన పోతనకీరికి కళం
కముగాని ఆయన భ క్తికి మాలిన్యముగాని ఆంటదు. చిన్న వయసున విద్య
తృిభువగు నారాజు కోర్కివై ఆ దండకమును [వాని యుండవచ్చును.
(గంథమును నరాంకితము చేయగూడదను నియమము వయః పరిణామమునుబట్టి
కలుగు సంస్కారము కావచ్చును, అదిగాక ఆంధ కవులలో చాలామంది
రాజుల కోర్కాలనుబట్టి వారి పియరాండ్రవై పట్టవు దేవులవై అనేక శృంగార
459
దండకములను [వాసి యిచ్చిరి, రాజులు కోరిన చిత్ర వటములను రచియించెడి
చ్మితకారు లుండగా, వారిని కాదని వీరినే తిరస్కరించుటకు హేతు వుండరాదు.
అది వేశ్యా చితమనికాని శృంగార పధానమనికాని యా చిత్రకారుడు నీ
కవియు నేవగించుకొని యుండరు. మజి ఈ వేశ్యలు నేటి బోగమువాండు
కారు. వారికి పట్టమహీషితో సమానమైన గౌరవ (పవత్తు లుండెడివి. తంజా
వూరిలో మధురవాణి, రంగాజమ్మ మొదలగు వేశ్యలు నమన విద్యా నంపతిచే
నభలలో నృగస్థాన మలంకరించిన మహనీయురాం|డ్రు. [వతావర్నుదుని [వియ
రాలు మాచల్డేవి గొప్పదనమును శ్రీనాథుడు క్రీడాభిరామమున వర్ణించెనుగదా!
ఆ మర్యాదలు ఆ కాల ధర్మములు వేరు, నేటి యాచారములనుబట్టి వాటిని
తిరస్మ_రించుట తప్పు.
భోగినీ దండకమువంటి కొన్ని తెలుగు దండకములు:
1. చందకవి __మైనూరు రాజైన కృష్ణ (ప్రభువు నాస్థానకవి (పద్మావతీ
దండకము.)
జె. నుదురుపాటి సొంబన్న___పుదుకోటలోని తొండ్రైమాన్ ఆస్థానకవి
(చం్యదాననా దండకము.)
శీ. లశ్ష్మీ దాన కవి_వద్మినీ దండకము (కూర్చేటి రాయవ్ప అను
సంపన్నుని కోర్చి. పై (వానినది.)
ఓ. గణపవరవు వెంకట కవి___విద్యావతీ దండకము ఇట్టివి వెక్టులు.
దండకములు :
పాటలవలె పదములవలె దేశమంతటా వ్యావించి వావ్మయమగ బరి
గణింపబడుచున్న రచనలలో దండక మొకటి, శతకములలోవలె దండకము
లలో కూడ నగపాలుకంటే నెక్కువ భ క్రిపరములయి యున్నవి. ఆభకీ
భావము వీటిలో స్తోతరూపము దాల్చును. వాజ్మయ వ్యవస్థావకులైన వెద్ద
కవులు సైతము తమ తమ |గంథములలో వీనిని సో[త పరముగానే రచించిరి.
భారతారజణ్య పర్యమున ఈశ్వర దండకము, నైషధమందలి భీముని నరన్వతీ
స్లోతము, కళా పూర్ణోదయ మందలి మణికంధరుని శ్రీకృష్ణ స్తోతము
మొదలై నవి.
460
ఇక పత్యేక దీండకశాఖలో పధానము లైనవీ మహాలశ్షీ్మ దండకము,
ఆంజనేయ దండకము, నృసింహ దండకము మొదలైనవి. ఇవి ఆపన్నివా
రకములని [పజల నమ్మకము, ఇవికాక సాంమికములగు తేలిక దండక ములును
గలవు. వింతలు విశేషములు జరిగినవుడో, దేశోషదవములు వాటిల్లినపుడో,
నవ్వులాటకో, మొబ్డకో ఆయా [పాంతీయులు (వానిన దండకము లట్టివి.
ఉవ్పెన దలడకము (బందరు), జమాబంది దండకము మొదలగునవి.
వీరభ[ద విజయము
భాగవతములో దకాధ్వరధ్వంన సందర్భమున హోత్రనచేసిన శిపనిందాొ
పావము నమనిపోవుటకై ఆయన ఈ వీరభద విజయమును రచించెనని లోక
మున ఒక పుక్కిటి పురాణము గలదు. ఆ విషయమే వీరభ|[ద విజయమున
షష్ట్యంతములకు పూర్వము ఒక పద్యములో నున్నది. ఆ పద్యమిది:
ఉ॥ “భాగవత [వబంధమతి భానురతన్ రచియించి దక్ష దు
ర్యాగ కథా |పసంగమున నల్పపచస్కు-డనైతి తన్నిమి
త్రాగత వక్షదోష పరిహారముత్రై యజనై క శైవ శా
స్రాగమ వీరభ్యధ విజయంబు రచియించెద వేడ్కనామదిన్ ”.
ఈ పద్యము కొన్ని [వాతపతులలో లేదట, లేని మాటయే నిజమై
యిది (పక్షిపమేయయి యుండినచో [గంథ రచనా వివాదము సగము పరిష్కా
రమగును, (పక్షిప్తము కాదనెడి వాదమును ఈ పద్యమునుబట్టియే (గ్రంథము
పోతన కృతము కాదని పూర్వ పక్షము చేయవచ్చును. ఎట్టనగా భాగవతమున
శిపనిందచేసినవాడు దక్షుడుగాని పోతనగాదు. పొ నోట పల్కి ంచిన
దుర్వాక్య పాపఫలము రచయిత అనుభవింపవలసినవాడే యయినచో కవులంద
రును వుణ్యపురుషులనే పా|తలుగా నెన్ను కొని వారినోట వెడలెడి సద్వాక్యము
లతోనే కథలు నడుపవల వచ్చును. ఇది అసంభవము కదా! రామాయణమున
రావణునీచే కథాపళశమున సీతారాములను నిందింవజేసిన వాల్మీకి పావ [పాయ
శ్చితము చేనుకొనవలెనా? మణీ ఈ భాగవతముననే ఆ ధశాధ్యర ధ్యంసము
ననే నందికేశుడు వేదములను,డేవతలను ఆతిపరుషముగాదూషించెను. శివనిందా
పాపమువంటిదే ఈ వేవనిందా పాపముకూడ। వీరభ ద విజయ రచనతో శివ
సీందా పాపముపోపుట నిజమే? మరి ఈ వేదనిందా పాపముపోవుటకు పోతన
461
ఇంకొక [గంథమును [వాయవలెగదా! ఇవన్ని యుగాక యీ వీరభ ద విజయము
ననే దక్షాధ్వర ధ్యంన కథనము మరల కలదుకదా: వీకభ ద విజయమువకు
అ దజాధ్యరమే పూర్వరంగము. మరి ఇయెడను ఆ దక్షుడు శివనింద చేయ
వలని వచ్చెను. అట్లు చేయనిచో కథయ నడువదు. ఆందుచే యూ గంధము
రచించుటవలన పోతన రెండుమార్హు శివనింద చేసినవాడయ్యెను. కావున యీ
[గంథ రచనకు శిపనిందా పావ [ప్రాయశ్చిత్త వ్యాజము కారణము కాజాలదు,
ఆ వైపద్యమును, లోకవదంతిని విస్మరించి యీ (గ్రంథ రచనా విషయమును
పరిశీ లింతము.
ఈ [గంథ రచనకు పోతనను ప్రోత్సహించినవారు ఆయని గురువని
ఇవటూరి సోమశేఖరుడు. ఆ గురువు పోతనతో
తే॥ “... _- ఇప్పడు మాకెల్టి నూహలోన
వింతపండువు బోలెను పీరభ్యద
విజయమెలను వినగడు వేడ్యయయ్యె
ap)
నది దెలుంగున రచియింపు మభిమతముగ.
ఆ. వే॥ పన్నవాడననియు బెక్కు సంస్కృతులను
విననివాడననియు వెరపుమాను
మ(త్పసాద దివ్య మహేమచే నెంతెన
కవిత చెప్ప లావుగలదు నీకు.”
అని పలికెను. దీనినిబట్టి పోతన భాగవతానంతరమున కాప దీక్ష:
(గంథమును గురు నాదేశము |వకొఠము వాసియండవచ్చు"ు, కౌ
ివనిందకును, యీ రచనకును వమియు నంబంధములేదు. కాని తీరే
మొకటి కలదు. ఈ రచనా కాలమునాటికి పోతన ఇంచుమించు
డని చెప్పదగిన పరమమా హేశ్యరుడు. అందుకు నిదర్శనముగా అవతార్ |
పద్యములు గలవు. మరి ఆ ఆవతారికలోనే “జనక క్కీత నివాఠా వరాల
సుండను"” ఆని చెప్పుకొనెను. ఆనగా తన తం,డియే తన విద్యా గురువై అ
దాని ఆరము, అదియునుగాక గద్యలో ట్ర మన్మవోమ హక్షర కాం
సోమనారాధ్య దివ్య త్రీ పాదపద్మారాధక శేననామాత్స సత = తయ నామ
ల! ఖీ ఫ్య గ్! ™ ఖ్ ప
బటి రం = శ త్ర ము టీ ffl ౨ ఈ ఖో
ధేయ |పణీతంబ్రైనో ఆని సోమనారాధ్యుని గురుతైము సక్తి వచు
462
ఇక భాగవతములో ఇందుగల వీర శైవ భక్తుల నామస్మరణమైననులేదు. తండి
గారు చేనిన విద్యాగురుత్యమును విన్మరించి సహజ పొండిత్యుడనని చెవు
కొన్నాడు. తొలినాటి వీరమ హేశ్వరుడు (వౌఢ వయస్సున వెష్టవము పుచ్చు
కొని, విద్యాగురువు మతగురువు తలపునకు రాని రెండవ జన్మ ఎత్తైనా? అనెడి
నంశయము పోతన యెడ తాత్సర్యముగల విద్వల్లోకమును మిక్కిలి బాధిం
చును. ఈ సంశయము తీర్చగల సోవప త్రిక మైన వాదము ఇంతవరకు వెలు
పడలేదు.
ఇంకొక విషయము. భాగవతమున కానవచ్చు పోతనగారి కవితా లక్షణ
ములు యీ (గంథమున మచ్చునకైనను కానరావు. ఇది విన్ననాటి కవిత్వము
కనుక భాగవత శ్రైలి యీ [గంథమునాటికి పరిణమింపలేదేమో ఆని ఆనుకొండ
మన్నను ఆది పొసగదు. ఏమన పరిణామ దశయందలి శైలి విశేషములు
ఆరంభ దశయందు ఆంకురములుగా పొడగట్టుచునే ఉండును. మొదట అంకు
రములేని పరిణామము ఎయ్యెడను జరగదు.
జ క్క న
విక్రమార్క చరిత
ఇతని వికమార్క చరిత వెన్నెలకంటి సిద్దన మంతికి అంకితమీయ
బడినది ఆ కృతిపతి 142కి నుంచి 1447 వరకు విజయనగర రాజ్యమును
పాలించిన |పౌఢ దేవరాయల కాలములో, ఉదయగిరి దుర్గాధిపతిగానో ఆ దుర్గ
పరిపాలకుని మంతిగానో వెద్దపదవి యందుండిన ఒక సంపన్నుడు, పౌఢ
దేవరాయని [వధాన మం[తియ దండనాయకుడునైన చామనామాత్యుడు ఈ
నిద్రయ మం(తికి చామరచ్చతాందోశికాది రాజపరిచ్చదములనిచ్చి గౌరవించినట్లు
యీ [గంథమున కలదు. శ్రీనాథునకు ముత్యాలశాలలో కనకాభి షేకముచేనిన
విజయనగర (ప్రభువు యీ |పౌఢ దేవరాయలే. కావున జక్కన (శ్రీనాథునకు
సమకాలికుడు. వయస్సున వారిరువురిలో ఎవరు జ్యేష్టలో చెప్పలేము. బహుశః
నమవయనస్కు లై యుండవచ్చును.
విక మూర్చ. చరిత అనెడి యీ గంధమునకు ఉజ్జయినీపురము నేలిన
వికమార్క_ చృకవర్తి కథానాయకుడు. ఆ చక్రవర్తి చార్మితక పురుషుడైనను
ఆతని గూర్చి చెప్పబడిన ఇందలి కథలు చార్మితక ములుగా కన్పట్టవు.
వాటిలో కొన్నిట లేశమ్మాతముగానైన వాస్తవికత ఉండిన ఉండవచ్చునుగాని
అతిమానుషమైన ఆ కథా నముదమునుండి ఆ లేశమును ఉద్దరించుట అసాధ్య
మైన కృత్యము. కావున యీ [గంథము చార్మితక పురుషుని వేరుమీద ఉన్నను
[గ్రంథ విషయము మ్యాతము చిత్రాఖ్యాన జాతిలో చేరును. తెలుగులో దీనికి
సాటిరాగల వూర్వ్య |గంథము కేతన దళకుమారచర్శిత మొక్కటియే. దాని
యందువలె దీనియందును చిత విచ్శితములైన సాహన కృత్యములే వర్ణింవ
బడినవి. ఆయితే దశకుమారచరిత్రలో ఆ సావాన కార్యములు నాయకునితో
పాటు ఆతని మి[తులుకూడ నెరవేర్చినవి. ఈ (గంథమున ఆ సాహనము
లన్నియు నాయక కృతములే. మరి దశకుమారచర్శిత కథలలో విక్రమార్క.
కథలో నున్నంత ఉదాత్తతలేదు. ఈ సాహస కార్యములనుబట్టియే వ్మికమా
464
ర్కునకు సాహసాంకుడను బిరుదు కల్గినది కాబోలు. తన పేరుమీద ఒక శకము
మును నెలకొల్పిన విక9ిమార్క. చక్రవర్తి కీ. వూ. మొదటి శతాబ్దమున ఉిజ్జ
యిని రాజధానిగా సా్మామాజ్యమును పాలించినట్టు చర్చిత (పసిద్ధమే. ఆ అంశ
ముతోపాటు వరరుచి, భట్టి, భర్ష హరి అనెడి ముగ్గురు మహానుభావులు ఆతని
ఆస్థానమును అలంక రించిన ట్టు లోక వదంతి కలదు. ఆది యెంతవరకు చారి
తేక నత్యమో లోకమెరుంగదు. ఆ నలుగురును సోదరులుగా సమర్థించెడి కథ
యీ [గంథారంభముననే కలదు. దాని సారాంశమిది.
శృంగార శేఖరుడను ఒకరాజు మధురాపురమును పాలించుచుండెను,
ఆతని ఆ స్థానమునకు విద్యా వినయనంపన్నుడును, సుందరాకారుడునైన ఒక
(బాహ్మణ కుమారు డేతెంచెను. ఆతనివేరు చందగుపుడు, రాజాతనిని సర్వవిధ
ముల మన్నించి ఒక కారణమున అతనికి తన వురోహితునియొక్క_యు తన
యొక్కయు, తన కోళాధికారియొక్కయు, సేవాధివతియొక్కయు, వుతికలను
ఇచ్చి వివాహములుచేసి తన రాజ్యమున కొంతభాగముసర్పించెను. ఆ నలుగురు
కన్యలును క్రమముగ (బాహ్మణ, క్షతియ, వైళ్య, శూ దకులనంజాతలు
కనుక ఆ నలుగురకు జన్మించిన నలుగురు కుమారులు [క్రమముగా ఆ కులముల
వారే అయిరి వారిలో వరరుచి (బాహ్మణ యువతికిని, వికమార్కుడు క్ష్మతియ
యువతికిని, భట్టి వైశ్య యువతికిని, భర్త హరి కూద యువతికిని జన్మించిరి.
తండ్రియైన చ|ద్రగువుడు తన కుమారులను నర్వ విద్యాపారంగతులనుజేని
రాజ్యభారము వారికప్పజెవ్పి తాను తీర్ణయ్యాతలు సేవింవబోయెను. తండి
ఆనతిని వికిమార్కుడు పట్టాభిషిక్తుడై భట్టిని మంత్రిగా జేసికొనెను. వర
రుచి ఆస్థాన విద్వాంచుడయ్యెగాటోలు. భర వరి జనకుని ఐశ్వర్యమును
అనుభవించుచు సుఖజీవనము చేయుచుంచెను. కాని కొంతకాలమునకు భర
హఠి తన భార్యయగు అనంగ సేన అనెడి దుశ్శీలచే వంచితుడై సంసారమును
రోని తవన్సునకేగెను, ఆ నందర్భముననే ఆ విరక్తుడు నమర్హుడైన మంత్రి
రాజునకు శ్రీరామరక్ష కాగలడని అన్నకు ఉవదేశించి ఆందుకు నిదర్శనము
నసేమిరా కథ చెప్పెను, విక౦మార్కుని జననాదికమును గూర్చిన ఈ కథ
కల్పితమో చార్మితక మో తెలియదు. ఆపై కథలన్నియు ఆ రాజుచేసిన సాహస
కార్యములకు నంబంధించినవి. ఈ [గంథమున విక్రమార్శ_ నాయకములైన
అట్టి కథలు సుమారు పది కలప్పు అవి అన్నియు (వధానముగా ఆ రాజు
465
యొక (సాహనము, వదాన్యత, త్యాగము, పరహితచింత, బుద్ది కౌశలము,
ఉపాయశాలిత్వము, కార్యడక్షత, ఉత్సాహము; వశీకరణ చతురత, సరన
త్వము, వర్మాకమము ఆదిగాగల) అసాధారణ గుణవిశేషములకు ఉదాహరణ
ములుగా చెప్పబడినవి. అంతేగాని చారి|తక ముగా ఆతడు నిర్మించిన సామా
జ్యము గురించియు, ఆస్థానము గురించియ వినదగిన అంశములు ఇందు
దొరకవు. పేరునుబట్టి ఇది చార్మితక కావ్యమని [భమవడరాదు.
నంస్కృృతమున వ్మికమార్క_ చరిత్ర యనియు, భేతాళ వంచవి౨ళతి
యనియు పేర్లతో వికమార్కునకు నంబంధించిన కథలు గల [గంథములు
కలవు. వాటిలో ముదటి దానిలో గల కొన్ని కథలతో ఇందలి కథలకు వస్తు
సామ్యము కలదు. అంతమా[తతమున అది ఈ [గంథమునకు మాతృక యని
చెప్పజాలము, మరి జక్కన ఇది ఒక సంస్కృత [గంథమునకు అనువాదము
ఆని గాని న్యతం|త రతన అనిగాని అవతారికలో చెప్పలేదు. అందుచే. ఇందు
చాలా భాగము ఆతని స్వంత రచనయే యని ఊహింపవచ్చును.
ఇపుడు అభ్యమైయున్న “విక్రమార్క చరిత” యనెడి నంన్కృత
వచన |గంథము కాదంబరి వలె, హర్ష చరిత వలె (పౌఢశైలి కలది కాదు. దాని
శైలి కొంత పంచతంత్రశెలిని కొంత దశకుమార చరిత శెలిని పోలి మధ్యమ
భణితిగి అలరారుచుండును. చి[తాఖ్యానములకును నీతి. కధలకును అట్టి
గాలియే నముచితమెనది. ఆ కథలు ఈషద్భాషా వరిచయము గల సామాన్యులు
' తమంత చదువుకొని ఆనందించుటకు ఉద్దేశింపబడినవి. అంతేగాని కావ్య నాట
కాదులవలె గురువుల నా,శయించి పాఠము చదువుకొనుటకు ఉద్దశింపబిడినవి
కావు. జక్కన వికమార్క చరిత పద్యమయము గావున ఆ కథలనే ఇతడు
(పౌఢముగా _వబంధ శయ్యలో నంత రించుటకు [వయత్నించెను. ఈ [కింది
వద్యము ఆతని సంకల్ప మట్టిదే యని చెప్పుటకు తార్కాణము :
చ॥ తలప దదీయ నాయక వితానము కంటెను సాహన క్రియా
కలిత వదాన్యతాదిగుణ గౌరవ రేఖల వ్మికమార్య- భూ
తలపతి యెక్కు_డై నెగడో దచ్చరితంబు [వబంధ శయ్యగొ _
దెలుగున జెప్పి యా కృతివతిత్యము మా కొడగూర్చు నేర్పునన్.
30
466
[ప్రబంధ శబ్దమునకు నిర్వచనమేమిః డానికి లక్ష్య భూతములైన
[గ్రంథము లేవి? అనెడి (పళశ్నలను గురించి స్టలాంతరమున చెప్పెదను. ఇచ్చట
జక్కన ఉద్దేశించిన (ప్రబంధ శయ్యకు అర్ధము కావ్యోచితమైన శైలి అని చెప్పు
కొనిన చాలును. వాజ్మయములో కావ్యశైలికి [పధానముగా కావలసినది రస
వత్త, రెండవది ఆలంకారిక శబ్ద విన్యానము. కావున చక్కాని వదగుంభనము
రననంపాదనము గల రచన [ప్రబంధ మనివించుకొనును, అంతేగాక ఆ రచన
ముక్షకొది చాటుపద్యమయము కాకుండ, వస్తు నిబద్ధమై యుండవలెను.
ఆ వస్తువు యథా వస్థముగా సముచిత వర్ణనలతో అలంకరింపబడవలెను. ఇట్టి
గుణ విశేషములు కల దానినే జక్కన (వబంధశయ్య యని నిర్దేశించి ఊహించి
యుండవచ్చును.
యథార్థమైన ఉతమ [ప్రబంధము ఈ శయ్యా మ్మాతము చేతనే సిద్ది
పొందదు. దానిలో పాత్ర చితణము (ప్రత్యక్ష కల్పమైన నాటకీయత మొదలగు
ఇతర శిల్ప విశేషము లుండును. ఆ శిల్ప నిర్మాణము రాబోవు [ప్రబంధ
యుగమునందు మహ్మావబంధ కర్త లనివంచుకొన్న చాలమంది వెద్దకవులకే
వశ మయిన కృత్యము కాదు, ఇక యథార్థమైన [ప్రబంధావతరణము జరిగి జర
గని కాలములో వుట్టిన విక్రమార్క చర్మిత యనెడి కథల నంపుటిలో ఆ శిల్పము
నాశించుట న్మిష్పయోజనము. జక్కన చక్కని వెలితిలేని వదముల కూర్చుతో
సుటోధముగా మల్లెపూల దండవలె గుబాశించు నమానములతో పద్యము [వాయ
గల మేటికవి. ఒకచో చెప్పినది మరియొకచో చెప్పవలసి వచ్చినప్పటికిని వున
రుక్తి దోషమును రానీయక కొతదనమును వెలయింపగల నేర్పరి. సంస్కృ
తాం[ధముల రెండింటను నమానాధి కారముగల శబ్ద సామ్మగి సంపన్నుడు.
పూర్వ కవులందరివలెనే నానా శాస్త్ర వెదుష్యము గల మనీషి, ఈ గుణముల
కలిమివల్లనే సుతిప్మాతమైన పూర్వకవి వర్గమున గణింపబడెను.
వ్మిక్రమార్శ్ల చరి త్రమునే జక్కన తరువాత అర్ధ శతాబ్ది కాలములో
కొఅవి గొపరాజనెడి మజియొక కవి సింహానన ద్యాతింశిక యనెడి పేరుతో
రచించెను. ఈ రండు [గంథములకుగల భేవ సావృశ్యములను కొటవి గోప
రాజు [పకరణమున జెప్పెదను.
అనంతావూత్యుడు
అనంతుడు జక్క_నకువలెనే శ్రీనాథునకు సమకాలికుడు. కవి సార్వ
భౌమునికంచె వయస్సున 5-10 నంవత్సరములు చిన్నవాడని చెప్పవచ్చును.
ఇతడు భోజరాజీయ మనెడి ఒక కథా కావ్యమును, ఛందోదర్పణ
మనెడి ఒక ఛందళ్శాస్త్రమును (దీనికే అనంతుని ఛందన్నని పేరు. దానిలో
కొంత వ్యాకరణ విషయము కూడ కలదు), రసాభరణము అనెడి ఒక అలం
కార శాస్త్రమును రచించెను. ఈ మూడు [గంథములును వరుసలోనే రచింప
బడెను. ఎట్టనగా రసాభరణమున ఛందళ్ళాస్ర్రమును, ఛందళ్ళాస్త్రమున భోజ
రాజీయమును పేర్కొనబడినవి. మూడవదియగు రసాభరణ రచన శాలివాహన
శకము 1856 (కీ. ఈ. 1481) నంవత్సరమున పూర్తియైనట్టు కవియే ఈ [కింది
వద్యమున (వా సెను.
ఠా జానొం౦దన్ శక వర్షముల్ బుతుశర జ్యాలేందువై యొప్వు న
య్యానందాబ్ద్బ్దమునందు మామమున గృవైకాదశీభౌమయు
కానామామృత వేళ సీ కృతి యనంతాఖ్యుండు నమ్మ్మగన
(శ్రీనిండన్ || వపట్టణాధిపున కిచ్చెన్ భక్తి వూర్వంబునన్.
రసాభరణ జననవత్సరమైన |కీ,ళ. 1481కు పూర్వము తక్కిన రెండు
రచించిపబడి యుండుటచే మొదటిదైన భోజరాజీయము 1425-80 మధ్య కాల
మున పుట్టి ఉండును,
అనంతామాత్యుని ముతాత బయ్యన, తిక్క్యయజ్వచే భవ్య భారతి యని
బిరుదు పొందిన మహాకవి. ఆ బిరుదము తమ వంశమునకే ఒకో అలంకార
ముగా అనంతామాత్యుడును ఆతని వూర్వులును భావించి యుందురు. అనంతు
డాబిరుద| వపదానము నిట్లు కొనియాడుకొనెను.
చ॥ కతి గతు క రృతా మహిమ చేకొని వంచమ వేవమైన భా
రతము తెనుంగుబాన నభిరామముగా ర చియించినట్టి యు
న్నత చరితుండు తిక్క కవినాయకు( డాదటమెచ్చి భవ్య భా
రతి యన బేరుగన్న కవి రత్నము బయ్యనమంతతి యల్పుడే.
468
ఈ బయ్యన కవి ఏ మహో కావ్యమును [వాసి తిక్క_నగారిని మెవ్పించెనో
ఊహించుటకైనను ఆధారములు లేవు. కాని ఆ బిరుద వదానము తన కొక
వర్మపసాదముగా ఆ భవ్యభారతి శిరసావహించి యుండును. కావుననే మను
మనికి తిక్కన యని పేరు వెట్టుకొనెను, ఆ తిక్కన కుమారుడే ఈ ఆనంతుడు.
తన తాత తండులు, తాను తిక్కన సోమయాజిని నిష్కళంక భక్తితో పూజిం
చిరి గావుననే ఈ కవికి కావ్యశిల్ప నిర్మాణమున తిక్కనగారి పరోక్ష గురు
తము లభించినది.
భారతదేశ మున చరిత పనిద్దుడెన భోజరాజు మన రాజ నరేం దునకు
ఇంచుమించు సమకాలికుడు. ఆయన ధారానగరము రాజధానిగ లాట దేశము
నకు రాజై ఆద్వితీయమైన కీ రిని సంపాదించెష ఆయన యళమునకు కారణ
మైనవి ఇతర రాజులకువలె యుద్ద విజయములు, శతు సంహారములు, రాజ్య
విస్తీర్ణములు కావు. ఆయన విన్తరింప జేసీనట్టియ ఆయన యశమునకు ఆమర
త్వమిచ్చినట్టియు సా్నామాజ్యము సారస్వత సా[మాజ్యము.
భోజుడు మహాకవుల క్మాశయ మిచ్చిన భాషా పోషకుడేకాక స్వయముగా
తాను మహాకవి. ఆయన రచించిన రామాయణ చంపువు, సరన్యతీ కంఠా
భరణము, చారుచర్య (దీనిని అప్పన మంత్రి తెనిగించెను) నంన్కృృత వాజ్మ
యమున నేటికిని కవి పండితుల ఆదరమునకు పాాతములై యున్నవి. మరి
కాళిదాను ఇతని ఆస్థానకవి అని చెప్పెడి కథలలో సత్యము లేదుగాని ఉత్తమ
(శెణికి చెందిన మహా కవు లెందరో ఆయన అస్టానము నలంకరించి యుందురు.
ఆయనను మెవ్చించి నత్కారములు పొందుటకు నలు దిక్కులనుండి కవులు,
పండితులు ధారానగరమునకు తీర్థయాత్ర చేసెడి వారట, కవిత్యముగాని పొండి
త్యముగాని లేకపోయినను ఉదర సోషణవై యాచించుటకు వెళ్ళిన నిర్భాగ్యుడు
సయితము ఆ చక్రవర్తి ముఖమును దర్శించిన వెంటనే వానినోట కవిత్మానవంతి
వెల్లివిరిని | వవహించెడివట,. ఒక కవిత్వ కళనే కాక ఆ మహారాజు వి|గహ
శిల్పాదులైన ఇతర కళలను వర్ణిల్హ జేసెనట. ఆయనను గురించి చేసెడి ఈ
వర్ణనలలో కొంత అతిశయో క్రి యున్నను మహాకవి యనియు, మహాకవి
పోషకుడనియు, వదాన్యుడనియ, నరన హ్యదయుడనియు నిన్సంకోచముగా
అంగీకరించి తీరవలయును. దేశ చరితయందును, సారన్వత చరితయందును
469
ఈ సత్యము ఉద్దాటింపబడి జమున న్నది, మరి భోబరాజీయ కావ్యమున అ చక
వరికి సంబంధించిన ఈ సారస్వత సా[మాజ్యకథ లేమియు లేవు. ఆయినను
ఈ కథానాయకు డా భోజరాజే: ఈ కథారంగము ఆ ధారానగరమే!: ఈ దేశము
ఆ లాట దేశమే! మరి [గంథ విషయము మాతము వేరొక ముఖమున నడచినది.
ఈ కావ్యమునకు [పస్తావన, మహుడను పేరుగల ఒక రాజు యొక్క
చరిత. ఆ రాజు పురాకృత పావవశమున కుష్టరోగ వీడితుడై శరీరమును
త్యజించుటకు గోదావరిలో మునుగబోగా ఆనదీ దేవత ఒక స్రీ రూపమున
[వత్యక్షమై దత్తాత్రేయ మహర్షిని దర్శించినచో ఆ వ్యాధి నివారణమగునని
అతనికి ఉపదేశించెను. మహుడు తదువదేశానుసారము దత్తాతేయుని దర్శింపగా
ఆయన ఆతనిని ఆరోగ్యవంతుని జేసి వసంగ వశమున ప్రయాగ తీర్థ మహ
త్వమును కొనియాడెను. దాసిని వివరముగా వినదలచిన మహునని కోరకవై
భోజుని పూర్వజన్మ వృత్తాంతము సీ [కింది విధముగా జెప్పెను.
భోజుడు పూర్వజన్మమున బహుసంతానవంతుడైన ఒక దరిద (బ్రాహ్మ
ణుడు. ఆతని భార్యయు పరమ మూర్గురాలు, అతడు సంసార భారమును
భరింవలేక రోసి పయాగకుబోయి బీషత శేషము నచ్చట గడువుటకు నిశ్చ
యించుకొని [పయాగమాధవుసి 'సేవించుచుండెను. ఒకనాడు ఆతడు నదీ
స్నానముచేసి తీరమున కూర్చుండి యుండగా నలుగురు యువతులు మరు జన్మ
మున తమకు ఎట్టి భర్తలు కావలయునో ఎవరికివారు కోరుకొని సంకల్ప పూర్వ
కముగా ఆ నదీ గుండమున పడి మరణించిరి. ఆ మడుగులో దేహ త్యాగము
చేయువారి ఆంత్యకాల వాంఛలు ఉత్తర జన్మమున సిద్ధించెడివట. ఒక యువతి
మహైశ్వర్యముగల వదాన్యుల కోరుకొనెను. రెండవది చకవర్తి తనకు భర్త
కావలయునని నంకల్పించెను. మూడవ యువతి నుందరాకారుడు భర్త కావలయు
ననెను. నాల్వవయామె చతుష్షష్టి కళా వేత్తను వాంఛించెను. [పత్యుత్పన్న మతి
యగునా (బాహ్మణుడు ఆ సలువురు యువతులకు తాను మరు జన్మమున భర్త
కావలయునని కోరి సంకల్ప పూర్వకముగా తానును ఆ మడుగున దూకి మర
ణించెను; ఆ యమునానదీ గుండ మహిమ వలన ఆ ఐదుగురి సంకల్పములు
సిద్ధించెను.
ఆ యువతులు కోరుకొనిన లక్షణములతో ఆ [బాహ్మణుడు చేజమవో
రాజె పుజెను. ఆ నలుగురు యువతులును మరు జన్మమున నాతనికి భార్య
క అ
470
రైరి. ఇంతవరకు జరిగిన కథ ఈ [గంథమునకు పస్తావనా ప్రాయము. ఆ
పె జరుగునది భోజరాజీయ మందలి [పధాన విషయము.
భోజరాజొకనాడు వేటకు వెళ్ళి ఒక చెట్టు కొమ్మకు కాళ్ళు తగిల్చి తల
[కిందులుగా తవస్సు చేయుచుండిన ఒక యోగసిద్ధునిచూచి ఆతనిని (ప్రార్థనా
పూర్వకముగా ఆహ్వానించి తన యింటికి తోడ్కొని వచ్చెను. ఆతని పేరు
నర్పటి. ఆ సిద్దుడు ధూమవేధివిద్య తెలిసినవాడు. రాజు నింట ఆతడు గడిపిన
ఆ ర్యాతి ఆ విద్యచే తాను విశ్రమించిన కొలువు చవికెను నువర్ణమయముచేని
రాజుతో చెప్పకుండగనే యెటకో లేచిపోయెను, మరునా డుదయము భోజుడు
ఆ సిద్ధుని విద్యా [ప్రభావమునకు ఆశ్చర్యపడి ఆతనివలన ఆ విద్యను నేర్యవలయు
ననెడి కుతూహలముతో ఒక కవటోపాయము పన్ని ఆతనిని తన కొలువునకు
మరల రవ్పించెను. సిద్ధుడు రాజుపన్నిన కపటోపాయమును క్షమించి ధూమ
వేధివిద్య నాతనికి ఉపదేశించెను. అంత వారిరువురును పరన్పర గౌరవముతో
ఒక్ దినమెల్ల ఇష్టా గోన్టీ సల్పుకొనిరి, ఆనాడు నర్బటి భోజూనకు [పనంగ
వశమున చెప్పిన కి థలే భోజరాజకీయమునగల కథా సముచ్చయము, అవన్నియు
మానవజీవిత ధర్మములకు ఉదాహరములుగా చెప్పబడినవి.
“ధర్మో రక్షతి రక్షితః అనెడి ఆర్యోక్తి [ప్రకారము ధర్మ పరిపాలనము
యొక్క మహిమ పతి కథకు ఫలశుతిగానో మకుటముగానో నిబంధింవ
బడినది. ధర్మము లనేకములు. వాటిలో అవశ్యాచరణీయములైన వాటిని కొన్ని
టిని మ్మాతమే ఆ్రయించి ఈ కథలు నడచినవి. అట్టివి నుమారు ఇరువది
కథలు కలవు, అవన్నియు ఒకదాని నుండి ఒకటి (పతిపాదితధర్మ సమర్థ
నార్ధము ఉప కథలుగా ఉత్పన్నము లగును, కాని యే కథ కా కథయే న్వయం
సంపూర్ణ మె వెలుగొందు చుండును. ఆకొన్న వారికి అన్నమిడుట, ఆడినమాట
తప్పకుండుట ఇతర [పాణి రక్షణార్థము శదిర త్యాగము చేయుట, మ్మిత
[దోహము చేయకుండుట, మొదలగునవి ఇందు (పతిపాదింపబడిన పరమ ధర్మ
ములు. అందును అన్నిటికి మిన్నగా నత్యవతనిష్ట, జీవిత పరమావధిగా కొని
యాడబకినది.
కావ్యమున అంతర్వాహినిగా [ప్రవహించు ఈ నైతిక నిష్టయే ఈ కావ్యమును
[పకాశింపచేయు జ్యోతి. నీతిబజ్ఞమెన మానసిక బలము (ఆనగా ధర్మ బలము)
471
శారీరక బలము కంటె సహ సగుణముగా శ క్రిమంతమనియు, ఆశ్ క్రి కార
రాక్షసులను పరమ సాధువులుగా, ఘోర వాశాఘములను గంగి గోవులుగా జేయ
జాలునది యనియూ కవి చేసిన ధర్మ (పతిపాదనము. వపరన్పర విరుద్ధము లైన
యీ శారీరక మానసికబలములకు పరస్పరాభి ముఖముగా వతి యోగము నంఘ
టించి పైని పేర్కొన్న పరమ సిద్దాంతమును నమర్థించుటకే ఈ విజ్ఞాన ధనుడు
ఇందలి కథలను కల్పించెనా ఆనివించును, ఒక కన్ను నీతివంక, ఒక కన్ను
శిల్పమువంక నిలిపి రెంటి నాకర్షించి తత్స మ్మేళశనమున ఆ రెండునమాన సౌంద
ర్యముతో వెలుగున ట్లొనర్చిన యీతని శిల్బము $ల్ప సౌందర్యము ధర్మ సౌంద
ర్యముకంటె భిన్నము కాదను సిద్ధాంత మునకు పరమలక్ష మగుచున్నది. ఈ
నిద్దాంతమునకు పరమ దృష్టైాంతముగా ఈ కొవ్య లక్ష్మీకి కల్యాణ తిలక ముగా
చేర్కొ_నదగిన కథ గోవ్యాఘ సంవాదము. అడపిలో పూరి మేయబోయిన
ఒక పొడి ఆవుమీద ఆకొన్న ఒక వెద్దవులి దూకుటయు, ఆ యావు నిబ్బర
ముతో ఆ పులిని నిలుమని పలికి తన కోనము ఎదురు తెన్నులు చూచుచుండిన
దూడకు పాలిచ్చి వచ్చి పులికి ఆహార మగుదునని వేడుకొని శపథము చేయు
టయు, ఆ పులి ఆ యావు చేసిన [ప్రమాణములను నమ్మి దానిని పోనిచ్చుటయు,
అది ఇంటికేగి దూడకు పాలు కుడిపి ఆడినమాట తప్పకుండ పులి యెదుటకు
వచ్చి నిలుచుండుటయు, ఆ పులి ఆత్యాశ్చర్యముతో అమృత హైరణకము చేసీ
నంతగా నంతోషించి ఆవును కొనియాడుటయు, భగవంతుడు ఆ గోవుయొక
సత్య నిష్టకు ఈ వులికి కలిగిన న్వభావ పరివర్తనకు సంతోత్నించి మోక్ష మిచ్చు
టఉయు అనుసది గోవ్యాఘ సంవాదమనెడి కథయొక్క సంగహ కథనము.
ఏ కావ్యమునం దైనను ఏ కథా పాత కైనను సాధారణికృతి (Universalisa-
tion} అనే రూపాంతరము కలుగనిచో ఆ కావ్యమునకు విశ్వజనీనత రాదు.
ఆ పాతయు సర్వమానవ బంధుత్మ మును సంపాదింపటేదు. ఆందుకు తిర్యగ్దం
తువులకు సాధారణీక్ళతి వలన అట్టి రూపాంతర స్థితిని కలిగించుట మానవ
పాతలకు కలిగించుటకందె ఎక్కువ దుష రము. ఈ దుర్భట కార్యమును
అవలిలగ నిసర్గమధురముగ నెరవేర్చి ఈ కథకు రనవాహినిలో నడవిన
మహాశిల్సి ఈ అనంతామాత్యుడు. ఈ కథలో పాతయైన గోవు తత్పోషకుడైన
వేదవి[పుని చతుష్పాత్ జంతువు కాదు. మరి, వసవ ధర్మిణియు నర్వ భూత
ములకు అధిష్టాన దేవతయు అయిన మాతృ దేవత, మాతృమూర్తికి వాత్సల్యుము
472
అంగభూతము. అందుచేతనే పు[త వాత్సల్య శబ్దము తండియెడకం టె తల్రియెడ
ఎక్కువ సార్ధక మగుచుండును. ఆకొన్న బిడ్డకు అన్నము వెబ్టునది తల్రిగాని
తండికాదు. తల్లి తానెలోకమును విడిచి పోవలనివచ్చిన తుది గడియలలోకూడ
తన బిడ్డ పస్తుండునేమో అను చింతలోనే వ్యాకుల పడుచుండును. మృత్యు
దేవత ఆ మాతృ హృదయమును [గహించి క్షణకాలము అనుమతించినచో, ఆ
వ్యవధిలోనే ఆ తల్లి ఆకొన్న తన బిడ్డకు కడుప్పునింవి నిశ్చింతగా వరమునకు
పయన మగును. ఆదర్శమెన మాతృ ధర్మమిది. ఈ ధర్మము మానవ మాన
వేతర సర్వ(పాణి సాధారణము అందుచేతనే ఈ గోవ్యా(ఘ సంవాద మనెడి
కథలో చతుష్పాత్ జంతువుగా (వవెశ పెట్టబడిన ఆ గోవు ఆదర్శమాతృదేవతగా
(పదర్శింపబడెను.
ఆంధ వాజ్మ్యయమున ఇంత వ్యా ప్తిగల పీతి కథ ఇంకొకటి లేదు. ఈ
కథ అనంతామాత్యునకు పూర్యమె లోకమున ఉండవచ్చును. కాని నేటి దాని
(ప్రశ సికి కారణము ఆనంతామాత్యుడు దానిని చేపట్టి సర్వాంగ సొష్టవమైన
శిల్ప మూర్తిగా చి|తించి లోకమున కర్పించుటయే!
గోవ్యా|[ఘ సంవాద కథ వంటిదే మదనరేఖా వృత్తాంత మనెడి ఇంకొక
కథ కలదు. ఈ రెండవ కథలో వనంగ వశమున చెప్పబడినది మొదటి కథ.
మదనరేఖ యనెడి ఒక రాజు కూతురు తాను చెసిన ఒక |వతిజ్ఞను నెరవేర్ను
కొనుటకుగాను ఆర్థరాత్రమున పోవుచు మార్గ మధ్యమున ఒక (_బహ్మ రాక్షనుని
బారిపడి వానిని ఒప్పించి తిరిగి వాని [మోలకు రాగా, ఆ రాక్షను డామె సత్య
సంధతను కొనియాడుటయే కాక తన్మహమ వలన తానును పవ్శితుడయ్యెను.
ఈ కథలో అనంతామాత్యుడు పాటించిన జౌచిత్యము, సొకుమార్యము, నాగ
రక వృత్తి న్యభావ చ్మితణము సామాన్య కవులకు దుర్శ టములు, మానవుని
హృదయ గహ్యరమున నిగూఢములైై వర్తించు భావములను ఆనంతామాత్యుని
నిశిత భావన అతి నుకరముగా చేపట్టి వెలార్చగల శకి గలది,
బాహ్య (ప్రపంచ దర్శనము చేయనప్పుడు కూడ అనంతుని చక్షువు
నూక్షాతి సూక్ష్మ వివరములను సైతము దర్శించి తన హృదయ ఫలకమున
ము[దించుకొని, దానిని యథాతథముగా పునః నృష్టిచేసి (ప్రదర్శింవగలదు.
చెట్టు తొబ్బలో ఉనీకి యేర్చరచుకొన్న ఒక ఎలుక విలయొక్క యు, దాని అవ
473
౬)
యపముల యొక్కయు, చెట్టు కొమ్మమీద అది యొనర్చిన నంచార విలాసముల
యొక్కయు వర్ణనగల ఓక "కథా భాగమును ఇచ్చట ఉఊవా హరించుచున్నాను
అనంతుని పరిశీలకతా నిశితత్యమునకు, భావనావటిమకు, వర్ణనాకౌళ లమునకు
ఇది ఉత్తమ దృష్టాంతము కాగలదు.
“మఖియ నచ్చిజుతయెలుక తన తొజటలోనన యుండి వెలుపలికి
తన మూ(తి సాంపుచుం దలచూవి మజల( డిగుచుచు నర్ధ శ్లరీరంబుదో(వ నిగిడి
మడుగుచు( బుచ్చంబుదక్కం దక్కిన శరీర ముంతయు బయలువడ నించుక
చేవ కంవంబు నొందుచు నుండి యుండి మజచి తలచిన ట్టదరివడి తిరిగి తొజ్జ
జొచ్చుచు వెండియు నుండలేక వెలువడి శాఖా మార్గంబున కొంత దవ్యజిగి పర్ణ
రవంబు కర్ణంబులు సోకినం బెదరి కోటర వ్యారంబనం బజతెంచుచు నిట్టు
లవ క్రీడలు నడివి తదనంతరంబ యెల( |జాయంబు సొచ్చుడు నూంగు దోస
విందెగతి నందంబగు దేహంబును దరుణ కాక మూలంబుకుబోలు వాలంబును
శాల్మలీతూల కంబళ ౦బు విధంబున నత్యంత మృదులంబగు నుదరంబును
నాఖు క ర్హిపర్ణంబుల మాడ్కి- రిక్కించుకొనియున్న కర్ణంబులును నలంతివూన
లంటించినట్టు దనరు కనుంగవయును నుచ్చింత పువ్వులలోని కేసరంబుల
[కియ భానురంబగు వలువరునయు. దన వయోరూవంబుల కనురూపం బగు
చుండ జెలంగి సెలగొమ్మలెక్కి [వేలుచు బలిప్ట ంబులగు తీర్ణక్యాఖలవై | (దుష్ట
గింతలు వెట్టుచు నాకు జొంపంబులు స సొచ్చి దాగుచు నిటు బహు విధ ముల
విహరించుచుండు నమ్మూషిక యాషం జూచి.”
గౌరన నుం తి
గౌరన పోతనవలెనే శ్రీనాథునికంటె కొంచెము చిన్నవాడు. “ఎట్టు
మెస్పించెదో నన్ను నింకమీద రావు సింగ మహీపాలు ధీవిశాలు నిండు కొలువున
నెలకొనియున్న నీవు సరన నద్గుణ నికురంబ శాఠదాంబి యని వాగ్గేవతను
(పార్థించుచు శ్రీనాథుడు ఏ నర్వజ్ఞుని కొలువును వవేశించెనో ఆ సర్వజ్ఞ
సింగుని కుమారుడైన మాధవరాయునకు గౌరన వెద తండి యగు పోతనా
మాత్యుడు మం్మతిగా నుండెను, కావున సర్వజ్ఞ నింగుని కుమారునకు మంతి
యైన పోతనామాత్యుని తమ్ముని కొడుకు, శ్రీనాథుని తరువాత రెండవతరము
వాడై యుండుట సమంజసమే. వారిద్దరు సమకాలికులుగాని నమ వయస్కులు
కారు. అదియునుకాక శ్రీనాథుని శివర్శాతి మాహాత్మ్యమును ముమ్మడి శాంత
య్యకు కృతి యివ్చించిన శ్రీశైల మఠాధిపతి కశాంతభిషువృ త్తి యోగియే
గౌరనచేత నవనాధ చరిితమను శైవ సిద్ధుల [గ్రంథమును [వాయించినవాడు.
ముమ్మడి కాంతయ్య కృతిపతిత్వము సంశయాస్పదమేయయ్యు శ్రీనాథుని కాల
మున ఆ యోగీశ్వరుడు శ్రీశైల మఠాధిపతిగా మహారాజోచితమైన |ప్రాభవము
నెరపు చుండుటయ ఆతడే గొరనచేత ఆ స్వామికి నవనాధ చరితను ఆంకీత
మివ్పించుటయు నిజమే! గౌరన ద్విపద హరిశ్చంద కావ్యక రగా (ప్రసిద్ధి
కెక్కిన మేటికవి. హరిశ్చం[దో పాథ్యాన మనెడి (పత్యేక కావ్యమును తెలుగున
రచియించిన మొదటి కవివతంనుడును ఈతడేః: నవనాథ చరితము హరి
శ్చం్యద కావ్యమువలెనే దిగ్రపద కావ్యమే. కాబట్టి పండెండవ శ తాబ్బమున తల
యెత్తి రెండు శతాబ్దులు మరుగువడిపోయిన ద్విపద కవిత్యమునకు మరల పదు
నైదవ శతాబ్దమునకు సారన్వతరంగ [వవేశము కల్గించిన (_సళస్తి గౌరనకు
దక్కినది. నవనాధ చరితమును తత్పూర్వమే శ్రీ గిరి అను పేరుగల ఒక
కవి వద్య _పబంధముగా రచించెనట. దాని నమునరించియే గౌరన ఈ ద్విపద
కావ్యమును రూపొందించెను.
475
పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రమును శ్రీనాథుకు పద్య
కావ్యముగా పరివర్తనము చేయగా గౌరన ఆ యుగముననే శ్రీగిరి కవి వద్య
కావ్యమును ద్విపదగా వరివర్తించెను. ఆనాటికి ద్వివద వునరుద్ధారణభ్యాతి
గౌరనకు దక్కినను మరి కొంత కాలమునకు ఆతని హరిశ్చంద పద్యప్రబంధ
ముగా శంకరకవిచే కూర్చబడెను, పద్యములు ది్భపదలుగాను దింపదలు పద్య
ములుగాను మారిన ఈ [షకియ ఆంధ వాజ్మయ చరిత్రలో చిరకాలము
సాగినది.
ద్విపద కవులు దేశి కవితాభిమానులు. వద్య వబంధక ర్రలు మార్గ కప
తానుయాయులు. వారి సొత్తును వీరు వీరి సొత్తును వారు ఆత్యాయత్రము చేను
కొను వూనికతో ఎంత స్పర్థ చూప్నను వారికి ఒండొచులయెచ గౌరవ భావమే
యుండెడిడి కాని విరోధము లేదు. అందుచేకనే ద్విపదలను పద్యములుగా
మార్చిన కవులు మూల (గంథమును భాయవలె అనునరించుటేకాక ఆ ద్విపద
పంక్తులే తమ పద్యములలో అంతర్భూతము లగునట్టు వాక్య సంఘటనములను
చేసిరి. ద్విపద కవులు పద్యములను ఆశ్ర ద్విపదలలో నిమిడ్చిరి. ద్విపద
రచనా రూపముననున్న ఈ డేశి కవితాఖిమానము శివ కవుల [వతమని సూల
ముగా స్ఫురింపవచ్చునుగాని అది సంపూర్ణ సత్యము కాదు. ఎట్టన పాల్కురికి
సోమనాథుని బనవ పురాణమును అతనివలెనే పరమ మా హేశ్వరులైన వీడుప ర్తి
వారు గౌరన తరువాత కొంత కాలమునకు వద్య [పబంధములకు జేసిరి. అది
యునుకాక ద్విపద భారతము, ద్విపద భాగవతము మొదలైన ఉద్గ9౨థములు
శావేతరులచేతనే రచింవబడెను. కాబట్టి ద్వివద కవిత్యమునకు శైవ మతమునకు
ముడి పెట్టుట కుదరదు. కాకున్న శైవమత సిద్ధాంతములు సర్వ సాధారణ
భాషలో సామాన్య (ప్రజలకు బోధపడునట్లు రచింపవ వని పాల్కురికి సోమ
నాథుడు సంకల్పించిన మాట సత్యమేకాని ఆతనివ నర సామాన్య భాష
కాదనియు కొన్నిచోట్ల భారతాదులకంటె ,పౌఢతర మైనభాష కలదనియు అందుచే
నాతని నంకల్సము పూర్తిగా నెరవేరలేదనియు ఇంతకుముందే చెప్పితిని, దానిని
బట్టియే కాబోలు విడువ ర్తివారు ఈ ద్విపదలకు [పాఢ వాజ్యర
శాశత స్థానము లభింపదని సంకోచించి బసవ పురాణమును (వబధికే రించి
యుందురు. ద్వివదలు వద్యములుగా పరివర్తన చెందుట కీదియే వధాన కార
ణము. ఇది యెరిగియు గౌరన తన రెండు గంథిటులిను ప
స్స్
చ
ఈ
తే
టో
E
a
476
రచించుట సామాన్య [పజావబోధనము కొర కేనని తలంపవచ్చును. తలచినచో
సీతడు వద్య [ప్రబంధమును [వాయలేని కవి కాడు. లక్షణ దీవిక యనెడి ఒక
సంస్కృత లక్షణ [గంథమును [వాసిన పండితు డతడు. ఇంకొక విశేషము.
పాల్బు_రికి సోమన గంథములకం టె గొరన [గంథములే సర్వ సాధారణ మని
వించుకొన దగిన భాషలో [వాయబడిన వనుటతో సందియము లేదు. ఇతర
ద్విపద కావ్యములవలెకాక ఈతని ద్విపద హరిశ్చాంద వాజ్మ యమున శాశ్యత
కీర్తిని సంపాదించినది. శంకర కవియును మరి కొందరును హారిశ్చం|దుని
కథను పద్యములలో పొదిగినను వారి కావ్యములు గౌరన కృతిని ఆధఃకరింప
జాలవాయెను. ఆ కథను ఆంధ వాజ్మయమున (ప్రతిష్టించి [పచారమునకు
తెచ్చిన గౌరవము గౌరనకే దక్కినది.
నవనాధ చరిత
ఇది త్ తొమ్మండుగురు శ శెవనిద్దుల మహిమలమ వర్ణించిన [గంథము, వీరు
నామమాత శైవనిద్దులే కాని వారు చూవిన మహిమలలో ఇ వమత [పభాన
మేమయ లేదు. కాకున్న వారితో [పథ ముడును ముఖ్యుడును ఆయిన మీన
నాథుడనెడి నిద్భడు శివతేజస్సంభూతుడగుట చేతను శివుని వలన యోగ
మార్గోపదేశమును పొందిన వాడగుట చేతను ఆతడు శైవ సిద్ధుడుగానే పరిగణింవ
బడెను. తక్కిన ఎనమండుగురు ఆతని శిష్యు లగుటచేత వారును ఇవ సిద్దులు
గానే లోకమున కొనియాడ బడుచున్నారు.
మీననాథుడు: ఈ సిద్ధునకే మత్స్యేం్యదుడని మరియొక నామము కలదు.
శివుని తేజమును ధరించిన ఒక ఆడ చేవకు వుట్టుటచేత ఆతనికి మీననాథుడని
పేరు వచ్చెను. జననవేళనే పార్వతీ పరమేశ్వరులు ఆ శికువును తమ వుత్తు
నిగా స్వీకరించిరి. పర మేశ్వరుడు ఆతనికి ఆధ్యాత్మ విద్యను యోగమార్గమున
నుపదేశించి ఆ విద్యలను లోకమున ప్రచారము గావింవుమని దీవించి వంవి
వైచెను. అ సిద్ధుడు నానా దేశములు సంచరించుచు రాజమ హేంద్రుడను రాజు
పాలించుచున్న మాళవ దేశమునకు రాజధానియెన మాంధాత నగరమునకు
సమీపముననున్న ఒక కొండ గుహలో తపస్సు చేయుచుండెను. సాఠంగధరుని
వధ జరిగిన వట్టణము ఆ మాంధాతృ నగరమే! కాలు నేతులు తెగి ఆరణ్య
రోదనము చేయుచున్న సారంగధరుని ఆక్రోశము నాలకించి మీననాథు డాతని
477
చెంతకేగి ఆదరించి ఒక విధమైన యౌగిక చికిత్సచే ఆతనికి మరల ఆ అవ
యవములు మొలచునట్టు చేసెను. నూతనముగా అంకురించిన ఆ నాలుగు అవ
యవములు రంగవర్ణ ము కలవి యగుటచే (నారింజపండు వర్ణము) అతనికి
చౌరంగియని చేరువెట్ట తనకు [ప్రథమ శిష్యునిగా చేనుకొనెను. చాకక్యరాడైన
మన రాజ రాజన నరేం|దునకును, ఆ కథకును ఏమియు సంబంధములేదు. ఆ
సంబంధమును ఎవరు ఎవ్వడు కల్పించిరో తెలియదు. కొని అప్పకవి నాటినుం
డియు అది లోకమున తెనుగు కథగా (పచారమయ్యును. తదనంతరము మీన
నాథుడు మాల్యవంతమున వరునవేది, చింతామణి మొదలగు ఓషధులను నంపా
దించుకొని కొరితమం ది శిష్యులను చేర్చుకొని వశళ్చిమమున మంగళా ప్తరమను
పట్టణమును చేరెను. ఆ సమయమున ఆ పట్టణరాజు, మృతుడై యుండుటవలన
వరకాయ (వవేశ యోగమున ఆ రాజు శరీరమున తాను |వవేశించి ఆ దేశపు
రాజై మహాభోగములనుభవించుచు సంతానమును గూడ కనెను. తరువాత గోర
కక సిద్ధుడను శిష్యుని ప్రబోధము వలన నిజళరీరమును దాల్చి శీమ్యలతో పామ
వంతంబిన కేగెను. మాంధాతృపుర సమీపమున కొండగుహలో మీననాథుడు
తపస్సు చేయుకాలమున రాజమహేందుని గోగణమున కధికారియైన ఒక గోపా
లుడు అ తపవన్వికి నిత్యము ఆవుపాలు ఆహారముగా నమర్శించెను. మీననాథు
డాతని భ కికిమెచ్చి చౌరంగి తర్వాత ఆతపెప శిష్యుని గానో (పశిష్యు
సేకరించి నిద్దునిచేసెను. అతడే గోరక్షక నిద్దుడ.
ఆపై ఆ ఆరులుగానో, బెజ్ఞా నువులుగానో వచ్చిన మరి ఆకు మందిసి
ఆను[గహించి ఉద్ధరించి యోగ సిద్ధులను చేని వారందరితో కలని పామ
వంతము చేరిన మీననాధుడు నలుదెనల యోగ విద్యా |పబారము చేయుడని
వారిని వంవివేనెను, చౌరంగిమాతము గురువును వెన్నంబియు యుండెను
ఆ శిష్యులలో శీలనాగార్జునుడు అను శిష్యుడు ఆం_ధదేశమునకు వచ్చెను. అతని
శిష్యుడు నిద్ధనాగార్జును డను. నాతడు "థ్రీ శెలమును దంగరుకొండను చేయ
బూనగా శ్రీమహావిష్ణువు ఆతని సాహనమునకు కినిని తన చకముచే అతని
శిరన్సు ఖండిండెనట. ఈ నిద్దుల మహిమలలో ముఖ్యమైనవి రసవాదము, వర
కాయ [వవేశము, అకాళయానము, శారీరక గరిమ, లమిమ మొదలైనవి.
ఈ నవనాథ చరిత ఏక కథాశ్రోయము కాకపో ట్ చేతను హరిశ్చిం
wey
[ద్రలో గల శిల్చప్రౌఢిమ 'కేనిదగట చేతను వాజ (యమన (వనిద్ధి కెక్కలద
478
కాని ఉపాఖ్యానప్రాయములుగా నున్నను సారంగధర చరిత్ర, వంచక వురో
హితుని చరిత మొదలగు కొన్నిఘట్టములు రసవంతములుగా పథన యోగము
లుగా నుండును,
హరిశ్చం (ద
ఈ మహారాజు చరితము వేదవాజ్మ యమున. పురాణవాజ్మ యమున, కావ్య
వాజ్మయమునను |వసిద్ధి కెక్కెను. వేద వాజ్మయములో బుగ్యేద మునకు
చెందిన ఐతరేయ బ్రాహ్మ ణమునను, పురాణ వాజ్యుయమున మార్కండేయ
పురాణమునను, కావ్యవాబ్బయము న ద్వివద కావ్యముగా, పద్య [పబంధముగా,
నాటకముగా నానా రూపముల దాల్చెను. ఈ కథకు కావ్యవాజ్మయమున రూప
కల్పన చేసినవాడు గౌరన యని చెప్పనొప్పను. ఈ కవి,
“చెలగి బుగ్వేద (పసిద్ధుడె జగతి
వెలయు హరిళ్ళంద విభు పుణ్య చరిత
గవితా చమత్కృతి గాంచి హర్షించి
కవులందరు శిరః కంపంబు సేయ
బచరించి వీనుల పండువుగాగ
రచయింతు......”
అని తన కథకు మూలము బుగ్వేవమని చెప్పుకొనెను. ఆనగా బుగ్వేద
(కాహ్మణమైన ఐతరేయ మనియే అర్ధము. కాని ఆ బాహ్మణము నందలి కథ
కును, ఈ గౌరన కథకును హరిశ్చం[ద నామ సాదృశ్యము తవు వేరొక పొత్తే
మియు లేదు. మార్కండేయ పురాణ కథకును ఈ కావ్య కథకును కొంత
పోలిక కలదు. అయ్యు ఆదికూడ గౌరన కావ్యమునకు మూలమరి చెప్పదగినది
కాదు. భాగవత నవమ స్మ_ంధమున కూడ ఈ కథ నూచనామాత్రముగా
కలదు. కాని ఆ కథ ఇజ్వాకు రాజ వంశానుదరిత కథనమునకు అవళ్యక
మగుట బట్టి ఉదాహరింవబడినదే కాని, హరిశ్చందుని [పాధాన్యమును బట్టి
చెప్పబడినదికాదు. మరి గౌరన హరిశ్చుంద్రకు మూల మింకే వరాణమున కలదో
తెలియదు. స్కా ంద పురాణమున నున్నదని కొందరందురు. కావచ్చు. కాని
హరిశ్చం[దుని కథ తెలుగు దేశమున గౌరన కృతిని బట్టియే ప్రఖ్యాత మయ్యెను
గాని పురాణమును బట్టి కాదు. పాఠక లోకము వేదవురాణ హరిశ్చం[ద కథల
479
న్వరూపమును తెలిసికొనుటకును, వాటికిని గౌరన కథకును గల భేద సాదృశ్య
ములను [గహించుటకును, కుతూహల వడునను ఉద్దేశముతో మొదట వేద
పురాణ కథల సారమును ఇచ్చట చూవుచున్నాను.
ఐత రయ[బాహ్మణము నందలి కథ
హరిశ్చందుడు చిరకాల మనపత్యుడై యుండి తనకు వ్యుతుని [వసా
దించినచో ఆ వెల్లవానినే వశువరించి నరమేధము చేసెదనని వరుణుని వేడుకొని
తదన్ముగహమున రోహీతుడను వ్యుతుని బడ నెను. కాని చేనీన (పతిజ్ఞ (ప్రకారము
ఆ నరమేధమును చేయక పుతమోహముచే ఏదో ఒక సాకు కల్పించుచు కాలము
గడివి వుచ్చెనే గాని అన్నమాట చెల్లించుకొనలేక పోయెను. ఆతని ఆనత్యవర్త నకు
వరుణుడు కోవించి శవింతునని బెదరింపగా ఆ రాజు తద్భృతాంతమంతయ
కుమారునకు విశదవజభెను, అప్పటికి ధనుర్గఏహణ యోగ్యమైన వయస్సు
వచ్చిన ఆ బాలుడు తండి తనను బలివెట్టునేమోయను భయముచే ఆడవులకు
పొజిపోయెను. అంతలో వరుణుని శావ ఫలముగా హరిశ్చం( దునకు జలోదర
వ్యాధి నంభవించెను.
తాను కారణముగా తంగడికి మహావద సంభవించుట నహింపని ఆ విల్లి
వాడు శునళ్ళేపుడనెడి యొక వ్మిపకుమారుని బిలిచితెచ్చి వానిని యాగపకువుగా
జేసి నరమేధమును నెరవేర్చుమని తండ్రికి నమర్పించెను. హరిశ్చందుడు తన
కుమారునకు మారుగా ఆ విపకుమారుని వశువుగా బంధించి యాగ నంకల్ఫ్సము
చేయగా దిక్కులేని యా |బావ్మణ వుత్తు)డు బుక్కు_లతో దేవతలను స్తుతిం
చెను దేవతలు |వీతులై ఆతనిని పాశవిముక్తుని జేసి హరిశ్చం|దునకు యాగ
ఫలము నొనగిరి. ఆతని వ్యాధియ నివారితమయ్యెను. ఆ కుమారు లిరువురును
అయుష్మంతులైరి. (ఈ నరమేధమునకు విశ్వామితుడే ఆధ్వర్యము నెరవె
ననియు శునశ్మేవుని నీరపరాధ నిస్సహాయత్యమునకు వగచి ఆయనయే ఆ విరి
వానికి న్తుతి పూర్వకమైన వరుణ మం|త ముపదేశించెననియ దానిని జవించియే
ఆ పిల్లవాడు వరుణు ననుగహముచే పాళవిముక్తుడయ్యెననియ వేరొక గాథ
కలదు).
480
మార్కండేయ పురాణము నందలి కథ
హరిశ్చం[దు డనెడి రాజర్షి సత్య|వత గరిష్టుడు ధార్మిక వరనుడునై
అయోధ్యానగరమున (ప్రజాపాలనము చేయుచుండెను. ఆ భూపతి ఒకనాడు
వేటకై అరణ్యమున కరుగ నా అడవిలో నొక దెననుండి “రక్షింపుము
రక్షింపు' మని న్ర్రీ ఆక్రందనము వినవచ్చెను. ఆరతాణ పరాయణుడైన యా
రాజు అభయవాక్య [వదాన మొనరించుచు శ్మీఘముగా ఆ వైపునకు వెడలెను.
అచ్చట కష్టసాధ్యములైనట్టి అప్మాతునివద్ద నుండ వెజచునట్టి _బహ్మ
విద్యలను విశ్వామితుడు వశపఅచుకొనగోరి బలవంతముగా నాకర్షించుచుండెను.
ఆద్భశ్యములుగా నున్న యా విద్యలు ఆతనివద్ద నుండ వెఐదుచు రక్షణ పై
అట్లు న్రీల కంఠ న్వరములతో న్నాకోశించుచుండెను, ఆర్త స్రీజన రక్షణా
ర్ధ్ము ఆ దెనకు వెడలిన హరిశ్చందదునకు విశ్వామి[తుడు కానవచ్చెను గాని
మతే (గ్రీజన మెవ్వరును కొనరాలేదు. విశాామి తుడు హరిశ్చంగదుని హఠ్యాత్చ
వేశమునకు, అతని జొద్దత్యమునకు కోవీంచి ఆతని వలన ఆలు బిడ్డలును
ధర్మమును, ఆతడును వెలిగా సర్వరాజ్యమును దానమడిగి వుచ్చుకొని
ఆ రాజును అలు బిడ్డలతో రాజ్యము వడలనడ చెను.
హరిశ్చంద్రుడు సతియగు చం|ద్రమతితో, నుతుడగు లోహితాన్యునితో
జీవిత శేషమును గడప్పటకు కొళికి చేరగా విశ్వామ్మితు డాతని వెన్నంటి వెళ్ళి
తాను పూర్వము హరిశ్చుం దునిచే చేయించిన యాగమున కీయవలనిన భూరి
దక్షిణ నిమ్మని నిర్బంధించెను. (ఈ యాగము హరిశ్చందుడు శునశ్శేవుని
బంధించి చేయ నంకల్పించిన నరమేధమై యుండవచ్చును. ఈ [గంథమున
ఆ వృత్తాంతము స్పష్టముగా లేదు.) రాజు అ ధనమును సమకూర్చు భార్యను
పుత్తుని ఒక వృద్ధ |బాహ్మణున కమ్మి తుదకు తాను కూడ ఒక కాటి కాపరికి
ఆమ్ముడుపోయి యా బుషి బుణము తీర్చేను.
ద్రాహ్మణు నింట నూడిగము సేయచున్న చంద్రమతి ఉరగదష్షుడె మర
ణించిన తన కుమారుని శ్మళానమునకు గొంపోయి యెలుగెత్సి యెడ్చుచుండగా
కాటికాపరియెన హరిశ్చందుడు ఆమెను సమీవించి గుర్తించి కుమారుని మరణ
వృత్తాంతమును విని ఇక భూమిపై |బదుకుట నిరర్భకమను ని శృయముతో చితి
481
అతని సత్యవర
నమునకు మెచ్చి దేవతలు వారిని వారించి కుమారుని బదికించి నశరీర న్వర్గ
నుఖ మనుభవింవ స్వర్గమున కాహ్వానించిరి. ఆ చ।కవరి తన [పజలను సీడి
తాను స్వర్గనుఖ మనుభవించుటకు నిరాకరింపగా ఆతని [పవా ప్రణయ వ్యక్తికి
దేవతలు మథతింత మెచ్చి లోహితునకు రాజ్యపట్ట మొసగి రాజ దంపతులకు
[|వజలకు న్యర్గనివాన మొసగిరి,
పేర్చుకొని నకుటుంబముగా అహుతీ యగు టకుద్యుక్తుడ యెను
విమ్మట వసిష్ట మహర్షి తన యాజ్యుడైన హరిశ్చం[దుని నానా హీంనలు
పెట్టిన విశ్వామ్మితునిపై కినిని అతనిని కొంగవై పుట్టుమని శావమిచ్చెను. విశ్వా
మిత్రుడు వసిష్టుని ఆడేలు వక్షిగా వుట్టుదుని (పతి శావమిళ్చెను. ఆ బుషులిరు
వురు పరస్పర శాప పతిళశావములవల్ల ఆడబకములుగా మారి కో పావిష్టులె
కొంతకాలము పోరాడిరి. ఆ పామర వ్యాపారమును చూచి సంహింపవలేక |బహ్మా
దేవుడు సాషాత్క దించి వారిని శాంతింవజేసి అకలహమును మాన్నించెను,
గౌరన హరిశృంద
పె రెండు కథలతో గౌరన హరిశ్చం్యద కథ (వధానాంశమురిలో
మార్ఫ.ం౦డేయ వురాణానుసారము ఉన్న దనుట స్పష్టమే. కాని దేవలోకమున
వసిష్ట నిళ్వామ్మితులు కలహించుటయు హరిశ్ళాం[దున్ సత్యనిష్టను గూర్చి తమ
పరువును వణముగా నొడ్డి పందెము వేసి వారిద్దరు (వతిజ్ఞలు చేయుటయు
అనెడి కధా [1పారంభమున గల వృతాంతము మార్కండేయ పురాణమునలేదు.
విశాగమి తుడు హరిశ్చందుని వెంట తన శిష్యుడైన నక్షతకుని వంవుటయు
పురాణ కథలో లేదు. ఈనక్ష్మత పాత్ర కావ్యములోని [ప్రధాన పాత్రలలో నొకటి.
ఇవి గాక కాశీరాజు కుమారుని చంవి నగలు దొంగిలించి పార్రిపోవుదొంగ ఆనగలు
చం దమతికిచ్చుటయు ఆమెయే తనకుమారుని చంవిన చూ తకురారిని రాజు
ఆమెకు మరణశిక్షను విధించి *ర చ్చేదము నిమిత్తము శ్మశానమునకు వంవుటయు,
అచ్చటి కాటి కాపరి వృతిలోనున్న హడిశ్చం్యదుడు ఆమె శిరమును ఖండింవ
నుంకించుబయు, అతడెత్తిన కత్తి చంద్రమతి మెడలో పూలమాలగౌ మారుటయు
మొదలగు అంశములన్నియు మాక్క_ండేయ ప్ప్రరాణమున లేవు. ఇన్ని యిటు
లుండ ఆడబక యుద్ధము గౌరన కావ్యమున నేరు కానరాదు కొని ఆ వృత్తాంత
మును అతడు కూడ రచించెను. ఈ ద్వివద కావ్యమును మొదట సంస్కరించి
31
482
[పచురించిన శ్ర థీ వేదము వెంకటరాయ శాస్త్రిగారు ఆ కథకు ము[దణలో తొల
గించిరి. ఆ కధాభాగము అ నౌొచిత్య భూమిష్టమగుటచే తొలగించితినని వారు
ముద్రణ పీఠికలో |వానిరి, శ్రీళాశ్రిగారు దానిడి ఏ దృష్టిలో తొలగించినను ఫలి
తము మృాతము కావ్యశిల్ప ధర్మబద్ధమై ఆదరపాతమయ్యెను,. హరిశ్చం[ద
కథకు అనావళ్యకమును వస్త్విక్యమునకు భంజకమును అయిన ఆ భాగము
తొలగి పోవుటయె మేలయ్యెను. కాని యీ నంస్కారమే గౌరన చేసియుండినచో
ఎంతో ప్రశంసా ర్లముగానుండెడిడి. ఎట్టును అతడు దానిని రచించినవాడే
అయ్యెనుగాన ఆ సంస్కారయశము. అతనికి దక్కలేదు. గౌరన ఆ ఆడబక
యుద్ధమును రచించుట వురాణకధను వూర్తిగా తుదివరకు అనునరించవలె
ననెడు కుతూహలమువచే నెయుండును, పురాణ కథలను [పబంధములుగా పది
వర్తింప జేసిన మన పూర్వకవులలో కొందరు మూలకథనంతను అనుసరింప
పలెనను కుతూహలముతో |వబంధోచితములు కాని ఉదంతములు కూడ పరి
హరింపరైరి. ఆసలు ఏ యేకథావయముల నంధానము వవన్వైక్యమునకు ఆవశ్య
కమో ఏవిఅనావశ్య్శక మోవిమర్శించి చూచెడి నావ్యశిల్ప దృష్టియే [పబంధకవులలో
కొందరికిలేదు. శుద్ధ పబంధయుగ మనివించుకొన్న పదియారవ శతాబ్ది మొదట
వెలసిన వబంధములలోనే అట్టి లోవములు కలవు ఇక పబంధములకు స్పష్టమెన
రూప్ప రేఖ లేర్పడని త తత్పూర్వ కాలమున వెలసిన ఈ హరిశ్చుంద మొదలగు
కావ్యములలో ఆట్టిలో వములుండుట యు వింతకాదు, [పబంధకవులలో నైనను
వ ఒక రిద్ధరు తప్ప కావ్యశరీర బంధమున శిల్ప మర్యాదలు వాటించిన కవులు
చాలా మంది లేరు,
గౌరన రచించిన రెండు గంథములలో ఆతని కనియశమునకు నిధాన
మైనది హరిశ్చంద్ర కావ్యమే. నవనాథ చర్మిత సారన్వత విద్యార్థులకును, పరి
కోధకులకును తప్ప సామాన్య పాఠకలోకమునకు కొంత దూరనుయ్యెను దీనికి
మొదటి కారణము అకథ సర్వుళోక వూ ప పూజ్యుడైన హరిశ్చందుని కథను పోలినవి
కాకపోవుట. ఇది సహజమే. కావ్య వళస్తికి కవిరచనా సామర్థ్యమే కాక కథా
నాయకుని మహత్త్వ్వము కూడ కొంత కాడణము. రెండవ కారణము నవనాథ
చరితలోకంచె హరిశ్చం దలో గౌరన శిల్పకొళలము పరిణతిచెందుట. [వథమ
రచనలో కొనలు సాగుచున్న రసనంపాదనము, పాత చిత్రణము, స్వాభావికత,
489
ఇక ఉత్తరభా రాగము: ఒకనా డుద్దాలకుడు నిత్యాగ్నిహో (త కార్యము మునకు
సమిత్కుశాదులను తెమ్మని కొడుకుని నియోగింపగా, అతడు కర్మానుష్టానము
కంటె (బ్రహ్మజ్ఞాన నముపార్ణనము మేలరమని దానికి పయత్నించుట [శేయ
స్సని తం|డితో వాట్ మునకు కడంగను. తం|డ కుమారుని అవిదేయత
సహింపక యముని చూడబొమ్మని భపించెను. ఆ వల్లవాడు మృతుడై యముని
చూచి వచ్చి తాను యమునివలన వినిన ఆక్క ఐద్యా రహా స్యమును తం|డ్రితో
పాటు అచ్చట సమావేశమైన మబుషులంచరకు వివరించి చెప్పెను.
ఈ [గంథము అసంపూర్ణముగా కొనవచ్చుటచే ఆ వెన యేమెనదో
ఊహింపవలసినదే కాని, తెలిసి చెప్పదగినది కాదు. బహుళః కఠోపనిషత్తు
నందలి కధవలె ఆత్మ జ్ఞానమే శ్రేష్టతర మనెడి ధర్మ |వతిపాదనతో |గంథము
పరిసమాపమై యుండును.
ఈకథలో ఉతర భాగము ఉపనిషత్మథతోను, భారత కథతోను,
సమానమే. కాకపోతే భారత కథ గోడానమహత్త గ్రమునకు నిదర్శనముగా
చెప్పబడ్డది. ఉపనిషత్క.థయు ఇదియు ఆత్మతత్త 3 నిరూపణార్థము చెప్ప
బడ్డవి. కోపనుడైన తండి పిల్లవానిని శపించుటయు, వాడు యమ లోకమునకు
సోయి యముని దర్శించి వచ్చుటయు మూడింటము నమానమే! ఇక [ప్రబంధ
కథ యందలి వూర్వ భాగము వల్లవాని అపూర్వ జననము గురించియు, ఆతని
జననీ జనకుల ఆవిజ్ఞాత దాంపత్య సంబంధము గురించి, అఘటన ఘటనా నమ
ర్భమైన విది విలాసము గురించియు అత్యద్భుత వ ముగా నంధానింపబడిన ఒక చిత
కథ. ఇట్టిది ఆంధ వాజ్మయమున ఇంకొకటి లేదు. ఈ కథా నిర్యహణములో
దుగ్గన చూవన కథన కొశలము ఎట్బన, తిక్కనల కథన కౌొళలముతో సాటి
వచ్చుచున్నది. భారత క విత్వమునకు జొ చిత్యము జేవగ్య అ. [ప్రబంధ కవు
లందరు, భారతమును పునః పునః వఠనము చేసినవారే అయ్యు, భారతము
నందలి జ కొచిత్య సౌందర్యము నలవర చుకొ న్న వారు చాలామంది లేచు, అనంతా
మాత్యుడు, పింగళి నూరన మొదలగు కొలది మందిలో ఈ దగ్గుపల్లి దుగ్గన
ఒకడు. విశేషించి చం|దావతి యడవులపాలై తనకు వచ్చిన నిష్కారుణ
నిందకు విలవించు సందర్భమునను, తృణబిందు బుషి ఆమెను ఆదరించి
ఆశ్రమమును చేర్చు సందర్భమునను, దుగ్గన, తిక్కన సోమయాజి. నిర్వచ
నోత్తర రామాయణము నందలి సీతా నివాస ఘట్టము తన రచనకు మేలు
494
నీచ పురోహిత జాతికి |పతీకగా జేచెను. మన సంస్కృతాంధ్ర వాజ్మయములలో
విదూషకాది హో హాస్యపా తలన్నియు శైవ వెష్ష వవాది శాఖా భేదములేని స్మార
[బాహ్మణ పాత్రల. గొరన మాతము ఈ వింత మా ర్గమును తొక్కి విశ్వేళ్వర
కేతమైన కాశీలో శ్రీరంగకే!త లక్షణమును ప్రవేశ వెట్టిన
సందర్భ శుద్ధిలేదు
దగ్గుపల్లి దుగ్గన
పిల్ల లమట్లి వినవీరభ[దుండు శ్రీనాథునకు పరోక్ష శిమ్యడై యుండునని
ఊహించినను, దుగ్గన మాత్రము (పత్యక్ష శిష్యుడే. ఈతడు కాంచీమవో
త్మ్యము, నాచికేతూపాభ్యానమును రచించెను ఇందులో మొదటి దానిని చంద
లూరి గంగయామాత్యుని కుమారుడైన దేవయామాత్యున కంకితము చేసెను,
రెండవ దానిని ఆ కృతివతి యొక్క వెచతండి కుమారుడైన గంగయా
మాత్యున కంకితము చేసను. ఈ గంగయామాళ్యుడు ఉదయగిరి రాజగు
బసవరాజు నొద్ద మంత్రిగా నుండెను. వీరు విజయనగర రాజైన సాథవ నర
సింహ రాయలకు సమకాలికులు. సాకవ వంశరాజులు విజయనగర రాజ్యము
నకు సామంతులై చం|దగిరి రాజధానిగా కొంత భూభాగమును ఏలుచుండిరి.
(పౌథఢ దేవరాయలు తరువాత విజయనగ౮ రాజుల అసమర్థత చేత కేంద వరి
పాలనము క్షీణింవజొచ్చెను. ఆ నంగమ వంళకాజులలో తుదివాడైన విరూపాక్ష
రాయని కాలమునకు ఆ త్నీఐదళ మరింత ఎక్కువ కాగా, సామంతు డైన సాళువ
నరసింహ రాయలు విజయనగమునకు తరలివెళ్ళి కేంద,వభుత్వముకు స్వాధీ
నము చేసుకొనెను.
డై
నో
జ్య
చ|
ఇతడు కాంచీమాహాత్మ మును
డైన దేవయా మాత్యున కంకిత మొసంగిన
పతియెన గంగయా మాత్యుని [పనంగము లన తెలియుచున్నది,
ఉ॥ “మా వినతర్మడి గంగయ యమాత్య కిఖామణి; తత్తనూభవుం
డై చెనుఫొందు దేవసచివా; గణి కిచ్చితీ వా (భాష గొ
im
గంగయా మాళుంని వినతం డి కుమారు
స
చీపురనాథు దివ్యక థం జి తతరంబుగ విన్త
వోవుదు వార్యహృద్య మభథురోక్తుల సత్క్మశు 2"
ఇచ్చట కాంచీవురా ధీక్వరుడనగా ఏకా మేశ్వడ
“కాంచీపురనాథు డివ్యకథం జిత్రతేరంబుగ విస్తరి
మాత్యుడు పేర్కొనుట వలన, ఆవి ఆప్పటికి రణనతీమ?
శై al
ta
fA
య్
షొ
స్ట
486
[పశ న్తినొంది యుండునని ఊహింపవచ్చును. కాని ఇప్పుడా గం౦ంథము
లభ్యముకాదు.
బక నాచి కేతూపాఖ్యానము గురించి :
నాచికేతుని కథ కఠోవనిషత్తు నందును, మహాభారతము నందును కూడ
కలదు కఠోవనిషత్తును బట్టి _
జొద్దాలక మహర్షి విశ్వజిద్యాగము చేయుచు గోదాన సమయమున
(బాహ్మణులకు సీరన గోవుల నిచ్చుచుండెను. తండి అట్టి చిడివి గోవులను దాన
మిచ్చుట నిష్పలమని భావించిన నాచికేతుడను కుమారుడు నన్నెవరికి దాన
మిత్తువు అని చిడిముడి పాటుతో (వళ్నించెను. ఆ తంథడి వినుగుజెంది “నిన్ను
మృత్యువున కిచ్చెద*ననెను, వెంటనే కుమారుడు విగతజీవుడై యమ లోకము
చేరను. ఆ సమయమునకు యముడు ఇంట బేకుండుటచే ఆయన రాకకై నిరీ
శ్నించుచు, ఆ బాలుడు నిరాహారుడై మూడు దినములందే వెచియుండెను.
యముడు ఇంటికి వచ్చి ఆ విల్పవానిని మూడు దినము లుపవసించినందుకు మూడు
వరములు కోరుకొమ్మని ఆనతిచ్చెను. అప్పుడు నాచికేతుడు వరునగా మూడు
వరములు కోరెను. మొదటిది తనతం|డి తన యెడ యథాపూర్వుముగా [_పనన్న
చిత్తుడగుట. రెండ వది స్వర్గ పాప్రి సాధనమైన ఆగ్ని కార్యము తనకుపదేశించుట.
మూవడది ఆత్మతత్త్య రహస్యోపదేశము చేయట. యముడు |ప్రనన్నుడైె
మొదటి రెండు వరములను (ప్రసాదించెను. మూడవది చెప్పరానిదనియు, ఆతి
గుహ్యమనియు, దానిబదులు కావలనీన సామాజ్యాది సరై ఇశ్యర్యములను కోరు
కొమ్మని అనతిచ్చెను. తత్త్వ జిజ్ఞానువైన అ బాలుడు ఆ రహన్యమేకావలయునని
వట్టుబప్టైను. తుదకు గత్యనరము లేక యముడు [బ్రహ్మ విద్యను యు ఏల్చవానికీ
ఉపదేశించెను. ఈ [బహ్మ విద్యా (వదానమే ఆ ఉవనిషత్కథలోని (ప్రధాన
భాగము అది ఆత్మ తత్త్వ నిరూవకము. భారత ఆనుశాసనిక పర్వము
ననుసరించి
బొద్దాలకి యను బుషి ఒకనాడు తాను నదిఒడ్డున మరచి వచ్చిన సమిత్తు
కాది యాజ్జీయ వస్తువులు తెమ్మని తన కుమారుడైన నాచికేతున కాజ్ఞావించెను.
ఆ పిల్లవాడు నది చేరునవ్పటికి ఆ వస్తువులు (పవాహమున కొట్టికొని పోగా,
ఆతడు రిక్తహన్తములతో ఇంటికి తిరిగివచ్చెను. తండి తన నిత్య కర్మానుష్థాన
487
మునకు భంగము వచ్చుటచే కుమారునివై కినిసి, నీవు యము ని చూడబొమ్మనీ
శవించెను. వెంటనే కుమారుడు నిర్జీవుడై వడిపోయెను. తండి వళ్చాత్తప్తుడ్రై వెల్ల
వానిని ఒడిలో పెట్టుకొని ఆ డిన “మంత యూ దుఃభించుచుండగా మరునాటి
ఉదయము పుతుడు సబీవు డె తండికి యమదర్శన మును గూర్చి, ఆతడు
చూపిన పుణ్యలోకములను గురించియు వివరించి సంతోషము కలుగజేసెను,
తాను చూచిన పుణ్యలో కములలో కెల్ల గోదాన ము చేసిన వారు నివనించెడి
లోకము నర్యభోగ సమన్వితమైన అత్యుత్తమ పుణ్యలోకమని వివరించి చెప్పెను.
ఈ కథ గోదాన ప్రభావమును తెల్పుటకు ఉదాహరణముగా చెప్పబడినది.
ఈ నాచికేతుని కథ వరాహ పురాణమునను కలదు,
నాచికేతూపావ్యాన కధ :
(బ్రహ్మ మానస పుతుడైన ఉద్దాలకు డను బుషి అరణ్యములో నైష్టిక
(బపహ్మచారిలై తపస్సు చేయుచూ తోడి మును లాతనిని వివాహము చేనుకొను
మని హెచ్చరించినను ఆతడు తన (వతమును వీడక నిష్టా గరిష్టుడె యుండెను.
(బ్రహ్మ వచ్చి చెప్పినను తన పట్టు విడువకుంగుటచే, “చతుర్ముఖుడు కోపించి
నీకు జనించిన కుమారుడే నీకును నీ నీ భార్యకును వివాహము చేయగలడు ఆని
అసంభావ్యమును అనూహ్యమును ఆయిన ఒక సంఘటనను శావముగా (పతి
పాదించి పోయెను. అంత కొలది దినములకు ఉద్దాలకునకు ఒక యువతితో
న్వవ్న నమాగమము కలిగెను. ఆతని బహ్మచర్యదీక భగ్నమయ్యును.
ఆ మరునాడు మనస్వినీ రఘమహారాజుల ప్యుతిక యగు చందావతి
చెలిక తెలతో నదిలో జల కేశీ విహారము చేయుచుండగా, తామరన ప; తపుటములో
పొదుగబడిన ఒక వద్మము ఆమె చెంతకు పీబిలో కొట్టుకొనివచ్చెను. ఆ పువ్చము
ఉద్దాలక తేజ స్పంభృతము. ఆమె ఆ పుటమును విచ్చి ఆ పుష్పము న్మాఘా
జింవగా ఆమెకు నద్యోగర్భ చిహ్నములు పొడనూపెను,
ఆమె మిక్కిలి నిర్వెదము పొంది చెలిక త్రెలబేత తది దం|డులకు తన
దుఃస్థితిని విన్నవింవజేనెను. తండి ఆమె శీలమును శంకించి కారడివిలో విడిచి
పెళ్టైను, ఆమె లజ్జా భయ విహ్వలయై అరణ్య రోదనము చేయుచుండగా,
ఆ “సమీపమున ఆశమవానియె యున్న తృణబిందుడను మహర్షి వేత్రను వాల్మీకి
వలె, ఆమెను ఆదరించి ఓదార్చి తన ఆ ఫ్రమమునకు కొంపోయెను. కొన్ని
488
నాళ్ళకు ఆమె మగ శిశువును (పనవించెను. తృణబిందు డా విల్లవాసికి జాత
కర్మాదు లొనర్చి నాచికేతన డని పేరిడెను. చందావతికి మా[తము మసశళ్శాంతి
లేకుండెను. ఆమె బుషికి తెలియకుండ, ఆ పిల్పవాని నొక పేటిక యందుంచి
“దేవతలు నిన్ను నీ తండి పాలికి చేర్చెదరు గాక” యని నదిలో విడిచెను.
విధి విలానముచే, ఆ పేటిక ఉద్దాలకుడు నదిలో స్నానము చేయుచుండగా,
ఆతని చేతికి చిక్కెను. ఆతడా పేటికను తెరచి చూచి విల్లవాని నాశమమునకు
లీసికొనిపోయి ముద్దుగా చెందుచుండెకు. ఇట్లు కొంతకాలము గడదినది. అచ్చట
చందావతి పుత వియోగ వ్యాకుల చితయె, ఆ వీర్తవా డెచ్చటనైన కంటబడు
నేమోయనెడి ఆశతో, అడవులలో నంచరించుచుండగా నొకచోట ఆ విల్రవాడు
కానవచ్చెను. ఆమె వానిని గుర్తించి ఆతని ఉనికిని గురించియు జీవితమును
గురించియు (పశ్నింపగా వాడు ఆమెను తమ ఆ|[శమ కుటీరమునకు తోడ్కొని
పోయెను అ సమయమున ఉద్దాలకుడు ఇంటలేడు. చం్యదావతి అతడు వచ్చు
లోపల కుటీరమును చక్కగా జభపరచి నానాలంకార కోభితము చేసెను.
ఆంతలో ఉద్దాలకుడు వనాంతరము నుండి ఇంటికి తిరిగి వచ్చుట గమనించి
ఆమె చాటు చోటునకు పోయెను. ఆ బుషి ఆ ఆలంకారమును చేనిన వారెవ్య
రని ఆ వ్ల్లవాని నడుగగా, ఆతడు చందావతిని తండి యెదుటకు రావించెను,
ఆ ముద్దరాలు _వేమలజ్ఞావనత వడనయె బుషి యెదుట నిలబడగా, ఆతడు తన
స్వవ్న సమాగత సుందరి ఆమెయే యని గురించి, ఆమెను చేరదీని భార్యగా
స్వీకరింపదలచెను ఆమె తన శీలము నిష్కళంక మని తలి దం|డు లంగీకరిఒచి,
పిధ్యుక్తముగా పరిణయము చేయుట తన కభిమతమని బుషికి విన్న వించెను.
ఉద్దాలకుని ఈ వార్త వినిన రఘుమహారాజు, తన వతిక నిష్కళంక చరిత
యని నిర్ధారణ యగుటకు నంతనించుటే గాక (బ్రహ్మ మానన ప్వుతుడు తనకు
ఆల్లుడెనందుకు ఆనందభరితుడై నారిరువురకు వెభవో చేతముగా పెండ్రి జేసెను,
తల్లి దం|డుల వివాహ వేళ నాచికేతుడు వెండ్డి వెద్దలలో తానును ఒకడై,
వచ్చి రాని మాటలతో, తెలిసీ తెలియని చేష్టలతో చెండ్డి వండిరి కొక అపూర్వ
శోభ తెచ్చెను. “నీకు నీ భార్యకు వివాహము చేయగల”డన్న (బ్రహ్మ వాక్యము
ఈ విధముగా నఫలమయ్యెను. చం దావతి పెనిమిటితో, పుతుంతో ఆకమము
చెరి బుషిపత్నిగా జీవితము గడుపచుండెను ఇంతవరకు ఈ భాగము కథలో
పూర్వభాగము అని చెప్పవచ్చును.
౨08
“నందక ధరున్ ఘన పురందర మణి (వతిము
నిందిర మనోహరు ముకుందు హరి/గానీ
చందన మరాళబిన కుందధవళాంగు గిరి
మందిరు నుమారమణు నిందుధరు( గానీ
పొందుగ సదా మననునం దల౭చియైనం జిర
మందమగు తత్పరమునిం దలచి యెనం
డెందముల పాపము వడిం దల(గు ఘర్మమునః
గుంది మడుగుందజియ డిందు వడులీలన్.”
వైష్ణవ మతస్థుడైన కృష్ణ మిశ్రుడు ్రీమహావిష్టువుని ధ్యేయముగా
పేర్కొనగా, అదతులైన ఈ కవులు ఇందుధరుని కూడ పెర్కొనిరి.
అనువాదములో ఇటువంటి భేదములు క్వాచిత్క్మములుగా ఉండును. అవి |గంథ
మునకు గుణ సంపాదకములే గాని దోషాపాదకములు కావు.
ఈ నాటకము [వబంధముగా తెనిగింపబడుట ఎందుచేత? ఆనాడు మన
దేశమున నాటకము లాడు ఆచారము లేదేమో యనుకొన్న, అతి పాచీనము లైన
యక్షగానముల యునికి ఇట్టి సందియమును లేకుండ చేయుచున్నది. కాని,
(ప్రబోధ చం[దోదయము వంటి మార్గ నాటకములు, ఆ యక్షగానముల వలెనే
ఏ పందిరిలోనో ఆడదగిన వీధినాటకములు కావు. వీనికి నర్వోవన్క్మర సంవ
న్నములైన రంగ స్థలము లుండవలయును. అట్టి రంగములు రాజపోషణమున
కాని నిర్మింపబడ నేరవు. ఒకవేళ నరనుడైన ఏ రాజైనను ఆ నిర్మాణమునకు
పూనుకొన్నను, రాజధానీ నగరము వంటి ఒకటి, రెండు పట్టణములలో ఒకటి,
రెండు శాలలు నిర్మింపగలడే కాని సమన్త |పజా వినోదార్థమై ఊరూర ఒక
టొకటి కట్టింవలడు. నాటకమును నాటకముగానే తెనిగించుట (ప్రదర్శన సౌకర్య
మున్నప్పుడే చరితార్థ మగునుగాని, లేనిచో వ్యర్థమే యగును. ఏమన, నాటక
మును (శ్రవ్య కావ్యముగా పఠించి ఆనందింపుడనుట కవికిని తగదు; [ప్రజలును
ఆనందింపలేరు. పఠనార్థమయియే తెనిగించునవుడు అది శవ్యకావ్యమగుటయే
ఉచితముగాని నిరర్ధక ముగా దృశ్యకావ్యమగుట ఉచితముగాదు. ఈ వృధాశ్రమ
మేలయనియే ఈ కృతి కరలును ఆ కృతి పతియును భావించి యుందురు.
పండిత రంజకమును శాస్త్ర నమ్మ తమునగు రంగ నిర్మాణమే యుండి ఆ రంగము
490
బంతిగా మనో నయనముల యెదుట నిల్పుకొనెనా యని తోచును. మరియు
చం[దావతి మహారాజ పవ్వుతిక యైనను ఆమె బాల్య యాపనములను వర్ణించు
సందర్భమున శ్రీనాథుని బాపమరది, ఆవయవ సౌందర్యాది వర్ణన పొంతపోక
ఆమె భావి జీవితమునకు |పాతివదిక కాదగిన సాధుగుణ పర్ణనములతో ఆ
సుగుణ నుందరిని చితించెను. బుషి పత్నిగా ఆశ్రమ జీవితమును గడుప
నున్న ఆ రాకుమారి శరీర సౌందర్య వర్ణనకంటె మానసిక శారీరక సాధు వర్త
నల వర్ణనమే కధౌచిత్యమునకును పా తౌచిత్యమునకును అసువై యుండునని
రసజ్ఞులకు నేను చెప్ప నక్క_రలేదు. మరిదుగ్గన శైలియు ఎజ్జన శైలివలె
సాధుతా నుందరమును [వసన్నతా మహితమును అయి ఈ కథయే తానై ఆతని
కర్భత్యమును వరించినదా? అని న్ఫురింప జేయును. దుగ్గన శ్రీనాథుని ముద్దు
మరదియయ్యు కవి సార్వభౌముని భావగతిగాని శబ్బగతికాని అలవరచుకొన్న
వాడు కాదు. ఆగురువు వెంట ఎంతకాలము తిరిగినను ఆ శైలి అభ్యసింప
వలెనని |పయత్నించినవానివలె తోచదు, శ్రీనాథుని శృంగార వర్ణనోల్బణము
గాని, వౌఢ సమాన ఘటనగాని దుగ్గనకు వట్టువడలేదు, ఆ పద్ధతియే ఆలవడి
యుండినచో ఆది ఈ కావ్య రచనకు అక్కరకు వచ్చెడిది కాదు. మరియు,
ఇతనిది పారమార్ధిక పరాయణమును, శమ నంపన్నమునైన చిత్తవృత్తి. కావుననే
ఈతడు దైవపరమైన కాంచి మాహాత్మ్య మును, (బహ్మజ్ఞున వరమైన నాచికేతూ
పాథ్యానమును రచించుట కర్షుడయ్యెను.
ఈ నాచికేతూ పాఖ్యానమునకు కృతిపతియైన చందలూరి గంగయా
మాళ్యుడు దీనినేకాక, నంది మల్టయ్య ఘంట నింగయ్యల ప్రబోధ చందో
దయమును కూడ కృతి పుచ్చుకొనెను. అది అద్వైత తత్త కము అంతరార్థము
గాగల వేదాంత |గంథము, ఆ మంతి వర్యుడు “నసంసారయోగి' యని
(వబోధ చందోదయ కర్తలు వర్టించిరి. కావుననే శాంతరన [వధానములును,
జ్ఞానోవదేశకములు అయిన పై రెండు [గంథములకు కృతిపతి అయ్యెను.
నాచికేతూపాఖ్యానమను [గంథమును మిక్కిలిమ ల్రికార్దునుడనెడి ఒక కవికూడ
రచించెను. ఆది దుగ్గన కావ్యము నెదుట నిలువశాలదు. నిల్పకూడదు.
పెల్లలవుజ్డ 9న నీరన
ఇతడు రచించిన |గంథములలో లోకమునకు లభించినవి రెండు.
జైమిని భారతము, శాకుంతలము. పోయిన పింకెన్నా కలవట. ఈ రెంటిలో
జైమిని భారతమే ఉతమ రచన. ఇది సాళువ సింగరాయనికి (1435-98)
గృతి, శాకుంతలము దీనికి పూరం రచన యగుటచే 1430 (పాంతముది
కావచ్చును. ఇతడు శ్రీనాథునకు శిష్యుడని కూడ నొక వాడుక కలదు
[ప్రత్యక్ష శిష్యత్వము సమర్థించు నాధారము లేవియ లేకున్నను, పరోక్షముగా
నైనను శిష్యుడని చెప్పక తప్పదు. భ్రీనాథు డొనగిన (ప్రబంధ శైలీ భిక్షను
తా నొకచేత నందుకొని, యింకొకచేత దరువాతి |వబంధక వుల కందిచ్చినదిీ
శిష్యుడే. నైషధమునకు శ్రీనాథుడు శృంగార నైషధమని పేరు పెట్టినట్టుగా
ఇతడు తన గంథమునకు శృంగార శాకుంతలమని వెరు వెట్టుటలోనే ఆ ష్య
త్యము వ్యకృమగుున్నది.
శాకుంతలము
ఈ శృంగార శాకుంతలమునకు భారతములోని దుష్యంత చర్మితము
కొంతయు కాళిదానుని నాటకము కొంతయు మూలములు. ఈ రెండు మూల
ములకంటే భిన్నముగా గవి స్వయముగా కల్పించిన పకరణములును, కొన్ని
కలవు. ఈ విషయ మీ |గంథముననే కృతిపతియెన చిల్లర వెన్నయామాత్యు
డన్నట్టుగా కలదు. ఆ వాక్య మిది:
“భారత[పోక కథ మూలకారణముగ
గాళిదానుని నాటక [కమము కొంత
తావకో క్రికి అభినవశ్రీ వపాంపం
గూర్మి( గృతిసేయు నాకు శాకుంతలంబుో
స ౨ పలంభాత:కమెన ఉతరార్ల మితడు కైకొన
కాళిదాసు నాటకములో ష్మిపలంభాత్యీకి మై" ఉత్తరార్ధ మిత
లేదు భాఠరతమునందువలెనే పుత్త)సహితియైన్ శకుంతలకు రాజొగ్థ నమునథ క
492
సంయోగము( గల్లించెను, పూర్వార్థమున యిషుల (ప్రార్థన, రాజు నామ
[వవేశము, వృక్షజల నసేచనావనరమున శకుంతలాదర్శనము, కణ్బుని సోమ
తీర్ధ గమనము, అనసూయా [వియంవదల ఘటనాకుశలత, అంగుశీయక [పదా
నము మొదలగు రసవంతములైన ఆంశములు కాళిదాసు నాటకమునుండి కయి
కొన్నవే. ఆ వై కథమాతము భారతానుసారి. సూత్ర పాయముగా చెప్ప
వలయునన్న కథా వికాసము నాటకానుసారి యసియు తత్పరిణామము భారతాను
కారి యనియు జెప్పవలెను,
నడుమ నడుమ కవి స్వయముగా కల్పించిన ఘట్టములు కొన్ని కలవు.
'తావకో క్రికి నభినవథ్రీ వహింపి అన్న కృతిపతిమాట వాటిపలననే సార్ధక
మగును, కథా ప్రధానమైన భారతమున ఈషన్నిర్ధిష్టములును, (ప్రదర్శన
[ప్రధానమైన నాటకమున అస్థానక ములునై న కొన్ని నన్ని వేశములను సందర్భాను
గుణముగ వీరన వివలముగా వర్ణించెను. ప్రబంధమెనఈ కృతి కావర్ణన లుచిత
ములే యగును, ఆవి హస్తివుర వర్ణన, మృగయా వర్తన మొదలగునవి,
అన్నిటికం పెను ముఖ్యమైన స్వకల్పన శకుంతలా జనన వృత్తాంత
కథనము. భారతమున శకుంతలయే తానై యీ వృత్తాంతమును దుష్యంతు
నితో చెప్పెను. ఆది నరసముకామి విదితమే అందుచేతనే కాళిదాను డాకథను
చెలికత్తైలనోట అతి వినయ లజ్ఞాన్వితముగా నొకటి రెండు మాటలతో నూచించి
ఆర్టో క్రిలో విడిచి పుచ్చెను. ఎట్లైన నా కథ స్రీ జనోక్తమగుట కంగీకరింపక
ఏరన దానిని కణ్వశి ష్యనినోట చెప్పించెను. ఇతని సంకల్పము మంచిదే
కావచ్చునుగాని, కార్యము మాతము చెడినది. ఏ వికారము నెరుగని ముగ్గుడెన
ఆశ్రమ బాలకుడు మేనకా విశ్వామి తుల పచ్చిశ్చుంగారమును మటీంత
పచ్చిగా వర్ణించుట 'ముల్లువుచ్చి కొబ్లడచిన చంది మయినది. వక్క విశేష
వివేచన చేయక పోబట్టి ఈ అనెచిత్యము తటస్థెంచినది. ఈ దోషము పెక్కు
(గంథములలో కానవచ్చును. దీనిని గురించి నన్నెచోడుని కుమార సంభవ
(పకరణమున సప్తబుషులు పార్వతిని పర్టించిన సందర్భమున వివరించిని,
శాళిదాను తన నాటకమున మానవవకృ్ళతికి మానవేతర[వకృతికి
బుషా్యాశమమున సాధించిన అభిన్న సాజాత్యము విన వీరనయు చేజార్చక
కొంతవరకు సాధించెను. కాని, ఆశమమునకు మూలాధారమై దివ్య తేజో
493
రాశియగు కణ్యపా। త పీ ప్రబంధ మున కొందెము కలుషితమైనది. నాటకమున
దేదీహ్యమానదు. గా వెలుగు నాజ్ జ్యోతి పబంధమున మనకగా నున్నది. ఈ
[పబఎధమున శకుంతల నత వారింటి కంపునపుడు కణ్బుడు పల్కిన పల్లుఎలో
ఎంత ఆర్ధ్రత ఉన్నను, బుషిజనోదితముగాని పేలవత ఆ ఘట్టమునకు కళం
కము తెచ్చినది. కుమార్తెకు ఆయన చేసిన ఉపదేశముకూడ ఆతిచాలనమే
యైనడి. _నాటకమున గర్భస్థానమునఉన్న నాల్గవ అంకముననే కణ్వప్యాత
యొక్క. (పవేశ నిష్క_9మణలు జరుగును. పర్వత శిఖరముమీద వెట్టిన అఖండ
దీపము కొండ కిరు [వక్కలకు వెలుగు నొసంగనట్టు నాల్గవ అంకమున జ జ్యోతి
వలె (పతిష్టింపబడిన కణ్వపా్శాత నాటక పూర్వోతర భాగములకు దీవి నొసగి
నది. ఉతర భాగమున ఆ పాత్ర లేకపోయినను, ఆ తేజము అంతర్వాహినిగా
(ప్రవహించుచునే యున్నది. కణ్వప్యాత కొ మహత్త స్య మీ (పబంధమున రాలేదు.
కాళిదాసు నాటకమున వ్యంగ్యముగా బుష్యా[శమమునకు రాజాస్థానము
నకుగల తారతమ్యమహత ము నాటకముయొక పూర్వోత్తర భాగములలో
నెంతో సున్నితముగా (పదర్శింవబడినది. పాణుల పరస్పర సంయోగమున
కాశ మములు సానములు; వాని వియోగమునకు రా డాస్థాశములు నెలవులు.
అకలుష చిత్తవృత్తికి. నిర్మల _పేమకు నాాశమములు తావులు; కాపట్యమునకు
చితాందోళ నమునకు అనూయలకు రాజాస్థానములు విలయములు, కేవల కామ
| పరితమైన దాంవత్యము, సౌందర్య సొపెక్షమెనది పవ్మితముకు, స్థిరమును
కాదు, ఆ కామ మనుతావ రూప తపోబలముచే క్షాళతమై సౌందర్య నిర పేక్ష
మయినపుడు లోక పావనమును దివ వ్యమగును శాకుంతల నాటకమున అంత
ర్ఫూత మైయున్న జీవితమహా ధర్మము లివి. ఈ మహా ధర్మములను వరా
మర్శించు నుద్దేశ ముతోనే, ఆ జగదేక కవి భారత కథకు భిన్నముగా ఓక
[పణాశికను నిర్మించుకొనెను కాళిదానుడే చేవట్టక పోయినచో శకుంతలా
వృత్రాఃతమునకు లోకమున ఈ పూజ్యతయే లేదు. భారతమునందలి అనే
కోపాక్యానములలో నిది యొకటియె యుండెడిది. విన వీరన శారతానుసారిగా
కథను ముగించుటచే ఈ [నబంధము నాటక మహత్త మును కోల్పోయినది.
నాటకమునుండి [గహించిన సందర్భములలో నక్క_డక్కడ నంస్కృత శకము
లను కొన్నింటిని చక్కగా తెసిగించెను. ఆ తెనిగింవు ఇంచుమించు శ్రీనాథుని
అనువాద పద్ధతిలో నున్నది. అందున (శ్రీనాథుడు నైషధమున చూవిన కబ్జా
494
నుకరణ సమాసానుకరణ చమత్కారము లుండవు. మరి హరవిలానమునందలి
గౌరీ కళ్యాణమున శ్రీనాధుడు చేసన కుమారనంభవ కోకానువాదమునకు విన
వీరన అనువాదము మిక్కిలి నన్నిహితముగా నుండు ననుట సత్యము. గౌరీ
కళ్యాణమునందువలె శృంగార శాకుంతలము నందును భావానువాదమే (పధాన
ముగా ఉన్నది. కాళిదానుని కవిత్యముతో వీరేకాదు, యే అనువాదకుడును
చెలగాట లాడలేడు. ఈ కవియే శాకుంతల మంతయు నాటకముగా తెనిగించి
నచో, మన వాజ్మయమున నాటకములేని కొటత చిరకాలము కిందటనే తీరుట
యటుండ, సంస్కృత నాటకానువాదములకు మంచి వరువడి యేర్చడి యుండె
డిది. అనువాదమునకు కొన్ని ఉదాహరణములు-
“గీవా భజ్లాభిరామం ముహురనుపతతి స్యన్లనే బద్ధ దృష్టిః
పశ్చార్థేన పవిష్ట శర పత నభియా భూయసా పూర్వ కాయమ్
దరె రర్థావలీ డ్రై శ్రమ వివృతముఖ (భంశిభిః కీర్ణవర్మా
పశ్యోద్య్మగ వ్రతత్వా దిగయతి బహుతరం సోకముర్వ్యా మృ౦9యాతి.”
సు
చ॥ “విలుగొని వెంట వెంట బృథివీవతి రాః శళరపాత భీతి దా
మలిగి మలింగి కన్గొనుచు మార్గము (క్రేవకు నడ్ధగించుచున్
నిలుచుచు( గొంతకొంత గమనించుచు సర్ధము మేసిమేసి ద
ర్భలు నివృతాన పార్శ్ళ్యముల రాలగ మింటికి జొకళించుచున్”
“అసంశయ క్షత పర్మిగహక్షమా
యదార్యమస్యా మధిలాషి మే మనః
సతాం హీ సన్దేహ పదెమ వస్తుషు
[ప్రమాణ మన్తః కరణః (పవృత్తయః.”
ఉ॥ సందియమెల యీ వికచసారన లోచన రాజపుతి నా
డెందము మౌనికన్యల బడిం జసనేరదు నిక్కువంబ యే
చందమునందు సంశయ విచారవదంబగు నట్టి వస్తు సీ
మం దమ చిత్తవృళులు [ప్రమాణము లు త్రము లైన వారికిన్.”
వై శ్లోకమును శ్రీనాథుడైనచో గీత వద్యమున తెనిగించి యుండును. విన
వీరన వృత్తమున తెనిగించినా డు.
495
“అనా[ఘాతం పుష్పం కినలయ మనూనం కరరుహై
రనా విద్ధం రత్నం మధునవమనా స్వావిత రసం
అఖిజణ్ఞం పుణ్యానాం ఫలమివచ త|దూవ మనఘం
నజానే భోక్తారం కమిహ నమువ స్టాన్యతి విధిః.”
చ॥ కొనకొని తావి మూర్కొనని [క్రొవ్విరి, యెయ్యెడ వజనూచి మా
యనిరతనంబు, జిహ్వ చవియానని తేనియ, గోరు మోవి గి
ల్లని చిగురాకు, లాలిత విలాన నికేతన మాలతాంగి, దా
ననుభవకర్త యే ఘనుడొ యావిధియత్న మెజుంగనయ్యెదన్."'
“పాతుం న [పథమం వ్యవన్యతి జలం యుష్మా స్వపీతేషయా
నాదత్తే [పియ మజ్దనా౭౬వి భవతాం స్నేహేన యా వల్లవమ్
ఆద్వ్యేపః కుసుమ (పనూతి నమయే యస్యా భవత్యుత్సవః
సేయం యాతి శకునలా పతిగృహం నర్ర్వై రనుజ్ఞాయతామ్.
సీ॥ అలపెరుంగక తావకాలవాలములకు నెమ్మితో నిరవొంద నీరుదోని
(క మవృద్ధిబొందు మార్గంబు లారనివచ్చి వూటపూటకు జాల [టోదిచేని
| పేమాతిరేకత( |బియ మండనమునకు జిగురాకు కొనగోర చిదుమ వెరచి
పరిపాటి నల్రిన (పనవోద్గమంబైన నఖులు దానును మహోత్పవంబొనర్చి
తల్రియై వెంచె మిమ్ము నీతలిరుబోడి, యత్తవారింటి కరిగెశు నా లతాంగి
క్నితిరు హములార పుష్పిత లతికలార యనుమతింతురుగాక కళ్యాణయా[త.”
“నలిన సంభవు'.- అన్న నైషధ పద్యమును మనమున లక్షించుకొనియే
విన వీరన యీ శ్లోకమును తెనిగించినాడు. ఆంధ్రీకరణమున కావద్యము వర
మావధి యని చెప్ప నొప్పును. ఈ పద్యము దానితో తులతూగుచున్నది.
“కళ్యాణ యాతి యన్నది శ్రీనాథునీ పయోగనరణి నున్నది. ఇది నర్వధా
దానివలెనే మూలమును వివరించుచు, నమతను పాటించుదున్నడి. మూలార్థము
సీస పద్యమునకు చాలనప్పుడు అధిక పాఠకల్పనము చేయుటయు శ్రీనాథుని
సీస పద్యములనే తలవించుచున్నది.
మజియు నీతడు కాకుంతలమునుండియేకాక, కుమారనంభ వమునుండియు
కొన్ని శోకము లాం ధీకరించెను. ఆది విశ్వామి తుని తపో వర్ణనమునకు ముందు
496
చేసిన హీమవద్యర్ద'న నందర్భము., ఆందలి తోలిపద్య మాం|ధీకరణ విషయ
మున నరిగా “తవనీయ దండైకి యన్న నైషధ పద్యమును బోలి యున్నది.
ఎత్తుగీతి మ్మాతము కాళిదాసుని మొదటి క్లోకమునకు సరియైన తెనిగింపు.
అస్తుత్తర స్యాం దిశి దేవతాత్మా
పామాలయో నామ నగాధి రాజః
పూర్వాపరో వారినిధీ విగావ్యా
స్థితః పృథివ్యా ఇవ మాన దండః.”
“ఆలరి పెంపొందు పూర్వాపరంబు నిధుల
నడుమ ధరణికి మానదండంబువోలె
దెవతాత్మ ధనాధీిశ దిగ్విభూష
వుణ్య నిలయంబు సీహార భూధరంబు.*ో
“యం నర్వ ౭లాః పరికల్చ్య వత్సం
మేరొస్థితే దోగ్ధరి దోహ దక్నే
భాన్యన్తి రత్నాని మహౌషధిశ్చ
హపుథూవ దిష్టాం దుదుహు ర్టర్మితీమ్ "
డను వత్స ముగ నొనర్చ
లైన
BA
ర్వ
fo
సె బంబు దోగ్గగా నవని సురభి”
* చడం తుషార్మనుతిధెతరక్తం
యస్మి న్న దుష్రై౬పి వాతద్విపానాం
ఈం జై అ
విదని మారం నఖరన్ల ము కై
వాత ౧ ఇ. జా
ర్ముకాఫలైః కేసరిణాం కిరాతాః.
“వారని మంచువపై( బొదివి వచ్చిన పోయినచొప్పు మాసినన్
భూరి నఖాగ ముక్తమయి పొల్పగు ముత్తెవు జాలువెట్టగా
దారటులేగి కాంతురు హతద్విపకేనరి వాస సీమలన్
వీర కిరాతు లది వన వీథుల సింగవు వేటలాడుచున్.”
ఇతర సంస్కృత [గంథము లందలి న కోకములను తెనిగించి అ వద్యములకు
నందర్భోచితముగ (ప్రన్తుత [(గంథమున సొందించుట (శ్రీనాథుని మర్యాదయె.
497
జై మిని భారతము
ఇందలి శైలి శాకుంతలమునందు కంటె పరిపక్వముగా నున్నది. అందుచే
కాకుంతలముకన్న దీని కెక్కు_వ (పళన్ని కలదు, శాకుంతలమునకే పళని
లేకుండుట కింకొక కారణముకూడ కలదు. భారతానుసారిగా శాకొంతలమును
(వానిన వాడెవ్వడును కాళిదాస నాటకము ముందు దానిని బాగున్నదనివింప
లేడు. ఆ నాటకము ననునరించి యే (వబంధము రచించినను వెలితిగా
నుండును, విన వీరన ఉతర భాగ మెల్ల భారతానుసారిగా (వాయుటచే
నాటకము ముందీ పబంధము పన్నె కెక్క-లేదు. ఈ రెండు కారణములచే
జైమిని భారతమునకు వచ్చిన (పశస్తి శాకుంతలమునకు రాలేదు. ఈకథ
భారత కథా భాగము కనుక యుద్ధ ఘట్టములయందు శైలి, తిక్కన శెలికి
ఛాయవనె కన్పట్టుచుండును; కాని శ్రీనాథ శిష్యత్వమును దృఢవరచు (పత్యే
కతయు నందు కలదు.
ఈ కథ పాండవుల అళ్వ్యమేధమునకు సంబంధించినది కనుక తద్యాగ
(ప్రయత్న నిర్వహణములయండు మాతము వ్యాసభారతమునకును, జైమిని
భారతమునకును పోలిక కలదు. తక్కిన (గంథమునకు భారతముతో పోలికయే
లేదు. యాగాశ్వ రక్షకుడుగా అర్జునుడు నంచరించిన దేశములై నను అందును
ఇందును సమముగాలేవు వ్యాన భారతమున నూచనా మాతముగ ఒక వాక్య
ములో చెప్పబడిన దాక్షిణాత్య దేశములన్నియు జైమిని భారతమున వివులముగా
వర్ణింవబడినవీ. వ్యానభారతమున [_బహ్మ విద్యోపదేశము మెండు. ఇందా వాననయే
లేదు ఆందలి విశ్వరూస [పస క్రియు నిందులేదు. ఉత్తరా శిచుపును శ్రీకృష్ణుడు
(బతికించుటయు నిందులేదు. ఇన్ని మార్పు లిందుగానవచ్చినను, ఈ భేదమునకు
కారణము (శ్రీకృష్ణుని మాహాత్మ్యమును కొంచెపరచు నుద్దేశ మేమో ఆని నందే
హేంప వీలులేకున్నది. ఏమన ఇందలి (పధాన కథ యం దేకాక ఉ పాఖ్యానము
లందును (శ్రీకృష్ణుని మాహాత్మ్యము బహుధా ఉగ్గడింపబడి వది. కుశలవో పాఖ్యా
నము, చం[దహాన చరిత్ర, (పమీలార్జునీయము మొదలగు చక్క ని ఉపాఖ్యాన
ములు మహాభారతమున లేనివి ఇందు కలవు. ఈ కథలు చాల రనవంతములుగా
నున్నవి. ఈ జైమిని యెవ్వరు? వ్యాన శిష్యుడును, భారత [పచారకులలో ఒక
డైన జైమినియేనా? అగుచో గురువుగారి రచనకు భిన్నముగా తానొక భారత
32
498
మును రచించెనా? ఆదియు అష్టాదశ పర్వ నిర్వహణ నంభృతమా? అశ్వమేధ
పర్వము ఒకటియే యెసచో దానియందీ డైమినికిగల అభినివేశమునకు కారణ
మేమి? యను [ప్రశ్నలకు సకిలయైన సమాధానము కుదరదు. కాని ఈ జైమిని
నామమును గురించి, మార్కండేయ పురాణ [పకరణమున కొంత చర్చించితిని.
ఆందు చూడదగును.
మరి ఈ జైమిని భారత కర్త, భారత మంతను రచించినచో పోయినవి
పోగా మరి ఇంకొక పర్వమైనను లభించియుంబెడిదే. అట్టిది ఎచ్చటను కానరాక
పోవుటచే ఈ ఒక్క. వర్వమునే ఆతడు వానెనేమో యని అనుకొనవలసి
వచ్చును. మరియు ఇతడు దక్షిణ దేశమున కెక్కువ [పాధాన్యమిచ్చుటచే
దాక్షేణాత్యుడేమో యని కూడ ఆనుమానించుట కవకాశమున్నది ఈ ఊహ నిజ
మైనచో, ఇతడు ద్వాపరయుగము నాటివాడు కాదనియు వ్యాసుని శిష్యు డంతకు
మున్నే కాడినియు సిద్ధాంతీకరింవచ్చును.
దూబగుంట నారాయణ కని
దూబగుంట నారాయణ కవి పంచ తం్యతమును 1470 (ప్రాంతమున
రచించి, ఉదయగిరి [వభువైన బనవరాజున కంకిత మిచ్చెను. ఇది నీతి కథా
సముచ్చయ మన్నమాట లోక మెరిగినదే. నీతి కథలు బాలురకు నైతము
సుబోధముగా నుండగల సులభశైలిలో ఉండుట సమంజసమని సంస్కృత
పంచతం[త మూలకర ఆ [గ్రంథమును తదనుగుణమైన శైలిలో [వా సెను,
నారాయణ కవి తనకు సహజమైన సరళ ధారాళ శైలిలో _గంథమును తెని
గించి మూలకారుని ఆశయమును యధాశక్తి పాటించినా డనిపించుకొనెను.
ఈ తెనిగింవులో ఆశడు న్వతంతించి కొన్ని వర్ణనలుచేసి గంథమునకు సొబగు
గూర్చెను. ఇతని వర్ణనలు స్వాభావికముగా కథలో పొంది పొనగి యుండును.
కోతుల చేష్టలు గల ఈ కింది వర్ణనను చూడుడు
సీ; గుడి యెక్కి తరులపై గుపష్పించునవియును
దరువుల వై ను౭డి దాటునవియు
నురుతర శాఖల నూగాడునవియును
[బాకారములు (పాకి పాజు 4వియు
గోవురంబుల మీద గూర్చుండు నవియును
గోళ్ళ (బక్కలు వీవు గోకు నవియు
నిక్కుచు బొమలెత్తి వెక్కిరించెడు నవి
యొండొంటితో బోరుచుండు నవియు
గీ॥ ఇట్టు వానర యూథంబు లిట్టునట్టు
నహజమగు చావలంబున నంభమింప
వానిలోవల నొక వృద్ధ వానరంబు
దూరముగ బాణి తా విధి (పేరణమున
ఇతడు వానీన నీతి వాక్యములు ఒకమారు చదివి నంతనే కంఠన్ధము
లగునట్టుండును చూడుడు.
500
పౌరుష జ్ఞాన కీరుల బరగ నేని
వానీ నంపద యొక పూటయైన జాలు
నుదర పోషణ మాతత్రై యుర్వి మీద
గాకి చిరకాలమున్న నే కార్యమగును,
మడికి సింగన కాలమునకు పూర్వమే తెలుగులో ఒక వంచతం[త
'మున్నట్లు నింగన సంకలనము చేసిన నకల నీతి నమ్మత మను |గంథమున
ఆత డుదహరించిన వద్యములను బట్టి తెలియు చున్న ది, కాని ఆ |గంథ మిప్పుడు
కానరాదు. ఆ [గంథము నారాయణ కవి నాటికే లువమై యుండును. లేనిచో
ఆతడు ఈ రచనకే వూనుకొోని ఉండడని నా ఊహా,
బైచరాజు వేంకట నాథుడు
బె చరాజు వేంకటనాధుడు నారాయణ కవికి కొంచెము తరువాతి వాడు.
ఇతడు తన పంచతంతము తెలుగులో భారతము వలె (పనిద్ధమె తాను తిక్కన
యంత వాడుగా కీ రి నంపాదింపవలెనను ఆకాంక్ష కలవాడు. ఈ విషయమున
సీతడు నాచన సోమనాధు ననుసరించెను. తిక్క నార్యుని వలె (గ్రంథమును హరి
హరాంకితము కావించుటయే కాదు వీఠికను సైతము విరాట పర్వాది యందున్న
తిక్కన్నగారి అవతారిక ననుకరించియే రచించెను,
“ఏ చనవు గలదు హరి హర
సాచివ్యము నొంద నన్యజనులకు మది నా
లో చింప దిక్కు యజ్ఞ్యకు
నాచన సోమునకు మజియు నాకుందక్క.న్” ఆని సనగర్యముగౌ
చెప్పుకొనెను.
తన కాప్యము విద్యజ్ఞన సేవ్యముగా ఉండవలెనని ఈతని ఆశయము.
అందుచేతనే ఆ కథలకు ఆసహజమైసను వీద్వజ్జన తుష్టి కొ రకు [పౌఢశెలి
వలంభించెను. నారాయణ కవి పంచతంత్రము సులభమైన శైలి యందుండు
టచే చేలవముగా నున్నదని (భమించికాబోలు ఇతడు మరల ఆ [గంథమునే
పొఢమైన శైలిలో రచించెను. నీతికథా [పచురమైన ఈ కావ్యమునకు నరళ
శైలి తగియున్నట్లుగా ఉజ్జ్వలమైన శైలి తగియుండదు. రెండు కావ్యములను
సమాన సందర్భములలో పోల్చి చూచినప్పుడు ఈ కావ్యమునకు ముఖ్య పయో
జనమైన సరనకథా వూర్వక నీతి బోధనము నారాయణ కవి రచనముననే
నిద్ధించెనని వ్యక్త మగును. ఇతడిందు [కొత్త కథలను జేర్చుటయే కాక మూలము
లోని పాతల రూపు రేఖభాదుఐను నన్ని వేశ ములను వెంచి వర్ణించెను. శబ్దాలంకా
రముల వైన గూడ ఇతనికి మక్కువ కలదు, శ్రేషాద్యలంకారములతో వచన
మును పైత మితడు పౌఢముగ గద్యకావ్య ఫక్కికలో రచించెను. కాని యిత
నికి శబ్ద సార్ధక్యము పె దృష్టియున్నట్టు క వ్పట్టదు. కీతోత్సాటన మొనర్చిన
వానరము యొక్క కథ మూలమున చాల చిన్నది. దినిని ఆరు పద్యములలో
నారాయణ కవి రచింవగా ఇతడు 22 గద్య పద్యములను పెంచెను.
రుడుంప రి సోమన
ఆంధ సాహిత్యమునందు వైష్ణవ మతమునకు తాళ్ళపాక వారి వలె
శ్రైవమునకు పిడుపర్తి కవులు సేవ చేసిన వుణ్యులు పాల్కురికి సోమనాధునికి
ముఖ్య శిష్యుడైన శివరాతి కొప్పయ్య గారి వరిశమందే ఈ పిడుపర్తి కవు లుద్భ
వించినారు విడువ రి సోమనాధుని తండి పేరు బసవయ్య. ఈ జనవయ్య గురు
దీక్షా బోధ, వల్త నెనారు కథ, బ్రహ్మోతర ఖండము మొదలైన [గంథములు
[వాసీనాడట ఇతడు వీడుమరి, నిమ్మయ్యగారి ఏనతం[డి కొడుకు. ఆ నిమ్మయ్య
గారు కీ॥ శ 1440 ప్రాంతము వాడు కొబిట్టి ఇతడు కూడ ఆ [పాంతము
వాడే యె యుండుననుట నిజము. కాబట్టి ఈ బసవ కవి యొక్క కుమారుడైన
సోమనాధుడు వదునైదవ శతాబ్దము యొక్క ఉత్రరార్థమునందు రచనలు చేసి
యుండునని చెప్పవచ్చును. (1480 ప్రాంతము)
ఈయన పాల్కురికి సోమనాధుని ద్వివద కావ్యమైన బసవపురాణమును
చంపూ కావ్యముగా రచించి తండి కోరిక మీద మూలకర్తయైన పాల్కురికి
సోమనాధునికే అంకిత _మిచ్చినాడు. ఆ తం|డియే రచన మూలానుసారముగా
నుండవలెనని కుమారున కుపదేశించెను.
“సీవును సోమేశుని ద్వివ
దావళి యర్థములు చేయ, మందుల యర్థం
బావంతయు దిగ వడువక
యేమియు మున్ముందు లేమి విడకు కువూరాః”
పాల్కురికి సోమన, పండితారాధ్యుని పద్యములను తన ద్వివదలలో
నిమిడ్చినట్టుగా ఈ విడుపర్తి సోమన బనవఫవురాణ ద్విపదలను తన వద్యము
లలో చాలవరకు ఇముడ్చగలిగెను. ద్వివదలు పద్యములుగాను, పద్యములు
ద్యిపదలుగాను మారిన [ష్మకియలో కట్టి శబ్దానువాదము వాక్యానువాదము నహ
జమేనని లోగడ చెవ్పియుంటిని ఇతడు (పతి శివభక్తుని సాక్షాత్తు శివ స్వరూ
పునిగానె వర్ణించును. పాల్కురికి సోమనాధునీ వలె ఇతడును అమితముగా
వాగ్య్యయవోి చేయును. ఒక వాక్యములో నరిపోవు ఒక విషయమును చె
టకు పది వాక్యములు వెదజల్టును, వెక్కింటికి సార్థకత ఉండదు. వెక్కు వశే
షణములకు నుభగత్వ ముండదు. ఆందుచేతనే కావ్య రసా స్వాదన కుతూహల
పరులకు ఈ రచన మనోజ్ఞముగా నుండదు, ఇతడు నహజ కవితా శ క్తి కలవాడే
అయ్య మతిలేని భక్త్యావేశమున శద్దార్గ స్వారన్యము నెడల ఆనాదరము చూవి
హజకశ క్తిని విఫల మొనర్చుకొనెను.
A బ్య్య్యననాాాలనానో
నంది వుల్లయు = ఫుంట సింగయు
దూబగుంట నారాయణ కవి వంచ తం[తమును ఉదయగిరి ప్రభువగు
బసవరాజు కృతి పుచ్చుకొనెను. ఆతని మంతియగు చందులూరి గంగయా
మాత్యుడు దగ్గుమిల్రి దుగ్గన నాచికేతూపాఖ్యానమునకు కృతివతి అనియు,
ఆ గంగయామాత్యుడే వీరి [పబోధచం[దోదయమునకు కృతిపతి యని ఇతః
వూర్యము చెప్పితిని. ఇతడు సాళువ నరసింహ రాయలు విజయనగర రాజ్య
మేలు కాలమున అతనికి సమకాలికుడు. ఆ సాళుపరాజు విల్హలమల్ణి పినవీరన
జైమినీ భారతమునకు కృతిపతి. కావున వినవీరన, నారాయణ కవి, దుగ్గన,
నంది మల్హయ, ఘంట సింగ య్యలు సమకాలికులు. ఈ జంట కవులు తమ
వరాహా పురాణమును సాళువ నరసింహరాయని సర్వ సేనా ధ్యక్షుడగు తుళువ
నరస రాయలకు కృతి యిచ్చిరి ఈ సేనాధివతియే కృష్ణదేవరాయల తంగడి.
కృతి [పదానము నాటికి తుళువ నరసింహరాయలింకా రాజుగా సింహాసన
మెక్క_లేదు. ఈ అంశము [గంథములోనే ఉన్నది:
కం॥ ధరణినుత దేవకీవుర
వరనిలయ, శ్రీగిరీళ వర సంవన్నే
శర విభు తనయా, సాళువ
నరసింహ నృపాల దండ నాయక తిలకా ?
ఈ సాళువ నరసింహరాయలకు తుళవ నరసింహరాయలు సేనాధ్య
క్షుడే కాక, దగ్గర చుట్టము కూడ, తుళువ వంశవు రాజులు దేవకీవరము రాజ
ధానిగా (ఆదినేటి ఉత్తరార్కాడు జిలాలో ఒక పల్టెగా ఉన్నది) ఒక చిన్న
రాజ్యమును ఏలుచుండిరి. వారికిని చం[దగిరి రాజులైన సాజవ వారికిని స్నేహ
బాంధవ్యములు కలవు, స్వంత రాజ్యము ఏలుకొనుచునే తుళువ నరసింహ
రాయలు సాళువ నరసింహ రాయునకు నర్వ సేనాధ్యక్షుడై యుండెను. కావుననే
తన రాజుతో కలసి తానును విజయనగరమునకు తరలిపోయెను. కృష్ణదేవ
౨04
రాయలు ఈ దేవకీవురముననే జన్మించియండును. |ప్రభుభక్రి పరాయణుడైన ఆ
సేనాధ్యక్షుడు, తన యేలిక అనంతరము, ఆతని కుమార కొలువున కూడ
సేనాధిపతిగా ఉండి, వాడు అసమర్థుడును నీతిదూరుడును అగుట గమనించి
విజయనగర రాజ్యమునకు తాను రాజయ్యెను. దీనిని బట్టి నందిమల్ణయ, ఘంట
సీంగయలుమొదట ఉదయగిరి ఆస్థాశమునను విమ్మట విజయనగర ఆస్థానము
నను, కవులుగా ఉండిరని విదితమగును. ఈ ఇరువురలో సింగయకు మలయ
మారుత కవియని బిరుదనామము కలదు. ఈ మలయ మారుత కవి “మదన
సేనము”ఆనుకావ్యము (వత్యేకము రచెంచెశట, వీరిద్దరు మేనమామయు, మేనల్లుడు
నగుదురు. మల్టయకు సింగయ మేనల్లుడు. కృష్ణదేవరాయని అష్టదిగ్గజములలో
నొకడగు నంది తిమ్మన సింగయకు మెనల్దుడు కావున నంది మల్లయకు నంది
తిమ్మన సాక్షా త్స్యాతుడు కాకపోయినను మనుమని వరున కలవాడు. కృష్ణ
రాయని కాలమున నంది తిమ్మనయు, విజయనగర ఆస్థానమున కవులుగా
ఉండుట, ఆ తుళవవంశముతో నందివంశమునకు గల స్నే హవుర్వక సంబన్గము
మరువరానిది,
(పబోధ చం[దోదయము
ఇది యొక అంతరార్థము గల ఆధ్యాత్మిక కావ్యము (Allegorical
Poem). సంస్కృతమున కృష్ణ మీ[పడు [వాసిన నాటకము దీనికి మూలము,
ఇట్టి నాటక మొకటి బౌద్ధమత పరముగా అశ్వఘోషుడు రచించెను. అందలి
కిథిలావశేషము టిబెట్లో దొరకినది. జైనమత పరముగా గూడ ఇట్టి (గ్రంథ
ములు గలవట. అశ్వ ఘోషుని నాటకములో మానవత్వ మారోవింవబడిన ఆధ్యా
త్మిక పాతలకే కాక మానవ ప్మ్నాతలకును (పవేశము గలదు. [ప్రబోధ చందో
దయమున మూనవ పాత లేనేలేదు. దీనిని జూచి వేదాంత దేశికుడు విశిష్టాద్వైత
పరముగా సంకల్పనూర్యోదయము రచించెను, చెతన్యస్వామి పైన గూడ నిట్టి
నాటక మొకటి కలదట.
(ప్రబోధ చందోదయము తెనుగున నొక అసమానమైన కావ్యమయి
నది. దీనివలె నమ్మగముగా అధ్యాత్మిక మైన కావ్యము తెశుగున మరియొకటి
లేదు. సంస్కృత నాటకమును నమగముగా తెనుగులోని కవతరింపజేసిన వారీ
కవులే. సమగ్రముగా తెనుగునకు వచ్చిన మొదటి రూవకము _పేమాభిరామ
మనెడి వీధి. దాని తెనుగే శ్రీనాధుని [కీడాభి రామము,
5035
ఈ కావ్యమును కృష్ణ మిశ్రుడు భారత కథా (ప్రణాళిక ననునరించియే
నిర్మించెను. దుర్మార్గులైన దురోధనాదుల పక్ష మవలంబించి పాండవులను వేరు
చేసికొన్న చంచల ధృతరాష్ట్రని వలె, సహజ చంచల స్వభావము గల
మనస్పనెడి వాడు మహామోహాదు లనెడి యొక సంతాన వర్గమును లాలించి,
వివేకాదులనెడి రెండవ వర్గమును (దోసిపుచ్చును. దుర్యోధనునకు దుష్ట చతుష్ట
యము వలె మహా మోహునకు కామ కో ధా దులు మంతులుగా నుందురు.
మరియు, ఆకురు రాజునకు ఆనాడు అవెదిక జాతి యంతయు [పాపయి నిల్చి
యుండగా, ఈ మోహునకు నైతము చార్వాకాది నాస్తికు లండ యగుదురు,
ధర్మజున కతని తమ్ములు వలె, వివేకునకు యమనియ మాదు లనెడి మంతు
లును, కృష్ణుడు వల విమ్లు భ_క్రియు బాసటయయి శతు విజయమును కాంక్షిం
తురు. భూ రాజ్యమున కె కురు పాండవులకు జరిగిన యుద్ధము వలెనే ఈ రెండు
పశ్షముల వారికి ఆధ్యాత్మిక రాజ్యా [కమణమునకై ఘోర యుద్ధము జరుగును,
పాండవుల వలె వివేకాదులే జయింతురు. పృతనాశ ఖిన్నుడగు ధృతరాష్ట్రునకు
వ్యాసుడు వలె, మహా మోహనాశ దుఃఖికుడైన మనస్సునకు వెయానికి విద్య
జ్ఞానోవదేశము చేసి శాంతి చేకూర్చు యత్నించును. భారత చరమ భాగమున
గల ఉపనిషదర్థ పతి పాదనము వలెనే యీ నాటకమున చరమాంకములలో
ఉపనిషద్దవి [వవేశించును. వివేక సంయోగమున ఆమెయందు జనించు ప్యుళుడే
ప్రబోధ చం దుడు. ఈ కథకు మహామోహాదుల విజృంభణ బీజము, జ్డానో
దయము నిర్వహణము.
ఈ నాటకమును తెనిగించుటలో ఈ కవులు కథా సూూతమును గాని,
శోక [క్రమమును గాని ఎచ్చటను మార్చలేదు. [పబంథ మునకు ఆవశ్యకము లైన
వర్ణనలు మాతము స్యతంతములైనవి ఆచ్చ టచ్చట ఒకటి రెండు కలవు.
వాటిలో ముఖ్యమైనది చిదానంద నగర వర్ణనము, చేదాంత రాజ్యమునకు రాజ
ధాని యగు ఆ నగరమునకు ఆ పేరు పెట్టిన ఈ కవుల యొక్క కల్పనాళ క్రి
[వశంసింప దగును. ఈ చేరు మూలమున లేదు. య ద్ధ [వకరణములో చేయ
బడిన సూర్యాసమయాది వర్ణనలు మరికొన్ని కలవు. నంవాదాత్మక మైన నాటక
మును కథ నాత్మక మైన [పబంధముగ తెసగించుట, అనువాద నరికి కష్ట
తరము. ఈ దుర్హట కార్య నిర్వహణమున ఈ కవులు మంచి నైవుణి జూవి
చరితార్థులెరి, వాక్య సాంగత్యము చేయ నంది వచనములు మొదలగు నలతి
506
మార్పులు తప్ప కొంచమేని మూలాతిక్రమణము లేకుండ నిట్టి యనువాదమును
నిర్వహించుట చేతనే వీరియు, వీరి [గంథము యొక్కయు క్రీర్తి ఆజరామర
మయినది, శ్లోకముల తెనిగింవు సయితము శ్రీనాధ విన వీరనల పద్ధతియే.
మూలము నాత్మీయముగా జేనికొని, వన్నె వెట్టి, [కొత్త వస్తువుగా (పదర్శించిరి.
“సంతు విలోకన భాషణ
విలాస వరిహాన వరి రంథాః
స్మరణ మవి కామినీ నా
మలమిహ మనసో వికారాయ”
“తశరుణుల చూపులు మాటలు
గర గరికలు నగవు విగువు. గౌంగిటి పొందుల్
పరికింప నేల? తత్సం
న్మరణమె చాలదె మనంబు సంచల పజుపన్.”
“అహల్యాయె జారనస్స్పురపతి రభూ దాత్మతనయాం
[పజానాధో నయాసీద భజత గురోరిందుర బిలామ్
ఇతీపాయః కోవా న వద మతధ్యే కార్యతమ యా
శ్రమో మద్చాణానాం క ఇప భవనోన్మాధ విధిషు”
తన కన్న కూతును తాన వెండ్డాడడే
వారిజగర్భుండు వావిదవ్పి
బలఖేది గౌతము భార్య సహల్య గా
మీంచి చేయడే నల్లమెక తప్పు
కడలేని రట్టడి కొడిగట్టుకొని యైన
గమలారి గురు తల్పగతుడుగాడె
తపన సూనుడు తార దానా కమింపడె
యన్న [పాణములకు నడ్డు తలచి
మతియు నట్టు జగంబుల మరులు కొల్సి
యెట్టి నయనాత్ములకు నైన గుట్టుచెడివి
కొని తోవల నడవించు కడిమికాదు.
వాలుచూపుల గమి కవలీల గాదె.
507
మూల శ్లోకములో ఇం|దునకు [ప్రధమ స్థానము, [బహ్మకు రెండవదియు
ఈయబడగా ఈ కవులు మొదటి వేల్పునకు రెండవ స్థానము తగదని ఆగ
స్థానమే ఇచ్చి గౌరవించిరి. మరియు క్లోకార్గము సీసమునకు చాలక పోబట్టి
నుగీవునకు నాలుగవ పాదమును ఆంకిత మొనర్చి పద్యమును పూర్తి చేసిరి,
ఇది (శ్రీనాధుని ఫక్కికి అనునరణమని నేను వేరె చెప్పనక్కరలేదు. ఈ [కింది
సీనపద్యము కూడ అట్టిదే,
“శ్రీదేవీ జనకాత్మజా దశముఖ స్యాసీ ధ్సృహే రక్షసో
సీతా చెవ రసాతలం భగవతీ వేద్యతయీ దాన వైః
గంధర్వస్య మదాల సాంచ తనయాం పాతాల కేతుళశ్చు లా
ద్దె త్యేం[దో౬పజహార హన్న విషమా వామా విధకరతయః.”
“చావ చుట్టంగ జుట్టి చంక( బెట్టుక వోండె
ధరణీ హిరణ్యాక్ష దానవుండు
వేదతయీ కాంత వెస | ముచ్చిలింవండే
చూజపట్టిన యట్లు సోమకుండు
సాషా న్మహా లక్ష్మి జనక భూపొలనం
దనం జెజ వట్టండె దశ ముఖుండు
కొనరక యమ్మ దాలనం గొనిపోడె పొ
తాళ కేతు(డను నక్తం చరుండు
గాన నిం తేని వారముగా యనంగ
రాదుపో యెట్టి వుణ్యవర్తనునికైన
సహజ వ|క్రంబు గాన నజ్జనుల మేలు
చూడజూాలక విధితవ్పం జూచెనేని.
పై సీనపద్యములో హిరణ్యాక్షుడు ధా! తీదేవిని గురించిన గాథ నూతన
ముగా జేర్పబడినది,
“నిత్యం న్యరన్దలద నీల ముదాద హోర
కేయూర కుండల కిరీట ధరం హడిం వా
గీష్మే నుశీత మివ వాహద మస్తభోకం
బ్రహ్మ [వ విశ్యభజ నిర్వుతి మాత్మ సీ నాం”
264
త ధర్మ సందేహములకు సమాధానము చెప్పగల వాడు ! 'తీకాల 'జ్జుడును,
మరణ రహితుడుకు అయిన మార్క_ండేయు డొక్కడే యని యెంచి జైమిని ఆ
మహర్షిని ఆశయించి వేడుకొనెను. ఈ యెడ పాఠకుల కొక వెద్ద సందేహము
కలుగవచ్చును. ఏదనగా...
వేదవ్యాసుడు భారత సంహితను రచించి త్మత్పచారార్థము వైశంపాయ
నాది శిష్య చతుష్టయమును నియోగించెను. ఆ నలువురలో జెమిని ఒకడు,
ఈ శిష్యునకు తాను భారతమును గురు సన్నిధానమున అధ్యయనము చేసి
నప్పుడు పొడమని ధర్మనందేహములు కాలాంతరమున ఎట్టు పొడమెను? తాను
జిజ్ఞానువే అయినచో ఆ నందేహములు ఆనాడే వ్యాసుడు తీర్చి యుండును
గదాః ఇటువంటి (పశ్నలకు పురాణములు సమాధాన ములు చెప్పవు, పురాణములు
ఎవరు [వాసినను, ఎవరు చెవ్పినను, ఎవరు విన్నను ఆ వ్యక్తులకు [(పాధాన్యము
లేదు. ఎవరి పేరున వెలసినను పురాణ విషయము మాత్రమే (పాధాన్యము
వహించును, మరి ఇంకొక విశేష మేమనగా పురాణములలో పేర్కొనబడెడు
నామములు చాలా వరకు గో(తనామములు, కౌశిక నామముగాని గౌతమ
నామముగాని వలు పురాణములతో పలుచోట్ల వచ్చినపుడు, ఆ కౌశికుడు విశ్వా
మితుడే యనియు, ఆ గౌతముడు అహల్యా భర్తయే యనియు అనుకొనరాదు.
వారు (క్రమముగా కౌశిక గోత్ర నంజనితులో లేక గౌతమ గ్మోత సంజనితులో
అయిన మునులని [గహింపవలయును, ఈ న నం|పదాయమును బట్టి ఈ పురాణ
మున మార్క ండేయుని నందర్శించిన ముని వ్యాసశిష్యు డైన జెమిని కాడని
యనుకొనవలయును.
ఈ జైమిని తన ధర్మ సందేహములు తీర్పుమని మార్కండేయుని అర్థిం
పగా ఆ మహర్షి తాను సవన దీశ్షితుడై యుండుటచే ఆ సందేహము నివృత్తి చేయ
గల ధర్మపక్షుల యొద్దకు జైమినిని పొమ్మని యాదేశించి ఆ పక్షుల వృత్తాం
తము జైమినికి తెల్పును. ఆ పక్షులు పూర్వజన్మమున సుక కుశుడు అనే బిన్నీ
శ్యరుని కుమారులు. వారు ఒక సందర్భమున తండ్రి యాజ్ఞాను సారము దేహ
త్యాగము చేయుట కరీయకొనకపోవుట చే ఆయన వారిని పక్షిజన్మ మెత్తుడని శవిం
చెను. ధర్మసాధనమైన మానవ శరీరములను త్యజించి తిర్యగ్గన్మ మెత్తవలనిన
దుర్గతికి వారు విలవంపగా తండి కరుణించి పక్షి జన్మలో కూడ వారికి జ్ఞాన
509
రాజాదరణ పా|తమయి ఉండినచో, నాటకము [పబంధముగ మాజుటయ తట
స్థింపదు. వాటి అభావముననే, మన పూర్వుల నాటక దర్శన కుతూహలమును
గ్రవ్యకావ్య [శవణమే తీర్పవలసి వచ్చెను.
అదిగాక, తెలుగు |పబంధము ఒక వింత శిల్పనిర్మాణము. సంస్కృత
మున క్యాచిత్స్క_ములగు చంవువులుదక్క, గద్య కావ్యములు వేయి, పద్య కావ్య
మలు వేలు కథ నాత్మకములగు డ్రవ్యకావ్యములు వేలు, సంవాదాత్మకము
లగు దృశ్య కావ్యములు వేలు. ఇక తెలుగు [ప్రబంధమో, గద్య పద్య కధన
సంవాదాత్మకమయి, నమన కావ్య భేదములు ఏక త్ర రాశీ భూతములయి వెలసిన
సంపూర్ణమూర్తి. ఇట్టి వైలక్షణ్యము కలిగిన నమ్మగసారన్వతమూర్తి వ దేశ
భాషలలోను లేదు. మనలో పత్యేక గద్య కావ్యములు లేనిలోటు, నాటకములును
లేవనెడి లోపమును ఈ ప్రబంధమే తీర్చినది. మరియ, వర్ణనాత్మకమైన భావ
కవిత్వము కము డ్చుకొన్నదియు సీ [పబంధమే. ఇది కవితా శక్తుల నన్నిటిని
నొఅవి చూచు స్థానమని మన పూర్వుల ఆభిపాయము. “The parts lose
their individuality in the finished whole”(Moulton). ఇతర
కవుల కంటె ప్రబంధ కరలే పెద్దలని మనవారు కొనియాడుటయు అందుచేతనే,
పాళ్చాత్యాధునిక విమర్శకులు కొందు, కవితాశ క్రి నంపూర్ణ వ్య క్రికి Epic
([పబంధము) వలి ఏ కావ్య భేదమును జాలదని, దానిని నిర్వపించిన వాడే
మహాకవి యని ఒక కళా సిద్ధాంతమును (పతిపాదించిరి. అట్టి (ప్రబంధము [పద
ర్శన సౌకర్యము లేని నాటకము కంటె వాజ్మయమున చిరస్థాయిగ నుండునను
నాళచె [ప్రబోధ చందోదయము వంటి నాటకములు తెనుగున |వబంథములయి
యుండవచ్చును,
వరాహా పురాణము
ఇది వరాహ విష్ణువు భూదేవికి చెప్పిన పురాణము కావున దీనికి వరాహ
పురాణమను పేరు వచ్చినది. ఈ కవులు రచించిన ఈ రెండు [గంథములలో
(ప్రబోధ చం[దోదయమునకు వచ్చిన క్యూతి వరాహ వురాణమునకు రాలేదు.
ఆనాడు ఈ పురాణమువై గౌరవముండవచ్చును గాని కాలము గడచిన కొలది
[వబంధ రుచి [వచుర మగుటచెత కొన్ని పురాణముల వై వజాదరము తగ్గెకు,
వాటిలో ఇది ఒకటి, అచీయుకు గాక ఏవో కొన్ని ఉపాఖభాానములు తప్న
510
రనవత్కవిత్యమునకు అక్కరకు రాదగిన [గంథ భాగము చాల తక్కువ.
అందుచేతనే కాబోలు వీరు [గంథ మంతయు తెనగింపక ఉత్తర భాగమును
విడిచి వచ్చిరి. మూలమున |[వతదాన భాగము వరకు తెనిగించి ఫలశుతి చెవ్చి
[గంధము ముగించిరి. మూల (గంథముతో కొంత భాగమె తెనిగించినను
ఈ తెలుగు [గంథము 12 ఆశ్వాసముల వరకును వెరిగినది. దీనికి కారణము
రసవంతములైన కొన్ని ఉపాఖ్యానములను వీరు విస్తరించి వాయుట. ఆ ఉపా
ఖ్యానములలో ముఖ్యమైనవి. (1) దుర్ణయోవాఖ్యానము (2) గౌతమ్యుపాఖథ్యానము
(8) ధర్మవ్యాధ వృతాంతము,
1. దుర్ణయోపాఖ్యానము :
దుర్ణయుడను ఒక రాక్షనుడు ముల్లోకములు జయించి, ఏలుచు ఒక
సందర్భమున గ గెరముఖుడను మహర్షి ఆ|శమమున కెగి, ఆయనచే అతిధి
సత్కారములు పొంచెకు, ఆ కృతమఘ్నుడు ఆ తపోధనుని యొద్ద నున్న చింతా
మణిని బలాక్కారముగ ఆపహరింపజూచెను. నిస్సహాయుడైన ఆ బుషి ననుగ
హించి శ్రీమహావిష్ణువు సాఇుత్కరించి దుర్భయుని శిక్షించెను. బుషికి విజయ
మొనగెను.
2 గౌొతమ్యుపావ్యానము :
ఇది గోదావరి నదియొక,_ అవ వతరణకు నంబంధించిన కథ, ఈ కథ
లోక వనిద్ధమే. ఒక ప్పుడు ద్వాదశ వర్ష శామము సంభవింపగ బుషు లందరును
ఆహారార్భమై గౌతమబుషి ఆశ మమునకు చేరిరి. ఆయన ఒకప్పుడు తపన్సుచే
(బ్రహ్మను మెప్పించి సస్యసంపన్న నేత వరమును పొందెను. ఆ సంగతి
యెరిగియే మునులు ఆయన ఆశ్రమము చేరిరి. శామకాల అనంతరమున ఆ అతి
ధులు తమ తమ నివాసములకు తరలి పోవుచు గౌతముని వంచింపపలెననెడి
దుర్చుద్ధి పొడమి ఒక మాయా గోవును సృజించి, తమకు అన్నము పెట్టి ఆద
రించిన పుణ్యుని వ్షేతముపై [తోలిరి. ఆ గోవు సస్యము తినుచుండగ గౌత
ముడు దానినినోటితో అదలించెను. తపోమహిత మైన ఆయన వాక్ తీక్షణత్వముచే
కాబోలు ఆ గోవు చచ్చిపడెను. ఆ మునులు తమ తంత్రము ఫలించినదని నంతో
షించి గౌతముని మీద గోహత్యాపాతకమును అంటకట్టిరి. ఆయనయు తనకు
నిష్కారణమున చుట్టుకు న్న పావమునకు ఎంతో వగచి "శివని గురించి ఘోర
511
తపస్సు చేని ఆయనను మెప్పించెను. గంగాధరుడు తన జటా వ్యూహమున
తాండవించు గంగలో ఒక పాయను విడిచి గౌతముని వెంట వంపెను. ఆ (వేవా
హము గౌతమ సన్యక్నేతమున చచ్చిపడి ఉన్న గోవు మీదుగా ,వవహించుచు
పోయెను. గౌతముడు తన పావత్షాళనమునకు నంతోషించెను. ఆయన పేరు
మీద ఆ పవాహము గౌతమి యనియు, గోవును (బ్రతికించి ఇచ్చుట చేత గోదా
వరి యనియు లోకమున పసిద్ధి పొలదెను.
8. ధర్మ వ్యాధ వృత్తాంతము :
ధర్మ వ్యాధునకు అర్జునిక ఆను ఒక కూతురు కలదు. ఆ కన్య విద్యా
వినయ సంపన్నురాలు. తండి ఆమెకు తగిన వరుని అన్వేషించుటలో మతంగ
ముని కుమారుడు ఆ కన్యకు తగిన వాడని యెంచి మతంగుసితో సం[వదించి
ఆ యువకునకు ఆ కన్య నిచ్చి వివాహము చేనెను కాని ఆమె కావురము తండి
అనుకున్నట్టు సాగలేదు. ఆ సాధ్వి అత్తవారి ఇంట వలు పొట్టను లోనై తం (డి
వద్దకు వచ్చి తన కష్టములు వెళ్ళబోనుకొనెను. ధర్మ వ్యాధుడు ఆమెతో
మతంగా శ మమునకు పోయి ఆమె ఆత్త మామలకును, భరకును సాంసారిక
ధర్మములను బోధించి మంచి మార్గమునకు తివ్పెను. అంతటితో అర్జునిక
భరతో సుఖ జీవనము చేయగలిగాను.
ఈ మూడు ఇతి వృత్తములును రసవంతములు గావున వీటిని ఉపా
క్యానములుగా రచించుటలో రన నంపాదనమనేెడి దృష్ట నిలిపి మూలములో
లేని వర్ణనములతో, పాత చితణముతో చక్కని ఖండ కావ్యములుగా తీర్చి
దిద్దిరి.
ఇటువంటి ఉపాఖ్యాన రచనా నైపుణిని బట్టియైనను వరాహ వురాణము
నరనులకు అవశ్య పఠవీయము కాదగిన |[గంథము. తక్కిన భాగములలో గల
దాన ధర్మములు, వతానుష్టానములు మొరలగునవి మత నంబంధము గల
సదాచార బోధకములు. ఆ భాగములు ధర్మశాస్త్రముల వలె చదువదగినవి,
రనము మాట ఎట్టున్నను శబ్ద గుంఫనమున [పబోధ చం[దోదయము
కంథె ఈ పురాణమే మేలరముగా నున్నదని సాహనించి చెప్పవచ్చును.
న న
కొరవి గోపరాజు
గోపరాజు శ్రీనాధ యుగములో తుది దళాబ్దిలోని వాడుగా పొడకట్టును.
ఆపె ప్రబంధ యుగమని చెప్పదగిన పదునారవ శతాబ్దమున గూడ ఇతడు
కొంతకాలము జీవించి యుండవచ్చును. అయినను, ఆ శతాబ్దికి ప్రబంధ యుగ
మస పేరు తెచ్చిన [పబంధ కరలలో ఇతడు చేరడు. వెద్దనాదుల [ప్రబంధము
అకు గల విశిష్ట లక్షణములలో ఒకటియు, ఈతని ద్వా[తింశికకు వట్టదు.
కాబట్టి ఇతనికి శ్రీనాధయుగముననే స్థాన మొనగుట న్యాయము. ఆ యుగ
ములో వన్నెకెక్కిన పెద్ద కవులలో విల్పలమజ్జీ విన వీరన ఒకడు. అతడు తన
జైమినీ భారతమును 1485-98 మధ్య విజయనగర రాజ్యమేలిన సాళువ నర
సింహ రాయలకు అంకితమిచ్చుట చేత ఆ [గంధ రచనా కాలము 1490 పాంత
మని చెవృవచ్చునని ఇత౭వూర్వుము చెప్పితిని, గోవరాజు పూర్యక వి స్తుతిపర
ముగా [వాసిన ఈ |క్రింది పద్యములో వినవీరనను కూడ గణించెను.
4a అల్
అనఘు హుళకి_ భాన్క్మరు మహామతి వెల్లలమజ్ఞి వీరరా
జును ఘను నాగరాజు కవి సోముని తిక్కనసోమయాజి కే
తన కవి, రంగనాధు నుచితజ్ఞుని నెజ్జన నాచిరాజు నో
మని నమరెశ్వరున్ తలతు మత్కుుల చందుల నత్కవీందులన్ ”
ఈ వద్యము బట్టి వినవీరన, గోవరాజునకు చాల పూర్వుడని అనుకొన
రాదు. కొందరు కవులు తమ సమకాలీన కవులకు కూడ నమస్కార పద్యములు
నమర్పించుట కలదు. సమ వయస్సుల యడ సమకాలము వారియెడ అనూయా
ద్వేషములు కల కవులున్నట్టుగానె గొరవాభఖిమానము గల కవృలును ఉందురు.
ఈ గోపరాజునకు విన వీకన యెడ అట్టి భక్తి భావము కలదని మనము తలంవ
వచ్చును. కాబట్టి వినవీరన గోపరాజునకు ఇంచుక పూర్వుడె ఆతని కంటె
ముందు [గంథ రచన చేసినవా డై యుండును. అదిగాక ఈ పద్యములో గోవ
రాజు తనకు ఇచ్చ వచ్చిన కవులను కొందరను మాతమే వెర్కొ_నెను కాని
వాజ్మయమున తనకు పూర్వము ఖ్యాతి వహించిన కవులందరను స్మరింపదలవ
లేదు. కానిచో ఈ వద్యమున శ్రీనాధుని నామము లేకపోవుట సమర్థసీయము
513
కాడు. కాబట్టి వీనవీరన కంటె కొంచెము అనంతరము కాలము వాడైన ఈ గోవ
రాజు 1500 (ప్రాంతమున ఈ ద్వాతింశిక రచించి యుండును. ఇది ఇట్టుండ
గోవరాజు [గంథావతారికలో చేసిన తన వంశావతార వర్ణనను బట్టి ఆతడు
15 వ శతాబ్ది మధ్యకాలమువాడై యుండునని చర్మిత పరిశోధకులు ఊహవడిరి.
కాని విన వీరన ఆ శతాబ్ది తుది వాడగుటచేత అతనిని స్తుతించిన గోవరాజు
ఆ శతాబ్ది మధ్యకాలము వాడై యుండుట పొనగదు. వంశావతార పద్యములను
వ్యాఖ్యానించుట లోను, తరములను లెక్కించుటలోను, తరముల కాలపరిమితిని
నిర్ణయించుటలోను, చర్మిత పరిశోధకులకు ఏకాభ్మిప్రాయముండదు. ఆ చారిత్రక
సాక్షు ము కంటె ఈ సారన్వత సాక్ష్యమే బలవత్తర మనుటలో తప్పులేదు.
ఆ వంశావతార వర్ణన బట్టియే కొందరు చార్మితకులు, గోవరాజు పదునైదవ
శతాన్దిలో తుది దకకము 'వాడై యుండవచ్చుననియు నిర్ణయించిరి. ఈ భదము
నకు కారణము తరమునకు ఇన్ని నంవత్సరములు అని నిష్కర్షగా ఎవరునూ
చెప్పలేకపోవుట, ఆది (ఐహ్మ కూడ చెప్పదగినదికాదు.
ద్వా (తీంశిక
ఈ యుగమున పుట్టిన కథా కావ్యములలో అధిక సంఖ్యాక కథలు కల
[గంథము సింహాసన ద్వా(తింశిక, జక్క.న [గంథమువలె ఇదియు వి[కమార్తుని
చర్మితకు నంబంధించినదే కాని ఈ రెండింటికి కొంత భేద మున్నది. జక్కన,
వ్నికమార్కుని జననాదికముతో [గంథము (ప్రారంభించి ఆతని సాహన కృత్య
ములలో కొన్నిటితో | గంథమును పూరించి వెభవో పేతముగా రాజ్యపాలన
చేయుటతో ముగించెను. అనగా జక్కన [గంథము విికమార్చు-_ని జీవిత కాల
ములో నడచిన ఉదంతములు గలది. ద్వాతింశకలో వికమార్కుని గురించి
చెప్పబడిన కథలన్నియు ఆ మహరాజుయొక్క జీవితానంతరము సింహాసన
సాలభంజికలబేత భోజ మహారాజునకు చెప్పబడినవి జక్కన విక్రమార్క.
చరితలో సాహా సాంకుని మవి గుణములకు ఉదాహరణముగ వది, పం|డెండు
కథలు మాత మే కలవు. ద్వా[తింశికలో అట్టివి ముప్పది రెండు కలవు. ఈ
రెండింటను నమముగా ఉన్నవి, కొలది మ్మాతమే మరి జక్కన [గంథములో
చంద గుప్తుని కుమారులు నలుగురిలో వి, కమార్కునశే మాతామహుని రాజ్య
మును క్షతియత్వమునుబట్టి తండి కచ్చినట్లు న కలదు. ద్యాతింశికలో
33
514
ఆ రాజ్యము భ రృ్భృహరికి సం|క మించినట్టును, అతడు దుశ్శీలయగు భార్యచేవంచి
తుడై వైరాగ్య మవలంబించి రాజ్యమును వికమార్కునకు సమర్పించి తపస్సున
కేగినట్టును కలదు. భర్తృహరి వైరాగ్యమునకు కారణభూతమైన ర సాభాసక థ
రెండింటను కలదు. కాని భర హరిచేత వికమార్కునకు రాజ్య _పధానము
చేయబడినట్టుగా జక్కన (గంథములో లేదు. జక్కన [(గంథమునకు మూల
మేదియోతెలియదు. అతడు, గంధావతారికలో మూల్యగంథము సంగతియే [వస్తా
వించలేదు. గోపరాజు మృాతము తన [గంథము అనువాదము ఆని స్పష్టముగా
చెప్పెను.
ఉ॥ ఈ సరసోక్తి కావ్యమొక డిమ్ముల సంస్పృతభాష నచ్చు గా
చేసిన నట్ట వీడు మరిసేయుట యేటిది యంచు జెప్పగా
చేసి అనాదరం బురక 'సేయకుడీ, విలుకాడు తూటుగా
నేసిన నందె పారమజి యేసీన వానిద నూటిగావునన్,
ఒక సంన్కృత్మగంథమును తాను అనువదించుచున్నట్లు అతడుఈ పద్య
ములో న్పష్టికరించెను. సంస్కృతమున వికమార్కుని కథలుగల ఒక గద్య
పద్యాత్మక [గంథ మున్నది. అది గోపరాజు ద్వాతింశిక వలెనే భోజరాజు
నకు ముప్పది రెండు సాలభంబికలడేత చెప్పబడిన మికమార్కుని మహాగుణ
కథనముగల [గంథము. ఉఊపక్రమ ఉపసంహారములలో ఈ రెండు [గంథములు
ఏకీభవించుచునే యుండును. కావున గోవరాజు ద్యా|తింశికకు ఈ సంస్కృత
[గంథమే మూల మనుకొనుట భావ్యమని తోచుచున్నది. కాని గోపరాజు ఆ
మూలమున నామమా[తముగానై నను కానరాని అనేక శాస్త్ర విషయములకు |పవే
శము గలిగించి ఆయా శాస్త్రములలో తనకుగల విజ్ఞానపారంగత్వమును
చూవుటకు చాలా [గంథమును వెంచి |వానెను. నన్నెచోడునివలె ఇతడు కూడ
చతుర్ధశ విద్యలను చతుష్షష్టి కళలను యుకిగి యున్నవాడే కావ్యము [వాయవలె
ననెడి, [వాయగలడనెడి ఒక ఊద్దెళ్యము కలవాడు. ఇది పాండిత్య పక్ష
పాతముగల ఉద్దెశ్యమైనను కావ్యములు ఆనందదాయకములే కాక విజ్ఞాన [వద
ములు కావలెననెడి (పాచిన సం[పదాయమునకు అనుగుణముగా ఉండుటబట్టి
ఆ కాలమున అది లోకస్తుతి పాముగా చెల్లుబడి అయ్యెను. ఆ సంస్కృత
[గంథములో ఉన్న కథలన్నియు యథాతథముగా ద్యా(తింశికలో లేవు, రెంటికి
కొంత భేదమున్నది. అసలు ఈ వికమార్క_ చరితకు కథా నరిత్సాగరము
515
మూలము. గోపరాజు సంస్కృత విక్రమార్క_ చరిత్ర ఆనువదించునవుడు ఎడ
నెడ తనకు నచ్చినవృుడు కథాసరిత్సాగరమునుకూడా అనుసరించి యుండును,
అంతేకాదు, సందర్భమును కల్పించుకొని హర్షుని నాగానంద నాటక కథను,
ఆమూలాగము అనునరించుటయేకాక, అందలి శ్లోకములను కూడా పెక్కింటిని
తెనిగించెను. కాబట్టి ద్వా తింశికకు యధార్థమైన మూల [గంథము ఇది యని
చెప్పలేము. కాకపోతే అతడు స్వేచ్చా విహారము చేసినను ఇది యొక
సంస్కృత |గంథమునకు అనువాద మేనని ఒప్పుకొనెను కనుక అ [గంథము,
వైని పేర్కొన్న గద్యపద్యాత్మక విక్రమార్క_ చరి తయేయని భావించవచ్చును.
మరి ఇతడు ఆచ్చటచ్చట పనంగ వశమున వివరించిన ఆనేక శాస్త్ర విషయ
ములు ఆ సంస్కృత |గంథమున లేవని చెప్పితిని. ద్యాతింశికలో ఆంధ
ఛందో వ్యాకరణ విషయ పనంగము కూడ గలదు. ఈ శాస్త్ర !వసంగము ఆ
సంస్కృతమున ఉండుట పొనగదుకదా! ఆ సంన్మృత [గంథకర ఆంధుడై
యుండి న్వకీయభాషా వ్యాకరణ చృందస్సులను ఇతర భాషల వారికి విశదీ
కరించుటకు ఆ శాస్ర ప్రనంగము చేయ వచ్చునేమోగాని ఆ |గంథకర్త ఆంధధు
డును కాడు, ఆ [గంథమున ఈ ఆం[ధ భాషా విషయములును, లేవు.
జక్కన తన [గంథమును |పబంధ శయ్యలో రచింపవలెనని దానికి
పొఢ (వబంధ యశము రావలెనని నంకల్పించి అందు కృతకృత్యు డయ్యెను.
గోపరాజు |పొఢ శైలిలో దీనిని మహా (పబంధముగా నంతరించవలెనని పాటు
పడలేదు. ఎంత పాటుపడ దలచినను ఈ కథలకు |పౌఢ కావ్యత్వసిద్ధి కలుగ
దని ఆత డెరుగును. ఆందుచేతనే ఇతడు శయాః సౌందర్యమునెడ దృవ్షి
నిలుపక కథా కథనమే లక్ష్యముగా రచనను సాగించెను. ఒకొ_క్క_చో వర్ణ,
వస్తు తత్వమునుబట్టి (పౌఢశెలి గోచరించెడి సందర్భములును కలపుగాని అవి
ఆతని సహజ ధారాళ శైలికి ఆపవాడ ఘట్టములు. గోపరాజు శైలి గౌరన శైలి
వలె ఇంచుమించు వ్యావహారిక భాషకు సన్నిహిత ముగా నుండును, కొన్ని
లోకోక్తులు వ్యాకరణ విరుద్ధములుగా నున్నను వాటిని యథాతథముగా (వయో
గించునే కాని నిర్హుషముగా నుండునట్లు నంన్కరించుటకు పాటుపడడు. ఇన్ని
ఉత్తమ గుణము లున్నను ఈ [(గంథము నిన్న మొన్నటిదాక మరుగుపడి
యుండుటకు కారణము విద్య ల్లోకమునకు జక్కన [గంథము నందున్న గౌర
516
వము దీనియెడ లేకపోవుటయే. దానికి కారణము జక్కన _శెైలిలోకల ఆకర్టణ
శకి. ఇంకొక విషయము; గోపరాజు తన [గంథమును కూడ హరిహర నాథు
నకే కృతి ఇచ్చెను. అయినను తిక్కనవలె, నాచన సోమునివలె కాక హరి
హరులకు విడివిడిగా పద్యములు నమర్పించెను.
వెన్నెలకంటి అన్న య్య
వెన్నెలకంటి అన్నయ్య అనుకవి షోడళకుమార చరిత్ర అను [గంథ
మును రచించెను. కొని ఆ షోడశకుమార చరిత్ర (గంథము సంపూర్ణముగా
దొరక లేదు. అందులోని కథ ఇట్టుండును.
జనమేజయుని రెండవ కుమారుడైన కమలాకరుడు ఇందు నాయకుడు.
అతడు శ్రీకృష్ణుని వర పసాదమున జన్మించెను. జనమేజయుని పెద్ద కుమా
రుడు శత ఆనీకుడు. తండి ఆతనిని రాజ్యమునకు అభిషిక్తునిచేని రెండవ
కుమారునికి యువరాజ పట్టము కట్టి, తాను భార్యలతో తపస్సున కెగెను.
కమలాకరుడు ఎనమండుగురు మంత్రి కుమారులతోను, నలుగురు దండ
నాయక తనయులతోను, ముగ్గురు పురోహిత పుతులతోను కలిసి ఉద్యాన
వనమున కాలషేపము చేయుచుండగా, ఒక సాధకుడు చేరవచ్చెను. వాడు ఒక్
సిద్ధుని కొలిచి, అతని పనుపున ఒక దుర్శట కార్యము సాదింపబోవు చుండెను.
వింధ్యాటవిలో ఒకచోట ఒక శింపపా తరువు దండ పారావతాతముడనే నాగ
రాజువద్ద వెడూర్యకాంతి అనే పేరుగల ఖడ్గమున్ను, వహ్నిదీధితి ఆను పేరుగల
దివ్య రత్నమున్ను కలవు. ఆ వాలు ధరించినవాడు ఏడు దీవులను ఏలును. ఆ
రత్నము చెంతనున్న వానికి అఖిల సిద్ధులు కలుగును. ఆ సాధకుడు వాటిని
సాధింప బోవుచుండెను. రాకుమారుడు వాని నమ్మతిమిద తన మి|తులతో
వానికి తోడు పోయెను. సాధకుడు ఆ శింశుపా తరువు [కిందగల అగ్ని
కుండంబున ఖదిరేంధనంబుల (వేల్వ దొడ గను. ఆంతలో ఒక సుందరి విభ
మంబుతో ఆచ్చట కరుదెంచెను. ఆ సాధకుడు దాని విలాన విభ మములకు
మురిసి మంత తం|తములు మరచి సంయమ।భష్టుడై పోయెను. అంతలో
పారావతాముని పనువున ఘోరమైన భూతకోటులు అ సాధకుని పొదవి, ఆ
హముతో వానికడకాలువట్టి దూరముగా వినరి వైచెను. ఆ సాధకుని వెదకుటకు
షోడశ కుమారులు అందరు ఆన్ని వంకల ఆ మహాటవిచొచ్చి వెదకి వెదకి
దిగ్భ)మ శొంది, పచ్చిన జాడ ఎరుగక, ఒండొరులు పొడ గానక తిరుగు
చుండిరి. కమలాకరుడు కొన్ని దినంబులు మి(తుని వెదకి వారి నెందును కానక
518
ఒకనాడు ఒక వీటి దరిని అరుగుచుండెను. అంతలో ఒక కిరాతకుడు ఆ
నదిలో ఒక మొసలిచే పట్టుబడి అరితో మొర వెష్టెను. రాకుమారుడు వెంటనే
దానిని సంహరించి కిరాతుని నీటినుండి వెల్వరించెను. వాడు కృతజ్ఞతతో
కమలాకరుని తన ఇంటికి ఆహ్వానించి, కిరాత పల్లెకి తోడ్కొౌానిపోయి, సమస్త
సమ్ముదాచారములునడవి, రిక రమ్య సదనంబున ఆతనిని విడియించెను. ఆనాటి
నిశాసమయమున రత్నదీప విభాసితంబగు ఆ నివాసము కలయ కన్గొనునవ్పుడు
అచ్చట కట్టివేయబడియున్న ఒక నెమలి అతని కంటబడెను. అతడు దానిని
వపీయమార చూచి అంగక్రమును దువ్వి, దాని కట్టు తాడు విప్పెను. అంతలో
నెమలి కమలాకరుని మితులలో భీమభటుడు అను పేరుగల మీ తుడుగా మారి
రాజకుమారునికి (మొక్కెను. ఆతడు అద్భుత మోదమగ్నుడై మి[తుని ఆద
రించి నీ కీరూపము ఎట్టు వచ్చెనని ఆడుగగా, అతడు తన కథ చెప్ప దొడగెను,
ఇస్లే తక్కిన మ్మితులు గూడ ఒక్కరొక్కరే రాకుమారుని కలుసుకొని, అద్భు
తములైన తమ తమ అనుభవములను చెప్పిరి. తుదకు కమలాకరుడు మాళవ
దేశవురాజు కుమార్తెను వివాహమాడి మిత్రులతో కలిని వాస్తినావురము చేరెను,
శ్రీనాధయుగ సింహావలోకనము
తెనుగు వాజ్మయ చరి|తలో “* క యుగమునకు ఈ లక్షణమని "నిరస
వాదముగా నిష...ర్ణగా నిర్చేశించుట చాల కష్టము అనువాదయుగ మనుకున్న
కాలమున స్యతం|త [గంధములు పుట్టుటయు, స్యతంతయుగము ఆనుకున్న
కాలమున ఆనువాదములు వెలయుగీయు, పురాణయుగము అనుకొన్న కాలమున
(పబంధములును, [ప్రబంధయుగము అనుకొన్న కొలమున పురాణములును రచింప
బడుటయు మొదలగు అన్యోన్య సంక్రమణము ఆదికాలము నుండి నేటి కాలము
వరకును సాగుచునే ఉన్నది. కావున ఏ యుగమును గురించి యైనను మనము
చేయు సిద్ధాంతము సూల రూపముగానే యుండును,
శ్రీ నాధుని యుగమును సంధియుగమని కొందరు అందురు. ఇది
ఆంగ్లమున Age of Transition అను పదమునకు నరియెన తెనుగుగా
కల్పింపబడిన పెరు. శ్రీనాధుని యుగము ఒక అర్థమున నంది యుగమనుట
నిజమే కాని, అది age of transition మా|తము కాదు. ఆంగ్ల భాషలో
సంధియుగమనగా ఇట్టిది : కొన్ని ఉత్తమ లక్షణములతో ఒక మహా యుగము
కొంత కాలము నడచి ఆగిపోయిన పిమ్మట మరి కౌంత కాలమునకు మరికొన్ని
ఉత మధభిన్న లక్షణములతో ఇంకొక మహాయుగము ఆవిర్భవింప నుండగా
ఆ రెంటికి నడుమ చెప్పదగిన స్వతంత అక్షణము లేవియు లేక అవ్యవస్థిత
ముగ,అ_పధానముగ ఉండెడి కాలవ్యవధికి ge Of transition అని పేరు.
శ్రీనాధయుగమును మన వాజ్యయ చర్మితలో అవ్యవస్థితిమని గాని, అృపధాన
మనీ గాని తలచుట వివేకలక్షణము గాదు, కావున ఈయుగమును ఆ అర్థమున
సంధియుగ మనరాదు.
భారత కవులు వురాణానువాదమునకు దారి చూవీన గురువులు. శ్రీనాధ
యుగమునందలి కవులలో ముఖ్యుడెన శ్రీనాధుడు సంస్కృత కావ్యానువాదము
నకు దారి చూవిన గురువు. కావున సంస్కృత ఆంధ్రీకరణ చర్నితలో భారత
కవుల కున్నంత పాధాన్యము శ్రీ నాధునకును కలదు. అంతేకాక గత శతాబ్దుల
520
లోని వురాణాచులును, భావికాలములోని [ప్రబంధములును సంగమించిన తీర్ణ
స్థలము శ్రీనాధుని యుగము. ఈ అర్థమున దీనిని నంధియుగ మన వచ్చును.
మరియు ఈ యుగమునే (ప్రబంధ పూర్ణ యుగమనియు చెప్పవచ్చును.
అనగా అచ్చట [పబంధముల ఆవిర్భావమును నూచించుచు దాసికి అవ్యవహిత
వూర్వముగ (ప్రవ ర్షిల్లిన కాలము అ3 అర్ధము. నూర్యోదయమానకు అరుణో
దయమువలె, [పబంధయుగ మునకు (శ్రీనాధుని యుగము, (ప్రబంధ పూర్వ
యుగమనెడి పేరునకు అర్హత గణించు కొన్నది. ఇంచుమించు El శ 1850 వ
నంవత్సరము వరకు భారత, రామాయణముల అనువాదములే [పథాన
వాజ్మయ |క్రియ యైనది. |క్రీ॥ శ॥ 1500 సంవత్సరములనుండి న్యతం[త్రము
లయిన ఆంధ |పబంధములవతరించినవి. ఆ పురాణాదుల అనువాదములకు,
ఈ వబంధముల న్వతం[తతకు నడిమి కాలమయిన శ్రీనాధుని యుగము
ఆ (ప్రబంధ |పచారమునకు దారి చూవినది, ఈ యుగములో కొంత వాజ్మయ
భాగము అనువాదముగా, మరికొంత న్వతంతముగా, ఇంకొక కొంత యధో
'చితాను సరణముగా నానావిధముల ఆవిర్భవించి, నంన్నృత సారన్వత కరా
వలంబమును వదిలి వెట్టియు, వదలి వెట్టని రీతిగా చాల దూరము నడచి కాలు
నిలువ దొక్కుకొన గలిగినది. ఈ యుగములోని మవోకపుల కృషియంతయు
ఉతరకాలమున జరుగబోవు (వబంధ సరస్వతీ విహారముశకు మెత్తని పూల
దారులు పరచుట యెనది, ఈ మహానుభావులే (ప్రబంధ నాటక ప్రదర్శనమునకు
పూర్యరంగ (పవర్శకులు. వీరు నెర వేర్చిన (ప్రసావన కనుగుణముగానే [ప్రబంధ
నాటకము (పదర్శింపబడినది. అందుచేత (ప్రబంధ యుగమున కవ్యవపాత
మయిన ఈ కాలమున [ప్రబంధపూర్యయుగమని పేర్కొానుటలో ఆసన్నేపము
ఏమియు నుండదు. దీనికి నాందీ శ్లోకమును పఠించి (ప్రస్తావనను నడపిన వాడు
శ్రీనాథుడు. అందుచే ప్రబంధ వూర్వ యగమన్నను, శ్రీనాధుని యగమన్నను
ఆర్థము ఒక్కటియే.
ఈ కాలమున పురాణములు కూడ పుట్టినమాట నిజమే, కాని వాటియం
దును [పాబంధిక లక్షణములైన రసోత్కర్షము, వర్ణనా భూముష్టత, శయ్యా
నిష్ట, అలంకార |వీయత మొదలగునవి నెలకొని, కేవల వురాణ వద్దతిని మర
వించినవి. కాశీఖండ, భీమఖండములు నామమా(త్రమునకే ఖండప్పకాణములు కాని,
521
గుణమున |పబంధ లక్షణములు కలవియె. వరాహపురాణ కర్తలు ఆ పురాణము
నందలి ఉత్తరార్థము నీరనమగుటచే అనువాదమున దానిని వినర్జించుట చూడగా
ఈ యుగ వురాణ కర్తలకు కూడ చాల వరకు పూర్వాభిరుచి తగ్గినదనియి చెప్ప
వచ్చును. మరియు ఈ పురాణ కర్తలు మూలమున నామమాగత్రముగ, అతి
నం;|గవాముగ ఉన్న చిన్న కథలను ఆలంకారిక రచనా శోభితములైన ఉపాథ్యా
నములుగా సంతరించుట కూడ వారి చిత్రములు |వపబంధములకు ఉన్ముఖుము
లన వనుటకు నిదర్శనముగా చెప్పవచ్చును. పురాణముల యెడ తగ్గిన రుచి
[పబంథముల దెస హెచ్చుట నహజమె.
ఈ [పబంధ |పక్రియకు మొదట నెషదాందీకరణ రూవమున మార్షద
ర్శకుడైన వాడు ఈ యగకర్త యైన శ్రీనాధుడు. శృంగార నైషధముతో
ఆంధ్రవాజ్మ యమున నొక _కొత్తశక మారంభమయింది. సంస్కృతమున ందలి
పురాణేతి హానములు, కావ్యములు, నాటకములు అనెడు ప్రధాన వాజ్మయ
శాఖలు మూడింటిలో పురాణేతి వోనముల ఆం ధికిరణ పద్దతి భారతరూపమున
కవ్మితయమువారే నిర్ధారణ చేసిరి. శ్రీనాధుడు చేపట్టినది కావ్యము. ఆది న్వతం
(తానువాదమా, అ స్వతం[తాను వాదమా, కథా [వధానమా, కోక (ప్రధానమా
ఆన్న చో ఇద మిత్థమని చెప్పలేని ఒక అవూర్య రచనా(క్రమమును సాగించి
ఆర్వాచీన కవులంద రకు సంస్కృత శోకానువాదమునకు పటిష్టమయిన వరవడి
వర్టును,
ఈ మహాకవి ఉత్తరకాల (ప్రబంధ కవులకు పెట్టిన వరవడులలో
_శెలికి సంబంధించినది యొకటి, ఆంధ వాజ్మ యమున అక్షర రమ్యత సాధిం
చిన కవివర్ల మొకటియు, అర్ధగౌరవమును పాటించిన కవివర్గ మొకటియు స్థూల
విభాగమునకు గోచరించును. ఈ రెండు విధములయిన గుణములను సమముగా
సమ్మేళన మొనర్చి-శబ్దారములు రెంటికిని |పాధాన్య మిచ్చిన శిల్సియు శ్రీనా
యుడే. ఉత రకాల [(వబంధ కవులలో [ప్రముఖులైన వారు ఈ ౩లినే అనుక
చించిరి.
శోకానువాదములోను, వర్ణనలలోను శ్రీనాధుని గురుత్యమునే శిరసావ
హించి పిల్చలమజ్ఞి వినవీరన కొంత వరకు స్వతంత్ర [వబంధమే యనివించు
కౌనదగిన శృంగార శాకుంతల రచనా రూవమున [వబంధ నరన్వతికి ఇంకొక
522
భూషణమలంకరింబెను. గౌరన హరిళశ్చం[ద డ్విపదరచన యైనను స్వతం[త
కావ్యముగా చెవృకోదగినదే.
పె వివరణమును బట్టి శుద్ద (పబంధ నాటక పదర్శనమునకు జరగవల
నిన (ప్రస్తావన యంతయు ఈ యుగమున జరిగినదని చెప్పవచ్చును.
లోకములో పజలు ఉబును పోకకై చెప్పుకొనెడి చిత విచిత్ర కథ
లన్నియు ఈకాలముననే కావ్యరూపమును తాల్చినవి. జక్కన విక్రమార్క.
చరిత, అనంతా మాత్యుస్ భోజ రాజీయము, గోపరాజు ద్వాతింశిక, నారాయణ
కవి పంచ తంత్రము, వేంకట నాధుని పంచతం[తము కథా వాజ్మ యమును
చాలవరకు వెంపొంద జేసినవి,
పద కవిత్వ జాతిలో ఒక ఉవకాఖయగు గేయ కవిత్వము గానాంళ
(పధానముగా సంగీత కళా జగత్తున (వవర్తిల్లినదని పలనాటి వీరచరిత్ర వక
రణమున జెవ్పతిని. ఈ కవితా శాఖను గూడ వర్ధిల్లజేనిన గౌరవమును (శ్రీనాధ
యుగమునకే దక్కినది. పద కవితా వితామహుడు, సంకీర్తనాచార్యుడు ఆని
కి ర్తి కక్కిన తాళ్ళపాక అవ్నమాచార్యుడు ఈ శాఖను అంధసాపాత్యములో
సుస్థిరము చేసినవాడు.
మొత్తము మీద ఈ (ప్రబంధ వూర్వయగము అం ధ్రవాజ్మి యమున విశిష్ట
మయినది. నూరు సంవత్సరముల కాలములో నింత కావ్య [వ|కియా వైవిధ్య
మును చూవిన యుగము ఆంధ వాజ్మయ చరితలో వేరొకటి లేదు.
ఈ యుగమునకు [పారంభదశలో కొండవీడు రాచకొండలును, మధ్య
కాలములో రాజమ హేం[దవరమును ఆపై ఉదయగిరియు, ఆంతమున విజయ
నగరమును సాహిత్య వీళములైనవి. నాచన సోముడు బుక్కరాయల ఆస్థాన
మున అడుగిడె నే కాని అయ్యెడ స్థిర వడినట్టు తోచదు. ప్రౌఢ దేవరాయని
ముత్యాలశాలలో (బ్రనాధుడు పొందిన కనకాభి షేకము ఆంధ సరస్వతీ విజయ
నగర వవేళ మునకు మంగళాచరణ మయ్యెను, ఈ యుగాంతము నాటికి
ఆ దేవి నంది మల్లయ, ఘంట సీంగయ వరాహ పురాణముల రూవమున విజయ
నగరాస్థానమున సుస్థిర సింహాసన మధిష్టించినది రాబోవు చరిత ఆ మహావెభవ
వర్ణన,
523
శ్రీనాధయుగములో శాస్త్ర్మగ్రంథములు, [శుతనాములు
1. మడికి ఆనంతయ్య-మడికి సింగన తమ్ముడు. విష్టమాయా నాటకం
(వానినాడసీ, చింతఐబపహూడి ఎల్లనార్యు డనే కవి (వాసినట్టు లోకము [భమపడిన
దని ఒక మతం. ఎల్లనార్యుని కంటే అనంతయ్య పూర్వుడై తే ఆ [ప్రబంధం
అనంత య్యదే కావచ్చు,
౨ వెనెె లకంటి జన మంతి - వికమార చరిత కృతివతి సిదన
మంత్రికి తంది దేవరీనంద కరక కర, మకుటము : కృష్టా: క్రీవకీనందపా।
లి. కొలని గణపతి దేవుదు- శివయోగసారం, మనోబోధలు. ఈ
రెంటిలో శివమహత్యము, వేదాంత బోధ కలవు.
కీ అయ్యల రాజు తిప్పయ్యు. అయ్యలరాజు రామభ్యదునకు వితా
మహుడు. ఒంటిమెట్ట రఘువీర శతక కర్త.
ర. ఆంధకవి రామయ్య -విష్ణు కాంచీ మాహాత్మ్యము.
6. చెందలూరు చిక్కయ్య-నాచి కైతూపాథ్యానము.
7. పథుపతి నాగనాధుడు= పమ పురాణము.
వెన్నెలకంటి సూరన విష్ణు పురాణము వలె ఇది (పఖ్యాతికి రాలేదు. ఒకే
ఇతి వృత్రము గల, ఒక పేరు గల రెండు |గంథములలో మేలైనది వన్నె
కెక్కుటయు, రెండవడి మానిపోపుటయు సాధారణ ధర్మము. కొన్ని యెడల
అవర గంథమే (Inferior) రాణించుటయు కలదు. మేలైనదే మరుగు పడి
పోవుటకలదు. ఎరా [పగడ రామాయణమునకు ఈ స్థితియే కారణము,
శాస్త్ర [గ్రంథములు :
1. దోనయామాత్యుడు- సస్యానందం. కాస్త్రగంథం. వర్షముల ఆగమ
నూచనలు. జ్యోతిళ్శాస్త్ర ప్రకారం ([వాయబడినవి.
వి, విన్నకోట వెద్దన-కొవ్యాలంకార చూడామణి. ఇది ఒక. అలంకార
శాస్త్రమే కాక ఛందో వ్యాకరణాది |ప్రకరణములు కూడ గల |గంథము.
(14021407 మధ్య రచితము). చాళుక్య వంశజుడగు విశ్వేశ్వర భూపతికి
అంకితము,
రి, మణిమంచిభట్టు-ఆళ్వళాస్త్రము (హయలక్షణ విలాసము)
4. కూచిరాజు ఎజ్జన-కొకో_కము, ఇది కామశాస్త్రము. నంస్కృత
మున రతి విలానమనెడి [గ్రంథమునకు తెనుగట,
మల పరపనామి!
శీ కృష్ణదేవరాయల యుగము
సంగమ వంశములో తుదివాడెన విరూపాక్షరాయలు అసమర్థుడును
దుర్నీతిపరుడును అగుటచే హిందూమత రక్షణార్థమును, పాందూ (పజా రక్ష
ణార్థమును పరమధ్యేయములుగా ఆవతరించిన ఆ సాామాజ్య భారమును తాను
వహించి సాళువ నరసింహరాయలు 1485 వ సంవత్సరములో విజయనగర
వజ నింహాసనము నధిష్టించెను. అప్పటికి ఆ రాజ్యమును కబళించుటకు పొంచి
యున్న ఆనన్న శ తురాజ్యములు రెండు కలవు. ఒకటి తురుష్కుల బహమనీ
రాజ్యమా, రెండు గజపతుల కళింగ రాజ్యము. ఆ ఇరువురు శ్మతువులను విజయ
నగర సా|మాజ్యమునకు దూరముగా నిలువరింపవలెననియు, దక్షిణ భారతము
నంతను తన సామాజ్యములో నంతర్భాగము చేయవలెననియు, సాళువ నర
నింహ రాజు ఆకుంఠిత దీక్షతో మహాపరా[కమముతో, ఎన్నో యుద్ధములు నడ
వెను. కాన రెడ్డిరాజ్య పతనము నాడే గజపతుల స్వాధీనమైన ఉదయగిరి దుర్గ
మును, ఆతడు జయింవలేక పోబట్టి ఆది గజవతుల ఆధినముననే ఉండవలని
వచ్చెను, కావుననే శ్రీనాధుని యుగము నందలి, తుడి దశకములోని వారైన
నందిమల్దయ-ఘంట నింగయ్య ఆనెడి జంట కవులు తమ [గంథములలో నొక
దానిని ఉదయగిరి దుర్గ మం తికిని, రెండవ దానిని సాళువ నరసింవా రాజున
కును కృతి నిచ్చుట తట స్టించెను. ఆ రాజునకు గాని ఆ మంతులకుగానీ శతు
వక్షమును ఆశ్రయించిన వారన్న ఆనూయా ద్వేషము లు కవుల యెడ నుండెడివి
కాదు. సాళువ నరసింహరాయలు విజయనగర రాజ్య వి సృృతిని స్థిరీకకణమును
నెర వేర్చక ముందే 1498వ సంవత్సరములలో దివంగతుడయ్యెను. అతని నర్వ
సేనాధ్యక్షుడే తుళువ నరసరాజు. ఈ నేనాధ్యకుడు తన కుమారుని పట్టాభిషి కుని
చేసి రాజ్యభారమును తానే వహింపవలనినదని సాళువరాజు తన నేనాధ్యత్షుని
కోరెను. ఆతడు (ప్రభు నాదేశానుసారము సాళువ తిమ్మరాజునకు వట్టము గట్టి
తాను సర్వతం|త స్యతం|తు డై రాజ్యము నేల జొచ్చెను. కాని దైవదుర్విపాక
మున నా బాలరాజు కొలది కాలమునక్తే మరణించెను, స్వామిభ క్రి తత్చరు డైన
525
తుళువ నరనరాయలు, అవకాశము చిక్కెను గదాయని రాజ్యము తానే అపహ
రింపక చనిపోయిన యువకుని తమ్ము డొకడుండగా వాని నభిషిక్తునిచేసి తాను
యథా(వకారము రాజ్యాధికారము నిర్వహించెను. ఆ విల్చవాని పేరు ఇమ్మడి
నరనరాయలు. అతనికి వెనుగొండదుర్గము నివానస్థలముగా యేర్పరుపబడెను.
బహుశా నరనరాయలు ఆతని నందు నిర్చ్బంధించె నేమో!
సర్వ సమర్గుగైన తుళువ నరనరాయలు తాను రాజ్యభారమునకు పూని
నది మొదలు అవసానకాలము వరకు నిర్విరామముగా పరిశ్ర మించి సహజ
శతువులనే కాక తన అధికారమును ధిక్కరించిన దుర్గాధివతులను సైతము
అణచివై చి రాజ్యమును విసృతమును, [పబలమును చేసెను పూరిగా కాకున్నను
ఈ రాజు కొంతవరశకేని సాళువ నరసింహరాజు సంకల్పమును సఫలముచేని,
పది పండెండేడ్డ వరిపాలనానంతరము 1508 వ సంవత్సరములో స్వర్శసు
డాయెను. ఈ రాజు కాలమున కూడ ఉదయగిరి దుర్గము విజయనగరమునకు
స్వాధీనము కాలేదు.
నరసరాయల అనంతరము ఆతని పెద్దకుమారుడు వీథనరసింహరాయలు.
పెనుగొండ దుర్గములో నిర్భ౭ధి =వబడియున్న సాళువ నరసింహరాయని రెండవ
కుమారుని హత్యకావించి తాను తన తం డివలే రాజపతినిధిగా కొక న్వతంత
రాజుగనే సింవోననము నెక్కెను. ఆతడు ఆ వైభవము ననుభవించినది ఆరు
సంవత్సరములు మా[తమే. ఆతని స్వామి దోహమును నహింపని దుర్గాధివతులు
చాలమంది తిరుగుబాటు చేసిరి. ఆతని అనంతరము మన వాజ్మయ చరిత్రలో
ఈ యుగమునకు యుగవురుషుడైన కృష్ణదేవరాయలు. విజయనగర సామాజ్యా
ధిపతియె తన పూర తరములవారు కాంచిన స్వప్న ములెల్ల నిజములుచేసి శతు
దుర్నిరీక్ష్య మైన [పతావముతో కటకము మొదలు కన్యాకుమారము వరకుగల
దక్షిణ భారత భూభాగమునంతను తన యేలుబడి లోనికితెచ్చి తనది రామరాజ్యము
అనిపించెను. శతు భయంకరుడైన వీరుడుగా, కవిపండిత నమాదరముగల
భాషా పోషకుడుగా సంస్కృతాంధ్ర కవితా (పజ్ఞానిధిగా లాయలు పొందిన
యశన్సు ఆంగధదేశము నేలిన మరి యే ఇతర చ్మకవ రికిని లభింపలేదు ఎంత
వాడ్రెననేమి, ఆయన పరిపాలనలో తుది ఐదారు సంవత్సరముల కాలము చిత్త
శాంతిలేకయ్చేగడవి 1580వ నంవత్సరములో దివంగతుడయ్యెను. ఆయన మన్లో
526
వ్యధకు మొదటి కారణము తన తరువాత రొజు కాగలడనుకొన్న ల్మేబాయవు
కొడుకు మరణించుట. రెండవది సింహాసనముకోనము, తన తమ్ములలో
కుటుంబ కలహమురేగి, రాజ్యమునకు ఎట్టి ముప్పువాటిల్దునో అనెడి చింత,
ఆతని అనంతరము ఆతని సవతితల్లి కొడుకు ఆచ్యుత దేవరాయలు కృష్ణదేవరా
యని అదేశానుసారము సింహాననము నెక్కి వ వండెండు సంవత్సరములు యేలు
బడి సాగించెను, (1580-1542). ఆపై కృష్ణదెవరాయని అల్లుడెవ అర్వీటి దామ
రాజు (ఇతనికే అశియ రామరాజు అని వేరు) కృష్ణదేవరాయని ఇంకొక
తమ్ముడైన క్రీరంగరాయల కొడుకు సడాశివరాయలు, అను నాతని రాజునుచేసి,
తాను ఆ యువకునకు అంగరక్షకుడుగా, సా[మాజ్యమునకు పొలకుడుగా 2ల సంవ
రములు వీరవీహారములో మామగారికి సొటిరాగలవాడనివించుకొని 1565 వ
సంవత్సరములో రాక్షన తంగడి (తళ్ళికోట) యుద్ధమున ఒక స్వామి. దోపా
చేతిలో హతుడయ్యెను. ఆనాటితో విజయనగర రాజ్య (పాభవమునకు, విజయ
నగరపుర వైభవమునకు మసక చీకట్లు [కమ్మనారంభించెను.
రామరాజు తమ్ముడు తిరుమల దేవరాయలు వెనుగొండకుపోయి సదాశిన
రాయలు వేరుమీదనే రాజ్యపాలనము సాగించి 1572 వ నంవత్సరము మర
ణించెను. తిరుమలరాయలు తన మరణకాలమున రాజ్యమును మూడుభాగములు
చేసి తన మువ్వురు కొడుకులకు పంచియిచ్చెను. పెద్దవాడైన శ్రీరంగ దేవరాయలు
వెనుగొండ రాజధానిగా తెనుగు దేశము నేలజొచ్చెను (1578-1685). రెండవ
వాడైన రామదేవరాయలు శ్రీరంగ పట్టణము రాజధానిగా కన్నడ దేశమును రాజ
(వతినిధిగా యేలుకొనసాగెను, మూడ వవాడై న వెంకటపతిరాయలు చం|దగిరి
రాజధానిగా తమిళ దళమునకు రాజ వతినిధిగా యేలికయయ్యెను. ఈ మువ్వు
రలో వెనుగొండ రాజధానిగా“ల శ్రీరంగదేవరాయలే సమాట్టుగా తక్కిన
యిరువురు రాజ (వతినిధులుగా తం డీబే రియమింపబడిరి, తురకలు వెనుగొండ
మీదికి దండె,క్త్రిరాగా సవరం చెన్నప్పనాయకుడు అను సేనాధిపతి, రాజును
చం[దగిరిపంపి, తాను తురక సేనలను లువరించి జయించెను. శ్రీరంగదేవ
రాయలు అనపత్యుడై 1555 లో చనిపోయెకు. తదనంతరము రెండవ వెంకట
పతి దేవరాయలు చెనుగొండకువచ్చి పట్టాభిషేకము జేనికొని (1586-1614)
28 నంత్సరములు పరిపాలనము చేసెను. రాక్షస తంగడి యుద్ధముతోనే క్షీణదళ
ఆరంభ మైన సా[మాజ్యమునకు అప్పటినుండి మరల పుష్టికలుగనేలేదు. మాటి
CG
5-7
మాటికి తురకలు వెనుగొండను ముట్టడించుట, తరిమిగొట్టడ బడుట, పారిపోపు
నవ్పుడు చేజిక్కి నది అపహరించుకొనిపోవుట పరిపాటి యయ్యెను.
శ్రీరంగదేవరాయల తరవాత రామదేవరాయలు రాజ్యమునకు _ రావలసి
యుండగా అతనిని కాదని వెంకటవతిదేవరాయలు రాజైనందుకు సామం
తులలో వెక్కురు అతని అధికారమును ధిక్క రింపసాగిరి. కొందరు విధేయులై
యుండిరి మట్ట ఆనంతభూపాలుడు మొదలైన సామంతుల అండవల్ట వెంకట
పతిరాయలు సంకట స్థితులను అతి[కమించి రాజ్యమును నుభిక్షముగా నేలసా
గను. ఆతసికి ఆర్లురు భార్యలున్నను నంతానములేదు. ఆ ఆరుగురిలో గొబ్బూరి
జగ్గరాజు అనే తం్యతజ్ఞుని చెల్లెలు ఒకామె కలదు. వెంకటవతిరాయలు తన అవ
సానవేళ తన అన్నగారైన రామదేవరాయల రెండవకుమారుని, రెండవ శ్రీరంగ
చొక్కరాయలు అను పేరుగల వానిని రాజ్యమునకు నియమించిపోయెను.
తం|తజ్జుడైన గొబ్బూరి జగ్గరాజు ఆ రాజును నకుటుంబముగా కారాగార బద్ధునిచేసి
సంహరింపనుండగా వేలుచోటి యాచమనాయకుడనెడి వెలమదొర ఆ సంసార
ములో రాజు వెద్ద కొమారుడైన రామదేవరాయలు అను వానిని ఉపాయముతో
తప్పించి, తంజావూరు రఘునాథ నాయకుని సహాయముతో గొబ్బూరి జగ్గరాజు
నెడుర్కొని అతనిని ఆతని మ్మితులను యుద్ధమున ఓడించి సంవారించను. ఆ
యుద్ధమునకు తోపవూరు యుద్ధము ఆని పేరు. (1614). అట్టు ఉపాయముతో
కాపాడబడిన రానుదేవరాయలు 1619 నుండి :629 వరకు రాజ్యము నేలెకు,
ఆపై మూడవ వెంకటపతిరాయలు అను రాజు 1649 వరకును, మూడవ
శ్రీరంగదేవరాయలు అను రాజు 1678 వరకును నామమాతవు రాచరికము
నెరపిఅ స్తమించిరి. అంతలో 1885వ సంవత్సరములో ఆవిర్భవించిన విజయనగర
స్నామాజ్యము కూడ 1680 ప్రాంతమున అస్తమిందెను. వెని వివరించిన రెండు
శోతాబ్దుల(16 thడి 17h) దేశచర్మితలో శ్రీకృష్ణదేవరాయల పేరుమీద నెగడెడి
సారన్వత చరిత్ర ఒక శతాబ్దికి మాత్రము సంబంధించినదే, రెండవళతాబ్ది 1600
మొధలు దక్షిణాంధ యుగమునకు సంబంధించిన సారన్వత చర్షితకలది.
శ్రీకృష్ణదేవరాయల సారస్వత యుగమునకే [ప్రబంధ యుగము అని చేదు,
కొందరు విమర్శకులు కృష్ణదేవరాయల యుగమును 1650 వరకును పెంచ
వచ్చునందురు. తంజావూరు మొదలగు దక్షిణాం(ధ్ర రాజ్య ములలో విజయవిలా
సాది [పబంధములు 1600 తరువాతనే పుట్టినవి కావునను, ఆ రాజులు విజయ
ఏ28
నగర సామాజ్యమునకు సామంతులైన ప్రే విజయవిలాసాదులు మను చర్మితాదు
లకు అనుకృతులే కావునను, వారిని వారి |గంథములను కొనివచ్చి ఈ యుగము
నకే జమకట్టవలెనని వారు యుక్తిచెప్పుదురు. కాని ఇడి తగదు. దక్షిణదేశ మందు
ఆంధ సారస్వత సృష్షి 1600 మొదలు1775 వరకు నుమారు రెండు శతాబ్దుల
కాలము విజృంధించెను. కావున దక్షిణాం[ధ సారన్యత చరి|తలో యేబదినంవ
తరములు మా(తము విడదీని రాయల యుగమున చేర్చుట న హేతుకముకాదు.
మరియు దక్షిణాం ధమున విజయవిలాసాది పబంధములేకాక, యక్షగాన
ములు, వచన కావ్యములు, పదములు మొదలగు నూత్న కావ్యజాతులెన్నో వుట్టి
నవి. అదీకాక రాయల యుగమునందలి [పబంధమునకును, దాక్షిణాత్య (ప్రబంధ
మునకును అంత న్రత్వమునను, బహిరాకారమునను చాల భేదము కలదు. కావున
దక్షిణాం[ధ సాహిత్యమును (పత్యేక యుగముగ విభజించుటయే ధర్మము.
ఆదీకాక (ప్రబంధ రచనను బట్టియే రాయల యుగమును మరికొంత
దూరము పొడిగించవలని వచ్చినచో ఈ భాషలో |ప్రబంధములు పుట్టుచున్నంత
వరకును రాయల యుగమనియే పేర్కొనవలని యుండును. [పబంధములు
నేటికిని పుట్టుచునే యున్నవి. వాటితోపాటు ఈ ఆధునిక యుగమున దేవీ భాగ
వతాది ఇతిహానములునుకలనినవి.* రచనలనుబట్టి ఆధునికయుగమును (ప్రబంధ
యుగమునగాని, పురాణేతిహాన యుగమునగాని చేర్చెడి బుద్ధిమంతులుండ రుగదా!
* “తెలుగు భాషా సమిత్రి”వారి “విజ్ఞాన సర్వస్వ తెలుగు సంస్కృతి” సంపుట
ములో ఆంధ్ర (ప్రబంధముమీద నేను వ్రాసిన వ్యాసమునకు “ప్రబంధ యుగము” అని
పేరు పెట్టబడినది. ఆ వ్యాన విషయము “ప్రబంధ చరిత్ర” గాని, ప్రబంధ యుగము
కాదు. Res mne- UW
Bau. 8309
LAK
ln 15-00